jokerbetyakabetbetkolikankara escortankara escortankara escortmardin escortankara escortankara escortankara escortankara escortankara escortrinabetbetlike

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

kolaybet giriş

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Restbet

Restbet giriş

google hit botu

padişahbet

Casibom - Casibom Güncel Giriş - Casibom Güncel - Casibom Giriş

Casibom - Casibom Giriş

Casibom - Casibom Giriş

Casibom - Casibom Güncel Giriş - Casibom Güncel - Casibom Giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

ultrabet

pusulabet

ultrabet

jojobet giriş

Casibom Giriş Güncel

Casibom Güncel

Casibom Güncel Giriş

vdcasino

vdcasino

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

holiganbet

Streameast

onwin

ataköy escort

ultrabet

ultrabet

aresbet

padişahbet

galabet

galabet

Hacklink Panel

Hacklink

ultrabet

padişahbet

Streameast

Hacklink

aresbet

casibom giriş

imajbet

Holiganbet giriş

aresbet

aresbet

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

aresbet

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

marsbahis

vdcasino

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

meritking

sapanca escort bayan

onwin

meritking güncel giriş

vdcasino

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

meybet

palacebet

parmabet

mislibet

piabellacasino

piabellacasino

yakabet

casibom

meybet

online diyetisyen

imajbet

aresbet

kralbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Casibom Güncel

Kavbet

Galabet

betvole

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom

ultrabet

Marsbahis

grandpashabet

pusulabet

vdcasino

sekabet

sekabet

meritking

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

padişahbet giriş

vaycasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinodior

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

betsmove

betsmove giriş

Casibom Giriş

yakabet resmi adres

imajbet

Atlasbet Giriş

imajbet

imajbet

Situs Judi Bola

Agb99

holiganbet

piabellacasino

ultrabet

padişahbet giriş

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

marsbahis

sekabet

matbet

imajbet

grandpashabet

imajbet

grandpashabet

bahsegel

matbet

pusulabet

casibom

meritking

vaycasino

vaycasino giriş

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

sweet bonanza siteleri

1xbet

fatih escort

milanobet

gallerbahis

galabet

betkolik

betticket

süratbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

casinoroyal

sekabet

jojobet

joybet

kingroyal

kingroyal

ultrabet

tlcasino

jojobet

Jojobet giriş

Holiganbet giriş

Jojobet giriş

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

Online Hack Tool

dinamobet

artemisbet

casinolevant

enbet

madridbet

vdcasino

sonbahis

betturkey

atlasbet

ultrabet

betasus

bahiscasino

jokerbet

kingroyal

hilarionbet

matbet

marsbahis

vdcasino

sekabet

bahsegel

yakabet

imajbet

meritking

pusulabet

Casibom

kralbet

casibom

casibom giriş

betkolik

casibom güncel giriş

betovis

dinamobet

grandpashabet

sahabet

onwin

casibom

holiganbet

marsbahis

casibom

ccasinolevant

rinabet

pusulabet

otobet

betlike

matadorbet

casinolevant

casinolevant

ultrabet

sweet bonanza

holiganbet

betsilin

Jojobet giriş

mavibet

mavibet

mavibet

mavibet

mavibet

mavibet

starzbet

casibom

marsbahis

casibom giriş

casibom güncel giriş

kralbet

meritking giriş

royalbet

palacebet

casibom giriş

betpuan

milosbet

vdcasino

marsbahis

casibom

casibom giriş

galabet

casibom

marsbahis

https://mobilealgerie.com/

izmir escort

casibom

vdcasino

casibom giriş

kingroyal

betpuan giriş

odeonbet

odeonbet

coinbar

artemisbet

artemisbet

పెట్టుబడుల రైజింగ్

నేడు, రేపు గ్లోబల్ సమ్మిట్

భారత్ ఫ్యూచర్ సిటీ ముస్తాబు

నేడు మధ్యాహ్నం సమ్మిట్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నగవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

2:30 గంటలకు సిఎం రేవంత్‌తో పాటు ఆర్థిక, పారిశ్రామికవేత్తల ప్రసంగాలు

సదస్సుకు 154మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 2వేల మంది అతిథులు, ప్రముఖులు

వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు

3లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడమే లక్షం

ఇప్పటికే 50 కంపెనీల సంసిద్ధత

విజన్2047 డాక్యుమెంట్ ఆవిష్కరించనున్న ప్రభుత్వం

10వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత, సిసిటివిల నిఘా

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రై జింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారత్ ఫ్యూచర్ సిటీ ముస్తాబైంది. తెలంగాణలో ఉన్న అపార అవకాశాలను వివరించి పెట్టుబడులను ఆకర్షించ టం, యువతకు ఉపాధి కల్పించటమే లక్ష్యం గా రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సి ద్ధమైంది. ఇందుకోసం ప్రభుత్వం భారత్ ఫ్యూ చర్ సిటీలో అత్యంత అద్భుతంగా ఏర్పాట్లను పూర్తి చేసింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 44కు పైగా దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవాప్తంగా పేరెన్నికగల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నారు. ఒక్క అమెరికా నుంచే 46మంది వివిధ కంపెనీల ప్రతినిధులు తరలివస్తున్నారు. సోమవారం మధ్నాహ్నం ఒ కటిన్నరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనం గా సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. 9వ తేదీ సా.6 గంటలకు సమ్మిట్ ముగియనుంది. సుమారు రెండువేల మంది దేశ, విదేశీ అతిధులు ప్రారం భ వేడుకకు హాజరవుతున్నారు. సమ్మిట్‌లో వివి ధ అంశాలపై నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈఓ ఎరిక్ స్ర్కైడర్, వరల్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా, తదితరులు ప్రసంగించనున్నారు.

మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వంవైపు నుంచి అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యా లు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి ఆహుతులకు వివరిస్తారు. రెండు రోజుల్లో మొత్తం 27 అంశాలపై సెష న్లు జరుగుతాయి. ఇందుకు వీలుగా సెమినార్ హాళ్లను అధికారులు సిద్ధం చేశారు. వంద ఎకరాల్లో ఈ సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి కాగా, మొత్తం 500 ఎకరా ల భూమిని ఈ సమ్మిట్ కోసం వినియోగిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం సమ్మిట్ ప్రారం భం కానుండగా ఆదివారం మంత్రులు, అధికారులు అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆదివారం సాయంత్రం నుంచి ప్రతినిధులు బస చేసే ప్రదేశాలు, వారు ఫ్యూచర్ సిటీకి వెళ్లే మార్గాల్లో రిహార్సల్‌ను నిర్వహించారు.

అతిథులు హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచి వారు బస చేసిన ప్రదేశాలు, ఫ్యూచర్ సిటీకి వెళ్లే రహదారుల్లో పూర్తిగా సిసి కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు. దేశ, విదేశాల నుంచి 2వేల మందికి పైగా ప్రముఖులు, ప్రతినిధులు, పలు దేశాల రాయబారులు, పారిశ్రామికవేత్తలు, కంపెనీల చైర్మన్లు, ఎండిలు, సీఈఓలు, మంత్రులు, అధికారులు, వివిధ రంగాల నిపుణులు హాజరవుతుండడంతో ప్రభుత్వం పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సు నిర్వహణ కోసం 20 రోజు ల నుంచి ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. రాను న్న 22 ఏళ్లలో రాష్ట్రంలో ఏం సాధిస్తామన్న విషయాన్ని తెలియచేయడమే ఈ సమ్మిట్ ఉద్ధేశ్యమని అధికారులు పేర్కొంటున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి 500ల నుంచి -600 మంది విఐపిలతో పాటు 1,500ల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సమ్మిట్‌లో మొత్తం నాలుగు వేదికలపై చర్చలు జరుగనుండగా, రాష్ట్రంలోని వివిధ శాఖలకు సంబంధించిన స్టాళ్ల ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు.

50 కంపెనీలు, రూ.3లక్షల కోట్ల పెట్టుబడులు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులకు 50 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే 14 కంపెనీలకు ప్రభుత్వం తరపున లక్ష కోట్ల పెట్టుబడులపై అవగాహన కల్పించగా, తా జాగా మరో 36 సంస్థలతో అధికారులు పెట్టుబడులకు సం బంధించి జరిపిన చర్చలు కొలిక్కివచ్చాయి. ఈ సమ్మిట్‌లో మొత్తంగా రూ.3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రకటనలన్నీ కూడా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సందర్భంగా వెలువడనున్నాయి. రైజింగ్ సమ్మిట్‌ను ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడుల కోసం ఉన్న అపారమైన అవకాశాల గురించి కంపెనీల ప్రతినిధులకు వివరించేందుకు భవిష్యత్, అభివృద్ధి, సంక్షేమ ప్రణాళిక విజన్ 2047ను ఆవిష్కరించే లక్షంతో సమ్మిట్‌ను ఏర్పాటుచేశారు.

