elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahiscasibomcasibomcratosroyalbetcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişhilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasinoyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

kavbet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

efesbet

efesbet

jojobet

teosbet

jojobet 1120

kingroyal

parobet

betplay

istanbul escort

matbet

izmir escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

Pusulabet

Pusulabet Giriş

casinowon

Jojobet

betcio

padişahbet

deneme bonusu

galabet

vegabet

ultrabet

grandpashabet

grandpashabet

meritking

sekabet

imajbet

matbet

kingroyal

xnxx

porn

meritking

kralbet

madridbet

dinamobet

betebet

meritking

betpas

kingroyal

jojobet

vaycasino

meritking

hit botu

kingroyal

meritking

ultrabet

madridbet

madridbet

meritking

grandpashabet

kingroyal

meritking

madridbet

kingroyal

teosbet

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరు: సిజెఐ

న్యూఢిల్లీ : వాతావరణ పరిస్థితుల కారణంగా న్యాయవాదులు, కక్షిదారులు హైబ్రిడ్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరు కావచ్చని చీఫ్ జస్టిస్ సూర్యకాంత సూచించారు. ఈమేరకు ఆదివారం సుప్రీం కోర్టు కార్యనిర్వాహక యంత్రాంగం సర్కులర్ జారీ చేసింది. ఆదివారం నాడు ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక 461కు పైగా పెరిగింది.

ఈ శీతాకాలంలో అత్యంత వాయు కాలుష్య దినంగా, డిసెంబర్ నెలలో రెండవ కాలుష్య పరమ అధ్వాన్న దినంగా పరిగణింపబడింది. సుదీర్ఘకాలంగా ఈ హానికరమైన విషగాలి కొనసాగుతుండడంతో ప్రజారోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, తదితర రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టడంపై దాఖలైన పిటిషన్లను విచారించే సందర్భంగా సిజెఐ ఈ సూచన చేశారు.  

మోడీ ప్రాణాలకు ముప్పు ఉంది.. ఎన్డీయే ఎంపీల నిరసనలు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీలో బెదిరింపు నినాదాలు చేయడంపై సోమవారం లోక్‌సభలో అధికార పార్టీ ఎంపీలు భగ్గుమన్నారు. దీనితో సమావేశాల వాయిదాకు దారి తీసింది. బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు పరస్పర ధూషణలకు దిగడంతో లోక్‌సభ మొదటిసారి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటల వరకు, వాయిదాలు పడింది. ఆదివారం నాడు కాంగ్రెస్ ర్యాలీలో మోడీకి సమాధి తవ్వుతాం అని నినాదాలు చేయడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పు పట్టారు. విపక్షం నుంచి అగ్రనాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

దీనిపై సభలో గందరగోళం ఏర్పడడంతో స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. 12 గంటల తరువాత తిరిగి సభ సమావేశాలు ప్రారంభం కాగా, కాంగ్రెస్ ఎంపీలు వెల్‌లోకి దూసుకుపోయి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్న బీజేపీ సభ్యుడు దిలీప్ సైకియా పార్లమెంటరీ పేపర్లను అనుమతించారు. జీరో అవర్ తరువాత కాంగ్రెస్ సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. అయినా సభ్యులు శాంతించకపోవడంతో సైకియా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఉదయం 11గంటలకు మొదట సభ సమావేశమైనప్పుడు ఇటీవలనే దివంగతులైన ముగ్గురు మాజీ ఎంపీలకు స్పీకర్ ఓం బిర్లా నివాళి అర్పించారు. 

పహల్గాం ఉగ్రదాడి కేసులో ఎన్‌ఐఎ ఛార్జిషీట్

జమ్ము : పహల్గాం ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) సోమవారం స్పెషల్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. 1597 పేజీల ఈ ఛార్జిషీట్‌లో ఆరుగురు నిందితులతోపాటు పాకిస్థాన్ ఆశ్రయంగా ఉన్న రెండు ఉగ్రవాద సంస్థలను పేర్కొంది. పాకిస్థాన్‌కు చెందిన హఫీజ్ సయీద్ నేతృత్వం లోని లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) , దాని అనుబంధ సంస్థ ‘హబీబుల్లా మాలిక్ ఆధ్వర్యంలోని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)ఈ దాడికి కుట్రపన్ని అమలు చేసినట్టు తన ఛార్జిషీట్‌లో ఎన్‌ఐఏ పేర్కొంది. పాక్‌కు చెందిన సాజిద్ జాట్ అనే హ్యాండ్లర్ పేరును కూడా చేర్చింది.

ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు , ఫైజల్ జాట్ ఎలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ ఎలియాస్ జిబ్రాన్, హమ్జా అఫ్గానీలు ఆపరేషన్ మహాదేవ్‌లో హతమైనట్టు తెలియజేసింది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పర్వైజ్ అహ్మద్ , బషీర్ అహ్మద్ జోధర్‌ల పేర్లను పొందుపర్చింది. దాదాపు ఎనిమిది నెలల పాటు సమగ్ర శాస్త్రీయ దర్యాప్తు నిర్వహించిన ఎన్‌ఐఎ, ఈ కేసులో పాకిస్థాన్ ప్రమేయం ఉన్నట్టు గుర్తించింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ పహల్గాం లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయ వద్ద ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఎందుకీ మేలి ముసుగు..పర్వీన్?: హిజాబ్ తీసేసిన బీహార్ సిఎం

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం వివాదాస్పద రీతిలో వ్యవహరించారు. అధికారిక కార్యక్రమంలో ఓ మహిళా ఆయుష్ డాక్టర్ మేలిముసుగు (హిజాబ్) తొలిగించి చూశారు. సంబంధిత డాక్టర్లకు నియామక పత్రాలను అందించేందుకు ఏర్పాటు అయిన సభలో చోటు చేసుకున్న ఈ ఘటన సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తింది. దీనితో సిఎం తీరుపై విమర్శలు జోరందుకున్నాయి. ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ ముఖ్యమంత్రి వైఖరి జుగుప్సాకరంగా ఉందని విమర్శించారు. ఆయన ఫక్కా సంఘీగా మారారని, ఇప్పుడు జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండ్ చేసింది. ఇటీవలి కాలంలో ఆయుషు డాక్టర్లుగా కొందరిని ఎంపిక చేశారు. మహిళా డాక్టర్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు.

పత్రాలు అందిస్తున్న దశలో తన ఎదుటికి హిజాబ్‌తో వచ్చిన నుస్రత్ పర్వీన్ ముసుగును సిఎం తొలిగించారు. ముందు ముఖం ముసుగు తీయమ్మా అంటూనే తానే ఈ పనిచేశారు. వెంటనే ఇది కెమెరాల క్లిక్‌లతో వీడియోగా మారింది. సిఎం చేసిన పనికి నుస్రత్ కంగుతింది. అక్కడున్న వారు నవ్వుతూ ఉండటం కన్పించింది. ఈ వీడియోను రాష్ట్ర ఆర్జేడీ నేతలు సామాజిక మాధ్యమాలలో పొందుపర్చారు. నితీష్‌కు ఏమైంది? ఆయన మానసిక స్థితి పూర్తిగా దిగజారిందా? చిత్తచాంచల్యం ఏర్పడిందా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ సగం సగంగా అనుకుంటూ వస్తే ఇప్పుడు సిఎం నితీశ్ నూటికి నూరుపాళ్లు సంఘీ అయ్యారని విమర్శించారు.

సిఎం తీరు బాగాలేదని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఓ ముస్లిం మహిళను అవమానించిన సిఎం రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేసింది. సిఎం స్థాయి వ్యక్తి ఈ విధంగా చేస్తే, మహిళను గేలిచేస్తే ఇక రాష్ట్రంలో వారికి భద్రతా ఉంటుందా? అని పార్టీ నిలదీసింది. కష్టపడి చదివి డాక్టరు అయిన ముస్లిం మహిళ పట్ల ముఖ్యమంత్రి ఇంత దిగజారుడుగా వ్యవహరించడం సిగ్గుచేటు అని పార్టీ పేర్కొంది. ఏకంగా సిఎం ఓ సభలో ముస్లిం హిజాబ్‌ను తీసివేస్తే సామాజికంగా దీని సంకేతాలు ఏ విధంగా వెలువడుతాయని పార్టీ వర్గాలు ప్రశ్నించాయి. ఇది మరీ మితిమీరిన దుష్ప్రవర్తన, సిగ్గుచేటు వ్యవహారం , క్షమించరానిదని స్పందించారు. జరిగిన ఘటనపై అధికార వర్గాల నుంచి కానీ సిఎం నుంచి కానీ ఎన్‌డిఎ వర్గాల నుంచి కానీ ఎటువంటి స్పందనా వెలువడలేదు. 

