jokerbetyakabetbetkolikankara escortankara escortankara escortmardin escortankara escortankara escortankara escortankara escortankara escortrinabetbetlike

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Restbet

Restbet giriş

google hit botu

padişahbet

Casibom - Casibom Güncel Giriş - Casibom Güncel - Casibom Giriş

Casibom - Casibom Giriş

Casibom - Casibom Giriş

Casibom - Casibom Güncel Giriş - Casibom Güncel - Casibom Giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

ultrabet

pusulabet

ultrabet

jojobet giriş

Casibom Giriş Güncel

Casibom Güncel

Casibom Güncel Giriş

vdcasino

vdcasino

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

ultrabet

ultrabet

aresbet

padişahbet

galabet giriş

galabet giriş

Hacklink Panel

Hacklink

ultrabet

galabet

Streameast

Hacklink

aresbet

casibom giriş

jojobet

Holiganbet giriş

aresbet

aresbet

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

aresbet

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

vdcasino

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

vdcasino

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

meybet

parmabet

parmabet

parmabet

piabellacasino

piabellacasino

yakabet

casibom

meybet

online diyetisyen

jojobet

aresbet

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Casibom Güncel

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom

ultrabet

Marsbahis

lunabet

meritking

mavibet

odeonbet

odeonbet

matbet

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

ultrabet giriş

vaycasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinodior

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

lunabet

lunabet giriş

Casibom Giriş

yakabet resmi adres

jojobet

Atlasbet Giriş

jojobet

jojobet

Situs Judi Bola

Agb99

holiganbet

piabellacasino

ultrabet

ultrabet giriş

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

marsbahis

sekabet

matbet

imajbet

grandpashabet

jojobet

grandpashabet

imajbet

jojobet

pusulabet

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

sweet bonanza siteleri

casibom

1xbet

fatih escort

milanobet

gallerbahis

galabet

betkolik

betticket

süratbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

casinoroyal

sekabet

jojobet

joybet

kingroyal

kingroyal

ultrabet

tlcasino

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

Online Hack Tool

dinamobet

artemisbet

casinolevant

enbet

madridbet

vdcasino

sonbahis

casibom

betturkey

atlasbet

ultrabet

betasus

bahiscasino

jokerbet

kingroyal

hilarionbet

matbet

marsbahis

vdcasino

sekabet

bahsegel

yakabet

grandpashabet

meritking

pusulabet

Casibom

kralbet

casibom

casibom giriş

betkolik

casibom güncel giriş

betovis

dinamobet

marsbahis

grandpashabet

vdcasino

sahabet

onwin

casibom

holiganbet

marsbahis

casibom

ccasinolevant

rinabet

pusulabet

otobet

betlike

matadorbet

casinolevant

casinolevant

ultrabet

sweet bonanza

holiganbet

betsilin

Jojobet giriş

mavibet

mavibet

mavibet

mavibet

mavibet

mavibet

starzbet

casibom

marsbahis

casibom giriş

casibom güncel giriş

kralbet

మధ్య ప్రదేశ్‌లో మాట్లాడితే హైదరాబాద్‌లో కేసా ?: ఎమ్మెల్యే రాజా సింగ్

మధ్య ప్రదేశ్‌లో మాట్లాడితే హైదరాబాద్‌లో పోలీసు కేసు పెడతారా? అని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాష్ట్ర డిజిపిని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డికి లేఖ రాశారు. మధ్యప్రదేశ్‌లో జరిగిన బహిరంగ సభలో తాను మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడానంటూ పోలీసులు కేసు పెట్టారని ఆయన తెలిపారు. పోలీసు చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు.

మంత్రి పొంగులేటిపై సిఎంకు ఫిర్యాదు చేసిన మంత్రి కొండా

వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఆ జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, పార్టీ అధిష్టానానికీ ఫిర్యాదు చేశారు. మేడారం ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ. 71 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కాగా ఈ మేరకు టెండర్లను పిలవడం జరిగింది. అయితే ఈ టెండర్‌ను తన అనుచరునికి ఇప్పించుకోవాలని మంత్రి పొంగులేటి ప్రయత్నిస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ శనివారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, ఇంకా పార్టీ అధిష్టానానికీ ఫిర్యాదు చేశారు.

