elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahiscasibomcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişhilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasinoyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

tlcasino

kavbet

piabellacasino giriş

kralbet

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

efesbet

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

teosbet

jojobet 1120

kingroyal

vdcasino

parobet

betplay

istanbul escort

vaycasino

matbet

izmir escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

Pusulabet

Pusulabet Giriş

casinowon

Jojobet

betcio

padişahbet

deneme bonusu

galabet

vegabet

ultrabet

grandpashabet

meritking

meritking

grandpashabet

kingroyal

kingroyal giriş

madridbet

meritking

pusulabet

meritking

sekabet

imajbet

matbet

kingroyal

xnxx

porn

meritking

kralbet

మూడో అంతస్తు నుంచి చిన్నారిని కిందకు పడేసిన కసాయి తల్లి

హైదరాబాద్: మల్కాజ్‌గిరి.. వసంతపురి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఏడు సంవత్సరాల చిన్నారి షారోని మేరిని ఆమె కన్నతల్లి మోనాలిసా మూడో అంతస్తు బిల్డింగ్ పైనుంచి కిందకు పడేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన చిన్నారిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై  స్థానికుల సమాచారం మేరకు మల్కాజ్‌గిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

స్థానిక సమస్యలపై కార్యకర్తలు పోరాటం చేయాలి: రామచందర్ రావు

హైదరాబాద్: పార్టీ నేతలు గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. వార్డుల పునర్విభజనను బిజెపి పూర్తిగా వ్యతిరేకిస్తోందని అన్నారు. జిహెచ్ ఎంసిలో విలీన ప్రాంతాల జిల్లా బిజెపి అధ్యక్షులు, బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. మున్సిపాలిటీల విలీనం, డివిజన్ల పెంపుపై సమావేశంలోచర్చ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..స్థానిక సమస్యలపై కార్యకర్తలు పోరాటం చేయాలని, మనం రాజకీయ వర్కర్స్ అనేది గుర్తించి పనిచేయాలని సూచించారు. బిజెపి మేయర్ పదవిని తప్పని సరిగా గెలవాలని రామచందర్ రావు పేర్కొన్నారు. 

‘ఒజి’ దర్శకుడు సుజీత్‌కి.. గిఫ్ట్ ఇఛ్చిన పవన్

ఈ ఏడాది ‘ఒజి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు పవన్‌కల్యాణ్. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా మారింది. అయితే తనతో ఇంత మంచి సినిమా తీసిన దర్శకుడు సుజీత్‌కి పవన్ ఓ మంచి గిఫ్ట్ ఇచ్చారు. సుజీత్‌కి ల్యాండ్‌రోవర్ డిఫెండర్ కారును ఆయన కానుకగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సుజీత్ సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నాడు. ‘‘బాల్యం నుంచ పవన్ అభిమానిని అయిన నేను ఇప్పుడు ఆయన్నుంచి గిఫ్ట్ అందుకున్నా. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. నా ఒజి పవన్‌కల్యాణ్ ప్రేమ, ప్రోత్సాహం మరువలేనివి. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటా’’ అని సుజీత్ రాసుకొచ్చాడు. పవన్‌తో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సిఎం ఆనాడు ఒక విజన్ తో ముందుకెళ్లారు: లోకేష్

అమరావతి: ఐటీ కంపెనీలన్నీ విశాఖకే వస్తున్నాయని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. విమానయానం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. జిఎంఆర్, మాన్యాస్ ఎడ్యు సిటీ ఏర్పాటు కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. భోగాపురంలో ఎడ్యు సిటీ ప్రాజెక్టు, దేశంలోనే మొదటి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఎడ్యు సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. జిఎంఆర్, మాన్సాస్ ఎడ్యు సిటీ ఏర్పాటు కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిఎంఆర్ ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డని, మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారని కొనియాడారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు ఎలా అభివృద్ధి చేశారో చూస్తున్నామని, ఆనాడు ఒక విజన్ తో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ముందుకెళ్లారని తెలియజేశారు.

