StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortankara escortankara escortbetlikeyakabetrealbahisprizmabettrendbetlordbahislordbahisprizmabettrendbetyakabetyakabetrinabetatlasbetroketbetbetkolikaresbetbetlikebetovisbetovislordbahislordbahisroketbetroketbetrealbahisrealbahisbahiscasinobahiscasino

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

onwin

Hacklink Panel

Hacklink

Hacklink

polobet

casibom giriş

wbahis

Holiganbet

polobet

polobet

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

x

adapazarı escort

casibom giriş

royalbet

jojobet

matbet

polobet

betvole

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

https://altyazili.porn/

iptv satın al

jojobet

jojobet giriş

hiltonbet

pusulabet

betcio giriş

Galabet

ultrabet

artemisbet

betvole

matbet

deneme bonusu veren siteler 2025

betcio giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

sahabet

betvole

Hacklink

casibom

livebahis

matbet

betpark

matbet

meritking

matbet giriş

meritking giriş

meritking

betpas

request hit botu

betpas giriş

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

betcio güncel giriş

betpas

Restbet

Restbet giriş

artemisbet giriş

milosbet

sonbahis

artemisbet

parmabet

mislibet

artemisbet

artemisbet

yakabet

casibom

casivera

online diyetisyen

wbahis

polobet

kralbet

jojobet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

zirvebet

mavibet

baywin

Meritking Giriş

Kavbet

Grandpashabet

jojobet

asyabahis

meritking giriş

Restbet

Restbet giriş

Grandpashabet

casibom giriş

royalbet

Marsbahis

holiganbet

imajbet

meritking

grandpashabet

grandpashabet

odeonbet

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

matbet giriş

ronabet giriş

piabellacasino

betovis

royalbet

jojobet giriş

pusulabet

pusulabet giriş

betcio

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

betasus

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

jojobet

jojobet giriş

Meritking

yakabet giriş

wbahis

Casibom

wbahis

wbahis

bbo303

Agb99

holiganbet

artemisbet

royalbet

royalbet

beyoğlu escort

betpuan

izle.sex

sekabet

pusulabet

bahsegel

vdcasino

marsbahis

imajbet

wbahis

matbet güncel giriş

matbet

matbet

grandpashabet

casibom

meritking

jojobet giriş

jojobet

betsmove

Slot Mahjong

betcio

jojobet giriş

Betpas

matbet

matbet giriş

holiganbet

1xbet

çağlayan escort

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

jojobet

Online Hack Tool

Meritking

piabellacasino

baywin

piabellacasino

mislibet

bahisvebaihs

nitrobahis

piabellacasino

parmabet

parmabet

artemisbet

artemisbet

artemisbet

artemisbet

artemisbet

artemisbet giriş

royalbet giriş

royalbet

polobet

polobet giriş

casibom

casibom

bahiscasino

dinamobet

casibom giriş

casibom

mislibet

betturkey giriş

Google Maps Yorum Satın Al

piabellacasino

padişahbet

padişahbet giriş

casibom

casibom giriş

casibom güncel giriş

pusulabet

casinolevant

casinolevant

casinolevant

casinolevant

lunabet

Hiltonbet giriş

matbet

Hacklink panel

Hacklink satın al

marsbahis

casinowon

kağıthane escort

bomonti escort

beşiktaş escort

fatih escort

büyükçekmece escort

şişli escort

maslak escort

sarıyer escort

türk escort

özbek escort

osmanbey escort

güneşli escort

istanbul escort

sultangazi escort

kumburgaz escort

üsküdar escort

meybet

Jojobet giriş

suratbet

süratbet

sonbahis

hilarionbet

vdcasino

betovis

betplay

imajbet

sekabet

meritking

grandpashabet

marsbahis

vdcasino

kralbet

kralbet

casinolevant

All Smo Tools

matadorbet

padişahbet

meritking

wbahis

grandpashabet

sekabet

izmir escort

bahislion

vdcasino

bahsegel

enbet

Sugar Rush 1000 Oyna

betra

betoffice

anadoluslot

betcio

Sweet Bonanza Oyna

Sweet Bonanza

orisbet

milanobet

sekabet

royalbet

marsbahis giriş

vdcasino

grandpashabet

betnano

teosbet

casinolevant

grandbetting

oslobet

galabet

betlike

setrabet

casival

matbet

antikbet

marsbahis

marsbahis giriş

vdcasino

deneme bonusu veren siteler

marsbahis

betovis

bahiscasino

vaycasino

vaycasino

kralbet

jojobet

jojobet

holiganbet

holiganbet

ultrabet

betpas

betebet

artemisbet

enbet

casibom giriş

vdcasino

dinamobet

galabet

betturkey

ఎసిబి మెరుపుదాడులు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసిబి మరోమారు మెరుపు దాడులు నిర్వహించింది. ఈనెల 6నకూకట్‌పల్లి, కుత్భుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఏసిబి అ ధికారులు మరోమారు రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా కొన్ని కార్యాలయాల్లో డాక్యుమెంట్‌లను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు కొన్ని చోట్ల నగదును, ఫోన్‌లను సైతం అధికారులు తమవెంట తీసుకెళ్లారు. గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లి, గండిపేట్, మే డ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, నల్లగొండ జి ల్లాలోని మిర్యాలగూడ, ఖమ్మం జిల్లాలోని వైరా, జహీరాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, వనపర్తి సబ్ రి జిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసిబి దాడులు నిర్వహించింది. శనివారం తెల్లవారుజాము వరకు ఏ సిబి అధికారులు ఈ తనిఖీలను కొనసాగించా రు.వట్టినాగులపల్లి, శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి అధికారులు చేపట్టిన ఆకస్మిక దాడులు కలకలం రేపాయి.

