elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişbahiscasinobahiscasinokulisbetkulisbetyakabetyakabetpadişahbetpadişahbetrinabetrinabetroyalbetroyalbetwbahiswbahisbetlikebetlikebetovisbetovisaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

betosfer

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

konya escort

casinowon

deneme bonusu

ultrabet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

hit botu

grandpashabet

jojobet

galabet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

galabet

cratosroyalbet

betcio

dinamobet giriş

ultrabet

bahisfair

grandpashabet

matbet

marsbahis

holiganbet

kingroyal

meritking

madridbet

jojobet

meritking

Jojobet giriş

padişahbet

tlcasino

jojobet giriş

bets10

bahislion

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

ikimisli

grandpashabet

betosfer

hiltonbet

kulisbet

yakabet

marsbahis

betsat

pusulabet

jojobet

holiganbet

pusulabet

teosbet

jojobet

casibom

marsbahis

kingroyal

livebahis

betnano

matbet giriş

jojobet giriş

kralbet

kralbet

మన సీట్లు మనకే

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మెడికల్ పిజి మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో 85 శాతం తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిం ది. ఇప్పటివరకూ మేనేజ్‌మెంట్ కోటా సీట్లన్నీ ఆలిండియా కేటగిరీలో భర్తీ జరుగుతుండగా, ఇకపై 85% సీట్లు తెలంగాణ బి డ్డలకే దక్కనున్నాయి. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రా జనర్సింహ విజ్ఞప్తి మేరకు సిఎం రేవంత్ రెడ్డి మేనేజ్‌మెం ట్ కోటాలో 85 శాతం సీట్లు లోకల్ విద్యార్థులకు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పిజి కో సం ఎంబిబిఎస్ విద్యార్థులు పడుతున్న కష్టాలపై ప్రభు త్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నందుకు సి ఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ కృతజ్ఞత లు తెలిపింది. వైద్య విద్యపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పిసిసి డాక్టర్స్ సెల్  పెరగనున్నది. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పడుతుంది.

పదేళ్లుగా అన్యాయం…

మెడికల్ పిజి స్టేట్ కోటా మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతూ వచ్చింది. 25 శాతంగా ఉన్న మేనేజ్‌మెంట్ కోటా- సీట్లలో తెలంగాణలో మాత్రం 100 శాతం ఆలిండియా కోటాగా చూపిస్తూ వస్తే ఎపిలో మాత్రం ఇదే కోటాను 85 శాతం స్థానికులకే రిజర్వ్ చేశారు. తెలంగాణలోనూ 25 శాతంగా ఉన్న మేనేజ్‌మెంట్ కోటా- సీట్లలో తెలంగాణలోనూ 85 శాతం స్థానిక అభ్యర్థులకే కేటాయించాలని రాష్ట్రానికి చెందిన వైద్య విద్యార్థులు, వారి తల్లితండ్రులు, వైద్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. కాగా, పదేళ్లు గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. గత ఏడాది వరకు కూడా ప్రభుత్వం పాత విధానంలోనే సీట్లను కేటాయించింది. స్థానిక కోటా లేకపోవడంపై మన వైద్య విద్యార్థులు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎపిలో ఇస్తున్నప్పుడు మనమెందుకు మనను అన్యాయం చేసుకునుడు అని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకున్న వైద్య మంత్రి దామోదర్ రాజనర్సింహ… ఈ అంశాన్ని సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. మంత్రి విజ్ఞప్తికి స్పందించిన సిఎం వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

మన విద్యార్థులకు దక్కనున్న 388 మెడికల్ పిజి సీట్లు…

2025-26 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణలో 31 పిజి మెడికల్ కాలేజీలు 2,983 సీట్లను అందిస్తున్నాయి, వీటిలో 12 ప్రభుత్వ (1,472 సీట్లు), 19 ప్రైవేట్ కాలేజీలు (1,511 సీట్లు) ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీలలో 50 శాతం సీట్లు ఆలిండియా కోటా కింద, 50 శాతం సీట్లు స్టేట్ కోటా పరిధిలోకి వస్తాయి. ప్రైవేట్ కాలేజీలలో 50 శాతం స్టేట్ కోటా పరిధిలోకి, మిగిలిన 50 శాతం మేనేజ్‌మెంట్ కోటా కిందకు వస్తాయి. 741 పిజి మెడికల్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లలో 374 సీట్లు మేనేజ్‌మెంట్ కోటా-కు చెందినవి. ప్రభుత్వం సవరించిన కొత్త విధానం ప్రకారం 318 సీట్లు (85 శాతం) ఇప్పుడు తెలంగాణ స్థానికత ఉన్న అభ్యర్థులకు రిజర్వ్ చేయబడతాయి. 56 సీట్లు (15 శాతం) ఆలిండియా కోటా కింద భర్తీ చేస్తారు. అలాగే 70 డెంటల్ పీజీ సీట్లు కూడా మన విద్యార్థులకే దక్కుతాయి. మొత్తంగా పిజి మెడికల్, పిజి డెంటల్ కలిపి తెలంగాణ స్థానికత ఉన్న విద్యార్థులకు 388 సీట్లు అదనంగా లభించనున్నాయి.

