రాష్ట్ర వార్తలు
Auto Added by WPeMatico
అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం అనేది నీళ్ళు, నిధులు, నియామకాలు, ప్రతేక్య రాష్ట్రం కోసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజల ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాను పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. అనంతరం బైరాన్ పల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. 1948 ఆగస్టు 27న వందలాది మంది అసువులు బాసిన అమరులకు నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు జోహార్లు […]
తెలంగాణ చరిత్రను బిజెపి వక్రీకరిస్తోంది: కవిత

హైదరాబాద్: తెలంగాణ చరిత్రను బిజెపి వక్రీకరిస్తోందని ఎంఎల్ సి కవిత మండిపడ్డారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో విలీన దినోత్సవంలో భాగంగా జాతీయ జెండాను ఎంఎల్ సి కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవమేనని స్పష్టం చేశారు. ఫెడరల్ స్ఫూర్తికి ఎప్పటికీ బిజెపి వ్యతిరేకం కాదని, మతవిద్వేషాలను బిజెపి రెచ్చగొడుతోందని విమర్శించారు. తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రేమ లేకపోతే దుష్ప్రచారం ఆపాలని […]
జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పి కొట్టాలి: రాజ్ నాథ్ సింగ్

హైదరాబాద్: రజాకార్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారని అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రాజ్ నాథ్ సింగ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పటేల్ సమర్థత వల్ల హైదరాబాద్ రాజ్యం భారత్ లో కలిసిందని, ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప […]
పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోజన దినోత్సవం

హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో పరేడ్ మైదానంలో కేంద్ర ఆధ్వర్యంలో విమోజన దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్, సింగ్ హాజరయ్యారు. గజేంద్రసింగ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి రాజ్ నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయ కళాకారులు రాజ్ […]
ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అమరులు చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి సాయుధ పోరాటం పాల్గొన్నారని గుర్తు చేశారు. ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర తెలంగాణది అని ప్రశంసించారు. గన్పార్క్లో అమరవీరులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ ప్రసంగించారు. ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ […]
సర్ఫరాజ్కు మెట్రో బాధ్యతలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులతో పాటు నాన్ కేడర్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. చాలా ఏళ్లుగా మెట్రోరైల్ ఎండిగా పనిచేస్తున్న ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా (పట్టణ, రవాణా) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్ మెట్రోరైల్ ఎండిగా సర్ఫరాజ్ అహ్మద్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. […]
ఎవరి దారి వారిదే

మనతెలంగాణ/హైదరాబాద్:హైదరాబాద్ స్టేట్ నిజాం పాలన నుంచి 17సెప్టెంబర్, 1948 రోజున భారత యూనియన్లో చేరడంతో ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చింది. ఈ చారిత్రక ఘట్టాన్ని ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో పేరుతో ప్రతీఏటా వేడుకలను నిర్వహిస్తూ వస్తోంది.తెలంగాణ ప్రాంతం సమైక్య ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రంలో కొనసాగుతోన్నప్పటి నుంచే ఈ వేడుకలు జరుగుతూ వస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో ఈ వేడుకులకు అంతటి ప్రాధాన్యత లేకపోయినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. అప్పటివరకు తెలంగా […]
ఆగిన ఆరోగ్యశ్రీ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మం గళవారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ వద్దిరాజు రాకేష్ స్పష్టం చేశా రు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఒక ఒక ప్రకటనలో వెల్లడించారు. గత ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీకి, 18 నెలలుగా ఈహెచ్ఎస్కు సంబంధించిన బి ల్లులను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. పేరుకుపోయిన బకాయిల వల్ల ఆస్పత్రుల నిర్వహణ తీవ్ర భారంగా మారిందని, […]
సర్కార్ను నడిపే సత్తా రేవంత్కు లేదు

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్ర భుత్వానికి పాలనను నడిపించే సత్తా లేదని, అందుకే ప్రతిసారీ పాత ప్రభుత్వంపై నెపం నెట్టేస్తున్నదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. తమ చేతగానితనా న్ని గతం చాటున దాచిపెడుతున్నారని మం డిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని, అందరికీ వారిపై నమ్మకం పోయిందని విమర్శించారు. తెలంగాణ భవన్లో మంగళవారం బిఆర్ఎస్ భ ద్రాచలం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, కొత్తగూడెం […]