elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketpuntobahispuntobahis girişpuntobahispuntobahis girişbetrabetra girişbetrabetticketbetra girişgarabetgarabet girişgarabetgarabet girişbetinetrendbetbetine girişbetinebetine giriştrendbetlordbahislordbahis girişlordbahisroyalbetlordbahis girişrekorbetroyalbetrekorbet girişyakabetrekorbet girişrekorbetmisliwinyakabetmisliwin girişmisliwinmisliwin girişrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetbetsmove

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

betturkey

ultrabet güncel giriş

bets10

casinolevant

casinolevant

casinolevant

casinolevant

nesinecasino

bahisfair

smartbahis

meritking

meritking giriş

vipslot

imajbet

sekabet

meritking

matbet giriş

jojobet

madridbet

holiganbet

kingroyal

kingroyal

madridbet

hızlıcasino

tlcasino

బిజెపికి జాతీయ పార్టీ అని చెప్పుకునే నైతిక హక్కు లేదు: కెటిఆర్

 పథకాల పేర్లు మార్చడంలో, వాటిని నిర్వీర్యం చేయడంలోనూ కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పార్టీలు దొందు దొందే అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా బిజెపి తన సంకుచితత్వాన్ని చాటుకుందని, పల్లె ప్రజల ఉపాధిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జాతిపిత పేరును తొలగించిన బిజెపికి జాతీయ పార్టీ అని చెప్పుకునే నైతిక హక్కు లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు రూ. 5లకే భోజనం అందించే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చడం చిల్లర రాజకీయమని విమర్శించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలైన బతుకమ్మ చీరలను నిలిపివేసి, నేతన్నల పొట్టకొట్టి, ఇప్పుడు వాటికి రాజకీయ రంగు పులుముతూ ఇందిరమ్మ చీరలుగా మార్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అలాగే తెలంగాణ ఆత్మగౌరవ చిహ్నమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి, కాంగ్రెస్ తల్లిని ప్రజలపై రుద్దడం అమానుషమని ధ్వజమెత్తారు.

కెసిఆర్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలైన రైతుబంధును రైతుభరోసాగా మార్చి రైతులకు అందకుండా చేస్తున్నారని, కెసిఆర్ కిట్లు, న్యూట్రీషన్ కిట్లను నిలిపివేసి తల్లీబిడ్డల ఆరోగ్యంతో కాంగ్రెస్ ఆటలాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అవార్డులు తెచ్చిపెట్టిన పల్లె ప్రగతి, హరితహారం వంటి పథకాల పేర్లు మార్చి వాటికి నిధులు ఇవ్వకుండా ఎండబెడుతున్నారని ఆరోపించారు.గతంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలను అదే పేర్లతో కొనసాగించి కెసిఆర్ తన విశాల దృక్పథాన్ని చాటుకున్నారని గుర్తు చేశారు. ప్రజలకు మేలు చేయడం కంటే కేవలం పేర్లు మార్చి ప్రజలను ఏమార్చడమే లక్ష్యంగా ఈ ఢిల్లీ పార్టీలు పనిచేస్తున్నాయని విమర్శించారు. దేశ ముఖచిత్రాన్ని మార్చే ఆలోచన ఈ పార్టీలకు లేదని, 150 కోట్ల భారతీయులు ఈ రాజకీయాల వల్ల నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రజలు త్వరలోనే ఈ రెండు పార్టీల భరతం పడతారని కెటిఆర్ హెచ్చరించారు.

హైదరాబాద్- బెళగావి రైలుకి తప్పిన ప్రమాదం

రైలు మొదటి జనరల్ బోగి కింద మంటలు చెలరేగిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బెళగావికి వెళ్తున్న ప్రత్యేక రైలు(07043) లో శంకర్ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే జనరల్ బోగి కింద మంటలు చెలరేగాయి.గమనించిన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం మేరకు వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలు ఆర్పి వేశారు. బ్రేక్ జామ్ అయ్యి మంటలు చెలరేగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 