చారిత్రక నిర్ణయం తీసుకున్న సిఎంకు కృతజ్ఞతలు : మంత్రి దామోదర్ రాజనర్సింహ

మెడికల్ పీజీ మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్న సిఎం రేవంత్‌రెడ్డికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కృతజ్ఞతలు తెలిపారు. పిజి సీట్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఎంబిబిఎస్ డాక్టర్లకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందన్నారు. ఎంబిబిఎస్ సీట్లతో పోలిస్తే, పిజి సీట్లు తక్కువగా ఉండడం వల్ల పిజి సీట్ల కోసం పోటీ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇన్నాళ్లు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీలో తెలంగాణ విద్యార్థులకు కోటా లేకపోవడంతో, ఇతర రాష్ట్రాల విద్యార్థులు వచ్చి మన దగ్గర పిజి చేస్తున్నారని మంత్రి తెలిపారు. మన డాక్టర్ల విజ్ఞప్తి మేరకు సీట్ల భర్తీ నిబంధనల్లో మార్పులు చేశామని చెప్పారు. ఇకపై మేనేజ్‌మెంట్ కోటాలో 85 శాతం సీట్లు, కన్వీనర్ కోటాలో వంద శాతం సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకే దక్కుతాయని మంత్రి వివరించారు. దీంతో రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరుగుతుందని, తద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. డాక్టర్లకు, ప్రజలకు మేలు చేకూరేలా చారిత్రక నిర్ణయం తీసుకున్న సిఎం రేవంత్‌రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ఆలయంలో తొక్కిసలాట..10మంది మృతి

మన తెలంగాణ/హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో పది మంది భక్తులు చనిపోగా13మందిగా గాయాలయ్యా యి. మృతుల్లో ఒక బాలుడు ఉ న్నా రు. పలువురు భక్తులు స్పృహత ప్పి పడిపోగా అందరినీ కాశీబుగ్గలోని ఆ స్పత్రికి తరలించారు. కాశీబుగ్గ చిన్న తి రుపతిగా పేరొందిన విజయ వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఏకాదశి సందర్భంగా శ నివారం భారీగా భక్తులు వచ్చారు. ఈ క్రమం లో తొక్కిసలాట జరగడంతో అక్కడిక్కడే ఏడుగురు భక్తులు చనిపోయారు. ఆస్పత్రిలో చి కిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందా రు. తొక్కిసలాటలో 13 మందికి గాయాలు కాగా వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నా రు. పలాస ఆస్పత్రిలో ఉన్నవారి లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వ ర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండాను కలెక్టర్, ఎస్పీ అదుపులోకి తీసుకుని ఆయన్నుంచి నుంచి వివరా లు సేకరించారు. కాగా, ఈ ప్ర మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కు టుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్‌ఆర్‌ఎఫ్)నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

కాశీబుగ్గ ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం ప్రకటన

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ దుర్ఘటనలో 10 మంది భక్తులు మరణించారని, మరో 13 మంది గాయపడ్డారని ప్రభుత్వం ధృవీకరించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది.

శనివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారని ప్రభుత్వం వెల్లడించింది. ఉదయం సుమారు 15 వేల మందికి పైగా భక్తులు ఒకేసారి దర్శనం కోసం ప్రయత్నించడంతో ఆలయంలోని రెయిలింగ్ విరిగిపోయిందని, దీంతో ఒక్కసారిగా భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుందని వివరించింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని, గాయపడిన వారిని హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని వెల్లడించింది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం, విజయవాడలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

ఆలయ విశేషాలు

గత నాలుగేళ్ల క్రితం ఆలయ నిర్మాణాన్ని వెంకటేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త హరిముకుంద్‌పండా ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు కొనసాగుతున్నాయి. దాదాపు 12 ఎకరాల సొంత భూమిలో ఈ ఆలయాన్ని హరిముకుంద్ పండా నిర్మించారు. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మించడం విశేషం. వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రతి శనివారం భారీగా భక్తులు తరలి వస్తుంటారు.

మృతి చెందిన భక్తుల వివరాలు

మృతులు టెక్కలి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన ఏదూరి చిన్నమ్మి (50), టెక్కలి మండలం పిక్కసారి గ్రామానికి చెందిన రాపాక విజయ (48), వజ్రపుకొత్తూరు మండలం దుక్కవానిపేటకు చెందిన ఎం.నీలమ్మ (60), మందస మండలం బెల్లుపటియాకు చెందిన డి.రాజేశ్వరి (60), నందిగామ మండలం శివరామపురానికి చెందిన సి.యశోదమ్మ (56), మందస మండలం గుడిభద్రకు చెందిన రూప, కాశీబుగ్గ రోటరీ నగర్‌కు చెందిన డొక్కడ అమ్ములు (55), మందసకు చెందిన బోర బృందావతి (60), సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన లోళ్ల నిఖిల్(12)గా గుర్తించారు.

క్షతగాత్రుల వివరాలు

తొక్కిసలాటలో బి.కళ, డి.కాంతమ్మ, సి.కాంతమ్మ, పి.నాగమ్మ, డి.భారతి, పి.సూరమ్మ, పి.గౌరి, ఆర్.రమాలక్ష్మి, జి.చిట్టెమ్మ, ఎస్.వెంకటమ్మ, పి.జయమ్మ, పి.సీతమ్మ, పి.నరసమ్మ, బి.మమత, బి.సరోజినమ్మలు గాయపడ్డారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు

ఈ ఘటనపై సిఎం చంద్రబాబు స్పందించారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన కలచివేసిందని, దురదృష్టకర ఘటనలో భక్తుల మరణం అత్యంత విషాదకరమని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు.

తొక్కిసలాట ఘటన తీవ్రంగాకలిచి వేసింది : డిప్యూటి సిఎం

తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విషాదకర ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

కార్తీక మాసంలో శైవ క్షేత్రాలతోపాటు, ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చినప్పుడు పోలీసు బందోబస్తుతోపాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.

