elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel girişsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahiscasibomcasibom girişcasibom güncel girişkulisbetkulisbetyakabetyakabetkulisbetkulisbetbahiscasinobahiscasinoroyalbetroyalbetbetlikebetlikebetovisbetovismasterbettingmasterbettingpadişahbetpadişahbetenbetenbet girişenbetenbet girişwinxbetenbet girişwinxbetwinxbet girişsonbahissonbahis girişkralbetenbetsuratbetbetpipobetasusprizmabetrinabetkulisbetbahiscasinoteosbetkalebetkulisbetkulisbet girişkulisbetkulisbet girişgalabetgalabetultrabetultrabetrealbahisrealbahisnetbahisnetbahissonbahissonbahisoslobetoslobetmilosbetmilosbetmetrobahismetrobahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

eskisehir escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

cratosroyalbet

dinamobet giriş

Holiganbet giriş

padişahbet

tlcasino

bets10

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

betmoney

realbahis

marsbahis

betsat

pusulabet

jojobet

holiganbet

pusulabet

jojobet

casibom

marsbahis

betnano

matbet giriş

jojobet giriş

kralbet

galabet

süratbet

meritking

grandpashabet

imajbet

matbet

grandpashabet

meritking

vdcasino

betcio

madridbet

casibom

meritking

Sweet Bonanza

sekabet

meritking

meritking

meritking

xleet

madridbet

kingroyal

madridbet

marsbahis

meritking

timebet

Pusulabet

royalbet

otobet

kingroyal

cratosroyalbet

holiganbet

holiganbet giriş

holiganbet güncel giriş

jojobet

jojobet giriş

jojobet güncel giriş

Mavibet

Mavibet Giriş

holiganbet

meritking

casibom giriş

madridbet

చేవెళ్ల ప్రమాదం.. బస్సు కానీ, డ్రైవర్ కానీ కాదు: ఆర్టిసి

హైదరాబాద్: చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ఆర్టిసి అధికారులు వివరణ ఇచ్చారు. బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ ఆర్టిసి ప్రకటన విడుదల చేసింది. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలినట్లు ఆర్టిసి వెల్లడించింది. రోడ్డు మలుపులో అతి వేగం వల్ల టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని తెలిపింది. ప్రమాదానికి ఆర్టిసి బస్సు కానీ, బస్సు డ్రైవర్ కానీ కారణం కాదని ఆర్టిసి స్పష్టం చేసింది. డ్రైవర్ సర్వీసు రికార్డులోనూ గతంలో యాక్సిడెంట్లు లేవని తేలినట్లు పేర్కొంది.

కాగా, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని ఖానాపూర్- మిర్జాగూడ గేటు సమీపంలో ఆర్‌టిసి బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 40 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ, సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ప్రధాని అయి ఉండి ఇవేం నాటు మాటలు.. మోడీపై తేజస్వీ యాదవ్ ఫైర్

పాట్నా: ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోడీ మాటలు అభ్యంతరకరం అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. తాము కాంగ్రెస్‌పై కట్టా (నాటు తుపాకీ) పెట్టి బెదిరించామని చెప్పడం ప్రధాని స్థాయి వ్యక్తికి సబబా అని ప్రశ్నించారు. అయితే ఆయన వ్యాఖ్యలను ప్రజలు ఏ విధంగా తీసుకుంటారనేది ప్రజలకే వదిలిపెడుతున్నట్లు పాట్నాలో విలేకరుల సమావేశంలో తేజస్వీ చెప్పారు.

దేశ ప్రధాని గుజరాత్‌కు వెళ్లినప్పుడు ఎప్పుడూ ఐటి ఫ్యాక్టరీలు, సెమికండక్టర్ల గురించి, డాటా సెంటర్ల గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన బీహార్‌కు వస్తే నాటుతుపాకులు, బాంబుల గురించి చెపుతూ ఉంటారని, ఇదేం తీరు అని నిలదీశారు. బీహార్ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రచారం మంగళవారం సాయంత్రానికి ముగుస్తుంది. ఈ దశలో నేతల పరస్పర విమర్శలతో ప్రచారంవేడెక్కింది. 