హరియాణా 193 ఆలౌట్

సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ టైటిల్ ను ఝార్ఖండ్ జట్టు కైవసం చేసుకుంది. హరియాణాతో జరిగిన ఫైనల్ లో 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఝార్ఖండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి 262 పరుగులు చేసింది. కెప్టెన్, ఓపెనర్ ఇషాన్ కిషన్ (101; 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్స్ లు) సెంచరీ చేశాడు. కుమార్ కుశాగ్రా(81; 38 బంతుల్లో 8 ఫోర్లు,5 సిక్స్ లు) మెరుపులు మెరిపించాడు. 263 పరుగుల లక్ష్య చేధనలో బరిలోకి దిగిన హరియాణా 18.3 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. హరియాణా బ్యాటర్లలో యశ్వర్థన్ (53; 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్ లు) ,నిశాంత్ సింధు(31; 15 బంతుల్లో 6 ఫోర్లు), సమంత్ జాఖర్ (38; 17 బంతుల్లో 2 ఫోర్లు,4 సిక్స్ లు) రాణించారు. ఝార్ఖండ్ బౌలర్లలో బాల క్రిష్ణ 3,సుశాంత్ మిశ్రా 3, అనుకుల్ రాయ్,వికాష్ సింగ్ రెండేసి వికొట్లు తీశారు.

పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసి సిఎం రేవంత్ రెడ్డి కి ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరింది

పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన సిఎం రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరిందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు విమర్శించారు. రోజురోజుకీ పరిస్థితులు చేజారి పోతున్నాయనే సత్యం జీర్ణం కాక అవాకులు చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కారని మండిపడ్డారు. త్వరలోనే తనకు పతనం తప్పదనే సంగతి అర్థమై ఆగమాగం అవుతున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలోనే తన కుర్చీ ఊడుతుందని, తన దోపిడీ ఆగిపోతుందనే భయంతో రేవంత్ రెడ్డి మీడియా సమవేశంలో అడ్డగోలుగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు, కెటిఆర్‌కు మధ్య మిత్ర బేధం సృష్టించాలని, తద్వారా బిఆర్‌ఎస్‌ను బలహీన పరచాలని రేవంత్‌రెడ్డి ఒక చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. కానీ రేవంత్ రెడ్డి చీప్ ట్రిక్కులకు, చిల్లర రాజకీయాలకు ఎవరు పడిపోరు అని, ఆయన కుట్రలు, కుత్సితాలు ఫలించవు గాక ఫలించవు అని పేర్కొన్నారు. ఎప్పటికైనా హరీష్ రావు గుండెల్లో ఉండేది కెసిఆరే, హరీశ్ రావు చేతిలో ఉండేది గులాబీ జెండానే అని మరోసారి స్పష్టం చేశారు.

రేవంత్‌రెడ్డి దాష్టీకాలు, దుర్మార్గలకు వ్యతిరేకంగా తానూ, కెటిఆర్ మరింత సమన్వయంగా, మరింత సమర్థవంతంగా రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతాం, ఆయన అవినీతిని ఎండగడుతాం, అసమర్థతను నిలదీస్తామని వెల్లడించారు. ఉద్యమ కాలం నుంచి నేటి దాకా తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్‌ను గద్దె దించుతామని, తన లక్ష్యమైనా, కెటిఆర్ లక్ష్యమైనా, లక్షలాది గులాబీ సైనికుల లక్ష్యమైనా ఇదే అని ప్రకటించారు. బిఆర్‌ఎస్ విజయపథంలో పురోగమించడం ఖాయం..మరోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం..తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి చిల్లర వేషాలు, చెత్త రాజకీయాలను చూసి ప్రజలు ఛీ కొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. మిగిలిన కొద్ది కాలమైనా సరిగ్గా వినియోగించుకోవాలని హితవు పలికారు. కమీషన్లు, రియల్ ఎస్టేట్ దందాలే కాదు..ప్రజలకు అక్కరకు వచ్చే పనులు చేయాలని, లేకుంటే ఉద్యమ ద్రోహి గానే కాదూ, చేవలేని, చేతగాని ముఖ్యమంత్రిగా కూడా చరిత్రలో నిలిచిపోతావు అని పేర్కొన్నారు. 