ఈ సోదాల్లో అధికారులు కార్యాలయంలోని పలు రికార్డులు, డాక్యుమెంట్లను పరిశీలించి స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మహబూబ్‌నగర్ ఏసిబి డిఎస్పీ బాలకృ ష్ణ ఆధ్వర్యంలోసోదాలు జరగ్గా ఈ కార్యాలయం లో డాక్యుమెంట్ రైటర్స్, కార్యాలయ సిబ్బంది దగ్గర నగదును ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించి కొన్ని నెలలుగా రిజిస్ట్రేషన్ చేసిన రికార్డులను, పలు డాక్యుమెంట్లను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఓ మహిళ అనధికారికంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు ఈ కార్యాలయంలో 60,160 రూపాయలను ఏసిబి అధికారులు సీజ్ చేశారు.

పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది ఫోన్‌ల స్వాధీనం

పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి డిఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించారు. ముందుగా సబ్ రిజిస్ట్రార్, సిబ్బంది ఫోన్‌లను స్వాధీనం చేసుకొని గదిలో ఉంచారు. వైరాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసిబి డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. ముందుగా ఈ దాడుల్లో ఓ సీనియర్ డాక్యుమెంట్ రైటర్ వద్ద సుమారు రూ. 2.90 లక్షల రూపాయల నగదును ఏసిబి అధికారులు గుర్తించారు.

ప్రైవేటు వ్యక్తుల వద్ద సుమారుగా రూ.42,300లు

జహీరాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో 10 మంది ప్రైవేటు వ్యక్తులు ఉన్నట్టు ఏసిబి గుర్తించింది. ప్రైవేటు వ్యక్తుల వద్ద సుమారుగా రూ.42,300లను ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ అయిన 113 డాక్యుమెంట్‌లు సబ్ రిజిస్ట్రార్ వారికి ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నారని ఏసిబి అధికారులు గుర్తించారు. ఈ విషయమై ఏసిబి ఆరా తీస్తోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి డిఎస్పీ జి.మధు ఆధ్వర్యంలో దాడులు జరిగాయి.

ఫైళ్లను పరిశీలించిన ఏసిబి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసిబి డిఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. పలు ఫైళ్లను క్షుణ్ణంగా ఏసిబి అధికారులు పరిశీలించారు. మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో హైదరాబాద్ రేంజ్ ఏసిబి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా పలు రికార్డులను, డాక్యుమెంట్‌లను ఏసిబి అధికారులు పరిశీలించారు.

త్వరలోనే మరికొన్ని

త్వరలోనే మరికొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసిబి అధికారులు దాడులు చేసే అవకాశం ఉందని సమాచారం. మూసాపేట్, ఎల్‌బినగర్, హయత్‌నగర్, మల్కాజిగిరి, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శంషాబాద్, ఫరూక్‌నగర్, షాద్‌నగర్, చౌటుప్పల్, ఉప్పల్, భువనగిరి, యాదగిరి గుట్ట, సరూర్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, బీబీనగర్, ఘట్‌కేసర్, చంపాపేట్, కీసర, నారపల్లి తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసిబికి అధికంగా ఫిర్యాదులు అందినట్టుగా తెలిసింది. సబ్ రిజిస్ట్రార్‌లపై ఆరోపణలు వస్తే అందినకాడికి తమ నుంచి డిఆర్‌లు, డిఐజిలు వసూళ్లు చేస్తున్నారని ఏసిబి దాడులు వారిపై ఎందుకు చేయడం లేదని సబ్ రిజిస్ట్రార్‌లు ప్రశ్నిస్తున్నారు. డాక్యుమెంట్‌ల విషయంలో తమపై ఫిర్యాదులు వస్తే వెంటనే డిఆర్‌లు భయబ్రాంతులకు గురి చేసి తమనుంచి అందినకాడికి దండుకుంటున్నారని సబ్ రిజిస్ట్రార్‌లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ డిఆర్‌లపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం.

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహాం

మన తెలంగాణ/హైదరాబాద్ : హైడ్రాపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఏజెన్సీకి ఇచ్చిన అధికారాలను దుర్వినియోగం చేయవద్దని, అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కోర్టు అధికారం చూపుతామని కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌ను హెచ్చరించారు. హైడ్రా 50, 100 గజాల్లో నిర్మాణాలే లక్షంగా ఎందుకు వెళుతున్నారని కమిషనర్‌ను ప్రశ్నించారు. తుమ్మిడి కుంట చెరువు పునరుద్దరణ పనులపై ఇతర భూముల్లో యధాస్థితిని కొనసాగించాలని ఆదేశించారు. శుక్రవారం తుమ్మిడి కుంట చెరువుపై కోర్టు ధిక్కార పిటిషన్ విచారణను చేపట్టిన జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి హైడ్రాపై విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరయ్యారు. ప్రజలకు సేవ చేయడం కోసమే అధికారులకు అధికారం ఇవ్వబడిందని కోర్టులకు ఉన్నతమైన అధికారం ఉందని అధికారులు గుర్తుంచుకోవాలని అన్నారు. అలాంటి అధికారాన్ని ఉపయోగించమని మమ్మల్ని బలవంతం చేయవద్దుని న్యాయమూర్తి వర్చువల్‌గా హాజరైన హైడ్రా కమిషనర్‌తో అన్నారు.

