Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Casibom Güncel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

anadoluslot

jojobet

betasus resmi

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

canakkale escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

holiganbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet

casibom giriş

casibom güncel giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

casibom

Mavibet

holiganbet

Mavibet

casibom

holiganbet

artemisbet

bettilt giriş

eyüp escort

bettilt

Pusulabet

lunabet

lunabet

holiganbet

grandpashabet

süratbet

deneme bonusu veren yeni siteler

casibom

jojobet

casibom

lunabet

casibom giriş

jojobet

jojobet

holiganbet giriş

küçükçekmece escort

Casibom

Casibom Giriş

Casibom Güncel Giriş

Casibom Giriş Güncel

casibom gerçek giriş

pusulabet

imajbet

matbet

grandpashabet

sekabet

masterbetting

madridbet

betcio

vdcasino

restbet

grandpashabet

pusulabet

jojobet güncel giriş

jojobet

betasus

Holiganbet Giriş

Holiganbet Giriş

sekabet giriş

jojobet

bets10

interbahis

interbahis

jokerbet

kingroyal

1xbet

dinamobet giriş

marsbahis

jojobet

padişahbet

jojobet

betpas

kingbetting

kingroyal

meritking

meritking

madridbet

meritking

madridbet

meritking

madridbet

kingroyal

meritking

meritking giriş

casibom güncel giriş

ఢిల్లీలో పేలుడు.. సంతాపం తెలిపిన గంభీర్

న్యూడిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ పేలుడు ఘటనపై టీం ఇండియా ప్రధాన కోచ్, గౌతమ గంభీర్ సంతాపం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియావేదికగా ఆయన పోస్ట్ చేశారు.

‘‘ఢిల్లీలో జరిగిన పేలుడు కారణంగా ప్రాణ నష్టం జరగడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అంటూ గంభీర్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. గౌతమ్ గంభీర్ టీం ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టే ముందు 2019 నుంచి 2024 వరకు ఈస్ట్ ఢిల్లీ ఎంపిగా ఉన్నారు.

ఢిల్లీ పేలుడు ఘటనపై స్పందించిన మోడీ

భూటాన్: ఢిల్లీ భారీ పేలుడు ఘటనను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. ఢిల్లీ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఢిల్లీ పేలుడు ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నామని అన్నారు. భూటాన్ లో ప్రపంచ శాంతి ప్రార్థనా ఉత్సవాల్లో మోడీ పాల్గొన్నారు. భూటాన్ కార్యక్రమంలో ఢిల్లీ పేలుడుపై మోడీ స్పందించారు. ఢిల్లీ ఘటనకు బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బుద్ధుడు ప్రపంచానికి శాంతి మార్గం చూపించారని, ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్ర కుట్ర మూలాలను ఛేదిస్తామని సవాల్ విసిరారు. కుట్రదారులను వదిలిపెట్టమని, బాధ్యలను చట్టం ముందు నిలబెతామని తెలియజేశారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఘటన తమర్నికలిచివేసిందని, మృతుల కుటుంబాలకు దేశం అండగా ఉందని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు.  

మహిళల్లో అది సాధారణం.. రూమర్స్‌కి చెక్‌ పెట్టిన తమన్నా

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్ధాలు దాటుతున్న ఏ మాత్రం క్రేజ్ తగ్గని హీరోయిన్ తమన్నా. తొలి సినిమాలో ఎంత గ్లామర్‌గా ఉందో ఇప్పటికీ అదే గ్లామర్‌ని మెయిన్‌టేన్ చేస్తోంది ఈ మిల్కీ బ్యూటీ. ఇటు సౌతిండియాతో పాటు అటు బాలీవుడ్‌లోనూ ఈ అందాల భామ గ్లామర్‌తో అందరినీ ఫిదా చేస్తోంది. అయితే తమన్నాపై తాజాగా ఓ రూమర్ వచ్చింది. సాధారణంగా సినిమాల్లోని పాత్రల కోసం నటులు ఒక్కోసారి బరువు పెరగాలి, తగ్గాల్సి వస్తుంది. అందుకోసం వాళ్లు పలు విధానాలు పాటిస్తారు. తాజాగా తమన్నా బరువు పెరిగిందని.. బరువు పెరిగిందని.. బెల్లి ఫ్యాట్‌ కూడా వచ్చేసిందని వార్తలు వచ్చాయి.

