తాజా వార్తలు
Auto Added by WPeMatico
సింగరేణి లాభాల్లో కొంత మొత్తాన్ని ఉద్యోగులకు పంపిణీ : భట్టి

హైదరాబాద్: సింగరేణి సంస్థ బొగ్గు గని మాత్రమే కాదని, అది ఒక ఉద్యోగ గని అని డిప్యూటి సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. సింగరేణి సంస్థ రాష్ట్రప్రభుత్వానికి ఆత్మవంటిదని అన్నారు. సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి సంస్థను జాగ్రత్తగా నడుపుతున్నయాజమాన్యానికి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సింగరేణి యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. సింగరేణి సంస్థలో అన్ని రకాల ఉద్యోగులు కలిసి 71 వేల మంది ఉన్నారని, రాష్ట్రప్రభుత్వం, సింగరేణి సంస్థ […]
అవకాశాలు మళ్లీ మళ్లీ రావు.. అభిషేక్కు సెహ్వాగ్ సూచన

ఆసియాకప్-2025 టోర్నమెంట్లో సూపర్-4 మ్యాచుల్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) కీలక పాత్ర పోషించాడు. 39 బంతుల్లో 5 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో అభిషేక్ ఇన్నింగ్స్ మొదటి బంతినే సిక్స్గా మలిచాడు. దీంతో అతడిని అంతా డాషింగ్ […]
సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్న సీతక్క

ములుగు: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పంచాయితి రాజ్, గ్రామీణాభివృద్ధి, స్ర్తీ, శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఎస్పి షబరిష్ లతో కలిసి దర్శించుకున్నారు. మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సమ్మక్క సారలమ్మ దేవాలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో పర్యాటక పనులను మంత్రి […]
ఐటి రంగంలో భారతీయులకు చాలా నైపుణ్యం ఉంది: చంద్రబాబు

అమరావతి: సంకల్పం ఉంటే మంచి పనులు ఎన్నయినా చేయవచ్చునని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సరైన సమయంలో సరైన నాయకుడు దేశానికి వచ్చారని అన్నారు. విశాఖలో సిఎం పర్యటించారు. 28- ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సును ప్రారంభించారు. డిజిటల్ ఎపి సంచికను ఆవిష్కరించారు. విశాఖ వేదికగా నేడు, రేపు ఈ- గవర్నెన్స్ జాతీయ సదస్సు, కేంద్ర ఎలక్ట్రానిక్స్, సంచార సాంకేతిక మంత్రిత్వశాఖ, ఎపి ప్రభుత్వం సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నారు. సివిల్ సర్వీస్ అండ్ డిజిటల్ ట్రాన్స్ […]
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద… పది గేట్లు ఎత్తివేత

2 లక్షల 37 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో మన తెలంగాణ/నాగర్ కర్నూల్ ప్రతినిధి: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో రెండు లక్షల 37 వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టులో చేరడంతో 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జునసాగర్ వైపుకు 2 లక్షల 2 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 65 వేల క్యూసెక్కుల నీటితో పాటు మొత్తం సాగర్ వైపుకు మొత్తం […]
ప్రియురాలిని చంపేసి… మృతదేహంతో సెల్ఫీ దిగిన ప్రియుడు

లక్నో: ఓ యువకుడు, యువతితో సహజీవనం చేస్తుండగా ఆమె మరో యువకుడితో మాట్లాడుతుందని గొంతు నలిమి చంపి మృతదేహంతో సెల్ఫీ దిగాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బిహార్ రాష్ట్రం తానా హనుమాన్ చెందిన ఆకాంక్ష(20) అనే యువతి యుపిలోని కాన్పూర్లో ఓ కనా ఫుడ్ రెస్టారెంట్లో పనిచేస్తోంది. ఫతేపూర్ ప్రాంతం బిందిగికి చెందిన సురజ్ కుమార్ ఉత్తమ్ అనే యువకుడుతో ఆకాంక్ష సహజీవనం చేస్తోంది. ఇద్దరు […]
రెండు రికార్డులు సృష్టించిన అభిషేక్ శర్మ

దుబాయ్: ఆసియా కప్లో భాగంగా సూపర్-4 మ్యాచ్లో పాకిస్థాన్పై భారత్ ఘన విజయం సాధించింది. పాక్పై భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. అభిషేక్ శర్మ 39 బంతుల్లో 74 పరుగులు చేశాడు. తొలి బంతిని అభిషేక్ సిక్సర్గా మలిచాడు. అంతర్జాతీయ మ్యాచ్ల్లో రెండు సార్లు తొ లి బంతినే సిక్సర్గా కొట్టిన భారత బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. మరో రికార్డును అభిషేక్ తన ఖాతాలో వేసుకున్నాడు. టి20ల్లో అతి తక్కువ బంతులు […]
ఎవరినీ తొలగించలేదు

స్టార్ హీరోయిన్ కియరా అద్వానీ ఇటీవల ఒక పాపకు జన్మనిచ్చింది. ఆమె మళ్ళీ నటిస్తాను అంటోంది. తన కూతురుకి ఆరు నెలలు నిండాక రీ-ఎంట్రీ ఇస్తాను అంటోంది. అందుకే, గతంలో ఒప్పుకున్న సినిమాలను వదులుకోవడం లేదు. అయితే తాజాగా మద్దోక్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించనున్న హారర్ చిత్రం నుంచి ఆమెని తొలగించి ‘సయారా చిత్రంతో క్రేజ్ తెచ్చుకున్న అనీత్ పడ్డని తీసుకున్నారు అని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ స్పందించింది. ఎవరినీ తొలగించలేదు, ఎవరినీ […]
భారీ యాక్షన్ సీన్స్ కోసం స్టంట్స్ ప్రాక్టీస్

తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఇప్పటికే, ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించిన చిత్ర యూనిట్, ఇటీవలే సుధీర్ఘమైన షెడ్యూల్ను శరవేగంగా పూర్తి చేసింది. కాగా, తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్స్ను షూట్ చేయనున్నారు. ఈ సీన్స్ కోసం సూర్య స్టంట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాకు వెంకీ అట్లూరి ‘విశ్వనాథన్ అండ్ […]