కొంతమంది విజన్ లెస్ పీపుల్స్.. విజనరీలను ఎగతాళి చేస్తారని, ప్రపంచ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25 శాతం తెలుగువాళ్లు ఉండాలనేది లక్ష్యం అని.. లోకేష్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ఆలోచించారని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది తమ లక్ష్యం అని.. అన్నారు. 99 పైసలకు భూములిస్తామంటే చాలామంది ఎగతాళి చేశారని, భూములిస్తే సరిపోతుందా.. కంపెనీలు వస్తాయా అని హేళన చేశారని చెప్పారు. ఆ ఒక్క నిర్ణయంతో కాట్నిజెంట్, టిసిఎస్ వచ్చాయని, విశాఖకు వంద రోజుల్లో కనీసం మరో రెండు ఐటీ కంపెనీలు తీసుకొస్తామని సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచే బాధ్యత తమదని, మంచి మనసుతో చేస్తే ఏ పని అయినా సాధ్యమవుతుందని లోకేష్ స్పష్టం చేశారు. 

ఆనాడు ఒక విజన్ తో సిఎం ముందుకెళ్లారు: లోకేష్

అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత చాలా నష్టపోయామని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అనేకమంది అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఐటీ కంపెనీలన్నీ విశాఖకే వస్తున్నాయని, విమానయానం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలియజేశారు. జిఎంఆర్, మాన్యాస్ ఎడ్యు సిటీ ఏర్పాటు కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. భోగాపురంలో ఎడ్యు సిటీ ప్రాజెక్టు, దేశంలోనే మొదటి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఎడ్యు సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. జిఎంఆర్, మాన్సాస్ ఎడ్యు సిటీ ఏర్పాటు కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిఎంఆర్ ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డని, మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారని కొనియాడారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు ఎలా అభివృద్ధి చేశారో చూస్తున్నామని, ఆనాడు ఒక విజన్ తో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ముందుకెళ్లారని అన్నారు. 

కొంతమంది విజన్ లెస్ పీపుల్స్.. విజనరీలను ఎగతాళి చేస్తారని, ప్రపంచ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్ లో 25 శాతం తెలుగువాళ్లు ఉండాలనేది లక్ష్యం అని.. లోకేష్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ఆలోచించారని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది తమ లక్ష్యం అని.. అన్నారు. 99 పైసలకు భూములిస్తామంటే చాలామంది ఎగతాళి చేశారని, భూములిస్తే సరిపోతుందా.. కంపెనీలు వస్తాయా అని హేళన చేశారని చెప్పారు. ఆ ఒక్క నిర్ణయంతో కాట్నిజెంట్, టిసిఎస్ వచ్చాయని, విశాఖకు వంద రోజుల్లో కనీసం మరో రెండు ఐటీ కంపెనీలు తీసుకొస్తామని సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంచే బాధ్యత తమదని, మంచి మనసుతో చేస్తే ఏ పని అయినా సాధ్యమవుతుందని లోకేష్ స్పష్టం చేశారు. 

కోల్‌కతాలో అలా జరగడానికి అతడే కారణం: గవాస్కర్

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇటీవల ‘ది గోట్ టూర్’లో భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. తొలుత ఆయన కోల్‌కతాలో పర్యటించారు. అయితే మెస్సీ కోల్‌కతా పర్యటన తీవ్ర దుమారం రేపింది. షెడ్యూల్ ప్రకారం మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ మైదానరంలో 2 గంటలు ఉండాలి. కానీ, భద్రత లోపం కారణం మెస్సీ కేవలం 22 నిమిషాలు మాత్రమే ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ కాస్త సమయంలోనూ చాలామంది మెస్సీని చూడలేకపోయారు. దీంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు బ్యారికేడ్లు దాటి మైదానంలోకి చొచ్చుకువెళ్లారు. గ్రౌండ్‌లోకి వాటర్ బాటిల్స్ విసిరేశారు. కుర్చీలు విరగ్గొట్టారు.

అయితే ఈ ఘటనపై టీం ఇ:డియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. ఈ గందరగోళానికి మెస్సీనే కారణమని ఆయన ఆరోపించారు. ‘‘తన నిబద్ధతను తెలియజేయడంలో విఫలమైన వ్యక్తి (మెస్సీ) తప్ప మిగితా వారందరిని నిందించారు. నిజానికి అసలు ఒప్పందం ఏంటో బహిరంగంగా తెలియదు. కానీ అతడు అనుకున్న సమయం కన్నా ముందే వెళ్లిపోయాడు. ఈ విషయంలో నిజమైన దోషులు మెస్సీ, అతడి పరివారమే’’ అని గవాస్క్రర్ పేర్కొన్నారు.

