elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetpadişahbetpadişahbetwbahiswbahisbahiscasinobahiscasinorinabetrealbahisrinabetkulisbetkulisbetbetovisbetovisroyalbetroyalbetyakabetyakabetyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuskulisbetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetaresbetteosbetkralbetperabetbetasusteosbetteosbetaresbetaresbetkralbetkralbetaresbetaresbetteosbetteosbetkralbetkralbetperabetperabetbetasusbetasusgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbethilbethilbetrekorbetrekorbetlordbetlordbetbetinebetinebetmarinobetmarinogamabetgamabetbetrabetraprensbetprensbetcasivalcasivalpuntobahispuntobahispadişahbetpadişahbettrendbettrendbetmasterbettingmasterbettingbetkolikbetkolikbahiscasinobahiscasinoroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbet

తాతగా ప్రమోషన్.. నాగార్జున రియాక్షన్ ఇదే..

హైదరాబాద్: కింగ్ నాగార్జునకు ఎంత వయస్సు పెరిగిన గ్లామర్ మాత్రం అలాగే ఉంటుంది. అందుకే ఆయన్ని టాలీవుడ్ మన్మధుడు అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తుంటారు. అయితే ఇప్పుడు నాగార్జున తాత కాబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్‌మీడియాని కుదిపేస్తోంది. తొలుత నాగచైతన్య, శోభితలు తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, శోభిత టీం ఆ వార్తలను కొట్టిపారేసింది. ఇప్పుడు తాజాగా అఖిల్-జైనబ్ పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందుతున్నారని వార్త వైరల్ అవుతోంది. అఖిల్ కానీ, జైనబ్ కానీ, దీని గురించి మాట్లాడులేదు.

అయితే దీనిపై తాజాగా నాగార్జున స్పందించారు. ఓ హెల్త్ ఈవెంట్‌కి హాజరైన నాగార్జునకు మీరు తండ్రి నుంచి తాతగా ప్రమోషన్ పొందుతున్నారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన చిరునవ్వుతో టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని సమాధానం ఇచ్చారు. ఆ వార్తలను ఖండించకుండా టైం వచ్చినప్పుడు చెప్తాననడంతో అఖిల్‌ నిజంగానే తండ్రి కాబోతున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఐపిఎల్‌లో ఎస్ఆర్‌హెచ్‌ జట్టులోకి.. సత్తా చాటిన లైమ్

అబుదాబీ: బుధవారం జరిగిన ఐపిఎల్ మినీ వేలంలో ఇంగ్లండ్ క్రికెటర్ లైమ్ లివింగ్‌స్టోన్‌ని రూ.13 కోట్లు వెచ్చించి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదే జోరును అతడు ఇంటర్‌నేషనల్ లీగ్ టి-20లో సత్తా చాటాడు. ఈ లీగ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ జట్టుకు ప్రతినిధ్యం వహిస్తున్న లైమ్, డెజర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్థశతకంతో రాణించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి అబుదాబీ నైట్‌రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బ్యాటింగ్‌లో లైమ్ 76, షరఫు 39, హేల్స్ 25 పరుగులు చేశారు. ఇక లక్ష్య చేధనలో డెజర్ట్ వైపర్స్ జట్టుకు అద్భుత ఆరంభం లభించింది. హోల్డర్, జమాన్‌లు తొలి వికెట్‌కి 97 పరుగులు జోడించారు. ఈ క్రమంలో హోల్డర్ హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. కానీ, ఆ తర్వాత స్వల్ప తేడాలతో వికెట్లు కోల్పోతూ వచ్చారు. చివరి ఓవర్‌లో 13 పరుగులు కాల్సి ఉండగా. అజయ్ కుమార్ ఆ స్కోర్‌ని డిఫెండ్ చేశాడు. దీంతో డెజర్ట్ వైపర్స్ జట్టు 20 ఓవర్లలో6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేయడంతో అబుదాబీ నైట్‌రైడర్స్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో రాణించిన లైమ్ లివింగ్‌స్టోన్‌కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

చందానగర్ లో దారుణం..9 ఏళ్ల విద్యార్థి మృతి

హైదరాబాద్: చందానగర్ పరిధిలోని రాజేంద్రనగర్ ప్రాంతంలోదారుణం చోటు చేసుకుంది. మంగళవారం స్కూల్ నుంచి రాగానే బాత్రూంకు వెళ్లాడు. ముఖం కడుక్కుంటుండగా ఐడీకార్డు ట్యాగ్ కిటికీలో ఇరుక్కుపోవడంతో 9 ఏళ్ల విద్యార్థి ప్రశాంత్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రమాదవశాత్తే.. ప్రశాంత్ చనిపోయాడని పోలీసులు గుర్తించారు.  

