Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakır escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

realbahis

holiganbet

jojobet giriş

sekabet

holiganbet

jojobet güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Holiganbet Giriş

jojobet güncel giriş

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

casibom

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

holiganbet

padişahbet

betcio

grandpashabet

ultrabet

marsbahis

sekabet

vegabet

sekabet

grandpashabet

meritking

Sweet Bonanza

aresbet

matbet

matbet giriş

bets10

kingroyal

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

vdcasino

betebet

marsbahis

dinamobet

kralbet

primebahis

bettilt

eyüp escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

ankara escort

jojobet

jojobet giriş

holiganbet

interbahis

kingroyal

tlcasino

Holiganbet

betplay

holiganbet

lunabet

lunabet

holiganbet

విశ్వవిజేతలకు రాష్ట్రపతి ఆభినందనలు.. ప్రత్యేక కానుక

న్యూఢిల్లీ: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళ జట్టును గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు. రాష్ట్రపతి భవన్‌లో జట్టు సభ్యులను ఆమె కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించారని, యువతరానికి ఆదర్శంగా నిలిచారంటూ జట్టు సభ్యులను ముర్ము ప్రశంసించారు. జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. జట్టు సభ్యులందరూ సంతకం చేసిన ప్రత్యేకమైన జెర్సీని రాష్ట్రతికి కానుకగా అందించింది. ప్రపంచకప్ ట్రోఫీని కూడా రాష్ట్రపతికి అందజేసింది. అంతకు ముందు జట్టు సభ్యులందరూ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆయనతో ముచ్చటించిన విషయం తెలిసిందే.

కాగా, ఆదివారం నవీ ముంబైలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత మహిళ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.

‘కె.జి.ఎఫ్’ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌న్యూస్.. ప్రముఖ నటుడు కన్నుమూత

బెంగళూరు: కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కె.జి.ఎఫ్’. ఈ సినిమాలో ప్రతీ పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. అయితే కె.జి.ఎఫ్ అభిమానులకు ఇది చేధు వార్త. ఈ సినిమాలో ఖాసిం ఛాఛాగా నటించి అందరిని మెప్పించిన హరీశ్ రాయ్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న గురువారంె తుదిశ్వాస విడిచారు.

1995లో వచ్చిన ‘ఓం’ సినిమాలో డాన్ రాయ్‌గా ఆయన నటించారు. మూడు సంవత్సరాల క్రితం హరీశ్ తన ఆరోగ్యం గురించి చెప్పుకొని బాధపడ్డారు. తనకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. కొందరు హీరోలు సాయం చేశారు కూడా.

‘‘పరిస్థితులు కొన్నిసార్లు మాత్రమే మనకు అనుకూలంగా ఉంటాయి. విధి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నేను క్యాన్సర్‌తో బాధపడుతున్నా. కెజిఎఫ్‌లో నేను గడ్డంతో కనిపించడానాకి ఓ కారణం ఉంది. క్యాన్సర్ కారణంగా నా గొంతు వాచిపోయింది. అది కనిపించకుండా ఉండేందుకే గడ్డం పెంచాను’’ అని హరీశ్ గతంలో చెప్పారు.

అభిషేక్ శర్మ ఔట్… ఇండియా 88/1

క్వీన్స్‌లాండ్: భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టి20లో టీమిండియా 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 88 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 28 పరుగులు చేసి జంపా బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అభిషేక్- గిల్ తొలి వికెట్ పై 40 బంతుల్లో 56 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్(34), శివమ్ దూబే(17) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే సిరీస్‌లో ఇరు జట్లు చెరో ఒక మ్యాచ్ గెలిచాయి. 

జగద్గిరిగుట్టలో హత్య… ముగ్గురు నిందితులు అరెస్టు

జగద్గిరిగుట్ట: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోషన్ కుమార్ సింగ్(22)జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు రౌడీ షీటర్ బాలశౌర్ రెడ్డి(21)తోపాటు సహకరించిన ఇద్దరు నిందితులు సయ్యద్ మహ్మద్(28), రేవో ఆదిత్య(26)లను అరెస్టు చేశామని బాలానగర్ డిసిపి కోటి రెడ్డి తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన రోషన్ కుమార్ సింగ్(22) గతంలో పలు కేసుల్లో నిందుతుడుగా ఉన్నాడు. ఇతని పై బాలానగర్ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ ఉందని వివరించారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ఒక ద్వి చక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు వెల్లడించారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్‌జెండర్‌ను అత్యాచారం చేసి డబ్బు చెల్లించే విషయంలో ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య గొడవ జరడంతో ఒకరిని కత్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. 

నాలుగో టి-20.. భారత్ మొదటి బ్యాటింగ్.. స్కోర్ ఎంతంటే..

క్వీన్స్‌ల్యాండ్: ఐదు టి-20 సిరీస్‌లో భాగంగా ఇక్కడి కర్రారా ఓవల్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టి-20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ జరిగిన మూడు మ్యాచుల్లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, మూడో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాయి. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సిరీస్‌ను కైవసం చేసుకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓడిన జట్టు ఐదో మ్యాచ్ కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టులో నాలుగు మార్పులు చేయగా.. భారత్ అదే జట్టుతో బరిలోకి దిగుతోంది. ఇక తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 2 ఓవర్లు వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. క్రీజ్‌లో గిల్ (2), అభిషేక్ (10) ఉన్నారు.

