StreamEastmardin escortizmit escortkonya escorteskişehir escortkayseri escortankara escortankara escortankara escortyakabetyakabet girişjokerbetjokerbet girişrinabetrinabet girişwinxbetwinxbet girişmarsbahiskalebet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

kolaybet giriş

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

özbek escort

betsmove

betsmove giriş

ultrabet

pusulabet

ultrabet

jojobet giriş

Meritking Güncel Giriş

Meritking

Meritking

vdcasino

vdcasino

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

vaycasino

Streameast

onwin

ataköy escort

ultrabet

ultrabet

aresbet

padişahbet

royalbet

royalbet

Hacklink Panel

Hacklink

ultrabet

padişahbet

Streameast

Hacklink

aresbet

casibom giriş

imajbet

Holiganbet giriş

aresbet

aresbet

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet giriş

jojobet

matbet

aresbet

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Galabet

ultrabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

marsbahis

vdcasino

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

film izle

grandpashabet

sakarya escort bayan

casibom

Ultrabet

diyetisyen

meritking

sapanca escort bayan

onwin

meritking güncel giriş

vdcasino

Restbet

Restbet giriş

piabellacasino

milosbet

meybet

palacebet

parmabet

mislibet

piabellacasino

piabellacasino

yakabet

casibom

meybet

online diyetisyen

imajbet

aresbet

kralbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Meritking

Kavbet

Galabet

galabet

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom

ultrabet

Marsbahis

grandpashabet

pusulabet

vdcasino

sekabet

sekabet

slotbar

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

padişahbet giriş

vaycasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinodior

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

holiganbet

holiganbet

holiganbet

betsmove

betsmove giriş

Meritking Giriş

yakabet resmi adres

imajbet

Atlasbet Giriş

imajbet

imajbet

Situs Judi Bola

Agb99

holiganbet

piabellacasino

ultrabet

padişahbet giriş

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

marsbahis

sekabet

matbet

imajbet

grandpashabet

imajbet

grandpashabet

bahsegel

matbet

pusulabet

casibom

meritking

vaycasino

vaycasino giriş

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

sweet bonanza

1xbet

fatih escort

süratbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

casinoroyal

sekabet

jojobet

joybet

kingroyal

kingroyal

tlcasino

jojobet

Jojobet giriş

Holiganbet giriş

Jojobet giriş

polobet

romabet

vevobahis

Online Hack Tool

dinamobet

artemisbet

casinolevant

enbet

madridbet

sonbahis

betturkey

atlasbet

betasus

bahiscasino

kingroyal

hilarionbet

matbet

marsbahis

vdcasino

sekabet

bahsegel

imajbet

meritking

pusulabet

Meritking Giriş

betovis

grandpashabet

sahabet

onwin

casibom

holiganbet

marsbahis

casibom

ccasinolevant

pusulabet

otobet

matadorbet

casinolevant

casinolevant

