elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel girişsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahiscasibomcasibom girişcasibom güncel girişkulisbetkulisbetyakabetyakabetkulisbetkulisbetbahiscasinobahiscasinoroyalbetroyalbetbetlikebetlikebetovisbetovismasterbettingmasterbettingpadişahbetpadişahbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

betosfer

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

konya escort

casinowon

deneme bonusu

ultrabet

xnxx

porn

hit botu

jojobet

galabet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

galabet

cratosroyalbet

betcio

dinamobet giriş

ultrabet

bahisfair

grandpashabet

matbet

marsbahis

holiganbet

kingroyal

meritking

madridbet

jojobet

meritking

Jojobet giriş

padişahbet

tlcasino

jojobet giriş

bets10

bahislion

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

ikimisli

grandpashabet

betosfer

marsbahis

betsat

pusulabet

jojobet

holiganbet

pusulabet

teosbet

jojobet

casibom

marsbahis

kingroyal

betnano

matbet giriş

jojobet giriş

kralbet

kralbet

galabet

డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రిన్సిపల్ వేధిస్తున్నారని నిరసన

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఆందోళన చేశారు. ప్రిన్సిపల్ వేధిస్తున్నారంటూ నిరసనకు దిగారు. విద్యార్థినుల వద్ద ప్రిన్సిపల్ అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారని, తమకు ఫండ్స్ కేటాయించడం లేదని, ఇంటర్నల్ పరీక్షలు రాయనివ్వలేదని, పరీక్ష ఫీజులు రూ. 3000 చొప్పున కట్టించారని, కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. షాద్ నగర్ లో రోడ్డుపై బైరాయించారు. విద్యార్థినులను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. గురుకుల విద్యార్థినులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థినిపై మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకోవడంతో మహిళా కానిస్టేబుల్ పై గురుకుల డిగ్రీ విద్యార్థినులు తిరగబడ్డారు. ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. రోడ్డుపై విద్యార్థినుల ధర్నా వల్ల షాద్ నగర్ లో వాహనాలు నిలిచిపోయాయి. కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించే వరకు కదిలేది లేదని విద్యార్థులంటున్నారు.  

ప్రిన్సిపల్ వేధిస్తున్నారని డిగ్రీ కళాశాల విద్యార్థినుల నిరసన

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఆందోళన చేశారు. ప్రిన్సిపల్ వేధిస్తున్నారంటూ నిరసనకు దిగారు. విద్యార్థినుల వద్ద ప్రిన్సిపల్ అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారని, తమకు ఫండ్స్ కేటాయించడం లేదని, ఇంటర్నల్ పరీక్షలు రాయనివ్వలేదని, పరీక్ష ఫీజులు రూ. 3000 చొప్పున కట్టించారని, కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. షాద్ నగర్ లో రోడ్డుపై బైరాయించారు. విద్యార్థినులను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. గురుకుల విద్యార్థినులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థినిపై మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకోవడంతో మహిళా కానిస్టేబుల్ పై గురుకుల డిగ్రీ విద్యార్థినులు తిరగబడ్డారు. ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. రోడ్డుపై విద్యార్థినుల ధర్నా వల్ల షాద్ నగర్ లో వాహనాలు నిలిచిపోయాయి. కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించే వరకు కదిలేది లేదని విద్యార్థులంటున్నారు.  

పాపం రిషబ్ పంత్.. జెస్ట్‌లో సెంచరీ మిస్..

