kulisbetkulisbet girişkulisbet güncel girişmasterbettingmasterbetting girişmasterbetting güncel girişbetkolikbetkolik girişbetkolik güncel girişbetlikebetlike girişbetlike güncel girişrestbetrestbet güncel girişrestbet girişperabetperabet girişperabet güncel girişinterbahisinterbahis girişinterbahis güncel girişelexbetelexbet girişelexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisaresbetaresbet girişbetnanobetnano girişteosbetteosbet girişpashagamingpashagaming girişatlasbetatlasbet girişbetovisbetovis girişcasinoroyalhiltonbetcasinowonroketbetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişperabetkalebetkalebetpadişahbetpadişahbetbahiscasinobahiscasinoyakabetyakabetbetovisbetoviskulisbetkulisbetroyalbetroyalbetrinabetrinabetbetkolikbetkolikteosbetteosbetvizyonbetvizyonbetbetasusbetasusultrabetultrabetpadişahbetpadişahbetwinxbetwinxbetrestbetrestbetrealbahisrealbahisperabetperabetkulisbetkulisbetperabetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahis

‘ఆంధ్ర కింగ్ తాలుకా’.. ఎనర్జిటిక్‌గా టీజర్..

హైదరాబాద్: రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలుకా’. అయితే గత ఏడాది విడుదలైన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో డిజాస్టర్‌ని మూటగట్టుకున్నాడు రామ్. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి రావాలని భావిస్తున్నాడు. ఈ చిత్రంలో కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఉపేంద్ర ఈ సినిమాలో ఉపేంద్ర స్టార్ హీరోగా నటిస్తుండగా.. అతని అభిమానిగా రామ్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

తన అభిమాన హీరో కోసం ఎంత దూరమైన వెళ్లే ఫ్యాన్‌గా రామ్ ఈ టీజర్‌లో కనిపించాడు. హీరో కోసం ఫైట్లు చేయడం.. థియేటర్ వద్ద గోల చేయడం మనం ఈ టీజర్‌లో చూడొచ్చు. ఇక హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సేతో లవ్ సీన్స్‌ కూడా ఆకట్టుకొనేలా ఉన్నాయి. చివర్లో ‘‘ఫ్యాన్.. ఫ్యాన్.. అని నువ్వు గుడ్డలు చించుకోవడమే కానీ.. నువ్వు ఒకడివి ఉన్నావని కూడా మీ హీరోకు తెలియదు.. ఏం బతుకులురా మీవీ.. చీచీ’’ అనే చెప్పే డైలాగ్‌తో టీజర్ ముగుస్తుంది. మొత్తానికి టీజర్ ఎనర్జిటిక్‌గా ఉంది. ఈ సినిమాతో రామ్ సూపర్హిట్ అంుకోవానలి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు మహేశ్‌బాబు పి దర్శకత్వం వహించగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మించారు. మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 28వ తేదీన ఈ సినిమా థియేటర్‌లో సందడి చేయనుంది. 

ప్రధాని మోదీ ఏపీ టూర్‌ ఖరారు – కర్నూలు జిల్లాలో భారీ సభ, పూర్తి షెడ్యూల్‌ ఇలా

ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారైంది. ఈనెల 16వ తేదీన ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది. శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకోనున్నారు. అంతేకాకుండా సాయంత్రం కూటమి నేతలతో కలిసి భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 

కాంగ్రెస్ తీసుకొచ్చిన గొప్ప చట్టాలను ఎన్డియే ప్రభుత్వం తూట్లు పొడిచింది: మహేష్ కుమార్

హైదరాబాద్: పాలనలో పారదర్శకతను తీసుకురావడమే సమాచారహక్కు చట్టం ముఖ్య లక్ష్యం అని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దూరదృష్టితో యూపిఎ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాలనలో ఎవరైనా తప్పు చేస్తే సామాన్యుడు ప్రశ్నించేలా ఆర్టిఐ చట్టం తీసుకొచ్చామని, గొప్ప చట్టాలను తీసుకొచ్చి ప్రజలకు సంపూర్ణమైన హక్కులను యూపిఎ ప్రభుత్వం కల్పించిందని తెలియజేశారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన గొప్ప చట్టాలను ఎన్డియే ప్రభుత్వం తూట్లు పొడిచిందని మండిపడ్డారు. ఆర్టిఐ చట్టానికి సవరణలు చేసి.. దాని స్వతంత్రతను బలహీనపరిచారని అన్నారు. ఆర్టిఐ కమిషనర్ పదవీకాలం, జీతభత్యాలను కేంద్రమే నిర్ణయించేలా సవరణలు చేశారని, వాస్తవాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే.. ప్రాణాలు తీస్తామని బెదిరించారని ఆవేదనను వ్యక్తం చేశారు. ఆర్టిఐని నీరుగార్చేందుకు కమిషనర్ పోస్టులను భర్తీ చేయట్లేదని, కేంద్రంలో 11 మంది ఆర్టిఐ కమిషనర్లు ఉండాల్సిన చోట ఇద్దరే ఉన్నారని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.   

ఆ గొప్ప చట్టాలను ఎన్డియే ప్రభుత్వం తూట్లు పొడిచింది: మహేష్ కుమార్

హైదరాబాద్: పాలనలో పారదర్శకతను తీసుకురావడమే సమాచారహక్కు చట్టం ముఖ్య లక్ష్యం అని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దూరదృష్టితో యూపిఎ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాలనలో ఎవరైనా తప్పు చేస్తే సామాన్యుడు ప్రశ్నించేలా ఆర్టిఐ చట్టం తీసుకొచ్చామని, గొప్ప చట్టాలను తీసుకొచ్చి ప్రజలకు సంపూర్ణమైన హక్కులను యూపిఎ ప్రభుత్వం కల్పించిందని తెలియజేశారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన గొప్ప చట్టాలను ఎన్డియే ప్రభుత్వం తూట్లు పొడిచిందని మండిపడ్డారు. ఆర్టిఐ చట్టానికి సవరణలు చేసి.. దాని స్వతంత్రతను బలహీనపరిచారని అన్నారు. ఆర్టిఐ కమిషనర్ పదవీకాలం, జీతభత్యాలను కేంద్రమే నిర్ణయించేలా సవరణలు చేశారని, వాస్తవాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే.. ప్రాణాలు తీస్తామని బెదిరించారని ఆవేదనను వ్యక్తం చేశారు. ఆర్టిఐని నీరుగార్చేందుకు కమిషనర్ పోస్టులను భర్తీ చేయట్లేదని, కేంద్రంలో 11 మంది ఆర్టిఐ కమిషనర్లు ఉండాల్సిన చోట ఇద్దరే ఉన్నారని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.   

డాడీ హండ్రెడ్స్‌తో ఆగిపోవద్దు.. జైస్వాల్‌కు గవాస్కర్ సూచన

న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అద్భుత ప్రదర్శన చేశాడు. అదిరిపోయే ఫామ్‌లో ఉన్న అతడు సెంచరీ సాధించి తన సత్తా నిరూపించుకున్నాడు. అయితే దాన్ని డబుల్ సెంచరీగా మార్చడంలో మాత్రం విఫలమయ్యాడు. 175 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. రెండో రోజు ఆట అనంతరం అతడు మాట్లాడుతూ.. రనౌట్ కావడంలో ఆటలో భాగమే అని.. అందుకు తనకు ఎలాంటి బాధ లేదని పేర్కొన్నాడు. ఈ క్రమంలో జైస్వాల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా జైస్వాల్‌ని తనదైన శైలీలో కొనియాడారు.

సాధారణంగా టెస్టుల్లో సెంచరీ చేస్తే.. దాన్ని డాడీ హండ్రెడ్స్ అని అంటారు. అయితే జైస్వాల్ చేసిన సెంచరీ తనకు గ్రాండ్‌డాడీ హండ్రెడ్స్డ్‌తో సమానమని అన్నారు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జైస్వాల్‌తో గవాస్కర్ చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా హర్ష భోగ్లే మాట్లాడుతూ ‘‘అద్భుతంగా ఆడావు. నీ బ్యాటింగ్‌ను మేమంతా ఆస్వాదించాం. ఇన్నింగ్స్ ఎలా ముగిసిందనేది పట్టించుకోవద్దు. నీ ఆటను చూడటం చాలా బాగుంది’’ అని అన్నాడు. అనంతరం గవాస్కర్ స్పందిస్తూ.. ‘‘హర్షా చెప్పిన మాటలకు నేను మరికొంత సమాచారం యాడ్ చేస్తున్నాడు. ఇలాగే ముందుకు సాగాలి. సెంచరీలు చేస్తూనే ఉండు. డాడీ హండ్రెడ్స్‌తో ఆగిపోవద్దు. వాటిని భారీ ఇన్నింగ్స్‌లుగా మార్చు. ఇప్పుడు నేను గ్రాండ్‌ఫాదర్‌ను. కాబట్టి నువ్వు చేసిన వాటిని గ్రాండ్‌డాడీ హండ్రెడ్స్‌గా భావిస్తా’’ అని పేర్కొన్నారు. దీనికి జైస్వాల్ స్పందిస్తూ ‘థాంక్యూ సర్’ అని అన్నాడు.

సినీ పెద్దలు కూడా ఆ వ్యాఖ్యలను ఖండించాలి: బల్మూరి వెంకట్

హైదరాబాద్: పబ్లిసిటీ కోసమే శ్రీకాంత్ అయ్యంగార్ చరిత్రను వక్రీకరించారని ఎమ్మెల్సి బల్మూరి వెంకట్ తెలిపారు. శ్రీకాంత్ అయ్యంగార్ ‘మా’ సభ్యత్వం రద్దు చేయాలని బల్మూరి వెంకట్ కోరారు. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బల్మూరి మీడియాతో మాట్లాడుతూ… మన జాతి పిత మహాత్మ గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలపై చేసిన శ్రీకాంత్ అయ్యంగార్ పై చర్యలకు విజ్ఞప్తి చేశారు. సినీ పెద్దలు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించాలని సూచించారు. ‘మా’ నిర్ణయాన్ని త్వరగా తెలియజేయాలని కోరుతున్నామని బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు.  

విండీస్ 248 ఆలౌట్

ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు విండీస్ జట్టు 81.5 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌటైంది. ప్రస్తుతం భారత జట్టు 270 పరుగుల ఆధిక్యంలో ఉంది. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలంలో పడి విండీస్ విలవిలలాడిపోయింది. విండీస్ బ్యాట్స్‌మెన్లలో ఒక్కరూ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. విండీస్ బ్యాట్స్‌మెన్లలో అలిక్ అతాంజే(41), చంద్రపాల్(34), సాయి హోప్(36), అండర్సన్ ఫిలీప్(24) నాటౌట్, ఖరీ పీరీ(23),  టెవిన్ ఇమ్లాచ్(21), జస్టిన్ గ్రీవ్స్(18), జయదీన్ సీల్స్(13) క్యాంప్ బెల్(10) పరుగులు చేయగా మిగిలిన బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చివరలో టెయిలెండర్లు ఆదుకోవడంతో విండీస్ గౌరవ ప్రదమైన పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు, రవీంద్ర జడేజా మూడు, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ చెరో ఒక వికెట్ తీశారు. ఇప్పటికే ఈ సిరీస్‌లో భారత్ తొలి టెస్టు గెలిచి ముందంజలో ఉంది.

 

మెదక్ లో మహిళను బండరాయికి కట్టేసి… గ్యాంగ్ రేప్… మృతి

కొల్చారం: మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం అత్యాచారానికి గురైన మహిళ మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. కొల్చారంలో మహిళను పని ఇప్పిస్తామని చెప్పి శివారులోకి తీసుకెళ్లి  ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను బండరాయికి కట్టేసి అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి తరలిస్తుండగా ఆమె చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సిసి కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

2025 మహీంద్రా బొలెరో వేరియంట్లు, వాటి ఫీచర్స్​, ధరల వివరాలు ఇవే..

2025 మహీంద్రా బొలెరో వేరియంట్లు, వాటి ఫీచర్స్​, ధరల వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి. ఈ కారు కొనేందుకు ప్లాన్​ చేస్తుంటే, ఇది మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.

పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ బలగాల మధ్య ఘర్షణ

కరాచీ : అఫ్గానిస్తాన్ తో జరిగిన ఘర్షణల్లో పాకిస్థాన్ సైనికులకు ఎదురు దెబ్బ తగిలింది. కాల్పుల్లో 15 మంది పాక్ సైనికులు మృతి చెందినట్టు సమాచారం. శనివారం రాత్రి ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణలతో పాటు పాక్- అఫ్గన్ సరిహద్దుల వెంబడి పలుచోట్ల కాల్పులు జరిగాయి. ఖైబర్- పంఖ్తుంక్వా, బలూచిస్థాన్, పాక్ సరిహద్దుల వెంబడి తాలిబన్ బలగాలు కాల్పులు జరిగాయి. దీంతో అఫ్గాన్ సరిహద్దులు లక్ష్యంగా పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. తెహ్రిక్-ఇ- తాలిబన్ పాకిస్థాన్ (టిటిపి) బలగాలు పాక్ లోకి చొరబడేందుకు ప్రయత్నం చేశారు. అఫ్గాన్ సరిహద్దు పోస్టులు లక్ష్యంగా దాడులకు పాకిస్థాన్ బలగాలు దాడులకు దిగాయి. అఫ్ఘానిస్థాన్ లోని కాబూల్ పై దాడులకు ప్రతీకార దాడులు చేశామని అఫ్గాన్ బలగాలు తెలిపాయి. అఫ్గన్ విదేశాంగ శాఖ మంత్రి ఆమిర ఖాన్ ముత్తాఖీ భారత్ పర్యటనలో ఉన్నప్పుడు దాడులు జరిగాయి. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ చీఫ్ నూర్ వాలి మెహ్సూద్‌ను లక్షంగా చేసుకోని దాడులు జరిగినట్టు సమాచారం.