11 నెలల్లో మూడు ఘటనలు

2025, జనవరి

ఆంధ్రప్రదేశ్‌లో గత 11 నెలల్లో మూడు ఆలయ తొక్కిసలాట ఘటనలు జరిగాయి. ఈ ఏడాది జనవరి 8వ తేదీన తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు వేచి ఉన్న పార్కు గేటు ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తోక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా సుమారు 40 మంది గాయపడ్డారు.

2025, ఏప్రిల్

మొదటి ఘటన జరిగిన మూడు నెలల తరువాత విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలోని ఈ సంవత్సరం ఏప్రిల్‌లో చందనోత్సవం సందర్భంగా క్యూ లైన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు.

ప్రస్తుతం కాశీబుగ్గ ఘటన

రెండవ ఘటన జరిగిన ఏడు నెలల తరువాత శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం మెట్టు ఎక్కుతున్న సమయంలో రెయిలింగ్ ఊడిపడటంతో 10 మంది మృతి చెందగా 13 మంది గాయపడ్డారు.

కాంగ్రెస్ కన్నీటి రాజకీయం

మన తెలంగాణ/హైదరాబాద్ : తీన్ నెంబర్ కా రు.. మిగితావి బేకార్ అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. పై నుంచి మూడో నెంబర్‌లో ఉన్న కారు గుర్తుకు ఓటు వేయాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మీరు ఓటేయకపోతే కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లు వేస్తారని ఓటర్లకు ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ ఒక్క సీటు కోసం ముఖ్యమంత్రి, 14 మంది మంత్రులు గల్లీ గల్లీ తిరుగుతున్నారని వి మర్శించారు. ఒక్క ఆడబిడ్డను ఓడించేందుకు రేవంత్ రెడ్డి కాలికిబలపం కట్టుకుని తిరుగుతున్నాడని అన్నారు. భర్త చనిపోయిన మాగంటి సునీతమ్మ ఏడిస్తే ఆరోపణలు చేస్తారా..? అని మండిపడ్డారు. కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని, కాంగ్రెస్ పార్టీ కన్నీళ్లను కూడా రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో

భాగంగా బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా రహమత్‌నగర్‌లో శనివారం కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆ ర్ మాట్లాడుతూ..ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తానని సిఎం రేవంత్ రెడ్డి ధమ్కీలు ఇస్తున్నాడని మండిపడ్డారు. రద్దు చేస్తానని ఎగిరెగిరిపడితే ప్రజలు పెట్టే వాతలకు రేవంత్ సర్కార్ ఆ గమయ్యే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో తాము కూడా ఎన్నో ఎన్నికల్లో పాల్గొన్నామని…కానీ, ఒక్కసారైనా మాకు ఓటేయకపోతే పథకాలు బంద్ చేస్తామని బెదిరించామా..? అని అడిగారు. కానీ రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చే శారు.ఇది చైతన్యవంతమైన తెలంగాణ అని, రేవంత్ రెడ్డి లాంటి వాళ్లను గతంలో చాలామందిని చూశామని అన్నారు.

రెహమత్ నగర్ నుంచి 12 వేల మెజార్టీ వస్తుందనే నమ్మకం ఉంది

2023లో మాగంటి గోపీనాథ్‌కు అత్యధిక మెజార్టీ ఇచ్చింది రెహమత్ నగరే అని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో గోపినాథ్‌కు ఈ డివిజన్ నుంచే 6 వేల మెజార్టీ వచ్చిందని, ఈసారి రెహమత్ నగర్ నుంచి 12 వేల మెజార్టీ వస్తుందనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. గోపన్న నిరుపేదల కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు కట్టి నీటి సమస్యను తరిమికొట్టామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని అన్ని వర్గాలకు అందించిన నేత గోపీనాథ్ అని పేర్కొన్నారు.గోపీనాథ్ అకాల మరణం తీరని లోటు అని చెప్పారు. రెండేండ్లలో రేవంత్ రెడ్డి ఒక్క మంచి పని చేశారా..? అని ప్రశ్నించారు. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలని అన్నారు.

అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను పచ్చి మోసం చేశారని మండిపడ్డారు. అసలేం పథకం ప్రారంభించావు అని సిఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. కెసిఆర్ అమలు చేసిన పథకాలను రేవంత్ రెడ్డి రద్దు చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి అమలు చేసిన ఏ పథకం చూసి కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇచ్చారా..? అని అడిగారు. స్పెషల్ ఉర్దూ డిఎస్‌సి నిర్వహిస్తామన్నారు.. ఏమైందని ప్రశ్నించారు. కేవలం ఐదేళ్ల కోసమే రేవంత్ రెడ్డిని గెలిపించారని, సరిగ్గా పాలించకపోతే బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారని అన్నారు. 500 రోజుల్లో బిఆర్‌ఎస్ అధికారంలోకి రాబోతుందని, కెసిఆర్ తిరిగి సిఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్‌టిఆర్ హిల్స్‌లో బ్రహ్మాండమైన స్టేడియం కట్టి మాగంటి గోపీనాథ్ పేరు పెడతామని కెటిఆర్ తెలిపారు.

ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతున్నారు?

