మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ

ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు హతం ఇద్దరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే ఘటన స్థలం నుంచి ఎకె47 రైఫిల్ స్వాధీనం మన తెలంగాణ/హైదరాబాద్/తంగళ్ళపల్లి : మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగి లింది. ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా (63), కడారి సత్యనారాయణ రెడ్డి […]
