Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

piabellacasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

piabellacasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

meritking

betboo

vevobahis

holiganbet

holiganbet

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

piabellacasino

Atlasbet Giriş

piabellacasino

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

piabellacasino

grandpashabet

betpark

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

queenbet

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

artemisbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

madridbet

betasus

sekabet

marsbahis

vdcasino

grandpashabet

bahiscasino

casinoroyal

sekabet

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

imajbet

sekabet

pusulabet

meritking

vdcasino

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

ultrabet

tarafbet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

ఏకాకి తత్వవేత్తకు దక్కిన పట్టాభిషేకం క్రాస్నహోర్కైకు నోబుల్ బహుమానం

అసాధారణమైనది, అచంచలమైనది, అసాధ్యమనిపించేది. ఇవే హంగేరీ సాహిత్య శిఖరం లాస్లో క్రాస్నహోర్కై సృష్టించిన కళాఖండాలను నిర్వచించే పదాలు. 2025లో ఆయనకు లభించి న నోబెల్ పురస్కారం కేవలం ఒక గౌరవం కాదు, సాహిత్య నియమాలను ఉల్లంఘిస్తూ, తనదైన మార్గాన్ని చెక్కుకున్న ఒక ఏకాకి తత్వవేత్తకు దక్కిన పట్టాభిషేకం. సంప్రదాయపు సరిహద్దుల ను ఛేదించి, మానవ ఉనికి తాలూకా లోతైన చీక టి కోణాలను ఆవిష్కరించిన ఒక తపస్వికి దక్కిన సముచిత గౌరవం. సాహితీ స్రవంతిలో నూతన ఒరవడిని సృష్టించిన లాస్లో క్రాస్నహోర్కై రచనలు కేవలం గ్రంథాలు కావు.

ఆయన సాహిత్యాన్ని మిగిలిన వారి నుండి వేరు చేసే, దానికి అనిర్వచనీయమైన వైభవాన్ని అం దించే ప్రత్యేకతలు రెండు ధ్రువాల మాదిరిగా ఉన్నాయి. ఒకటి గద్య శిల్పం, మరొకటి తాత్విక దృక్పథం.

అఖండ వాక్య శిల్పం-కాలగమనపు

నిరంతర ప్రవాహం:

క్రాస్నహోర్కై గద్యం మన తెలుగు సాహిత్యంలోని చంపకమాల వలె, ఒక నిర్దిష్టమైన లయబద్ధమైన దార్శనికతను కలిగి ఉంటుంది. సాధారణంగా రచయితలు వాక్యాన్ని పూర్తి విరామంతో ఆపి పాఠకుడికి విశ్రాంతిని ఇస్తారు. కానీ క్రాస్నహోర్కై రచనలలో వాక్యం అ ఖండమైన ప్రవాహం లాగా పేజీల కొద్దీ సాగుతుంది. ఇది కేవలం శైలి విన్యాసం కాదు. ఇది జీవిత సత్యాన్ని ప్రతిబింబిస్తుంది. మన ఆలోచనలు, ఆందోళనలు, భయాలు ఏనాటికీ ఒక ‘చుక్క’తో ఆగిపోవు అని అవి ఒక నిరంతర ఊపిరిలా సాగుతూనే ఉంటాయని తెలియజేస్తాయి. ఆ ఊపిరిని ఆయన తన వాక్యాలలో బంధించారు. ఆయన గద్యం శబ్ద తరంగం వలే పాఠకుడిని చుట్టుముడుతుంది. ఈ నిరంత ర వాక్య నిర్మాణం, ఆవేశం, నిరీక్షణ అనే భావాలను పాఠకుడికి బలంగా అనుభూతినిస్తుంది. పాఠకుడు తన ఇష్టానికి కాకుండా, రచయిత నిర్దేశించిన ఆ విపరీతమైన లయకు లొంగిపోక తప్పదు.

తాత్విక సారస్యము-చీకటిలో వెలుగు రేఖ:

ఆయన రచనల్లోని నేపథ్యం ప్రళయ చీకటిలో కప్పి ఉన్నప్పటికీ, దాని అంతర్లీన సందేశం చీకటిని దాటే ప్రయత్నం లాంటిది. ఆయన కథాంశాలు ముఖ్యంగా సాటాన్టాంజో వంటివి. నైతిక వ్యవస్థలు కూలిపోతున్న ఒక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి. ఇక్కడ ప్రళయం అనేది బాహ్య విస్ఫోటనం కాదు. అంతర్గత క్షీణత. మానవుని ఆత్మ లో, సమాజపు కట్టుబాట్లలో సంభవించే నెమ్మదై న, అనివార్యమైన విచ్ఛిన్నం. క్రాస్నహోర్కైతత్వం పరాకాష్ఠ ఇక్కడే ఉంది. దారుణమైన నిరాశ మధ్యలో కూడా సౌందర్యాన్ని ఆవిష్కరించడం. ఆయన తరువాతి రచనల్లో, జపాన్ కళ, బౌద్ధ తత్వపు ప్రభావంతో అశాశ్వతమైన లోకంలో కళా శక్తిని, ఒక నృత్యాభినయంలోని క్షణిక పరిపూర్ణతను ఆయన ఆవిష్కరించారు. మధ్య యూ రని కాఫ్కా వంటి తత్వవేత్తల అసంగత హాస్యం, బెర్న్హార్డ్ వంటివారి తీవ్ర విమర్శనాత్మక ధోరణిని స్వీకరిస్తూనే, దానికి ప్రాచ్య తత్వపు ప్రశాంతతను జోడించి, ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన విశ్వజనీన దృక్పథాన్ని సృష్టించారు.

లాస్లో క్రాస్నహోర్కై సాహిత్యం నియమాలను పాటించే వారికి కాదు. అది సత్యాన్ని శోధించే వారికి. ఆ ఒక్క అఖండ వాక్యం వెనుక, ఒక యు గం క్షీణత, ఒక ఆత్మ అలజడి, వాటి మధ్య ఎక్కడో దాగి ఉన్న కళ యొక్క దివ్యశక్తి దాగి ఉన్నాయి. అందుకే ఆయన రచనలు, ఒక నిత్య సత్యాన్ని చాటి చెప్పే మౌన విపంచిగా నిలిచాయి.

– విర్గో

భారతీయ సంగీతంలో భేదాలు

కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం భారతీయ శాస్త్రీయ సంగీతంలోని రెండు ప్రధానమైన రకాలు లేదా శైలులు. ఈ రెండూ మన దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికా, యూరప్ ఖండాల్లో రసికుల విశేష ఆదరణను చూరగొన్నా యి. హిందుస్తానీ సంగీతం ఉత్తర భారత దేశంలో ఉద్భవించింది. దానిమీద పర్షియన్, అఫ్గాన్, మొగల్ సంగీత సంప్రదాయాల ప్రభావం ఉంది. కర్ణాటక శైలి, ప్రాచీన వేద సంప్రదాయాన్నీ, దేవాలయాల సంప్రదాయాన్నీ పుణికి పుచ్చుకున్నది. పేరులో కర్ణాటక ఉంది కనుక, ఇది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినదని అపోహ పడేవాళ్లుంటారు కొందరు. కానీ కర్ణాటక అనే సంస్కృత శబ్దానికి దక్షిణ భారత దేశం అని అర్థం. కర్ణము అంటే చెవి కాబట్టి, చెవులకు ఇంపైనది కర్ణాటక సంగీ తం అని భావించే ప్రమాదం కూడా ఉంది. కానీ ఈ ఊహ సంబద్ధమైనది కాదు.

హిందుస్తానీ సంగీతం స్వర (సుర్) ప్రధానమైనది, కర్ణాటక శైలిలోనేమో తాళం ముఖ్యం అని చెప్పవచ్చు స్థూలంగా. కానీ ఈ వాక్యాన్ని categorical comment (నిర్ద్వంద్వ వ్యాఖ్య) గా చెప్పకూడదు. స్వరం, తాళం పరస్పరం ఆశ్రితాలు అని రెండు శైలులూ ఒప్పుకుంటాయి.