మన తెలంగాణ/హైదరాబాద్ : బూటకపు, మోస పూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన అభయ హస్తం…భస్మాసుర హ స్తంలా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. కాంగ్రెస్ అ ధికారంలోకి వచ్చిన ఈ ఇరవై మూడు నెలల పా లనపై ‘బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దా నాలు’ పేరిట బిజెపి రూపొందించిన ఛార్జిషీట్‌ను పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు శనివారం వి లేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఈ స మావేశంలో బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏ లేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపిలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచం దర్ రావు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు అరవై పేజీలతో నాలుగు వందల ఇరవై హామీలు కురిపించారని విమర్శించారు. అందులో ఏ ఒక్కటీ అమలు చేయకుండా ఇప్పుడు ఏ మొ హం పెట్టుకుని జూబ్లీహిల్స్ ఓటర్ల వద్దకు వెళు తు న్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్ర నాయ కులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సిఎం రేవం త్ రెడ్డి అందరూ ఓటర్లను మభ్యపెట్టారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అరాచక పాలనపై తాము సంధిస్తున్న ఛార్జిషీట్ ఇది అని ఆయన తెలిపారు. మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సహా యం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వా త ఏ ఒక్క మహిళకూ ఇవ్వలేదని అని ఆయన చె ప్పారు.

ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిం డ ర్ అని హామీ ఇచ్చి కొంత మందికే ఇచ్చారని తెలి పారు. కళ్యాణమస్తు కింద ప్రతి నిరు పేద ఆడ బిడ్డ వివాహానికి లక్ష ఆర్థిక సహాయంతో పాటు పది గ్రాముల బంగారం ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీతో రుణాలను అందజేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత మరచిపోయారన్నారు. అంగన్‌వాడీ టీచర్లకు పద్దెనిమిది వేలకు పెంచలేదని, ఇపిఎఫ్ పరిథిలోకి తీసుకుని వచ్చి ఉద్యోగ భద్రత కల్పించలేదని, పద్దెనిమిది ఏళ్ళు నిండిన విద్యార్థినిలకు ఉచితంగా ఎలక్రిక్ స్కూటీ ఇస్తామన్న హామీ ఏ గూటికి పోయిందోనని తెలియడం లేదన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్న హామీని అమలు చేయలేదని ఆయన విమర్శించారు.

పేదలపై భస్తాసుర హస్తం..

ప్రతి పేద కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు అని చెప్పి, తూతూమంత్రంగా కొందరికే పరిమితం చేశారని, ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి, ఏ ఒక్కరికీ ఇవ్వలేదని, నెల వారీ నాలుగు వేలు పెన్షన్ అని వాగ్దానం చేసి మరిచారని, ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక సహాయం చేస్తామని దానినీ అటకెక్కించారని, దివ్యాంగుల నెలవారీ పెన్షన్ ఆరు వేలకు చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని ఆయన దుయ్యబట్టారు.

బిసిల నోట్లో మట్టి..

బిసి సబ్-ప్లాన్ ఏర్పాటు చేసి, బిసి సంక్షేమానికి ఏడాదికి ఇరవై వేల కోటు కేటాయిస్తామని ప్రకటించినా, ఇంత వరకు బడ్జెట్‌లో రూపాయి కేటాయించలేదన్నారు. ఎంబిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అని చెప్పినా, అదీ విస్మరించారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినా, ఆ హామీని నిలబెట్టకోకుండా డ్రామాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఎస్‌సి, ఎస్‌టిలకు వంచన

అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్‌సి, ఎస్‌టిలకు పన్నెండు లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని, విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని, ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తున్నదని రాంచందర్ రావు దుయ్యబట్టారు.

రేపటినుంచి ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఫీజు రీ యింబర్స్‌మెంట్ నిధుల విడుదల జాప్యాన్ని నిరసి స్తూ ప్రైవేట్ వృత్తి విద్య, డిగ్రీ కాలేజీలు గతంలో తీ సుకున్న నిర్ణయం ఈ నెల 3 నుంచి నిరవధిక బంద్ చేపడుతున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) చైర్మన్ రమే ష్ వెల్లడించారు. ప్రభుత్వాన్ని పెండింగ్ బకాయిలు విడుదల చేయమంటే కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలు చేపడతామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. బకాయిల గురించి అడిగినప్పుడే తమ కాలేజీలపై విజిలెన్స్ విచారణలు చేస్తున్నారని, తమను భయపెడితే ఊరుకోమని హెచ్చరించారు. ప్రైవేటు కళాశాలలపై విజిలెన్స్ విచారణ అంటే బ్లాక్‌మెయిల్ చేయడమే అని పేర్కొన్నారు. నాలుగు కాలేజీలకు విడుదల చే సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులపైనా, అనర్హులకు ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇచ్చిన అధికారులను విజిలెన్స్ విచారణలో భాగం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు శనివారం ఫతి ప్రతినిధులు కృష్ణారావు, సునీల్‌కుమార్, అల్జాపూర్ శ్రీనివాస్ తదితరులతో కలిసి కలిసి చైర్మన్ రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించిన తమకు హామీ ఇచ్చినట్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, లేనిపక్షంలో సోమవారం నుంచి నిరవదిక బంద్ చేపడతామని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 2,500 ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయని.. వీటిలో ఇంజనీరింగ్, ఫార్మసీ, బి.ఎడ్, నర్సింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు బంద్‌లో పాల్గొంటాయని వెల్లడించారు. తమ నిరసనలో భాగంగా ఈ నెల 6న లక్ష నుంచి లక్ష యాభై వేల మంది అధ్యాపకులు, కళాశాలల సిబ్బందితో సమావేశం నిర్వహిస్తామని,

