హైదరాబాద్ – విజయవాడ (ఎన్హెచ్65)జాతీయ రహదారి ఎనిమిది లేన్ల విస్తరణ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభ కానున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 1,50,000 కోట్ల దోపిడీ కోసమే హైదరాబాద్ ప్రజలను మూసీ వరదలో ముంచారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. మూసీ
గ్రూప్-1 ఉద్యోగాలను తాను 2కోట్లు, 3కోట్లకు అమ్ముకున్నట్లు కొందరు దుష్ప్రచారం చే శారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మండిపడ్డారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర
గ్రేటర్ హైదరాబాద్ నగరంపై ప్రకృతి కన్నెర్రచేసింది. ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు మూసీనది వరదలు.. మహానగరాన్ని వణికించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను కంటిమీద కునుకుల
స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో సైరన్ మోగనున్నది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఇసి) సర్వం సిద్ధం చేసింది. స్థానిక సంస్థల్లో బి సిలకు 42శాతం
హైదరాబాద్ సమీపం లో భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త నగరాన్ని ని ర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే నేడు (ఈ నెల 28 తేదీన) ఉద యం 11
భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకోవడానికి సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తీవ్ర
ప్రయాణీకుల అదనపు రద్దీని ఎదుర్కోడానికి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్- అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈ నెల 29, అక్టోబర్ 6, 13, 20, 27 తేదీల్లో
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేలా ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు చేపట్టారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అన్నారు. నీతి నిజాయితీతో 11 సంవత్సరాలపా
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నగరవాసుల ‘మెట్రో‘ అనుభవాలను స్వయంగా తెలుసుకునేందుకు శనివారం మెట్రో రైలులో ఆకస్మికంగా ప్రయాణించారు.