ultrabet

sweet bonanza

holiganbet

betovis

Jojobet giriş

mavibet

mavibet

mavibet

mavibet

mavibet

mavibet

starzbet

casibom

marsbahis

casibom giriş

casibom güncel giriş

palacebet

casibom giriş

betpuan

milosbet

vdcasino

parmabet

betovis

galabet

casibom

marsbahis

https://mobilealgerie.com/

izmir escort

casibom

vdcasino

casibom giriş

kingroyal

betpuan giriş

odeonbet

odeonbet

coinbar

artemisbet

coinbar

artemisbet

royalbet

royalbet giriş

dinamobet

polobet

polobet giriş

yakabet

yakabet giriş

jokerbet

jokerbet giriş

marsbahis

betovis

rinabet

rinabet giriş

winxbet

winxbet giriş

kalebet

kalebet giriş

Pusulabet

pusulabet giriş

pusulabet güncel giriş

vdcasino

betine

kralbet

బెంగాల్ కుగ్రామంలో యువతుల పెళ్లి

పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్ ప్రాంతంలో గ్రామ దేవత ఆలయం ఎదుట నిలబడి ఇద్దరు యువతులు పెళ్లి చేసుకున్నారు. ఇక్కడి నదులకు రక్షణగా ఉన్నట్లున్న దట్టమైన అడవులు. మామిడి తోటల మధ్యలో ప్రశాంతంగా ఉండే జలబేరియా తండాలో ఈ వింత వివాహ తంతు జరిగింది. శాస్త్రీయ నృత్య కళాకారిణులు యువతులు రియా సర్దార్, రాఖీ నస్కార్‌లు మనువాడారు. ఈ నెల 4వ తేదీన స్థానిక పలేరు చాక్ దేవాలయం ఆవరణలో వందలాదిగా జనం తరలిరాగా, కొందరు ఉత్సాహంగా శంఖాలు పూరిస్తూ ఉండగా, డప్పులు వాయిద్యాలు మోగిస్తూ ఉండగా , ఇంకా 20 సంవత్సరాలు కూడా రాని ఈ ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. మాంగల్యధారణ జరిగింది. రియా వధువు వేషధారణతో, రాఖీ వరుడిగా తలపాగాతో కన్పించారు.

స్థానిక పూజారి ఈ పెళ్లి తంతును మంత్రాల నడుమ సంపూర్తి చేశారు. తండావారిలో అనేకలు విస్మయం చెందారు. మౌనంగా ఈ విచిత్ర వివాహాన్ని ఆమోదించారు. జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఆడ మగ భేధ భావన అనుచితం, మేమిద్దరం ఇష్టపడ్డాం. ఒక్కటి కావాలనుకున్నామని, అదే చేశామని వారు ప్రకటించారు. తాము యుక్త వయస్కులం, మేజర్లమని, తమ జీవితాన్ని తాము ఎంచుకున్నామని ఇరువురు సవినయంగా తెలిపారు. ఈ పెళ్లి గురించి తమకు ముందస్తు సమాచారం లేదని, అయినా స్థానికులు దగ్గరుండి చేయించిన పెళ్లి, ఇది ఎటువంటిది అయినా తాము చేసేది ఏమీ లేదని, పిలిస్తే తాము కూడా వెళ్లి , విందు భోజనం ఆరగించి వచ్చేవారమని స్థానిక పోలీసులు తెలిపారు

తగ్గుతున్న బంగారం వెండి ధరలు

వరుసగా మూడో వారం కూడా బంగారం ధర తగ్గుతోంది. అమెరికా డాలర్ విలువ హెచ్చుతగ్గులు, అక్కడి ఫెడరల్ రిజర్వ్ ద్వారా కొనుగోళ్ల ప్రోత్సాహక పిలుపు వెలువడటంతో స్వర్ణం ధరలపై ప్రభావం పడుతోంది. ఇక మల్టీ కమోడిటి ఎక్సెంజ్ (ఎంసిఎక్స్) సూచీపై డిసెంబర్ పంపిణీకి బంగారం ధర గ్రాముకు రూ 165 లేదా 0.14 శాతం పడిపోయింది. గడిచిన వారం శుక్రవారం మార్కెట్ ధర పది గ్రాములకు రూ 1,21,067గా ఉంది. దీపావళి, దంతేరాస్ పర్వదినాల నేపథ్యంలో అక్టోబర్ చివరి వరకూ బంగారం ధర భారీగా పెరిగింది. అయితే ఇప్పుడు ఇది క్రమేపీ తగ్గుతోంది. అక్టోబర్ 17వ తేదీన అత్యధికంగా పది గ్రాములకు రూ 1.32 లక్షల వరకూ పలికిన బంగారం ధర ఇప్పుడు రూ 11వేల వరకూ తగ్గింది. బంగారం మార్కెట్ ఇప్పుడు స్తబ్ధత దశలో ఉందని విశ్లేషించారు. అమెరికా డాలర్ ఇతర విషయాల ప్రభావం ఉంటుందని ఫిక్స్‌డ్ ఇన్‌కం టాక్స్ అసెట్స్, ఎల్‌జిటి వెల్త్ ఇండియా సిఐఒ చిరాగ్ దోషి తెలిపారు. అమెరికాలో సుదీర్ఘ స్థాయి షట్‌డౌన్ ఇప్పుడు రెండో నెలలోకి చేరింది. దీనితో ఆర్థిక రంగం అనిశ్చిత పరిస్థితి నెలకొంది. డాలర్ ఆటుపోట్ల పరిస్థితి ఏర్పడింది. 

