kulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişStreameastrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişStreamEastgalabetelexbetbetkolikrinabetyakabetbahiscasinomasterbettinghiltonbetceltabetkingbettingkulisbetpadişahbetbetkolikrinabetyakabetbahiscasinomasterbettinghiltonbetceltabetkingbettingkulisbetpadişahbetgalabetelexbettrendbettrendbetbetovisbetovispadişahbetpadişahbetwbahiswbahiskulisbet girişkulisbetlordbahislordbahisbetlikebetlikeprizmabetprizmabetbetasusbetosferalobetaresbetbetkolikmetrobahisbetpipocasinoroyalcasinowonhazbetnetbahisgalabetmilosbetkulisbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

body to body massage in istanbul

dizipal

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

Hacklink Panel

Hacklink

Hacklink

sakarya escort bayan

Hacklink

sakarya escort bayan

sapanca escort bayan

piabellacasino

ultrabet

piabellacasino

ultrabet

mislibet

piabellacasino

trendbet

trendbet

jojobet giriş

jojobet

enjoybet

online diyetisyen

kralbet

jojobet giriş

casibom

betmarino

Betpas

atlasbet

jojobet

jojobet

primebahis

Jojobet Giriş

matbet

matbet

asyabahis

jojobet giriş

Restbet

İmajbet

matbet

casibom giriş

piabellacasino

Marsbahis

vevobahis

slotbar

pusulabet

holiganbet

holiganbet

marsbahis

matbet giriş

galabet

Marsbahis

betturkey giriş

betturkey

jojobet

ronabet giriş

piabellacasino

bets10

trendbet

jojobet güncel giriş

matbet

matbet giriş

matbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

betplay

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

pusulabet

pusulabet

matbet

jojobet

jojobet giriş

Jojobet

jojobet

casibom

agb99

Agb99

jojobet

trendbet

piabellacasino

trendbet

beyoğlu escort

betpuan

türk porno

onwin

meritking

pusulabet giriş

imajbet

vdcasino

sahabet

sekabet

betboo

pusulabet

marsbahis

casibom

grandpashabet

Casibom

Casibom Giriş

pusulabet giriş

Slot Mahjong

betcio

Casibom Güncel Giriş

Betpas

Jojobet

Jojobet Giriş

sekabet

1xbet

çağlayan escort

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

pusulabet

Online Hack Tool

Jojobet Güncel Giriş

kulisbet giriş

betebet

kulisbet

nitrobahis

kulisbet

kulisbet

kulisbet

kulisbet

casibom giriş

coinbar

selçukspor

selçuksports

coinbar

coinbar

coinbar giriş

ultrabet

piabellacasino

trendbet giriş

trendbet

casibom

casibom

bahiscasino

sekabet güncel giriş

galabet

galabet

kulisbet

sahabet

Google Maps Yorum Satın Al

casibom

casibom giriş

casibom güncel giriş

son bölüm izle

eşref rüya son bölüm izle

lidyabet

Hacklink panel

Hacklink satın al

marsbahis

kağıthane escort

bomonti escort

beşiktaş escort

fatih escort

büyükçekmece escort

şişli escort

maslak escort

sarıyer escort

türk escort

özbek escort

osmanbey escort

güneşli escort

istanbul escort

sultangazi escort

kumburgaz escort

üsküdar escort

All Smo Tools

sekabet

jojobet

casibom giriş

casibom

wbahis

jojobet

betlike

pusulabet

galabet

piabellacasino

trendbet

bağcılar escort

piabellacasino

piabellacasino

ultrabet

jojobet

ultrabet

ultrabet

jojobet

gaziosmanpaşa escort

Kartal Escort

ultrabet

Hacklink

betwoon

jojobet

jojobet giriş

jojobet giriş

betebet

padişahbet

atlantisbahis

holiganbet giriş

piabellacasino

pusulabet giriş

vdcasino

cratosroyalbet giriş

restbet

betebet

holiganbet

safirbet

holiganbet

meritking

meritking giriş

jojobet

bandar judi

ultrabet

jojobet

pusulabet

jojobet

jojobet

1xbet

marsbahis giriş

marsbahis

pusulabet

retcasino

nitrobahis

onwin

jojobet

pusulabet

holiganbet

holiganbet giriş

jojobet

cratosroyalbet

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

maç izle

casibom

sakarya escort

sakarya escort

marsbahis giriş

vdcasino giriş

grandpashabet giriş

hiltonbet

ultrabet

avrupabet

bahisfair

berlinbet

galabet

betovis

kralbet

casinowon

betasus

milosbet

casivera

trendbet

vegabet

sekabet

giftcardmall/mygift

Sweet Bonanza