పాఠశాలలకు బాంబు బెదిరింపులు..

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లోని మూడు పాఠశాలలకు బుధవారం బాంబు బెదిరింపు ఈమెయిల్‌లు వచ్చాయి. ఈ బెదిరింపులపై అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ జాయింట్ పోలీస్ కమిషనర్ శరద్ సింఘాల్ మాట్లాడుతూ.. బాధిత పాఠశాలలకు వెంటనే పోలీసు బృందాలను మోహరించామని, భద్రతా ప్రోటోకాల్‌లను అమలు చేశామని చెప్పారు. ప్రస్తుతం భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి.

సోమవారం ఉదయం పంజాబ్‌లోని జలంధర్‌లోని 11 ప్రైవేట్ పాఠశాలలకు కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్‌లు వచ్చాయి. తాజాగా అహ్మదాబాద్ లో కూడా బెదిరింపులు రావడంతో.. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాల భవనాలను వెంటనే ఖాళీ చేయించారు. మొదట మూడు పాఠశాలలకు ఇటువంటి ఈమెయిల్‌లు వచ్చాయని, ఆ తర్వా మరో ఏడు పాఠశాలలకు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వీటిపై దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు.

ముగిసిన మూడో విడత పోలింగ్‌.. పలుచోట్ల ఘర్షణలు

తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. పలు చోట్ల ఇంకా భారీగా ఓటర్లు క్యూలైన్లలో ఉన్నారు. అయితే, ఒంటి గంటలోపు క్యూలైన్లలో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అధికారులు అవకాశమిచ్చారు. లంచ్ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట వార్డు స్థానాలు, తర్వాత సర్పంచ్‌ ఓట్లను లెక్కిస్తారు. కాగా, పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్, బిఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.

సౌదీ నుంచి వచ్చి ఓటేసిన యువకుడు..

పంచాయతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓ యువకుడు సౌదీ అరేబియా నుంచి వచ్చిన తన ఓటు వినియోగించుకున్నాడు. నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం పచ్చల నడుకుడా గ్రామానికి చెందిన బొమ్మ కంటి సంపత్ గౌడ్ ఉపాధి తెరువు కోసం గల్ఫ్ కు వెళ్ళాడు. రాష్ట్రంలో స్థానిక సంస్థల మూడో విడత ఎన్నికలు జరుగుతున్నాయని తెలుసుకొన్న అతను ఉపాధి కోసం సౌదీ అరేబియాలో ఉన్నప్పటికీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ప్రత్యేకంగా స్వదేశానికి వచ్చాడు సంపత్ గౌడ్.

ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ప్రాణమని, ఒక్క ఓటుతోనే గ్రామ భవిష్యత్తు మారుతుందని సంతప్ గౌడ్ అన్నాడు. వ్యక్తిగత పనులు, ఖర్చులు పక్కనపెట్టి, దేశ పట్ల బాధ్యతగా ఓటు వేయడం గౌరవంగా భావించిన అతను… యువతకు ఆదర్శంగా నిలుస్తూ, ఓటు విలువను గుర్తు చేసే గొప్ప ఉదాహరణగా నిలిచాడని పలువురు స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు.

పోలింగ్ కేంద్రంలో ఘర్షణ.. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిపై దాడి

కొత్తగూడ మండల కేంద్రంలోనీ పోగుళ్లపల్లి పోలింగ్ కేంద్రంలో బుధవారం ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారాని పోలీస్ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నునావత్ ఈర్య నాయక్ చెప్పారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ప్రచారం నిర్వహిస్తున్న వారిని బయటికి పంపించారు. కానీ అక్కడే ఉన్న ఆర్మీ జవాన్ బానోత్ మోహన్, వీరస్వామి లు ఘర్షణకు దిగారు. ఇరువర్గాల తోపులాటలో నునావత్ స్వాతికి ఎముక ప్యాక్చర్ అయింది. సమాచారం తెలుసుకున్న గూడూరు సీఐ జి సూర్య ప్రకాష్ సదర్ వ్యక్తులను పోలింగ్ కేంద్రం నుండి వెళ్లగొట్టి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే, కొత్తగూడ మండలంలోని వేలుబెల్లి పోలింగ్ కేంద్రం వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 

The Ashes: ముగిసిన తొలి రోజు ఆట.. స్కోర్ ఎంతంటే..

అడిలైడ్: ప్రతిష్టాత్మక యాషెస్ 2025-26లో భాగంగా అడిలైడ్ ఓవెల్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా రెండు మ్యాచుల్లో విజయం సాధించి ఆధిక్యంలో ఉంది. ఇక మూడో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్‌ ఇంగ్లండ్‌కి చావో-రేవో తేల్చుకొనే పరిస్థితి వచ్చింది. దీంతో ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 94 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టారు. ఐపిఎల్‌లో అత్యధికంగా రూ.25.20 కోట్లకు అమ్ముడుపోయిన కామరూన్ గ్రీన్ ఈ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు.