ఫిరాయింపే అసలు సిసలైన ఓటుచోరీ: బిఆర్ఎస్ ఎంపి

చట్టంలో సంస్కరణతోనే ఆటకట్టు

రాజ్యసభలోలో బిఆర్‌ఎస్ ఎంపి సురేష్ రెడ్డి

తమ పార్టీకి కల్గిన నష్టంపై ఎంపి సురేష్ రెడ్డి ప్రస్తావన

చిన్న రాష్టాలకు శాపంగా పార్టీల మార్పిడి

న్యూఢిల్లీ: ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత పదును పెట్టాలి, పూర్తి స్థాయిలో సంస్కరించాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రజాతీర్పును గౌరవించేలా చూడాల్సి ఉందని పిలుపు నిచ్చారు. సోమవారం ఈ అంశంపై ఎగువ సభలో చర్చలో బిఆర్‌ఎస్‌కు చెందిన కెఆర్ సురేష్ రెడ్డి, సిపిఎం సభ్యులు జాన్ బ్రిట్టాస్ మాట్లాడారు. ఫిరాయింపులు యద్ఛేచ్ఛగా సాగడం ఎన్నికల ప్రక్రియలోని స్వచ్ఛతకు భంగకరం అని బిఆర్‌ఎస్ ఎంపి సురేష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల వాగ్దానాలకు కట్టుబడి ఉండకపోవడం నజానికి ఓటర్ల కంట్లో దుమ్ము కొట్టడమే అవుతుందని విమర్శించారు. ఫిరాయింపుల చట్టం సరిగ్గా లేకపోవడంతో కొందరు ప్రజా ప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్పందించారు. రెండుసార్లు రాజ్యాంగ సవరణలు జరిగినా ఇప్పటికీ ఫిరాయింపులు సాగుతూనే ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద సవాలు అవుతుందని సురేష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటింగ్ ప్రక్రియ కాగానే ఓటర్ల బాధ్యత తీరిపోలేదని, వారు ప్రజా ప్రతినిధులను నిలదీసే విధంగా చట్టాలు ఉండాలని తెలిపారు.

అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఎన్నికలు ముగియగానే అసలు కథ, నాటకాలు ఆరంభం అవుతాయని వ్యాఖ్యానించారు. చిన్న రాష్ట్రాలలో సాగుతోన్న పార్టీ ఫిరాయింపులు పలు అనర్థాలకు దారితీస్తున్నాయని అన్నారు. తెలంగాణలో తమ పార్టీ బిఆర్‌ఎస్‌కు ఈ ఫిరాయింపులతో జరిగిన నష్టాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. వెంటనే ఫిరాయింపుల చట్టంలో సమగ్రమైన సంస్కరణలను తమ పార్టీ డిమాండ్ చేస్తోందని తెలిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో చట్టసభలలో సమగ్ర రీతిలో వ్యవహరించే సాధికారిక కమిటీ ఎందుకు లేదని ప్రశ్నించారు. ఈ లోపంతోనే ఇప్పుడు న్యాయస్థానాలు ఈ విషయంలో స్పందించాల్సి వస్తోందని చెప్పారు.

ఫిరాయింపుల నిరోధానికి ఎప్పటికప్పుడు ఎందుకు స్పందించలేకపోతున్నామని ప్రశ్నించారు. ఇప్పటికే కోర్టులపై ఎంతో భారం ఉంది. చట్టసభల పనిని కోర్టులకు అప్పగించాల్సి వస్తోందని తెలిపారు. పార్లమెంటరీ పరిధిలోకి వచ్చే విషయాన్ని మనంతట మనమే తీసుకువెళ్లి సుప్రీంకోర్టు లేదా ఇతర న్యాయస్థానాల చేతిలో పెడుతున్నామని అన్నారు. ఓ పార్టీ టికెటుపై గెలిచి తరువాత ఇంకో పార్టీలోకి మారిన వారికి ప్రజల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి ఉంటుందని ప్రశ్నించారు. ఒక పార్టీ తరఫున ఎన్నికల వాగ్దానాలకు దిగిన వారు వేరే పార్టీలోకి వెళ్లిన తరువాత ఇక ప్రజలకు ఏ కోణంలో న్యాయం చేస్తారని నిలదీశారు. నిజానికి ఓటు చోరీ అనేది వేరే లేదు. ఎన్నికల హామీలను గాలికి వదిలిపెట్టడం, ఫిరాయింపులకు దిగడమే బడా ఓటుచోరీ అని విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టంతో చిల్లర ఫిరాయింపులు ఆగాయి కానీ హోల్‌సేల్‌గా , మూకుమ్మడిగా పార్టీలు మారడం ఎక్కువ అయిందని సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్ తెలిపారు.