slotday

Sweet Bonanza

spinco

teosbet

tlcasino

gobahis

holiganbet

piabet

casinolevant

casinolevant

casinolevant

pusulabet

marsbahis güncel giriş

meritking

pusulabet

pusulabet giriş

meritking

meritking

madridbet

marsbahis

cratosroyalbet

kingroyal

betlike

madridbet

vaycasino

vaycasino

jojobet

jojobet

cratosroyalbet

zbahis

casibom giriş

suratbet

süratbet

marsbahis

vdcasino

pusulabet

meritking

casibom giriş

savoybetting

betpas

asyabahis

otobet

kingroyal

artemisbet

betebet

tarafbet

sahabet

meritking

meritking giriş

betebet

Holiganbet giriş

meritking

cratosroyalbet

imajbet

sekabet

portobet

netbahis

matadorbet

trgoals

Kingroyal

selçuksports

teosbet

madridbet

meritking

taraftarium24

polobet

pashagaming

meritking

meritking giriş

kingroyal

madridbet

roketbet

jojobet

jojobet giriş

meritking

meritking giriş

cratosroyalbet

royalbet

రెచ్చిపోయిన టిడిపి మూకలు…. యువతిపై కత్తితో దాడి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి  జిల్లా నర్సీపట్నంలో టిడిపి నేతలు రెచ్చిపోయారు.  టిడిపి స్థానిక నేతలు గొడ్ల శ్రీను, గొడ్ల సైది ఓ కుటుంబంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. టిడిపి నేతలు తనపై, తన అన్నపై దౌర్జన్యంగా దాడి చేశారని ఓ యువతి ఆరోపణలు చేసింది. తన అన్న, నాన్నను కొడుతుండగా తాను అడ్డుకోబోయానని, తనపై కూడా కత్తితో దాడి చేశారని ఆరోపణలు చేసింది. గొడ్ల సైది తనపై కత్తితో దాడి చేయడంతో మెడకు రెండు చోట్ల కత్తి గాయాలు ఉన్నాయని యువతి పేర్కొంది. తమకు న్యాయం చేయాలని బాధిత యువతి, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామ ప్రజలకు రక్షణ కల్పించాలని కోరారు.  స్థానిక పోలీస్ స్టేషన్ లో యువతి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. 

అక్టోబర్​ 8: ఈ రోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది? ఏ స్టాక్స్​లో ట్రేడింగ్​ బెస్ట్​?

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​లను నిపుణులు వెల్లడించారు. వాటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

School holiday : 10 రోజుల పాటు స్కూల్స్​కి సెలవు- కర్ణాటక ప్రభుత్వం ప్రకటన.. కారణం ఇదే!

అక్టోబర్ 8 నుంచి 18 వరకు సర్కారీ స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. దీనికి ఒక కారణం ఉంది. అదేంటంటే..

పుప్పల్ గూడలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

మణికొండ: రంగారెడ్డి జిల్లా మణికొండ మండలంలో పుప్పాల్ గూడలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. అక్రమ నిర్మాణాలను జెసిబిలతో కూల్చివేస్తుండగా స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతంగా మారింది. అడ్డుకున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. ఈ భూమిని కొంతమంది కబ్జా చేశారన్న హైడ్రాకు ఫిర్యాదు రావడంతో స్థానిక రెవెన్యూ అధికారులతో విచారణ చేయించింది. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయని రుజువు కావడంతో వాటిని కూల్చివేస్తున్నారు. 

ట్రక్కును ఢీకొట్టిన లారీ… బాంబుల్లా పేలిన సిలిండర్లు

జైపూర్: రాజస్థాన్‌ రాష్ట్రం జైపూర్‌ శివారులోని మోజ్మాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దూదూ సమీపంలో ఆగి ఉన్న గ్యాస్‌ సిలిండర్ల ట్రక్కును మరో లారీ ఢీకొట్టింది. గ్యాస్‌ సిలిండర్లు బాంబుల్లా పేలిపోయాయి. గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో రెండు లారీలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. రోడ్డుపై ఉన్న పలు వాహనాలు దగ్ధమయ్యాయి. దీంతో జైపూర్‌-ఆజ్మీర్‌ జాతీయ రహదారిని పోలీసులు మూసివేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ సిలిండర్ల పేలుతుండడంతో దగ్గరికి వెళ్లడానికి ఫైర్ సిబ్బంది సహసం చేయడంలేదు. 

వినోదం, కుటుంబ భావోద్వేగాలతో మాస్ జాతర…

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం మాస్ జతర. రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాస్యం, భావోద్వేగాలు, మాస్ అంశాలతో నిండిన వినోదభరితమైన కుటుంబ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ’మాస్ జతర’ సినిమా, భారీ అంచనాల నడుమ అక్టోబర్ 31న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు విశేష స్పందన లభించింది. ఈ క్రమంలోనే రవితేజ ఈ సినిమాలో తాను పోషించిన ఆర్‌పిఎఫ్(రైల్వే పోలీస్ ఫోర్స్) అధికారి పాత్ర గురించి మాట్లాడుతూ.. ఇది తన సినీ ప్రయాణంలో సరికొత్త, ప్రత్యేకమైన పాత్ర అని అభివర్ణించారు. అలాగే చిత్ర దర్శకుడు భాను భోగవరపు, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోపై ప్రశంసలు కురిపించారు.