16వ తేదీన కేబినెట్ భేటీ

సిఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి ఈనెల 16వ తేదీన సమావేశం కానుంది. ఈ భేటీలో ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులు, బిసి రిజర్వేషన్‌లతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం -ఉన్నట్టుగా తెలిసింది. ప్రతి 15 రోజులకు కేబినెట్ సమావేశం ఒకసారి నిర్వహించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వరదలు, బిసి రిజర్వేషన్ల హడావిడి తదితర కారణాలతో కొంతకాలంగా కేబినెట్ సమావేశం జరగలేదు. అందులో భాగంగా ఈనెల 16వ తేదీన కేబినెట్ సమావేశం జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. అందులో ప్రధానంగా ఎస్‌ఎల్‌బిసీ సొరంగం పనులు ప్రారంభించే అవకాశం, దీంతో పాటు వివిధ ప్రాజెక్టుల అంచనాలు పెంచడం, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు, తమ్మిడిహట్టి వద్ద నిర్మాణం, సమ్మక్క-సారక్క ఆనకట్ట, దేవాదుల ఆరో ప్యాకేజీ వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం, టీ-ఫైబర్ విస్తరణ, మూసీ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశాలు మంత్రివర్గ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది.

ఈ నెల 16న కేబినెట్ భేటీ

సిఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి ఈనెల 16వ తేదీన సమావేశం కానుంది. ఈ భేటీలో ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులు, బిసి రిజర్వేషన్‌లతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం -ఉన్నట్టుగా తెలిసింది. ప్రతి 15 రోజులకు కేబినెట్ సమావేశం ఒకసారి నిర్వహించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వరదలు, బిసి రిజర్వేషన్ల హడావిడి తదితర కారణాలతో కొంతకాలంగా కేబినెట్ సమావేశం జరగలేదు. అందులో భాగంగా ఈనెల 16వ తేదీన కేబినెట్ సమావేశం జరపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. అందులో ప్రధానంగా ఎస్‌ఎల్‌బిసీ సొరంగం పనులు ప్రారంభించే అవకాశం, దీంతో పాటు వివిధ ప్రాజెక్టుల అంచనాలు పెంచడం, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు, తమ్మిడిహట్టి వద్ద నిర్మాణం, సమ్మక్క-సారక్క ఆనకట్ట, దేవాదుల ఆరో ప్యాకేజీ వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం, టీ-ఫైబర్ విస్తరణ, మూసీ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశాలు మంత్రివర్గ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది.

నటుడు శ్రీకాంత్‌పై సిసిఎస్‌లో ఫిర్యాదు

మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ శనివారం పోలీసులకు (సిసిఎస్) ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీకాంత్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉంటారని ఆయన తెలిపారు. ‘మా’ అసోసియేషన్ సభ్యత్వం నుంచి నటుడు శ్రీకాంత్‌ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై తాము సినిమాటోగ్రఫీ మంత్రితో పాటు ‘మా’ అసోసియేషన్‌కు, చిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థకూ ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లనో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేస్తారని ఆయన చెప్పారు. అల్లు అర్జున్ విషయంలో స్పందించిన చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రతి చిన్న అంశానికీ స్పందించే సోషల్ మీడియా కూడా ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని బల్మూరి వెంకట్ ప్రశ్నించారు.