దీంతో ఆమె బరువు తగ్గేందుక ఒజెంపిక్ లాంటి ఇంజిక్షన్లు వాడుతుందని నెట్టించ చర్చ జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. దీనికి తమన్నా ‘‘15 ఏళ్ల వయస్సు నుంచి యాక్టింగ్ చేస్తున్నా. కెమెరాతోనే నా ప్రయాణం సాగుతోంది. అందులో దాచుకోవడానికి ఏదీ లేదు. టీనేజీలో స్లిమ్‌గా ఉన్నా. ఇప్పుడూ అలాగే ఉన్నానను అనుకుంటున్నా. నాకు, నేను కొత్తగా కనిపించడం లేదు. సాధారణంగా.. మహిళల్లో ప్రతి ఐదేళ్లకు మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఎప్పుడూ ఒకే శరీరాకృతితో కనిపించే అవకాశం ఉండదు’’ అంటూ రూమర్స్‌కి చెక్ పెట్టింది.

ఉద్యమ జనజాతర అందెశ్రీ

బడికి వెళ్లి ఆయన అక్షరాలు చదవలేదు.. కానీ సమాజాన్ని ఆయన తన అంతర్‌హృదయంతో చూశారు. సమాజంలో జరుగుతున్న ప్రజల వ్యథలు, పోరాటాలను కళ్లతో చూసి.. ఆ బాధలే ఆయనను ప్రజల పక్షాన ప్రజా గొంతుకగా నిలబడేలా చేసింది. చిన్నతనం నుంచే అనాథగా బతికిన ఆయన గుండెకు తాకిన గాయాలు ఎన్ని ఉంటాయో.. గొడ్లకాపరిగా పని చేస్తూ ప్రకృతి.. మూగజీవాలతోనూ మమేకం అయ్యారు. ప్రకృతి ఎదుర్కొనే ముప్పును సైతం పదాల అల్లికతో జత కట్టి పాటలు, పద్యాలు పాడుకున్నాడు. సమాజంలో భిన్నమైన సమస్యలతో సతమతమవుతున్న ప్రజల బతుకులను చూశాడు. కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా.. మానవ సంబంధాలకు కనీస విలువనివ్వని సమాజాన్ని కళ్లారా చూశారు. ఆయన కళ్లతో చూసిందే.. పదాల అల్లికతో గేయంగా మారి ఆ గాయాన్ని మాన్పింది. అణచివేతలమీద ఆయన పాట ఉక్కు పిడికిళ్లుగా మారాయి.

అన్యాయంపై గళమెత్తే జనగర్జన అయింది. అందెశ్రీ ఉద్యమ జన జాతర. తెలంగాణ మలివిడత ఉద్యమం ఉధృతంగా మారిన సమయంలో అందెశ్రీ పాటలు ప్రజల్లో గొప్ప పోరాట పటిమను చూపాయి. జనజాతరలో మనగీతం జయకేతనమై ఎగరాలి.. జంజవారుతా జననినాదమై సాగాలి.. అంటూ మలివిడత ఉద్యమంలో ఆయన కవిత్వాలు లక్షలాది మందిని కదిలించాయి. చిన్నతనంలోనే కష్టాలు చూసిన అందె శ్రీ ప్రజల బతుకుల్లో గుణాత్మక మార్పు, సమాజ శ్రేయస్సు కోసం ఎన్నో రచనలు చేశారు. చదువు లేకపోయినా ప్రజల అంతర్ హృదయాలను అందెశ్రీ చదివారు. రవి చేరనిచోటు ఉంటుంది కానీ కవి చేరనిచోటు ఉండదు అన్నట్లుగా ఆయన కవిత్వం, పాటల రూపంలో ప్రతీ గుండెను తాకారు. ఆవేదనల గుండెలకు బలయ్యారు. అణచివేతపై తిరుగుబాటు గళం అయ్యారు. పోరాట పిడికిళ్లకు పదునైన గీతంగా మారాడు అందెశ్రీ.

సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అనాథగా పెరిగిన అందెశ్రీ చిన్నతనంలోనే కష్టాలు వెంటాడాయి. తన కష్టాలను ప్రజల్లో, సమాజంలో చూసిన ఆయన తన పల్లెతో, ప్రకృతితో, మనుషుల హృదయాలతో మమేకం అయ్యారు. పల్లె జీవన బతుకులు తెలిసిన వ్యక్తిగా ‘పల్లె నీకు వందనాలమ్మో… తల్లీ నీకు వందనాలమ్మో.. అంటూ పల్లెను తల్లితో పోల్చి బతుకు విలువను నేర్పిన పల్లెలలపై మమకారాన్ని చాటారు. ‘కొమ్మ చెక్కితే బొమ్మరా… కొలిసి మొక్కితే అమ్మరా’ మాయమైపోతున్నాడమ్మా మనిషిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ సమాజంలో మంట కలుస్తున్న మానవ సంబందాలపై రాసిన పాటలన్నీ అయన గుండెల నుంచి సమాజం కోసం ఉప్పొంగిన గొప్ప అక్షరాలు.. తెలంగాణ మలివిడత ఉద్యమం ఉధృతంగా మారిన తరుణంలో ఆ గేయం ఓ పోరాట తిలకంగా నిలిచింది.