రూ. 15 వేల కోట్ల విలువైన భూమి తెలంగాణ ప్రభుత్వానిదే

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రూ.15 వేల కోట్ల విలువ చేసే భూములకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సమీపంలోని సాహెబ్ నగర్ పరిధిలో ఉన్న సుమారు 102 ఎకరాల విలువైన భూమి ప్రభుత్వానిదేనని, అది అటవీ ప్రాంతమేనని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ దాదాపు రూ. 15,000 కోట్లు ఉంటుందని అంచనా. ఈ భూమి తమదేనంటూ నిజాం, సాలార్‌జంగ్, మీరాలం వారసులమని చెప్పుకునే సుమారు 260 మందికి పైగా వ్యక్తులు గతంలో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో ఈ వివాదంపై విచారణ జరిపిన హైకోర్టు, ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటి షన్లపై సుదీర్ఘ విచారణ చేపట్టిన జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టిల ధర్మాసనం తాజాగా తుది తీర్పును వెలువరించింది.

సాహెబ్ నగర్‌లోని ఆ 102 ఎకరాల భూమిపై ప్రైవేటు వ్యక్తులకు ఎటువంటి యాజమాన్య హక్కులు లేవని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇది పూర్తిగా అటవీ భూమి అని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రైవేటు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టి వేస్తూ, ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ఈ తీర్పుతో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తి అన్యాక్రాంతం కాకుండా దక్కినట్లయిం ది. అంతేకాకుండా ఈ తీర్పు వెలువడిన ఎనిమిది వారాల్లోపు సదరు 102 ఎకరాల భూమిని రిజర్వ్ ఫారెస్ట్‌గా నోటిఫై చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత, దానికి సంబంధించిన కాపీని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించాలని కూడా సూచించింది.

ప్రేమించిన వాడే అంతమొందించాడు

మహబూబ్‌నగర్ జిల్లా ముసాబ్‌పేట మండలంలోని వేముల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఊరంతా సర్పంచ్ సంబురాల్లో ఉండగా అదే రోజు ప్రేమోన్మాది దళిత యువతిపై ఆఘాయిత్యానికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…  వేముల గ్రామానికి చెందిన ప్రవళిక, విష్ణులు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో, గెలిచిన వారు సంబురాల్లో మునిగి పోయారు. ప్రవళికకు ఫోన్ చేసిన విష్ణు స్థానిక రైతు వేదిక వద్దకు రావాలని చెప్పాడు. విష్ణు మాటలను నమ్మిన ప్రవళిక రైతు వేదిక వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఏమి జరిగిందో తెలియదు కాని ప్రవళిక తీవ్ర రక్త స్రావంతో సృహ తప్పి పడిపోయింది.

కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ప్రవళిక ఆచూకీ కొసం వెతక సాగారు. తెలిసిన వారు డిజె సౌండ్‌తో గుండె నొప్పితో పడిపోయిందని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన చేరుకున్న యువతి బంధువులు ఆమె పడి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న ప్రవళికను తీసుకొని స్థానిక ఆర్‌ఎంపి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విష్ణును అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా బంధువులు మాత్రం విష్ణుతో పాటు మరి కొందరు అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేసి నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి

చత్తీస్‌ఘడ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలో డిఆర్‌జి సిబ్బందికి, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. గురువారం చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా, కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగనమరుగు అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న డిఆర్‌జి సిబ్బందికి తారసపడ్డారు. దీంతో మావోయిస్టులు డిఆర్‌జి సిబ్బందిపైకి కాల్పులు జరపడంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపినట్లు, కాల్పుల అనంతరం సంఘటన ప్రాంతాన్ని పరిశీలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల్లో కిష్టారం ఏరియా కమిటీ ఏసీఎం సభ్యుడు మడవి జోగ, కిష్టారం ఏరియా కమిటీకి చెందిన సభ్యుడు సోది బంది, కిష్టారం ఏరియా కమిటీకి చెందిన మరో మహిళా మావోయిస్టు ఏసీఎం సభ్యురాలు నూప భజిని ఉన్నట్లు వెల్లడించారు. మృతదేహాలతో పాటు సంఘటన ప్రాంతంలో పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

