క్రమశిక్షణ కమిటీతో భేటీ.. దళితుల సహకారంతోనే ఎదిగాను: నర్సారెడ్డి

హైదరాబాద్: క్రమశిక్షణ కమిటీతో సిద్ధిపేట డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి (Siddipet DCC President Narsa Reddy) భేటీ ముగిసింది. గతంలో నర్సారెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కమిటీ ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. తాను ఎవరినీ కించపర్చలేదని, దళితుల సహకారంతోనే ఎదిగానని చెప్పారు. దళితులకే పదవులు ఎక్కువ ఇచ్చానని, కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు? మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఎ […]