ఘరానాలు హిందుస్తానీ పద్ధతిలో మాత్రమే ఉన్నాయి. గ్వాలియర్ ఘరానా చాలా ప్రాచీనమైనది,16వ శతాబ్దం నాటిది. దీనిలో స్వరశుద్ధతకు, తళుకుబెళుకులు లేని రాగప్రస్తారానికి ప్రాధాన్యమిస్తారు. టప్పా అనే ఉపశాస్త్రీయ శైలి మొదట ఈ ఘరానాలో, తర్వాత బనారస్ ఘరానాలో వృద్ధి చెందింది. మైహర్ ఘరానా సంస్థాపకుడు ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్. ఈయన కూ తురైన విదుషి అన్నపూర్ణా దేవి గొప్ప విద్యాంసు రాలు. ఈ ఘరానా కళాకారులు ఎక్కువ వరకు వాద్యసంగీతకారులు. కిరాణా ఘరానా శ్రుతిశుద్ధికి ప్రసిద్ధమైనది. దీనికి మూలస్తంభం అనదగినవాడు ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్. ఇతని ఠుమ్రీ గాయనాన్ని విని, సంగీతాన్ని నేర్చుకునేందుకు పండిత్ భీమ్ సేన్ జోషి చిన్నతనంలోనే ఇల్లు విడిచి పారిపోయాడు.

జైపూర్- అత్రోలి ఘరానా సంస్థాపకుడు ఉస్తాద్ అల్లాదియా ఖాన్. అరుదైన, క్లిష్టమైన రాగాలకు, లయకారికి ప్రాధాన్యమిస్తారు ఈ ఘరానా వాళ్లు. పటియాలా ఘరానాను అలీ బక్ష్, ఫతే అలీఖాన్‌లు స్థాపించారు. ఉస్తాద్ బడే గులామలీ ఖాన్, రాషిద్ ఖాన్‌లు దీనిలోని ముఖ్యులు. ఉల్లాసకరమైన, అలంకృత శైలి వీరి ప్రత్యేకత. వీరు ఎక్కువగా శుద్ధ శాస్త్రీయ ప్రక్రియలైన ధ్రు పద్, ఖ్యాల్‌లు కాకుండా ఠుమ్రీలు, ఉపశాస్త్రీయ బందిష్‌లను పాడుతారు. వీరి గాయనంలోని మీండ్ (ఒక స్వరం నుండి మరొక స్వరానికి మెల్లగా జారడం) చాలా ఆకర్షణీయంగా ఉం టుంది. బనారస్ ఘరానా 18వ శతాబ్దం నాటి ది. ఇది పూరబ్ అంగ్ ఠుమ్రీకి పుట్టినిల్లు. దాద్రా, కజ్రీ, చైతీ, హోరీ మొదలైన ఉపశాస్త్రీయ శైలులు ఇక్కడ వృద్ధి చెందాయి. ఇవిగాక భేండీ బజార్ ఘరానా, ఆగ్రా ఘరానా, ఇటావా ఘ రానా మరికొన్ని ఉన్నాయి. కర్ణాటక సంగీతం లో ఘరానాలు లేకపోయినా గురుశిష్య పరంపర పద్ధతి, బాణీ పద్ధతి ఉన్నాయి. ఉదాహరణకు అరియక్కుడి, సెమ్మంగుడి, మదురై మణి అయ్యర్‌ల బాణీ పద్ధతులను వారి శిష్య ప్రశిష్యులు గానం చేస్తున్నారు. వీటిని schools of singing అంటారు.

హిందుస్తానీ సంగీతంలో ప్రాతఃకాలం నుండి మళ్లీ ప్రాతఃకాలం వరకు ప్రతి 3గంటల వ్యవధి కొకటి చొప్పున సమయాన్ని 8విభాగాలుగా విభజించి, వాటికి రాగాలను కేటాయించారు. ఆ రా గాలను ఆ సమయాల్లోనే పాడాలనే నియమం ఉంది. కానీ దీనికి కొన్ని మినహాయింపులున్నా యి. ఉదాహరణకు, మల్హార్ రాగాలను వర్ష రుతువులో ఏ సమయంలోనైనా పాడవచ్చు. అదేవిధంగా దుర్గా రాగాన్ని సాధారణంగా రాత్రి వేళలోనే పాడాలి కానీ, ఉదయం వేళ పాడే దుర్గా రాగం కూడా ఒకటి ఉంది. దీన్ని ‘ప్రాతః దుర్గా’ అంటారు. అంత కఠినమైనవి కాకపోయినా, కర్ణాటక పద్ధతిలో స్థూలంగా కొన్ని నియమాలున్నాయి. ఉదాహరణకు భైరవి రాగాన్ని ఉదయం వేళ, శంకరాభరణంను రాత్రివేళ పాడాలని చెప్పేవారు మొదట్లో. కానీ కల్యాణి, భైరవి రాగాలను ఏ సమయంలోనైనా పాడవచ్చునంటారు. మొత్తం మీద ఈ శైలిలో సమయ నిబంధన అంత కఠినంగా ఉండదు. అయితే, హిందుస్తానీ సంగీతంలో కచేరీని భైరవి రాగంతో ముగించాలనే నియమం ఉంది.

కర్ణాటక సంగీతంలో కృతులను ఎక్కువ వరకు త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి, స్వాతి తిరుణాల్, పట్నం సుబ్రహ్మణియ అయ్యర్ మొదలైన ఎందరో వాగ్గేయకారు లు స్వరబద్ధం చేశారు. హిందుస్తానీ శైలిలో వా గ్గేయకారులు తక్కువ. చాలా కాలం క్రితం జానపదులు పాడుకున్న గీతాలలోని ఒకటి రెండు పంక్తులను తీసుకొని – వీటిని చీజ్‌లు అంటారు – ఎవరో సంగీతకారులు బందిష్‌లను రచించారు. వారి పేర్లు మనకు తెలియవు. కానీ, ఆధునిక శకంలో సంగీతకారులు బందిష్‌లను రచిస్తున్నా రు. ఇది కర్ణాటక సంగీతంలో కూడా అరుదుగా ఉంది. గురువుల లేదా సంగీతకారుల పేర్లను పలికేటప్పుడు హిందుస్తానీ గాయకులు తమ చెవిని లేదా చెవులను చేయితో స్పర్శిస్తారు. ఈ చర్య లిప్తకాలం పాటు మాత్రమే ఉంటుంది కనుక, ఈ సంప్రదాయం గురించి ముందుగా తెలిసినవారు తప్ప ఇతరులు దీన్ని గుర్తించలేరు. ఈ ఆచారం కర్ణాటక సంగీత పద్ధతిలో లేదు.

హిందుస్తానీ సంగీతాన్ని పాడటంకన్న కర్ణాటక సంగీతాన్ని పాడటం చాలా కష్టం. ఎందుకంటే, అందులో తాళం(beat) క్లిష్టంగా ఉంటుంది. కర్ణాటక సంగీతాన్ని సరిగ్గా పాడటం వస్తే ఏ సంగీతాన్నైనా పాడవచ్చుననే వ్యాఖ్య సబబైనదే.

– ఎలనాగ

అందాల పల్లె

ఆనందాల ముల్లె

అందాల పల్లె

తీగ చుట్టిన మల్లె

మట్టిగోడలు గట్టి మనసులు

మట్టిమనుషుల దండి గుండెలు

జాజు పూసిన అర్రలు

ప్రేమ చూపే కన్నులు

సూరు కిందికెళ్ళి

లొద్ది ఎదురుకోలు

కాకి వరుసలు అయినా

కాకి బలగం మోహరింపు

పెద్ద పెద్ద ఎనగర్రలు

వాళ్ల హృదయమంత విశాలం

ఎదురు నిలిచిన మొగురం

వాళ్ల మది వినీలం

సాలెంకడాలు కాళ్ళ కడాలు

గంటీలు పట్టగొలుసులు

ముక్కుపోగు పెట్టుకున్న దేవత

ముచ్చట పెట్టినట్టు అవ్వ ముచ్చట

పావురాల మాటలు

పక్షుల కూతలు

పల్లె అలికిడి పెద్దవాకిలి

చేదుకున్నంత చెలిమి

పట్టుకున్నంత కలిమి

పల్లె తేనెపట్టు

పట్టుకొమ్మ

చెట్ల తీర్థం

తియ్యని చక్కెర తీర్థం!!