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం .. 13 మంది మృతి

జైపూర్ :రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సోమవారం మధ్యాహ్నం ఆగిఉన్న దాదాపు 17 వాహనాలను ఢీకొని డ్రంపర్ ట్రక్కు దూసుకుపోవడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 10 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆగ్రాకు చెందిన నాన్‌జీ భాయి కుటుంబం ఉంది. నాన్‌జీ భాయి, ఆయన సోదరుడు, ఇద్దరు మహిళలు, ఒక పసివాడు ఖతుశ్యామ్‌జీ ఆలయంలో పూజలు చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

హర్మదా ఏరియా లోని లోహమండి ప్రాంతంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలన్నీచెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ధ్వంసమైన కార్లతో రోడ్డంతా నిండిపోయింది. డంపర్ చక్రాల కింద అనేక మోటారు బైకులు నలిగిపోయాయి. వాహనాలను డ్రంపర్ 300 మీటర్ల దూరం ఈడ్చుకుపోయింది. డ్రైవర్‌మద్యం మత్తులో ఉన్నాడని అధికారులు చెప్పారు. డ్రైవరును స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శిధిలమైన వాహనాల నుంచి కొన్నిమృతదేహాలను స్థానికులు బయటకు తీయగలిగారు.

రోడ్డు నెం.14 నుంచి వచ్చిన డంపర్ లోహమండి పెట్రోల్ పంప్‌వద్దకు అత్యంత వేగంగా దూసుకువచ్చిందని దారిలో ఉన్న వాహనాలను ఢీకొంటూ వెళ్లిందని జైపూర్ జిల్లా కలెక్టర్ జితేంద్ర సోని వివరించారు. గాయపడిన వారికి ఎస్‌ఎంఎస్ హాస్పిటల్ ట్రామా సెంటర్‌లో చికిత్స చేస్తున్నట్టు చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌శర్మ, డిప్యూటీలు దియా కుమారి, ప్రేమ్‌చంద్ బైర్వా, మాజీ సిఎం అశోక్‌గెహ్లాట్ మృతులకుటుంబాలకు తీరని సంతాపం తెలియజేశారు. రాజస్థాన్‌లో ఆది, సోమవారాల్లో వరుసగా రెండు ప్రమాదాలు జరిగాయి. ఆదివారం సాయంత్రం ఫలోడీ ఏరియాలో ఆటెంపోట్రావెలర్, స్టేషనరీ టాయిలర్ ఢీకొని పదిమంది మహిళలతోసహా మొత్తం 15 మంది మృతి చెందారు. 

వీధి కుక్కల ముప్పుపై 7న ఆదేశాలు: సుప్రీం

న్యూఢిల్లీ : ప్రభుత్వ, ప్రభుత్వరంగ , ప్రభుత్వేతర సంస్థల పరిసరాల్లో వీధి కుక్కలకు ఆహారం అందించడం వల్ల వచ్చే ముప్పును నివారించేందుకు ఈనెల 7న ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీం కోర్టు సోమవారం వెల్లడించింది. జస్టిస్‌లు విక్రమ్‌నాథ్,సందీప్ మెహతా, ఎన్‌వి అంజారియా తదితరులతో కూడిన ధర్మాసనం ఈమేరకు విచారణ చేపట్టింది. ఈ వీధికుక్కలకు ఉద్యోగులు ఆహారం ఇస్తూ పోషిస్తున్నారని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కోర్టుకు హాజరయ్యారని, వీరు తమ రాష్ట్రాల తరఫున అఫిడవిట్లు దాఖలు చేశారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి వెల్లడించారు.

వ్యక్తిగతంగా ప్రధాన కార్యదర్శులు కోర్టుకు హాజరు కావలసిన అవసరం లేదని, కోర్టు జారీ చేసిన ఆదేశాలను పాటించకపోతేనే హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రధాన కార్యదర్శుల హాజరు, అఫిడవిట్ల సమర్పణ ఎలా ఉన్నా వ్యవస్థాపరమైన ముప్పుపై తాము కొన్ని ఆదేశాలు ఇస్తామని జస్టిస్ విక్రమ్ నాథ్ వెల్లడించారు. ఆదేశాలు జారీ చేసే ముందు వాటిని తమకు వినిపించే అవకాశం కల్పించాలని ఒక న్యాయవాది చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. వ్యవస్థాపరమైన అంశాల్లో ఎలాంటి వాదనలు తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ కేసులో జంతు సంక్షేమ బోర్టును కూడా ప్రతివాదిగా కోర్టు చేర్చింది. 

చైనాకు ట్రంప్ వార్నింగ్..

వాషింగ్టన్ : అమెరికా, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొద్దిగా సద్దుమణిగిన సమయంలో ట్రంప్ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. తైవాన్‌పై దాడి చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోపాటు ఆ దేశ ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ఓ మీడియా సంస్థ ఇంటర్వూలో పాల్గొన్న ఆయన, ఇటీవల ఆసియా పర్యటన గురించి మాట్లాడారు.