జనజాతరలో మనగీతం జయకేతనమై ఎగరాలి.. ఒకటే జననం.. ఓహో ఒకటే జననం.. జీవితమంతా జనమే మననం.. కష్టానష్టాలు ఎన్ని ఎదురైనా కార్యదీక్షలో తెలంగాణ అంటూ ఉప్పొంగిన గేయం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సాకారానికి ఎంతో భూమిక పోషించింది. అనేక రచనలు, కవిత్వాలతో ఆయన ఎంతోమంది సాహిత్యకారులకు, ప్రజాపోరాటాలకు ఓ చైతన్య గొంతుకగా నిలిచారు. ఆయన చేసిన అనేక రచనలకు కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను సైతం ప్రదానం చేసింది. దాశరథీ పురస్కారం, వాషింగ్టన్ డిసి వారి గౌరవ డాక్టరేట్‌తోపాటు లోకకవి అన్న బిరుదు పొందారు. 2015లో డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్టు వారి ఆధ్వర్యంలో జ్ఞాన పీఠ్ పురస్కార గ్రహీత ఆధ్వర్యంలో భరద్వాజ సాహితీ పురస్కారం.. దాంతో నంది అవార్డుతో పాటు ఎంతో మంది ప్రజల గుండెలను గెలుచుకున్నారు. తెలంగాణ మలివిడత ఉద్యమంలో ధూంధాంకు ఉన్న సాంస్కృతిక ఉద్యమ పాత్ర గొప్పది.

ఆ సమయంలో నాటి ఉమ్మడి పది జిల్లాలో తెలంగాణ ధూంధాం వేదికల మీద అందెశ్రీ పాటలు తెలంగాణ పల్లె బతుకులను కళ్లకుకట్టేలా చూపాయి. చూడ చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి.. నవ్వుల్లో నాగమల్లి నా ఊరు పాలవెల్లి.. మళ్లీ జనమా ఉంటే సూరమ్మో.. మళ్లీని కడుపున పుడతా మయమ్మో అంటూ తెలంగాణ పల్లె ఆత్మీయతను గొప్పగా ప్రదర్శించారు. సమాజం హితం కోసం అనేక రచనలు చేసి సాహితీ శిఖరంగా ఎదిగిన ఆయన నేడు తెలంగాణ గీతంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవనున్నారు. అందె శ్రీ రాసిన జయజయహే తెలంగాణ పాట నేడు రాష్ట్ర గీతంగా మారింది. సాహితీ లోకానికి, అటు గుణాత్మక సమాజం కోసం పరితపించిన అందెశ్రీ అకాల మృతి తీరని లోటు. అయినప్పటికీ ఆయన తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎప్పటికీ ప్రజల గుండెల్లో తెలంగాణ ఉద్యమంలో జన జాతరను కదిలించిన సాహితీ శిఖరంగా కొలువై ఉంటాడు.

– సంపత్ గడ్డం

78933 03516

హైవేపై తప్పిన మరో పెను ప్రమాదం

నల్లొండ: హైవే- 65 పై ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సు పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు కాలిబూడిదైంది. మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు హుటాహుటిన కిందకు దూకేశారు. దీంతో భారీగా ప్రాణనష్టం తప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు నాగాలాండ్ రిజిస్ట్రేషన్‌కు చెందిన విహారి ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. బస్సుకు ఫిట్‌నెస్ కూడా లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

జూబ్లీ ఉపఎన్నికలో కొనసాగుతున్న పోలింగ్.. క్యూకట్టిన ఓటర్లు..x

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికలో మంగళవారం పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికలో ఉదయం 9.30 గంటల వరకు 10 .2 శాతం పోలింగ్ నమోదు అయింది. తమ ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్లు క్యూకట్టారు. ఎల్లారెడ్డిగూడ నవోదయనగర్‌లో బిఆర్ఎస్ అభ్యర్థి సునీత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగార్జున సాగ్‌లో అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి ఓటు వేశారు. షేక్‌పేటలో కుటుంబసభ్యులతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీల సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు్

గండిగుంట వద్ద కారు బోల్తాపడి నలుగురు మృతి

అమరావతి: కృష్ణాజిల్లాలో ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడి నలుగురు మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో ముగ్గురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  వివరాల్లోకి వెళితే.. విజయవాడ, కుందేరు గ్రామానికి చెందిన వారు అని.. కోణతమ చింతయ్య (17), చాట్రగడ్డ రాకేష్ బాబు (24), ప్రిన్స్ బాబు (23), గోరిపర్తి బాపనయ్య(24) గా పోలీసులు గుర్తించారు.  