– బొల్లం బాలకృష్ణ

క్లాసిక్ జపనీస్ నవల కోకొరో

కోకొరో అనే క్లాసిక్ జపనీస్ నవలను సొసెకి నట్సుమే 1914లో రాసాడు. ఈ నవలను శ్రీనివాస చక్రవర్తి అనువదించారు. పుస్తకాన్ని నవంబర్ 1957లో తొలిసారిగా దక్షిణ భాషా పుస్తక సంస్థ సహకారంతో ఆదర్శ గ్రంథమండలి వారు ముద్రించారు. ఇప్పుడు అనిల్ బత్తుల పబ్లికేషన్స్ తరుపున రెండవ పుస్తకంగా మోషే డయాన్ గీసిన బొమ్మతో సరికొత్త కవర్ పేజీతో వైవిధ్యంగా డిజైన్ చేసి, ఈతరం పాఠకుల ముందుకు అతి త్వరలో రాబోతుంది. ఈ పుస్తకం కవర్ పేజీ మీద ఉన్న టైటిల్ కాలిగ్రఫీ రాసింది బాపు.

ఇక ఈ నవల కథాంశం విషయానికి వస్తే సెన్సే అనే యువకుడి జీవితంలోని ప్రేమ, స్నేహాల దాగుడుమూతల్ని మనసుతో, కంటితో మనం చూడవచ్చు. తండ్రి మరణాంతరం పినతండ్రి తన ఆస్తినంతా కాజేస్తే, మనుషుల మీద విశ్వాసాన్ని కోల్పోతాడు. వివాహం చేసుకోవాలనుకున్న యువతి ద్రోహం చేస్తుంది. స్నేహితుడు ఆత్మహత్య చేసుకుంటాడు. మరి సెన్సే జీవితం చివరికి ఏమైంది? ఈ నవల ఆధారంగా ఖోన్ ఈచికవ దర్శకత్వంలో 1955లో ’KOKORO’ అనే జపనీస్ సినిమా వచ్చింది. ఈ పుస్తకం పేజీలు: 120, ధర: 120. ప్రచురణ: అనిల్ బత్తుల పబ్లికేషన్స్. పుస్తకం విడుదల అయిన తరువాత నవోదయ బుక్ హౌస్ లోనూ, అమెజాన్ లోనూ లభిస్తుంది.

– అనిల్ బత్తుల పబ్లికేషన్స్

రాయకుండా ఉండలేనపుడే రాయి

తలిరాకుల తారళ్యం, పాలకుల కాఠిన్యం

దేని గురించైనా రాయచ్చు కవి నిరంకుశుడు కదా!

జాతీయ పర్వదినాలు, జెండా పండుగలు

సంచలన సంఘటనల ప్రమాదాలవార్తలెందుకు?

కవిత్వం పేరిట ఖూనీలెందుకు?

అక్షరాలకు ఉరిశిక్షలు అవిరామ సంగ్రామాలు

బాంబుల దాడులు, క్షిపణుల ప్రయోగాలు

తీరని రూపాయల దాహం, బాల్యం, పావురం ఎగరని బాలలు

ఇంకా వస్తువులుగానే మిగిలిన మహిళలు

ఉక్కబోతల వేసవికాలాలు

నియంతృత్వం బోనులో ప్రజాస్వామ్యం

పంచవర్ష ప్రణాళికలెన్ని గడిచినా

ఆకలి ఋతువులు పలకరించే పేదలు

దేశాధిపతులకు త్రివిధ దళాధిపతులను

తన కనుసన్నల్లో పాలించే పాలకులకైనా

ఒళ్ళంతా ప్రశ్నల కత్తులున్న పద్యమంటే భయం

అక్షరం ఆటంబాంబులను తలచుకొంటే నిద్రకు దూరం

సంకెళ్ల పూలమాలలను మణికట్టుకు చుట్టి

కారాగార బహుమతులనిస్తారు

కవిత్వమే ఉంటే రాజ్యమెందుకు?

కవిత్వమంటే తపస్సు, కవి అంటే ఋషి కదా!

అన్యాయాలను అక్రమాలను ధిక్కరించి

మతం మత్తులో, కులం కుళ్ళులో, మద్యం నిషాలో

జోగుతున్న ప్రజలను మేలుకొల్పేలా రాయి

ఇన్నేళ్ళ స్వాతంత్య్రంలో

కూడు కోసం, గూడు కోసం పలుయాతనల

చాకిరియంత్రాలు చెమట జీవుల కతలగురించి

రాయి సమాజంలో సగం స్త్రీలు

నీతో సమానంగా గుర్తించేలా రాయి

కల్లోల కడలిలో తిరగబడిన బతుకుపడవల గురించి రాయి

దిగులు గొంగళి పురుగు క్షణ క్షణం కొరికి తినేస్తుంటే

బతుకుతున్న శరీరంలో మరణిస్తున్న మనసు గురించి రాయి

గట్లు తెంచుకున్న చెరువులా రాయకుండా ఉండలేనపుడే రాయి

ఆర్థిక సంబంధాలు తప్ప, మానవ సంబంధాలు మాయమై

ఒంటరితనం చీకట్లో వెక్కి వెక్కి ఏడుస్తున్న

చెక్కిలి మీద కారేకన్నీటిని తుడిచేలా రాయి

మట్టిగోడల్ని బద్దలుకొట్టుకొని, విజయకేతనం ఎగరవేసే విత్తనంలా

గుడ్డుని పొడుచుకొని రెక్కలు విదిలించి మొదటిసారి ఎగిరే పక్షిలా

పరమేశ్వరుని ఢమరుకం నుంచి

వెలువడిన అక్షరాల జల్లులా రాయి

ఏదైనా నీలోనుంచి, లోపలినుంచి

లోలోపలి పొరలను చీల్చుకుంటూ, ఆర్తరావంలా ఆగ్రహనాదంలా,

ఉప్పెనై ఎగసిపడేలా నిప్పులై జ్వలించేలా

ధూర్జటిలా, పోతనలా ధిక్కార స్వరమైరాయి

రాయకుండా ఉండలేనపుడే రాయి

– మందరపు హైమావతి

హాన్ కాంగ్ రచనల ప్రత్యేకత

విశేషమైన రచనాసామర్ధ్యం కలిగిన కొరియన్ రచయిత్రి హాన్ కాంగ్ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆదరణ పొందటం చూసి సంతోషపడుతున్న ఆమె వేలాది మంది అభిమానుల్లో నేనూ ఒకరిని. 2016లో ఆమె పుస్తకం ‘హ్యూమన్ యాక్ట్’ యూకేలో ఇంగ్లీష్‌లో ప్రచురించినప్పుడు ఒక ప్రసిద్ధ కవి, అనువాదకులు నాకు ఓ ఉత్తరం రాస్తూ ‘ప్రపంచ సాహిత్యంలో ఈ పుస్తకం విశేషం. ప్రజల మీద రాజకీయోద్దేశ్యాలతో జరిగే అకృత్యాల గురించి ఒక విన్నూత్నమైన తరహాలో రాసిన పుస్తకం. మనిషి బతుకు గురించి మనకున్న అవగాహనను విస్తృతం చేసే పుస్తకం’ అంటూ ముక్తాయించారు.

‘ది వెజిటేరియన్’ హాన్ కాంగ్ రాసిన పుస్తకాలలో సుప్రసిద్ధం. అందుకు కారణం 2016లో ఈ నవలకు 2016లో వచ్చిన మాన్ బుకర్ బహుమతి. అనువాద రచనలకు రచయితతో బాటూ అనువాదకులు గూడా బహుమతి ఇచ్చే సంప్రదాయాన్ని ఆ ఏటే బుకర్ ప్రవేశపెట్టింది. వెజిటేరియన్‌తో పాటూ హాన్ కాంగ్ రాసిన ‘హ్యూమన్ యాక్ట్’ నవల అనువాదం కూడా ఆ ఏడే పోటీలో ఉండింది. ఒక జాతి, ఏళ్ళ తరబడి అనుభవించిన అణచివేతనూ, వేదననూ కథాంశంగా తీసుకుని రాసిన ‘హ్యూమన్ యాక్ట్’కు సాధారణంగా ఇలాంటి పోటీల్లో బహుమతి పొందేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని నేననుకున్నాను. ‘వెజిటేరియన్’ ఎంపిక అవ్వడం చూసి కొద్దిగా ఆశ్చర్యపోయాను. అప్పుడే కొత్తగా ప్రచురించిన ‘హ్యూమన్ యాక్ట్’ రచయితగా హాన్ కాంగ్ పరిణితిని తెలియచెప్తుందని, ఆమె అత్యుత్తమ రచన అని నాలాగే చాలామంది పాఠకులు భావించారు. హ్యూమన్ యాక్ట్ బదులు వెజిటేరియన్‌కు బహుమతి రావడం అన్యాయం అనిపించింది. (చాలామంది ఈ మధ్యే 2025లో వచ్చిన ‘వి డు నాట్ పార్ట్’ ఆమె పుస్తకాల్లోకెల్లా గొప్ప నవలని అభిప్రాయ పడుతున్నారు. ఈ ఏవాన్, పైజ్ అనియా మోరిస్ ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్‌లోకి అనువాదం చేశారు)