బనకచర్లపై కేంద్రం అండతో ఎపి ప్రభుత్వం ముందుకెళ్తోంది

ఎపి ప్రభుత్వం కేంద్రం సహకారంతో బనకచర్లపై ముందుకెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా పరోక్షంగా సహకరిస్తోందని మాజీమంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు ధ్వజమెత్తారు. బనకచర్ల ప్రాజెక్టును కొనసాగిస్తున్నామని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సిఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారన్నారని చెప్పారు. 20 రోజుల కింద సిఆర్ పాటిల్ లేఖ రాసినా రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదని మండిపడ్డారు. వరద జలాలపై ప్రాజెక్టు రిపోర్టులు ఆమోదించకూడదు అని.. కానీ, బనకచర్ల ప్రాజెక్టు పిఎఫ్‌ఆర్ పరిశీలిస్తున్నామని కేంద్రం రాసిన లేఖపై రేవంత్ రెడ్డి ఇప్పటివరకు స్పందించలేదని ధ్వజమెత్తారు. కేంద్రం అండతో ఎపి ప్రభుత్వం బనకచర్లపై ముందుకెళ్తోందని, రేవంత్‌రెడ్డి దీన్ని అడ్డుకోపోగా.. పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు డిపిఆర్‌ను పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి లేఖ రాశారని, దీనిపై రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. బనకచర్లపై కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ లేఖపై సిఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ భవన్‌లో శనివారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి హరీష్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ పాలిట బనకచర్ల ప్రాజెక్టు పెను ప్రమాదంగా మారబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై బిఆర్‌ఎస్ చెప్పినవన్నీ నిజమవుతున్నాయన్నారు. కమీషన్ల కోసం సిఎం రేవంత్ రెడ్డి బనకచర్లకు సహకరిస్తున్నారని ఆరోపించారు. 423 టిఎంసిల గోదావరి జలాలను ఎపి మళ్లిస్తోందని ఆరోపించారు. నీళ్లు తరలించుకుపోతున్నా సిఎం రేవంత్‌రెడ్డి స్పందించట్లేదని విమర్శించారు. సిఎం ఎందుకు స్పందించట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాల నీటి వినియోగంపై వ్యక్తం చేశారు. 423 టిఎంసిలు ఎపి మళ్లించుకుంటోందని కాబట్టి 112 టిఎంసిలు ఆల్మట్టిలో ఆపుకుంటామని కర్ణాటక లేఖ రాసిందని తెలిపారు. మరో వైపు వరద జలాలతో విదర్భలో ప్రాజెక్టులు కట్టుకుంటామని మహారాష్ట్ర సిద్ధమవుతోందని చెప్పారు. ఎపి 463 టిఎంసిలు, కర్ణాటక 112 టిఎంసిలు, మహారాష్ట్ర 74 టిఎంసిల నీటిని ఆపుకుంటే మన పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు. కింద గోదావరి, పైన కృష్ణా నీళ్లు వాళ్లు తీసుకుపోతే మన బతుకులు ఏం కావాలి..? అని అడిగారు. ఇంత జరుగుతున్నా సిఎంగా ప్రజా ప్రయోజనాలు కాపాడతారా.. స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటారా..? అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు… నల్లమల పిల్లి

‘రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు… నల్లమల పిల్లి’ అంటూ హరీష్‌రావు ఘాటుగా విమర్శించారు. తరచూ తనను తాను ‘నల్లమల బిడ్డ’ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, నల్లమలను ఆనుకుని ప్రవహించే కృష్ణా నదికి, మహబూబ్‌నగర్ జిల్లాకు నష్టం జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని అడిగారు. పొరుగు రాష్ట్రాలు కృష్ణా, గోదావరి జలాలను తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో సిఎం పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించేందుకు ఇటీవల కర్ణాటకకు వెళ్లిన రేవంత్ రెడ్డి, అక్కడి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌తో ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు అంశంపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారిగా మారుతుందన్న కనీస సోయి రేవంత్ రెడ్డికి లేదని మండిపడ్డారు. సొంత పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక ప్రభుత్వంతో రాహుల్ గాంధీ ద్వారా ఒక్క ఫోన్ కూడా చేయించలేని స్థితిలో సిఎం ఉన్నారని విమర్శించారు. ఢిల్లీకి బ్యాగులు మోయడమే కాకుండా, రాష్ట్ర బాగోగులను కూడా పట్టించుకోవాలని హితవు పలికారు.