వందేమాతరానికి కాంగ్రెస్ కత్తెర

న్యూఢిల్లీ: జాతీయగీతం వందేమాతరంలోని ము ఖ్యమైన చరణాలను 1937లో తొలగించారని, ఈ పరిణామంతో దేశ విభజనకు బీజాలు నాటారని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. జాతీయగీ తం వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా జరిగే కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పై స్పష్టమైన దాడి చేశారు. అటువంటి విభజన మనస్తత్వం ఇప్పటికీ దేశానికి ఓ పెను సవాల్ గానే ఉందని ఆయన అన్నారు. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని జాతీయగీతం స్మారక ప్రత్యేక స్టాంప్‌ను, నాణేన్ని కూడా విడుదల చేశారు. వందేమాతరం గీతం భారత స్వా తంత్ర పోరాట స్వరంగా మారింది. ప్రతి భారతీయుడికీ స్ఫూర్తి మంత్రం అయింది. ప్రతిభారతీయుడి భావాలకు అద్దంపట్టింది. దురదృష్టవశా త్తూ, 1937లో ఆ గీతంలోని ముఖ్యమైన చరణాలను తొలగించారు. దీంతో దాని ఆత్మను తొలగించినట్లు అయిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

జాతి నిర్మాణంలో మహామంత్రం అయిన గీతం లో ముఖ్యమైన భాగాలు తొలగింపుతో విభజన బీ జాలు నాటుకున్నాయని, ఈ అన్యాయం ఎందుకు జరిగిందో నేటితరం తెలుసుకోవాలని ఆయన అ న్నారు. ఈ విభజన మనస్తత్వం, ఇప్పటికీ దేశానికి ఓ సవాలుగా ఉందని మోదీ పేర్కొన్నారు. వందేమాతరం కేవలం స్వాతంత్ర పోరాట నినాదం కా దని, ప్రతి యుగంలోనూ, ప్రతి తరంతోనూ సం బంధించినదిగా ఉంటుందని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రధాని ప్రస్తావిస్తూ, శత్రువులు ఉగ్రవాదాన్ని ఉపయోగించి మన భద్రత, గౌరవం పై దాడి చేసేందుకు సాహసించినప్పుడు , భారతదేశం దుర్గా రూపాన్ని ఎలా ఆవిష్కరించు కుం టుందో ప్రపంచం చూసిందని ప్రధాని అన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అది ప్రజలకు కొత్త ప్రేరణ ఇ స్తుందని, కొత్త శక్తిని, ఉత్తేజాన్ని నింపుతుందని ఆ యన అన్నారు. వందేమాతరం అనేది గొప్ప పదం, ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కల,ఒక సంకల్పం, ఇది భరతమాత పట్ల భక్తి, ఆరాధన. ఇది మనల్ని మన చరిత్రతో అనుసంధానిస్తుంది అని ప్రధాని ఉ ద్ఘాటించారు. అంతే కాదు మన భవిష్యత్ కు కొత్త ధైర్యాన్ని ఇస్తుందన్నారు.

భారతదేశం సాధించలేని సంకల్పం లేదు. భారతీయులు సాధించలేని ల క్ష్యంలేదు. అంటూ, విజ్ఞానం, సైన్స్, టెక్నాలజీ ఆ ధారంగా ప్రపంచంలోనే అత్యున్నత దేశాన్ని మ నం నిర్మించుకోవాలని ఆయన వివరించారు. 20 25 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకూ దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా వందేమాతరం 150వ వార్షికోత్సవాలను ప్రధాని మోదీ అధికారికంగా ప్రారంభించారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్పూర్తిగా నిలిచిన మహా గీతం వందేమాతరం. మహాకవి, రచయిత బంకిం చంద్ర ఛట ర్జీ 1875 నవంబర్ 7న ఈ గీతాన్ని రాశారు.