భాను ప్రతిభావంతుడని, చిత్రీకరణ సమయంలో కూడా సన్నివేశాన్ని ఇంకా మెరుగ్గా మలచడానికి ప్రయత్నిస్తుంటాడని, చాలా వేగంగా మార్పులు చేయగలడని కొనియాడారు. భీమ్స్ ఎంతో కృషి చేసి, ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడని అన్నారు. ఇక మాస్ జాతర సినిమా గురించి మాట్లాడుతూ.. వినోదం, మాస్ అంశాలతో పాటు హృదయపూర్వక కుటుంబ భావోద్వేగాలతో ఈ సినిమా నిండి ఉంటుందని తెలిపారు. ఇక శ్రీలీల మాట్లాడుతూ రవితేజతో కలిసి నటించడం చాలా ఆనందకరమైన అనుభవమని అన్నారు. రవితేజతో కలిసి పనిచేయడం చాలా సులభంగా ఉంటుందని, అత్యంత ఆహ్లాదకరమైన సహనటులలో ఆయన ఒకరని శ్రీలీల తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మాస్ జాతరలో తాను సైన్స్ టీచర్‌గా, శ్రీకాకుళం యాసలో మాట్లాడే ఉల్లాసభరితమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తానని ఆమె వెల్లడించారు. తన మునుపటి పాత్రలకు పూర్తి భిన్నంగా ఇది ఉంటుంది… స్క్రిప్ట్ చదివినప్పుడే తాను నవ్వుకున్నానని, ఇక సెట్ లో దానిని ప్రదర్శించే సమయంలో ఆ నవ్వులు రెట్టింపు అయ్యాయని శ్రీలీల పేర్కొన్నారు. రవితేజ అంకితభావం గురించి మాట్లాడుతూ.. గాయంతో బాధపడుతున్నప్పటికీ, ఆయన ఆసుపత్రికి వెళ్లే ముందు ’తూ మేరా లవర్’ పాటను పూర్తి చేసి, తన నిబద్ధతను చాటుకున్నారని శ్రీలీల కొనియాడారు. గతంలో సామజవరగమన, వాల్తేరు వీరయ్య చిత్రాలకు రచయితగా పనిచేసిన దర్శకుడు భాను మాట్లాడుతూ హాస్యాన్ని రాయడం మరియు దానిని సహజంగా కథలో మిళితం చేయడంలో తన బలం ఉందని తెలిపారు.

మొదటి రోజు షూటింగ్‌ను సులభంగా పూర్తి చేసి, ప్రారంభం నుండే తనలో ఆత్మవిశ్వాసం పెరిగేలా సహాయపడినందుకు రవితేజకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టైటిల్ ఆలోచన రవితేజ నుండే వచ్చిందని, దానికి ‘మనదే ఇదంతా‘ అనే ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్‌ను జోడించినట్లు భాను వెల్లడించారు. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ వినోదభరితమైన పాత్రలో కనిపిస్తారని కూడా ఆయన పేర్కొన్నారు. ‘ఓలే ఓలే‘ పాట చుట్టూ ఇటీవల జరిగిన చర్చలను ఉద్దేశించి దర్శకుడు భాను మాట్లాడుతూ.. సాహిత్యాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, పాట యొక్క రెండవ భాగం పూర్తిగా భిన్నమైన, పాజిటివ్ వైబ్‌ను కలిగి ఉందని స్పష్టం చేశారు.

Traffic Jam : అత్యంత భారీ ట్రాఫిక్​ జామ్​! 4 రోజుల పాటు నిలిచిపోయిన వాహనాలు..

బిహార్​లోని దిల్లీ- కోల్​కతా జాతీయ రహదారిపై అతి భారీ ట్రాఫిక్​ జామ్​ నెలకొంది! అనేక వాహనాలు 4 రోజులుగా ట్రాఫిక్​లో చిక్కుకుపోయాయి. కొన్ని కిలోమీటర్లు ముందుకు కదిలేందుకు 5,7 గంటల సమయం పడుతోంది!

భారత్-ఆసీస్ యూత్ టెస్టు.. తొలి రోజు బౌలర్ల హవా

మాక్‌కె: భారత్, ఆస్ట్రేలియా అండర్19 జట్ల మధ్య జరుగుతున్న యూత్ సిరీస్ రెండో టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆటలో బౌలర్లు హవా నడిపించారు. మంగళవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 43.3 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందం భారత్‌కు ఎక్కువ సేపు నిలువలేదు. ఓపెనర్ విహాన్ మల్హోత్రా (11), కెప్టెన్ ఆయూష్ మాత్రె (4) జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. ఇద్దరు తక్కువ స్కోరుకే ఇంటిదారి పట్టారు. దీంతో భారత్ 18 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా నిరాశ పరిచాడు. వైభవ్ 20 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. రాహుల్ కుమార్ (9), వికెట్ కీపర్ హర్‌వంశీ పంగాలియా (1) కూడా జట్టుకు అండగా నిలువలేక పోయారు. మరోవైపు వేదాంత్ త్రివేది 4 ఫోర్లతో 25 పరుగులు సాధించాడు. ఖిలాన్ పటేల్ (26) పరుగులు చేసి ఔటయ్యాడు. హెనిల్ పటేల్ (22), దిపేశ్ దేవేంద్రం (6) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటి వరకు భారత్ 9 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో బార్టన్ మూడు, విల్ బ్రియామ్ రెండు వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. వికెట్ కీపర్ అలెక్స్ లీ యంగ్ (66) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారిలో కెప్టెన్ విల్ (10), యశ్ దేశ్‌ముఖ్ (22) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. భారత బౌలర్లలో ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్ మూడేసి వికెట్లను పడగొట్టారు. ఉద్ధవ్ మోహన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

పాకిస్థాన్ మహిళలకు సవాల్..

