elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişcasibomsonbahis girişsonbahissonbahis güncelrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahiscasibomcasibom girişcasibom güncel girişkulisbetkulisbetyakabetyakabetkulisbetkulisbetbahiscasinobahiscasinoroyalbetroyalbetbetlikebetlikebetovisbetovismasterbettingmasterbettingpadişahbetpadişahbetenbetenbet girişenbetenbet girişwinxbetenbet girişwinxbetwinxbet girişsonbahissonbahis girişkralbetenbetsuratbetbetpipobetasusprizmabetrinabetkulisbetbahiscasinoteosbetkalebetkulisbetkulisbet girişkulisbetkulisbet girişgalabetgalabetultrabetultrabetrealbahisrealbahisnetbahisnetbahissonbahissonbahisoslobetoslobetmilosbetmilosbetmetrobahismetrobahiscasibomcasibom girişcasibom güncel girişwinxbetwinxbet girişaresbetaresbet girişsohobetsohobet girişenbetenbet girişkulisbetkulisbet girişkulisbetkulisbet girişsüratbetsüratbet girişbetnanobetnano girişhilbethilbet girişatlasbetatlasbet girişyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakır escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

cratosroyalbet

dinamobet giriş

Holiganbet giriş

padişahbet

tlcasino

bets10

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

betmoney

realbahis

betsat

jojobet

holiganbet

jojobet giriş

primebahis

casibom

marsbahis

betnano

matbet giriş

jojobet giriş

kralbet

galabet

süratbet

meritking

grandpashabet

imajbet

matbet

grandpashabet

meritking

vdcasino

betcio

casibom

Sweet Bonanza

sekabet

xleet

marsbahis

Pusulabet

royalbet

otobet

kingroyal

cratosroyalbet

holiganbet

holiganbet giriş

holiganbet güncel giriş

jojobet

jojobet giriş

casibom güncel giriş

Mavibet

Mavibet Giriş

casibom

casibom giriş

grandpashabet

marsbahis

సమష్టి పోరాటం వల్లే.. కప్పు కల సాకారం

మన తెలంగాణ/ క్రీడా విభాగం: కోట్లాది మంది భారతీయుల కలను సాకారం చేస్తూ టీమిండియా మహిళా క్రికెట్ టీమ్ ప్రపంచకప్ ట్రోఫీని సగర్వంగా ముద్దాడిన అపురూప సమయమిది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లోటీ భారత మహిళా జట్టు చారిత్రక విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్ సాధించిన చిరస్మరణీయ గెలుపుతో దేశం మొత్తం ఆనందంలో తేలిపోయింది. దేశంలోని చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని పట్టణాల్లో, నగరాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. మైదానంలో పాదరసంలా కదిలిన టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌తో సౌతాఫ్రికా ఓటమి పాలైంది. అంతే మైదానంలోని క్రికెటర్లు, స్టేడియంలోని అభిమానులు, టివిల ముందుకు కూర్చొని మ్యాచ్‌ను ఆస్వాదించిన కోట్లాది మంది క్రికెట్ ప్రేమీకుల ఆనంధానికి అవధులు లేకుండా పోయింది. చివరి వరకు ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో టీమిండియా సాధించిన అపురూప విజయం భారత క్రికెట్ చరిత్రలోనే చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పొచ్చు.

ఏమాత్రం అంచనాలు లేకుండా వరల్డ్‌కప్ బరిలోకి టీమిండియా ఏకంగా కప్పును సాధించి ఔరా అనిపించింది. భారత్ సాధించిన ఈ విజయంలో జట్టు సమష్టి ప్రతిభ దాగివుంది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి పాలైన జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవరూ ఊహించలేక పోయారు. సెమీ ఫైనల్‌కు కూడా చేరుతుందా లేదా అనే దశను దాటి ఏకంగా ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడం అసాధారణ విషయంగానే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో టీమిండియా క్రికెటర్ల ప్రదర్శనను ఎంత పొగిడినా తక్కువే. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ముందుకు సాగిన ప్రయాణాన్ని ప్రశంసించ కుండా ఉండలేం.

అదరగొట్టిన దీప్తి..

మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ప్రత్యేక ఆకర్షణగా మారింది. భారత్ సాధించిన చారిత్రక విజయంలో దీప్తి ప్రదర్శన వేలకట్టలేనిది. బ్యాట్‌తో బంతితో ఆమె సాగించిన పోరాటాన్ని ప్రశంసించడానికి మాటలు చాలవు. తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుత బ్యాటింగ్‌తో దీప్తి జట్టును నడిపించిన తీరును ఎంత పొగిడినా తక్కువే అవుతోంది. సెమీ ఫైనల్, ఫైనల్లో మ్యాచుల్లో దీప్తి ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టింది. అంతేగాక ఇతర మ్యాచుల్లో ఇటు బంతితో అటు బ్యాట్‌తో అలరించింది. ఒక మాటలో చెప్పాలంటే భారత్ ప్రపంచ కప్ ట్రోఫీని సాధించిందంటే దానికి దీప్తి ఆల్‌రౌండ్‌షోనే ప్రధాన కారణమని చెప్పాలి. కీలక సమయాల్లో దీప్తి కనబరిచిన అసాధారణ ప్రతిభ భారత క్రికెట్‌లో చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పాలి.

జెమీమా అదరహో..

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జెమీమా రోడ్రిగ్స్ సాధించిన చారిత్రక సెంచరీ కూడా ఈ వరల్డ్‌కప్ టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా మారింది. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ చివరి వరకు క్రీజులో నిలిచి భారత్‌కు రికార్డు విజయం సాధించి పెట్టిన సంగతి తెలిసిందే. భారత్ ఫైనల్‌కు చేరిందంటే దానికి జెమీమా సాధించిన చారిత్రక శతకం చాలా కీలకమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్‌లో సరికొత్త జోష్ నింపడానికి జెమీమా బ్యాటింగ్ ఒక ప్రధాన కారణమని చెప్పాలి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, దీప్తి, రిచా, అమన్‌జోత్‌లతో కలిసి జెమీమా టీమిండియాను విజయ తీరానికి చేర్చిన తీరును భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరచి పోలేరు. మరోవైపు తెలుగు తేజం శ్రీ చరణి, ఫాస్ట్ బౌలర్ రేణుక సింగ్ ఠాకూర్, అమన్‌జోత్, దీప్తి, రిచా తదితరులు కూడా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పాలి.

హర్మన్‌ప్రీత్ ముద్ర..

టీమిండియా సాధించిన చారిత్రక విజయంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత నాయకత్వ ప్రతిభ దాగివుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హర్మన్ అసాధారణ కెప్టెన్సీకి ఈ విజయం నిదర్శంగా చెప్పక తప్పదు. తీవ్ర ఒత్తిడిలోనూ హర్మన్ జట్టును నడిపించిన తీరును ఎంత ప్రశంసించినా తక్కువే. ఒకవైపు వరుస ఓటములు, మరోవైపు పేలవమైన బ్యాటింగ్, ఇంటాబయట విమర్శలతో హర్మన్‌ప్రీత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అయినా వీటిని తట్టుకుంటూ హర్మన్ జట్టును ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని మరువ లేం. కీలక మ్యాచుల్లో హర్మన్‌ప్రీత్ అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచింది.

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సహచర క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‌తో కలిసి జట్టును ముందుకు నడిపించిన తీరును భారత క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా చెప్పొచ్చు. టీమిండియా సాధించిన అపురూప విజయంలో హర్మన్ పాత్రను ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. మరోవైపు ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్‌లు కూడా భారత్ విజయంలో తమవంతు పాత్రను సమర్థంగా పోషించారు. ప్రతీక రావల్ దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకుంది.

న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టింది. కానీ గాయం వల్ల మిగిలివున మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. లీగ్ దశలో సాధించిన విజయాల్లో ప్రతీక కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. మరోవైపు మంధాన కూడా కీలక సమయంలో పుంజుకుంది. అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచింది. కీలక మ్యాచుల్లో మంధాన ఫామ్‌లోకి రావడం భారత్‌కు సానుకూల అంశంగా మారింది.

