Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

setrabet

jojobet

betasus resmi

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

canakkale escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet

casibom giriş

casibom güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

casibom

Mavibet

holiganbet

Mavibet

dinamobet giriş

casibom

holiganbet

artemisbet

bets10

marsbahis

bettilt giriş

eyüp escort

bettilt

interbahis

Pusulabet

lunabet

lunabet

holiganbet

galabet

grandpashabet

süratbet

bets10

deneme bonusu veren yeni siteler

casibom

sekabet güncel giriş

interbahis

jojobet

casibom

lunabet

casibom giriş

kingroyal

jojobet

jojobet

holiganbet giriş

casibom giriş

esenyurt escort

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

grandpashabet

marsbahis

matbet

grandpashabet

meritking

padişahbet

masterbetting

madridbet

betcio

vdcasino

restbet

grandpashabet

pusulabet

meritking

kingroyal

meritking

meritking giriş

meritking güncel

jojobet güncel giriş

kingroyal

kralbet

jojobet

betasus

ఢిల్లీలో భారీ పేలుడు.. హైదరాబాద్ లో హైఅలర్ట్

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ పేలుడుతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ తోపాటు దేశంలోని ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్ కతా వంటి ప్రధాన నగరాల్లో కేంద్రహోంశాఖ అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో హైదరాబాద్ లో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. రద్దీ ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పదంగా వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని నగర సిపి సజ్జనార్… ప్రజలకు సూచించారు. 

కాగా, ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు ఘటనలో 8 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని  8 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. తర్వాత NIA, NSG టీమ్స్‌ ప్రమాదస్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన కారులో పేలుడు సంభవించినట్లు ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు. ఈ ఘటనపై ప్రధాని మోడీతోపాటు హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఆరా తీస్తున్నారు.

శివ కేవలం నాగార్జున కోసం తీసిన సినిమా:రామ్ గోపాల్ వర్మ

కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసిక్ ’శివ’ బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను బిఫోర్ శివ, ఆఫ్టర్ శివగా పునర్నిర్వచించింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మాతలు అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4కె డాల్బీ ఆట్మాస్ లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. సోమవారం స్పెషల్ ప్రిమియర్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ “శివకి ఇంత ఆదరణ కల్టి ఫాలోయింగ్ ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. రాము అప్పుడు ఎంత ఇష్టపడి ప్రతిదీ శ్రద్ధ తీసుకుని చేశాడో రీ రిలీజ్ కోసం కూడా గత ఆరు నెలల నుంచి అంతే ఇష్టంతో వర్క్ చేశారు. సౌండ్ అద్భుతంగా వినిపిస్తుందని అంటున్నారు.

నేను సినిమా చూసి కొత్తగా ఫీలయ్యా. కొత్త సినిమా చూసినట్టుగా అనిపించింది. రాము ‘శివ’తో సినిమాని ఇలా కూడా తీయొచ్చని చూపించారు. నేను కూడా చాలాసార్లు ఎందుకు ఇది కల్ట్ సినిమా అయిందని భావిస్తుంటాను. సమ్‌థింగ్ మ్యాజిక్ జరిగింది. సినిమాని చాలా ఇష్టపడి చేశాం. శివ అందమైన అనుభవాన్నిచ్చింది. నేను అప్పటికే 8 సినిమాలు చేశాను. అయినప్పటికీ శివ అనేది నాకు షూటింగ్ పరంగా కూడా కొత్త అనుభవాన్నిచ్చింది”అని అన్నారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ “శివ కేవలం నాగార్జున కోసం తీసిన సినిమా. -నాగార్జున క్యారెక్టర్ ఒక స్టూడెంట్. తను రౌడీ కాదు. కానీ ఒక సందర్భంలో తన చేతిలో ఆయుధం ఉండాలనుకున్నప్పుడు, అది సహజంగా ఉండాలి. అలా సైకిల్ చైన్ ఆలోచన వచ్చింది”అని తెలిపారు.

