Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Casibom

jojobet

Kadıköy Escort

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

tempobet

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakir escort

Sweet Bonanza Oyna

Sweet Bonanza

casinowon

betcio

padişahbet

deneme bonusu

ultrabet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

hit botu

grandpashabet

teosbet

Pusulabet

grandpashabet

jojobet

jojobet

izmir escort

betlike

pusulabet

Casibom giriş

marsbahis

galabet

kralbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

royalbet

Streameast

orisbet

kingroyal

teosbet

kralbet

galabet

cratosroyalbet

betcio

dinamobet giriş

ultrabet

betosfer

grandpashabet

sekabet

matbet

imajbet

kingroyal

meritking

madridbet

ప్రేమపెళ్లి…… భార్యను చంపి మృతదేహంతో పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భర్త

అమరావతి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మనస్పర్థలు రావడంతో భార్యను చంపి అనంతరం మృతదేహంతో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లాలో సంతమాగులూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఏల్చూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, మాచవరానికి చెందిన మహాలక్ష్మి(28) ప్రేమించాడు. పెద్దలను ఒప్పించి ఇద్దరు ప్రేమపెళ్లి చేసుకున్నారు. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి విభేదాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఆదివారం తన భార్య ఉంటున్న మాచవరం గ్రామానికి వెళ్లాడు. అనంతరం భార్య తీసుకొని గ్రామ శివారులోకి వెళ్లాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని బైక్‌పై పెట్టుకొని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

నిర్మల్ జిల్లాలో విద్యుత్ తగిలి ఒకరు మృతి

హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో కుబీర్ మండలం సిర్పల్లి తండాలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారం కోసం టెంట్ వేస్తుండగా ఇద్దరికి విద్యుత్ తగిలి ప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నవీన్ (25)గా పోలీసులు గుర్తించారు.   

నేలకొండపల్లిలో టెన్షన్‌తో సర్పంచ్ అభ్యర్థి మృతి

నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగర్‌లో టెన్షన్‌తో సర్పంచ్ అభ్యర్థి చనిపోయాడు. అనాసాగర్ గ్రామంలో దామాల నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాడు. కానీ ఎన్నికల ప్రచారంలో ఒత్తిడితో అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందాడని తెలిపారు. 

జగిత్యాలలో 11 గంటల వరకు 51.77 శాతం పోలింగ్ నమోదు

హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 51.77 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినిగియోగించుకునేందుకు బారులు తీరారు. బీర్పూర్(54.22), జగిత్యాల(54.9). జగిత్యాల రూరల్(54.72), కొడిమాయిల్(50.04), మలైల్(44.48), రాల్కల్(55.57), సారంగపూర్(52.76) మండల్లాలో పోలింగ్ శాతం నమోదైంది. ఏడు మండలాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

కొమ్ముగూడెంలో దారుణం.. వివాహిత అనుమానాస్పద మృతి

హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా మండలం కొమ్ముగూడెంలో దారుణం చోటు చేసుకుంది. వివాహిత మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. ఆగ్రహంతో ఇంట్లోని సామగ్రిని స్థానికులు ధ్వంసం చేశారు. బంధువుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామ, మరిది కొట్టిచంపి ఆత్మ హత్యగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు, స్థానికులు ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భర్త, అత్తమామ, మరిది ఇంటి నుండి పరారయ్యారు.

కృష్ణా జిల్లాలో షాపింగ్ కాంప్లెక్స్ కు భారీ అగ్నిప్రమాదం

అమరావతి: కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గుడివాడ నెహ్రూ చౌక్ లోని షాపింగ్ కాంప్లెక్స్ కు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు భావిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

గుడివాడలో భారీ అగ్నిప్రమాదం

అమరావతి: కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గుడివాడ నెహ్రూ చౌక్ లోని షాపింగ్ కాంప్లెక్స్ కు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తొలుత సెల్ ఫోన్ దుకాణం లో వచ్చిన మంటలు క్రమంగా మిగతా షాపులోకి వ్యాపించాయి. ఇదే కాంప్లెక్స్ లో జూనియర్ కళాశాల, ఎస్ బిఐ శాఖలు ఉన్నాయి. స్థానికులు సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు భావిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

నిజామాబాద్ జిల్లాలో 9 గంటల వరకు 20.49 శాతం పోలింగ్ నమోదు

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 20.49 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినిగియోగించుకునేందుకు బారులు తీరారు. ధర్పల్లి(20.99), దిచ్‌పల్లి(13.52), ఇందల్వాయి(19.95), జక్రాన్‌పల్లి(23), మక్లూర్(22.31), ముగ్పాల్(19.43), నిజామాబాద్ రూరల్(26.49), సిరకొండ(23.24) మండల్లాలో పోలింగ్ శాతం నమోదైంది. ఎనిమిది మండలాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మోపాల్, ముల్లంగి, ధర్మారం పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సైతం మోపాల్, మాక్లూర్, గుండారం తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు.

వనపర్తి జిల్లాలో 9 గంటల వరకు 25.4 శాతం పోలింగ్ నమోదు

హైదరాబాద్: వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 25.4 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినిగియోగించుకునేందుకు బారులు తీరారు. వనపర్తి మండలం(22.7), కొత్తకోట(25.6), మదానపూర్(27.1), అత్మకూర్(24.3), అమర్‌చింత(30.8), సిసికుంట(21) శాతం పోలింగ్ నమోదైంది. ఆరు మండలాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

తిమ్మాజిపేట మండలంలో ఘర్షణలు

తిమ్మాజిపేట: నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అవంచ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థులు సౌమ్య, చంద్రకళ వర్గీయుల మధ్య గొడవలు జరిగాయి. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గాలకు చెందిన శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బిఆర్‌ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ ఘర్షణలో ఇద్దరు గాయపడడంతో జడ్చర్ల ఆస్పత్రికి తరలించారు.