నాగుల్ మీరా దర్గాను దర్శించుకున్న కల్వకుంట్ల కవిత

కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని సత్యనారాయణపురం నాగుల్ మీరా దర్గాను గురువారం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దర్గా ఎదుట విలేకర్లతో మాట్లాడుతూ ఎంతో ప్రాచూర్యం కల్గి అటవీ ప్రాంతంలో కులమతాలకు అతీతంగా వెలిసిన నాగుల్ మీరా దర్గాను దర్శించుకోవడం సంతోషకరమన్నారు. ఇక్కడ రాములవారి ఆలయం హిందూ, ముస్లీంలకు ఐక్యతకు నిర్వచనమన్నారు. తెలంగాణ ఉద్యమానికి అనాడు ఈ దర్గానే పురుడుపోసినప్పటికి అభివృద్ధికి నోచుకోలేక పోయిందన్నారు. కనీస సౌకర్యాలను దర్గాకు కల్పించి పాలకులు శాశ్వత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం జిల్లాలో మొదటిరోజు ఇల్లందు దర్గా నుండి ప్రారంభించడం జరుగుతుందన్నారు.

ప్రజల స్ధానిక సమస్యలను తెలుసుకోని వాటిని ప్రభుత్వం దృషికి తీసుకెళ్ళి పరిష్కరించే దిశగా జాగృతి జనంబాట ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. రాష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు గడుస్తన్నప్పటికి పల్లెల్లో అభివృద్ధి అంతంత మాత్రమే వుందని, గ్రామపంచాయితీ ఎన్నికల తదనంతరమైన గ్రామాలపై ప్రభుత్వం దృషి సారించాలన్నారు. గుర్తులు లేని ఎన్నికల్లో బిఆర్‌ఎస్, కాంగ్రేస్ మేమంటే మేము గెలిచామని గొప్పలకు పోతున్నాయన్నారు. కాంగ్రేస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల హమీ ప్రజలకు పూర్తిగా అందలేదని, వృద్ధ్యాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్స్‌ను పెంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా సంక్షేమానికి తెలంగాణ జాగృతి ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేపడుతుందన్నారు.    

ఎసిబి వలలో కారేపల్లి ఆర్‌ఐ

 ఖమ్మం జిల్లా కారేపల్లి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ దౌలూరి శుభకామేశ్వరి దేవి ఎసిబి వలలో చిక్కారు. ఎసిబి డిఎస్పి వై.రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… కారేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర ఆర్‌ఐ శుభ కామేశ్వరి దేవి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ నివేదికను రాసేందుకు పదివేల రూపాయలు డిమాండ్ చేసింది. దీంతో బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో కారేపల్లిలోని ఆమె ఇంటి వద్ద ఎసిబి సిబ్బందితో వలవేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా పని చేసేందుకు లంచం అడిగితే ఎసిబి టోల్ ఫ్రీ నెంబర్ 1064 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఫిర్యాదుదారుని వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

హెచ్1 బీ దరఖాస్తుదారులు అక్టోబర్ వరకు ఆగాల్సిందే !

అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీతో హెచ్1 బీ దరఖాస్తుదారులు వచ్చే ఏడాది అక్టోబరు వరకు ఎదురు చూడవలసిన పరిస్థితి తలెత్తింది. అనేక మంది వీసా దరఖాస్తుదారుల వీసా అపాయింట్‌మెంట్లు 2026 అక్టోబరు నెలాఖరు వరకు వాయిదా పడినట్టు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. డిసెంబరు జనవరిలో జరగాల్సిన హెచ్1 బీ ,హెచ్4 వీసా ఇంటర్వూలను వచ్చే ఏడాది ఫిబ్రవరిమార్చికి రీషెడ్యూల్ చేసినట్టు ఇటీవల అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా స్క్రీనింగ్ చేసేందుకు అదనపు సమయం పడుతోందని , అందువల్లే ఇంటర్వూలను వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగాలు సాధించి, ప్రయాణాల కోసం టికెట్లు బుక్ చేసుకున్నవారు ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబరు 15 నుంచి హెచ్1బి, హెచ్4 వీసా దరఖాస్తుదారులకు సోషల్ వెట్టింగ్‌ను అమెరికా ప్రారంభించింది. దీనికి వీలుగా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేటు నుంచి పబ్లిక్‌కు మార్చుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రతలో భాగం గానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా వెల్లడించింది.