వంతారాకు 200 ఎకరాలు.. సెంబ్‌కార్ప్‌కు 1,000 ఎకరాలు

రిలయన్స్ సంస్థకు చెందిన వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి 200ఎకరాలను ఫోర్త్ సిటీలోని ముచ్చర్లలో కేటాయించనున్నారు. ఇక్కడ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వస్తే వెటర్నరీ వైద్యులు, సిబ్బంది, అనుబంద ఉద్యోగులకు అవకాశం ఉంటుంది. మరోవైపు సింగపూర్‌కు చెందిన సెంబ్‌కార్ప్ సంస్థ తమకు వెయ్యి ఎకరాలు కేటాయించాలని కోరింది. ఈ వెయ్యి ఎకరాల్లో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టే బాధ్యత తీసుకుంటామని ప్రతిపాదించింది. వియత్నాంకు చెందిన విన్‌గ్రూప్ కూడా తామే ఒక సమీకృత పారిశ్రామిక పార్కును ఏర్పాటుచేసి అందులో తమ కంపెనీతో పాటు ఇతర సంస్థలు, అనుబంధ సంస్థలను కూడా తీసుకొస్తామని చెప్పింది.

ప్రధాన వేదిక వద్ద వీడియో టన్నెల్

ప్రతి చోటా డిజిటల్ స్క్రీన్లు, అందమైన లాన్లు, రకరకాల పూలమొక్కలతో ఆకర్షణీయంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. ప్రధాన వేదిక వద్ద వీడియో టన్నెల్ ఏర్పాటు చేయడంతో పాటు టన్నెల్లోకి ప్రవేశిస్తుండగా ఇరు వైపులా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రారంభ వేదికపై 2వేల మందికి పైగా ప్రతినిధులు కూర్చునే లా సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసిన అధికారులు 22 ప్రభు త్వ శాఖల స్టాళ్లు, ప్రైవేటు సంస్థల స్టాళ్లను కూడా ఏర్పా టు చేశారు. 8,9వ తేదీల్లో సమ్మిట్ జరుగనుండగా 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సాధారణ ప్రజలు ఎగ్జిబిషన్‌ను వీక్షించడానికి అనుమతిస్తారు.

కంట్రోల్ రూంతో సిసి కెమెరాల అనుసంధానం

సమ్మిట్‌కు హాజరవుతున్న ప్రతినిధుల కోసం పోలీసుశాఖ ప్ర త్యేక దృష్టి సారించింది. ఈ ప్రదేశంలో మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసింది. వివిధ దేశాలకు చెందిన విదేశీ ప్రతినిధులు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు బస చేస్తున్న హోటళ్లు, అతిథిగృహాల వద్ద సాయుధ పోలీసు బలగాలను ఏర్పాటు చేసింది. కేవలం ఫ్యూచర్ సిటీలోనే వె య్యికి పైగా సిసి కెమెరాలను కంట్రోల్ రూంతో అనుసంధా నం చేసింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన సీనియర్ పోలీసు అధికారులకు ఈ కీలక బాధ్యతలను అప్పగించారు. భద్రతా విధుల్లో 10వేల మంది పోలీసులు నిమగ్నమయ్యారు. వారికి అదనంగా మరో వెయ్యి మం ది ట్రాఫిక్ పోలీసులు పనిచేయనున్నారు. ట్రాఫిక్ మార్షల్స్‌తో పాటు గ్రేహౌండ్స్, క్విక్ రెస్పాన్స్ టీం, తెలంగాణ ప్రత్యేక పోలీ సు బలగాలు మూడో భద్రతా వలయంలో ఉండనున్నారు.