ఎస్‌ఎల్‌బిసిపై కెసిఆర్ కుట్ర

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: కెసిఆర్ అధికారంలో ఉండి అవలంబించిన విధానాలు.. పోరాడి సాధించుకున్న తెలంగాణ స్ఫూర్తికి విరుద్ధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా, మన్నెవారిపల్లి వద్ద నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తల నేతృత్వం లో హెలిబోర్నో ఏరియల్ ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వేను ప్రారంభించడానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి రెండు లక్షల ఇర వై వేల కోట్ల రూపాయలను సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయారని ఆరోపించా రు. పదేళ్లలో ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టును రెండు కిలోమీటర్ల మేర తొవ్వడం అంటే ఈ ప్రాజెక్టు పూర్తయితే మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందితే ఆ క్రెడిట్ కాంగ్రెస్‌కు దక్కుతుందన్న దుర్బుద్ధితో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. 1985లో 2 వేల 6 వందల కోట్ల వ్యయంతో ప్రారంభించిన ప్రాజెక్టు క్రమంగా అంచనా వ్యయం రూ.4,600 కోట్లకు పెరిగిందన్నారు.

ప్రస్తుతం ఇంతే వ్యయంతో అధునాతన ప్రపంచంలోని అధునాతన టెక్నాలజీని వినియోగిస్తూ ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులను అధిగమిస్తూ రెండేళ్లలో ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోందని అన్నారు. ఎస్‌ఎల్‌బిసి విషయంలో ప్రజలలో అపోహలు సృష్టించే విధంగా మాట్లాడడం మానుకోవాలని బిఆర్‌ఎస్ నేత హరీశ్‌రావుకు హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సాగునీటి ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న తమపై కెసిఆర్, హరీశ్‌రావు చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయకపోవడం వల్లే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు నీటి వాటాల విషయంలో కొర్రీలు పెడుతోందని ్డ అన్నారు. పదేళ్ల కాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందించి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలుసు దొరికేది కాదని అన్నారు. తక్కువ వ్యాయాయంతో ఎత్తిపోతల లేకుండా గ్రావిటీ ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగినీరు అందించే బృహత్తర ప్రాజెక్టును కెసిఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 811 టిఎంసిలు ఉంటే తెలంగాణకు 299 టిఎంసిలు కృష్ణాజలాలలో కేటాయించడానికి కేంద్రం సమావేశాలు నిర్వహిస్తే సంతకాలు పెట్టి తెలంగాణ హక్కులను హరించే విధంగా కెసిఆర్ పాల్పడ్డారని ఆరోపించారు.

సహజ న్యాయసూత్రాల ప్రకారం కృష్ణా జలాలలో నీటి వాటా కోసం తమ ప్రభుత్వం పోరాడుతుందని, తమ వాదనలు ఒక కొలిక్కి వస్తున్నాయని, కృష్ణా జలాలలో తమ హక్కుగా రావాల్సిన వాటను దక్కించుకొని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయడానికి గ్రీన్‌ఛానల్ విధానం ద్వారా అనుమతులు నిధులు కేటాయిస్తామని అన్నారు. 9.8 కిలోమీటర్ల నిర్మించాల్సి ఉన్న టన్నెల్ పనుల కోసం ఆచితూచి అడుగులు వేస్తున్నామని, ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో కలిగిన సర్వేలు విధానాలను వినియోగిస్తూ ముందుకు పోతున్నట్లు వివరించారు. అడువులు, పులుల అభయారణ్యం, కృష్ణా నది పరివాహక ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని 9.8 కిలోమీటర్ల మేర తవ్వే టన్నెల్ పనుల కోసం అధునాతన శాస్త్ర సాంకేతిక రంగాలను వినియోగించి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. మన వాటా మనం వాడుకోకపోవడం అంటే హక్కులను వదులుకున్నట్లే అన్నారు. ఈ ప్రాంత బిడ్డగా ఇప్పుడు ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోకపోతే ఎప్పటికీ ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేరని అన్నారు. ఆరు నూరైనా ప్రాజెక్టును పూర్తి చేసి 3 లక్షల ఎకరాలకు సాగునీరు 30 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయమని అభివర్ణించారు.

ఆరు నూరైనా ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేస్తాం

ఆరు నూరైనా రాబోయే రెండేళ్లలో ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టును పూర్తి చేస్తాము అని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని పునరుద్ఘాటించారు. ఎన్ని అడ్డంకులొచ్చినా తొలగించుకుంటూ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ పనుల కోసం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎన్‌జిఆర్‌ఐ శాస్త్రవేత్తల నేతృత్వంలో అచ్చంపేట మండలం, మన్నెవారిపల్లి వద్ద ముఖ్యమంత్రి సమక్షంలో హెలికాప్టర్ ద్వారా హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే ప్రారంభమైంది. సర్వే విధానాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. అనంతరం మరో హెలికాప్టర్ ద్వారా సర్వే చేస్తున్న హెలికాప్టర్‌ను అనుసరిస్తూ సర్వే విధానాన్ని స్వయంగా పరిశీలించారు.

రెండు దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టును గాడిలో పెడుతున్నాం

రెండు దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి చేపట్టామని అన్నారు. ఆ క్రమంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మిగిలిపోయిన 9.8 కిలోమీటర్ల పనుల కోసం ఎన్‌జిఆర్‌ఐ శాస్త్రవేత్తలు, టన్నెల్ నిర్మాణాల్లో అనుభవం కలిగిన ఆర్మీ అధికారుల సేవలను వినియోగించి ముందుకు వెళుతున్నామని అన్నారు. ఎన్‌జిఆర్‌ఐ నేతృత్వంలో నిర్వహిస్తున్న సర్వే వల్ల భూగర్భంలో 800 నుంచి 1000 మీటర్లలోపు ప్రతి 2.5 మీటర్లలో రాయి, నీటి ప్రవాహాలకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉందన్నది తెలుస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రాంతమంతా టైగర్ రిజర్వ్ ఉందని, పర్యావరణం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి అవాంతరాలు లేకుండా టన్నెల్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని సంకల్పంతో ఉన్నామన్నారు.

గ్రావిటీ ద్వారా 30 టిఎంసిలను 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు సరఫరాకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు 1983 లో పునాది పడినప్పటికీ ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు పనులు జరగలేదు. తిరిగి 2004లో నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాజెక్టు టన్నెల్-1, టన్నెల్ 2 పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. గ్రావిటీ ద్వారా నీటిని తరలించే ఈ ప్రాజెక్టు 44 కి.మీ టన్నెల్ కోసం ఆనాడు దాదాపు 33 కి.మీ పూర్తి చేయగా, గత ప్రభుత్వ హయాంలో దశాబ్దకాలం ఈ ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. ప్రాజెక్టును ప్రారంభించిన నాడు ప్రపంచంలోనే అత్యంత అధునాతన టన్నెల్ బోర్ మిషన్ ఉపయోగించి ప్రయోగాత్మకంగా పనులు చేపట్టారని తెలిపారు.

దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టు

దేశంలోనే ఇదొక అత్యుత్తమ ప్రాజెక్టు. 44 కి.మీ టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మరెక్కడా లేదని సిఎం అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు మంచి పేరు రావడమే కాకుండా నయా పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటిని సరఫరా చేయొచ్చునని అన్నారు. ప్రస్తుతం ఏఎంఆర్ ప్రాజెక్టు ద్వారా తరలిస్తున్న నీటికి కేవలం విద్యుత్ చార్జీల కోసం ఏటా 500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని, గడిచిన పదేండ్లలో కేవలం విద్యుత్ చార్జీలే 5 వేల కోట్లు చెల్లించారని తెలిపారు. ఎస్‌ఎల్‌బిసితో పాటు కృష్ణా నదిపై బీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్ లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల సాధించుకున్న తెలంగాణ లక్ష్యం నెరవేరలేదు. కృష్ణా నదిపై ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయని కారణంగా మన వాటా మనం వాడుకోలేకపోయామని అన్నారు. నికర జలాల హక్కులు కలిగినప్పటికీ పదేండ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంతో తెలంగాణలోని ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభ్యంతరం చెబుతోందని అన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్‌ఎల్‌బిసిని పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్లినప్పుడు ఊహించని ప్రమాదం సంభవించిందని, ఇది తమకెంతో బాధ కలిగించిందని, ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు. అందుకే అనుభవం, అత్యంత నైపుణ్యం ఉన్న వారిని ఇక్కడికి రప్పించామని, ప్రాజెక్టును పూర్తిచేయడానికి భారత సైన్యం నుంచి కూడా అధికారిని డిప్యుటేషన్‌పై తెచ్చుకున్నాం.ఈ క్రమంలో టన్నెల్ పనులను ముందుకు తీసుకెళ్లడానికి భూగర్భంలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ సర్వేను చేపట్టామని తెలిపారు. పైగా అదనంగా పైగా ఖర్చు లేకుండా ఆనాడు వేసిన అంచనాలతోనే ఈనాడు పనులు పూర్తి చేయనున్నాం. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు ఇప్పటికే తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ప్రజలు క్షమించరని అన్నారు. ఇప్పుడు పూర్తి చేసుకోలేకపోతే మరెప్పుడూ పూర్తి చేసుకోలేం. ఎన్ని అడ్డంకులొచ్చినా తొలగించుకుంటూ దీన్ని పూర్తి చేసుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు.