బఫర్ జోన్‌లు, సరస్సు ప్రాంతాలలో ఉన్న భూములలో భవనాలు వచ్చినప్పటికీ, చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానాలను పాటించకుండా నిర్మాణాల కూల్చివేతలు చేపట్టకూడదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రభావిత వ్యక్తులకు సరైన నోటీసులు జారీ చేయకుండా నిర్మాణాలను కూల్చివేసే అధికారాన్ని హైడ్రా ఎక్కడి నుండి పొందిందో తెలపాలని న్యాయమూర్తి కోరారు. పెద్దపెద్ద నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని, 50, 100 గజాల నిర్మాణలే లక్షంగా ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించారు. కొంతమంది తమ ఇంటి నిర్మాణం కోసం 50 నుండి 100 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఓపెన్ ప్లాట్‌లను కొనుగోలు చేస్తారని న్యాయమూర్తి అన్నారు. కొన్నిసార్లు, ప్రభుత్వాలు భూమి క్రమబద్ధీకరణ పథకం, భవన క్రమబద్ధీకరణ పథకం కింద అటువంటి ప్లాట్లలో ఏర్పడిన నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తాయని గుర్తు చేశారు. హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేయకుండా శని, ఆదివారాల్లో వాటిని కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. ఆక్రమణదారులు అకస్మాత్తుగా ఎక్కడికి వెళతారు? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అన్ని కేసులలోనూ ఏజెన్సీ చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని హైడ్రా కమిషనర్, ప్రభుత్వ న్యాయవాది ఇమ్రాన్‌ఖాన్ ధర్మాసనానికి తెలియజేశారు. ప్రభుత్వ ప్రజా వాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులపై చర్య తీసుకుంటూ కూల్చివేతలను చేపట్టామని కమిషనర్ కోర్టుకు తెలిపారు.

హైటెక్ సిటీ, చార్మినార్, ఇతర ప్రాంతాలలో వరదలను నివారించడానికి తుమ్మిడి కుంట సరస్సు అడుగుభాగం నుండి టన్నుల కొద్దీ బయో-వేస్ట్‌లు, శిధిలాలను తొలగిస్తూ హైడ్రా చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని కమిషనర్ రంగనాథ్ కోర్టు వివరించారు. ప్రజా వాణి కార్యక్రమం ద్వారా వచ్చిన అనేక ఫిర్యాదులపై అటువంటి చర్య అవసరమని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా కూల్చివేతలు చేపట్టడానికి చట్టం ఏజెన్సీకి ఎటువంటి అధికారాన్ని ఇవ్వలేదని పిటిషనర్ మొహమ్మది బేగం న్యాయవాది వాదించారు. ఈ క్రమంలో తుమ్మిడి కుంట చెరుపు పునరుద్దరణ నిర్మాణ పనులు, ఇతర భూముల్లో యధాతద స్థితిని కొనసాగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను కోర్టు ధిక్కార కేసును ఈనెల 27కి వాయిదా వేశారు.

ప్రజా పాలనకు పట్టం కట్టారు:మంత్రి పొంగులేటి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితంతో కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంచారని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అబద్దాలు, అవాస్తవాలు, విష ప్రచారాలు చేసిన పార్టీలకు జూబ్లీహిల్స్ ఓటర్లు కర్రుకాల్చి వాతపెట్టారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజాతీర్పును పరిగణనలోకి తీసుకొని తమ నోటికి తాళం వేసుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ సందర్భంగా విజేత నవీన్ యాదవ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్యదక్షతకు ఈ ఫలితం ఒక రెఫరెండంగా నిలిచిందన్నారు.

ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జూబ్లీహిల్స్ ప్రజల సేవలో నిమగ్నం కావాలని ఇందుకు ప్రభుత్వం తరపున అన్నివేళలా సహకారం ఉంటుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా నెరవేరుస్తామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా తాను ఇన్‌చార్జీగా వ్యవహారించిన రహ్మత్‌నగర్ డివిజన్‌లో అధిక మెజార్టీ కాంగ్రెస్‌కు రావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్, కంటోన్మెంట్, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఫలితాలే పునరావృతమవుతాయని ఆయన తెలిపారు.