కట్టేసి ఉన్న దూడపై చిరుత దాడి

కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, ఎర్రపహడ్ గ్రామంలో గండి మీది వ్యవసాయ భూమి ప్రాంతంలో ఒక రైతుకు చెందిన ఆవుదూడపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. రైతు భూంపల్లి సంగయ్య ఆదివారం తన దూడను వ్యవసాయ భూమి క్షేత్రంలో ప్రతిరోజు మాదిరిగా కట్టేసి ఇంటికి వచ్చారు. సోమవారం ఉదయం చూడగా పులి దాడి చేసి చంపేసినట్టు ఆనవాళ్లు ఏర్పడ్డాయని గుర్తించాడు. లేగ దూడ చనిపోవడంతో తనకు తీవ్ర నష్టమని వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పులి సంచారం వల్ల జంతువులకే కాకుండా మనుషులకు కూడా ప్రాణాపాయం ఉందని, ఫారెస్ట్ అధికారులు తగిన చర్యలు తీసుకొని సంరక్షణ చర్యలు తీసుకోవాలని కోరాడు. 

గాంధీజీ పేరునే తొలగిస్తారా?.. ఉపాధి హామీ పథకా మోడీ సర్కార్ కుట్ర

జాతిపితకు మీరిచ్చే గౌరవం ఇదేనా?

ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసేందుకు కుట్ర

పనిదినాలు, కూలీ పెంచమని సిఫారసు చేస్తే రద్దుకే మొగ్గు చూపుతారా?

వికసిత్ భారత్ పేరిట ఆర్భాటం

లోక్‌సభలో విపక్షాల ధ్వజం

న్యూఢిల్లీ : పేరు మార్పిడి వ్యవహారం ప్రభుత్వానికి ఇరకాట పరిస్థితి తెచ్చిపెట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకానికి ఇప్పటివరకూ ఉన్న మహాత్మా గాంధీ పేరును ఎందుకు తీసివేశారని సోమవారం ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. గ్రామీణ స్థాయిలో పేద బడుగు వర్గాల కూలీలకు రోజువారి ఉపాధి హామీ కల్పించేందుకు మహాత్మా గాంధీ పేరిట ఉపాధి పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఇజి) అమలులో ఉంది. అయితే కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన బిల్లు ద్వారా గాంధీజీ పేరును తొలిగించింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవిక మిషన్ (గ్రామీణ్) (విబి జి రామ్ జి) పేరిట కొత్త బిల్లు తీసుకురావాలని నిర్ణయించడం విపక్షాల వ్యతిరేకతకు కారణణమైంది. పథకం పేరులోంచి గాంధీజీ పేరు తొలగించడం ఎందుకు జరిగింది? ఇది జాతిపితను అవమానించడం, ఆయన జ్ఞాపకాలను చెరిపివేయడం కిందికి రాదా? అని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కొత్త బిల్లును ప్రభుత్వం ‘విబి జి రామ్ జి బిల్లు2025’ గా లోక్‌సభలో అనుబంధ పద్దుల జాబితాలో సభ ముందుకు తీసుకువచ్చింది.

గ్రామీణాభివృద్ధి , పంచాయతీరాజ్ పార్లమెంటరీ స్థాయి సంఘం అధ్యక్షులుగా ఉన్న కాంగ్రెస్ ఎంపి సప్తగిరి ఉలాకా ఈ విషయంపై నిరసన వ్యక్తం చేశారు. తమ ప్యానల్ పలుసార్లు ఈ పథకం పరిధిలో పనిదినాలు, సంబంధిత వేతనాల పెంపుదల గురించి ప్రభుత్వానికి పలుసార్లు సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం నీరుగారిందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ తరచూ ఈ పథకం పనికిరానిదని, కేవలం గుంతలు తీయడానికి పనికివస్తుందని విమర్శించారని తెలిపారు. మొత్తం మీద ఈ పథకం ఎత్తివేతకు ఆయన ఆలోచించారని ఉలాకా ఆరోపించారు. బాపూ , జాతిపిత పేరు అంటే వారికి ఎందుకు ఇంత మంట అని నిలదీశారు. పథకం కాంగ్రెస్ హయాంది కాబట్టి దీనిని మొత్తానికే చెత్తబుట్ట దాఖలు చేయాలని కేంద్రం ఆలోచిస్తోందని విమర్శించారు. ప్యానెల్ సారధిగా తాను పలు సిఫార్సులు చేశానని, లోపాలు, మంచిచెడులు ప్రస్తావించానని గుర్తు చేశారు. పనిదినాలను కనీసం 150 రోజులకు పెంచాలని, జీవన వ్యయం పెరుగుతున్న దశలో రోజు వారి కూలీ స్థాయిని పెంచాలని కోరానని తెలిపారు. పలు రాష్ట్రాలలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పైగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఈ పథకం పరిదిలో నిధులు అందడం లేదు. ఇవన్నీ పక్కకు పెడితే ఇంతకూ గాంధీజి ఏం పాపం చేశారని ఆయన పేరు తీసేశారు? అని ప్రశ్నించారు.

పథకం పనితీరు మారాలి పేరు మారిస్తే సరా?: ప్రియాంక

ఈ పథకం పేరు మార్పు ఎందుకు జరిగిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రభుత్వాన్ని నిలదీశారు. పథకం పేరు మారిస్తే సరిపోతుందా? కార్యాలయాల్లో మార్పు తీసుకురావల్సి ఉందనారు. పథకం అసలు పేరు మారిస్తే ఒరిగేదేముంది? ఎందుకు ఇది చేశారని అడిగారు. గాంధీజి దేశానికి అత్యున్నత నేత, మహనీయుడి పేరు లేకుండా ఎందుకు చేశారనేది తెలియడం లేదని పార్లమెంట్ భవనం ఆవరణలో విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. గాంధీ హంతకులను పొగిడిన వారికి ఆయన పేరు లేకుండా చేయడం పెద్ద విషయం కాదని టిఎంసి ఎంపి డెరెక్ ఒ బ్రెయిన్ స్పందించారు. మహాత్మా గాంధీని ఇప్పుడు ప్రభుత్వం పనిగట్టుకుని అవమానించిందని అన్నారు. మొత్తానికి పథకం లేకుండా చేశారనే నిజాన్ని దాచిపెట్టేందుకే పేరు మార్పు వ్యవహారంతో ముందుకు వచ్చారని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ విమర్శించారు. పథకం దెబ్బతినడానికి కారణం రాష్ట్రాలే అని నిందలకు దిగుతారని, పైగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు నిధులు కోత పెడుతారని అన్నారు. పైగా పలు సాంకేతిక కారణాలు చూపి పని చేసిన కూలీలకు కూడా వేతనాలు రాకుండా చేశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు పార్లమెంట్ వెలుపల లోపలా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. లేబర్ కోడ్స్ పేరిట నిరంకుశ చట్టాలను తీసుకువచ్చారు. దీనితో కూలీల చేతికి దక్కాల్సిన పని , నోటికి చేరాల్సిన తిండి లేకుండా పోతోందని విమర్శించారు.

ఇళయరాజా సంగీతానికి 50 ఏళ్లు

 ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ జర్నీకి వచ్చే ఏడాది జనవరిలో 50 ఏళ్లు నిండనున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో ప్రత్యేక సంగీత కచేరి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో అక్షయపాత్ర ఫౌండేషన్ కూడా సిల్వర్ జూబ్లీ ఏడాదిలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఉమ్మడిగా వేడుకలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. జనవరి 10న బెంగళూరు మదవరలోని నైస్ మైదానంలో ‘ఇళయరాజా 50: ఎ లెజెండరీ మ్యూజికల్ జర్నీ’ పేరిట వేడుకలు నిర్వహించ తలపెట్టారు. పాఠశాల చిన్నారులకు మధ్యాహ్నం భోజనం, సంగీతంపై అవగాహన తదితర అంశాల మేళవింపుగా ‘మ్యూజిక్ ఫర్ మీల్స్’కు అక్షయ పాత్ర ఫౌండేషన్ చొరవ తీసుకుంటోంది. వేడుకల నిర్వహణకు అక్షయ పాత్ర ఫౌండేషన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందన్నారు. ఒక మంచి పని కోసం ఫౌండేషన్ చేసిన ప్రతిపాదన తనకు నచ్చిందని, వెంటనే మరో ఆలోచన లేకుండా ఒప్పకున్నట్లు ఇళయరాజా మీడియాతో తెలిపారు. గత ఐదు దశాబ్దాలుగా సంగీతం ప్రపంచం తనకు అన్నీ ఇచ్చిందని, ఇప్పుడు తిరిగి సమాజానికి ఇచ్చేందుకు తనకు ఈ సంగీత విభావరి మంచి అవకాశం అని పేర్కొన్నారు.