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది కెసిఆర్ మాత్రమే

రాష్ట్రానికి జరుగుతున్న నష్టంపై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఎందుకు స్పందించటం లేదని హరీష్‌రావు ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా.. డీపీఆర్ ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. అత్యంత ముఖ్యమైన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కు వెళ్ళొద్దని చెప్పినా.. సిఎం రేవంత్ వెళ్ళటం వెనుక ఆంతర్యమేంటి..? అని నిలదీశారు. కేంద్రమంత్రి రాసిన లేఖ అబద్ధమా..? కర్ణాటక, మహారాష్ట్ర లేఖలు అబద్ధమా..? ని ప్రశ్నించారు. పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా 23 వేల క్యూసెక్కులు మళ్లించేలా టెండర్ బిడ్ డాక్యుమెంట్‌లో రూపకల్పన చేశారని, దాని సామర్థం 11,500 క్యూసెక్కులు మాత్రమే అని పేర్కొన్నారు. ఇప్పుడు డబుల్ కెపాసిటీతో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ తవ్వుతున్నారని,ఈ అంశంలో కేంద్రం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు.

పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, 11,500 క్యూసెక్కులకే అనుమతి ఉందని చెప్పారు. 23 వేలకు తవ్వుతుంటే కేంద్రం ఎందుకు ఆపడం లేదని అడిగారు. నిబంధనలు ఉల్లంఘించి తవ్వుతుంటే బిజెపి ఎందుకు నిధులు ఇస్తుంది..? అని ప్రశ్నించారు. కెనాల్ తవ్విన ఎపి తప్పు అయితే, సహకరించిన బిజెపిది కూడా తప్పే అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది కెసిఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. దేశంలోని ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతి ఉంటుందా..? అని నిలదీశారు. తెలంగాణ నీటి హక్కులు కాపాడాలంటే బిఆర్‌ఎస్‌ను కాపాడుకోవాలన్నారు. కెసిఆర్ మాత్రమే తెలంగాణ హక్కులను కాపాడుతారని వెల్లడించారు. కెసిఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తేనే.. తెలంగాణకు ప్రయోజనాలు కాపాడుతారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాణం ఎపి ఎంపీల చేతులో ఉందని, బిఆర్‌ఎస్‌కు ఎంపీలు ఉండి ఉంటే తెలంగాణ హక్కులపై పార్లమెంట్‌లో కోట్లాడేవారని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీల ఎంపీలు ఉంటేనే రాష్ట్రాలకు న్యాయం అని హరీష్ రావు పేర్కొన్నారు.

………………………………………………………….

బిర్లా సైన్సు సెంటర్ కు సెగోడెన్ ఏనుగు దంత శిలాజం

రాష్ట్రంలోని సింగరేణి గనుల్లో లభించిన సెగోడెన్ ఏనుగు దంత శిలాజాన్ని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం బిర్లా సైన్సు సెంటర్ కు అప్పగించారు. దీని ప్రదర్శన కోసం సెంటర్ లో ఏర్పాటు చేసిన ఫెవిలియన్ ను శనివారం బలరాం సెంటర్ చైర్మన్ నిర్మల బిర్లా తో కలసి ప్రారంభించారు. 2021 లో సింగరేణి శాస్త్రవేత్తలు మేడిపల్లి వద్ద దీనిని కనుగొన్నారని బలరాం అన్నారు. ముందు తరాల కు మన జీవజాలం గురించి తెలిసేలా దీనిని ఇక్కడ ప్రదర్శిస్తున్నామని చెప్పారు. దాదాపు 6 వేల సంవత్సరాల క్రితం నుంచి 11 లక్షల సంవత్సరాల క్రితం వరకు ఈ సెగోడెన్ ఏనుగులు మన రాష్ట్రంలో ఉండేవని ఇప్పుడు పూర్తిగా అంతరించాయని అన్నారు. బిర్లా సైన్సు సెంటర్ పురావస్తు శాఖ సంచాలకులు మృత్యుంజయ రెడ్డి మాట్లాడుతూ బిర్లా సైన్సు సెంటర్ లో విద్యార్థుల అవగాహన కోసం పలు ఏర్పాట్లు చేశామన్నారు. సెగోడెన్ ఏనుగుల కాలం నాటి వృక్షాల శిలాజలను కూడా ఇక్కడ ఉంచామన్నారు. డైనోసరియం ప్రదర్శన శాల ఆవరణలో నూతనంగా సింగరేణి సంస్థ అందించిన దంతాల శిలాజాన్ని విద్యార్థుల సందర్శనకు అనుమతిస్తామన్నారు.