జూబ్లీహిల్స్ కౌంటింగ్… ఆ పార్టీ అభ్యర్థి కన్నుమూత

మన తెలంగాణ/సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల వేళ విషాదం చోటుచేసుకుంది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్(40) గత రాత్రి గుండె పోటుతో కన్నుమూశాడు. ఎర్రగడ్డలోని తన నివాసంలో ఆయన మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అక్టోబర్ 22న నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు ఆయన నిమినేషన్‌ను ఆమోదించారు. ఫలితాలకు ఒక రోజు ముందు అన్వర్ చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. జూబ్లీహిల్స్ ఫలితంపై రాజకీయ వర్గాల్లోనూ, అటు ప్రజల్లోనూ, మరోవైపు అధికార వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. ఒక నియోజకవర్గంలో 58 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనున్నది. ప్రధానంగా కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపిలు పోటీపడుతున్నప్పటికీ పోటీ మాత్రం కాంగ్రెస్, బిఆర్‌ఎస్‌ల మధ్యే ఉన్నదనేది బహిరంగ రహాస్యం. మొత్తం ఓటర్లు 4,01,365 ఉండగా ఇందులో 48.49 శాతంతో 1,94,631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 10రౌండ్‌లు లెక్కింపు జరుగనున్నది.

పెట్టుబడులకు గమ్యస్థానం

మనతెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా హైదరాబాద్ నిలిచిందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నగరం ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వే గవంతమైన వృద్ధి రేటుతో తెలంగాణ ముందుకు దూసుకెళుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఢిల్లీలో గురువారం జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు- భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో (యూఎస్‌ఐఎస్‌పిఎఫ్) ముఖ్యమంత్రి ప్రసంగించా రు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తో పాటు అనేక పార్టీలు ప్రభుత్వాలకు సారథ్యం వహించినా పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా ని లిచారని సిఎం వివరించారు. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖ ద్వారమని సిఎం తెలిపా రు. జీసిసిలకు గ్యమస్థానంగా ఉన్న హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని సిఎం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.

మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణా భివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థా యి నగరంగా హైదరాబాద్‌ను నిలపడమే తన ప్రథ మ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తె లిపారు. 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమం త్రి వివరించారు. అద్భుతమైన మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశంలోనే నూతన నగరంగా మారుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీనదీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్‌ఫ్రంట్ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని సిఎం అన్నారు. డ్రైపోర్ట్, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్‌రోడ్డు, రేడియల్ రోడ్లు, ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌ల మధ్య మాన్యు ఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టుల పురోగతి గురించి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వివరించారు. చైనా +1 మోడల్‌కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందన్నారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ఐవి లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్షోర్ క్యాంపస్లు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల (గ్లోబల్ సౌత్) విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు.

ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టిసిఎస్, ఇన్ఫోసిస్ పేర్లు

భారతదేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉంటాయని హైదరాబాద్‌లో ఆ ట్రెండ్‌ను మార్చాలని తాము అనుకుంటున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టిసిఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లను పెడతామని సిఎం పేర్కొన్నారు. ఈ సదస్సు ప్రారంభంలో తెలంగాణరైజింగ్ 2047 విజన్‌ను ప్రదర్శించారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం ఈ వార్షిక సమావేశంలో విశేష ఆదరణ పొందింది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల అవకాశాల గురించి సిఎం చేసిన ప్రసంగం అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఆకట్టుకుంది.

రేవంత్ రెడ్డి విజన్ అచీవబుల్: జాన్ ఛాంబర్స్

జాన్ ఛాంబర్స్, సిస్కో మాజీ సీఈఓ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ పారదర్శకంగా, సాహసోపేతంగా (బోల్డ్), సాధించగలిగేలా ఉందన్నారు ఆయన చెప్పిన ప్రాజెక్టులు, వాటి సామాజిక ప్రభావం ఎంతో ప్రేరణాత్మకంగా ఉన్నాయన్నారు.

గ్లోబల్ సమ్మిట్‌కు హాజరవుతాం: డా. ముఖేష్ ఆఘి, యూఎస్‌ఐఎస్‌పిఎఫ్ అధ్యక్షుడు

డా. ముఖేష్ ఆఘి, యూఎస్‌ఐఎస్‌పిఎఫ్ అధ్యక్షుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు తమ సభ్యుల్లో అత్యధికులం డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరవుతామన్నారు. తెలంగాణ విజన్‌ను దగ్గరగా తెలుసుకోవాలని తామంతా ఆసక్తిగా ఉన్నామన్నారు.

నేడు టెట్ నోటిఫికేషన్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ విడుదలైంది. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. శనివారం(నవంబర్ 15) నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నది. ఈ నెల 29 వ రకు టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం క ల్పించారు. 2026 జనవరి 3 నుంచి 31 వరకు టెట్ ప రీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సం చాలకులు నవీన్ నికోలస్ వెల్లడించారు. సర్వీసులో ఉ న్న ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి టెట్ తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23వ తేదీన ఎన్‌సిటిఇ ఉత్తర్వులు జారీచేసింది. అప్పటికే సర్వీసులో ఉన్నవారికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెట్ మినహాయింపును ఇవ్వగా, తాజాగా ఆ ఉత్తర్వులను విద్యాశాఖ సవరించింది. టెట్ పరీక్షను 2010 నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు.

2010 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులందరూ టెట్ ఉత్తీర్ణత సాధించి ఉన్నారు. అంతకుముందు నియమితులై సర్వీసు కొనసాగుతున్న వారిలో కొందరు మాత్రమే టెట్ ఉత్తీర్ణత సాధించగా, మరికొందరు టెట్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉన్నది. కాగా, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పును వెలువరించింది. తీర్పు ఇచ్చిన తర్వాత రెండేళ్లలో అంటే 2027 నాటికి టెట్ ఉత్తీర్ణులు కావాలని పేర్కొంది. అయితే ఐదేళ్లలో పదవీ విరమణ చేయబోయేవారికి మాత్రమే టెట్ అవసరం లేదని పేర్కొంది. అయితే వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాసవ్వాలని తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ వేసి, టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా చొరవ తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు.