ఈ నెల 10 లేదా 11వ తేదీన 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్‌లో నిరసన తెలియజేస్తామని చెప్పారు. తమ నిరసనలో భాగంగా మంత్రుల ఇళ్ల ముట్టడితో పాటు నియోజకవర్గాలలో ఎంఎల్‌ఎల ఇండ్లను ముట్టడిస్తామని అన్నారు.అలాగే జిల్లాల్లో కలెక్టరేట్‌ల ముట్టడి నిర్వహిస్తామని చెప్పారు. వివిధ యూనివర్సిటీల పరిధిలో ఈ నెల 3 నుంచి జరిగే పరీక్షలను వాయిదా వేయాలని యూనివర్సిటీలను కోరారు. ఈ విషయం ఇప్పటికే ఆయా యూనివర్సిటీల అధికారులకు తెలియజేశామని చెప్పారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుంటే తాము కాలేజీలు నడపలేమని తేల్చిచెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, తక్షణమే బకాయిలు విడుదల చేయాలని రమేష్ డిమాండ్ చేశారు. ఫతి వైస్ ప్రెసిడెంట్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు చెల్లింపు బాధ్యత ఎంఎల్‌ఎలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నిరసనలతో ప్రభుత్వాలు పడిపోయాయని గుర్తు చేశారు. కళాశాలల యాజమాన్యాలను బెదిరింపులతో భయపెట్టాలనే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని కోరారు. 

వార ఫలాలు (02-11-2025 నుండి 08-11-2025 వరకు)

మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిడి ఎక్కువగా ఉండే పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగ స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మీరు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పులు దాదాపుగా తీర్చి వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి ఉన్నత పదవి లభిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసివచ్చే రంగు బ్లూ.

వృషభ రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ కొంత ఆలస్యం అవుతాయి. విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల నుండి అవసరానికి ధన సహాయము అందుతుంది. కుటుంబంలో అశాంతి నెలకొల్పే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు పరిష్కార దిశలో ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. పెద్దవాళ్ల సలహాలు సూచనలు పాటిస్తారు. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన చేస్తారు. కాలభైరవ రూపును మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.

మిథున రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులను వాయిదా వేయడానికి ఇష్టపడరు. మనోధైర్యం కలిగి ఉంటారు. మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ఎంతో కాలంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పాస్పోర్టు వీసా వంటివి అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో.

కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. గడిచిన రెండు మూడు వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుంది. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి. నలుగురిలో ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడతారు. మీరు కోరుకున్న రంగంలో రాణించగలుగుతారు. నూతన గృహ యోగం ఉంది. ఈ కార్తీకమాసంలో చేసే పూజల వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. శుభకార్యాల నిమిత్తం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. కుటుంబ పరంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అత్యవసరమైతేనే దూర ప్రయాణాలు చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు గ్రీన్.

సింహ రాశి వారికి ఈ వారం అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మానసికంగా ఏదో తెలియని దిగులు ఏర్పడుతుంది. వ్యాపార పరంగా లాభనష్టాలు సమానంగా ఉంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించకపోవచ్చు. ఉద్యోగం మారాలి అని ఆలోచనలు పదేపదే వేదిస్తాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. పొదుపు చేయడంలో విఫలమవుతారు. సంతార పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు తక్కువగా ఉంటాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి కాలం అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకు అకాల వర్షాల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. పత్తి పంటకు గిట్టుబాటు ధర లభిస్తుంది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఈ కార్తీకమాసంలో శనికి తైలాభిషేకం చేయించండి అలాగే ఏకాదశ రుద్రాభిషేకం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగ పరంగా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. కుటుంబంలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ధనం సకాలంలో అందకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం నువ్వుల నూనెతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు తెలుపు.

కన్యా రాశి వారికి వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఇంటా బయట ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరమవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకు పదవి యోగం ఉంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం నువ్వుల నూనెతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు గ్రే.

తులా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకోండి. బిజినెస్ లోను కానీ పర్సనల్ లోన్ కానీ మంజూరు అవుతుంది. అవసరాలకు మించి డబ్బు ఖర్చు చేయకపోవడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. మీరు సొంతంగా చేసే వ్యాపారాలలో లాభాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని మెలకువలు అవసరం. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విలువైన వస్తు వాహన లాభాలు అందుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సేవకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్యా 3 కలిసి వచ్చే రంగు గ్రీన్.

వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారం యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగ పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది. గ్యాస్ట్రిక్ థైరాయిడ్ స్కిన్ కు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. కెరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా లేవు. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎరుపు.

ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా రావలసినటు వంటి బెనిఫిట్స్ లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చార్టెడ్ అకౌంటెంట్ వారికి అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలాగే మొగలిపువ్వు కుంకుమతో పూజ చేయండి. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా మీరు ఆశించిన పురోగతి కలుగుతుంది. బంధువుల నుండి శుభకార్యాల నిమిత్తం ఆహ్వానాలు అందుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు తెలుపు.

మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు వస్తాయి. ఈ కార్తీకమాసంలో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి మానసికంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలంగా ఉంది. భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఆశించిన పురోగతి లభిస్తుంది. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పాత రుణాలు తీర్చే వేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.

కుంభ రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. లాభాలు కూడా బాగుంటాయి. ఉద్యోగపరంగా స్థిరత్వం లభిస్తుంది. చేసే పనిలో ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి వాతావరణం ఉంటుంది. కోర్టు సంబంధిత విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. శనికి తైలాభిషేకం చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.

మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపారం లాభాల దిశలో నడుస్తుంది. వ్యాపార పరంగా మీరు అనుకున్న స్థాయిని చేరుకోగలుగుతారు. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తులు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు మీరు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.

 

హస్తానికి అజహర్ పాశుపతాస్త్రమేనా?

