ఉపరాష్ట్రపతి జీతం ఎంత? అలవెన్సులు, పింఛను పూర్తి వివరాలు తెలుసుకోండి
భారత ఉపరాష్ట్రపతికి ప్రత్యేకంగా జీతం అంటూ ఉండదు. రాజ్యసభ ఛైర్మన్గా మాత్రమే జీతం పొందుతారు. మరి భత్యాలు, ఇతర వసతుల గురించి ఇక్కడ తెలుసుకోండి.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source
భారత ఉపరాష్ట్రపతికి ప్రత్యేకంగా జీతం అంటూ ఉండదు. రాజ్యసభ ఛైర్మన్గా మాత్రమే జీతం పొందుతారు. మరి భత్యాలు, ఇతర వసతుల గురించి ఇక్కడ తెలుసుకోండి.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source
నేపాల్లోని కేపీ శర్మ ఒలి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. సోషల్ మీడియాపై నిషేధం వల్ల మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. హోం మంత్రి రమేష్ లేఖక్తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు రాజీనామా చేశారు. నిరసనకారులపై కాల్పులు జరపడంతో 19 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయాలయ్యాయి.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source
హింసాత్మక నిరసనల కారణంగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా చేశారు. నిరసనకారులు ప్రధాని నివాసాన్ని, ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టారు. నిరసనల నడుమ మంత్రులను సైన్యం హెలికాప్టర్లలో తరలించింది.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source
తన సొంత దేశంలో నిరసనలు, వాళ్లపై ఫైరింగ్ జరపడంపై బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ఘాటుగా స్పందించింది. నేపాల్ కు ఇది ఓ బ్లాక్ అంటూ ఆమె చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఖాట్మాండులో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే.,ఎంటర్టైన్మెంట్ న్యూస్ Source
మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మన దేశానికి 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source
కియా ఇండియా తన కార్లపై పూర్తి జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తోంది. సోనెట్, సెల్టోస్, కారెన్స్ వంటి ప్రముఖ మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. పండుగ సీజన్కు ముందు కొనుగోలుదారులకు మరింత అందుబాటు ధరల్లో కార్లు లభ్యం.,బిజినెస్ న్యూస్ Source
ఊటీ చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రకృతి మధ్య చల్లని ప్రదేశంలో గడుపుతుంటే వచ్చే కిక్కే వేరు. మీరు కూడా ఊటీ వెళ్లాలి అనుకుంటే ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ఈ సూపర్ టూర్ ఎప్పుడు ఉంది? బడ్జెట్ ఎంత?,తెలంగాణ న్యూస్ Source
Gold prices: దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,10,312 రికార్డు స్థాయికి చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, డాలర్ బలహీనపడటమే ప్రధాన కారణాలు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ సుంకాల తగ్గింపు వంటి అంశాలు కూడా ధరల పెరుగుదలకు తోడ్పడుతున్నాయి.,బిజినెస్ న్యూస్ Source
గ్రూప్ 1 మూల్యంకనం, ర్యాంకింగ్ లిస్ట్ మీద తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఫలితాలను రద్దు చేసింది. రీవాల్యూయేషన్కు ఆదేశించింది.,తెలంగాణ న్యూస్ Source
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత పోరు కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ. ఇందులో భాగంగా యూరియా కొరతపై ప్రభుత్వంపై నేతలు విమర్శలు గుప్పించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించారు.,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ Source