నేడు ఆస్ట్రేలియాతో పోరు

కొలంబో: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియాతో జరిగే పోరు పాకిస్థాన్‌కు చావో రేవోగా మారింది. ఇప్పటి వరకు పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. దీంతో ఆసీస్‌తో పోరు పాక్‌కు సవాల్‌గా తయారైంది. ఇక ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. అయితే శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్ వర్షం వల్ల కనీసం టాస్ పడకుండానే రద్దయ్యింది. కాగా, పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పాక్‌తో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా చాలా బలంగా ఉందనే చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. కివీస్‌తో జరిగినపోరులో అష్లే గార్డ్‌నర్ కళ్లు చెదిరే శతకం సాధించింది. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగేందుకు సిద్ధమైంది. ఓపెనర్లు అలీ హీలీ, లిచ్‌ఫీల్డ్‌లతో పాటు ఎలిసె పేరి, బెథ్ మూని, సదర్లాండ్ వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు జట్టులోఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు నిలదొక్కుకున్న పాక్ బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హీలీ, ఎలిసె పేరి, బెథ్‌మూని జట్టుకు కీలకంగా మారారు. అంతేగాక సెంచరీ స్టార్ గార్డ్‌నర్‌పై కూడా జట్టుకు భారీ అంచనాలే ఉన్నాయి. ఇక పాకిస్థాన్ ఈ వరల్డ్‌కప్‌లో అత్యంత పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. బంత్లా బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక కేవలం 129 పరుగులకే కుప్పకూలింది. ఇక భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. బౌలర్లు బాగానే రాణించినా బ్యాటింగ్ వైఫల్యంతో పాక్‌కు ఓటమి తప్పలేదు. కీలక బ్యాటర్లు విఫలం కావడం పాక్‌కు ప్రతికూలంగా మారింది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన పాకిస్థాన్ పటిష్టమైన ఆస్ట్రేలియాకు ఎలాంటి పోటీ ఇస్తుందో వేచి చూడాల్సిందే.

ఇది న్యాయ వ్యవస్థకే అప్రతిష్ఠ

సుప్రీం కోర్టు విచారణ సమయంలో చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిపై ఓ మూర్ఖపు న్యాయవాది బూటుతో దాడికి ప్రయత్నించడం యావత్ దేశానికి పెద్ద షాక్. దాడి చేసిన వ్యక్తి ‘సనాతన ధర్మాన్ని అగౌరవ పర్చడం భారతదేశం ఎన్నడూ సహించదు’అని బెదిరించడం వినిపించింది. మధ్యప్రదేశ్‌లోని ఖజురహో ఆలయ సముదాయంలో ఏడు అడుగుల విష్ణు విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించాలని కోరుతూ పిటిషన్ దాఖలు కాగా ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ సిజెఐ కొన్ని వ్యాఖ్యలు చేశారు. విష్ణువుకు వీరభక్తుడినని చెప్పుకుంటున్నావు కదా! వెళ్లి ఆ దేవుడిని ప్రార్థించుకో. అదో ఆర్కియాలజీ సైట్. దానికి ఆర్కియాలజీ పర్మిషన్ అవసరం ఉంటుందని సిజెఐ వ్యాఖ్యానించడం బిజెపి అనుకూల సామాజిక మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. ఈ నేపథ్యమే న్యాయవాది దౌర్జన్యానికి కారణమైంది. సిజెఐ ఆ వ్యాఖ్యలను బాగా చెప్పి ఉండవచ్చని వాదించినప్పటికీ, ప్రజాస్వామ్యంలో మూలస్తంభమైన స్వేచ్ఛగా భావప్రకటన చేసే రాజ్యాంగపరమైన హక్కు సిజెఐ ప్రకటనకు రక్షణ కల్పిస్తుంది. అయినాసరే ఈ వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో దానికి సిజెఐ తనదైన శైలిలో తెరదించారు. తరువాత ఓ కేసులో స్పందిస్తూ తానేమీ ఏ మతాన్ని అమర్యాద పర్చలేదని, అన్ని మతాలను తాను గౌరవిస్తానని, కేవలం సోషల్ మీడియాలో తన వ్యాఖ్యలు వ్యతిరేక ప్రచారం అయినట్టు వివరించారు. సరైన సలహా ఉంటే ఈ విషయం అక్కడే నిలిచిపోయేది.

అయితే దాడికి ప్రయత్నించిన న్యాయవాది, 71 ఏళ్ల న్యాయశాస్త్ర అనుభవజ్ఞుడే కాక, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ సభ్యుడు కూడా. అయినా సనాతన ధర్మ మొదటి సూత్రాలను అంతర్గతీకరించే పరిపక్వత లేదు. హింసను త్యజించడం, ఆలోచనలను స్వేచ్ఛగా పరస్పరం పంచుకోవడం అనేవి సనాతన ధర్మంలోని ప్రధాన సూత్రాలు. కేవలం సంకుచిత దృష్టితో అత్యున్నత న్యాయస్థానానికి అధ్యక్షత వహించే ప్రధాన న్యాయమూర్తిపై దాడి చేయాలని అపేక్షించడం తీవ్ర దిగ్భ్రాంతికరం. ఇప్పటివరకు విచ్చలవిడి రాజకీయ నాయకుల పైన, పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న నేరస్థులనే అనుమానితుల పైన మితవాద హింసాకాండ సాగడం పరిపాటిగా వస్తోంది. ఇప్పుడీ సంఘటన సోషల్ మీడియాలో పరమత విద్వేషం ప్రదర్శించడం, విషపూరిత టెలివిజన్ చర్చలు సర్వసాధారణమైనట్టు కనిపిస్తోంది. ఇవి సామాజిక ఒత్తిడిని పెంచేలా వేలెత్తి చూపుతున్నాయి. సిజెఐ గవాయి మారిషస్‌లో, భారతదేశంలోని చట్టపరమైన, రాజ్యాంగబద్ధమైన పాలన, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి ప్రముఖంగా ప్రసంగించిన చాలా రోజులకు సుప్రీంకోర్టులో నాటకీయంగా ఈ సంఘటన జరగడం అనూహ్యం. మతోన్మాద న్యాయవాది బూటు విసరడానికి ప్రయత్నించినా, సిజెఐని వేలెత్తి చూపుతూ హెచ్చరించినా సిజెఐ మాత్రం ఎలాంటి కలవరం చెందలేదు.

సుప్రీం కోర్టు రిజిస్ట్రీ కూడా ఎలాంటి కేసులు దాఖలు చేయలేదు. అపరాధిని బయటకు వెళ్లనిచ్చేరు. విశేష న్యాయపరమైన దయ చూపించడం గమనార్హం. ‘సుప్రీం కోర్టు ప్రాంగణంలో సిజెఐపై దాడికి పాల్పడడం ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. మన సమాజంలో ఇటువంటి చర్యలకు చోటు లేదు. ఇది పూర్తిగా ఖండించదగినది. దాడి సమయంలో జస్టిస్ గవాయ్ ప్రశాంతతను ప్రదర్శించడం అభినందనీయం. ఇది న్యాయ విలువల పట్ల, మన రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేయడం పట్ల ఆయన నిబద్ధతను ఉద్దీపింప చేస్తుంది’ అని ప్రధాని మోడీ తన ట్వీట్‌లో సిజెఐని ప్రశంసించడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. బీహార్‌లో కులాల ఆధారంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్న పోరాటం నుంచి దృష్టి మళ్లించడానికి ప్రధాని మోడీ ఈ విధంగా సంకేతాలు ఇచ్చినట్టు అయింది. ఆ తలతిక్క న్యాయవాది లైసెన్సిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది. ఇటువంటి సర్వవ్యాప్త చర్యలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించని రాష్ట్ర హైకోర్టు జడ్జీలు కొందరి ఉదంతాలు కూడా బయటపడ్డాయి గత మే నెలలో ఇద్దరు జడ్జీలను సుప్రీం ధర్మాసనం ఇటీవల ఘాటుగా మందలించింది.

మోసపూరిత కేసులో ఒకే నిందితునికి అనుకూలంగా బెయిలు మంజూరు చేయడంలో అసలు ఉద్దేశమేమిటని ప్రశ్నించింది. క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి, ఒక కేసులో తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిన గత తీర్పుకు భిన్నంగా బెయిల్ మంజూరు చేశారని మధ్యప్రదేశ్ సెషన్స్ జడ్జిని ఆక్షేపించింది. ఈ జడ్జిని ఢిల్లీలో వారం రోజుల పాటు శిక్షణ తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. 2023 మేలో అలహాబాద్ హైకోర్టు సెషన్స్ జడ్జిని విధుల నుంచి తప్పించి వారం రోజుల పాటు జ్యుడీషియల్ అకాడమీకి శిక్షణ కోసం పంపాలని ఆదేశించింది.దీనివల్ల వారి నైపుణ్యం మెరుగుపడుతుందని సూచించింది. ఈ సంఘటనలు న్యాయవ్యవస్థలో అవినీతి, అసమర్థత ప్రక్షాళనం చేయడానికి తోడ్పడతాయి. న్యాయవ్యవస్థను అనేక రుగ్మతలు పట్టి పీడిస్తున్నాయి. చాలా మందిలో పోటీతత్వం, విశ్వసనీయత ఉండడం లేదని కొన్ని సంఘటనల బట్టి తెలుస్తోంది. పెండింగ్ కేసుల భారం, కాలం చెల్లిన చట్టాలు, విధానాలు, వనరుల కొరత, మౌలిక సౌకర్యాల లోపం, ఇవన్నీ ప్రజాస్వామ్య మూలస్తంభమైన న్యాయవ్యవస్థను ముందుకు తీసుకు వెళ్లడం లేదు. కొంతమంది న్యాయవాదులు, జడ్జీలు అవినీతిపరులు కావడం కూడా ఆందోళన కలిగిస్తోంది. న్యాయస్థానాల్లో అవాంఛనీయ సంఘటనలు గతంలో కూడా జరిగాయి. న్యాయమూర్తులపై దాడులు, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చే చర్యలు, హైకోర్టు జడ్జీల ప్రవర్తనపై సుప్రీం కోర్టు ఆందోళన చెందడం, అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదులు నిరవధిక సమ్మె చేయడం, తెలంగాణ హైకోర్టులో కక్షిదారుల దురుసు ప్రవర్తన, తదితర సంఘటనలు ఎన్నో జరిగాయి.  

పారదర్శకతే ఇసికి శ్రీరామరక్ష

బీహార్‌లో ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఓటర్ల జాబితా కొన్ని వర్గాల్లో ఉపశమనం కలిగించినా, మరి కొన్ని వర్గాల్లో తీవ్ర అశాంతి రేకెత్తించింది. గత మంగళవారం విడుదలైన తుది జాబితా, సామూహికంగా ఓటర్ల తొలగింపు భయాలు మొదట్లో భయపడిన స్థాయిలో లేకపోయినా, ఈ ప్రక్రియ దేశంలో ఎన్నికల ప్రజాస్వామ్య భవిష్యత్ గురించి అత్యవసర ప్రశ్నలను లేవనెత్తింది. సుప్రీం కోర్టు జోక్యం ఎన్నికల కమిషన్ ను మరింత పారదర్శకత వైపు నడిపించగా, ప్రతిపక్షాలు అప్రమత్తమైన పాత్ర పోషించడంతో బీహార్ సర్ దారుణ ఫలితాలను తప్పించింది. కానీ ఈ కసరత్తు ఎన్నికల ప్రక్రియలను ఎలా ఆయుధంగా ఉపయోగించవచ్చో, భారతదేశం అంతటా ఇలాంటి సవరణలు చేపట్టే ముందు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే అంశంలో ఓ హెచ్చరిక కథగా మిగిలిపోయింది. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు సంఖ్యాపరంగా మాత్రమే ప్రమాదంలో పడలేదు. భారత ప్రజాస్వామ్య సమగ్రతే ప్రమాదంలోపడింది.ఓటర్ల జాబితా సవరణలో తలెత్తిన సమస్యలు, జాతీయ స్థాయిలో పునరావృతమైతే, సార్వత్రిక ఓటు హక్కు అనే అంశాన్నే అస్థిరతలో నెట్టివేయవచ్చు. ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, వలసదారులు, పేదలను లక్ష్యంగా చేసుకుంటూ పాలక వర్గాల పట్టును మరింత బలోపేతం చేస్తుంది.

బీహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓటర్ల జాబితాలను సంస్కరించడం, చనిపోయిన వారి పేర్లు, వలసపోయిన వారి పేర్లు, నకిలీ పేర్లను తొలగించే లక్ష్యం తో చేపట్టింది.అయినా రాజకీయం లోపాయికారిగా అంతర్గతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం, దాని అనుబంధ శక్తులు ఈ కసరత్తును అక్రమ వలసదారులు, చొరబాటుదారులు -ఘుస్పైటియాస్ – తొలగించే మార్గంగా చూపాయి. కానీ ఈ పదాలు ముఖ్యంగా మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలను లక్ష్యం చేసుకునే ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయి. మొదట్లో ఈ ప్రక్రియతో భారీ స్థాయిలో ఓటర్ల తొలగింపునకు దారితీస్తుందనే భయాలు ఉన్నాయి. బీహార్ ఓటర్ల జాబితాలో జూన్ నాటికి 7 కోట్ల 89 లక్షల మంది ఓటర్లు ఉండగా, అక్టోబర్‌లో ప్రచురించిన తుది జాబితాలో 7 కోట్ల 42 లక్షల మంది ఉన్నారు. అంటే దాదాపు 6 శాతం మందిని తొలగించారు. చనిపోయిన వారి పేర్లను, వలసదారులు, నకిలీల పేర్లు తొలగించామని అధికారులు వివరణ ఇచ్చారు. కానీ, 68.6 లక్షల మంది పేర్ల తొలగింపు ఆశ్చర్యాన్ని కలిగించింది. తీవ్ర పరిణామాలకు దారితీసింది. మెజారిటీ తొలగింపులు చట్టబద్ధమైనవే అయినా, బలహీనమైన డాక్యుమెంషన్‌లో పలువురి తొలగింపు వాస్తవమే.

బీహార్ కేసులో బహుళ శక్తుల జోక్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. సర్ చేపట్టిన సమయం, దాని ఫార్మెట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, ఆధార్ ను అందుబాటులో ఉన్న రుజువుగా చేర్చాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ప్రతిపక్షాలు వీటిలో అక్రమాలను ఎత్తిచూపుతూ, జోరుగా ప్రచారం చేపట్టాయి. మీడియా, కొన్ని సంస్థలు క్షేత్రస్థాయిలో పరిణామాలను వెలుగులోకి తెచ్చాయి. ఈ అప్రమత్తత లేకుంటే, మరికొందరి పేర్లు తొలగిపోయి ఉండేవి, అనర్థం జరిగేది. బీహార్ కేసుతో భారత ఎన్నికల కమిషన్ తీరుతెన్నుల విచికిత్స మొదలైంది. ఒకప్పుడు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే కోటగా పరిగణించిన ఎన్నికల కమిషన్‌ను ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజం అనుమానంతో చూస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎన్నికల కమిషన్ అధికార పార్టీ ప్రయోజనాలకు కొమ్ముకాస్తోందని విమర్శకులు వాదిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఖరారు, మోడల్ కోడ్ ఉల్లంఘనలపై చర్యల విషయంలో విముఖత చూపడం, ఓటర్ల జాబితా సవరణ వంటి కసరత్తులో పారదర్శకత లేని విధంగా చర్యలు చేపట్టడంతో అనుమానాలు హెచ్చాయి. బీహార్‌లో ఈ ప్రక్రియను ఇసి అధికారికంగా పర్యవేక్షిస్తున్నా, జవాబుదారీతనాన్ని నిర్ధారించేది కోర్టులు, ప్రతిపక్షమే. ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి పలు ప్రశ్నలను లేవనెత్తుతుంది. నిష్పక్షపాతంగా ఉండాల్సిన సంస్థలో ఇతరులు జోక్యం చేసుకుని తటస్థతను ఎందుకు కాపాడాలి. ఓటర్ల హక్కులను కాపాడడంలో చురుగ్గా వ్యవహరించాల్సిన ఇసి ఎందుకు నిష్క్రియాత్మకంగా కన్పిస్తుంది. నమ్మకం, చట్టబద్ధత కలిగిన సంస్థ పక్షపాత ధోరణితో వ్యవహరించడం తీవ్ర హానికరం.

కేంద్రంలోనూ, రాష్ట్రాలలోని పాలక వర్గాలు ఇటువంటి కసరత్తును తమకు అనుకూలంగా మార్పుకోవాలన్న ఆలోచనే ఎంతో ప్రమాదకరం. మీకు మద్దతు ఇచ్చే అవకాశంలేని ఓటర్లను తొలగించడం లేదా నిరోధించడమే వాటి ఉద్దేశమై ఉంటుంది. బీహార్‌లో పేదవర్గాలు, వలసదారులు, ముస్లింలపై వేటు వేస్తారనే అనుమానాలు తలెత్తాయి. వారు అధికార పార్టీకి ఓటు వేసే అవకాశం తక్కువగా ఉండడమే కారణం. ఇదే నమూనా చాలా చోట్ల కన్పిస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లో కొన్ని వర్గాల పేర్లు తొలగించారనే ఆరోపణలు అప్పుడప్పుడు తలెత్తుతున్నాయి. ఢిల్లీలో పాలక ప్రభుత్వం మైనారిటీలు అధికంగా ఉన్న ప్రాంతాలలో ఓటర్ల జాబితాలలో మార్పులు చేర్పులు, చేస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.

అసోంలో ఈ వ్యూహం మరింత ఎక్కువ. జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి) ప్రక్రియ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాలు కేవలం ఓటర్ల పేర్లను తొలగించే విస్తృత ఎజెండాను ప్రతిబింబించాయి. ముఖ్యంగా ముస్లింలు, అదీ బెంగాలీ మూలాలు కలిగిన ముస్లింలు టార్గెట్ అయ్యారు. దశాబ్దాలుగా నివసిస్తున్న భూముల నుంచి పెద్ద సంఖ్యలో బహిష్కరణకు గురయ్యారు. కీలక డాక్యుమెంట్లు ఉన్నా వారిని తరచు ఆక్రమణదారులుగా ముద్రవేశారు. ఒకసారి భూమిని విడిచి పెడితే వారు తమ శాశ్వత చిరునామా నిరూపించుకునే అవకాశం లేదు. ఓటర్ల జాబితాలో పేర్లు ఉండాలంటే ఇది తప్పనిసరి. ఉద్దేశపూర్వకంగానే తొలగింపు, హక్కుల తొలగింపు సాగుతున్నాయి. మొదట గృహ స్థిరత్వాన్ని తరస్కరించడం, ఆ తర్వాత ఓటింగ్ హక్కులను తిరస్కరించడం.

బీహార్‌లో ఓటర్ల జాబితాల సవరణకు చేపట్టిన సర్.. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణకు మోడల్‌గా మారితే ఈ వ్యూహాలే భారీస్థాయిలో సంస్థాగతం అయ్యే ప్రమాదం ఉంది. బీహార్‌లో- సర్- ఓటర్ల జాబితా సవరించే ప్రక్రియగా మొదలై పౌరసత్వ పరీక్షగా ఎలా మారిందో మీడియాలో ఓ వర్గం సరిగ్గానే ఊహించింది. ఇది అసోంలో ఎన్‌ఆర్ సిని ప్రతిబింబిస్తోంది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తదుపరి చర్యలు నిలిపివేయకుంటే, దాదాపు 19 లక్షల మంది గల్లంతు అయిపోయేవారే. రెండు సందర్భాలలోనూ అసలు కీలకం ఒక్క. ఓటరే తాను పౌరుడని రుజువు చేసుకోవాలి. లేని పక్షంలో కమిషన్ డాక్యుమెంటరీ సాక్ష్యాలను కోరుతుంది. పేదలకు అలాంటి ఆధారాలు ఏవీ ఉండవు. బీహార్‌లో ఆమోదయోగ్యమైన డాక్యుమెంట్‌లలో ఆధార్ ను చేర్చడం ఓ ఊరట. అంతమాత్రాన అధికార బహిష్కరణ ప్రమాదం తొలగిపోదు. ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనే ప్రాథమిక సూత్రాన్ని బలహీనపరుస్తోంది. అది షరతులతో కూడిన ఓటు హక్కుగా మారుస్తోంది.