హత్యకు గురి కావడానికి సరిగ్గా మూడు రోజుల ముందు.. అంటే 1948 జనవరి 27వ తేదీన మహాత్మాగాంధీ ప్రస్తుతం ఉన్న స్వరూపంలో కాంగ్రెస్‌కు కాలం చెల్లిపోయింది అంటూ, దానిని రద్దుచేసి ఆ స్థానంలో ‘లోక్ సేవక్ సంఘ్’ పేరుతో జనంలోకి వెళ్లాలని చిన్న నోటు రాశారు. దురదృష్టవశాత్తూ ఆయన ఆ అభిప్రాయం వెలిబుచ్చిన మూడు రోజులకే హత్యకు గురై ఉండకపోతే పట్టుబట్టి కాంగ్రెస్‌ను రద్దు చేయించి ఉండేవారా? నిజంగానే అదే జరిగి ఉంటే భారతదేశ రాజకీయాలు ఎంత నిస్తేజంగా, చప్పగా ఉండేవో ఊహించడం కష్టమే కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక గొప్ప లక్షణమే అది, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యి, కేంద్రంలో యుపిఎ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సన్నిహితులు కొందరు వైయస్సార్ ఆత్మ అయిన కెవిపి రామచంద్రరావుకు రాజ్యసభ గ్యారెంటీ అని ఊహాగానాలు చేస్తుంటే, ఆయనను అభినందిస్తుంటే కెవిపి ఒక మాట అన్నారు.. కాంగ్రెస్‌తో గేమ్స్ ఆడొద్దు అని ఖాన్ తో గేమ్స్ ఆడోద్దన్న ఒక సినిమా డైలాగ్‌ని గుర్తు చేస్తూ. ఆయన అన్నట్టుగానే అప్పుడు రాజ్యసభ సభ్యత్వం రాలేదు. కొద్దికాలం తర్వాత ఆయన రాజ్యసభకు వెళ్లారు.

కాంగ్రెస్ ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరు చెప్పలేరు. అది ఊహాతీతమైన రాజకీయపక్షమని ఆయన ఉద్దేశం. ప్రస్తుతం తెలంగాణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతున్న తరుణంలో కూడా కాంగ్రెస్ వ్యవహార శైలి కెవిపి అన్నట్టు కాంగ్రెస్ తో గేమ్స్ ఆడొద్దు అన్నట్టుగానే ఉంది. కొంతకాలంగా తెలంగాణలో రెండు శాసనమండలి పదవుల విషయంలో పలు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రముఖ తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరామ్ ను, ఒక ఉర్దూ పత్రిక సంపాదకుడు ఆమెర్ అలిఖాన్‌ను శాసనమండలి సభ్యులుగా గవర్నర్ కోటాలో మంత్రి మండలి సిఫార్సు చేస్తే దానికి సుప్రీంకోర్టు అడ్డుపడటం, ఆ తర్వాత మళ్లీ మంత్రిమండలి కోదండరామ్ తోపాటు, ఆమేర్ అలీని తొలగించి, మహమ్మద్ అజరుద్దీన్‌ను ప్రతిపాదించి గవర్నర్‌కు పంపింది. ఇప్పటికింకా గవర్నర్ ఆ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ముంచుకొచ్చి అక్కడ ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా 2023లో పోటీ చేసి ఓడిపోయిన అజహరుద్దీన్‌ను మంత్రిగా నియమించింది. ఆయన శాసనమండలి సభ్యత్వం ఇంకా ఖరారు కావలసి ఉంది.

అయితే ఏ చట్టసభలోనూ సభ్యుడు కాకపోయినా మంత్రివర్గంలో చేర్చుకునే పూర్తి అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. కానీ ఆ పదవి చేపట్టిన ఆరు మాసాలలో శాసనసభ లేదా శాసనమండలి నుండి సభ్యుడిగా ఎన్నికయి రావలసి ఉంటుంది. అలా జరగకపోతే గతంలో ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ పరిస్థితి అజహర్‌కు ఎదురుకాకతప్పదు. 1995లో ఎన్టీ రామారావును అన్యాయంగా దింపేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న సమయంలో నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని తనవైపు తిప్పుకునే క్రమంలో హరికృష్ణను, ఏ చట్టసభలోనూ సభ్యుడు కాకపోయినా, మంత్రిగా నియమించి రవాణాశాఖ అప్పగించారు. ఆరుమాసాలు తిరగకుండానే ఎన్టీఆర్ మరణించడంతో ఇక తనకు హరికృష్ణ అవసరం లేదనుకున్నారేమో చంద్రబాబు ఆయనను చట్టసభకు పంపించే ఆలోచనకు సున్నాచుట్టారు. దాంతో హరికృష్ణ మంత్రిపదవి ఊడింది. అటువంటి పరిస్థితి అజహరుద్దీన్‌కు రాకూడదనుకుంటే ఆయన ఆరు మాసాల్లోపు తప్పనిసరిగా శాసనమండలి సభ్యుడు అయ్యేట్టు చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీదే.