ప్రచార సామాగ్రి సిద్ధం

వచ్చిన అంతర్జాతీయ, దేశీయ అతిధులు, పెట్టుబడిదారులకు తెలంగాణతో పాటు హైదరాబాద్ ప్రత్యేకతలు తెలిసేలా ప్రచార సామాగ్రిని సిద్దం చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో వేదిక వరకు వివిధ రూపాల్లో వీటి ప్రదర్శన ఉంటుంది. అలాగే హైదరాబాద్ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతో ప్రత్యేకంగా ప్రచార ఏర్పాట్లు జరిగాయి. లైటింగ్ ప్రొజెక్షన్, 3డి ప్రొజెక్షన్ మ్యాపింగ్, ఎయిర్ పోర్టు అప్రోచ్ రోడ్‌లో ఎల్‌ఈడీ స్క్రీన్స్‌తో ఈ విభిన్న ప్రదర్శనలు ఉంటాయి. సబ్జెక్టులపై చర్చల తర్వాత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత కచేరి అతిధులను అలరించనుంది. అలాగే తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైన కొమ్ముకోయ, బంజారా, కోలాటం, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి నాట్యం, బోనాల ప్రదర్శనతో సాం స్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. మరోవైపు నాగార్జున సాగర్ దగ్గర ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద వారసత్వ బౌద్ధ థీమ్ పార్కు అయిన బుద్ధవనం పర్యటనకు దౌత్య బృందం వెళ్లేలా టూరిజం శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సదస్సు జరిగే రెండు రోజుల పాటు హాజరైన అందరికీ పసందైన హైదరాబాదీ బిర్యానీతో పాటు, తెలంగాణ ప్రసిద్ద వంటలతో భోజనాలను అందించేందుకు వంటశాలలు సిద్దమయ్యాయి. 

జాతి కోసం.. జనహితం కోసం తపనతో శ్రమించా

 రెండేళ్ల ప్రస్థానంలో తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు అనునిత్యం ప్రయత్నించాం

నవ తరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరిపోశాం

రుణ భారంతో వెన్నువిరిగిన రైతుకు దన్నుగా నిలిచాం 

ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్దతునిచ్చాం

గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్‌కు ప్రాణం పోశాం

లోతైన మధనంతో తెలంగాణ మార్గదర్శక పత్రం సిద్ధం

ప్రజలకు రెండేళ్ల పాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: జాతి కోసం, జనహితం కోసం, గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉం డాలి. గొప్ప కార్యాలు చేయాలంటే మహా సంక ల్పం కావాలి. సరిగ్గా రెండేళ్ల క్రితం నాకు ఆ ధై ర్యం ఇచ్చి మీ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చి నిండు మనస్సుతో ఆశీర్వదించిన తెలంగాణ 4 కోట్ల ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ రెండేళ్ల ప్రస్థానంలో అనునిత్యం, అహర్నిశలు అవనిపై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో శ్రమించానని ‘ఎక్స్’ వేదికగా ఆయన తెలిపారు. గత పా లన శిథిలాల కింద కొనఊపిరితో ఉన్న నవతరాని కి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశామని పే ర్కొన్నారు. రుణభారంతో వెన్ను విరిగిన రైతుకు ద న్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపామని ఆ యన తెలిపారు. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్ధతు ఇచ్చి అదానీ, అంబానీల మాదిరిగా మహిళలను వ్యాపారరంగంలో నిలిపామన్నారు. బలహీనవర్గాల వందేళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పామన్నారు.

రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలు పలు పథకాలు

వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేశామని, చదువొక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రం అని నమ్మి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామని, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం మూల సిద్ధాంతంగా ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. జయ జయహే తెలంగాణ అన్న ప్రజాకవి అందెశ్రీ గేయానికి, జన ఆకాంక్షల మేరకు అధికారిక గుర్తింపు ఇచ్చామని, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, రూ.500లకే గ్యాస్, సన్న ధాన్యానికి రూ.500ల బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్‌కు తిరుగు లేదు

నేటి అవసరాలు తీర్చి, పేదల సంక్షేమం కూర్చి ఇదే అద్భుతం అని మేం సరిపెట్ట లేదని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. స్వతంత్ర భారత ప్రయాణం వందేళ్ల మైలురాయికి చేరే సందర్భం 2047 నాటికి మన తెలంగాణ ఎట్లుండాలి, ఎక్కడ ఉండాలో లోతైన మథనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశామన్నారు. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్‌కు మేం ప్రాణం పోశామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్ రీ సౌండ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారత దేశ గ్రోత్ ఇంజన్‌గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశామని ఆయన అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క అని, నిన్నటి వరకు ఒక లెక్క అని, రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క అని, నిన్న, నేడు, రేపు మీ ఆశీర్వాదమే నా ఆయుధమని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మీ ప్రేమాభిమానాలే నాకు సర్వసం అని, మీ సహకారమే నాకు సమస్తమని, తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్‌కు తిరుగు లేదని, అందరికి ప్రజా పాలన రెండేళ్ల విజయోత్సవ శుభాకాంక్షలని ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 

ఇడ్వని ఇగం

 చలికి వణుకుతున్న రాష్ట్రం

సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు

ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు 

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రలో చలి పులి పంజా విసురుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బలమైన శీతల గాలులు వీచడం, కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరుకున్నాయని, రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అధికారులు వెల్లడించారు.