నిధులకు ఎలాంటి ఆటంకం లేదు. గ్రీన్ చానెల్ ద్వారా మంజూరు చేస్తాం

ప్రాజెక్టు పనులను పూర్తి చేయడానికి మర్లపాడు తండా, కేశీ తండా, నక్కలగండి తాండా వాసులకు డిసెంబర్ 31 నాటికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్టం లేకుండా ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది.. అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సాగునీటి శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అచ్చంపేట ఎంఎల్‌ఎ వంశీకృష్ణ, దేవరకొండ ఎంఎల్‌ఎ బాలు నాయక్, నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ్ సురభి, డిఐజి చౌహన్, జిల్లా ఎస్‌పి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ డైరెక్టర్ ప్రకాష్ కుమార్, శాస్త్రవేత్త డాక్టర్ సత్యనారాయణ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

విషం చిమ్ముతున్న విభజన రాజకీయాలు

భారతదేశం బలం, వైవిధ్యం రాజ్యాంగ నైతికత పై ఆధారపడి ఉంది. ఎన్నికైన నాయకులు పెడ ధోరణి పట్టినప్పుడు ప్రతిఘటించడం పౌరులు, ప్రతిపక్ష పార్టీలు, పౌరసమాజం, మీడియా విధి అవుతుంది. అన్యాయాలను మౌనంగా సహించడం అన్యాయాలను సమర్థిం చడమే. వలసలు, పోరాటం, సాంసృ్కతిక ఐక్యతతో కూడిన ఉమ్మడి చరిత్రలతో ముడిపడి ఉన్న అసోం, బెంగాల్ రాష్ట్రాలు రెండు ద్వేష రాజకీయాల ప్రయోగశాలలుగా మారడానికి అనుమతించరాదు. వీరంతా భారతీయులే. ద్వేషపూరితమైన కంచెలు భౌగోళిక సరిహద్దుల కన్నా ప్రమాదకరమైనవి. అసోంలో అక్రమ వలసదారులను బహిష్కరిస్తామనడం, బెంగాల్‌లో బంగ్లాదేశ్ తో కంచెలు వేయమని హామీ ఇవ్వడం బిజెపి ద్వంద్వ ప్రమాణాలకు తార్కాణం. సిఎఎ ఈ వైఖరికి ప్రతీకగా నిలుస్తుంది.  

నైతికత స్థానే రాజకీయ ఆశయం చోటుచేసుకున్ననప్పుడు పాలన మోసపూరితంగా మారుతుంది. అసోం నుంచి పశ్చిమ బెంగాల్ వరకూ అడుగడుగునా అదే కన్పిస్తోంది. పశ్చిమ బెంగాల్ కు చెందిన బిజెపి ఎంపి జగన్నాథ్ సర్కార్ తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే, భారతదేశం బంగ్లాదేశ్ మధ్య ముళ్ల కంచెను తొలగిస్తుందని ఈ మధ్య చేసిన వ్యాఖ్య -వలసలు, సరిహద్దులు, జాతీయవాదంపై బిజెపి రాజకీయాల్లోని వైరుధ్యాన్ని స్పష్టం చేస్తున్నది. బంగ్లాదేశ్ నుంచి చొరబాటులను ఆపడం, ముఖ్యంగా అసోంలో అక్రమ వలసదారులను బహిష్కరించడంపై పార్టీ ఏళ్లుగా చేస్తున్న వాదనకు ఇది విరుద్ధంగా ఉంది. బిజెపి సీనియర్ ఎంపి చేసిన వ్యాఖ్య పశ్చిమ బెంగాల్ లోనే కాక, ఈశాన్య భారతంలో, మరీ ముఖ్యంగా అసోంలో ఆగ్రహాన్ని, అనుమానాలను రేకెత్తించింది. ఈ ప్రాంతంలో సరిహద్దు భద్రత, అక్రమ వలసలు దశాబ్దాలుగా రాజకీయంగా, భావోద్వేగ పరంగా సున్నితమైన అంశం.

అసోం ఒప్పందం, భద్రతా పరమైన రక్షణ

2016లో అసోంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడు, అది స్థానిక అసోమీ ప్రజల గుర్తింపు, హక్కులను కాపాడతామని స్పష్టమైన వాగ్దానం చేసింది. 2016, 2021 ఎన్నికల మేనిఫెస్టోలో బిజెపి 1985 అసోం ఒప్పందాన్ని అమలు చేస్తామని హామీఇచ్చింది. ఆల్ అసోం స్టూడెంట్స్, యూనియన్ (ఆసు) నేతృత్వంలో ఏళ్లతరబడి సాగిన ఆందోళన తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. అసోం నుంచి విదేశీయులను గుర్తించి బహిష్కరించడానికి 1971 మార్చి 25ను కటాఫ్ తేదీగా నిర్ణయించారు. మున్ముందు చొరబాట్లను నిరోధించడానికి భారత బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి కంచె వేయాలని కూడా ఈ ఒప్పందంలో పేర్కొన్నారు. అసోం ఒప్పందం కేవలం ఓ డాక్యుమెంట్ మాత్రమే కాదు. దేస జనాభా సమతౌల్యత కాపాడుకునేందుకు వందలాదిమంది అసోమీ యువకుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న ఒప్పందం. ఇది రక్షణకు హామీ, అసోం భాష, సాంసృ్కతిక, రాజకీయ గుర్తింపు నీరుగారబోదని ఇచ్చిన వాగ్దానం. అయినా, బిజెపి ఒప్పందం పట్ల విధేయత చూపుతోనే, పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) తీసుకువచ్చింది. ఇది ఒప్పందం ప్రాథమిక స్ఫూర్తిని సమర్థవంతంగా మోసం చేసే చట్టం. 1971 గడువు తర్వాత బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలో ప్రవేశించిన హిందూ బెంగాలీలకు పౌరసత్వం ఇవ్వడంద్వారా బిజెపి అసోం ఒప్పందం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించింది.సిఎఎ, అసోం ఉద్యమానికి నాయకత్వం వహించిన వారి త్యాగాలను దెబ్బతీయడమే కాక, బిజెపి ద్వంద్వ వైఖరిని బయటపెడుతుంది. ఒకపక్క ఇది ముస్లంలను చొరబాటుదారులు అని ఆరోపిస్తుంది, వారి బహిష్కరణకు వాగ్దానం చేస్తుంది. మరోపక్క ముస్లిమేతర వలసదారులకు, ముఖ్యంగా హిందూ బెంగాలీలకు పూర్తి పౌరసత్వాన్ని అందిస్తుంది. వీరిలో చాలా మంది 1971 తర్వాత బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి ప్రవేశించిన వారే. ఇది కేవలం రాజకీయ అవకాశవాదమే కాదు, భావజాలంతో కూడిన ద్రోహం.