బయటకు చెప్పిన వారు ఎవరో చెబితే చర్యలు తీసుకుంటాం : కిషన్ రెడ్డి

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మీటింగ్ లో సోషల్ మీడియాలో యాక్టివిటీ పెంచాలని సూచించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సమావేశం విషయాలు బయటకు చెప్పొద్దని ప్రధాని స్వయంగా చెప్పారని అన్నారు. నరేంద్ర మోడీతో టిబిజెపి, ఎంపిల సమావేశంపై వచ్చిన లీకులపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. ప్రధాని చెప్పినా.. మీటింగ్ లో విషయాలను బయటకు చెప్పారని, బయటకు చెప్పిన వారు ఎవరో చెబితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లోపల జరిగింది ఒకటి, బయట ప్రచారం చేసింది మరొకటి అని.. తెలియజేశారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని మోడీ కోరారని అన్నారు. దక్షిణ భారత్ నుంచి ఇప్పటి వరకు ఇద్దరు ఉపరాష్ట్రపతులు అయ్యారని, బిజెపిలో కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఓట్ చోరీ ర్యాలీలో మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. రాహుల్ గాంధీ అనైతికంగా మాట్లాడుతున్నారని, ఏ విషయాలు మాట్లాడాలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఉండటం దురదృష్టకరమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఒటిటిలోకి రష్మిక లేటెస్ట్ హిట్ మూవీ.. ఉచితంగా చూడొచ్చు..

ప్రస్తుత హీరోయిన్లలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక. ఇటీవల కాలంలో ఆమె నటించిన సినిమాలు అన్ని హిట్లే. కాగా, రొటీన్‌కు భిన్నంగా రష్మిక నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘థామా’. మాడాక్ హారర్ కామెడి యూనివర్స్‌లో వచ్చిన చిత్రమిది. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించాడు. భేతాళ జాతికి చెందిన యువతికి, మామూలు మనిషికి మధ్య జరిగే కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రానికి ‘ముంజ్య’ ఫేమ్ ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహించారు.

అయితే ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదలై గ్రాండ్ సక్సెస్‌ను అందుకుంది. బాక్సాఫీస్‌లో రూ.220 కోట్ల వరకూ కలెక్షన్లు కొల్లగొట్టింది. అనంతరం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌ ఒటిటిలోకి వచ్చేసింది. తెలుగు, హిందీ భాషల్లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఇప్పుడు ఉచితంగానే చూసే అవకాశం కల్పించారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. 

తనపై వచ్చిన రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన మెహరీన్

సినీ ఇండస్ట్రీలో రూమర్స్ రావడం సహజమే. ముఖ్యంగా హీరోయిన్లపై ఎక్కువగా రూమర్స్ వస్తుంటాయి. వాటిని కొందరు పట్టించుకోకుండా వదిలేస్తే.. మరికొందరు క్లారిటీ ఇస్తుంటారు. తాజాగా హీరోయిన్ మెహరీన్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మెహరీన్‌కు ఓ వ్యక్తితో పెళ్లి జరిగిందంటూ ఓ మీడియా సంస్థ వార్త ప్రచురించింది. దీనిపై మెహరీన్ క్లారిటీ ఇచ్చింది. ఈ వదంతులపై అసహనం వ్యక్తం చేసిన ఆమ.. గత రెండేళ్లుగా ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నానని.. కానీ, ఇప్పుడు మాట్లాడక తప్పడం లేదని మెహరీన్ పేర్కొంది. ‘‘ఓ వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నానని వార్త రాశారు. అతడితో నాకు పరిచయం కూడా లేదు. నేను ఎవరినీ వివాహం చేసుకోలేదు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రపంచానికి చెబుతా. నన్ను నమ్మండి’’ అని తెలిపింది. తన పెళ్లి గురించి వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరింది.

గొడవలవల్లే బిఆర్ఎస్ భ్రష్టు పట్టింది: కడియం

హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ చుట్టూ కొరివి దయ్యాలున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గురించి చెప్పిందని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. కెసిఆర్ కుటుంబంలో గొడవలకు కారణం పల్లా రాజేశ్వరరెడ్డి అని అన్నారు. జనగామలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గొడవలవల్లే బిఆర్ఎస్ భ్రష్టు పట్టిందని, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను జీరో చేయాలని పల్లా రాజేశ్వరరెడ్డి చూస్తున్నారని తెలియజేశారు. తాటికొండ రాజయ్య ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. తెల్లారి లేస్తే కడియం శ్రీహరిని తిట్టడమే బిఆర్ఎస్ వాళ్లు టార్గెట్‌గా పెట్టుకున్నారని కడియం శ్రీహరి విమర్శించారు.