చలి ప్రభావం ముఖ్యంగా రాత్రి, సాయంత్రం, తెల్లవారుజామన అత్యధికంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా పౌరులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు ఆదిలాబాద్‌లో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కొమరంభీం ఆసిఫాబాద్‌లో 9.1, నిర్మల్ 10.5, రాజన్న సిరిసిల్ల 10.9, జగిత్యాల, సంగారెడ్డి 11.1, కామారెడ్డి 11.2, నిజామాబాద్, సిద్దిపేట 11.3, మంచిర్యాల 11.4, మెదక్ 11.5, వికారాబాద్, పెద్దపల్లి 11.8, ములుగు 12 డిగ్రీల ఉష్ణోగత్రల నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.

పాలకులు మారారు.. పాలన మారలేదు

 ఆరు గ్యారంటీలు గల్లంతు

అమలయ్యింది ఉచిత బస్సు, సన్నబియ్యం మాత్రమే 

దమ్ముంటే హామీల అమలుపై చర్చకు రావాలి

అవినీతిలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ దొందూదొందే

బిజెపి మహాధర్నాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

రైజింగ్ కాదు.. సింకింగ్ తెలంగాణ:ఎంపి లక్ష్మణ్ 

కాంగ్రెస్ సైతం భూములను రియల్ ఎస్టేట్ లాబీలకు

ధారాదత్తం చేస్తోంది: రాంచందర్ రావు

మన తెలంగాణ/విద్యానగర్: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉత్సవాలు జరుపుకుంటుండగా, ఆరు గ్యారంటీలు గల్లంతయ్యాయని, 420 హామీలతో ప్రజలను మాయ చేశారని బిజెపి నేతలు మండిపడుతూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీ జేపీ ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్లమెంటు సభ్యులు డా క్టర్ కె.లక్ష్మణ్, డి.కె.అరుణ, మాజీ ఎంపీ సుధాక ర్‌రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పలువురు రాష్ట్ర నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ రెండేళ్ల పాలనా తప్పిదాలు, హామీల వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వంపై చార్జీ షీట్ విడుదల చేశారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట తప్పి ఉత్సవాలు చేయడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ అవినీతి పార్టీలే అని, ప్రజలను మోసం చేసే పార్టీలు అని ఆరోపించారు. నిజంగా చెప్పింది చేశామన్న నమ్మకం, దైర్యం ఉంటే హామీల అమలుపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను బీఆర్‌ఎస్‌పదేండ్ల పాలనలో అప్పుల రాష్ట్రంగా మార్చిందనీ, తెలంగాణ ప్రజలపై కుటుంబ పాలనను రుద్దిందనీ చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయనీ, ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ప్రజలంతా పోరాటం చేసి తెచ్చుకున్న రాష్ట్రం కేసీఆర్ నియంత పాలనతో ఆయన కుటుంబం చేతిలో బందీగా మారిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పాలనతో విసిగి పోయిన ప్రజలు మార్పుకోసం, అనేక రకాల హామీలు, అభయహస్తాలను నమ్మి కాంగ్రెస్ పార్టీనీ గెలిపించారని పేర్కొన్నారు. కానీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పాలకులు ప్రజలను మళ్ళీ మోసం చేసి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ప్రజా పాలన పేరుతో ఉత్సవాలు చేయడాన్ని తప్పుపట్టిన కిషన్ రెడ్డి అసలు రేవంత్ రెడ్డి ఏ మొఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళుతున్నారని నిలదీశారు. ఇచ్చిన హామీలు ఎన్ని? మీరు అమలు చేసిన పథకాలెన్ని అని ప్రశ్నించారు. ఒక్క ఫ్రీబస్సు, ఇంకోటి సన్నబియ్యం తప్ప మరేం చేశారో చెప్పాలన్నారు. రేవంత్ సర్కారు ఇస్తున్నామంటున్న ప్రతి కిలో సన్నబియ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వాటా 43 రూపాయలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 13 రూపాయలు మాత్రమే ఇస్తున్నదనీ తెలిపారు. మీ రెండేండ్ల పాలనలో ఏ వర్గానికి న్యాయం చేశారో చెప్పండి, ఏ రంగంలో మీరు చెప్పిన మార్పు వచ్చిందో చెప్పాలని రేవంత్ రెడ్డినీ ప్రశ్నించారు. కేసీఆర్ పోయి రేవంత్, గులాబీ జెండా పోయి, కాంగ్రెస్ జెండా వచ్చిందనీ, పాలనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. చివరకు పార్టీ ఫిరాయింపుల్లోను మార్పు లేదని, వైఎస్సార్ ఉన్నప్పుడు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారనీ, కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ లో చేరారనీ, తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారనీ వాపోయారు.