నటీమణి సులక్షణ పండిట్ కన్నుమూత

 ప్రముఖ గాయని, నటీమణి సులక్షణ పండిట్ (71) గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శ్వాసతీసుకోవడం ఇబ్బంది కావడంతో ఆమెను గురువారం నానావతి ఆస్పత్రిలో చేర్చిన తరువాత చికిత్స పొందుతూ రాత్రి 7 గంటలకు గుండెపోటు వచ్చి తుది శ్వాస విడిచారని ఆమె సోదరుడు లలిత్ పండిట్ తెలియజేశారు. తొమ్మిదేళ్ళ వయసులోనే పాటలు పాడడం ప్రారంభించిన సులక్షణ పండిట్ సోదరుడు మంధీర్‌తో కలిసి కెరీర్ ప్రారంభించారు. 1975లో సంజీవ్ కుమార్‌తో ఆమె నటించిన ఉల్జా చిత్రం ఘన విజయం సాధించడంతో అనేక అగ్రనటులతో నటించే అవకాశం ఆమెకు వరుసగా కలిగింది. 197080 ప్రాంతంలో సంజీవ్‌కుమార్, రాజేష్ ఖన్నా, వినోద్‌ఖన్నా,

శశికపూర్, జితేంద్ర,శత్రుఘ్న సిన్హా, తదితర అగ్రనాయకులతో ఆమె నటించి పేరు పొందారు. ఆమె కెరీర్‌లో హేరా ఫేరీ, అప్నాపన్, ఖాండాన్, చెహ్రేపేచెహ్రా , ధరమ్‌కాంటా ,వక్త్ కి దీనార్ వంటి సినిమాలు బాగా ప్రేక్షకాదరణ పొందాయి.హిందీతోపాటు బెంగాలీ చిత్రాల్లోనూ ఆమె నటించారు. నటనతోపాటు పలుభాషా చిత్రాల్లో పాటలు కూడా పాడారు. గజల్ గాయనిగా కూడా పేరు పొందారు. కిశోర్ కుమార్, శైలేందర్ సింగ్, జేసుదాస్, మహేంద్ర కపూర్, ఉదిత్ నారాయణ వంటి ప్రముఖ గాయకులతో కలిసి యుగళ గీతాలు ఆలపించారు. చివరిసారి 1996లో ఖామోషీ,అనే సంగీత భరిత చిత్రంలో సాగర్‌కినారే దో దిల్ అనే పాటను పాడారు. ఈ పాటకు ఆమె సోదరులే స్వరపర్చడం విశేషం. 

నెలకు రూ.4 లక్షల భరణం

భారత క్రికెట్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ నుంచి అతడి భార్య హసిన్ జహాన్ తనకు, తన కుమార్తెకు ఇచ్చే నెలవారీ భరణాన్ని పెంచాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కోర్టు షమీకి, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.తనకు నెలకు రూ. 1.5లక్షలు, కుమార్తెకు రూ. 2.5 లక్షలుగా జీవనోపాధిని నిర్ణయించిన కలకత్తా హైకోర్టు ఉత్తర్వులను జహాన్ సవాలు చేశారు. షమీ సంపాదన, లైఫ్ స్టైల్ దృష్ట్యా ఈ మొత్తం సరిపోదని, భరణాన్ని పెంచాలని ఆమె తన పిటిషన్ లో కోరింది. పిటిషన్ విచారణ సందర్భంగా , నెలకు రూ. 4 లక్షలు ఇప్పటికే చాలా డబ్బు కాదా అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయినా, షమీ ని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని

తమ స్పందనను 4 వారాలలోగా తెలియజేయాలని ధర్మాసనం కోరింది. కేసు తదుపరి విచారణ డిసెంబర్ లో జరుగుతుంది.షమీ ఆదాయం, ఆస్తులు ప్రస్తుతం చెప్పుకుంటున్న దానికన్న చాలా ఎక్కువగా ఉన్నాయని జహాన్ తరుపు న్యాయవాది వాదించారు. షమీ చాలా డబ్బు సంపాదిస్తాడు. వందలకోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు ఉన్నాయి పదేపదే విదేశాలకు వెళ్తాడు. దుబారాగా జీవిస్తాడు అని ఆయన కోర్టుకు విన్నవించాడు. గృహహింస, వరకట్న వేధింపులు, ఆర్థిక వివాదాల ఆరోపణల నేపథ్యంలో 2018 లో షమీ, జహాన్ మధ్య ప్రారంభమైన న్యాయపోరాటంలో ఈ పరిణామం కొత్త అధ్యాయాన్ని సూచిస్తోంది.

వందేమాతరం మూల భావం భారత్.. మా భారతి అని భారత్ సంకల్పం : మోడీ

ఢిల్లీ: వందేమాతరం గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం..ఒక మంత్రం అని దేశమాత ఆరాధన, సాధన అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. వందేమాతరం.. మనల్ని పురాణ ఇతి హాసాల్లోకి తీసుకెళ్తుందని, భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందని జోష్యం చెప్పారు. వందేమాతరం సామూహిక గీతాలాపన అద్భుత అనుభవమని, ఒకే లయ, స్వరం, భావంతో గీతాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుందని తెలియజేశారు. నేటితో ‘వందేమాతరం’ గీతానికి 150 ఏళ్లు పూర్తి అయ్యిందని అన్నారు. ‘వందేమాతరం’ గీతానికి 150 ఏళ్లయిన సందర్భంగా ఢిల్లీలో ఇందిరాగాంధీ స్టేడియంలో వందేమాతరం స్మారకోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ‘‘వందేమాతరం’’ 150వ స్మారకోత్సవం, సామూహిక గీతాలాపనలో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి షెకావత్, ఢిల్లీ సిఎం రేఖాగుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..

ఏడాది పొడువునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలు జరుపుకుంటున్నామని తెలియజేశారు. వందేమాతరం స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తాయని,  వందేమాతరం స్మారక స్టాంపు, నాణెం విడుదల చేశామని అన్నారు. ప్రతి గీతానికి ఒక మూల భావం, సందేశం ఉంటుందని, వందేమాతరం మూల భావం భారత్.. మా భారతి అని భారత్ సంకల్పం.. మోడీ పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి నిలదొక్కుకునే ప్రేరణగా నిలిచిందని, పూర్వీకులు భారత్ ను సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దుతారని ప్రశంసించారు. భారత్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అమరత్వం పొందిందని, బంకించంద్ర ఆనంద మఠ్ ఉపన్యాసం మాత్రమే కాదని ఠాగూర్ చెప్పారని అన్నారు. ఆనంద మఠ్ ఉపన్యాసం..భారత్ స్వప్నం అని ఠాగూర్ చెప్పారని, ఆనందమఠ్ లో వందేమాతరం ప్రసంగం.. బంకించంద్ర భావాలు నిక్షిప్తమై ఉన్నాయని అన్నారు. ఆంగ్లేయుల పాలనలోనూ వందేమాతరం గీతం బందీగా లేదని మోడీ స్పష్టం చేశారు.   

వందేమాతరం ఒక మంత్రం: మోడీ

ఢిల్లీ: వందేమాతరం గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం..ఒక మంత్రం, దేశమాత ఆరాధన, సాధన అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. వందేమాతరం.. మనల్ని పురాణ ఇతి హాసాల్లోకి తీసుకెళ్తుందని, భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందని జోష్యం చెప్పారు. వందేమాతరం సామూహిక గీతాలాపన అద్భుత అనుభవమని, ఒకే లయ, స్వరం, భావంతో గీతాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుందని తెలిపారు. నేటితో ‘వందేమాతరం’ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ఇందిరాగాంధీ స్టేడియంలో వందేమాతరం స్మారకోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ‘‘వందేమాతరం’’ 150వ స్మారకోత్సవం, సామూహిక గీతాలాపనలో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి షెకావత్, ఢిల్లీ సిఎం రేఖాగుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో పిఎం మోడీ ప్రసంగించారు.