ఏటా రెండు సార్లు టెట్

టెట్ పేపర్ -1కు డి.ఇడి, పేపర్ -2కు బి.ఇడి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఏటా జూన్, డిసెంబర్ లేదా జనవరి నెలల్లో టెట్ పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం ఏడాదిలోనే రెండో టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సిఆర్‌టి) ఏటా రెండుసార్లు టెట్‌ను నిర్వహించాలి. అంతే కాకుండా టెట్ గడువును 7 ఏండ్ల నుంచి జీవితకాలానికి గతంలోనే ఎన్‌సిటిఇ పొడగించింది. అయితే గతంలో టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సైతం వారి స్కోర్ పెంచుకునేందుకు ఎన్నిసార్లు అయినా టెట్ రాస్తారు. ప్రైవేట్, ప్రభుత్వం టీచర్లకు టెట్ తప్పనిసరి అనే నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత బి.ఇడి, డిఐఇడి కోర్సులను పూర్తిచేసిన వారు టెట్ పరీక్ష రాశారు. టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటంతో ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన అభ్యర్థులందరూ తప్పనిసరిగా టెట్ రాసి, అందులో ఉత్తీర్ణత పొందాలి. గత జూన్‌లో జరిగిన టెట్ పరీక్షకు 1,83,653 దరఖాస్తులు వచ్చాయి. పేపర్ 1కు 63,261 మంది, పేపర్ -2కు 1,20,392 మంది దరఖాస్తు చేసుకోగా.. రెండు పేపర్లకు దరఖాస్తు చేసినవారు 15 వేల మంది వరకు ఉన్నారు.

కౌంట్ డౌన్

మన తెలంగాణ/సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో సర్వత్ర ఉత్కంఠత నెలకొన్నది. ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అటు ప్ర జల్లోనూ, మరోవైపు అధికార వర్గాల్లోనూ జూ బ్లీహిల్స్ ఫలితంపై ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. ఒక నియోజకవర్గంలో 58 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనున్నది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజెపిలు పోటీపడుతున్నప్పటికీ పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్యే ఉన్నదనేది బహిరంగ రహాస్యం. మొత్తం ఓటర్లు 4,01,365 ఉండగా ఇందులో 48.49 శాతంతో 1,94,631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 10రౌండ్‌లు లెక్కింపు జరుగనున్నది.

ఇదిలా ఉండగా..అధికార పక్షం గెలిస్తే.. బీఆర్‌ఎస్ మరింత బలహీనపడుతుందనీ, బీఆర్‌ఎస్ గెలిస్తే అధికార పక్షంలో మరింతగా లుకలుక లు మొదలైతాయనేది గ్రేటర్‌లో ప్రధాన చర్చ సాగుతోంది. దాదాపు మ. 12. గం.ల వరకు ఫలితం ఎటువైపు ఉందనేది అంచనావేయవచ్చని, రెండు రౌండ్ల ఫలితాలతో ఓటింగ్ సరళి తెలిసిపోతుందనేది రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గెలుపుపై ఇరు పార్టీలు ధీమాగా ఉ న్నా.. ఓటరు నాడిని అంచనా వేయడం అంత తేలిక కాదనేది వినిపిస్తుంది. ఈ ఉప ఎన్నికల కోసం గత ఆగష్టునుండే అధికార పక్షం ప్రణాళికలను సిద్దంచేసి.. అమలుచేస్తూ నియోజకవర్గంలో బలాన్నిపెంచుకుంటూ వచ్చినందున గెలుపు లాంఛనమేననేది టాక్ వస్తుంది.

కేవలం రెండు నెలల్లోనే సుమారు రూ. 100 కోట్లకుపైగా అభివృద్ది పనులు చేపట్టిన కాంగ్రెస్ స్థానికుల దృష్టిని తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేసింది. దీనికి తోడు ప్రచారాన్ని కూడా ఎక్కడా తగ్గకుండా.. ఓటర్ల మద్దతును సాధించేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అందుకు పెద్దమొత్తంలోనే కేటాయించినట్టు.. ఇంత జరిగినా ఓట్లు వచ్చినట్టేనా…? అనే సందేహం ఓ మూలన ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లోనే అభిప్రాయం వినిపిస్తున్నది. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలుమార్లు రోడ్ షోలు చేయడం, మంత్రిగా అజహారుద్దీన్‌ను నియమించడం వంటివి చేసినందున గెలుపు లాంఛనమే అనుకుంటున్నా.. గత ఎన్నికల ఫలితాలను దృష్టిలోపెట్టుకుని వారిలో కొంత అనుమానం లేకపోలేదనేది రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. గత మూడు పర్యాయాలు(2014, 2018, 2023)గా ఓటమిని చవిచూసినది గుర్తించిన నాయకత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీ బలహీనత నుండి బలోపేతం దిశగా నడిపించే ప్రణాళికలకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. ఎలాగూ ఉప ఎన్నికలు వస్తాయనేది పసిగట్టిన అధికార పక్షం దళిత, బీసీ, సెటిలర్స్, మైనార్టీ ఓటర్ల మద్దతు సాధించేందుకు ఆయా వర్గాలకు చెందిన మంత్రులను రంగంలోకి ఒకనెలకు ముందుగానే దింపింది. ఇంత జరిగినా ఓటర్లు తమవైపునే ఉన్నారా..? అనేది నాయకులను తొలుస్తున్న ప్రశ్న. నేటి ఫలితంతో తేలనున్నదని ఆ పార్టీలోనే వినిపిస్తుంది.