బెంగళూరు: సౌతాఫ్రికా-ఎ జట్టుతో జరుగుతున్న అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా-ఎ కెప్టెన్ రిషబ్ పంత్ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 309 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో జార్డర్ 71, హంజజా 66, రుబిన్ 54, ఊరెన్ 46 పరుగుల చేశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 234 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత్ బ్యాటింగ్‌లో ఆయుష్ 65, బదోనీ 38, సాయి సుదర్శన్ 32 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో పంత్ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయాడు. 20 బంతుల్లో 17 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

అయితే రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులు చేసి సౌతాఫ్రికా జట్టు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 274 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో పంత్ చెలరేగిపోయాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 113 బంతులు ఎదురుకొని 11 ఫోర్లు, 4 సిక్సులతో 90 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తద్వారా సెంచరీని చేజార్చుకున్నాడు. ప్రస్తుతం 68 ఓవర్లు ముగిసేసరికి భారత్-ఎ జట్టు 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్‌కు 29 పరుగులు అవసరం ఉంది. 

బైకును ఢీకొట్టి కారు బోల్తా.. ఒకరు మృతి

హైదరాబాద్: నల్గొండ జిల్లా నకిరేకల్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు మృతి చెందారు. నకిరేకల్ శివారులో 365వ నంబర్ హైవేపై బైకును ఢీకొట్టి కారు బోల్తా పడింది. ఈ ఘటనలోకారు ఢీకొనడంతో  బైకుపై ప్రయాణిస్తుండగా ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు మిర్యాలగూడకు చెందిన సంధ్య గా పోలీసులు గుర్తించారు.   

బిఆర్ఎస్ కార్యాలయం పై కాంగ్రెస్ శ్రేణుల ప్రతీకారం

హైదరాబాద్: భద్రాద్రి జిల్లా మిణుగురులో బిఆర్ఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. బిఆర్ఎస్ కార్యాలయం ఆవరణలో ఫ్లెక్సిలు చింపేశారు. ప్రభుత్వ స్థలంలో బిఆర్ఎస్ కార్యాలయం నిర్మించాలని కాంగ్రెస్ ఆరోపణలు చేశారు. గతంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేగ కాంతారావు కాంగ్రెస్ కార్యాలయాన్ని ఆక్రమించారనే ఆగ్రహంతో, తాజాగా కాంగ్రెస్ శ్రేణులు ప్రతీకారం తీర్చుకున్నారు. బిఆర్ఎస్ కార్యాలయంలోకి కాంగ్రెస్ నాయకులు దూసుకెళ్లి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ దాడిలో స్వల్ప ఘర్షణ చోటుచేసుకుని పలువురికి గాయాలయ్యాయి.

ఆదివారం స్పెషల్.. భారత్‌కు రెండు కీలక మ్యాచ్‌లు

ఈ ఆదివారం టీం ఇండియా క్రికెట్ అభిమానులకు పండుగ కానుంది. ఎందుకంటే భారత్‌ పురుషుల జట్టు, మహిళల జట్టు రెండు కీలక మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఐదు టీ-20ల సిరీస్‌లో భారత్, ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో నేడు జరిగే మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ సమం చేయాలని సూర్యకుమార్ సేన భావిస్తోంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభంఅువ

మరోవైపు.. భారత మహిళల జట్టు నేడు అత్యంత కీలకమైన మ్యాచ్ ఆడనుంది. ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఫైనల్స్‌లో సౌతాఫ్రికా మహిళలతో హర్మన్ ‌సేన తలపడనుంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన భారత మహిళలు ఫైనల్ మ్యాచ్‌లో ఆడేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు సౌతాఫ్రికా జట్టు కూడా బలంగానే ఉంది. దీంతో ఫైనల్‌లో భారత్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభకానుంది.

ఇక ప్రపంచకప్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టుకు 4.48 మిలియన్‌ యూఎస్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 39.78 కోట్లు) ఇవ్వనుంది. ఇక రన్నర్‌అప్ జట్టుకు విజేతకు ఇచ్చిన దాంట్లో సగం అంటే.. 2.24 మిలియన్ యూఎస్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.19 కోట్లకు పైగా ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. ఇక హర్మన్‌సేన ఫైనల్‌లో గెలిస్తే.. బిసిసిఐ కూడా భారీ నజరానా ప్రకటించింది. ట్రోఫీ గెలిస్తే జట్టుకు రూ.125 కోట్ల ఇవ్వనుందనే వార్త ప్రచారంలో ఉంది.