రైతులు, నిరుద్యోగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, ఉద్యోగులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలు అమలు ఏమయ్యాయని ప్రశ్నించిన కేంద్రమంత్రి ఇచ్చిన హామీలపై ఇందిరా పార్క్ వేదికగా చర్చకు వస్తారా లేదంటే ప్రజాభవన్, ప్రెస్ క్లబ్ లో చర్చకు వస్తారా అని సవాల్ చేశారు? పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బిజెపి పోరాటం కొనసాగుతుందన్నారు. భూములను వేలం వేసే పాలసీతో ముందుకు సాగుతోందనీ ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన ఘోరమే ఇండస్ట్రియల్ భూములను భారీ స్థాయిలో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం అని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ప్రైవేట్ భూములను రియల్ ఎస్టేట్ లాబీలకు దారాదత్తం చేస్తోందనీ మండి పడ్డారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. విద్యార్థుల ఫీజులు,ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వకపోగా, కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదనీ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి ఏమైందనీ, పదిహేను వేల రైతు భరోసాను ఎప్పుడూ ఇస్తారని ప్రశ్నించారు. ఎంపీ డి. కె అరుణ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు ఒరిగింది శూన్యమని చెప్పారు. రాష్ట్రంలో దయనీయ పరిస్థితులు ఉండగా తెలంగాణ రైజింగ్ ఎలా అవుతుందన్న సందే హాన్నీ వెలిబుచ్చారు.

గ్లోబల్ సమ్మిట్‌ను స్వాగతిస్తున్నాం : బిజెపి చీఫ్

మన తెలంగాణ/హైదరాబాద్: గ్లోబల్ సమ్మిట్ పేరిట ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తు న్నామని బిజెపి చీఫ్ ఎన్.రామచంద్రరావు అన్నారు. సోమవారం గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని, తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందాలని బిజెపి పార్టీ ఆకాంక్షిస్తుందని వెల్లడించారు. వికసిత్ భారత్ -2047 లక్ష్యంగా మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అన్ని రాష్ట్రాలు సమగ్రాభివృద్ధి అయ్యేందుకు అవసరమైన ప్రణాళికలను కేంద్రం రూపొం దిస్తుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తోందన్నారు.

ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు..

 హైదరాబాద్ లో ట్రంప్ ఎవెన్యూ, గూగుల్ స్ట్రీట్

 అంతర్జాతీయ టెక్ కంపెనీల పేర్లపై రోడ్లు

 సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదన

 కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాయనున్న ప్రభుత్వం

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపధ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హైదరాబాద్ కు మరింతగా గ్లోబల్ మ్యాప్ లో చోటు కల్పించేలా సీఎం సంకల్పించారు. అందుకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను హైదరాబాద్ లో ప్రధాన రహదారులకు పెట్టాలని నిర్ణయించారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ వద్ద రావిర్యాలను నుంచి ప్రారంభమై ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేసే 100 మీటర్ల గ్రీన్‌ఫీల్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించింది. రావిర్యాల ఇంటర్‌చేంజ్‌కు ఇప్పటికే టాటా ఇంటర్‌చేంజ్ అని పేరు పెట్టారు.

యూఎస్ కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ ఎవెన్యూగా నామకరణం:

అలాగే ప్రపంచంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచే వెళ్లే ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ పేరుతో డొనాల్ ట్రంప్ అవెన్యూ అని నామకరణం చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నిర్ణయంపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి ప్రభుత్వం లేఖ రాయనుంది.

ప్రధాన రహదారులకు గ్లోబల్ దిగ్గజ కంపెనీల పేర్లు:

ఢిల్లీలో ఇటీవల జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరమ్ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం హైదరాబాద్‌లోని ముఖ్య రహదారులకు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల పేర్లు పెట్టాలన్న దృష్టిలో భాగంగా మరిన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సేవలను గుర్తిస్తూ ఒక ముఖ్య రహదారిని గూగుల్ స్ట్రీట్ అని ప్రకటించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితవ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రహదారులకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం ఇవ్వటంతో పాటు, హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం భావిస్తున్నారు. అలాగే ఆ రోడ్లపై ప్రయాణించివారికి కూడా స్ఫూర్తిమంతంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదన చేశారు.