‘హ్యూమన్ యాక్ట్’, ‘ది వెజిటేరియన్’ నేనే అనువాదం చేశాను. ఆ పుస్తకాలను ఆ తరవాతి కాలంలో మళ్ళీ చదవలేదు. వెజిటేరియన్‌కు బుకర్ బహుమతి వచ్చినప్పుడు నా అనువాదం మీద పత్రికల్లో విమర్శలు వచ్చాయి. తప్పులున్నాయని, అవన్నీ అనుభవరాహిత్యం వల్ల కాక, మూల రచన మీద గౌరవం, ఇష్టం లేకపోవటం వల్లననీ ఒక పక్క ప్రచారం అయ్యింది. (తెర వెనుక నా వ్యక్తిత్వం మీద జరిగిన తీవ్రమైన దాడి నన్ను ఇంకా ఇబ్బంది పెట్టింది.) ఇంకోపక్క హాన్ కాంగ్ అద్భుత రచనా సౌందర్యం కంటే నా అనువాదం గొప్పతనం గురించి అనవసరమైన ప్రచారం జరిగింది. ఆ నవల తొందరగా ప్రచురణకు నోచుకోవడం, బహుమతి వచ్చినప్పుడు అనువాదానికి అవసరానికి మించిన పొగడ్తలు లభించడం నేను తెల్ల జాతికి చెందిన దాన్ని కావడం వల్ల అని తెలుసుకుని సాహితీ ప్రపంచంలో ఉన్న జాతి వివక్షను చూసి ఇబ్బంది పడ్డాను. అలానే ఆడవారి పట్ల ఉండే వివక్ష కూడా అర్థం అయ్యింది. ఈ రెండు విషయాల గురించి ఒకేసారి ఎలా ప్రస్తావించాలో అప్పట్లో తెలియలేదు. వేరే అనువాదకులు పని చేసిన ‘ది వైట్ బుక్’ అనే హాన్ కాంగ్ నవలలో నాకు తెలిసి తప్పులేం లేవు. అందులో చిన్న పాప చనిపోయిన సంఘటన గురించి ప్రస్తావన ఉంది కాబట్టి తల్లినైన తర్వాత మళ్ళీ చదవలేక పోయాను. నిన్ననే ఆ అనువాదకులే పని చేసిన ‘వి డు నాట్ పార్ట్’ ఇంగ్లీష్ అనువాదం తీసుకుని చదివాను. నేను హాన్ కాంగ్‌ను మొదట్లో కొరియన్ కొరియన్లో చదివినప్పుడు ఆమె రచనా శైలి, స్వరం నాకు ఎలా తోచిందో ఈ నవల చదివినప్పుడు కూడా అదే అనిపించింది. అంటే నా అనువాదం కూడా సరిగ్గానే ఉన్నట్టు!

అసలు నేను అనువాదకురాలిని ఎందుకు అయ్యానన్న విషయం ఇన్నేళ్ళలో నాకు స్పష్టమైన అవగాహన వచ్చింది. మాతృ భాషలో రాసేటప్పుడు మా త్రమే నేను సాధించగల స్పష్టత, ఖచ్చితత్వం నేను చాలా పవిత్రంగా భావిస్తాను. భాషలో ప్రత్యేకంగా కనపడే శబ్ద సౌందర్యం, పలుకుబడి నేను చేసే పనిని అర్థవంతంగా మార్చి గొప్ప సంతృప్తిని, ఆ నందాన్ని ఇస్తాయి. అసింటోటి (Asymptote) ప త్రికకు నేను రాసిన ఒక వ్యాసంలో హాన్ కాంగ్‌ను చదువుతున్నప్పుడు, అనువదిస్తున్నప్పుడు (నా దృ ష్టిలో ఈ ప్రక్రియలను ఒకదాన్నించి ఇంకోటి విడదీయడం అసాధ్యం) ఎక్కువ వివరం, వర్ణన లేక పోయినా కళ్ళకు కట్టినట్టుగా, పదాల నుంచి లేచి, ఎదురొచ్చి నిలబడే అద్భుతమైన చిత్రాలను చూస్తున్నట్టు ఉంటుందని ప్రస్తావించాను. ఆమెను చదువుతూంటే భాషకు స్పష్టమైన రంగు రుచి బరువు ఉన్నట్టు, పదాలు ఎక్కడో మూల దాగిన భావాలను, అనుభూతులను తట్టి లేపుతున్నట్టనిపిస్తుందంటూ రాశాను.

(చివరి భాగం వచ్చే వారం)

– హర్షణీయం బృందం

తెలంగాణ బౌద్ధధర్మ క్షేత్రాలు

Totemistic జాతులు, భూతవాదులైన (Ani mists) పూర్వీకులు(ancestors) మరణించినవారి శరీరాలకు రాకాసిగుళ్ళు (Megalithic Tombs) నిర్మించారు. ఈ పెదరాతియుగం సమాధుల ప్రభావం చేతనే బుద్ధుని ధాతువులపై స్తూపాలను నిర్మించడం మొదలైంది. బౌద్ధంలో తొలుత నిర్మించబడ్డవి స్తూపాలే. ఇవి స్మారకచిహ్నాలు. స్తూపాలు స్థూలంగా మూడు రకాలు. 1.ఉద్దేశిక స్తూపం, 2.పారభోజిక స్తూపం, 3.శారీరక స్తూపం.

ఉద్దేశిక స్తూపాలు బుద్ధునికి ప్రతిరూపంగా భావిం చి ఆరాధించే నిర్మాణం. అర్ధగోళాకారంగా చెక్కబడిన రాళ్ళు, ఇటికెలతో చేసినవి, మట్టితో చేసినవి పూజార్హమైనవే. పారభోజిక స్తూపాలలో బౌద్ధగురువుల దుస్తులు, వస్తువులను దాచి, వారికి ప్రతిరూ పం, ప్రాతినిధ్యంగా ఆరాధించేవారు బౌద్ధులు. శారీరక స్తూపాలంటే బుద్ధుని శరీర ధాతువులను నిక్షిప్తం చేసిన కరండాలతో కూడినవి, బుద్ధుని శిష్య, ప్రశిష్యులలో ముఖ్యులైన వారి శరీర ధాతువులుంచిన అర్ధగోళాకార నిర్మాణాలు. వాటికి అలంకరణ ఫలకాలు, ప్రదక్షిణాపథాలు, ఆయక స్తంభాలు, తోరణ ద్వారాలు, దానశాసనాల రాతిపలకలు ఉంటాయి.

ప్రతిబౌద్ధ స్తూప నిర్మాణంలో ఒక చక్రాకృతి వేదిక (Drum) దానిపైన అర్ధ గోళాకృతి అండము (Semi sperical dome), అండముపై ఒక హర్మిక (Pavilion), దానిలో సార్వభౌమాధికార సూచికగా దండసహిత ఛత్రము (Umbrella), అండము, హర్మికల మధ్య గళము (neck), వేదికకు నలువైపుల ఆయక వేదికలు, వాటిపై ఐదేసి ఆయక స్తంభాలు, స్తూపం చుట్టూరా ఒకటి లేదా రెండు ప్రాకారాలు (Railings), ప్రాకారాల మీద బుద్ధుని జీవిత విశేషాలు, బౌద్ధ జాతక కథల సన్నివేశాలు చెక్కబడి ఉంటాయి. ప్రదక్షిణాపథం, ఆయక స్తంభాలు, శిల్పాలు, శిల్పాలతో తోరణ ద్వారాలు, వాటిని అనుసరించి నిర్మించిన ఆరామా లు, చైత్యాలుంటాయి. తొలుత బుద్ధ విగ్రహాలు లేవు. బౌద్ధ జాతక కథలను దృశ్యమానం చేసిన శిల్ప ఫలకాలు, బుద్ధుని జీవిత సంఘటనల్ని శిల్పించిన పానెల్స్ బౌద్ధస్తూపాల ప్రాకారాలను అలంకరించాయి. తోరణాల మీద చెక్కబడ్డాయి.

చైత్యగృహాలు: బౌద్ధుల ఆరాధనస్థలాలు చైత్యగృహాలు. ఇవి కొండల్లో తొలిచినవి, ఇటికెలతో కట్టినవని రెండు రకాలు. చైత్యంలో ద్వారప్రవోష్టం, దేహాళి, చైత్యాలయం అని మూడు భాగాలు. చైత్య వాతాయతనం గుర్రపునాడా ఆకారంలో ఉంటుం ది. థేరవాద చైత్యాలు నిరాడంబరాలు. మహాయానులు స్తూపముఖంలో బుద్ధుని ప్రతిమను రచించేవారు. ఇందుకు అజంతా గొప్ప ఉదాహరణ. బౌద్ధంలో వచ్చిన మహాయాన, వజ్రయాన పరిణామాలు ఈ శిల్పాలకు కారణభూతాలు. మహాయానంలో బుద్ధుడు లోకోత్తరుడైనాడు. బోధిసత్త్వులు వచ్చారు. జాతక కథలు రచించబడ్డాయి. వీటితో బౌద్ధం ఆకర్షణీయమతంగా పరిణమించింది. బుద్ధుని శిల్పాలలో 1.ధ్యానాసన బుద్ధుడు, 2.స్థానక బుద్ధుడు అని రెండు రకాలు. మళ్ళీ వీటిలో అనేక భేదాలుంటాయి.

ధ్యానాసనబుద్ధుడు

ధ్యానాసనబుద్ధుడు సకలముకుళం లేదా అర్ధపద్మాసనంలో ఎడమమోకాలి మీద మూసిన పిడికిలిని వుంచి కూర్చుని వుంటాడు. ఒంటిమీద చీవరం లేదా సంఘాతి పొరలు ఎడమభుజం, చేయి, వీపును కప్పివుంటాయి. ఛాతీమీద చీవరం ఎడమభుజం నుంచి కిందివరకు అడ్డంగా సన్నగా కనిపిస్తుంది. కుడిచేయి అభయముద్ర పట్టివుంటుంది. అతని పాదాలు, అరచేతిలో అష్టమంగళ చిహ్నాలు అగుపిస్తాయి. బుద్ధశిల్పం తలమీద తలవెంట్రుకలను బిగించి, చుట్టిన సిగముడి ‘ఉష్ణీషం’, మంగళదాయకమైన నుదుటి మీద రాతిస్ఫటిక చిహ్నం ‘ఊర్ణ’(బొట్టువంటి) ఉంటాయి. గతం లో ధరించిన బరువైన కుండలాల వల్ల సాగిన చెవుల తమ్మెలు…ఇవి ఆసనబుద్ధుని ప్రతిమాలక్షణం.

స్థానకబుద్ధుడు

స్థానక బుద్ధుడు సమపాదభంగిమలో నిలబడిన శిల్పరూపం. తల, కుడిభుజం వదిలి శరీరమంత కప్పిన సంఘాతి ఉంటుంది. తలపై ఉష్ణీషం, కుడిచేయి అభయముద్ర తో, ఎడమచేయి ఎడమభుజందాక ఎత్తిపట్టుకున్నట్టు కనిపిస్తాడు బుద్ధు డు. (నాగార్జున కొండపైన గాంధారశైలి బుద్ధుని స్థానకశిల్పం)

తెలంగాణాలో బావనూర్ కుర్రు, కోటిలింగాల, పాశిగాం, ధూళికట్ట, నేలకొండపల్లి, నాగార్జున కొండ, ఫణిగిరి, గాజులబండ, ఇంద్రపాలనగరం, కంభాలపల్లి, సింగరాయలొద్ది, ఏలేశ్వరం, చాడలలో బౌద్ధస్తూపాలు, కొండాపూర్, లింగాలమెట్ట, పెదబంకూర్, మాహూర్, తేలుకుంట, వర్ధమానుకోట, తిర్మలగిరి, కారుకొండ, దేవునిగుట్ట, కొలనుపాక, బాసర, చైతన్యపురి, కీసరగుట్ట, ఇప్పగూ డెం, గీసుకొండ, పజ్జూరు, ఎల్ మడుగు, మునులగుట్ట, కొన్నె గజగిరిగుట్ట, రాయగిరి, రఘునాథపు రం, ముదిగొండ, వేములకొండ, పరడ, నాగారం, రామిరెడ్డిపల్లి, సింగారం, అరవపల్లి, ఆర్లగడ్డగూడెం, గొట్టిపర్తి, ఆమనగల్లులలో బౌద్ధశిల్పాలు, బౌద్ధనిర్మాణాల జాడలున్నాయి.

బుద్ధుని శిల్పాలు ఫణిగిరి, నేలకొండపల్లి, కారుకొండ, నాగులవంచ, వర్ధమానుకోట, చాడలలో తవ్వకాలలో లభించాయి. సూక్ష్మమైన బోధిసత్వుని శిల్పం గీసుకొండలో, అతిపెద్దదైన స్టక్కో బోధిసత్వుని శిల్పం ఫణిగిరిలో లభించాయి. శాసనంతో పాటు నాగముచుళింద ఫలకాలు ధూళికట్ట, పరడలలో ల భించాయి. దేశంలోనే తొలి హారీతి కంచుశిల్పం పెద్దపల్లి జిల్లా ధూళికట్ట తవ్వకాలలో వెలుగుచూసింది. కొండాపూర్లో టెర్రకోట హారీతీ శిల్పం, కొలనుపాక సమీపగ్రామం రాఘవాపురంలో మూడడుగుల ఎత్తున్న హారీతీ శిలాశిల్పం గుర్తించబడ్డాయి. బౌద్ధస్తూపాలు, ఆరామాల వద్ద లభించిన ప్రాకృతభాష, బ్రాహ్మీలిపి శాసనాలు బౌద్ధధర్మానికి, దే శంలో లిపిపరిణామాలకు ఆధారాలుగా నిలుస్తున్నాయి. మొత్తం దే శంలో బౌద్ధధర్మశిల్పాలు ఎన్ని వైవిధ్య శైలులలో చెక్కబడ్డాయో వాటికి ప్రతినిధులైన శిల్పాలు తెలంగాణ బౌద్ధధర్మక్షేత్రాలలో లభించాయి.

– శ్రీరామోజు హరగోపాల్

తేనె పాటల గాన సరస్వతి

అయ్యో, సావిత్రి అలా అయిపోయింది. హరనాథ్ ఎందుకూ కొరగాకుండా పోయాడు. కాంతారావుకి సొంత ఇల్లు కూడా లేదు తెలుసా? రావు బాల సరస్వతి ఏ ఆస్తి లేకుండా ఒంటరిగా మిగిలిపోయింది.. ఇలా మాట్లాడుకోవడం మనకి చాలా ఇష్టం. ఇదొక శాపం మనకి. రావు బాల సరస్వతి అనే పాటలు పాడే యువతి బతికినంత కాలం, మామూలు కాలం కాదది. మూల నారాయణస్వామి, హెచ్.ఎం.రెడ్డి, కె.వి.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, ఎల్‌వి.ప్రసాద్ ప్రయోగాలు చేస్తున్న కాలం. ఎన్‌టి.రామారావు, ఎస్‌వి.రంగారావు, రేలంగి, నాగయ్య, జగ్గయ్య, అక్కినేని లాంటి వాళ్లు పాండీ బజార్‌లో, సిగరెట్లు కాలుస్తూ తిరుగుతున్న కాలం. మహాకవులు అక్కడే టీలు తాగుతున్న మహత్తరమైన కాలం. విజయ, వాహిని స్టూడియో లు దక్షిణ భారత చలనచిత్ర రాజధాని నగరం మద్రాసుకి భుజకీర్తులై వెలుగుందుతున్న రోజులవి.

అదిగో మల్లాది రామకృష్ణ శాస్త్రి, అక్కడే మార్కస్ బారట్లే, ఆ చెట్టు కింద పింగళి నాగేంద్ర రావు ఆ పక్కన, వేదాంతం రాఘవయ్య, ఇడ్లీ సాంబార్ కోసం నడిచి వెళుతున్న ఘంటసాల, అదిగో అక్కడే కూని రాగాలు తీస్తున్న సాక్షాత్తూ సుసర్ల దక్షిణామూర్తి, హార్మోనియం మెట్లు సరిచూసుకుంటూ ఎస్.రాజేశ్వరరావును పలకరిస్తూ వస్తున్న సావిత్రి, సిగ్గుపడుతూ నిల్చున్న జమున, ‘టైం అయింది పదండి’ అంటూ భానుమతి, ‘పులిహోర తిని వెళ్దాం రండర్రా’ సూర్యకాంతం.. ఇలా కొన్ని వందల పేర్లు రాయొచ్చు. అది మరపురాని, మరువలేని తెలుగు సినిమా బ్లాక్ అండ్ వైట్ స్వర్ణ యుగం. ఆ అమాయకమైన చల్లని వెన్నెల రోజుల్లో పి.లీల, ఈశ్వర్‌లక్ష్మి, జిక్కి, జమునా రాణి, సుశీల, భానుమతులతో కలిసి నడిచింది బాల సరస్వ తి. గొంతు కలిపి పాడింది గాన సరస్వతి.

ఆమె ఏనాటిదంటే 1936లో సతీ అనసూయ కోసం బలిజేపల్లి లక్ష్మీకాంతం రాసిన ‘ఏది దారి నా కిచ టా, ఈ కలుష భూతముల పాలైతివి’ పాట పాడిన అతి పురాతన గాయని. మల్లాది రామకృష్ణ శాస్త్రి, సీ, జూ.సముద్రాల, తాపీ ధర్మారావు, శ్రీశ్రీ, ఆత్రేయ, అనిశెట్టి, ఆరుద్ర, సదాశివ బ్రహ్మం, బసవరాజు అ ప్పారావు లాంటి కవులు రాసిన పా టలు పాడిన అదృష్టవంతురాలు. రజనీకాంతరావు రాసిన ‘ఓ మల య పవనమా, నిలు, నిలుమా, ఓ విరిసిన దిరిసెన పువ్వా?’ పాట విన్నారా.. ఎంత హొయలు పోయిందో ఆ బాల గొంతులో! ఎమ్మెస్ రామారావుతో కలిసి మరి పాడింది.

‘వద్దంటే డబ్బు’లో కృష్ణశాస్త్రి పాట ‘ఎందుకో ఈ హాయి నాకు? ఎందుకమ్మా బిడియమూ? ఎదురుచూసే కనులలోనే నిలిచనే నా ప్రాణము, తాను వచ్చె వేళలోనే నా ధైర్యమంతా జారినే..’ ఆమె గొంతులో వినితీరాలి. మనకి బాగా తెలిసిన దేవదాసు దాకా ఎన్ని మధుర గీతాలో! లెక్కలేనన్ని లలిత గీతాలు పాడింది. వింజమూరు శివరామారావు, ఎస్.వి.భుజంగరాయ శర్మ, దాశరథి, తోలే టి, కొనకళ్ళ వెంకటరత్నం, గిడుగు రాజేశ్వరరావు పాటలు ఆ తేనె గొంతులో ప్రాణం పోసుకున్నాయి. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి లలిత గీతం, ‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయి వ్యష్టి జీవమున చేదు పానీయమోయి, కలువరాణిని విడిచి చలువరేడే లేడు, సోలు పూలను విడడు, గాలి రాజే రోజు’.. ఈ కల్తీలేని కవిత్వం ఆమె గొంతులోనే పలకాలి మరి! ముసిరిందంటే.. అని మొదలయ్యే కొనకళ్ళ వెంకటరత్నం పాటని తలుచుకుందాం. ‘మబ్బు తెరల మసకలలోన, మంచు పొగల మెలికలలోన మనసెటో చిక్కడినట్లే, మనేద కుదిపేస్తది లోన’ అని ఘంటసాలతో బాల కలిసి పాడుతూ ఉంటే.. ఓహ్.. కొనకళ్ళ ధన్యుడు అయ్యాడు.

దేవులపల్లి కృష్ణశాస్త్రి కలంలో వెన్నెల నింపి రాసిన ఓ గీతం ‘రెల్లు పూల పానుపు పైన, జల్లు జల్లుగా ఎవరో, చల్లినారమ్మా, వెన్నెల చలినారమ్మ’.. అసలే మహాకవి, ఆపైన మధుర గాయని. ఇలాంటి కొన్ని వేల పాటలు మనకి కానుకగా ఇచ్చిన ప్యూ ర్ ఆర్టిస్ట్ రావు బాల సరస్వతీ దేవి. సౌందర్యరాశి, 16, 17ఏళ్ల వయసులోనే రెండు మూడు సినిమా ల్లో హీరోయిన్‌గా నటించింది. ముఖ్యమంత్రులు ఎన్‌టి.రామారావు, జయలలిత నుండి గౌరవం, బహుమతులు పొందింది. ‘వినండి, పాడుకోండి’ అని లెక్కనేనన్ని మధుర గీతాలను మనకి అంకి తం ఇచ్చి వెండి మబ్బుల మీద నుంచి హుందాగా నడిచి వెళ్ళిపోయింది ఆ వెన్నెల పాట.


తాడి ప్రకాష్

మనం జీవించాం, ప్రేమించాం, మనం త్యజించాం

ఒకప్పుడు అనుకున్నాం అన్ని మన ఆధీనంలో ఉంటాయని

మన రోజులు, మన పిల్లలు, మన వ్యాపకాలు

చివరకి మన జీవితం నడిచే తీరు కూడా

అందుకే, జీవితాన్ని ప్లాన్ చేసుకుని మన కలల్ని

ఆశయాల్ని, జీవన గమ్యాన్ని, చివరకి

మన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా

గట్టిగా వాటేసుకున్నాం

బహుశా అప్పుడు అట్లా ఉండడం అవసరమేమో..

ఆ దశలో, జీవితం మనని అడిగి ఉంటుంది

పునాదులు వెయ్యమని, సంరక్షణ చెయ్యమని

ఆత్మీయత పంచమని

మార్గదర్శకులుగా నిలవమని

కానీ, నెమ్మదిగా జీవితం మారిపోతుంది

ఎంతో అపురూపంగా, జాగ్రతగా మలుచుకుని

మనసుకు దగ్గరగా పెట్టీ ఉంచుకున్నవన్నీ

ఒక్కొక్కటిగా జారిపోతాయి.

అట్లా జారిపోవడం బాధ కలిగించదు కానీ..

హుందాగానే, అప్రయత్నంగా అన్నీ జారవిడుస్తాం

పిల్లలు ఎదిగి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు

మన మీద ప్రేమ లేక కాదు

వాళ్ళు వాళ్ళ జీవితాల్ని మలుచుకోడానికి

ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇల్లు

అమ్ముడుపోతుంది

ఆ ఇంటి మీద ఇష్టం లేక కాదు

ఆ మెట్లు ఎక్కే శక్తి లేక

ఇంటి పెద్దగా తల్లిగా, తండ్రిగా

దారి చూపే మార్గదర్శకులుగా

జీవితాల్ని మలచిన మన బాధ్యత కూడా

మరుగున పడిపోతుంది

తడి ఇసకలో రాసిన పేరులా

అప్పుడు, అలాంటప్పుడు

బహుశా నిశ్శబ్దం నిండిన ఓ మధ్యాహ్నం

హఠాత్తుగా తడుతుంది మనసుకి

జీవితం మారిపోయిందని

మనం రోజా పలకరించుకున్న మనుషులు

ఇప్పుడు ఫోన్‌లో సందేశాలకే

పరిమితం అయిపోయారని

మన చుట్టూ కొత్త ముఖాలు కనిపిస్తున్నాయని

చివరకి, మన ముఖాల్లో మునుపు లేని ముడతలు

రూపుదిద్దుకుంటున్నాయని

అదిగో అప్పుడే దుఃఖం, బాధ కన్నా మనలో

మరేదో నెలకొంటుంది

అదే, ఒకలాంటి ప్రశాంతత

నెమ్మదిగా అర్ధం అవుతుంది

గతాన్ని వదిలేయడం అంటే

ఏదో పోగొట్టుకోవడం కాదని

నిశ్చలతకి, ప్రశాంతతకి, విశ్లేషణకి

సమయం వచ్చిందని

గతాన్ని వదిలేయడం అంటే

మనసుల్లోని జ్ఞాపకాల్ని

బంధాలు లేకుండా పదిలం చేసుకోడం అని

గతాన్ని వదిలేయడం అంటే ప్రపంచం

మన చుట్టూ పరిభ్రమించదు కానీ

మనం కూడా అందులో ఒక అందమైన భాగం అని

గతాన్ని వదిలేయడం అంటే బలహీనత కాదని

ఎదురైన రాళ్ళు రప్పలతో పోరాడకుండా

వాటి చుట్టూ నాట్యం చేస్తూ

ఆనందంగా, అందంగా సాగిపోయే

నది లాంటి హుందాతనం అని

అదిగో అప్పుడే

మన ప్రపంచం స్తబ్దుగా మారినప్పుడు

మారిన ప్రపంచాన్ని అంగీకరించే

మనస్థైర్యం అలవడుతుంది

బంధాలు తగ్గిపోతాయి కానీ

మనసు నిండుగా ఉంటుంది

తాపత్రయాలు తగ్గిపోతాయి కానీ

ఉన్నదాంట్లోనే తృప్తి ఉంటుంది

మాటలు తగ్గుతాయి కానీ

మాటల్లో లోతు, అర్ధం ఉంటుంది

అదిగో అప్పుడే, కిటికీ పక్కన కూచుని

టీ తాగుతున్నప్పుడు మన పెదాల మీద

చిరునవ్వు వెలుగుతుంది

జీవితం మనం అనుకున్నట్టే

సాగిందని కాదు కానీ..

మనం జీవించాం, మనం ప్రేమించాం

మనం త్యజించాం

అన్నీ హుందాగా అని

సుషమ దండమూడి

ఫిజి వలస కార్మిక స్త్రీల విషాదభరిత కవిత్వం

దక్షిణ పసిఫిక్‌లోని ఉష్ణమండల ప్రాంతం ఫిజీ. మూడువేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఐటౌకీలు అక్కడి స్థానికులు. 1874లో అది బ్రిటిష్ కాల నీ అయింది. దక్షిణాఫ్రికాలోని నటాల్‌ని నమూనా గా తీసుకొని, చక్కెర, కొబ్బరి, పత్తి, కాఫీ తోటలలో ఉపాధి కోసం కార్మికులను క్రమక్రమం గా సరఫరా చేసుకోవాలనే ఉద్దేశ్యంతో 1879లో ఒప్పంద కార్మి క విధానాన్ని బ్రిటిష్ సామ్రాజ్యం అనుమతించినా, భారతీయ ఒప్పంద కూలీలను నియమించుకున్న చివరి దేశం ఫిజీ. 498మంది భారతీయ ఒప్పంద కార్మికులతో, మొదటి నౌక లియోనిడాస్ 1879 మార్చి 3న భారతదేశంలోని కలకత్తా నుండి బయలుదేరి అదే సంవత్సరం మే 14న ఫిజీలోని లెవుకా కు చేరుకుంది. ఆ కార్మికులే తరువాతి 37 సంవత్సరాలలో, భారత ఉపఖండం నుండి వచ్చిన దాదాపు 61వేల మందిలో మొదటివారు. వారి వారసులు ఇప్పుడు ఫిజీ జనాభాలో 40శాతంగా ఉన్నారు. 18791916 మధ్య, మొత్తం 42 నౌకలు 87 ప్రయాణాలు చేసి, భారతీయ కార్మికులను ఫిజీకి తీసుకెళ్లాయి. కలకత్తా నుంచి 45,439 మంది, మద్రాసు నుంచి 15,114 మంది ఒప్పంద కార్మికులు వెళ్లారు. ఫిజీకి ప్రయాణం, సెయిలింగ్ నౌకల్లో సగటున 73 రోజులు పడితే, స్టీమర్లకు 30 రోజులు పట్టేది.

ఆ ఒప్పంద కాలంలో స్వేచ్ఛా భారతీయుల పట్ల ద్వేషపూరిత ప్రవర్తన ఎంత దారుణంగా ఉందో, ఒప్పందాలు చేసుకున్న కార్మికులు కాలనీలో పని చేయాల్సిన పరిస్థితులూ, అంతే దిగ్భ్రాంతికరంగా మారుతూపోయాయి. లింగ నిష్పత్తిలో భయంకరమైన అసమానతలు, వైవాహిక జీవితపు గౌరవాన్ని కాపాడటానికి ఎటువంటి గోప్యత లేకపోవడం, చా లామంది భారతీయుల్ని నైతికంగా దెబ్బ తీసాయి. కొన్ని కాలనీలు వ్యభిచార గృహాలుగా మారాయి. కోలుకోలేని అనైతికత వ్యాధులతో కూడిన జీవితానికి అలవాటుపడ్డ వారుగా, భారతీయులు పేరుపడ్డారు. ఫిజీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లించ్ ఇలా రాసాడు. ‘ఒక ఒప్పంద భారతీయ కార్మిక మ హిళ, ముగ్గురు ఒప్పంద కార్మిక పురుషులతో పా టు, వివిధ బయటి వ్యక్తులకు సేవ చేయవలసి వ చ్చినప్పుడు, గనేరియా, సవాయి రోగాల బారినప డేది. పని పరిస్థితులు కూడా అధ్వాన్నం.’ ద్వేషపూరిత వాతావరణం పెరిగి, హింసాత్మక నేరాలు, ఆత్మహత్యలు ఫిజీలో భారతీయ జీవితంలో నిత్య వైఖరిగా మారాయి. ఫిజీలో కుటుంబ జీవితానికి సరైన పునాది వేయాలంటే కనీసం 40శాతం మంది కార్మిక మహిళలు ఉండాలని భారత వలస ప్రభుత్వం భావించింది. అయితే దళారీల ప్రయత్నాలు చేసినా ఈ నిష్పత్తిని కొనసాగించలేక, చా లా సందర్భాల్లో మహిళలను అపహరించుకు పో యేవారు. మహాత్మా గాంధీ, ఇతర జాతీయ నాయకులు ఒప్పంద వ్యవస్థను ఒక ముఖ్యమైన జాతీయ సమస్యగా తీసుకున్నారు. అక్కడ జరుగుతున్న అనే క దుర్మార్గాలు బయటకు వెల్లడి కావ డం, ఇంకా అనేక కారణాలతో భారతీయ ప్రజాభిప్రాయం ఒ ప్పందాన్ని రద్దు చేయాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. భారతదేశానికి చేసిన ఈ ద్రోహం మీద దేశం మొత్తం ఆగ్రహావేశాలతో ప్రతిధ్వనించింది. చివరకు 1920లో ఇండెంచర్ వ్యవస్థ ఒప్పంద విధానం రద్దు చేయబడింది. అలా ఒప్పంద కార్మిక వ్యవస్థ రద్దుకు ఫిజీనే కారణమయింది.

భారతదేశ విశాల చరిత్ర ముందు గిర్మిట్ల చరిత్ర నిర్లక్ష్యం కావడం ఒక విషాదం. ఒప్పంద కార్మికులు తమ జీవిత అనుభవాలను కవిత్వ రూపంలో వ్యక్తీకరించారు. 1879-1920 మధ్య కాలంలో, పురుషులూ, స్త్రీలు చెరకు పొలాల్లో నిర్ణీత సమయం కంటే ఎక్కు వ గంటలు పనిచేయాల్సి వచ్చేది. శ్వేతజాతి యజమాని, అతను నియమించిన సర్దార్ (నాయకుడు) రోజంతా కొరడాలతో తిరుగుతూ భారతీయ కార్మికులు తమకు కేటాయించిన పనులను ఆ రోజు ముగిసేలోగా పూర్తి చేసేలా చూసేవారు. వివిధ కారణాలతో కార్మికుల్లో కొందరు పరస్పర శత్రువుల్లా ఉండేవారు. జింకీ అనే మహిళ సిగటోకా ప్రాంతంలో తన అనుభవాన్ని ఒక సాయంత్రం, ఫి ర్యాదు స్వరంలో ఇతర మహిళలకు ఇలా చెప్పుకుంది.

“ఎవరూ లేరు జింకీ బాధలు వినడానికి

యజమాని బాగా కొడుతుంటాడు

నా మీద సర్దార్ చాడీలు చెబుతుంటాడు

రామదియా నా శత్రువు”

చెరకు పొలాల్లో పని చేస్తున్నప్పుడు, రకిరాకిలోని ఒక మహిళ తనను ఫిజీకి పంపిన ఆర్కటీ అని పిలవబడే దళారీని ఇలా తిట్టుకుంది.

“ప్రేమికుడ్ని వదిలేసి

దేశం నుంచి పారిపోయి

వచ్చాను నాకు పెళ్లి

కాకుండా చేసి

తరలించినవాడు

తప్పకుండా చావాలి”

బాధలను భరించే సామర్థ్యం ఎంతున్నా, ఓపిక నశించిన సందర్భంలో, మహిళా కార్మికుల ముఠాను, శ్వేతజాతీయ పర్యవేక్షకుడు కొలంబెర్ తరచూ వేధిస్తూ కొరడాతో కొట్టేవాడు. ఒకరో జు ఒక స్త్రీని అతను అవమానించినప్పుడు, అంద రూ కలిసి అతన్ని కొట్టడానికి అతనిపైకి వెళ్లారు. అది చూసిన వారు మరింత దూకుడు పెంచారు.

“ఓ రామా! పనిలో పడి చస్తుంటాం మేము

అయినా పరదేశీ అవమానిస్తాడు గద్దిస్తాడు

చెమటతో, రక్తంతో పొలాల్ని తడుపుతాం

కూర్చుని కూర్చునే అధికారం

చలాయిస్తాడు వాడు”

కొన్నిసార్లు వారి బాధల కథలు వినడానికి ఎవరూ ఉండరు. చెరకు మొక్కలే సాక్షులు. పని చేస్తున్నప్పు డు, వారి చేతుల్లో పనిముట్లతోనే, ఇలా పాడుకున్నారు.

“ఈ కత్తులూ కొడవళ్లతోనే

పగలూ రాత్రులూ గడుస్తున్నాయి ఇపుడు

ఆకుపచ్చని చెరకు ఆకులకు తెలుసు

మా అన్ని కష్టాలూ”

ఫిజీకి మహిళల్ని పంపడానికి చాలా సందర్భాలలో అపహరణలకు సైతం ఆర్కటీలు అని పిలవబడే దళారీలు వెనకాడలేదు. అణచివేత, అనిశ్చితి మ ధ్య, మహిళలు తమ గత అనుభవాలను గుర్తుచేసుకునే వారు.

“కాగితం చేతిలో పెట్టారు గోదాంలో

పర్యవసానాలు తెలియక

దానిమీద వేలుముద్ర వేశాను

చీకటి సంద్రాన్ని ఎలా దాటగలమని

గొణుక్కుంటూ ఏడ్చుకుంటూ

తెరచాపల పడవ మీద

ఆశ్చర్యంలో కూరుకుపోయాను”

అభాగ్యులైన మహిళలు ‘నలిగిన విరిగిన’ హృదయాల నుంచి బాధను ఇలా వెళ్లబోసుకున్నారు.

“చీకటి గదిలో కఠినంగా గడుస్తోంది రాత్రి

ఎవరితో చెప్పుకోవాలి నా యాతన?

రాత్రీ, పగలూ కష్టాలమయం

నా కన్నీళ్లు సైతం ఇంకిపోయాయి”

వారికి ఇళ్లల్లో సైతం దుర్భర జీవన పరిస్థితులు ఉం డేవి. వ్యంగ్య పద్ధతిలో వారి ఆగ్రహాన్ని వ్యక్తం చే యడం తప్ప దాని గురించి వారు ఏమీ చేయలేకపోయారు.

“ఆరడుగుల వెడల్పు

ఎనిమిదడుగుల పొడవు గదిలోనే

అన్ని సౌఖ్యాలూ

అందులోనే కొడవళ్లు పనిముట్లు

అదే సొంత ఇల్లు

అందులోనే వంటచెరకు

రుబ్బురోలు, పొయ్యి కూడా

అందులోనే మా పడక”

భారతీయ సంతతికి చెందిన ఫిజీయన్లు యకోనా (అక్కడి ఒక విధమైన మదిర) పట్ల అభిరుచిని నవువాలో పెంచుకున్నారు. అనామక పాటల రచయిత తన భార్యను ఉద్దేశించి దానిని ఇలా స్వరపరిచా డు. ఈ పాట ఎంత జనరంజకం అయిందంటే, ప్రజలు తమ సంగీత సమావేశాలలో కలిసినప్పుడ ల్లా ఈ పాట పాడకుండా ఉండే వారు కాదు.

“ఓ, నా ప్రియమైనదానా

యకోనాని వదలలేను నేను

నా దేశాన్నీ, కులాన్నీ వదిలేసాను

అమ్మనీ, నాన్ననీ వదిలేసాను

కానీ ఇప్పుడు యకోనాని వదలలేను

మత్తెక్కించే ఈ ద్వీప పానీయాన్ని

తాగుతూ, తాగుతూ రాత్రంతా గడుపుతాను”

ఒప్పందపు వలస జ్ఞాపకాలు మరికొన్ని

“మాకులానే

దుంగ మిల్లుకు వచ్చింది

ఓడిపోయిన చెట్టు దుంగగా చేయబడ్డాక

దానికిప్పుడు నిజంగా ఏ పట్టింపూ లేదు”

ససెనరైన్ పెర్సౌద్

“ఇక్కడ నా యవ్వనం పోగొట్టుకున్నాను

ఈ దీవికి నా జీవితాన్ని ఇచ్చాను

చరిత్ర దౌర్జన్యానికి

మనిషి జీవితం కంటే ఏమి ఇవ్వగలడు?”

సత్యేంద్ర నందన్

ఒప్పంద కార్మికులు నిద్రలేచి ఆహారం సిద్ధం చేసుకుని పొలాలకు వెళ్లాల్సి వచ్చేది. స్త్రీ, పురుష కార్మికులకు ఇది చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ క్రింది పాట అదే

‘సమయం కాని సమయంలోనైనా

నిద్ర లేపుతాడు

కట్టెలు లేకుండా నిద్రపోనివ్వడు

ఫిజీలో ఇలాంటి బాధలు ఉంటాయని తెలిసుంటే

నగరంలో దండోరా చాటిద్దును

ఫిజీకి ఎవరూ పోవద్దని”

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన భర్త కోసం భార్య పాడింది.

“తూర్పు నుంచి రైలొచ్చింది

పడమర నుంచి ఓడొచ్చింది

నా ప్రియమైన వ్యక్తిని

దూరంగా తీసుకుపోయింది

నా సవతిలా రైలు

నా ప్రియమైన వ్యక్తిని దూరం చేసింది

రైలు నా శత్రువు కాదు, ఓడా కాదు

నా నిజమైన శత్రువు డబ్బు

నా ప్రియమైన వ్యక్తిని

ఒక స్థలం నుంచి మరొక స్థలానికి

తీసుకుపోతోంది

నా నిజమైన శత్రువు డబ్బే”

కొందరు కొంతకాలం తరువాత, స్త్రీలను ఇంటి నుంచి బయటకు నెట్టేసేవారు. అలాంటి కష్ట సమయాల్లో, స్త్రీలు తమను తాము రక్షించుకోవలసి వచ్చేది. ఈ క్రింది జానపద గీతం భార్య వేదనలు కొన్నింటిని నమోదు చేసింది.

“సూర్యుడు క్రూరుడు ప్రకాశవంతుడు

చాలా పనులు ఇంకా చేయాల్సి ఉంది

జనం తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోయారు

అయినా భోజనానికి పిలుపు లేదు నాకు

ఇక్కడ, ఈ పొలాలలో

దురదృష్టం కొద్దీ, ఒంటరిగా పని చేస్తున్నాను

నా ప్రభువు దూరదేశంలో ఉన్నాడు

మీ ప్రభువు వచ్చాడని ఎవరు చెబుతారు

ఆ ఆనందపు రోజు ఉదయిస్తుందా”

స్థిరమైన గృహ వివాదాలు, ఇళ్ళ నుంచి బయటకుపోవడానికి మరొక కారణం

“అయ్యో, నేను వేరొకనితో పారిపోవాలా

నా నుంచి తన మనసు

దూరం చేసుకున్నాడు నా ప్రియుడు

నేను ఎంత ఉత్కంఠతో

అన్నం, పప్పు వండి నెయ్యి వడ్డిస్తానో

మేము భోజనానికి కూర్చున్న వెంటనే

గొడవలు మొదలెడతాడు

అతనితో నా హృదయం అలసిపోయింది

కుండలో వేడి నిప్పు పెట్టి

నేను జాగ్రత్తగా పడకపరుస్తాను

మేము విశ్రాంతి తీసుకుందుకు పడుకోగానే,

గొడవలు మొదలెడతాడు

నా హృదయం అతనితో అలసిపోయింది.”

ప్రపంచ వ్యాప్తంగా అనేక ఇతర ప్రాంతాల్లో లాగా నే ఫిజీ భారతీయ వలస కార్మికుల చరిత్ర కూడా విషాదభరితమే.

ముకుంద రామారావు