తైవాన్‌పై చైనా మిలిటరీ చర్య తీసుకుంటే అమెరికా సైన్యం పాల్గొంటుందా ? అని ట్రంప్‌కు ప్రశ్న ఎదురైనప్పుడు..“ ఇక్కడ నేను ఎలాంటి రహస్యాలు చెప్పలేను. అలాంటిది ఏదైనా జరిగితే మీకే ఆ విషయాలు తెలుస్తాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నంత కాలం మేం ఏమీ చేయబోమని వారు చెప్పారు. ఎందుకంటే వారికి పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు ” అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల దక్షిణ కొరియా వేదికగా డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్ మధ్య జరిగిన భేటీ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. దాదాపు రెండుగంటల పాటు అంతర్గతంగా సమావేశమైన వారు పలుకీలక అంశాలపై చర్చలు జరిపారు. జిన్‌పింగ్‌తో భేటీ అనంతరం ట్రంప్ టారిఫ్‌ల తగ్గింపు, అరుదైన ఖనిజాల సమస్యకు పరిష్కారం వంటి ముఖ్యమైన అంశాలపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వార్నింగ్‌లు ఇవ్వడం గమనార్హం. 

వరల్డ్‌కప్ విజేతలకు.. తళుక్కుమనే డైమండ్ నెక్లెస్‌లు..

టీం ఇండియా మహిళ క్రికెట్ చరిత్రలో ఆదివారం మరుపురాని సన్నివేశం చోటు చేసుకుంది. దాదాపు నాలుగు దశాబ్ధాల నిరీక్షణకు తెరదించుతూ.. భారత మహిళ జట్టు వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో గెలిచిన హర్మన్‌ప్రీత్ సేన.. వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. అయితే ఈ నేపథ్యంలో టీం ఇండియా మహిళ జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. బిసిసిఐ ఇప్పటికే మహిళ జట్టుకు భారీ నజరానాను ప్రకటించింది. తాజాగా సూరత్‌కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపి గోవింద్ డోలాకియా ప్రపంచకప్ గెలిచిన జట్టు సభ్యులందరికి భారీ కానుకను ప్రకటించారు.

జట్టు సభ్యులందరికీ డైమండ్ నెక్లెస్‌లతో పాటు.. వాళ్ల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లను బహుమతిగా ఇస్తున్నట్లు గోవింద్ తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌కి ముందే గోవింద్ బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు. అందులో ‘‘ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటివరకు భారత మహిళ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. ఒకవేళ మన అమ్మాయిలు ఫైనల్ కప్పు గెలిస్తే.. జట్టులో సభ్యులందరికీ వజ్రాల ఆభరణాలను కానుకగా ఇవ్వాలనుకుంటున్నా. దీంతో పాటు వారందరి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నా. మహిళల క్రికెట్‌లో మన దేశానికి కొత్త వెలుగులు అద్దిన వారి జీవితాలు నిరంతరం వెలగాలని నా ఆకాంక్ష’’ అని పేర్కొన్నారు. అన్నట్లుగానే గోవింద్ తన హామీని నిలబెట్టుకున్నారు. త్వరలోనే వారందరికీ తన తరఫున వజ్రాల ఆభరణాలను, సోలార్ ప్యానెళ్లను అందిస్తానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

జూబ్లీహిల్స్‌లో దళితులు కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలి : కొప్పుల ఈశ్వర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దళితులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని మాజీ మంత్రి,బిఆర్‌ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న దళితులు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించాలని కోరారు. రాష్ట్రంలో దళిత ఉద్యమం తీసుకువస్తామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దళితులు బుద్ది చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గరిబీ హఠావో నుంచి నేటి వరకు కాంగ్రెస్ దళితులను మోసం చేస్తోందని, దళితులను ఓటు బ్యాంకుగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళిత వర్గాలను అవమానిస్తోందనిఅన్నారు. రేవంత్ రెడ్డి తీరు దళితులకు వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు.

మల్లిఖార్జున ఖర్గేతో ఎస్‌సి,ఎస్‌టి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ విడుదల చేసిందని, దళితులకు ఇచ్చిన హామీలపై సిఎం,డిప్యూటీ సిఎం ఒక్కసారైనా రివ్యూ చేశారా…? అని ప్రశ్నించారు. దళితబంధు 12 లక్షలు ఇస్తామని మోసం చేశారని, ఇందిరమ్మ ఇళ్ళకు 6 లక్షలు దళితులకు ఇస్తామని చెప్పి, ఆ ఇళ్లను కాంగ్రెస్ కార్యకర్తలకు పరిమితం చేశారని పేర్కొన్నారు. ఎస్‌సి సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళిస్తున్నారని, అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామని దళితులకు హామీ ఇచ్చారని, ఎస్‌సిలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బందించిందని, అంబేద్కర్ జయంతి సందర్భంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద సిఎం,మంత్రులు నివాళులు అర్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం అని పేర్కొన్నారు.