త్వరలో ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ

మన తెలంగాణ/హైదరాబాద్:ప్రజా ప్రభుత్వం లో చేనేత కార్మికులకు మహర్దశ పట్టనుందని చే నేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సచివాలయంలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తో పాటు జౌళి టెస్కో ఉన్నతాధికారులతో మం త్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల 69 వేల192 మహిళా శక్తి చీరల పంపిణీ కోసం 4 కోట్ల 34 లక్షల మీటర్ల క్లాత్ అవసరం ఉండగా ఇప్పటి వరకు 3 కోట్ల 65 లక్షల మీటర్ల క్లాత్ పవర్ లూమ్ కార్మికులు ఉత్పత్తి చేశారని తెలిపారు. ఇప్పటి వరకు 33. 35 లక్షల చీరలు జిల్లా స్థాయి గోడౌన్స్ కు టె స్కో ఆధ్వర్యంలో సరఫరా చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇందిరా మహిళా శక్తి చీరలు ఉత్పత్తి కోసం 6,900 మంది నేత కార్మికులకు ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు ఉపాధి కలుగగా తద్వారా నేత కార్మికులకు ప్రతి నెల 18 నుంచి 22 వేల వేతనం పొందుతున్నారన్నారు. ఇం దిరా మహిళా శక్తి చీరలు ఉత్పత్తి సరఫరా నవంబర్ 15 నాటికి పూర్తి చేసి జిల్లా గోడౌన్స్ కు తరలించి పంపిణికి సిద్ధం చేయాలని మంత్రి సూ చించారు.

చేనేత కార్మికులు రుణమాఫీ అంశంపై ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. సాధ్యమయినంత త్వరలో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి వారి అకౌంట్స్ లో డబ్బులు జమ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. చేనేత కార్మికులకు లక్ష వరకు వ్యక్తిగత రుణమాఫీతో 6,780 మంది రుణ విముక్తులు కానున్నారని మంత్రి చెప్పారు. తెలంగాణ చేనేత బ్రాండ్ కొరకు గతంలోనే తెలంగాణ చేనేత లేబుల్ ఆవిష్కరించడం జరిగిందని, ఈ చేనేత లేబుల్ ద్వారా నాణ్యమైన చేనేత ఉత్పత్తులు వినియోగ దారులకు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. తెలంగాణ నేతన్న భరోసా పథకంలో భాగంగా చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఈ ఏడాది రూ. 48.80 కోట్లు కేటాయించామని తెలిపారు.ఈ పథకంలో భాగంగా చేనేత ఉత్పత్తులు చేసిన చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 18 వేలు, అనుబంధ కార్మికులకు 6 వేలు ప్రోత్సాహకం కింద అందించడం జరుగుతుందని, ఈ పథకంలో ఏడాదిలో రెండు విడతలుగా ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

చేనేత కార్మికులకు మేలు చేసేలా నిబంధనలు సరళీకృతం చేసి అమలు అయ్యేలా చూడాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు. తెలంగాణ నేతన్న భరోసా పథకం కింద ఇప్పటి వరకు 13,371 మంది నమోదు చేసుకోగా ఇంకా 3,966 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, ఈ పథకంలో 18 వేల చేనేత కార్మికులు లబ్ది పొందనున్నారని మంత్రి వెల్లడించారు. వచ్చే సంవత్సరానికి సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల సంస్థల నుంచి వస్త్ర కొనుగోలుకు వంద శాతం ఆర్డర్స్ టెస్కో ద్వారా తీసుకుని చేనేత, పవర్ లూమ్ సంఘాలకు వర్క్ ఆర్డర్ ఇచ్చి నిరంతరం పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో వివిధ ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన వస్త్రాలకు సంబంధించి పెండింగ్ బిల్లులు టెస్కో కు చెల్లించేటట్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లో తాత్కాలికంగా నడుపుతున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజిని యాద్రాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి హ్యాండ్ లూమ్ పార్క్ లోకి మార్చాలని సత్వరమే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

రియల్ పరుగులు

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ వేలం లో ఎకరం 177 కోట్లు పలికిందంటే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ఎంత వేగంగా దూసుకు వె ళ్తుందో అర్థమవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భ ట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ వేలంలో పా ల్గొన్న 25 మంది బిల్డర్లు ఎకరాకు 150 కోట్ల వర కు ధరను కోట్ చేశారని డిప్యూటీ సీఎం వివరించారు. హైదరాబాద్ మహానగరం సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన నరెడ్కో (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్) 15వ సమావేశంలో డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు ఆతిథ్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత దేశంలోని ఏ రాష్ట్రంలో కనబడదని, స్నేహితులు, బంధువులు ఇంటికి వస్తే ఆ రోజు పండుగ జరుపుకునే మనస్తత్వం తెలంగాణ ప్రజలది అన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిలో బిల్డర్లు, రియల్టర్లు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు. దట్టమైన అడవులు, వాటి లోపల ఉన్న జలపాతాలు, టైగర్ ఫారెస్ట్ లు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని రియల్టర్లు వివిధ వర్గాలను ఆ ప్రాంతాలకు విరివిగా తీసుకువెళ్లాలని డిప్యూటీ సీఎం కోరారు.

బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయింపు : ప్రతి సంవత్సరం పట్టణ అభివృద్ధికి ప్రణాళిక వ్యయం లో భాగంగా బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. . రెండు సంవత్సరాల్లో 20 వేల కో ట్లు కేటాయించి చేపట్టిన పనుల ఫలితాలు ఇప్పు డు ఇప్పుడే కనిపిస్తున్నాయని, ఈ పనులు హైదరాబాద్ రూపురేఖలను మారుస్తాయన్నారు. ఇటీవల 39 ఎస్టిపి ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ పనులకు ఆమో దం తెలిపారు. సీవరేజి ప్లాంట్లు, తాగునీటి అవసరాల కోసం సుమారు 11,927 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 13,704 కోట్ల వ్యయంతో మరికొన్ని తాగునీటి, సీవరేజీ ప్లాంట్ పనులు ప్రతిపాదనలో ఉన్నాయని వివరించారు. మొత్తంగా సీవరేజీ, తాగునీటి సరఫరా కోసం 25,631 కోట్లు ఖ ర్చు చేస్తున్నామని వివరించారు. ప్యారడైజ్ జం క్షన్ నుంచి నేషనల్ హైవేను కలుపుతూ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు 1,487 కోట్లు ఖర్చు చే స్తున్నామని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్ర త్యేకంగా ఢిల్లీలో మకాం వేసి కేంద్ర డిఫెన్స్ మం త్రిని ఒప్పించి రక్షణ శాఖ భూములను వినియోగించుకునేందుకు అనుమతి సాధించారని డిప్యూ టీ సీఎం తెలిపారు. షామీర్పేటలో 3,619 కోట్లతో రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నామని వివరించారు. దేశంలోని ఇతర ఏ నగరాల్లో లేనివిధంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్తు, మంచినీటి సరఫరా హైదరాబాద్

నగరంలోనే అందుతుందని అన్నారు. గతంలో ఉన్న మంజీరా, గండిపేటకు తోడు గోదావరి నీళ్లు తరలిస్తున్నాము ఇవి నగర ప్రజలకు పరిశ్రమలకు పెద్ద ఆస్తి అన్నారు. హైదరాబాద్ నగరం లోని సరస్సులు, అందమైన రాతిగుట్టలు, పార్కులను కాపాడి భవిష్యత్తు తరాలకు అందించాలి అన్నారు. ప్రజా ప్రభుత్వం బిజినెస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. బిల్ నౌ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఏర్పాటుచేసి నిర్మాణ అనుమతులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. హైదరాబాదులో క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మార్చే క్రమంలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకు వస్తుమన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయని తెలిపారు.

ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపులు : పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను మినహాయింపులు ఇచ్చామని భట్టి విక్రమార్క వివరించారు. విద్య, వైద్యం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలు అన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో ఉచితంగా విద్యను అందించేందుకు ఒక్కో పాఠశాల 25 కోట్లతో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నామని, ఇందుకు గాను 11,500 కోట్ల బడ్జెట్ కేటాయించి పాఠశాలల నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. నరెడ్కో ప్రతినిధులు సిఎస్‌ఆర్ నిధులను విద్య, వైద్యరంగంపై పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని, ఖర్చు చేసిన నిధులకు సంబంధించి జిల్లా కలెక్టర్ల ద్వారా సర్టిఫికెట్లు పొందాలని సూచించారు. విల్లాలు, హైరైజ్ బిల్డింగులకే పరిమితం కావద్దని, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేయాలని కోరారు. రియల్టర్లు, బిల్డర్లను రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టికర్తలుగా గౌరవిస్తుందని, మీ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిని ప్రాపర్టీ షో ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తూ అభివృద్ధికి దోహదపడుతున్న నరెడ్కో బృందానికిచ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి యావత్ క్యాబినెట్ పక్షాన భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు.

ఆక్రమణలపై హైడ్రా పంజా

మన తెలంగాణ /సిటీ బ్యూరో/జూబ్లీహిల్స్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10 లో అత్యంత ఖరీదైన ఐదెకరాల ప్రభుత్వస్థలాన్ని ‘హై డ్రా’ కాపాడింది. నకిలీ పత్రాలతో ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలపై కొరఢా ఝళిపించి రూ.750 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమిని స్వాధీ నం చేసుకుంది. బంజారాహిల్స్‌లోని సర్వే నెంబర్ 403 లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, దాని సర్వే నెంబర్ 403 /52 గా తప్పుడు ప త్రాలు (ఆన్ రిజిస్టర్ సేల్ డీడ్) సృష్టించి, రూ. 750 కోట్ల విలువజేసి ప్ర భుత్వ భూమిని వి ఆర్ ఇన్‌ఫ్రా యజమాని పార్థ సారథి కబ్జా చేశారు. వివాదం కోర్టులో ఉన్నా చుట్టూ ప్రహరీని నిర్మించి కాపలాగా వేట కుక్కలు, ప్రైవేట్ బౌన్సర్లను పెట్టారు.

అధికారులు విచారణకు వస్తే కుక్కలతో పాటు బౌన్సర్లతో దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేసేవారు. జలమండలికి కేటాయించిన 1 .20 ఎకరాలతో పాటు మొత్తం ఐదెకరాలను కబ్జా చేయడంతో జలమండలి,రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ‘హైడ్రా’ శుక్రవారం ఉదయం భారీ పోలీసు బందోబస్తుతో ఆక్రమణలను కూల్చివేసి ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నది. హైడ్రా మరియు రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు మేరకు బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పార్థ సారధిపై 4 క్రిమినల్ కేసులు నమోదు చేశారు . గాజుల రామారంలో మూడున్నర ఎకరాలు స్వాధీనం కుత్బుల్లాపూర్ మండలం, గాజుల రామారం పరిధిలోని మహాదేవపురంలో కబ్జాకు గురైన స్థలంలో ఆక్రమణలను కూల్చివేసిన ‘హైడ్రా’ మూడున్నర ఎకరాలను స్వాధీనం చేసుకున్నది.

మేడ్చల్‌లో మూడు ఎకరాలు

మేడ్చల్‌లో ఎజి కార్యాలయ ఉద్యోగులు చేసిన లేఅవుట్‌లో మూడు ఎకరాల పార్కు,రోడ్ల స్థలాలను కబ్జాచేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టగా, హైడ్రా ఆక్రమణలను కూల్చివేసి పార్కుస్థలాలను కాపాడింది.

అబ్దుల్లాపూర్‌మెట్‌లో…

అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధి తట్టి అన్నారంలోని శ్రీలక్ష్మి గణపతి కాలనీలో 680 గజాల పార్కుస్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పార్కుస్థలాన్ని కాపాడింది.