ఆరు మాసాల్లో ఆయన శాసనసభకు వెళ్లే అవకాశం అయితే లేదు. ఆయనను శాసనసభకు పంపించే ఆలోచన కాంగ్రెస్‌కు ఉన్నట్టయితే గత ఎన్నికల్లో అదే నియోజకవర్గంనుంచి కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేశాడు కాబట్టి అజహర్ కే ప్రస్తుత ఉప ఎన్నికలో జూబ్లీహిల్స్ స్థానంలో పార్టీ టికెట్ ఇచ్చి ఉండేది. వచ్చే ఆరు మాసాల్లో ఆయన మరే నియోజకవర్గంనుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశం లేదు.ఇదిలాఉంటే కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కొంతకాలంగా చర్చ జరుగుతున్నది. ఆ పార్టీలో ప్రతి నాయకుడు తాను ఎందుకు మంత్రి కాకూడదు, ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం కలిగి ఉన్నవారే కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఆశావహులకు ఎన్నడూ కొరతలేదు. అయితే ఈ వారంలో అజహరుద్దీన్ ఒక్కడితో మంత్రివర్గ విస్తరణ చేసి, అదే రోజు మరో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఒకరిని సలహాదారుగా, మరొకరిని కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించడాన్ని చూస్తే త్వరలో మంత్రివర్గ విస్తరణ ఖాయమని అర్థమవుతున్నది. ఇందులో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు బాధ్యత చూసుకునే సలహాదారు పదవికి అత్యంత సీనియర్ నాయకుడు, నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శనరెడ్డికి కేబినెట్ సమావేశాలకు కూడా హాజరయ్యే వీలు కల్పించడం విశేషం.

ఇద్దరికీ కేబినెట్ హోదా కల్పించడం మంత్రివర్గ విస్తరణ విషయంలో స్పష్టత వచ్చిందనే సంకేతాలను వెలువరించినా అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలో చేర్చుకోవడం విషయంలో ప్రత్యర్థి పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసం కాంగ్రెస్ ఆయనను మంత్రివర్గంలో చేర్చుకున్నదని విమర్శ చేయడానికి ఆస్కారం కలిగింది. అజహరుద్దీన్ అసలు సిసలు హైదరాబాదీ. నారాయణగూడలోని విఠల్వాడి వాస్తవ్యుడు. ఆల్ సెయింట్స్ స్కూల్లో క్రికెట్ ఆట మొదలుపెట్టి భారత క్రికెట్ జట్టుకే కెప్టెన్ గా ఎదిగి రెండుసార్లు తన కెప్టెన్సీలో ఆసియా కప్ సాధించి, 1996 ప్రపంచ కప్ పోటీల్లో జట్టును సెమీఫైనల్స్ వరకు నడిపించిన అద్భుత క్రీడాకారుడు. క్రీడారంగంలో అత్యున్నత ప్రతిష్ఠాత్మకమైన అర్జున అవార్డు గ్రహీత, పద్మశ్రీ కూడా. అనేక ఎత్తుపల్లాలు చూసినవాడు. 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలక రాజకీయాలకు శ్రీకారం చుట్టి అదే సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో రాజస్థాన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా ప్రఖ్యాతి చెందిన అజహరుద్దీన్, మూడుసార్లు ప్రపంచకప్ పోటీలకు భారతజట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన అజహరుద్దీన్ 2012లో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కుని భారత క్రికెట్ సంఘం బిసిసిఐ విధించిన జీవితకాలపు నిషేధానికి గురయ్యాడు. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ నిషేధాన్ని తర్వాత తొలగించింది. ఒకసారి ఆయన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఆ పదవిలో కూడా కొన్ని వివాదాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారంలో తలమునకలై ఉన్న రాష్ట్ర మంత్రి జి. వివేక్ వెంకటస్వామి వర్గం అప్పట్లో హెచ్ సిఎ అధ్యక్షుడిగా అజహరుద్దీన్ వ్యవహారశైలి మీద తీవ్ర విమర్శలు చేసినవారే. ఇప్పుడు ఆ ఇద్దరూ మంత్రివర్గ సహచరులు. ఇక అజహరుద్దీన్‌ను జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవడం కోసమే మంత్రివర్గంలోకి తీసుకున్నారని ప్రతిపక్షాలు సహజంగానే విమర్శిస్తున్నాయి.

జూబ్లీహిల్స్‌లో ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ టికెట్ కోసం అజహరుద్దీన్ కూడా ప్రయత్నించినట్టు వార్తలు చదివాం. 2023లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు అప్పట్లో మజిలీస్ సహకారంతో పోటీ చేసి ఓడిపోయిన నవీన్ యాదవ్‌కు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కింది. అప్పట్లో అజహరుద్దీన్‌కు మద్దతు ఇవ్వకుండా స్వతంత్ర అభ్యర్థిని సమర్థించిన మజిలీస్ పార్టీ, ఈసారి తన అభ్యర్థిని పోటీకి నిలపకుండా నామినేషన్ సమయంలో కాకతాళీయంగా కనిపించే విధంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను మజిలీస్ అగ్ర నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్పనిసరిగా కాంగ్రెస్‌కు అనుకూల సంకేతాలనే పంపుతున్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ఏడు సెగ్మెంట్లలో కలిపి దాదాపు 1,20,000 ఓట్లు ముస్లిం మైనారిటీలవి ఉండటం గమనార్హం. ఫలితంపై ప్రభావం చూపగల సంఖ్యలో వారు ఉన్నారన్నది నిర్వివాదాంశం.

ఈ ఉపఎన్నిక అన్ని పార్టీలకూ ప్రతిష్ఠాత్మకం. మామూలుగా ఉప ఎన్నికలను అధికారపక్షం అంత సీరియస్‌గా పట్టించుకోదు. అయితే ఇక్కడ రెండు ప్రతిపక్షాలు భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలకు మేలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రుజువు చేసేందుకు తాము గెలిచినా ఓడినా ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ను ఓడించాలనే పట్టుదలతో ఉన్న విషయం తెలిసిందే. అందుకే కాంగ్రెస్ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. కాబట్టే ముఖ్యమంత్రి స్వయంగా ప్రచారంలోకి దిగారు. తన సొంత స్థానం కాబట్టి మళ్లీ గెలుచుకోవాలనే పట్టుదలతో బిఆర్‌ఎస్ ఉంటే, భారతీయ జనతా పార్టీకి అందులోనూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఇది అత్యంత ప్రధానమైన పోటీగా పరిణమించింది. అందుకు కారణం పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదింట మెజారిటీ సాధించి గెలిచిన కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్, నాంపల్లి సెగ్మెంట్లలో మాత్రం వెనుకబడటంతో కాంగ్రెస్‌కు మెజారిటీ లభించింది. 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానంలో కాంగ్రెస్‌కు 64,212 ఓట్లు వస్తే, 2024లో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు అదే స్థానంలో 89,705 ఓట్లు లభించాయి. దాదాపు 25 వేల ఓట్లు కాంగ్రెస్‌కు పెరిగాయి.