ఏడాది పొడువునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలు జరుపుకుంటున్నామని తెలియజేశారు. వందేమాతరం స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తాయని,  వందేమాతరం స్మారక స్టాంపు, నాణెం విడుదల చేశామని అన్నారు. ప్రతి గీతానికి ఒక మూల భావం, సందేశం ఉంటుందని, వందేమాతరం మూల భావం, సంకల్పం భారత్  అని మోడీ పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి నిలదొక్కుకునే ప్రేరణగా నిలిచిందని, పూర్వీకులు భారత్ ను సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దుతారని ప్రశంసించారు. భారత్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అమరత్వం పొందిందని, బంకించంద్ర ఆనంద మఠ్ ఉపన్యాసం మాత్రమే కాదని ఠాగూర్ చెప్పారని గుర్తు చేశారు. ఆనంద మఠ్ ఉపన్యాసం..భారత్ స్వప్నం అని ఠాగూర్ చెప్పారని, ఆనందమఠ్ లో వందేమాతరం ప్రసంగం.. బంకించంద్ర భావాలు నిక్షిప్తమై ఉన్నాయని అన్నారు. ఆంగ్లేయుల పాలనలోనూ వందేమాతరం గీతం బందీగా లేదని మోడీ స్పష్టం చేశారు.   

కుమారుడి అంత్యక్రియులు జరిపిన మూడు రోజులు తరువాత ఇంటికి వచ్చాడు..

రాయ్‌పూర్: అదృశ్యమైన కుమారుడు అంత్యక్రియులు చేసిన మూడు రోజుల తరువాత రావడంతో కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. ఈ సంఘటన ఛత్తీస్‌గఢ్ రాస్ట్రం సూరజ్‌పుర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందర్‌పుర్ గ్రామంలో పురుషోత్తమ్(25) అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. పురుషోత్తమ్ రెండు రోజుల నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మన్‌పుర ప్రాంతంలో ఓ బావిలో మృతదేహం కనిపించడంతో పోలీసులు పురుషోత్తమ్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహం తమ కుమారుడిదేనని చెప్పడంతో కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. అంబికాపుర్‌లో పురుషోత్తమ్‌ను అతడి బంధువులు గమనించి పట్టుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు అంబికాపుర్ వెళ్లి తన కుమారుడిని ఇంటికి తీసుకొచ్చారు. వీరు అంత్యక్రియలు జరిపిన మృతదేహం ఎవరిదై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

బీహార్‌లో తొలివిడత ప్రశాంతం

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకూ 64.66 శాతం పోలింగ్ నమోదైంది. 2020 నాటి ఎన్నికలతో పోల్చితే 2.84శాతం పోలింగ్ అధికంగా నమోదైంది. గురువారంనాడు జరిగిన తొలిదశ పోలింగ్‌లో పలు కీలక, వివాదాస్పద స్థానాలు ఉన్నాయి. మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. సాయంత్రానికి 64.66 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తన కారుపై దుండుగులు దాడికి ది గారని ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా పోలీసులకు ఫి ర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ కలుగచేసుకుని విచారణ కు ఆదేశించి నిందితులపై చర్యలకు ఆదేశించింది. తొలి దశ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్‌కుమార్ సిన్హా పలువురు మంత్రులు కూడా బరిలో ఉన్నారు.