వలసల విషయంలో బిజెపి ద్వంద్వ వైఖరి

వలసలపై బిజెపి రాజకీయాలు ఎప్పుడూ ద్వంద్వ ప్రమాణాలతో కూడినవే. అసోంలో ఆ పార్టీ నాయకులు అక్రమ బంగ్లాదేశ్ ముస్లింలను బహిష్కరణకు గగ్గోలు పెడుతున్నారు. బెంగాల్‌లో, కేంద్రంలో మరి కొందరు సరిహద్దులను తెరుస్తామని, ముళ్లకంచెలను తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. చొరబాటు అంశం వివిధ రాష్ట్రాలలో ఎన్నికల లబ్ధి కోసం సాధనంగా ఉపయోగించుకుంటున్నట్లు కన్పిస్తోంది. భారతదేశ సరిహద్దులను రక్షించడం, అసోం ఒప్పందం పవిత్రతను కాపాడడంలో బిజెపికి నమ్మకం ఉంటే పార్టీ సీనియర్ ఎంపి, భారత- బంగ్లా సరిహద్దుల్లో ముళ్లకంచె తొలగిస్తామని ఎలా అంటారు. ఇది సరిహద్దు భద్రతకోసం అసోం ప్రజల పోరాటాన్ని అపహాస్యం చేయడం కాదా? ఈ అంశంలో వైరుధ్యం స్పష్టంగా కన్పిస్తోంది. అసోంలో లక్షలాది మందిని – “డి- ఓటర్లు”, “చొరబాటుదారులు” అని ముద్రవేసిన కాషాయదళం ఇప్పుడు బెంగాల్‌లో బంగ్లాదేశ్‌తో సరిహద్దులు లేని ఐక్యతపై మాట్లాడుతోంది. ఇది జాతీయవాదం కాదు. కేవలం కపటత్వమే.

అసోం ముఖ్యమంత్రి ద్వేషపూరిత రాజకీయాలు

అసోం ముఖ్యమంత్రి ఈ విభజనను మరింత పెంచారు. విభిన్న సంసృ్కతులు, భాషలు, విశ్వాసాలకు నిలయంగా ఉన్న అసోంలో కీలక పదవిలో ఉన్న ఆయన తన రాజకీయ వేదికను ద్వేషం, బహిష్కరణలకు వేదికగా మార్చుకు న్నారు. రాష్ట్రంలో కొన్ని తరాలుగా నివసిస్తున్న బెంగాలీ సంతతికి చెందిన ముస్లింలు, మియా ముస్లింలను- బహిష్కరిస్తామని తరచు ఆయన బెదిరించడం, రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ వాగ్దానాన్ని ఉల్లంఘించడమే. ఆక్రమణలను తొలగించే నెపంతో వేలాది ముస్లిం కుటుంబాలను ఇప్పటికే ప్రభుత్వ, అటవీ భూములనుంచి బహిష్కరించారు. ఈ చర్యలు ముస్లింలు పెద్దసంఖ్యలో ఉన్న గ్రామాలను టార్గెట్ చేయడమే. అవి నిరాశ, ఆవేదనలను మిగిల్చాయి. కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు బంగ్లాదేశ్ ముస్లింలకు ఆశ్రయం కల్పిస్తున్నాయని సిఎం పదేపదే చెప్పడం మతపరమైన విద్వేషాన్ని మరింత పెంచుతోంది. మతం ఆధారంగా విధేయత, ద్రోహం అని విభజించడం ఓ ప్రమాదకరమైన ప్రయత్నం. ఇది భారతదేశ, లౌకిక, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమైన ఆలోచనే. ముఖ్యమంత్రి సొంత ప్రజల్లో ఒక వర్గంపై బహిరంగ యుద్ధం ప్రకటించడం, వారిని బయటి వ్యక్తులుగా ముద్రవేయడం పాలనా పరిమైన సమస్యమే కాదు, అది నైతిక సంక్షోభంగా మారుతుంది.

“అమర్ సోనార్ బంగ్లా” వివాదం

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన “అమర్ సోనార్ బంగ్లా” బంగ్లాదేశ్ జాతీయ గీతం. కాంగ్రెస్ నాయకులు ఈ గీతాన్ని పాడడంపై బిజెపి వివాదం సృష్టించడం అసంబద్ధతను ప్రతిబింబిస్తుంది. బ్రిటీష్ హయాంలో 1905లో బెంగాల్ విభజనకు నిరసనగా ఠాగూర్ రాసిన పాట విభజనకు కాదు. ఐక్యతకు సంబందించిన గీతం. మతపరమైన, రాజకీయ సరిహద్దులు ఏర్పడక ముందు బెంగాల్ సమైక్య వారసత్వాన్ని ప్రతిబింబించిన గీతం. అయినా, ఈ గీతం ఆలపించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరించడం, జాతి వ్యతిరేక గీతంగా ముద్రవేయడం దారుణం. వలసవాద వ్యతిరేక ప్రతిఘటన, ఠాగూర్ మానవతా వాదం సార్వత్రికను సూచించే పాట పట్ల అసహనం వ్యక్తం చేయడం దివాలా కోరుతనం. అభద్రతా భావాన్ని ప్రతిబింబిస్తుంది. కంచెలను తొలగించడం, బెంగాల్, బంగ్లాదేశ్‌లను ఏకం చేయడం గురించి మాట్లాడుతున్న అదే బిజెపి ఎంపి, అమర్ సోనార్ బంగ్లా పాటపట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం విడ్డూరం.

ప్రజాస్వామ్యం, లౌకిక వాదానికి ముప్పు

1950లో భారత రాజ్యాంగం ఆమోదించినప్పుడు అది మతం, జాతితో సంబంధం లేకుండా, పౌరులు అందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని వాగ్దానం చేసింది. ప్రతి ముఖ్యమంత్రి పదవి చేపట్టే సమయంలో రాజ్యాంగాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకోనని వాగ్దానం చేస్తారు. అసోం ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవిలో ఉంటూ, ఒక వర్గాన్ని లక్ష్యంగా ఎంచుకుని, వారిని ఇళ్లనుంచి వెళ్లగొట్టి, వారి పౌరసత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది రాజ్యాంగం ఉల్లంఘనతో పాటు, ప్రజాస్వామ్యానికి ముప్పు భావించవచ్చు. అధికారంలో ఉన్నవారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే, ప్రజాస్వామ్యం పతనం మొదలవుతుంది. ఆ మనస్తత్వమే నిరంకుశ ధోరణులకు దారితీస్తుంది. భారతదేశం బలం, వైవిధ్యం రాజ్యాంగ నైతికతపై ఆధారపడి ఉంది. ఎన్నికైన నాయకులు పెడ ధోరణి పట్టినప్పుడు ప్రతిఘటించడం పౌరులు, ప్రతిపక్ష పార్టీలు, పౌరసమాజం, మీడియా విధి అవుతుంది.

అన్యాయాలను మౌనంగా సహించడం అన్యాయాలను సమర్థించడమే. వలసలు, పోరాటం, సాంసృ్కతిక ఐక్యతతో కూడిన ఉమ్మడి చరిత్రలతో ముడిపడి ఉన్న అసోం, బెంగాల్ రాష్ట్రాలు రెండు ద్వేష రాజకీయాల ప్రయోగశాలలుగా మారడానికి అనుమతించరాదు. వీరంతా భారతీయులే. ద్వేషపూరితమైన కంచెలు భౌగోళిక సరిహద్దులకన్నా ప్రమాదకరమైనవి. అసోంలో అక్రమవలసదారులను బహిష్కరిస్తామనడం, బెంగాల్‌లో బంగ్లాదేశ్ తో కంచెలు వేయమని హామీ ఇవ్వడం బిజెపి ద్వంద్వ ప్రమాణాలకు తార్కాణం. సిఎఎ ఈ వైఖరికి ప్రతీకగా నిలుస్తుంది. ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన ప్రవర్తన ఇలాగే కొనసాగితే, భిన్నాభిప్రాయాలను నేరంగా పరిగణించే పరిస్థితి తలెత్తవచ్చు. మైనారిటీలను అమానవీయంగా చూస్తే ప్రజాస్వామ్యం ఓ నినాదంగా మారే ప్రమాదం ఉంది. ఈ ధోరణులకు వ్యతిరేకంగా ప్రజలు శాంతియుతంగా పోరాడాలి. రాజ్యాంగమే భారత దేశానికి నిజమైన సంరక్షణ కల్పిస్తుందని అధికారంలో ఉన్నవారికి గుర్తు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