సిపిఐ మావోయిస్టు దళ సభ్యురాలు లొంగుబాటు

ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన మహిళ మావోయిస్టు సభ్యురాలు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. సోమవారం జిల్లా పొలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ లొంగుబాటు వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా పోలీసులు ఆదివాసీ ప్రజల అభివృది, సంక్షేమం కోసం చేపట్టిన పోరు కన్నా ఊరు మిన్నా, మన ఊరికి తిరిగి రండి కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాల గురించి తెలుసుకొని, మావోయిజాన్ని విడిచి ప్రశాంత జీవనం గడపాలనే ఉద్దేశంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టికి చెందిన మహిళా సభ్యురాలు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన మడకం సోమి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు. రాష్ట్రానికి చెందిన సభ్యురాలు ములుగు జిల్లా ఎసీ డా. శబరిష్ పి, ఐపిఎస్ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరెండర్ పాలసీలో భాగంగా లొంగిపోయిన మావోయిస్టుల దళ సభ్యురాలికి రూ. 25 వేలు ఆర్ధిక సహాయం అందజేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా మావోయిస్టులు వనం వీడి జనంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఇంచార్జ్ ఓఎస్డీ, డిఎస్పీ నలువాల రవిందర్, ఆర్‌ఐ తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.

డ్రైనేజీలో మృత శిశువు

మిర్యాలగూడ పట్టణంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. క్షణికావేశంలో చేసే పనికి ,విచ్చలవిడితనానికి నిదర్శనంగా నెలలు నిండని పసికందు మృతదేహం డ్రైనేజీలో కనిపించింది. మిర్యాలగూడ సబ్ జైల్ రోడ్డులో నెలలు నిండని ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు కవర్ లో పెట్టి డ్రైనేజీ కాలువలో పడేయగా,కుక్కలు నోట్లో పెట్టుకుని పీక్కుతింటున్న దృశ్యం చూపరులను కలచివేసింది. వెంటనే స్థానికుల  సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు శిశువు మృతిపై ఐడిఎస్ అధికారులకు ఫిర్యాదు చేశామని,ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు ఒకటవ పట్టణ సిఐ తెలిపారు. ఈ ఘటనపై అధికారులు అంగన్వాడీలో వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

సకాలంలో వైద్యం అందక గిరిజన మహిళ మృతి

గర్భస్రావం జరిగి సకాలంలో వైద్యం అందక ఓ గిరిజన మహిళ మృతి చెందిన ఘటన సోమవారం మండలంలో కుమురం బీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వాంకిడి మండలంలోని చిచ్చుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల మారుమూల గ్రామం ఖాతిగూడకు చెందిన మడావి మారుబాయి (21)కి ఆత్రం సునీల్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఖాతిగూడలోని తన తల్లిగారి ఇంట్లోనే ఉంటూ దంపతులిద్దరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా ఎనిమిది నెలల గర్భంతో ఉన్న మారుబాయికి గత నాలుగు రోజుల క్రితం గర్భ స్రావం జరిగింది. ఇంట్లోనే గర్భస్రావం కాగా తర్వాత చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. దీంతో సోమవారం మారుబాయి అస్వస్థతకు గురి కాగా 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. గుట్టపైన ఉన్న ఖాతిగూడ గ్రామానికి రోడ్డు మార్గం లేని కారణంగా చొపనూడ వద్దనే అంబులెన్స్ను నిలిపేశారు. కుటుంబ సబ్యులు కలిసి మారుబాయిని ఎత్తుకుని అంబెలెన్స్ వరకు తీసుకు వచ్చారు.