తామేమి తక్కువకాదంటూ..

బీఆర్‌ఎస్ కూడా ఏమాత్రం తగ్గకుండా.. తమ కేడర్‌ను కాపాడుకునేందుకు, ఓటర్లలోని నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు విస్తృత ప్రచారం చేయడంతో పాటు వారికి కావాల్సిన సదుపాయాలను అందించి, గెలుపును తమ ఖాతాలో వేసుకోవాలని సర్వశక్తులు వడినట్టు చర్చ సాగుతోంది. వాస్తవానికి గత రెండు పర్యాయాలు బీఆర్‌ఎస్ ఎదురులేకుండా విజయాన్ని సొంతం చేసుకున్నందున పార్టీ కేడర్, కార్యకర్తలు కూడా గత జీహెచ్‌ఎంసి ఎన్నికల్లోనూ గులాబీ దళానికే పట్టం కట్టినా.. గెలిచిన స్థానిక నేతలు రాష్ట్రంలో అధికారం మారగానే వీరు కూడా మారారు. అయితే, నాయకులు మారారే కానీ, కార్యకర్తలు మాత్రం బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారనేది చాటుకునే దిశగా ఓట్లు వేశారనే నమ్మకం పార్టీ వర్గాల్లో ఉంటే.. స్థానికంగా మౌఖికంగా కూడా ఈ ప్రచారం ఉన్నందున గెలుపు తమదేనంటూ చర్చ సాగుతోంది. గత రెండు పర్యాయాలుగా బీఆర్‌ఎస్ గెలిపించిన కార్యకర్తలు ఈ మారు కూడా మావెంటే ఉంటారనీ, నిశ్శబ్థంగా విజయం తమ ఖాతాలోకి చేరుతుందనేది గులాబీ నేతలు ధీమాగా ఉన్నారు.

ఫంక్షన్ హాల్స్, హోటల్స్‌లో ..

జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం నేపథ్యంలో ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులు గ్రేటర్‌లోని పలు హోటళ్ళు, ఫంక్షన్‌హాల్స్‌లలోని గదులు బుక్ చేసుకుంటున్నారనేది ప్రచారంలోకి వచ్చింది. అక్కడి స్క్రీన్‌లపై ఓట్ల లెక్కింపు ప్రక్రియను తిలకించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసింది. గెలిస్తే ఆనందంలో.. ఓడితే బాధతో విందులు ఏర్పాటు చేసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఈపాటికే ఈ రెండు పార్టీల నేతలు ప్రధాన హోటళ్ళకు, ఫంక్షన్ హాళ్ళలోని బంకెట్ హాల్స్‌లకు చేరుకున్నారనేది కూడా చర్చ సాగుతోంది. 

చలి చంపుతోంది

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో చలి తీ వ్రత రోజు రోజుకు పెరిగిపోతున్నది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలికి ప్రజలు వ ణికిపోతున్నారు. ఈ పరిస్థితి ఏజెన్సీ గ్రామాల్లో అ ధికంగా ఉంది. గురువారం ఉదయం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠంగా 7.1డిగ్రీలు, తిర్యాణిలో 8.2 డిగ్రీలు నమోదయిం ది. దీంతో పాటు రాష్ట్రంలో గురువారం ఉదయం వరకురాజన్నసిరిసిల్లలో9.1,ఆదిలాబాద్‌లో 9.5, నిర్మల్‌లో 10.1, జగిత్యాలలో 10.4, సంగారెడ్డి లో10.7,కామారెడ్డిలో10.8,కరీంనగర్‌లో 11.2, సిద్దిపేట, నిజామాబాద్‌లో 11.3, మంచిర్యాలలో 11.4,మెదక్,రంగారెడ్డి, పెద్దపల్లిలో 11.5, యా ద్రాద్రి భువనగిరిలో 11.9, జయశంకర్ భూపాలపల్లిలో 12.1, వికారాబాద్‌లో 12.2, మహబూబ్‌నగర్‌లో 12.7, హన్మకొండలో 12.9, మేడ్చల్ మల్కాజ్‌గిరి 13, జనగాం, వరంగల్‌లో 13.4, హైదరాబాద్, ములుగులో13.6,నారాయణపేట, నాగర్‌కర్నూల్‌లో 13.8,నల్గొండ14,సూర్యాపేట 14.5, మహబూబాబాద్‌లో 14.7 డిగ్రీల ఉష్ణోగ్ర త నమోదయింది.