బీహార్ నమూనాను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించడం పెను ప్రమాదం కాగలదు. భారత దేశంలో 97 కోట్ల మంది నమోదు చేసుకున్న ఓటర్లు ఉన్నారు. చిన్న స్థాయిలో 5శాతం మంది పేర్లను తప్పుడు ఓటర్లుగా ముద్ర వేసి తొలగించినా ఐదు కోట్ల మంది పౌరులు ఓటు హక్కు కోల్పోతారు. ఇది అనేక దేశాల్లో ఓటర్ల సంఖ్య కన్నా ఎక్కువ. ఓటర్ల తొలగింపు అన్నది సామాజిక భౌగోళికంగా కూడా ముఖ్యమైంది. వలస కార్మికులు, పట్టణ పేదలు, భూమిలేని రైతులు, దళితులు, ఆదివాసీలు, ముస్లింలు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నారు. ఈ వర్గాలు ఇప్పటికే వ్యవస్థపరంగా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి. పేదరికం, స్థానభ్రంశం, డాక్యుమెంషన్ లేకపోవడంతోపాటు ఎన్నికల హక్కు తొలగిస్తే, వారు రాజకీయంగా కూడా లేకుండాపోతారు. అక్రమ వలసదారుల కథనం అసోం, సరిహద్దు రాష్ట్రాలకే పరిమితం అయ్యే అవకాశం లేదు. రాజకీయాలు మరింత ముదిరి పాలక వ్యవస్థలు తమను విమర్శించే వర్గాలపై ఈ గొడ్డలి ఉపయోగించవచ్చు. ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను పునరుద్ధరించుకోవాలి. ప్రజాస్వామ్యానికి నిష్పాక్షికతతో కూడిన సంరక్షకుడిగా వ్యవహరించాలి. అందుకు అనేక చర్యలు చేపట్టడమే తక్షణ కర్తవ్యం. 1. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపులో పారదర్శకత ప్రదర్శించాలి. ప్రతి తొలగింపుపై బహిరంగంగా వివరణ ఇవ్వాలి. అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. 2. స్వతంత్ర పర్యవేక్షణ- ఓటర్ల జాబితా సవరణ పర్యవేక్షణలో పౌరసమాజ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు. స్వతంత్ర పరిశీలకులు అధికారికంగా పాల్గొనే అవకాశం కల్పించాలి. 3. చట్టపరమైన రక్షణలు కల్పించాలి,- ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంటులో స్పష్టమైన పరిమితులను చట్టబద్ధం చేయాలి. ఏకపక్షంగా తొలగింపు ఉండరాదు. 4. డిజిటల్ జవాబుదారీతనం -సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. ఆధార్ ఇతర డేటా బేస్ లు అడ్డంకులు కాకుండా సులభతరం చేయాలి. 5. ప్రజా విశ్వాసం -ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా వ్యవహరిస్తోందని కనబడాలి, మోడల్ కోడ్ ఉల్లంఘించిన వారిని శిక్షించడంలో సమానత్వం పాటించడం, అన్ని పార్టీలను సంప్రదించడం, ఓటర్ల చేరికకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి వి పారదర్శకంగా సాగాలి.

ఓటర్ల జాబితాపై పోరాటం కేవలం పరిపాలనాపరమైనది కాదు. అస్తిత్వానికి సంబంధించినది. కులం, మతం, వర్గం లింగ భేదం లేకుండా ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పించాలన్న సూత్రం భారత ప్రజాస్వామ్యానికి కీలకం, ఏకపక్షంగా ఓటర్ల తొలగింపు ఈ హక్కును నీరుగార్చడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. బీహార్ అనుభవం రానున్న ముప్పును, అవకాశాలను రెండింటినీ చూపుతోంది. అడ్డుఆపూ లేకుండా సర్ నిర్వహిస్తే లక్షలాది మంది ఓటు హక్కు కోల్పోతారు. బీహార్ సర్ నిర్వహణ విషయంలో ప్రతిపక్షల అప్రమత్తత, న్యాయవ్యవస్థ జోక్యం, మీడియా పర్యవేక్షణ దిద్దుబాటుకు తోడ్పడ్డాయి. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తికి ఇవి ప్రత్యామ్నాయం కావు. భారతదేశం అంతటా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లాంటి సవరణలను విస్తరించేందుకు సిద్ధమవుతున్న ఎన్నికల కమిషన్‌కు బీహార్ పాఠాలు హెచ్చరిక కావాలి. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా చర్య తీసుకోవల్సిన సమయం ఆసన్నమైంది. ఇసి తన స్వతంత్ర, న్యాయమైన వారసత్వాన్ని నిపులుకోవాలి. పౌర సమాజం, రాజకీయ ప్రతిపక్షం అప్రమత్తం కావాలి. బ్యాలెట్‌పై నమ్మకం లేకుంటే ప్రజాస్వామ్యానికి మనుగడలేదు.

గీతార్థ పాఠక్