అక్కడి నుంచి మండల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు ఆసిఫాబాద్కు తీసుకెళ్ళాల్సిందిగా సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో పరిస్థితి విషమించి మద్యాహ్నం మార్గ మద్యలో మృతి చెందింది. కాగా గత ఆగష్టు నెలలో మండలంలోని గోందాపూర్ గ్రామానికి చెందిన దేవబాయి అనే గిరిజన బాలింత సకాలంలో వైద్యం అందక రక్తహీనతతో మృతి చెందిన విషయం తెలిసిందే.. మూడు నెలలు గడవక ముందే మరో గిరిజన మహిళ సకాలంలో వైద్యం అందక మృతి చెందడం శోచనీయంగా మారింది. రహాదారి సౌకర్యం లేని కారణంగానే ఆంబులెన్స్. గ్రామం వరకు వెళ్లలేని పరిస్థితి నెలకొంటుంది. పర్యావసనంగా అత్యవసర సమయంలో వైద్యానికి నోచుకోలేక ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. |

2900 కిలోల ఐఈడీ తయారీ పదార్ధాలు స్వాధీనం

హర్యానా పోలీసులతో కలిసి జమ్ముకశ్మీర్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్రమూకల గుట్టు రట్టయింది. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ ఘజ్‌వత్‌ఉల్‌హింద్ ఉగ్రవాద సంస్థలతో అత్యంత సబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు వైద్యులు కూడా ఉన్నారు. వీరి నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, 2900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వైద్యుల్లో జమ్ముకశ్మీర్ లోని కుల్గాంకు చెందిన డాక్టర్ ఆదిల్, పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్, లఖ్‌నవూకు చెందిన మహిళా డాక్టర్ షాహీన్ ఉన్నారు. షహీన్ లక్నో లోని లాల్‌బాగ్‌కు చెందినది. ఆమెకు చెందిన కారును డాక్టర్ ముజమ్మిల్ వినియోగిస్తున్నట్టు తేలింది. ఆ కారు నుంచి రైఫిల్, తూటాలు పట్టుబడ్డాయి. హర్యానా లోని ఫరీదాబాద్‌లో డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ అల్ ఫలాహ్ యూనివర్శిటీ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఢిల్లీకి 45 కిమీ దూరంలో హర్యానా లోని ధోజ్‌లో ఈ యూనివర్శిటీ ఉంది.

ప్రైవేట్‌గా నడుపుతున్న ఈ యూనివర్శిటీకి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు ఉంది. ముజమ్మిల్ అహ్మద్ అద్దె నివాసంపై ఆదివారం రాత్రి దాడి చేసి భారీ ఎత్తున పేలుడు పదార్ధాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనగర్‌లో జేషే మహమ్మద్ పోస్టర్లు వేసిన కేసులో కూడా ముజమ్మిల్ వాంటెడ్‌గా ఉన్నాడు. ఆయన నుంచి 360 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు ఫరీదాబాద్ పోలీస్ కమీషనర్ సతేందర్ గుప్తా వెల్లడించారు. అది ఆర్‌డిఎక్స్ కాదని, కానీ అమోనియం నైట్రేట్ కావచ్చని చెప్పారు. ఇవి కాక ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించడానికి 20 టైమర్లు, బ్యాటరీలతో నాలుగు టైమర్లు, ఐదు కిలోల మెటల్, వాకీ టాకీ సెట్, బ్యాటరీలు, రైఫిల్, మూడు మ్యాగజైన్లు, మరో 83 తూటాలు, 8 తూటాలతో ఉన్న పిస్టోలు, రెండు ఖాళీతూటాలు, స్వాధీనం అయ్యాయన్నారు. 8 పెద్ద సూట్‌కేసులు, నాలుగు చిన్న సూట్‌కేసులు, బకెట్ ధౌజ్ లోని ఆయన గది నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డాక్టర్ ముజమ్మిల్ ఫరీదాబాద్‌లో అరెస్టు కాగా, మరో నిందితుడు ఉత్తర ప్రదేశ్ లోని సహరాన్‌పూర్ నుంచి జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారని కమిషనర్ గుప్తా వెల్లడించారు. జమ్ము కశ్మీర్ పోలీస్ అధికార ప్రతిని ధి వివరాల ప్రకారం అక్టోబర్ 19న శ్రీనగర్ లోని బన్‌పొరా నౌగామ్ ప్రాంతంలో పోలీసులు, భద్రతా బలగాలను లక్షం చేసుకుని జైషే మహమ్మద్ పోస్టర్లు వెలిశాయి. దర్యాప్తులో ఉగ్రవాద భావజాలం కలిగిన విద్యార్థులు, ప్రొఫెసర్‌తోకూడిన ఓ ఉగ్రవ్యవస్థ వెలుగు చూసింది. పాకిస్థాన్ తదితర దేశాల నుంచి పనిచేసే ఉగ్రమూకలతో వీరికి సంబంధాలు ఉన్నాయి. సామాజిక, ధార్మిక కార్యక్రమాల ముసుగులో వీరు నిధులు సేకరించడం, తీవ్ర వాద భావజాలాన్ని పేరేపించడం, ఉగ్రవాద సంస్థల్లో చేర్పించడం తదితర కార్యకలాపాలు సాగిస్తున్నారని బయటపడింది. భద్రతా దళాలు మరికొందరిని అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్మగ్లింగ్ చేయడం ఈ ముఠా చర్యల్లో భాగంగా ఉంటోంది. ఆయుధాల చట్టం లోని సెక్షన్లు 7,25 కింద, చట్టవిరుధ్ధ కార్యకలాపాల నివారణ ఉపా చట్టం కింద వీరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

ఎపిలో మరో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదం

ఎపిలో మరో ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బాప ట్లకు వెళ్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు పల్నాడు జిల్లా రాచుపాలెం మండలంలోని రెడ్డిగూడెం వద్ద అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న సిమెంట్ పైపులపై ఒరిగిపోయింది. ఆ పైపులు అక్కడ జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల కోసం ఉంచినవని అధికారులు వెల్లడించారు. అయితే, అదృష్ట వశాత్తూ బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులందరూ అత్యవసర ద్వారం ద్వారా సురక్షితంగా బయటపడ్డారు. ఎటువంటి గాయాలు కాకపోవ డంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల గత కొద్దిరోజులుగా ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు ప్రజల్లో ఆందోళన రేపుతున్నాయి. ప్రైవేట్ బస్సు యజమానులు, ప్రభుత్వ రవాణా సంస్థలు పాటిస్తున్న భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. రహదారుల దుస్థితి, జాతీయ రహదారులు బాగా దెబ్బతిన్న పరిస్థితి కూడా ఈ ప్రమాదాలకు కారణమని నిపుణులు సూచిసు ్తన్నారు. ప్రయివేటు ట్రావెల్స్ బస్సులే ప్రమాదానికి ఎక్కువగా గురౌతుండటం గమనార్హం.

#SSMB29: ప్రమోషన్స్ రంగంలోకి హీరోయిన్ ప్రియాంక

హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘#SSMB29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ రివీల్.. నవంబర్ 15వ తేదీన రామోజీ ఫిలిమ్ సిటీలో ఓ గ్రాండ్ ఈవెంట్‌లో జరగనుంది. ‘GlobeTrotter’ అనే పేరుతో జరిగే ఈ ఈవెంట్ కోసం మహేశ్ అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా ఈ ఈవెంట్ ప్రమోషన్స్ కోసం హీరోయిన్ ప్రియాంక చోప్రా రంగంలోకి దిగింది. ఈ ఈవెంట్‌కు సంబంధించి ప్రియాంక ఓ వీడియోని విడుదల చేసింది. ‘నేనెందుకు ఎప్పుడూ హైదరాబాద్‌లో ఉంటున్నానో నవంబర్ 15న తెలుస్తోంది. మాతో జాయిన్ అవ్వండి. ఈ ఈవెంట్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది’ అని ప్రియాంక వీడియో ద్వారా తెలిపింది. కాగా, ఈ సినిమాకు సంబంధించి సోమవారం ఓ అప్‌డేట్ విడుదలైంది. ఈ చిత్రం కోసం నటి శృతిహాసన్ పాడిన పాటను సైలంట్‌గా విడుదల చేసింది. చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్‌ విడుదలైంది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ ‘కుంభ’ అనే పాత్రలో నటిస్తున్నారని ఆయన ఫస్ట్‌లుక్‌లో పేర్కొన్నారు. ఇక నవంబర్ 15వ తేదీన జరిగే ఈవెంట్‌తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

గొల్లపల్లి అటవీ ప్రాంతంలో చిరుత సంచారం

చేగుంట మండలం జేత్రాం తండా గొడుగుపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత కనిపించడంతో చుట్టు ప్రక్కల ప్రాంత తండాలో ప్రజలు ,మేకల కాపరులు భయాందోళనలో ఉన్నారు. చేగుంట మండలంలోని దౌల్తాబాద్ మండల శివారులోని అటవీ ప్రాంతంతో ఈ రోజు ఉదయం పశువులను మేపడానికి వెళ్లిన వారు చిరుతను చూసి 100కు డయల్ చేయడంతో పోలీసులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. చిరుత ఉందని తెలిసి చూడడానికి అటవికి కొంతమంది పశువుల, మేకల కాపరులు వెళ్లగా అటవీ అధికారులు ఎవరు ఉండకూడదని నిద్రలో ఉంది అదే లేచి వెళ్ళిపోతుంది లేదా పై అధికారులతో మాట్లాడి ఎమి చేయాలో చూస్తాం రెండు మూడు రోజులు ఇటు అడవిలో ఎవరు తిరుగ వద్దని తెలిపారు.

అత్యాధునిక హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

అత్యాధునిక హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోబోతుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి స్టేషలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రయాణికులకు ఎటువంటి ఆసౌకర్యం కలుగకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను 715 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయని దశలవారీగా పనులను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతి రోజు దాదాపు 1.97 లక్షల మంది సికింద్రాబాద్ స్టేషన్‌కు వస్తుంటారని తెలిపారు. 3 వేల మంది ప్రయాణికులు కూర్చునేలా 3 ఎకరాల్లో వెయిటింగ్ హాల్, క్యాంటీన్ వంటి సదుపాలు కల్పిస్తామన్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టు మాదిరిగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తున్నామని ఈ స్టేషన్‌కు నేరుగా మెట్రో అనుసంధానం చేపడుతున్నామని బస్ స్టేషన్‌కు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. 26 లిప్టులు, 32 ఎస్కలేటర్లు, రెండు సబ్‌స్టేషన్‌లు, అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ సిస్టమ్‌లు స్టేషన్‌లో ఉంటాయన్నారు. రోజుకు 5 లక్షల మురుగునీటి శుద్ద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ స్టేషన్ పూర్తయితే ప్రతి రోజు 2.70 లక్షల మంది ప్రయాణికులు వచ్చినా ఇబ్బందులు కలుగకుండా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. 1.65 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణం జరుగుతున్నదని ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ చేతులమీదుగా ఈ స్టేషన్‌ను ప్రారంభించాలన్నది తన ఆకాంక్ష అని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు రోడ్డు విస్తరణ పనులు చేయాలని ఎన్ని సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

చర్లపల్లి రైల్వే స్టేషన్ కోచ్ ఫ్యాక్టరీని పూర్తి చేయాలని, అలాగే చర్లపల్లి రోడ్డు కనెక్టివిటీని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ నుంచి కావాల్సిన మద్దతు అందుతుందన్నారు. ఇప్పకిటే 50 శాతం పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టులో సౌత్‌బ్లాక్ బేస్‌మెంట్, మల్లీలెవెల్ కారు పార్కింగ్, కాజీపేట వైపు పుట్‌ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయని, సౌత్ మెయిన్ బిల్డింగ్, నార్త్ మెయిన్ బిల్డింగ్, కవర్ ఓవర్ ప్లాట్‌ఫారం, హైదరాబాద్ వైపు పుట్‌ఓవర్ బ్రిడ్జి పనులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు.