elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahiscasibomcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişhilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasinoyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

tlcasino

kavbet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

efesbet

efesbet

jojobet

teosbet

jojobet 1120

kingroyal

parobet

betplay

istanbul escort

matbet

izmir escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

Pusulabet

Pusulabet Giriş

casinowon

Jojobet

betcio

padişahbet

deneme bonusu

galabet

vegabet

ultrabet

grandpashabet

meritking

meritking

grandpashabet

kingroyal

madridbet

pusulabet

sekabet

imajbet

matbet

kingroyal

xnxx

porn

meritking

kralbet

meritking

madridbet

dinamobet

betebet

meritking

otobet

betpas

milosbet

kingroyal

jojobet

vaycasino

madridbet

meritking

meritking

meritking giriş

meritking güncel

meritking

madridbet

meritking

ఆఖరిపోరుకు అస్త్రశస్త్రాలు

మనతెలంగాణ/హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. గ్రామాల్లో ఎంఎల్‌ఎ ఎన్నికల కన్నా గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటేనే నువ్వానేనా అన్నట్లు పోరు సాగుతోంది. ఎందుకంటే గ్రామాల్లో పట్టు నిలుపుకుంటే పార్టీలకు రా ష్ట్రంలో సులువుగా అధికారం దక్కుతుందని నా యకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గ్రా మాల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన మంత్రులు, ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌ఎలు, పార్టీల ముఖ్య నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో 8,566 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యంతో ముం దంజలో నిలిచింది.- మొత్తం 5,275 సర్పంచ్ స్థానాలు (61.58 శాతం) కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అలాగే బిఆర్‌ఎస్ రెండో స్థానంలో 2,330 స్థానాలు (27.20 శాతం) సాధించి పల్లె పోరులో పట్టు నిలుపుకుంది. బిజెపి పార్టీ మూడో స్థానంలో- 453 సీట్లు (5.29 శాతం) గెలుచుకోగా, స్వతంత్రులు/ఇతరులు 483 సీట్లు (5.64 శాతం) పొందారు.

పట్టు నిలబెట్టుకునేలా వ్యూహాలు’తొలి విడత, రెండో విడత పల్లె పోరులో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సంక్షేమం, అభివృద్ధి ప్రచారాస్త్రాలు చేసుకొని ఓటర్లను ఆకట్టుకున్నారు. తమ ప్రభుత్వం మరో మూడేళ్లు అధికారంలో ఉంటుందని పల్లెలను ప్రగతి రథంలో నిలుపుతామని హామీలు ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు చేరేలా కృషి చేస్తామని చెప్పారు. దీంతో అక్కడ పల్లెల్లో కాంగ్రెస్ రెండు విడతల్లో విజయకేతనం ఎగురేసింది. బిఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు గత పదేళ్లలో ప్రభుత్వం అందించిన పథకాలు వివరిస్తూ రాబోయేది మళ్లీ బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ఓటర్లకు ఆకట్టుకున్నారు. తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందేలా తాము చొరవ తీసుకుంటామని ప్రచారం చేసున్నారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉందని, సంక్షేమ పథకాలకు ఎలాంటి ఢోకా ఉండదని బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఓటర్లను వివరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలంటే తమను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో బిజెపి అధికారంలోకి వస్తుందని ప్రచారం చేసుకుని ఓటర్లను ఆకట్టుకున్నారు. రెండు విడతల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మూడు ప్రధాన పార్టీలు మూడో విడతల్లో సత్తా చాటేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రెండు విడతల్లో ఏమైనా లోపాలు ఉంటే సరిచేసుకుని మూడో విడతలో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుపొందేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

గుర్తులు గుర్తుండిపోయేలా ఏర్పాట్లు

పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులకు గుర్తులు ఓటర్లకు గుర్తుండిపోయలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తమ గుర్తులను ఓటర్లు మరిచిపోకుండా ఉండేలా వీడియోలు, ఫొటోలు రూపొందించడంతో పాటు ఆయా గుర్తులను ఇంటింటికీ చూపిస్తూ ప్రచారం నిర్వహించడంతో పాటు వాట్సాప్, ఫేస్‌బుక్ సహా ఇతర సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. తొలి, రెండో విడత పోలింగ్ జరిగిన గ్రామాల్లో పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత కొత్తగా ప్రచారం నిర్వహించారు. అభ్యర్థుల తరఫున ఆయా నియోజకవర్గ ఎంఎల్‌ఎలు, మాజీ ఎంఎల్‌ఎలు, పార్టీల అగ్రనేతలు ప్రచార బరిలోకి దిగారు. గ్రామాలలోని సామాజిక వర్గాల వారీగా పోటాపోటీ సమావేశాలు నిర్వహించి ఓట్లు గంపగుత్తగా సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హామీలు గుప్పించడంతో పాటు ఆయా కుల సంఘాలు,యువజన సంఘాలు, మహిళా సంఘాలు కోరిన డబ్బులు, బహుమతులు అందిస్తున్నారు. కొందరు ముందుగానే కొంత మొత్తం ఇచ్చి గెలిచిన తరువాత మిగతాది ఇస్తామని చెబుతుంటే మరికొందరు మొత్తం డబ్బు ఇచ్చేస్తూ ఓటర్లు కోరిన పనులు సర్పంచ్ కాగానే చేస్తామని మాటిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి గ్రామంలో ఉన్న ఓట్ల సంఖ్య ఆధారంగా కుల, యువజన, మహిళా సంఘాలకు కోరినంత నజరానాలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమకు ఓట్లు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని వాగ్దానాలు చేస్తున్నారు. గ్రామంలోని సిసి రోడ్ల నిర్మాణాలు, బోరుబావుల తవ్వకం, తాగునీటి శుద్ధి కేంద్రం, గ్రంథాలయం, క్రీడా వసతులు, పాఠశాల భవనాల నిర్మాణం, సిసి కెమెరాల ఏర్పాటు లాంటి అవసరాలను గెలిచిన వెంటనే నెరవేరుస్తామని అభ్యర్థులు చెబుతున్నారు. దీంతో పాటు గత సర్పంచ్‌ల వైఫల్యాలు, ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూపుతూ ఈ ఎన్నికల్లో తమనే గెలిపించమని వేడుకుంటున్నారు.

ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారం

రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం సోమవారం(డిసెంబర్ 15) సాయంత్రం 5 గంటలకు ముగిసింది.ప్రచారం ముగిసిన తర్వాత బహిరంగ సమావేశాలు, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియోలలో ప్రచారం నిర్వహించడం పూర్తిగా నిషేధం అని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఇసి) ఇదివరకే మార్గదర్శకాలు జారీ చేసింది. పోలింగ్‌కు 44 గంటల ముందు ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం నిర్వహించకుండా ఎన్నికలు జరిగే ఆంక్షలు విధించింది. మూడో విడతలో 4,157 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాలకు, 36,434 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించారు. అందులో 394 సర్పంచి స్థానాలు ఏకగ్రీవం కాగా, అత్యధికంగా నల్గొండలో 42, సంగారెడ్డిలో 27, కామారెడ్డి జిల్లాలో 26 గ్రామ పంచాతీయల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా 7,916 స్థానాలు ఏకగ్రీవంగా అయ్యాయి. సర్పంచ్ స్థానాలకు మొత్తం 12,640 మంది అభ్యర్థులు పోటీలు నిలువగా, వార్డు స్థానాలకు 75,283 మంది బరిలో ఉన్నారు. ఈ నెల 17వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు మూడో విడత పోలింగ్ జరగనుంది. అదేరోజు ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచి ఎన్నిక ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫలితాలు వెలువడనున్నాయి. పోలింగ్ జరిగే ప్రాంతాలలో సోమవారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూసివేయగా, తిరిగి 17న సాయంత్రం తెరుచుకోనున్నాయి.

ఉపాధి హామీ నుంచి గాంధీ ఔట్

న్యూఢిల్లీ: గ్రామీణుల కోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే అమలులో ఉన్న మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం(ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) రద్దుకు కేంద్రం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. దాని స్థానంలో కొత్త చట్టం తీసుకు వచ్చే దిశగా చర్యలు ముమ్మరం చేసింది. సోమవారంనాడు లోక్‌సభలో మూడు కీలక బిల్లులతో పాటు ఉపాధి హామీ స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవక్ మిషన్(గ్రామీణ్)(విబిజి ఆర్‌ఎఎం జి)2025 పేరిట కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనప్పటికీ విపక్షాల తీవ్ర వ్యతిరేకత నడుమ వెనక్కి తగ్గింది. అయితే లోక్‌సభ సభ్యులకు నూతన బిల్లు ప్రతులను అందజేసినట్లు సమాచారం. ఈ శీతాకాల సమావేశాల్లోనే లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టి స్థాయి సంఘానికి పంపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. నూతన బిల్లు ప్రకారం రాష్ట్రాల ప్రభుత్వాలు పథకం అమలులో అత్యధిక భారాన్ని మోయాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచనున్నారు. వికసిత్ భారత్2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ్ బిల్లుకు రూపకల్పన చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల వేతనంతో కూడిన ఉపాధితో పాటు సంపన్న, సుస్థిర భారత్‌కు దారులు వేసేలా కొత్త చట్టంలో లక్ష్యాలు నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపూ గ్రామీణ్ రోజ్‌గార్ యోజనగా కేంద్రం పేరు మార్చింది. 

విస్తరణపై కసరత్తు?

మన తెలంగాణ/హైదరాబాద్; ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం హస్తినలో విశ్రాంతి తీసుకున్నారు. అధికార, అనధికార (పార్టీ) కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఢిల్లీలో ఏఐసిసి అధ్వర్యంలో ఆదివారం జరిగిన ఓట్ చోర్ గద్దీ చోడ్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే సోమవారం హైదరాబాద్‌కు చేరుకుని, రవీంద్ర భారతి ఆవరణలో ప్రముఖ గాయకుడు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. కాగా, ఆయన సోమవారం ఎవరికీ అప్పాయింట్‌మెంట్స్ ఇవ్వకుండా గడిపారు. శనివారం ఆయన ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీతో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లో పాల్గొన్నారు. మ్యాచ్‌లో పాల్గొనేందుకు ప్రాక్టీస్ చేసి అలసటగా ఉన్నందున విశ్రాంతి తీసుకున్నారని సన్నిహితులు చెబుతున్నా, మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై మంతనాలు జరపడంలో బిజీగా గడిపారని పార్టీ నాయకుల ద్వారా సమాచారం. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్‌తో కూడా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు 

ప్రముఖ క్రికెటర్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ముగ్గురు కొత్త వారికి అవకాశం లభిస్తుందని అప్పుడు ప్రచారం జరిగింది. కాగా ఇప్పుడు జరగబోయే పునర్ వ్యవస్థీకరణలో ఇరువురికి ఉద్వాసన ఉంటుందన్న ప్రచారాన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం తనను కలిసిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. అధిష్టానం అనుమతితో పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే ఉండే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. తనకు మంత్రివర్గంలో చేరాలన్న ఆసక్తి లేదని, తాను పిసిసి అధ్యక్ష పదవితో సంతృప్తిగా ఉన్నానని ఆయన మీడియా ప్రతినిధులతో తెలిపారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

సామాజిక తిరుగుబాటు

మన తెలంగాణ / హైదరాబాద్/ఖమం బ్యూరో: దేశంలో రిజర్వేషన్‌లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసి జనాభా దమాష ప్రకారం బిసి రిజర్వేషన్లు పెంచాలని లేనిపక్షంలో సామాజిక తిరుగుబాటు తప్పదని అఖిలపక్ష పార్టీల నేతలు, బిసి సంఘాలు జెఎసి నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఇచ్చిన చలో ఢిల్లీ పిలుపుమేరకు సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బిసిల మహాధర్నా జరిగింది. ఈ మహా ధర్నాకు టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సిపిఐ జాతీయ నాయకుడు కె. నారాయణ, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ బిఆర్‌ఎస్ ఎంపి వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి,మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు, రాపోలు ఆనంద భాస్కర్, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కుంతియా, ఎపి బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు, మహారాష్ట్ర అధ్యక్షులు సచిన్ రాజోలుకర్ హాజరయ్యారు. బిసి రిజర్వేషన్ల పెంపు పై కాంగ్రెస్ వెనుకడుగు వేయదని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. స్థానిక పరిస్థితుల దృష్టా గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించామే తప్ప, బిసి రిజర్వేషన్ల ప్రక్రియ నుండి కాంగ్రెస్ పార్టీ వైదొలగలేదని ఆయన స్పష్టం చేశారు. ఢీల్లీలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే తో ఇప్పటికే చర్చించామని, అతి త్వరలోనే కేంద్రంపై పోరాడడానికి తమ రాజకీయ కార్యచరణ ప్రకటిస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

బిజెపి అడ్డుపడుతోంది : నారాయణ

బిసి రిజర్వేషన్లు అమలు కాకుండా బిజెపి అడుగడుగునా అడ్డుపడుతుందని సిపిఐ జాతీయ నాయకుడు డా. కె. నారాయణ అన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను తమ చేతిలో పెట్టుకుని బిసి రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు . తెలంగాణ నుండి ఎన్నికైన ఎనిమిది మంది బిజెపి ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దెబ్బకు దిగి వస్తుందని ఆయన అన్నారు.

కాంగ్రెస్ రాజకీయ డ్రామాలు : బిఆర్‌ఎస్ నేతలు

కామారెడ్డి డిక్లరేషన్ నుండి కాంగ్రెస్ పార్టీ రాజకీయ డ్రామాలు ఆడుతోందని బిఆర్‌ఎస్ నేతలు వి శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టినా, చట్టం చేసినా బిఆర్‌ఎస్ పార్టీ అండగా నిలబడిందని, కాని కాంగ్రెస్ చిత్తశుద్ధితో ప్రయత్నించకుండా వ్యహరిస్తుందని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వచ్చి ప్రధాని కలవాలని డిమాండ్ చేసినా కలవడం లేదని, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి నేతలు పార్లమెంటులో కనీసం మాట్లాడడం లేదని అన్నారు. అనేక బిల్లులను కాంగ్రెస్ బిజెపిలు కలిసి పార్లమెంటులో ఆమోదించుకున్న సందర్భాలు ఉన్నాయని, బిసి బిల్లు విషయంలో మాత్రం రొండు పార్టీలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని వారన్నారు. బిసి రిజర్వేషన్లపై రాజకీయ పార్టీల చిత్తశుద్ధి ఎండగట్టడానికి పార్లమెంటులో ప్రవేట్ బిల్లును ప్రవేశపెట్టామని, కాంగ్రెస్ బిజెపిలకు చిత్తశుద్ధి ఉంటే బిఆర్‌ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు మద్దతు తెలపాలని వారు డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే 2014 జూన్ 14వ తేదీన చట్టసభల్లో మహిళలు, ఒబిసిలకు 33 శాతం చొప్పున రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ కెసిఆర్ అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి సిఫార్సు చేయడాన్ని ఈ సందర్భంగా వద్దిరాజు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కెసిఆర్ నాయకత్వాన జరిగిన మహోద్యమం మాదిరిగానే బిసిల న్యాయమైన హక్కులు, రాజ్యాధికారంలో సముచితమైన వాటా కోసం తమ పార్టీ పోరాడుతుందన్నారు. కుల గణనలో బిసిల జనాభాను తక్కువ చేసి చూపడం, కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం, ఇతర 56 అంశాల గురించి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ తమ పార్టీ ఉద్యమించిందని అన్నారు. దీనిని మరింత ఉద్ధృతం చేయడంలో భాగంగానే కెసిఆర్ మార్గనిర్దేశనంలో పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టామని వివరించారు. కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు బిసి,

ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన 432 హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధినేత రాహూల్ గాంధీకి ఓట్ చోర్ అంశంపై ఉన్న ఆసక్తి బిసి రిజర్వేషన్లు పెంచే విషయంలో ఇసుమంత కూడా చూపకపోవడం శోచనీయమన్నారు. తమ పార్టీ ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు వారి అధినాయకత్వాలపై వత్తిడి పెంచి ఆమోదం పొందేలా చూడాలని కోరారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి మాట్లాడుతూ బిసి బిల్లు పై పార్లమెంట్లో కొట్లాడుతున్న బిజెపి స్పందించడం లేదని అన్నారు. మల్లు రవి మాట్లాడుతుండగా బిసి సంఘాల నేతలు అఖిలపక్షంతో సిఎం ఢిల్లీకి ఎందుకు రావడం లేదని పార్లమెంటులో రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ఉపన్యాసానికి అడ్డు తగిలారు.

మాజీ పార్లమెంట్ సభ్యులు వి హనుమంతరావు మాట్లాడుతూ బిసి ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నప్పటికీ బిసిలకు న్యాయం జరగకపోవడం దురదృష్టకరమన్నారు. పార్లమెంటులో బిసి రిజర్వేషన్లపై ప్రైవేటు బిల్లు పెట్టే లా రాహుల్ గాంధీ పై ఒత్తిడి తెస్తామన్నారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిసి రిజర్వేషన్ల ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉదృతం చేస్తున్నామన్నారు. అయినప్పటికీ బిజెపి కాంగ్రెస్ పార్టీలు స్పందించకుండా బిసిలకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇప్పటికీ రెండుసార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపటినా అఖిలపక్షంతో ఎoదుకు ప్రధాని కలవడం లేదని ప్రశ్నించారు. బిజెపి బీసీలకు బద్ద శత్రువుగా మారిందని, నాటి మండల్ నుండి నేటి బిసి రిజర్వేషన్ల వరకు బిసిలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బిసి రిజర్వేషన్లు అమలు చేయని బిజెపిని, ఒత్తిడి పెంచని కాంగ్రెస్ పార్టీ లను బిసిలు విశ్వసించరని వారికి తగిన బుద్ధి చెబుతామని జాజుల హెచ్చరించారు. ఈ మహా ధర్నాకు బిసి జెఎసి వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ సమన్వయం చేయగా బిసి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, మహిళా సంఘం అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్, పెరిక సురేష్, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, వీరస్వామి, పిట్ల శ్రీధర్, కౌల జగన్నాథం, నాగ మల్లేశ్వరరావు, నందగోపాల్, జాజుల లింగం గౌడ్, వేముల రామకృష్ణ, మడత వెంకట్ గౌడ్, గూడూరు భాస్కర్, స్వర్ణ, గౌతమి, ఉదయనేత, శివమ్మ, శివకుమార్, సుమన్ , బిక్షం గౌడ్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

నితీశ్‌కు ఏమైంది..?

పాట్నా ః బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం వివాదాస్పద రీతిలో వ్యవహరించారు. అధికారిక కార్యక్రమంలో ఓ మహిళా ఆయుష్ డాక్టర్ మేలిముసుగు (హిజాబ్) తొలిగించి చూశారు. సంబంధిత డాక్టర్లకు నియామక పత్రాలను అందించేందుకు ఏర్పాటు అయిన సభలో చోటు చేసుకున్న ఈ ఘటన సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తింది. దీనితో సిఎం తీరుపై విమర్శలు జోరందుకున్నాయి. ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ ముఖ్యమంత్రి వైఖరి జుగుప్సాకరంగా ఉందని విమర్శించారు. ఆయన ఫక్కా సంఘీగా మారారని, ఇప్పుడు జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండ్ చేసింది. ఇటీవలి కాలంలో ఆయుషు డాక్టర్లుగా కొందరిని ఎంపిక చేశారు. మహిళా డాక్టర్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు. పత్రాలు అందిస్తున్న దశలో తన ఎదుటికి హిజాబ్‌తో వచ్చిన నుస్రత్ పర్వీన్ ముసుగును సిఎం తొలిగించారు. ముందు ముఖం ముసుగు తీయమ్మా అంటూనే తానే ఈ పనిచేశారు. వెంటనే ఇది కెమెరాల క్లిక్‌లతో వీడియోగా మారింది. సిఎం చేసిన పనికి నుస్రత్ కంగుతింది. అక్కడున్న వారు నవ్వుతూ ఉండటం కన్పించింది.

ఈ వీడియోను రాష్ట్ర ఆర్జేడీ నేతలు సామాజిక మాధ్యమాలలో పొందుపర్చారు. నితీష్‌కు ఏమైంది? ఆయన మానసిక స్థితి పూర్తిగా దిగజారిందా? చిత్తచాంచల్యం ఏర్పడిందా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ సగం సగంగా అనుకుంటూ వస్తే ఇప్పుడు సిఎం నితీశ్ నూటికి నూరుపాళ్లు సంఘీ అయ్యారని విమర్శించారు. సిఎం తీరు బాగాలేదని పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఓ ముస్లిం మహిళను అవమానించిన సిఎం రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేసింది. సిఎం స్థాయి వ్యక్తి ఈ విధంగా చేస్తే, మహిళను గేలిచేస్తే ఇక రాష్ట్రంలో వారికి భద్రతా ఉంటుందా? అని పార్టీ నిలదీసింది. కష్టపడి చదివి డాక్టరు అయిన ముస్లిం మహిళ పట్ల ముఖ్యమంత్రి ఇంత దిగజారుడుగా వ్యవహరించడం సిగ్గుచేటు అని పార్టీ పేర్కొంది. ఏకంగా సిఎం ఓ సభలో ముస్లిం హిజాబ్‌ను తీసివేస్తే సామాజికంగా దీని సంకేతాలు ఏ విధంగా వెలువడుతాయని పార్టీ వర్గాలు ప్రశ్నించాయి. ఇది మరీ మితిమీరిన దుష్ప్రవర్తన, సిగ్గుచేటు వ్యవహారం , క్షమించరానిదని స్పందించారు. జరిగిన ఘటనపై అధికార వర్గాల నుంచి కానీ సిఎం నుంచి కానీ ఎన్‌డిఎ వర్గాల నుంచి కానీ ఎటువంటి స్పందనా వెలువడలేదు. 

మంగళవారం రాశి ఫలాలు (16-12-2025)

మేషం

శ్రమతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. బంధువర్గంతో చిన్న పాటి వివాదాలు తప్పవు. వ్యాపారాలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

వృషభం

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత లాభాసాటిగా సాగుతాయి. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది.

మిధునం

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి. చేతిలో డబ్బు నిలువ ఉండక నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి.

కర్కాటకం

వ్యాపార విస్తరణకు శ్రీకారం చుడతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. చేపట్టిన వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి.

సింహం

మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. సన్నిహితులతో వివాదాలు కొంత మానసికంగా కలచివేస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.

కన్య

వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సంతాన వివాహయత్నాలు సానుకూలమౌతాయి. ఇంటా బయట నూతన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.

తుల

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటాబయట మీ నిర్ణయాలు అందరు గౌరవిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

వృశ్చికం

భాగస్థులతో ఒప్పందాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపార ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

ధనస్సు

ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో ఇబ్బందులు తప్పవు. బంధువులతో మాటపట్టింపులుంటాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

మకరం

వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన వాహనయోగం ఉన్నది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది.

కుంభం

ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణాలు వాయిదా పడుతాయి. సోదరులతో కలహా సూచనలున్నవి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మీనం

ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలున్నవి. వ్యాపారాలు అంతంతా మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. స్థిరస్తి కొనుగోలులో ఆటంకాలు ఉంటాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

 

శ్రీవిష్ణు కొత్త మూవీ అనౌన్స్.. ఆసక్తికరంగా టైటిల్ టీజర్

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు ప్రస్తుతం కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో యూనిక్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా సుమంత్ నాయుడు జి నిర్మిస్తారు. హేమ, షాలిని ఈ చిత్రాన్ని సమర్పిస్తారు, సోమవారం సినిమా టీం ఒక యానిమేషన్ వీడియో ద్వారా సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు ‘విష్ణు విన్యాసం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ చిత్రంలో నయన సారిక కథానాయికగా నటిస్తుండగా, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఈ చిత్రాన్ని 2026 ఫిబ్రవరిలో థియేట్రికల్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ టైటిల్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు.

నల్లగా ఉందని భార్యను వదిలేసిన భర్త

తన భార్య నల్లగా ఉందని ఓ భార్యను ఆమెను పుట్టింటిలో వదిలేశాడో ప్రబుద్ధుడు. దీంతో ఆ భార్య బంధువులతో కలిసి ఏకంగా అత్తమామల ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. ఎపిలోని పల్నాడు జిల్లా పరిధిలోని వినుకొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. వినుకొండ మండలం నడిగడ్డకు చెందిన గోపి లక్ష్మికి కోటేశ్వరరావుతో ఈ ఏడాది జూన్‌లో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన రెండు నెలల నుంచి భర్త, అత్త శేషమ్మ, మామ వెంకటేశ్వర్లు వేధిస్తున్నారని బాధితురాలు చెబుతోంది. పెళ్లి సమయంలో తన తల్లిదండ్రులు రెండు ఎకరాల పొలం అమ్మి 20 లక్షలు డబ్బులు, 20 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చారని వెల్లడించింది. అదనపు కట్నం తెమ్మని అత్త మామలు వేధిస్తున్నారు. తిండి కూడా పెట్టకుండా కొట్టి పుట్టింటికి పంపారు. నల్లగా ఉన్నానని భర్త, అశుభాలు జరుగుతున్నాయని మామ, అత్త వేధింపులకు గురి చేస్తున్నారని బాధితు రాలు చెబుతోంది. తల్లి దండ్రులతో కలసి అత్తగారింటికి వెళ్ళగా మాపై దాడికి ప్రయత్నించి, ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారంటూ బాధితురాలు వాపోయింది.. తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో కోడలు గోపి లక్ష్మి అత్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది..