హెచ్ బీ, హెచ్4 వీసాదారులకు కొత్త చిక్కులు

వాషింగ్టన్: అమెరికాలో నివసిస్తున్న హెచ్1బీ, హెచ్4 వీసాదారులకు అమెరికన్ కాన్సులేట్ల నుంచి ‘ప్రుడెన్షియల్ రివోక్ట్’ ఈమెయిల్స్ వస్తున్నాయి. వీటివల్ల ఇప్పటికే అమెరికాలో ఉంటున్న ఈ వీసా హోల్డర్లకు ఇబ్బంది ఉండదు. ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమన్ ఇచ్చిన పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారంలా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల దృష్టిలో గతంలో పడినవారికి ఇటువంటి ఈమెయిల్స్ వస్తున్నాయి. నేర నిర్ధారణ కానప్పటికీ వీటిని పంపిస్తున్నారు. చాలా సంఘటనల గురించి ఇంతకు ముందు వీసా స్టాంప్సులోనే వెల్లడించి, క్లియర్ చేసినప్పటికీ, ఈ నోటీసులు వస్తున్నాయి.

హెచ్1బీ, హెచ్ 4 వీసాలను తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ, అమెరికాలో చట్టబద్ధంగా నివసించడంపై ఎటువంటి ప్రభావం ఉండదు. వీసాదారుల చట్టబద్ధ నివాస అర్హతలో ఏదైనా సమస్య ఉందని ప్రభుత్వం అనుమానించిన సమయంలో విదేశాంగ శాఖ వివేకవంతంగా వీసా రద్దుపై నిర్ణయం తీసుకుంటుంది. దీన్నే ఫ్రుడెన్షియల్ వీసా రివోకేషన్‌గా పిలుస్తారు. అయితే ఇలా తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ వీసాదారులు తమ గడువు పూర్తయ్యేవరకు అమెరికాలో నివాసం కొనసాగించవచ్చు. అయితే ఒకసారి అమెరికా నుంచి బయటకు వెళ్తే వీసా గడువు ఉన్నప్పటికీ, మళ్లీ అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. తాత్కాలిక రద్దు సమయంలో వీసాల స్టాంప్ చెల్లుబాటు కాదు. 

హిమాలయాల్లో అణు నిఘా పరికరం..బిజెపి ఎంపి సంచలన ఆరోపణలు

న్యూఢిల్లీ: 1960 ప్రాంతంలో హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణుశక్తితో పనిచేసే నిఘా పరికరాన్ని అమర్చడానికి నాటి ప్రధానులు, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అమెరికాకు అనుమతి కల్పించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు సోమవారం ఎక్స్‌వేదికగా పోస్టు పెట్టారు. చైనా కార్యకలాపాలను పర్యవేక్షించడానికే ఇదంతా దశల వారీగా జరిగిందని వివరించారు. మొదట జవహర్‌లాల్ నెహ్రూ కాలంలో 1964లో, తరువాత ఇందిరాగాంధీ కాలంలో 1967,1969లో జరిగిందన్నారు. అప్పటి అమెరికా ప్రభుత్వం తరువాత దీన్ని ఉపసంహరించుకోవడంతో ఆ ప్రమాదకరమైన పరికరాన్ని హిమాలయాల్లోనే విడిచిపెట్టేశారని పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు గంగానది ఒడ్డున నివసిస్తోన్న ప్రజల్లో క్యాన్సర్ కేసులు పెరగడానికి, హిమానీ నదాలు కరిగిపోతుండడానికి, క్లౌడ్‌బరస్ట్, ఇళ్లల్లో పగుళ్లకు ఇదే కారణమా ? అని ప్రశ్నించారు. 1978 లో లోక్‌సభలో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ఈ విషయాన్ని అంగీకరించారని, ఇటీవలనే న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఈ కథనాన్ని ప్రచురించిందని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం ఈ ఆపరేషన్ కొనసాగడమే ఉత్తరభారతంలో ప్రకృతి వైపరీత్యాలకు కారణమని ఆరోపించారు. పరికరం నుంచి వెలువడే రేడియో ధార్మికత గురించి అమెరికా చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారని, దర్యాప్తు జరిపి, బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని కోరారని ధుబే తన పోస్టులో పేర్కొన్నారు.