అవినీతి భరతం పట్టేదెవరు?

ఎక్కడ, ఎప్పుడు చూసినా అవినీతి దుర్వాసనలు గుప్పుమంటున్నాయి. అనాదిగా స్థానిక సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల వరకు అన్ని విభాగాల్లో/ స్థాయిల్లో అవినీతి భూతం రెచ్చిపోతున్నది. వార్డు మెంబర్ నుంచి కేంద్ర మంత్రుల వరకు అన్ని విభాగాల్లో ఆయా స్థాయిలో అవినీతి చెదలు దేశ శ్రేయస్సు ను భోంచేస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లో పని కావాలంటే ఆమ్యామ్యాలు ముట్టచెప్పాల్సిన అనివార్యం, అగత్యం ఏర్పడింది. అక్రమార్జనలకు అంతు లేకుండా పోతున్నది. అవినీతి నిరోధక శాఖలు ప్రతి రోజూ ఏదో ఒక అవినీతి చేపను వలపన్ని పట్టుకుంటున్నది, తర్వాత అవినీతికి తలవంచి వదిలేస్తున్నది. స్కామ్‌లు, లంచాలు నిత్యకృత్యం అయ్యాయి. ప్రభుత్వ శాఖలో పని జరగాలంటే ముట్టచెప్పాల్సిందే అని ప్రజలు దృఢ అభిప్రాయానికి వస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని పెంచి పోషిస్తున్న యంత్రాంగాలు, ఆహార సరుకుల కల్తీల లీలలు, నాణ్యతకు తిలోదకాలిస్తూ ప్రాజెక్టుల నిర్మాణాలు, పట్టపగలే లంచాలు తీసుకుంటున్న ప్రబుద్ధులు మన ముందు కాలర్ ఎగిరేస్తూ కార్లల్లో షికార్లు కొడుతున్నారు. మనిషిలో నైతికతకు గండిపడితే అవినీతి వరదలు ప్రవహిస్తాయని తెలుసుకోవాలి.

అవినీతి చెదలుకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్, అప్రమత్తత విభాగాలను ఎన్ని ఏర్పాటు చేసినా ఆయా శాఖల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించే విధంగా ప్రభుత్వ ప్రబుద్ధుల్లో చిత్తశుద్ధి లోపించి అనవసర స్వార్థ పూరిత జోక్యంతో మూడు పువ్వులు ఆరుకాయలుగా అక్రమార్కులు విర్ధిల్లడం విచారకరం. భారత ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో పని తీరును మెరుగుపరచడం, పారదర్శకత పెంచడం, కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాలు నిర్వహించడం, ఫిర్యాదుల విభాగాలను బలోపేతం చేయడం, ఆరోపణలు గుప్పుమన్నపుడు వెంటనే నిష్పాక్షిక విచారణ జరపడం, విజిలెన్స్ విషయంలో అత్యాధునిక డిజిటల్ సదుపాయాలను వినియోగించుకోవడం లాంటి లక్ష్యాలతో ఏట 27 అక్టోబర్ నుండి 02 నవంబర్ వరకు విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు లేదా విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్‌ను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ వారోత్సవాల్లో భాగంగా దేశ సమగ్రతను కాపాడడం, అవినీతి నిర్మూలన, బంధుప్రీతి చూపడం, పక్షపాతాన్ని పెంచిపోషించడం, లంచం ఇవ్వడమా కాదు లంచాన్ని తీసుకోవడం కూడా నేరమని అవగాహన పర్చడం కొనసాగుతున్నది.

