International
‘లిటిల్ హార్ట్స్’పై మహేశ్ పోస్ట్.. ‘ఎక్కడి వెళ్లకు’ అంటూ చమత్కారం

చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా తనకు నచ్చితే చాలు ప్రొత్సాహించడంలో ఎప్పుడూ ముందుంటారు హీరో మహేశ్ బాబు (Mahesh Babu). సినిమా నచ్చిన వెంటనే ఆయన ఎక్స్ ఖాతాలో సినిమా బృందాన్ని మెచ్చుకుంటూ పోస్ట్ చేస్తుంటారు. తాజాగా విడుదలై గ్రాండ్స్ సక్సెస్ని అందుకున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. మౌళీ, శివానీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదలైన గ్రాండ్ సక్సెస్ సాధించింది. ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ […]
గణేష్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఐపీఓ: ఒక్కో షేరు ధర ఎంతంటే?
స్మృతి అదరహో.. ప్రపంచ రికార్డు సమం..

ముల్లాన్పూర్: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అదరిపోయే ఇన్నింగ్స్ ఆడింది. ఈ మ్యాచ్లో 77 బంతుల్లో సెంచరీ సాధించిన స్మృతి భారత తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన లిస్ట్లో రెండో స్థానంలో నిలిచింది. భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన లిస్ట్లో మొదటి స్థానంలో కూడా స్మృతినే ఉండటం విశేషం. ఈ ఏడాది ఐర్లాండ్పై ఆమె 70 బంతుల్లోనే […]
ఐవాల్యూ ఇన్ఫోసొల్యూషన్స్ ఐపీఓ: పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన 10 కీలక విషయాలు
ఐటి రంగంలో భారత్ చాలా బలంగా ఉంది: చంద్రబాబు

అమరావతి: మహిళల భద్రతలో విశాఖ అగ్రస్థానంలో ఉన్నట్లు ఇటీవల సర్వేలో తేలిందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వివిధ వ్యాపార ఆలోచనలతో యువత ముందుకొచ్చిందని అన్నారు. విశాఖపట్నంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ లో సిఎం మాట్లాడారు. విశాఖలో అద్భుత వాతావరణం ఉందని, సముద్రం, అందమైన కొండలు ఉన్నాయని, అరకు కాఫీ కూడా చాలా ప్రసిద్ధి చెందిందని కొనియాడారు. 1991 లో పివి నరసింహరావు ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని, రెండో తరం సంస్కరణలను తాను […]
‘మిరాయ్’ @ 100 కోట్లు.. ఐదు రోజుల్లోనే..

హైదరాబాద్: తేజా సజ్జా హీరోగా, మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో నటించిన చిత్రం ‘మిరాయ్’ (Mirai). గత శుక్రవారం(సెప్టెంబర్ 12) విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. అతీంద్రియ శక్తులు, మైథాలజీ కథాంశంగా ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ సందర్భంగా తేజా సజ్జా, మంచు మనోజ్లు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ను విజయవాడలో […]
పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం: రేవంత్

హైదరాబాద్: విద్యావిధానంలో సమూల మార్పులు, ప్రక్షాలళనకు నిర్ణయం తీసుకున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలని అన్నారు. తెలంగాణ నూతన విద్యా విధానంపై సిఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం అని అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగట్లేదని తెలియజేశారు. ఏటా లక్షా 10 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వస్తున్నారని, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లతో […]
గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి

గడ్చిరోలి: మహారాష్ట్రలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళ మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. దీంతో అక్కడ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళ మావోలు మృతి చెందగా.. ఘటనాస్థలంలో ఎకె-47 సహా పెద్దు ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అడవుల్లో భద్రతాబలగాల గాలింపు కొనసాగుతోంది. Also Read : డెహ్రాడూన్ లో […]