గీతార్థ పాఠక్

కబళించిన కంకర

మన తెలంగాణ/చేవెళ్ల : రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, మిర్జాగూడ గేటు సమీపంలో సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఆర్‌టిసి బస్సును ఢీకొట్టడంతో 19మంది మృత్యువాత పడ్డారు. తాం డూరు డిపోకు చెందిన బస్సు ఉదయం తాండూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. బస్సులో సుమారు 70మంది ప్రయాణికులు ఉన్నారు. చే వెళ్ల మండలం, ఖానాపూర్- మిర్జాగూడ గేటు వద్ద కు రాగానే చేవెళ్ల నుంచి వికారాబాద్ వైపు కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ అతివేగంగా వచ్చి బస్సు ను ఢీకొట్టింది. ఈ వేగానికి టిప్పర్‌లోని కంకర బస్సులోకి ఎగిసి పడడంతో అందులోని ప్రయాణికులంతా కంకరలో కూరుకుపోయారు. ఏం జరిగిందో అనే తెలుసుకునే లోపల 10 మంది ప్రయాణికులు ఊపిరాడక ప్రాణాలను కోల్పోయారు. మితిమీరిన వేగంతో టిప్పర్ బస్సు మీదకి దూసుకురావడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కంకరలో కూరుకుపోయిన వారిని మూడు జెసిబిల సహాయంతో కంకరను తొలగించి బయటకు తీశారు.

సంఘటనా స్థలంలోనే 15 మంది మృతి చెందగా తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరో నలుగురు మృతి చెందినట్లు పోలీసులు, అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి, పట్నం మహేందర్‌రెడ్డి ఆసుపత్రికి తరలిం చి చికిత్స అందజేస్తున్నారు. ఉదయం మిర్జాగూడ గేటు సమీపంలో బస్సు ప్రమాద సమాచారం తెలుసుకున్న చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్ తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. మూడు జెసిబిలు, క్రేన్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో స హాయక చర్యలు చేపడుతున్న సమయంలో జెసిబి చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్ కాళ్లపై నుంచి వెళ్లడంతో అతనికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ బస్సు ప్రమాద ఘటనతో బీజాపూర్‌హైదరాబాద్ అంతర్ రాష్ట్ర రహదారిపై అటు ఇటు సుమారు ఏడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు మూడు, నాలుగు గంటల పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

బంధువులకు అప్పగింత

సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మ రణించిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ఈ దుర్ఘటనలో ఆర్‌టిసి బస్సు, టిప్పర్ డ్రైవర్లతో పాటు 19 మంది మృతి చెందగా.. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మం ది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. మృతుల్లో ఎక్కువగా తాండూరువాసు లు ఉన్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ, ప్రైవే ట్ ఆస్పత్రులకు తరలించారు. చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసిన వై ద్యులు మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు అప్పగించారు. తాండూరు, వికారాబాద్, గాంధీ, ఉస్మానియా వైద్యులు మృతదేహాల కు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అ నంతరం కుటుంబసభ్యులకు మృతదేహాలు అప్పగించారు.మృతదేహాలను వారి స్వస్థలాలకు పం పించారు. నాగమణి మృతదేహం కర్ణాటకలోని భా నూర్‌కు తరలించారు. అనూష, సాయిప్రియ, నం దిని, నజీర్ అహ్మద్, విద్యార్థి అఖిల మృతదేహాలను తాండూరుకు పంపించారు. కల్పన, గుణమ్మ మృతదేహాలు హైదరాబాద్‌లోని బోరబండకు.. తారాబా యి మృతదేహం గంగారం తండాకు తరలించారు.

సహాయం భిక్ష కాదు.. రైతుల హక్కు

మొంథా తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. అపారంగా పంటలకు నష్టం జరిగింది. రోడ్లు, భవనాల శాఖకు, విద్యుత్ సంస్థకు అపార నష్టం జరిగింది. నదులు, వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి అనేక చోట్ల గండ్లు పడ్డాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అనేక ఇళ్లు నేల కూలాయి. వేల కోట్లలో నష్టం జరిగింది. తెలంగాణలో వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, హనుమకొండ, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, జనగాం, కరీంనగర్ మొదలైన జిల్లాల్లో 2.5 లక్షల ఎకరాల్లో వరి, 1.51 లక్షల ఎకరాల్లో పత్తితో పాటు మిర్చి, మొక్కజొన్న మొదలైన పంటలు 5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. క్షేత్రస్థాయి పరిశీలనలో పంటల విస్తీర్ణత ఇంకా ఎక్కువగా ఉంటుంది. పంట నష్టంతోపాటు రెండు డిస్కింల పరిధిలో విద్యుత్ సంస్థకు 10 వేల కోట్ల దాకా నష్టం జరిగింది. 4,576 కిలోమీటర్ల మేర రహదార్లు దెబ్బతిన్నాయి. 302 కల్వర్టులు ధ్వంసమయ్యాయి. రహదారుల మరమ్మతులకు 2,713 కోట్ల అవసరమని ఆర్ అండ్ బి శాఖ మంత్రి పేర్కొన్నారు. తుఫాన్ వల్ల జరిగిన మొత్తం నష్టం రూ. 5,265 కోట్లుగా ప్రాథమిక అంచనా వేశారు. నష్టం ఇంకా పెరుగుతుంది.

తెలంగాణలో పంట కాల్వల, మురుగు కాల్వల నిర్వహణ సరిగా లేకపోవటం, ముళ్లకంపలు, పూడికలతో కాల్వలు నిండి ఉండటం వల్ల వరదలు, భారీ వర్షాలు వచ్చినప్పుడు కాల్వలకు గండ్లు పడి పంటలు ముంపునకు గురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మురుగు నీటి కాల్వలే లేవు. తెలంగాణ ప్రభుత్వం ఎకరా పంటకు నష్ట పరిహారంగా 10 వేల రూపాయలు ప్రకటించింది. ఇది రైతుకు ఊరటనివ్వదు. ఎకరా సేద్యానికి రూ. 35 వేలకు పైగా రైతు పెట్టుబడి పెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే పరిహారం రైతు నిలదొక్కుకోవటానికి ఉపయోగపడదు. రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం ఎకరాకు రూ. 20 వేల పరిహారం ఇవ్వాలి. కౌలు రైతులకు పరిహారమే లభించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు మొదలగు జిల్లాల్లో మొంథా తుఫాన్‌వల్ల లక్షా, 38 వేల హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని, 12,215 హెక్టార్లలో ఉద్యాన వన పంటలు దెబ్బతిన్నాయని, ఆక్వారంగంలోని 32 వేల ఎకరాల్లో రైతాంగం నష్టపోయారని, 2,261 పశువులు చనిపోయాయని, 4,794 కిలోమీటర్ల ఆర్ అండ్ బి రోడ్ల, కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నాయని, 311 కల్వర్టుల, వంతెనలకు నష్టం వాటిల్లిందని, విద్యుత్ సంస్థకు అపారంగా నష్టం జరిగిందని, మొత్తం నష్టం 5,244 కోట్ల రూపాయలగా ప్రాథమిక అంచనాను కూటమి ప్రభుత్వం కేంద్రానికి పంపింది.

క్షేత్ర స్థాయి పరిశీలనలో నష్టం చాలా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది. అనేక చెరువులు, వాగులకు గండ్లు పడి పంటలతోపాటు వందలాది గ్రామాలు నీటమునిగాయి. అనేక చోట్ల రాకపోకలు స్తంభించి పోయాయి. వరదలకు కొద్ది మరణాలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్‌లో పంటల నష్టంపై భిన్నాభిప్రాయా లున్నాయి. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, కూటమి ప్రభుత్వం పంట నష్టాన్ని తక్కువ చేసి చెబుతుందనే విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వ పంట నష్టం తక్కువగా చెప్పడం ద్వారా రైతులకు నష్టపరిహారం కింద ఇచ్చే మొత్తాన్ని తగ్గించుకోవడం కోసమేననే అభిప్రాయాలు వస్తున్నాయి. పంటలు కోల్పోయిన రైతాంగానికి ఇచ్చే పరిహారం కూడా, వారికి ఊరట ఇవ్వటం లేదు. రైతు ఇప్పటికే ఎకరాకి రూ. 35 వేలు దాకా సేద్యానికి పెట్టుబడి పెట్టాడు. కౌలు రైతులు అదనంగా మరో రూ. 15 వేలు కౌలు రూపంలో చెల్లించాడు. ప్రభుత్వం ప్రకటించే నష్ట పరిహారం ఎకరాకు ఎంత అన్నది ఇంకా ప్రకటించలేదు. కనీసం ఎకరాకి రూ. 20 వేలు నష్ట పరిహారం ప్రకటించాలి.

