ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్టోబర్ 1న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ – విజయవాడ (ఎన్హెచ్65)జాతీయ రహదారి ఎనిమిది లేన్ల విస్తరణ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభ కానున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ
ఏపీలో రాబోయే రోజుల్లో ప్రజలపై విద్యుత్ భారాన్ని మరింత తగ్గిస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. విద్యుత్ శాఖను జగన్ ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది…వ్యవస్థను నాశనం చేసిందని మండిపడ్డారు.