ఈ నేపథ్యంలో అలెక్స్ క్యారీ, ఉస్మాన్ ఖవాజాలు కలిసి మ్యాచ్‌ను తమకు అనుకూలంగా మార్చే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్‌కి 91 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఖవాజా (82) హాఫ్ సెంచరీ చేసి ఔట్ కాగా, క్యారీ మాత్రం పట్టు వదలకుండా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో అతడు సెంచరీ సాధించాడు. అయితే విల్ జాక్స్ బౌలింగ్‌లో క్యారీ(106) ఔట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన జోష్ ఇంగ్లీస్(32) ఫర్వాలేదనిపించినా.. కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(13) విఫలమయ్యాడు. దీంతో 83 ఓవర్లలో ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. క్రీజ్‌లో స్టార్క్(33), లైయన్(0) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలింగ్‌లో ఆర్చర్ 3, కార్స్, జాక్స్ చెరి రెండు, టంగ్ 1 వికెట్ తీశారు.

పేదరికం, ఆర్థిక ఇబ్బందులు.. క్రికెట్‌ను వదిలేయాలనుకున్నాడు.. కానీ

న్యూఢిల్లీ: 2026 ఐపీఎల్ వేలంలో రికార్డు ధర దక్కించుకుని చరిత్ర సృష్టించిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్రశాంత్ వీర్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. బుధవారం (డిసెంబర్ 16) ఐపీఎల్ వేలంలో ప్రశాంత్ వీర్ పేరు వేలానికి వచ్చే వరకు అతని గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. అయితే, వేలం ప్రారంభమయ్యాక, అతన్ని దక్కించుకోవడానికి ఏకంగా ఐదు జట్లు ఆసక్తి చూపాయి. చివరికి, తీవ్రమైన బిడ్డింగ్ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్, వీర్ కోసం భారీగా రూ.14.2 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. దీంతో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆటగాడిగా కూడా నయా చరిత్ర సృష్టించాడు. కానీ, ఇండియాలో చాలా మంది క్రికెటర్ల మాదిరిగానే, ప్రశాంత్ కెరీర్‌లో ఇక్కడి దాకా రావడం అంత సులభంగా జరగలేదు.

అతని బాల్య కోచ్ రాజీవ్ గోయల్, 20 ఏళ్ల ప్రశాంత్ 2020లో క్రికెట్‌ను వదిలేయాలనుకున్నాడని వెల్లడించారు. “ఆ సంవత్సరమే అతని తాత మరణించారు. దాంతో ప్రశాంత్ కుటుంబం తమ ఏకైక ఆదాయ వనరును కూడా కోల్పోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో శిక్షా మిత్ర (పారా-టీచర్లు/సబ్-టీచర్లు)గా పనిచేస్తున్న అతని తండ్రి జీతం, కుటుంబ ఖర్చులకు సరిపోకపోయేవి. తన తాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వచ్చే పెన్షన్ ప్రశాంత్  క్రికెట్ ఆశయాలను నిలబెట్టింది” అని తెలిపారు. అయితే, ప్రశాంత్ ఖర్చులను చూసుకుని, ఈ రోజు అతను ఈ స్థాయి క్రికెటర్‌గా ఎదగడానికి శిక్షణ ఇచ్చింది కోచ్ గోయలే. ఈ విషయాన్ని ప్రశాంత్ వీర్ వెల్లడించారు.

వేలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వీర్ మాట్లాడుతూ.. ఐదేళ్ల క్రితం తన తాత మరణించినప్పుడు.. కోచ్ రాజీవ్ గోయల్ తనకు ఆర్థికంగా, మానసికంగా సహాయం చేశారని చెప్పాడు. “సవాళ్లు ఉన్నాయి, కానీ నా కుటుంబం ఎప్పుడూ నా క్రికెట్‌కు, కలలకు ప్రాధాన్యత ఇచ్చింది. వారు నన్ను ఎప్పుడూ అసమర్థుడిని అని భావించనివ్వలేదు. నా తాతగారు మరణించిన తర్వాత కూడా, రాజీవ్ గోయల్ సార్ వంటి వారు నాకు ఆర్థికంగా, మానసికంగా మద్దతు ఇచ్చారు. ఈ ప్రయాణంలో అలాంటి మంచి వ్యక్తులను కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని చెప్పాడు.

ఇక, ప్రశాంత్ బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన యూపీ టీ20 లీగ్‌లో ప్రశాంత్ వీర్ ప్రదర్శన ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించింది. ఆ టోర్నమెంట్‌లో నోయిడా కింగ్స్‌కు నాయకత్వం వహించిన ప్రశాంత్.. 10 మ్యాచ్‌లలో 155.34 స్ట్రైక్ రేట్‌తో 320 పరుగులు చేసి, ఎనిమిది వికెట్లు కూడా పడగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అదే ఫామ్‌ను కొనసాగించి, 169.69 స్ట్రైక్ రేట్‌తో 112 పరుగులు చేశాడు. 6.76 ఎకానమీ రేట్‌తో తొమ్మిది వికెట్లు కూడా పడగొట్టాడు.

IPL 2026: పేదరికం, ఆర్థిక ఇబ్బందులు.. క్రికెట్‌ను వదిలేయాలనుకున్నాడు..

న్యూఢిల్లీ: 2026 ఐపీఎల్ వేలంలో రికార్డు ధర దక్కించుకుని చరిత్ర సృష్టించిన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్రశాంత్ వీర్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. బుధవారం (డిసెంబర్ 16) ఐపీఎల్ వేలంలో ప్రశాంత్ వీర్ పేరు వేలానికి వచ్చే వరకు అతని గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. అయితే, వేలం ప్రారంభమయ్యాక, అతన్ని దక్కించుకోవడానికి ఏకంగా ఐదు జట్లు ఆసక్తి చూపాయి. చివరికి, తీవ్రమైన బిడ్డింగ్ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్, వీర్ కోసం భారీగా రూ.14.2 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. దీంతో అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆటగాడిగా కూడా నయా చరిత్ర సృష్టించాడు. కానీ, ఇండియాలో చాలా మంది క్రికెటర్ల మాదిరిగానే, ప్రశాంత్ కెరీర్‌లో ఇక్కడి దాకా రావడం అంత సులభంగా జరగలేదు.

అతని బాల్య కోచ్ రాజీవ్ గోయల్, 20 ఏళ్ల ప్రశాంత్ 2020లో క్రికెట్‌ను వదిలేయాలనుకున్నాడని వెల్లడించారు. “ఆ సంవత్సరమే అతని తాత మరణించారు. దాంతో ప్రశాంత్ కుటుంబం తమ ఏకైక ఆదాయ వనరును కూడా కోల్పోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో శిక్షా మిత్ర (పారా-టీచర్లు/సబ్-టీచర్లు)గా పనిచేస్తున్న అతని తండ్రి జీతం, కుటుంబ ఖర్చులకు సరిపోకపోయేవి. తన తాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి వచ్చే పెన్షన్ ప్రశాంత్  క్రికెట్ ఆశయాలను నిలబెట్టింది” అని తెలిపారు. అయితే, ప్రశాంత్ ఖర్చులను చూసుకుని, ఈ రోజు అతను ఈ స్థాయి క్రికెటర్‌గా ఎదగడానికి శిక్షణ ఇచ్చింది కోచ్ గోయలే. ఈ విషయాన్ని ప్రశాంత్ వీర్ వెల్లడించారు.

వేలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వీర్ మాట్లాడుతూ.. ఐదేళ్ల క్రితం తన తాత మరణించినప్పుడు.. కోచ్ రాజీవ్ గోయల్ తనకు ఆర్థికంగా, మానసికంగా సహాయం చేశారని చెప్పాడు. “సవాళ్లు ఉన్నాయి, కానీ నా కుటుంబం ఎప్పుడూ నా క్రికెట్‌కు, కలలకు ప్రాధాన్యత ఇచ్చింది. వారు నన్ను ఎప్పుడూ అసమర్థుడిని అని భావించనివ్వలేదు. నా తాతగారు మరణించిన తర్వాత కూడా, రాజీవ్ గోయల్ సార్ వంటి వారు నాకు ఆర్థికంగా, మానసికంగా మద్దతు ఇచ్చారు. ఈ ప్రయాణంలో అలాంటి మంచి వ్యక్తులను కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని చెప్పాడు.

ఇక, ప్రశాంత్ బ్యాటింగ్ విషయానికొస్తే.. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన యూపీ టీ20 లీగ్‌లో ప్రశాంత్ వీర్ ప్రదర్శన ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించింది. ఆ టోర్నమెంట్‌లో నోయిడా కింగ్స్‌కు నాయకత్వం వహించిన ప్రశాంత్.. 10 మ్యాచ్‌లలో 155.34 స్ట్రైక్ రేట్‌తో 320 పరుగులు చేసి, ఎనిమిది వికెట్లు కూడా పడగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అదే ఫామ్‌ను కొనసాగించి, 169.69 స్ట్రైక్ రేట్‌తో 112 పరుగులు చేశాడు. 6.76 ఎకానమీ రేట్‌తో తొమ్మిది వికెట్లు కూడా పడగొట్టాడు.