కౌలు రైతులకు నష్ట పరిహారం సమస్యగా మారింది. వైసిపి పాలన కాలంలో పంటల బీమా పథకానికి ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించడం వల్ల పంట నష్టానికి కొంత మేరకు పరిహారం అందేది. కారణం తెలియదు గాని చంద్రబాబు ప్రభుత్వం రైతాంగం తరపున ఈ సంవత్సరం ప్రీమియం చెల్లించలేదు. ఫలితంగా బీమా సంస్థల నుంచి రైతాంగానికి పరిహారం లభించక నష్టపోతున్నారు. బీమా పరిహారం లభించి ఉంటే, అది రైతుకు ఉపయోగం ఉండేది. ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఇప్పటికే రైతులకు రూ. 595 కోట్లు కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సిఉంది. పంటలు ముంపునకు గురైనప్పుడు, రైతాంగం నుండి ఎటువంటి వంకలు పెట్టకుండా మద్దతు ఇచ్చి ప్రభుత్వ సంస్థలే కొనుగోలు చేయాలి. మొంథా తుఫాన్ గురైన రైతుల నుండి పంట కొనుగోళ్లు చేయాలంటే, పంట నష్ట పరిహారం కోసం పేర్లు నమోదు చేసుకోరాదని, చేసుకుంటే నష్ట పోగా మిగిలిన పంటను మిల్లర్లు ఇచ్చే రేటుకు అమ్ముకోమని, కొనుగోలు కేంద్రాల్లో కొనే అవకాశం లేదని అధికారులు కొన్ని ప్రాంతాల్లో రైతులకు తెగేసి చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంపునకు గురైన పంటలకు మద్దతు ధర ఇచ్చే అవకాశం లేదని మిల్లర్లు చెబుతున్నారు. అలాంటప్పుడు మిల్లర్లు ఇచ్చిన ధరకే రైతులు అమ్ముకోవాలి.

ఫలితంగా రైతు తీవ్రంగా నష్టపోతాడు. రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ప్రతి సంవత్సరం సంభవిస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరదలు రావటానికి, పంటలు ముంపుకి గురి కావటానికి కారణమైన నదుల, వాగుల, కాల్వల, చెరువుల కరకట్టలను పటిష్ట చేయడం, పూడికలు తీయడం, డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరణ చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చు. వీటి పట్ల రాష్ట్ర పాలకులు దృష్టి పెట్టకపోవడం వల్ల తుఫాన్ల సందర్భంగా పంటలకు అపార నష్టం జరుపుతున్నది. రెండు రాష్ట్రాల్లో తీవ్ర సంక్షోభంలో ఉన్న రైతాంగం, మొంథా తుఫాన్ వల్ల పంటలు నష్టపోయి మరింత సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కౌలు రైతులతోసహా నష్టపోయిన రైతులకు ఎకరాకు కనీసం రూ. 20 వేలు ఇవ్వాలి. ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతుల నుండి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. చిన్న, సన్నకారు రైతులకు బ్యాంకులు ఇచ్చిన పంట రుణాలు రద్దు చేయాలి. పంటకాల్వల, డ్రైనేజీ కాల్వలను ఆధునీకరణ చేయాలి. సహాయం పొందడం పాలకుల భిక్షకాదని, అది తమ హక్కు అని రెండు రాష్ట్రాల రైతాంగం సాధనకు ఉద్యమించాలి. 

బొల్లిముంత సాంబశివరావు

9885983526

రీయింబర్స్‌మెంట్ అడిగితే విజిలెన్స్ దాడులా?

పెండింగ్‌లో ఉన్న ఫీజులను చెల్లించడానికి ముందు కురాని రాష్ర్ట ప్రభుత్వం కొత్త నిబంధనతో విద్యార్థులే ముందుగా ఫీజులు చెల్లించే విధంగా చేస్తుంది. అంతిమంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రకు పాల్పడుతుంది. ప్రపంచ అందాల పోటీలకు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. రీయింబర్స్‌మెంట్ అంటే కేవలం ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యగా రాష్ర్ట ప్రభుత్వం చిత్రీకరిస్తుంది. దీని వెనక దాదాపు 12 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు నెలకొని ఉంది.  

రాష్ర్టంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఇవ్వవలసిన రూ. 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ పెండింగ్‌లో ఉన్నాయి. విద్యాసంస్థల ఆందోళనలు, విద్యార్థి సంఘాల పోరాటాల ఫలితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 1200 కోట్ల రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేస్తామని, దానిలో రూ. 600 కోట్లను దసరాకు, మిగతా రూ. 600 కోట్లను దీపావళికి ఇస్తామని ప్రకటించింది. విద్యాసంస్థలు, విద్యార్థి సంఘా లు సర్కార్ ప్రకటనను నమ్మాయి. కానీ పండగల పేరుతో కాలయాపన జరిగింది గాని విద్యార్థులకు న్యాయం జరగలేదు.

ఫలితంగా ఎప్పటి లాగానే లక్షలాది మంది విద్యార్థులు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ రాక, ఆర్థిక భారం తో చదువులను కొనసాగించలేక, ఉన్నత చదువులు చదువుకోలేక తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ప్రతి సంవత్సరం రెగ్యులర్‌గా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వెంటనే చెల్లిస్తామని నమ్మ బలికింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చింది. కానీ ఎన్నికల్లో ఇచ్చిన రీయింబర్స్‌మెంట్ హామీని అటకెక్కించింది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయని ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి మరొక కొత్త కుట్రకు తెరలేపింది.

రీయింబర్స్‌మెంట్‌ను కాలేజ్ అకౌంట్‌లో కాకుండా నేరుగా విద్యార్థి అకౌంట్‌లో వేస్తామని ప్రకటించింది. దీంతో ప్రైవేట్ విద్యాసంస్థలే కాకుండా ప్రభుత్వ విద్యాసంస్థల్లో కూడా మొత్తం ఫీజు ముందు చెల్లిస్తేనే వారికి ఆయా కాలేజీల్లో సీట్లు కన్ఫర్మ్ చేస్తున్నారు. దీంతో తీవ్రమైన ఆర్థిక భారం పేద విద్యార్థులపై పడుతుంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఫీజులను చెల్లించడానికి ముందుకురాని రాష్ర్ట ప్రభుత్వం కొత్త నిబంధనతో విద్యార్థులే ముందుగా ఫీజులు చెల్లించే విధంగా చేస్తుంది. అంతిమంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రకు పాల్పడుతుంది. ప్రపంచ అందాల పోటీలకు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. రీయింబర్స్‌మెంట్ అంటే కేవలం ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యగా రాష్ర్ట ప్రభుత్వం చిత్రీకరిస్తుంది.

దీని వెనక దాదాపు 12 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు నెలకొని ఉంది. రాష్ర్టంలో ఉన్న ఉస్మానియా, కాకతీయ, మహాత్మా గాంధీ, జెఎన్‌టియు, తెలంగాణ యూనివర్శిటీ లాంటి ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ యూనివర్శిటీలకు కూడా వందల కోట్ల పెండింగ్ బిల్లులు రావలసి ఉంది. ఈ యూనివర్శిటీలన్నీ నిధులు లేక, సౌకర్యాలు లేక, చదువు చెప్పే ప్రొఫెసర్లు లేక దినదినగండం నూరేళ్ల ఆయుష్షుగా కొనసాగుతున్నాయి. ఈ పెండింగ్ నిధులు విడుదలయితే కొంతైనా పరిస్థితి మెరుగుపడవచ్చు. ప్రజాస్వామ్యాన్ని 7వ గ్యారెంటీగా ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ అడిగిన విద్యార్థులపై, విద్యార్థి సంఘాల నాయకులపై కక్ష గట్టింది. విద్యార్థుల పోరాటాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసింది.