సీనియర్లు దేశవాళీ క్రికెట్‌లో ఆడాల్సిందే..

ముంబై: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. సౌతాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియాకు మూడు వారాల విశ్రాంతి లభించనున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో భారత జట్టుకు చెందినక్రికెటర్లు దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో తప్పక ఆడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. సీనియర్లు సయితం ఈ టోర్నీలో ఆడక తప్పదని స్పష్టం చేసింది.

డొమెస్టిక్ క్రికెట్‌ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే ప్రతి ఆటగాడు విజయ్ హజారే ట్రోఫీలో కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాల్సిందేనని బిసిసిఐ తేల్చి చెప్పింది. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదని పేర్కొంది.

జోర్డాన్ పర్యటనలో పిఎం మోడీ

15 JAGAN 03

అరబ్ రాజు అబ్దుల్లాతో మోడీ భేటీ …

జోర్డాన్ పర్యటనలో తొలిరోజు కీలక చర్చలు

అమ్మాన్ : అరబ్ ప్రముఖ దేశం జోర్డాన్‌లో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన సోమవారం ఆరంభమైంది. ఇక్కడి వచ్చిన రోజు రాత్రే ప్రధాని మోడీ జోర్డాన్ రాజు అబ్దుల్లా 2 బిన్ అల్ హుస్సేన్‌తో సమావేశం అయ్యారు . ముఖాముఖి తరువాత ప్రతినిధి బృందాలతో కలిసి రాజప్రాసదంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. రాజు ప్రత్యేక ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ జోర్డాన్‌కు రెండు రోజుల పర్యటనకు వచ్చారు. ఆయనకు రాజు సాదర స్వాగతం పలికారు. ఇక్కడి ప్రఖ్యాత చారిత్రక హుస్సేనియా ప్యాలెస్‌లోకి తోడ్కోని వెళ్లారు. . ఇరువురు నేతల నడుమ అనేక ద్వైపాక్షిక , ప్రాంతీయ ప్రాధాన్యతల విషయాలు ప్రస్తావనకు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం రెండోరోజు సుదీర్ఘ స్థాయిలో రాజు తో ప్రధాని మోడీ విస్తృత చర్చలు జరుగుతాయి. చిరకాల మిత్రబంధం ఉన్న జోర్డాన్‌తో మరింత సఖ్యత దిశలో అమ్మాన్‌కు చేరుకున్న ప్రధానికి జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ స్వాగతం పలికారు. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ తొలుత జోర్డాన్‌కు చేరారు.

మంగళవారం జరిగే సమావేశంలో దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు పలు కంపెనీల ఉన్నతాధికారులు , నిర్వాహకులు పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. భారత్ జోర్డాన్ దేశాల దౌత్య సంబంధాల వజ్రోత్సవాల నేపథ్యంలో ప్రధాని మోడీ జోర్డాన్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మంగళవారం జోర్డాన్‌లోని భారతీయ సంతతి వారితో ప్రత్యేకంగా ఇష్టాగోష్టికి దిగుతారు. చారిత్రక నగరం పెత్రాలో జరిగే ఈ సమావేశానికి కాబోయే రాజు కూడా వెళ్లుతారు.ఈ సుసంపన్న అరబ్ దేశంలో వైవిధ్యభరిత పలు భాషలు సంస్కృతులు మేళవించుకున్న 17500కు పైగా భారతీయ సంతతివారు చిరకాలంగా జీవిస్తున్నారు. భారతీయులు ఎక్కువగా జవుళి, నిర్మాణ , ఉత్పత్తి రంగాలలో పనిచేస్తున్నారు. భారత్ జోర్డాన్ మధ్య పటిష్ట ఆర్ధిక సంబంధాలు సాగుతున్నాయి. పైగా జోర్డాన్ నుంచి అత్యధిక కోటాలో భారత్‌క పాస్పేట్, పొటాష్ వంటి ఎరువులు అందుతాయి. జోర్డాన్ భారత్‌కు మూడవ అతి పెద్ద వాణిజ్య సంబంధాల దేశంగా ఉంది. ఇరుదేశాల వ్యాపార వాణిజ్య విలువ 2.8 బిలియన్ డాలర్ల వరకూ ఉంటుంది. నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ జోర్డాన్ నుంచి ముందు ఇతియోపియా, తరువాత ఒమన్‌లకు బయలుదేరి వెళ్లుతారు.