2023లో 80,000కు పైగా ఓట్లు సాధించి గెలిచిన బిఆర్‌ఎస్, లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి 18 వేల ఓట్లకు పడిపోయింది. ఆ మేరకు బిజెపి లాభపడి దాదాపు 40 వేల ఓట్లు శాసనసభ ఎన్నికల కంటే లోక్‌సభ ఎన్నికల్లో పెంచుకున్నది. అయినా కాంగ్రెస్ కంటే తక్కువలోనే ఉన్న కారణంగా ఇది కిషన్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ఠగా మారింది. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లు మహాబద్దకస్థులు. ఏ ఎన్నికకు ఆ ఎన్నికలో ఓటర్ల సంఖ్య పెరుగుతూ ఉంటుంది కానీ ఓటింగ్ శాతం మాత్రం తక్కువగానే ఉంటుంది. 2023 శాసనసభ ఎన్నికల్లో 47.58% ఓట్లు పోలైతే సరిగా ఒక ఏడాదికి జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అది 45.38 శాతానికి తగ్గింది. ఈసారైనా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చే నాయకుల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. మరో ముచ్చట.. పక్క రాష్ట్రంలో కూటమిలో భాగస్వామ్యపక్షాలైన టిడిపి, జనసేన పార్టీలు ప్రస్తుతం జూబ్లీహిల్స్ బరిలో ఉన్న తమ సహచర పార్టీ బిజెపి అభ్యర్థికి మద్దతు ఇచ్చే విషయంలో ఇప్పటివరకు నోరు మెదపలేదు. బిజెపి కూడా నోరు తెరిచి ఆ పార్టీ నేతల మద్దతు ఇంతవరకు కోరలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తున్నారని బిజెపి వర్గాల్లో ప్రచారం మాత్రం జరుగుతున్నది. మరోపక్క భారత రాష్ట్ర సమితి అధినేత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఫామ్ హౌస్ నుంచే మంత్రాంగం నడుపుతున్నారు తప్ప ప్రచారానికి వస్తున్న జాడలేదు. ఇది జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక తాజా స్థితి.

Delete Edit

హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం

హుస్సేన్ సాగర్ లో యువతి మృతదేహం (22) కలకలం రేపింది. లేక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని యువతి మృతదేహం నీటిలో తేలియాడుతుందని ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న లేక్ సిబ్బంది మృతదేహాన్ని బయటకు తీసి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాపు చేపట్టారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

కర్ణాటకలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లపై నిషేధం

కర్ణాటక రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగాన్ని నిషేధించాలని ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఉత్తర్వులు జారీ చేశారు. వీటికి బదులు పర్యావరణ హితమైన, స్థిరమైన ప్రత్యామ్నాయాలను అనుసరించాలని సూచించారు.అక్టోబర్ 28న జారీ అయిన ఈ నోట్ శుక్రవారం మీడియాకు విడుదలైంది. పర్యావరణ పరమైన బాధ్యత వహించడం స్వదేశీ తయారీ ఉత్పత్తులను ప్రోత్సహించడం రాష్ట్రప్రభుత్వ కర్తవ్యంగా ఆయన పేర్కొన్నారు. అలాగే సెక్రటేరియట్‌తో సహా అధికారిక సమావేశాలు , కార్యక్రమాలు ఏం జరిగినా ప్రభుత్వ యాజమాన్య మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని పాల ఉత్పత్తులనే వినియోగించాలని ఆదేశించారు. 

బాత్‌రూమ్ గోడ కూలి విద్యార్థి మృతి

బాత్‌రూమ్ గోడ కూలి బాలుడు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా, సంగెం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన వేల్పుల సాంబరాజు, మౌనికల కుమారుడు వేల్పుల నవదీప్ (10) ఇటీవల సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో 5వ తరగతిలో సీటు సాధించాడు. వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈనెల 3న హాస్టల్‌లో చేర్పించేందుకు కుమారుడిని తీసుకువెళ్లనున్నారు. శనివారం తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. ఇంట్లో ఉన్న నవదీప్ కిరాణా షాప్‌కు వెళ్తుండగా వర్షాలతో నాని ఉన్న బన్న రమేశ్‌కు చెందిన బాత్‌రూమ్ గోడ ప్రమాదవశాత్తు పడింది.

ఈ ప్రమాదంలో బాలుడు కింద పడి పోవడంతో తలకు, భుజానికి బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్థానికులు బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో హుటాహుటిన వచ్చి, గోడ కింద పడి ఉన్న కుమారుడిని తీసి ఎంజిఎంకు తరలించారు. పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. తమ కొడుకు బడికి వెళ్లి ఉంటే బతికి ఉండేవాడని తలుచుకుంటూ తల్లిదండ్రులు రోదించే తీరును అందరినీ కలచివేసింది. నవదీప్ మృతితో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుని తాత వేల్పుల లచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వంశీకృష్ణ తెలిపారు.