ప్రేమపెళ్లి… యువకుడి కుటుంబ సభ్యులపై దాడి… యువతిని ఎత్తుకెళ్లారు

మేడ్చల్: ప్రేమ వివాహం చేసుకుందని యువకుడి ఇంటికెళ్లి వారిపై యువతి కుటుంబ సభ్యులు కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్గిరి (Medchal Malkajgiri) జిల్లా కీసర (Keesara) మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నర్సంపల్లి గ్రామాని చెందిన యువతి యువకుడు శ్వేత, జలగం ప్రవీణ్ గత ఏడు సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. శ్వేత కుటుంబ సభ్యుల ప్రేమపెళ్లికి అభ్యంతరం తెలపడంతో నాలుగు నెలల క్రితం ఆర్య సమాజ్కు వెళ్లి […]