నవంబర్ చివరికల్లా చేప పిల్లలు చెరువులకు చేరాలి:మంత్రి వాకిటి శ్రీహరి

చేపలను ప్రజల ఆహారంలో భాగస్వామ్యం చేసుకునేలా ప్రచార ప్రణాళికలు రూపొందించాలని మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి -అధికారులను ఆదేశించారు. నవంబర్ చివరి నాటికల్లా చేప పిల్లల పంపిణీ పూర్తి కావాలని, అందుకు అనుగుణంగా ప్రజాప్రతినిధులను కలుపుకొని పంపిణీ చేసేవిధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం రూ.123 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిందని తెలిపారు. సోమవారం నాడు డా బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో చేపపిల్లల పంపిణీపై 32 జిల్లాల కలెక్టర్లు, మత్స్య శాఖ అధికారులతో మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో చేప పిల్లల పంపిణీలో అవకతవకలు జరిగాయని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, ప్రతి వారం ఇందుకు సంబంధించిన పురోగతిని రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదిక అందజేయాలని ఆదేశించారు.

మాంసం భుజించడంలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ చేపలను భుజిచడంలో వెనుకబడి ఉందన్న మంత్రి చేపల భుజించడం వల్ల జరిగే ఆరోగ్యపరమైన లాభాలపై విస్తృత ప్రచార ప్రణాళికలు రూపొందించాలని అధికారులు ఆదేశించారు. మత్స్యశాఖపై ఉన్న అభియోగాన్ని మార్చేందుకు ప్రతి చెరువు వద్ద చేప పిల్లల పంపిణీ వివరాలు తెలిసేలా సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. చేప పిల్లల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం నియమ నిబంధనలు అనుగుణంగా టి మత్స్య యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. కృష్ణా, గోదావరి జీవనదులు, గొలుసు కట్టు చెరువులు ఉన్న ప్రాంతం మనకు ఉందని, చేపల ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన వివరించారు. ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ సదుపాయం పెంచాలని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఫిష్ రిటైల్ అవుట్ లెట్ మార్కెట్ కోసం ప్రభుత్వ స్థలాలను కలెక్టర్లు కేటాయించాలని సూచించారు. వివిధ రాష్ట్రాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపల వంటకం అమలును పరిశీలిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తామని తెలిపారు. చేప పిల్లల పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్, ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, అడిషనల్ డెరైక్టర్ శ్రీనివాస్, తదితర అధికారులు పాల్గొన్నారు.

కాల్పుల విరమణ మరో ఆరు నెలలు కొనసాగిస్తున్నాం

మావోయిస్టు పార్టీ మరోసారి కాల్పుల విరమణపై కీలక ప్రకటన చేసింది. మరో ఆరునెలల పాటు కాల్పుల విరమణ చేయనున్నట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో సోమవారం ఒక లేఖ విడుదల చేసింది. లేఖలోని అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్దఎత్తున ఉద్యమాలు చేశారని జగన్ లేఖలో తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందన్నారు. ఈ క్రమంలో గత మే నెలలో మేము 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటించామని,ఈ 6 నెలల కాలంలో అనుకున్న పద్ధతులను మా వైపు నుంచి అమలు జరిపి శాంతియుత వాతావరణం కొనసాగేలా వ్యవహరించామని లేఖలో వివరించారు. ఇదే శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటుందని జగన్ పేర్కొన్నారు.

ఈ క్రమంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నామని, గతంలో కొనసాగిన విధంగానే తమ వైపు నుంచి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తామని జగన్ లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా గతంలో వ్యవహరించిన విధంగానే ఉండాలని కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఇటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, అన్ని సామాజిక వర్గాలు, సంఘాలు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్నామంటూ లేఖలో జగన్ పేర్కొన్నారు.

00

స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణ వాయిదా

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ సురేందర్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ విచారణను హైకోర్టు ధర్మాసనం నవంబర్ 24కి వాయిదా వేసింది. సోమవారం ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ నుండి స్పష్టత కోరింది. ఈ క్రమంలో ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించడానికి సమయం కోరారు. ఎన్నికల సంఘం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నికలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు. దీంతో ధర్మాసనం పిటిషన్ తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 9న నిలిపివేసిన విషయం విధితమే. ఈ అంశాన్ని సవాల్ చేస్తూ సురేందర్ అనే న్యాయవాది హైకోర్ట్టును ఆశ్రయించారు00000