రీయింబర్స్‌మెంట్ సాధించడం కోసం అనేక సార్లుగా ఆందోళనలు చేసినా, పోరాటాలు నిర్వహించినా, విద్యాసంస్థల బందును నిర్వహించినా కూడా కనీసం స్పందించలేదు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యాసంస్థలను మూసివేస్తామని హెచ్చరించిన ఫలితంగా వారితో రాష్ర్ట ప్రభుత్వం చర్చలు జరిపి రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. నేడు వారి హామీని నెరవేర్చని ఫలితంగా మరొకసారి నిరవధికంగా నవంబర్ 3 నుండి విద్యాసంస్థలను మూసివేస్తామని ప్రకటించాయి. దీనికి ప్రతిగా ప్రభుత్వం విద్యాసంస్థలపై విజిలెన్స్ దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు విద్యాసంస్థలు నిబంధనలు పాటించకుంటే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవలసిన రాష్ర్ట విద్యాశాఖ అధికారులు నాడు చోద్యం చూసింది. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్శిటీలు ఏమాత్రం నిబంధనలు పాటించకుండా లక్షలరూపాయలను డొనేషన్ల పేరుతో వసూలు చేస్తున్నప్పుడు రాష్ర్ట ప్రభుత్వం స్పందించలేదు.

అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలు పాటించకుండా అక్రమంగా ఫీజులు పెంచుకున్నప్పుడు, సరైన సదుపాయాలు కల్పించనప్పుడు, నిబంధనలకు తూట్లు పొడిచినప్పుడు, విద్యారంగంపై ఉన్న జిఒలను అమలు చేయనప్పుడు విద్యార్థి సంఘాలు ఉద్యమిస్తే నాడు పట్టించుకోలేదు. కానీ నేడు రీయింబర్స్‌మెంట్ అడగగానే విజిలెన్స్ దాడులు చేస్తామని బెదిరించడం ఎంతమాత్రం సబబు కాదు. రీయింబర్స్‌మెంట్ విడుదలపై రాష్ర్ట ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరించకుండా భేషజాలకు పోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. విద్యా సంవత్సరాన్ని కోల్పోతారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన రాష్ర్ట ప్రభుత్వం దాడుల పేరుతో బెదిరింపులకు పాల్పడటం శోచనీయం. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్ విడుదలపై ఉద్యమించాల్సిన గురుతర బాధ్యత నేడు విద్యార్థి లోకంపై ఉంది. ఐక్యపోరాటాలను నిర్మించాల్సిన తక్షణ కర్తవ్యం నేడు విద్యార్థి సంఘాలపై ఉంది.

పి.మహేష్

97003 46942

ఫలించిన 19 ఏండ్ల నిరీక్షణ.. ఎఐ స్టార్‌తో సంతానం

ఎఐ స్టార్‌తో సంతాన సత్ఫలితం

సరైన వీర్యకణాల నిర్థారణ

ఫలించిన 19 ఏండ్ల నిరీక్షణ

బిడ్డను ఎత్తుకోనున్న అమెరికా జంట

న్యూఢిల్లీ : సంతాన భాగ్యం లేదనకుని, 19 ఏండ్లుగా నిరాశ చెందిన దంపతులకు కృత్రిమ మేధ (ఎఐ) ప్రక్రియ వరప్రసాదం అయింది. ఎఐ ఈ విషయంలో గణనీయ సత్ఫలితం సాధించిందని పరిశోధకులు తెలిపారు. అమెరికాలో 39 సంవత్సరాల వ్యక్తి, 37 సంవత్సరాల భార్య పిల్లలు లేకపోవడంతో అనేక రకాలుగా కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించారు. ఇన్ విట్రో ఫర్టిలైజెషన్ ఐవిఎఫ్ ప్రక్రియలతో యత్నించారు. కానీ ఫలితం కన్పించలేదు. సాధారణంగా ఇటీవలి కాలంలో ఎక్కువగా మగవారిలో వీర్యకణాల లోపాలతోనే వ్యంధ్యత్వం ఏర్పడుతోంది. శక్తివంతమైన వీర్య కణాలు లేకపోవడంతో వారు తండ్రి కాలేకపోతున్నారని కొలంబియా యూనివర్శిటీ ఫర్టిలిటి సెంటర్ డైరెక్టర్ జెవ్ విలియమ్స్ తెలిపారు. తన పరిశోధనలను ఆయన తాజాగా శాస్త్ర విజ్ఞాన పత్రిక లాన్సెట్‌లో వ్యాసంగా వెలువరించారు. సాధారణంగా కృత్రిమ గర్భధారణ దశలో తీసుకునే వీర్య నమూనాలలో బయటి నుంచి అంతా సాధారణంగానే ఉంటుంది.

కానీ మైక్రోస్కోప్ ద్వారా పరిశీలిస్తే ఇవన్నీ కూడా కేవలం సాధారణ కణజాలాలుగా ఉంటాయి. వీటిలో వీర్య కణాలు కన్పించడం అరుదుగా జరుగుతుంది. స్కలనంలో వీర్యం లేకుండా ఉండే మగవారిలోని అసాధారణ లక్షణాన్ని అజూస్పెరిమియా అంటారు. ఇందులో ఫలదీకరణకు అవసరం అయిన వీర్యకణాలు తక్కువగా లేదా పూర్తిగా లేకుండా పోతాయి. ఈ సమస్యలను అన్నింటిని గుర్తించి పరిశోధకులు అత్యంత శక్తివంతమైన ఇమేజింగ్ టెక్నాలజీతో వీర్య కణాలను గుర్తించవచ్చునని కనుగొన్నారు. ఈ క్రమంలో ఈ పరిశోధక బృందం ఎఐ పరిజ్ఞానం సాయంతో నూతన విధానాన్ని ఆవిష్కరించింది. దీనిని స్పర్మ్ ట్రాకింగ్ అండ్ రికవరీ (స్టార్) పద్ధతిగా వ్యవహరిస్తున్నారు.

ఈ స్టార్ ఎఐ పద్ధతితో ఇంతకు ముందటి వరకూ నిరర్థకం అనుకున్న కణజాలంలో ఉండే పనికి వచ్చే వీర్య కణాలను గుర్తించి వీటిని ఒక్కచోటికి చేర్చి మహిళ గర్భం దాల్చేందుకు వీలుగా వీటిని ప్రవేశపెడుతున్నారు. అయితే ఇది అత్యంత వేగంగా నిర్థిష్టంగా ఏది మంచి ఏది చెత్త వీర్య కణం అనేది గుర్తించాల్సిన నిర్థారణపై ఆధారపడి ఉంటుంది. ఇందుకు ఎఐ ఆధారిత స్టార్ ఎంతగానో ఉపయుక్తం అయిందని పరిశోధకులు తెలిపారు. ఈ దిశలోనే దాదాపు రెండు దశాబ్ధాలుగా సంతానం కోసం తపించిన అమెరికా జంట ఇప్పుడు మమీ డాడీలు కాబోతున్నారు.

ఎఐ స్టార్ విధానం రాబోయే రోజుల్లో వీర్య సమస్య ఉండే మగవారి ద్వారా సంతానోత్సత్తికి ఏర్పడే అవరోధాలు తొలిగిపోయ్యేందుకు వీలేర్పడింది. పైగా దీనిని ఓ విధంగా కృత్రిమ గర్భధారణగా కాకుండా అసలైన వీర్యకణాల గుర్తింపుతో సహజమైన గర్భధారణకు దారితీసే పద్ధతిగా పరిశోధకులు పేర్కొంటున్నారు. దీని వల్ల భవిష్యత్తులో సామాజిక దాంపత్యపరమైన సమస్యలకు కూడా తావులేకుండా ఉంటుందని వారు తమ వ్యాసంలో తెలిపారు.  

పత్తి సేకరణకు ఇన్ని ఆంక్షలా?

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్ర భుత్వ విధానాలు పత్తి రైతుల పాటి శాపాలుగా మారుతున్నాయని మంత్రి తుమ్మల ఆగ్రహాం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలు నిబంధనలు మార్చాలని సోమవారం కేం ద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, సిసిఐ చైర్మన్ లలి త్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి, ఇప్పటికే పత్తిపై ఎత్తివేసిన సుంకాల వల్ల, పత్తి రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదన్నారు. సిసిఐ ద్వారా రైతులు మద్ధతు ధరకు అమ్ముకోవచ్చు అనుకుంటే కిసాన్ కపాస్ లో రిజిస్ట్రేషన్, జిన్నింగ్ మిల్లులో ఎల్1, ఎల్2 అని విభజించి, రైతులకు సమీపంలో ఉన్న జిన్నింగ్ మిల్లు వస్తుందో, రాదో అన్న సంశయంలో ఉంచారని, తేమ 8 నుంచి -12 శాతం మాత్రమే అంటూ ఇష్టారీతిన నిబంధనలు పెట్టారని మండిపడ్డారు.

రైతులు ఎంతో వ్యయప్రయాసల కోర్చి, సిసిఐ నిబంధనలన ప్రకారం కొనుగోలుకు తీసుకెళుతుంటే, ఇప్పుడు కొత్తగా ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి విధించడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలను తెలియజేస్తుందని మంత్రి ఆరోపించారు. దేశంలో పత్తి రైతులు సుమారు కోటి మంది ఉన్నారని, రాష్ట్రంలో 44 లక్షల మంది వారి కమతాలు సగటున 1 నుండి 3 ఎకరాలు మాత్రమే అని మంత్రి తెలిపారు. ఇప్పటికే అధిక వర్షపాతం, తుపాన్ వలన పంట దెబ్బతిందని, తేమ 12 శాతం కంటే తక్కువ తీసుకురావడానికి రైతులు నానాతంటాలు పడుతున్నారని మంత్రి వివరించారు. కేంద్ర చౌక ధరలను, సబ్సిడి దిగుమతులకు అనుమంతించడం వలన మార్కెట్లో పత్తి రేటు ఆరు వేలకు పడిపోయిందని, ఈ క్రమంలో సిసిఐ మీద భరోసా ఉంచి రైతులు పత్తిని సిసిఐకు తీసుకొస్తుంటే సిసిఐ ప్రవేశ పెట్టిన నూతన నిబంధన రాష్ట్ర పత్తి రైతులకు ఆశనిపాతం లాంటిదన్నారు.

డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్ స్ట్రాటిస్టిక్స్ అంచనాల ప్రకారం రాష్ట్రంలో సరాసరి దిగుమతి 7 క్వింటాళ్లు ఉంటుందని, రైతు వద్ద అంతకంటే ఎక్కువ కొనమనడం ఏ మాత్రం సహేతుకం కాదని చెప్పడం కేంద్ర ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. తెలంగాణలో పత్తి వర్షాధారంగా చెల్క నేలల్లో ఇప్పటికీ పండిస్తూనే ఉన్నారని, ఎకరానికి 4 నుంచి 5 క్వింటాళ్లు మాత్రమే వస్తుందని చెపుతున్నారని, నల్లరేగళ్లలో ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి తీస్తున్న రైతులు కూడా ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఇటువంటి నిబంధనలతో రైతులను గోస పెట్టడం సరికాదన్నారు. కేంద్రం ఒకవైపు సుంకాలు ఎత్తివేసి, బహిరంగ మార్కెట్లో పత్తికి ధర పతనమయ్యేలా చేసిందని, ఇంకోవైపు సిసిఐ ద్వారా సవాలక్ష కొర్రీలు పెట్టిందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రైతాంగ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని సిసిఐ, కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఎకరానికి 7 క్వింటాళ్ల నిబంధనను ఎత్తివేసి పాత పద్దతిలో పత్తి కొనుగోలు చేయాలని మంత్రి కోరారు. తేమ 20 శాతం ఉన్న పత్తిని సైతం సిసిఐ అధికారులు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, జిన్నింగ్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు దిగుమతి సుంకాలు ఎత్తివేయడంపై పునరాలోచన చేయాలని మంత్రి కోరారు.

గల్లాపట్టి పథకాలు ఇప్పిస్తాం

మనతెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో కాం గ్రెస్‌కు ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తాన ని సిఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. నీ అ య్య సొమ్మా.. నీ అబ్బ సొమ్మా.. ఎవడి సొమ్మని ఇయ్యనంటున్నారు.. జూబ్లీహిల్స్‌లో తమ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపిస్తే రేవంత్‌రెడ్డి గల్లా పట్టి పథకాలు ఇప్పిస్తాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చే శారు.. భర్త చనిపోయిన మాగంటి సునీత మ్మ ఏడి స్తే ఆరోపణలు చేస్తారా? అని మండిపడ్డా రు. జూ బ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా బోరబండలో సోమవారం కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మళ్లీ ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జూబ్లీహిల్స్‌లో అడుగుతున్నారని అన్నారు. అలా ఒక్క చాన్స్ ఇచ్చినందుకే.. నెంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ చివరి స్థానానికి పడిపోయింది.. రేవంత్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే క దా 160 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ ఇస్తేనే హైదరాబాద్‌ను భ్రష్టుపట్టించి, రియల్ ఎస్టే ట్ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాం గ్రెస్ రౌడీయిజానికి జూబ్లీహిల్స్ నుంచే ప్రజలు చరమగీతం పాడబోతున్నారని తెలిపారు. అధికారంలోకి రావడానికి నోటికొచ్చిన హా మీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. రెండేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేయడం తప్ప.. నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. తన కుర్చీ కాపాడుకునేందుకు రాహుల్ గాంధీకి రేవంత్‌రెడ్డి వందల కోట్లు పంపిస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు. ఢిల్లీకి పంపేందుకు డబ్బు లు ఉన్నాయి కానీ.. పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు డబ్బులు లేవా..? అని నిలదీశారు.

కెటిఆర్‌వి పగటి కలలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో బిజెపి కేంద్ర బిందువుగా మా రిందని కేంద్ర బొగ్గు గ నుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సోమవా రం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వి సుభాష్, పార్టీ సీనియర్ నాయకుడు ప్రకా ష్‌రె డ్డితో కలిసి ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ముస్లిం ఓట్లను ఆకర్షించేందుకు అజ హరుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. టిడిపి, జనసేన పార్టీలూ ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు కాబట్టి జూబ్లీహిల్స్‌లో తమ పార్టీ అభ్యర్థికి మద్దతునిస్తున్నాయని తెలిపారు. ఎపి డి ప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ప్రచారం చేయాల్సిందిగా కోరలేదన్నారు. సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి గురించి ఫ్రశ్నించగా, ‘చిరు’ ప్రధాని నరేంద్ర మోడికి అభిమాని అని ఆయన తెలిపారు.

ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ గడువు ఉన్నా, ఐదు వందల రోజుల్లో ఎన్నికలు వస్తాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కలలు కంటున్నార ని ఆయన విమర్శించా రు. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చే సిన కెసిఆర్, ఇప్పుడు జూబ్లీకి ఎందుకు రా వడం లేదని ప్రశ్నించా రు. బిఆర్‌ఎస్-, కాంగ్రెస్ బంధం ఉందనడానికి తాజా ఉదాహరణగా కెటిఆ ర్ రాహుల్ గాంధీని ఉద్ధేశించి ట్విట్టర్‌లో పేర్కొనడమేనని అన్నారు. జూబ్లీ ఎన్నిక కాంగ్రెస్‌కు రెఫరెండం కాదన్నారు. దానం నాగేందర్‌పై వేటు పడితే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని, అప్పుడు అది కూడా తమ ఖాతాలో పడుతుందని ఆయన ధీమాగా చెప్పారు. కెకే సర్వే గురించి ప్రశ్నించగా, కెకే ఎవరో తనకు తెలియదన్నారు. పైగా ఆ సర్వే ఎక్కడి నుంచి చేశారు?, బాత్రూం నుంచి చేశారా?, బెడ్ రూం నుంచి చేశారా?, డ్రాయింగ్ రూం నుంచి చేశారా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు.