రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను మరోసారి మోసం చేసిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ కోసం దసరా పండుగ
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ మెయిన్ 2026 పరీక్షకు సంబంధించి షెడ్యూల్ ఈనెలలోనే షెడ్యూల్ విడుదల
అరాచకత్వం, అవినీతి, అనుభవలేమి కలగలిసిన రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి గురవుతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు
బిసిల సంక్షేమం, అభివృద్ధితో పాటు వారు రాజకీయంగా పైకి ఎదగాలన్న లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్త్తున్న కృషిని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్రెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి ప