భార్య ముక్కు కోసిన భర్త

భోపాల్: భార్యపై అనుమానంతో ఆమె ముక్కు భర్త కోసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఝుబా జిల్లాలో రానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పడలా గ్రామంలో రాకేశ్(23), గీతా బాయ్(22) అనే దంపతులు నివసిస్తున్నారు. గుజరాత్‌లో దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆమెతో భర్త గొడవకు దిగేవాడు. ఇద్దరు సొంతూరుకు వచ్చారు. ఆమెతో విడాకులు తీసుకుంటానని భర్త తన పలుమార్లు భార్యకు చెప్పాడు. మంగళవారం భర్త మద్యం సేవించి భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో బ్లేడ్ తీసుకొని భార్య ముక్కు కోశాడు. అనంతరం చేతులపై గాయాలు చేశాడు. కర్ర తీసుకొని ఆమెను చితకబాదాడు. స్థానికులు గమనించి వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ముక్కు భాగం కిందపడిపోవడంతో కుక్కలు తిని ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ అవసరం అవుతుందని వైద్యులు తెలిపారు. 

మరో ఆసక్తికర సబ్జెక్ట్‌తో దుల్కర్.. ‘కాంత’ ట్రైలర్ చూసేయండి..

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. తెలుగులో దుల్కర్‌కి ఉన్న క్రేజ్ వేరు. కొద్ది రోజుల క్రితం ‘లక్కీ భాస్కర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ఈ యువ హీరో. ఇప్పుడు ‘కాంతా’ అనే ఆసక్తికర సబ్జెక్ట్ గల సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రశాంత్ పొట్లూరి, జోష్ వర్గీస్‌లతో పాటు.. ఈ సినిమాని రానా దగ్గుబాటి, దుల్కర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు.

‘ఊది పడేయడానికి నేను మట్టిని కాదు.. పర్వతాన్ని’ వంటి ట్రైలర్‌లో వచ్చే డైలాగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సముద్రఖని, రానా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూసేయండి..

తార్లగూడెంలో ఎన్ కౌంటర్: ముగ్గురు మావోలు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్‌లో తార్లగూడెం మండలంలో ఎన్‌కౌంటర్ జరిగింది. మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగి ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి చెందారు. తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం-మరికెళ్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాలు రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులకు తెగపడ్డారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మావోలు చనిపోయారు. బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా ముగ్గురు మావోయిస్టులు చనిపోయిన విషయం విధితమే. 

యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో చోరీ

ఫర్నిచర్ ధ్వంసం, కీలక రికార్డులు చోరీ

ఇంటి దొంగల పనేనని అనుమానం

సంఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీమ్

యాదిగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. రాత్రి కార్యాలయంలోని అన్ని రూముల డోర్ల తాళాలు విరగ్గొట్టి చోరికి పాల్పడ్డారు. కార్యాలయానికి సంబంధించి పలు కీలక రికార్డులు చోరీకి గురైనట్టు సమాచారం. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్ పరిశీలించి పలు ఆధారాలు సేకరించింది. సిసి కెమెరాలు పరిశీలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇది ఇంటి దొంగల పనేనని ప్రజలంతా గుసగుసలాడుతున్నారు. పూర్తి వివరాలు వెల్లడిస్తామని మున్సిపల్ కమిషనర్ లింగస్వామి తెలిపారు. నిందితులు ఎవరైనా సరే విడిచిపెట్టమని పోలీసులు స్పష్టం చేశారు.

ప్రియుడితో కలిసి భర్తను చంపి… ఇంట్లోనే పాతిపెట్టి… దృశ్యం సినిమా చూపించారు

అహ్మదాబాద్: ప్రియుడితో కలిసి భర్తను చంపి అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే పాతి పెట్టింది. భర్త కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి పోలీసులకు దృశ్యం సినిమాను చూపించింది. 18 నెలల తరువాత నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సమీర్ బిహారీ, రూబీ అనే దంపతులు ఫతేవాడిలో నివసిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ఇమ్రాన్ అనే వ్యక్తితో రూబీ వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్తను చంపాలని ప్రియుడితో ప్లాన్ వేసింది. ప్లాన్‌లో భాగంగా భర్త ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆమె ప్రియుడి, ఇద్దరు స్నేహితులతో కలిసి అతడి గొంతుకోసి హత్య చేశారు.

అనంతరం ఇంట్లోనే గోతి తొవ్వి మృతదేహాన్ని పూడ్చేశారు. అనంతరం మృతదేహం పూడ్చిన వద్ద సిమెంట్ వేశారు. తన భర్త కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో రూబీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో తన భర్త ముంబయికి వెళ్లాడని దృశ్యం సినిమా చూపించింది. పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపారు. భర్త అదృశ్యమై 18 నెలల గడిచిన అతడి ఆచూకీ కనిపించడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇంటికి ఎవరు వచ్చి వెళ్తున్నారు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇమ్రానే అనే వ్యక్తితో రూబీ ఇంటికి వస్తున్నాడని విచారణలో తేలడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించారు. తానే హత్య చేశానని ఒప్పుకోవడంతో ఇంటికెళ్లి అస్థిపంజరం బయటకు తీసి డిఎన్‌ఎ టెస్టుకు పంపించారు. మృతుడు సమీర్ అని తేలడంతో ప్రియుడి, ప్రియురాలు, మరో ఇద్దరు స్నేహితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.