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

 బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ధర్మేంధ్ర తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర సతీమణి హేమామాలినిని 1980 లో రెండో వివాహం చేసుకున్నారు. ధర్మేంద్రకు సన్నీ, బాబీ, ఈషా సహా ఆరుగురు సంతానం. షోలే,ఆయి మిలాన్ కి బేలా, ఫూల్ ఔర్ పత్తర్, ప్యార్ కియా తో డర్నా కియా, సీతా ఔర్ గీతా, జీవన్ మృత్య్, మేరా గావ్-మేరా దేశ్, రాజా జానీ, యాదో కీ బారత్, దోస్త్, చారస్, ధరమ్ వీర్ లో నటించారు. త్వరలో విడుదల కానున్న ‘ఇక్కీస్’ లో ధర్మేంద్ర నటించారు. ధర్మేంద్ర అసలు పేరు కెవల్ కిషన్ డియోల్. 1935 డిసెంబర్ 8న ధర్మేంద్ర జన్మించారు. 1954లో ప్రకాశ్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. 2012లో ధర్మేంద్ర పద్మభూషణ్ అందుకున్నారు. 2004లో బికనీర్ నుంచి బిజెపి ఎంపిగా గెలిచారు. 300 పైగా చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ హీమ్యాన్ గా ఖ్యాతి గడించారు. ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు.  

ఆంధ్రా ఉత్కంఠ గెలుపు

విశాఖపట్నం: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్‌ఎలో భాగంగా విశాఖపట్నం వేదికగా తమిళనాడుతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆంధ్రా టీమ్ నాలుగు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆంధ్రా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 201 పరుగుల లక్ష్యాన్ని ఆంధ్రా ఆరు వికెట్లను కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ రెడ్డి అద్భుత బ్యాటింగ్‌తో ఆంధ్రా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ 11 ఫోర్లతో 70 పరుగులు చేశాడు. ఇక కరణ్ షిండే 8 ఫోర్లతో 51 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. అశ్విన్ హెబ్బర్ 21 (నాటౌట్), సత్యనారాయణ రాజు 20 (నాటౌట్) మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు.

మరింత మెరుగ్గా ఆడాల్సింది.. ఆస్ట్రేలియా సిరీస్‌లో నిరాశ పరిచిన భారత్

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఆస్ట్రేలియాలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో టీమిండియాకు మిశ్రమ ఫలితాలు ఎదురైన సంగతి తెలిసిందే. వన్డే సిరీస్‌లో ఓటమి పాలైన భారత్ టి20లలో గెలిచి కాస్త ఊరట చెందింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత్ ౨-1తో సొంతం చేసుకుంది. రెండు మ్యాచ్‌లు వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయ్యాయి. తొలి టి20లో ఆస్ట్రేలియా గెలవగా టీమిండియా ఆ తర్వాత రెండు మ్యాచుల్లో జయకేతనం ఎగుర వేసింది. ఈ సిరీస్‌లో భారత్‌ను బ్యాటింగ్ సమస్య వెంటాడింది. వన్డేల్లో, టి20లలో భారత బ్యాటర్లు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోయారు. బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోయారని చెప్పాలి. టి20 వరల్డ్‌కప్‌నకు కొంత సమయం మాత్రమే మిగిలివున్న నేపథ్యంలో భారత్ బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్టార్ ఆటగాడు సంజు శాంసన్‌లు టి20 సిరీస్‌లో పూర్తిగా నిరాశ పరిచారు. వీరు పేలవమైన బ్యాటింగ్‌తో తేలిపోయారు.

ముఖ్యంగా సూర్యకుమార్, శాంసన్ వైఫల్యం జట్టును కలవర పరిచే అంశమే. వరల్డ్‌కప్ సమీపిస్తున్న నేపథ్యంలో కీలక ఆటగాళ్లు శాంసన్, గిల్, సూర్యకుమార్‌ల ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా సిరీస్‌లో విఫలమయ్యాడు. అతను కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. రానున్న సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్‌లలోనైనా వీరు తమ ఆట తీరును మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన సూర్యకుమార్, శాంసన్‌లు వరుస వైఫల్యాలు చవిచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికైనా వీరు తమ బ్యాటింగ్‌ను మెరుగు పరుచుకోవడంపై దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు భారత్ సొంత గడ్డపై 10 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు టీమిండియాకు చాలా కీలకంగా మారాయి. స్టార్ ఆటగాళ్ల ఫామ్‌ను పరిశీలించేందుకు ఈ సిరీస్‌లో దోహదం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వన్డేల్లో కూడా భారత్‌ను బ్యాటింగ్ సమస్య వెంటాడింది. రోహిత్ శర్మ తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. చివరి వన్డేలో విరాట్ కోహ్లి కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయడం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పాలి. రానున్న సిరీస్‌లలో టీమిండియా ఎలా ఆడుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.