నవ భారతదేశాన్ని నిర్మించడానికి మన జీవితాల్లో నైతిక విలువలను పెంపొందించడం, ప్రోత్సహించడం అత్యవసరమని అవగాహన కల్పించడం కొనసాగుతున్నది. దేశ శ్రేయస్సుకు నైతిక సమాజ స్థాపన అనే థీమ్‌ను తీసుకొని ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నది. ప్రతి భారతీయుడు అప్రమత్తంగా ఉండాలని, ఎల్లవేళల నిజాయితీ/ చిత్తశుద్ధి అత్యున్నత ప్రమాణాల్లో ఉండాలని, అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రతినబూనాలని ప్రజలను కోరుతున్నారు. సంతానం కమిటీ సిఫార్సుల ఆధారంగా దేశ సమగ్రత కాపాడడం, పారదర్శకత పెంచడం, జవాబుదారీతనాన్ని అమలు చేయడం, అవినీతి నిర్మూలన లాంటి ధ్యేయాలతో 1964లో భారత ప్రభుత్వం ‘సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లేదా సివిసి’ అనబడే అత్యున్నత ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసింది. విజిలెన్స్ కార్యకలాపాల్లో సున్నితమైన ప్రాంతాల్లో సిబ్బంది పర్యవేక్షణ, ఫిర్యాదుల విచారణ, దుష్ప్రవర్తనలకు ఆస్కారం లేకుండా విధుల నిర్వహణకు సలహాలు ఇవ్వడం, కాంట్రాక్టుల పర్యవేక్షణ/ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం లాంటి ప్రధాన విధులతో సివిసి, ఇతర విజిలెన్స్ శాఖలు పని చేస్తున్నాయి.

విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా విద్యాలయాల్లో నైతిక ప్రవర్తన ప్రాధాన్య అంశాలను తీసుకొని పలు పోటీలను నిర్వహించడం, విజిలెన్స్ విభాగాలు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, నైతిక ప్రవర్తన ప్రదర్శించిన సిబ్బందిని సన్మానించడం, విజిలెన్స్ అవగాహన ప్రతిజ్ఞను సామూహికంగా చేయించడం, దేశ శ్రేయస్సు కోరి నీతినిజాయితీలను పెంచి పోషించడం లాంటి పలు కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. రాజకీయ నాయకుల్లో నైతిక ప్రవర్తన పెరిగితే ప్రభుత్వ శాఖల్లో కూడా అవినీతి తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నేడు మెజారిటీ ప్రజా ప్రతినిధులు అవినీతి ఆరోపణల అభియోగాలను ఎదుర్కొంటున్నారు. దీపావళి పర్వదిన వేళల్లో మన జీవితాల్లో వెలుగులు ప్రసరించడానికి నైతిక సమాజ స్థాపన జరగాలని, ప్రతి ఒక్కరూ అసలుసిసలైన ‘భారతీయుడు’ కావాలని, అవినీతి రహిత భారత కలలను సాకారం చేయడానికి అందరం చేయిచేయి కలిపి అవినీతి అనకొండలను ఆమడదూరం తరిమేద్దాం, నీతినిజాయితీ వర్ధిల్లే సమాజ స్థాపనకు కృషి చేద్దాం. 

– డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి

– 99497 00037

కదులుతున్న ప్రజాస్వామ్య పునాదులు

గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రజాస్వామ్యాన్ని ప్రజలచే ఏర్పడే ప్రజల ప్రభుత్వంగా వివరించాడు. అనంతరం ప్రముఖ అమెరికా దేశ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల ద్వారానే నడిచే ప్రభుత్వం అని అద్భుతంగా నిర్వచించాడు. కాలక్రమేణా ఈ భావన ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి, అనేక దేశాల పాలనా విధానాలకు మార్గదర్శకంగా నిలిచింది. భారతదేశం కూడా తన రాజ్యాంగ ప్రవేశికలో భారతదేశం ఒక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం అని గర్వంగా ప్రకటించింది. ప్రజాస్వామ్యం అనేది ప్రజల సంకల్పానికి ప్రతిబింబం, ప్రజల హక్కులకు పరిరక్షణ, ప్రజల శ్రేయస్సుకై నడిచే పటిష్టమైన జవాబుదారీ పాలనా విధానం. రాచరిక వ్యవస్థలను రూపుమాపి, ప్రజలే ప్రభువులు అనే భావంతో ఏర్పడిన ప్రజాస్వామ్యంలో రాజకీయం ప్రధాన పాత్రను పోషిస్తుంది. రాజకీయం అంటే ప్రజా శ్రేయస్సు కోసం అవసరమైన ప్రణాళికలను సిద్ధంచేసి, వాటిని సక్రమంగా అమలు చేయడానికి పన్నే యుక్తి. ప్రజాస్వామ్యంలో ప్రజా సంక్షేమం, దేశాభివృద్ధి కోసం అవసరమైన పాలన యుక్తులను పన్నే ప్రజా నాయకులను ప్రజలే ఎన్నుకుంటారు; వారినే రాజకీయ నాయకులు అంటారు.

సంక్షిప్తంగా చెప్పాలంటే రాజకీయం అంటే పాలనా యుక్తి. ఆ యుక్తిని అమలు చేసే వారిని రాజకీయ నాయకులని అంటారు. కానీ నేటి పరిస్థితుల్లో రాజకీయం అంటే ఒకటి చెప్పి మరొకటి చేసే కుయుక్తిగా, నమ్మించి మోసం చేసే సాధనంగా మారిపోయింది. ఒకప్పుడు పాలనాదక్షతకు ప్రతీకగా ఉన్న రాజకీయం నేడు కపటానికి ప్రతిరూపంగా మారిపోతోంది. రాజకీయం చేయడం అనేది ఇప్పుడు ఒక మోసపూరితమైన మాటగా మిగిలిపోతోంది. మన కులమని, మన మతమని, మన ప్రాంతమని ప్రజలను ఎక్కడికక్కడ విభజిస్తూ తమ కుయుక్తులను పన్నుతున్నారు నేటి రాజకీయ నాయకులు. దీంతో రాజకీయాలు రోజురోజుకీ మరింత దిగజారిపోతూ ప్రజాస్వామ్యం పునాదులను కదిలించి వేస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ నాయకుల ఆలోచనా విధానంలో, మానసిక స్థితిలో గణనీయమైన అనైతిక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న కార్యక్రమాన్నీ ఎంతో గొప్పగా చెప్పుకునే నాయకులు, అదే కార్యక్రమాలను వారి ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు నిర్వహిస్తే, వారిని తీవ్ర పదజాలంతో విమర్శించడం నేటి రాజకీయ సంస్కృతిగా మారిపోయింది.

ఒక రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గుడ్డిగా మరో పార్టీ వ్యతిరేకించడమే రాజకీయమని భావించే పరిస్థితి ఏర్పడింది. ప్రెస్‌మీట్లు పెట్టి నిర్మాణాత్మక చర్చలను జరపకుండా, సద్విమర్శలను చేయకుండా, మంచి సలహాలను సూచించకుండా ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు, పరుష పదజాలంతో దూషణలు చేసుకుంటూ, ప్రజాభివృద్ధికి ఉపయోగించవలసిన విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. నేటి రాజకీయ పార్టీలు ప్రజల కోసం పనిచేసే అత్యుత్తమ సేవా రంగాలుగా కాకుండా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేసే అవినీతి వ్యాపార సంస్థలుగా మారిపోతున్నాయి. రాజకీయ పార్టీలు వాటిని నడిపే నాయకుల ఆలోచనా ధోరణి ఈ విధంగా ఉంటే ప్రజాస్వామ్య విలువలు క్రమక్రమంగా అంతరించిపోయి, ప్రజా ప్రభుత్వాలలో ‘ప్రజా’ అనే పదం పోయి ప్రభుత్వాలు మాత్రమే మిగులుతాయి. ప్రజల ఓటు ద్వారా ఎన్నిక కాబడిన ప్రజా ప్రభుత్వాలు ప్రజలకు శాశ్వతమైన అభివృద్ధిని అందించకుండా వారిని ఆకర్షించడానికి ఎటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు లేని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయి. సమాజ, దేశ అభివృద్ధి కంటే వారి పార్టీ ప్రయోజనాలే ప్రధానమనేలా రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నారు.

ఎన్నికల ముందు ప్రజల ఓట్ల కోసం తప్పు అని తెలిసినా తప్పుడు హామీలు ఇస్తూ ప్రజల బలహీనతలతో ఆడుకుంటున్నారు ఈ రాజకీయ నాయకులు. ప్రజలు కూడా తాత్కాలికమైన ప్రయోజనాలకు ఆశపడి అప్రయోజకులను తమ నాయకులుగా ఎన్నుకొని వారి అభివృద్ధిని వారే నాశనం చేసుకుంటున్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ప్రభుత్వాలు మారుతున్నా, పాలనా విధానాలలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సమాజ అభివృద్ధి కంటే వారి పార్టీ అభివృద్ధికే పెద్దపీట వేస్తుంది. నేటి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఐదేళ్లకోసారి, ఓటు వేసే ముందు మాత్రమే ఈ రాజకీయ నాయకులకు కనిపిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యపు అర్థాన్ని అపహాస్యం చేస్తుంది. రాజకీయ నాయకులు చేసే అక్రమాలు, తప్పులను, వారిని గుడ్డిగా అభిమానించే అభిమానులు ఏమాత్రం ఆలోచించకుండా సమర్థిస్తూ ఉంటారు.

వారు అభిమానించే నాయకుడు తప్పు చేసినప్పుడు అతనిని ఎవరైనా విమర్శిస్తే, ఈ అభిమానులు సామాజిక మాధ్యమాలలో తమ నాయకుడిని విమర్శించిన వారిపై విపరీతమైన దుర్భాషలతో పోస్టులు పెడుతున్నారు. విమర్శించిన వారిని కించుపరిచే విధంగా మీమ్స్, మార్పిడి ఫోటోలు అసభ్యంగా తయారు చేసి షేర్ చేస్తున్నారు. ఇది సమాజానికి చేటుచేసే విష సంస్కృతి. నిజమైన అభిమానం అంటే, ఒక నాయకుడిని గుడ్డిగా సమర్ధించడం కాదు. ఆ నాయకుడు చేసే మంచి పనుల నుంచి స్ఫూర్తిని పొందడం, తప్పు జరిగినప్పుడు సద్విమర్శలు చేయడం. కానీ, గుడ్డి అభిమానంతో అసభ్యకరమైన చర్చలు, పోస్టులు సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తూ సంఘ వ్యతిరేక శక్తులుగా మారుతున్నారు ఈ అభిమానులు. నేటి రాజకీయ నాయకులు మాయ మాటలతో అభిమానులను రెచ్చగొట్టి వారి స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి ఆలోచనా విధానాన్ని నాయకులు మార్చుకోవాలి. లేకపోతే సమాజంలో ఐక్యత దెబ్బతింటుంది. నాయకులు తమ అభిమానులకు సరిగ్గా మార్గనిర్దేశం చేయాలి.

ఎందుకంటే, తప్పు చేసినా కూడా పొగిడే అభిమానులను కలిగి ఉన్న నాయకుడు ఎప్పటికీ నైతికంగా అభివృద్ధి చెందలేడు. కాబట్టి, నాయకులు తమ అభిమానుల్లో స్ఫూర్తిని రగిలించి, వారు సమాజానికి గొప్పగా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలి. ప్రజాస్వామ్యాన్ని సమాజంలో పటిష్టంగా నిర్మించాలంటే కేవలం చట్టాలను రూపొందించడం మాత్రమే కాక, వాటిని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో, సమర్థవంతంగా అమలు చేయాలి. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలోనే వారి పాత్ర ఆగిపోకూడదు. తమ ఓట్ల ద్వారా నాయకులను ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రజలు, ఆ ప్రభుత్వ బాధ్యతలను నిర్వహిస్తున్న నాయకులు ప్రజాస్వామ్య పరిరక్షణకై సమన్వయంతో కలిసి పనిచేయాలి. నాయకులు ప్రజలు వారికి కట్టిపెట్టిన అధికారాన్ని ప్రజాశ్రేయస్సు కోసం వినియోగించాలి.

నాయకులు పెత్తనం చెలాయించే అధికారులుగా కాక, ప్రజాక్షేమం కోరుకునే సేవకులుగా పనిచేయాలి. అభిమానులు వ్యక్తులను కాక, ఆ వ్యక్తులు చేసే గొప్ప కార్యక్రమాలను అభిమానించాలి. తమ అభిమాన నాయకుడిపై విమర్శలు వచ్చినప్పుడు, ఆ విమర్శలలో నిజాన్ని విశ్లేషించి, నిర్మాణాత్మకంగా స్పందించాలి. అంతేగాని, ఒకరు విమర్శించగానే గుడ్డిగా తమ అభిమాన నాయకులను సమర్ధించకూడదు. ప్రజాస్వామ్యంలో విశ్లేషకుల నిర్మాణాత్మక చర్చలు, విశ్లేషణలు, ప్రతిపక్షాల సద్విమర్శలు, పోరాటాలు అన్నీ ముఖ్యమైన అంశాలే. ఇవి ప్రజలకు విషయాలపై అవగాహన కలిగిస్తాయి. ప్రభుత్వాలను పరిపాలించే రాజకీయ నాయకులు, వారిని ఎన్నుకున్న ప్రజలు, నాయకుల చుట్టూ ఉన్న అభిమానగణం, ప్రభుత్వ అధికారులు, ప్రతిపక్షాలు అందరూ సమష్టిగా, అవగాహనతో చట్టాలను అమలు చేయగలిగితే ప్రజాస్వామ్యపు నిజమైన అర్థం శాశ్వతంగా పరిరక్షించబడుతుంది. 

– ననుబోలు రాజశేఖర్, 9885739808

సూపర్ మార్కెట్‌లో భారీ పేలుడు.. 23 మంది మృతి

మెక్సికోలోని హెర్మోసిల్లోలో దారుణం చోటు చేసుకుంది. వాల్డో సూపర్ మార్కెట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. 12 మంది గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. పేలుడు సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. ఈ విషయాన్ని రాష్ట్ర గవర్నర్ అల్ఫోన్సో డురాజో ధృవీకరించారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలను ఆదుకొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ ఈ ఘటనపై ఎక్స్ ద్వారా స్పందించారు. ఈ ప్రమాద ఘటన తనను కలచివేసిందని అన్నారు. మృతుల కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆమె.. గవర్నర్ అల్ఫోన్సోతో మాట్లాడినట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం రెస్క్యూ సిబ్బందిని పంపించాలని.. అంతర్గత వ్యవహారాల కార్యదర్శి రోసా ఐసెలా రోడ్రిగ్స్‌ను ఆదేశించినట్లు తెలిపారు.

బాలల దినోత్సవం సందర్భంగా..

నైనిషా క్రియేషన్స్ బ్యానర్‌పై గంగాభవని నిర్మాతగా పులివెందుల మహేష్ రచన, దర్శకత్వంలో బాలల దినోత్సవ సందర్భంగా నవంబర్ 14 వ తేదీన దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం స్కూల్ లైఫ్. పులివెందుల మహేష్ హీరోగా సావిత్రి, షన్ను హీరోయిన్లుగా నటించారు. హీరో సుమన్, ఆమని, మురళీధర్ గౌడ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రను పోషించారు. దర్శకుడు తన తల్లిదండ్రుల చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో పులివెందుల మహేష్ మాట్లాడుతూ “ఒక సామాన్య ఆర్టిస్టు స్థాయి నుండి ఈరోజు సినిమా చేసే వరకు వ చ్చాను. ఎట్టి పరిస్థితులలో నవంబర్ 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సుమన్, హీరోయిన్లు షన్ను, సావిత్రి పాల్గొన్నారు.