తేజస్వీయాదవ్ తన కుటుంబానికి గట్టి పట్టున్న రఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. పోలింగ్ నమోదైన శాతాన్ని బట్టి మెరుగైనదిగానే విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితం ఎటువైపు మొగ్గు చూపుతుందనే విషయంపై ప్రధాన ప్రత్యర్థులు ఎన్‌డిఎ, ఇండియా కూటములు వి శ్లేషణలకు దిగుతున్నాయి. ఈ దఫా మొత్తం 18జిల్లాల్లో విస్తరించుకుని ఓటింగ్ జరిగింది. ఇందులో బెగూసరాయ్ జిల్లాలో అత్యధికంగా సాయంత్రానికి 67.32శాతం పోలింగ్ నమోదైం ది. తరువాత స్థానంలో సమస్తిపూర్‌లో 66శాతం, మాధేపురాలో 65 శాతం ఓటింగ్ రికార్డు అయింది. లఖిసరాయ్‌లో నాలుగోసారి పోటికి దిగిన ఉప ముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా తన కాన్వాయ్‌ను ఆర్జేడీ మద్దతుదార్లు నిలిపివేశారని, దాడికి దిగారని ఆరోపించారు. అక్కడి బిసి ఓటర్లను బెదిరించారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆర్‌జెడి ఎంఎల్‌సి ఆజయ్ కుమార్‌కు, డిప్యూటీ సిఎంకు నడుమ మాటల యుద్ధం సాగింది. తాగుబో తు, క్రిమినల్ అంటూ పరస్పరం తిట్టుకున్నారు.

మాకు బలమున్న చోట ఓటింగ్ తగ్గించే కుట్ర: ఆర్‌జెడి

ఇండియా కూటమి బలమున్న చోట్లలో పోలింగ్ శాతం తగ్గేందుకు అధికారులు యత్నించారని ఆర్జేడీ సామాజిక మాధ్యమాలలో ఆరోపించింది. ఈ వాదనను ఎన్నికల సంఘం అధికారులు తోసిపుచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూనే ప్రశాంతంగా, సజావుగా పోలింగ్ జరిగేలా చూశారని వివరణ ఇచ్చుకున్నారు. పాట్నా నియాజకవర్గంలో సాయంత్రం వరకూ అత్యల్పంగానే ఓటింగ్‌రికార్డు అయింది. ఇక్కడ బనిక్‌పూర్ అర్బ న్ నియోజకవర్గంలో 34శాతం, కుమాహ్రారర్‌లో 37 శాతానికి పైగా జనం ఓటేశారు. పల్లెలతో పోలిస్తే పట్టణాల్లో, నగరాల్లో ఓటింగ్ పట్ల ఓటర్లు ఉత్సాహం ప్రదర్శించకుండా ఉంటున్న వైనం ఈ పరిస్థితికి కారణం అని అధికారులు విశ్లేషించారు. 

బీహార్‌లో ఓట్ల చోరీకి బీజేపీ యత్నం : రాహుల్

పూర్నియా (బీహార్): బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తనబలం ఉపయోగించి ఓట్ల చోరీకి బీజేపీ ప్రయత్నిస్తోందని, దీనికి వ్యతిరేకంగా పోరాడ వలసిన బాధ్యత యువకులదేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలియజేశారు. గురువారం ఇక్కడ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రతి ఎన్నికల్లోనూ ఓట్లు చోరీ చేసి బిజేపి గెలుస్తోందని, హర్యానా ఎన్నికల్లో బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి ఓట్లు చోరీ చేశారని యావత్ ప్రపంచానికి తాము చూపించామని, అదే విధంగా బీహార్ లోనూ జరుగుతుందన్నారు. దీన్ని అడ్డుకునే బాధ్యత యువతదేనని, రాజ్యాంగాన్ని రక్షించాలని సూచించారు.

పోలింగ్ కేంద్రాల్లో జాగ్రత్తగా గమనించాలని యువతకు సూచించారు. యువత నిరుద్యోగంతో అల్లాడుతుంటే కోటీశ్వరుల పాలనను ప్రధాని మోడీ కోరుకుంటున్నారని విమర్శించారు. అరారియాలో జరిగిన మరో ర్యాలీలో మాట్లాడుతూ మోడీ, అమిత్‌షా దేశంలో జంగిల్‌రాజ్‌ను అమలు చేస్తున్నారని, దీనికి ఇడి, సిబిఐ, ఐటి దాడులే ఉదాహరణగా చెప్పారు. కులం, మతం ఆధారంగా మోడీ ప్రజల్లో చీలిక తెస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై విమర్శలు గుప్పిస్తూ రాష్ట్రం లోని యువకులను లేబర్‌గా మారుస్తున్నారన్నారు.