International
వాళ్లు లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు: ఓం బిర్లా

అమరావతి: మహిళకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న భారత సంప్రదాయం అని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా అని తెలిపారు. భరత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్దాలకు ముందే ప్రారంభమైందని అన్నారు తిరుపతిలో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా నేతృత్వంలో జాతీయ మహిళా సాధికారత సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో, స్వాతంత్ర్య పోరాటంలోనూ మహిళలు కీలక పాత్ర పోషించారని తెలియజేశారు. సామాజిక బంధనాలను ఛేదించుకుని మహిళలు […]
ఓవైపు ‘బాయ్కాట్’ ట్రెండ్.. ఆటగాళ్లకు గంభీర్ సలహా ఇదే..

ఆసియాకప్-2025లో భారత్-పాకిస్థాన్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది. అయితే ఇన్ని రోజులు లేని నిరసనలు సరిగ్గా మ్యాచ్కి ముందు ఉధృతిగా మారాయి. ఈ మ్యాచ్కి బాయ్కాట్ చేయాలంటూ కొందరు నిరసన తెలుపుతూ సోషల్మీడియాలో ‘బాయ్కాట్’ను ట్రెండ్ చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్లో భారత్ పాల్గొనవద్దని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ హైటెన్షన్ నేపథ్యంలో టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ Gautam Gambhir) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ట్రెండ్ కారణంగా ఆటగాళ్లు ఏకగ్రత […]
డివైడర్ ను బైకు ఢీకొనడంతో ఇద్దరు మృతి

నల్గొండ : లెప్రసి కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన బైకు డివైడర్ ను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా లో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు బెంగాల్ కు చెందిన తన్మె( 30), బాపన్ సర్దార్ (25) గా పోలీసులు గుర్తించారు. Also Read : కుమారుడిని చంపి… మూటకట్టి మూసీలో […]
Google Gemini AI photo editing prompts : ఈ 15 ప్రాంప్ట్లు వాడి మీరు కూడా ఏఐ ఫొటోలు క్రియేట్ చేసుకోండి..
గంజాయి అమ్మడం లేదని… కిడ్నాప్ చేసి చితకబాదారు

హైదరాబాద్: గంజాయి విక్రయించడం లేదని ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు (Kidnapped and beaten) కిడ్నాప్ చేసి చితకబాదారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతం భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గతంలో షాబాజ్, ఫయిమ్ అనే యువకులు గంజాయి విక్రయించేవారు. గత అర్దరాత్రి పన్నెండు గంటల సమయంలో గంజాయి కావాలని ఆరుగురు దుండగులు ఆటోలో వచ్చారు. తమకు గంజాయి కావాలని దుండగులు కోరారు. Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు? తాము […]
విజయవాడలో పెరుగుతున్న డయేరియా కేసులు..! కట్టడి చేసే పనిలో ఆరోగ్యశాఖ
విజయవాడలో పెరిగిన డయేరియా కేసులు…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరం కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే డయేరియా బాధితుల సంఖ్య 300 దాటింది. గత రాత్రి మరో 20 మంది ఆసుపత్రిలో చేర్పించారు. విషమంగా ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం 145 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. డయేరియా మృతుల కుటుంబాలను స్థానిక వైసిపి నేతలు, నిజనిర్ధారణ కమిటీ పరామర్శించింది. 427 నీటి నమూనాలను సేకరించి పరీక్షించారు. Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు? డయేరియా లక్షణాలు: విరేచనం […]
తెలంగాణలో కాంగ్రెస్ ను బిఆర్ఎస్ కాపాడుతోంది: కెటిఆర్

హైదరాబాద్: బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు కుటుంబాలకు న్యాయం చేస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఎస్ఎల్ బిసి బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా అందించలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఎల్ బిసి టన్నెల్ ప్రమాదం జరిగి 200 రోజులైనా ప్రభుత్వాలు స్పందించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆరుగురి మృతదేహాలను ఇప్పటికీ వెలికి తీయలేదని కెటిఆర్ ధ్వజమెత్తారు. కాళేశ్వరంలోని సమస్యలకు ఎన్ డిఎస్ఎ బృందాన్ని పంపించిన […]