International
కుమారుడిని చంపి… మూటకట్టి మూసీలో పడేశాడు

హైదరాబాద్: అనారోగ్య సమస్యలు ఉన్నాయని కుమారుడిని కన్నతండ్రి చంపేసి మూట కట్టి మూసీలో పడేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతం బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలలో జరిగింది. మహమ్మద్ అక్బర్ అనే వ్యక్తి బండ్లగూడలో నివసిస్తున్నాడు. అతడికి అనారోగ్య సమస్యలతో ఉన్న కుమారుడు ఉన్నాడు. దీంతో కుమారుడు చంపి అనంతరం సంచిలో మూటకట్టాడు. బాలుడి మృతదేహాన్ని సంచిలో తీసుకెళ్లి నయా పుల్ బ్రిడ్జి పైనుంచి మూసీలో పడేశాడు. ఆపై ఏమీ తెలియదన్నట్లు బాబు కనిపించడం […]
నిన్న ఆస్ట్రేలియా- ఇవాళ యూకే! వలసవాద వ్యతిరేక నిరసనలతో దద్దరిల్లిన లండన్..
అద్భుతం.. 5ఏళ్లల్లో రూ. 1లక్షను రూ. 1కోటిగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇది!
నడిరోడ్డుపై ప్రియురాలిని తుపాకీ కాల్చి చంపి…. ప్రియుడు హల్ చల్

భోపాల్: ప్రియుడు, ప్రియురాలు మధ్య మనస్పర్థలు రావడంతో ఆమెను పోలీస్ స్టేషన్కు వెళ్తుండగా ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గ్యాలియర్లో అరవింద్ పరిహార్ అనే కాంట్రాక్టర్ నివసిస్తున్నాడు. నందిని అనే యువతితో(28) అతడు సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. అరవింద్తో ప్రాణహాని ఉందని పోలీస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. శనివారం ఫిర్యాదు చేయడానికి ఎస్పి కార్యాలయానికి […]
ఈ నెల 23 నుంచి అమెజాన్ Great Indian Festival సేల్- ఎర్లీ డీల్స్, ఆఫర్స్, క్యాష్బ్యాక్ వివరాలు..
తప్పు చేస్తే మాత్రం ఏ పార్టీ వాళ్లను అయినా శిక్షించండి – ఎస్పీలతో సీఎం చంద్రబాబు
మూలాలు మరచి.. విన్యాసాలెందుకు?

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు శుక్రవారంనాడు ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సిగ్గుపడాలి అన్నారు ఆ ట్వీట్లో. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఓటర్ల నమోదు, ఎన్నికల నిర్వహణ మొదలైన అంశాలలో జరుగుతున్న అవకతవకల మీద ఓట్ చోరీ అని సాగిస్తున్న ఉద్యమం కంటే కూడా ఎంఎల్ఎల చోరీ దారుణమైన నేరమని కెటి రామారావు అభిప్రాయపడ్డారు. ఇదంతా ట్వీట్లోనే, […]
ఏపీ లాసెట్ 2025 : కౌన్సెలింగ్ గడువు పొడిగింపు – కొత్త తేదీలివే
వక్ఫ్ చట్టం సవరణలపై రేపు సుప్రీం రూలింగ్

న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ చట్టం 2025 పై సుప్రీంకోర్టు సోమవారం తమ మధ్యంతర ఉత్తర్వులు వెలువరిస్తుంది. ఈ చట్టం సవరణలను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటి విచారణ ముగిసింది. చట్ట సవరణలో మూడు ప్రధాన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కోర్టుల ద్వారా వినియోగదారుల ద్వారా, ఒప్పందాల ద్వారా సంతరించుకున్న ఆస్తుల డినోటిఫై వంటి కీలక విషయాలపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు మధ్యంతర రీతిలో వెలువడుతుంది. ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్తో కూడిన […]