కనిష్ట ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే భ యపడుతున్నారు. ఉదయం 9 గంటలయినా చలి తీవ్రత తగ్గకపోవడంతో స్కూళ్లు, కార్యాలయాలు, రోజువారీ పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు ఇ బ్బంది పడుతున్నారు. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వా తావర శాఖ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో అతితక్కువగా హెచ్‌సీయూలో 11.8 డిగ్రీలు రికార్డయింది. రామచంద్రాపురం, పఠాన్ చెరువులో 12.5, రాజేంద్రనగర్‌లో 12.9, చందానగర్‌లో13.3, మారేడుపల్లిలో 13.6 డిగ్రీల రికార్డయింది. ఉదయం 6 గంటల సమయంలో నగర శివార్లలోని ఇబ్రహీంపట్నలో 11.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చలి హైరానా….ప్రతి వంద మందిలో ఒక్కరికి న్యూమోనియా

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా పెరుగుతున్న న్యుమోనియా కేసులు పెరుగుతున్నాయి. దగ్గు సిరప్ తాగినా, ఎన్ని మందులు వేసుకున్న తగ్గని పరిస్థితులలో పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు చాలామంది న్యుమోనియా తో బాధపడుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ శీతాకాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రెట్టింపు అవుతాయని, రెండేళ్లలోపు పిల్లలు, తక్కువ బరువుతో పుట్టిన వారు, పోషకాహార లోపం ఉన్నవారు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతుంటారు. చలి దెబ్బకు వృద్ధులకు న్యుమోనియా కారణంగా ఊపిరితిత్తులు బిగుసుకుపోయి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడతారని చెబుతున్నారు. చలి నుండి రక్షణ కల్పించడం, వెచ్చని దుస్తులు, మాస్కులు ధరించడం ద్వారా కొంతమేర ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక వృద్ధులు కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే కారణంతో న్యుమోనియా బాధితులుగా మారుతున్నారు.

ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు కూడా న్యుమోనియా బారిన పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఈ సీజన్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, సకాలంలో చికిత్స చేయకపోతే దారుణ పరిస్థితిని ఎదుర్కొంటారని పేర్కొంటున్నారు. న్యుమోనియా వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇలా మూడు రకాలుగా ఊపిరితిత్తులపైన దాడి చేస్తుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. తీవ్రంగా జ్వరం రావడం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి ప్రధాన లక్షణాలతో ఇది వస్తుందని, వైద్యులను సంప్రదించి సరైన చికిత్స చేయించుకుంటేనే దీని నుండి బయట పడే అవకాశం ఉంది. శీతాకాలంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే, చలి నుండి కాపాడుకోకపోతే పరిస్థితి తీవ్రతరం అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అప్రమత్తతే శరణ్యం

రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. గర్భిణులు, ఐదేండ్లలోపు చిన్నారులు, వృద్ధుల్లో సీజనల్ ఫ్లూ లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని దవాఖానాలను సందర్శించాలని కోరారు. అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే తక్షణమే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందాలని సూచించారు.

మిల్లర్ల మాయాజాలం

మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్ర వ్యా ప్తంగా పలు జిల్లాల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల చేపట్టిన ఆకస్మిక దా డులతో భారీగా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడుల్లో రైస్ మిల్లర్లు కో ట్లాది రూపాయల విలువ చేసే సిఎంఆర్ ధాన్యం దారిమళ్లినట్టు అధికారులు కనుగొన్నారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, రం గారెడ్డిజిల్లా శంషాబాద్, మహబూబ్ నగ ర్, సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో ధాన్యం బస్తాలు మాయం అయినట్లు గుర్తించారు.నిర్మల్‌జిల్లా కడెం ప్రాంతంలో రైస్ మిల్లర్లు భారీగా సిఎంఆర్ ధాన్యాన్ని దారి మళ్ళించారనే విశ్వసనీయ సమాచారం అందడంతో కరీంనగర్ విజిలెన్స్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన బాలాజీ రైస్ మిల్లులో సోదాలు నిర్వహించగా 2024,-25 రబీ సీజన్‌కు సంబంధించి 2,684 మెట్రిక్ ట న్నుల సిఎంఆర్ ధాన్యం దారి మళ్లించార ని, వీటి విలువ 6.22 కోట్లు ఉంటుందని తెలుసుకున్నారు. సదరు మిల్లు యజమానిపై తదుపరి చర్యలు తీసుకునేలా పౌరసరఫరాల శాఖకు నివేదిక అప్పగించారు.

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం డా కూర్‌లో ఎంఎస్ కన్యకా పరమేశ్వరి ఆ గ్రో ఇండస్ట్రీస్‌లో ఆర్సీపురం ఎన్‌ఫోర్స్‌మెంట్ యూనిట్ పౌర సరఫరాల శాఖతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో రబీ 2024,-25 సీజన్‌కు సంబంధించిన 3,752.80 క్వింటాళ్ల సిఎంఆర్ ధాన్యం (382 బస్తాలు) తక్కువగా ఉన్న ట్లు తేల్చారు. వీటి విలువ సుమారు రూ. 87,06,496 ఉంటుందని సదరు మిల్లు యజమానిపై చర్యలు చేపట్టాలని సంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల విభాగానికి సిఫార్సు చేశారు. ఈనెల 12వ తేదీన ఎన్ ఫోర్స్ మెంట్ డీఎస్పీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామంలోని చాముండి రైస్ మిల్లు, వరాహి రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టారు. రబీ, ఖరీఫ్ 2024,-25 సీజన్‌కు సంబంధించిన మొత్తం 1,47,375 బస్తాల సిఎంఆర్ ధాన్యం స్టాకును దారి మళ్లించినట్లు అధికురు నిర్ధారించారు. వీటి విలువ సుమారు రూ. 13.67 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని రాష్ట్రస్థాయి అధికారులకు తెలియజేయనున్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తెలిపారు.