శాసనసభలో తీవ్రమైన లోపాలున్నాయి.. స్పీకర్ కు హరీష్ రావు లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ టి. హరీష్‌రావు బహిరంగ లేఖ రాశారు. గడిచిన రెండేళ్లుగా శాసనసభలో తీవ్రమైన లోపాలు జరుగుతున్నాయని, ఇది శాసనసభ రాజ్యాంగబద్ధమైన విశ్వసనీయతను దెబ్బతీస్తోందని ఆరోపించారు. బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎంఎల్‌ఎలపై అనర్హత వేటు వేయడంలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై హరీష్ రావు తన లేఖలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎంఎల్‌ఎలపై చర్యలు తీసుకోకపోవడమే అత్యంత ఆందోళనకరమైన విషయమని అసహనం వ్యక్తం చేశారు. శాసనసభ (ఫిరాయింపుల నిరోధక) నిబంధనలు-1986, ముఖ్యంగా రూల్స్ 3 నుండి 7 ప్రకారం.. విచారణ జరిపి, నోటీసులు జారీ చేసి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా.. తీసుకోకపోవడం శోచనీయం అని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2) కు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు చేసిన తీవ్ర హెచ్చరికలను ఆయన గుర్తుచేశారు.

గతంలో మణిపూర్ రాష్ట్రానికి చెందిన కైశం మేఘచంద్ర సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. ఫిరాయింపు పిటిషన్లపై నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ, ఆ తీర్పును పట్టించుకోకపోవడం రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన రెండేళ్లుగా సభా కమిటీలను ఏర్పాటు చేయకపోవడం, డిప్యూటీ స్పీకర్ నియామకం చేపట్టకపోవడం వల్ల ప్రివిలేజ్ కమిటీ వంటివి పనిచేయడం లేదని విమర్శించారు. అసెంబ్లీ పనిదినాలు గణనీయంగా తగ్గిపోయాయని, ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులకు సరైన అవకాశం ఇవ్వడం లేదని, అన్‌స్టార్డ్ ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు రావడం లేదని పేర్కొన్నారు. ఈ లోపాలను సరిదిద్దేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ హరీష్ రావు పలు డిమాండ్లు చేశారు.

ఏడాదికి కనీసం 30 రోజులు సభను నిర్వహించాలని, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ నిర్వహణను సరిదిద్దాలని, అన్-స్టార్డ్ ప్రశ్నలకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలని తెలిపారు. అన్ని హౌస్ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని, ప్రివిలేజ్ కమిటీని పునరుద్ధరించి పెండింగ్ అంశాలను పరిష్కరించాలని, సభలో నిబంధనలు, హుందాతనాన్ని పాటించాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై రాజ్యాంగం, చట్టం తోపాటు న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఈ లేఖ ప్రతిని శాసనసభా వ్యవహారాల మంత్రికి కూడా పంపించారు.

415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం..

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 44 గ్రామాలు, నల్గొండ, నిజామాబాద్‌లలో ఒక్కో జిల్లాలో 38 గ్రామ పంచాతీయల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా మొత్తం 9,331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. రెండో దశలో 4,332 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాలకు, 38,322 వార్డు స్థానాలకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించారు. అందులో శనివారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా, 4,236 సర్పంచ్ స్థానాలకు 415 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

అలాగే 38,322 వార్డు స్థానాలకు 8,304 స్థానాలు ఏకగ్రీవంగా అయ్యాయి. సర్పంచ్ స్థానాలకు మొత్తం 13,128 మంది అభ్యర్థులు పోటీలు నిలువగా, వార్డు స్థానాలకు 78,158 మంది పోటీలో ఉన్నారు. రెండో విడతలో సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో 7,584 మంది తమ ఉపసంహరించుకోగా, వార్డు స్థానాలకు పోటీ చేసిన వారిలో 10,427 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 14న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. అదేరోజు ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచి ఎన్నిక ఉంటుంది.

తక్కువ కాలంలో అద్భుత విజయాలు తెలంగాణ సొంతం: పొంగులేటి

అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం

రెండేళ్ల పాలనకు ప్రజామోదం సంపూర్ణంగా ఉంది

విలేకరులతో రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏ వర్గాన్ని విస్మరించకుండా అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచిందని ఆయన అన్నారు. రెండేళ్ల పాలనకు ప్రజామోదం సంపూర్ణంగా ఉందని కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. ఆదివారం మంత్రి పొంగులేటి భారత్ ఫ్యూచర్‌సిటీని సందర్శించినప్పుడు మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆయన రెండేళ్ల పాలనపై స్పందించారు.

అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రగతిరథం పరుగులు

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకొని మూడో వసంతంలోకి అడుగుపెడుతోందని, రెండేళ్ల కాలం తక్కువే కానీ, ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అద్భుతమన్నారు. ధనిక రాష్ట్రాన్ని తమ స్వార్ధపూరిత నిర్ణయాలతో పదేళ్లలో దివాలా తీయించి ఆర్ధిక సంక్షోభంలో రాష్ట్రాన్ని అప్పగిస్తే సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రెండేళ్లలో సంక్షేమ రాష్ట్రంగా అభివృద్ధి దిశలో పరుగులు పెట్టిస్తున్నామన్నారు. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడినప్పుడు ఉన్న అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్ది దేశానికే ఆదర్శంగా ప్రజారంజక పాలన సాగిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎక్కడలేని, ఎవరూ ఊహించని, అభివృద్ధి సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి వాటిని దిగ్విజయంగా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. సన్నబియ్యం ఇందిరమ్మ ఇళ్లు దేశానికి దిక్సూచిగా నిలిచాయన్నారు. ఏ రంగాన్ని విస్మరించకుండా ఏ ఒక్క వర్గం నిరాధారణకు గురికాకుండా అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాలపై ప్రగతి రథం పరుగులు తీస్తోందన్నారు.

నాలుగు గ్యారంటీలను అమలు చేశాం

రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టామని వాటిలో నాలుగు గ్యారంటీలను అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మిగిలిన రెండు గ్యారంటీలలో కొన్నింటిని పాక్షికంగా అమలు చేశామని ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఈ రెండు గ్యారంటీలను పూర్తిగా అమలు చేయలేదని, అయినా వాటిని ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వకపోయినా ప్రజల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేశామని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఆర్ధికవృద్దిలో తెలంగాణ అగ్రస్ధానంలో నిలిచిందని, తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ – 2047 విజన్‌తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. 2035 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవస్ధను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ఆయన చెప్పారు.

ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం పాలన సాగిస్తోంది

2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఒకవైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలను నిర్ధేశించుకొని మరోవైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తూ, ద్విముఖ వ్యూహంతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని పొంగులేటి తెలిపారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను రెండేళ్లలో దేశానికి రోల్‌మోడల్‌గా నిలబెట్టామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి ఉందన్న విషయం ఇప్పటి జరిగిన ఉప ఎన్నికలే రుజువు చేస్తున్నాయని. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను రిఫరెండమ్ అని బిఆర్‌ఎస్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసుకుంటే తమ ప్రభుత్వానికి, సిఎం రేవంత్‌రెడ్డి పాలనకు ఎన్ని మార్కులు ఇవ్వొచ్చో అందరికీ అర్థం అవుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఈ రెండేళ్లలో రెవెన్యూ, హౌసింగ్, సర్వే తదితర విభాగాల్లో విప్లవాత్మక మార్పుల తీసుకు వచ్చామని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భూ సమస్యలను వీలైనంత వరకు తగ్గించడం, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం తమ ప్రభుత్వం ముందున్న ప్రథమ లక్ష్యమన్నారు. ఇప్పటికే ఈ లక్ష్యం దిశగా తాము చేపట్టిన చర్యలు విజయవంతంగా అమలు అవుతున్నాయని మంత్రి పొంగులేటి చెప్పారు.

కాంగ్రెస్ ను గద్దె దించే వరకూ పోరాటం ఆగదు: బిజెపి

మహా ధర్నాలో ఛార్జీ షీట్ విడుదల చేసిన బిజెపి నేతలు

అమలుపై సిఎం చర్చకు రావాలిః కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ కాదు సింకింగ్ తెలంగాణః డాక్టర్ కె. లక్ష్మణ్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ళ పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉత్సవాలు జరుపుకుంటుండగా, ఆరు గ్యారంటీలు గల్లంతయ్యాయని, 420 హామీలతో ప్రజలను మోసం చేశారని బిజెపి నేతలు మండిపడుతూ మహా ధర్నా నిర్వహించారు. తమ ఈ పోరాటం అంతం కాదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ కొనసాగుతుందని పార్టీ నేతలు తమ ప్రసంగాల్లో హెచ్చరించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన ఆదివారం ఇందిరా పార్కు (ధర్నా చౌక్) వద్ద జరిగిన మహా ధర్నాకు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి