డబుల్ బొనాంజా

జిఎస్టి తగ్గడంతో స్వదేశీ వస్తువుల కొనుగోలుపై దృష్టి దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు దేవీ నవరాత్రులు, జీఎస్టీ ఉత్సవ్ శుభాకాంక్షలు ఆదాయపన్ను పరిమితి రూ.12 లక్షలకు పెంపు జీఎస్టీ తగ్గింపు దేశ ప్రజలకు డబుల్ బొనాంజా 2017లో జీఎస్టీ సంస్కరణలతోనే కొత్త చరిత్రకు శ్రీకారం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణల అమలు నేపథ్యంలో స్వదేశీ వస్తువుల వాడకం వైభవంగా సాగాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ తగ్గింపు అమలులోకి రానున్న […]