రూట్ చెకింగ్‌తో అధిక లోడ్ వాహనాలకు చెక్

అకస్మిక దాడులతో తనిఖీలు చేస్తుంటే, మరోవైపు రూట్ చెకింగ్‌తో అధికలోడ్ వాహనాలు, ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా తప్పించుకున్న వాహనాలపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దృష్టి సారించారు. ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ రూరల్ యూనిట్ అధికారులు శంషాబాద్ నుండి మహబూబ్‌నగర్‌కు పిడిఎస్ బియ్యాన్ని రవాణా చేస్తున్న ఒక డీసీఎం వాహనాన్ని అడ్డుకున్నారు. సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిమితులలోని పెద్ద షాపూర్ గ్రామం సమీపంలో జాతీయ రహదారి-44పై సుమారు రూ. 5 లక్షల విలువ చేసే 15 టన్నుల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం క్రిమినల్ కేసుతో పాటు ఈసీ చట్టం కింద 6ఏ కేసు నమోదు చేయాలని పౌర సరఫరాల అధికారికి సిఫార్సు చేశారు.

అదే రోజున హైదరాబాద్ సిటీ-2 యూనిట్ అధికారులు రవాణా, మైనింగ్ శాఖ అధికారులతో కలిసి భూత్పూర్, జడ్చర్ల నుండి కొడంగల్ వరకు ఉన్న రాష్ట్ర రహదారిపై రూట్ లో నిర్వహించిన తనిఖీల్లో అధిక లోడ్ తో వెళ్తున్న వాహనానికి రూ. 2,80,000జరిమానా విధించారు. రాయల్టీ ఉల్లంఘించినందుకు రూ.40 వేలు జరిమానా విధించారు. సరైన పత్రాలు లేని రూ. 2 లక్షల విలువ కలిగిన ఒక వాటర్ ట్యాంకర్ ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో మొత్తం 17 వాహనాలను స్వాధీనం చేసుకుని వాటిని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి, తాడూరు పోలీస్ స్టేషన్లకు, మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల ఫైర్ స్టేషన్ కు తరలించారు. ధాన్యం దారి మళ్లిస్తున్నట్లు గుర్తిస్తే టోల్-ఫ్రీ నంబర్ 14432 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని రాష్ట్ర విజిలెన్స్ ఎన్‌ఫోర్స్ మెట్ డైరెక్టర్ తెలిపారు.

రాష్ట్రంలో పుష్కలంగా విద్యుత్ ఉత్పత్తి

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో ఎంత విద్యుత్తు డిమాండ్ పెరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంటు సరఫరా చేసే వ్యవస్థను నెలకొల్పామని రాష్ట్ర డిప్యూటీ సి ఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో కాకతీయ నాటి శివాలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన వారు తాము లేకపోతే కరెంటే ఉండదు రాష్ట్రం అంధకారమవుతుందని అన్న విషయాన్ని ఈ సందర్భంగా భట్టి గుర్తు చేశారు.ఈ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి చేసింది రైతులకు ఉచితంగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలే అని ఆయన అన్నారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వివరించారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంత త్వరితగతిన ఇల్లు నిర్మించుకుంటే అంత వేగంగా బిల్లులు మంజూరు చేసుకుంటూ పోతాం అన్నారు. ఎన్నికలకు ముందు తాను చేపట్టిన పీపుల్స్ పాదయాత్రలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక మందిని కలిసి మాట్లాడినట్టు తెలిపారు. ఇల్లు లేని పేదలు 10 సంవత్సరాల పాటు టిఆర్‌ఎస్ పాలనలో ఎదురుచూసి కళ్ళు కాయలు కాసి అలసిపోయామని ప్రజలు తన చేయి పట్టుకొని తెలిపిన విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. ఆనాడే పాదయాత్ర సందర్భంగా తన చేయి పట్టుకొని ముదిగొండ మండలంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రియాంక అనే ఆడబిడ్డకు తాను హామీ ఇచ్చాను, నీ ఒక్కదానికే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇల్లు లేని పేదలందరికీ ఐదు లక్షలతో ఇల్లు నిర్మిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు నిర్మిస్తున్నాం, ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు ముదిగొండ మండలానికి చెందిన ప్రియాంకకు ఇల్లు కేటాయించామని తెలిపారు.

ఒకటి కాదు రెండు కాదు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి దశలో 3500 చొప్పున నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం అని డిప్యూటీ సీఎం వివరించారు. ఈరోజు తాను వచ్చే క్రమంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుని కలిసి వారితో ఆనందాన్ని పంచుకున్న విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగులు కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, తెలంగాణ దేవాదాయ శాఖ స్థపతి ఎన్. వాళ్ళినాయగం, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వర్ రావు,డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గప్రసాద్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ లు అంబటి వెంకటేశ్వర్లు, నరసింహా రావు,కాంగ్రెస్ నాయకులు బుల్లెట్ బాబు, సామినేని వెంకటయ్య, ఏడుకొండలు పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.