Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Restbet

Restbet giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

Meritking Giriş

meritking

meritking

Meritking Giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking - Meritking

Meritking

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

piabellacasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

marsbahis giriş

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Restbet

Restbet giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

piabellacasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Meritking

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Restbet

Restbet giriş

winxbet

casibom

bahislion

Marsbahis

meritking

cratosslot

piabellacasino

superbetin

superbetin

vdcasino

oslobet

kingroyal

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinodior

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

piabellacasino

Atlasbet Giriş

piabellacasino

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

sekabet

sekabet

vdcasino giriş

imajbet

marsbahis

piabellacasino

grandpashabet

piabet

bets10

pusulabet

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

casibom

holiganbet

marsbahis

casibom

yakabet

casinolevant giriş

1xbet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

milanobet

gallerbahis

galabet

betkolik

betticket

süratbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

casinoroyal

sekabet

jojobet

joybet

wbahis

kingroyal

masterbetting

kingroyal

vdcasino

ultrabet

tlcasino

galabet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

Online Hack Tool

casinoas

dinamobet

artemisbet

casinolevant

enbet

madridbet

vdcasino

sonbahis

casibom

betturkey

atlasbet

grandpashabet

casibom

tarafbet

ultrabet

casibom giriş

madridbet giriş

betasus

holiganbet

bahiscasino

jokerbet

kingroyal

hilarionbet

matbet

marsbahis

vdcasino

sekabet

bahsegel

yakabet

grandpashabet

meritking

pusulabet

betpuan

casibom güncel giriş

నెహ్రూ వాటిని ఆరంభించకపోయి ఉంటే..?: ప్రియాంక గాంధీ

పధాని మోడీ విమర్శలకు కాంగ్రెస్ సభ్యురాలు, గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక వాద్రా కౌంటర్ ఇచ్చారు. వందేమాతరంపై జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ తరపున ఆమె మాట్లాడుతూ… పశ్చిమ బెంగాల్‌లో త్వరలో ఎన్నికలు ఉన్నందునే బిజెపి వందేమాతరంపై ప్రత్యేక చర్చ చేపట్టిందన్నారు. జాతీయ గేయం ఇప్పటికీ ప్రజల్లోనే ఉన్నదని, ప్రజా సమస్యలు ఇప్పుడు దేశంలో ఎన్నో ఉన్నాయని, వాటిని పక్కన పెట్టి ఈ చర్చ ఇప్పుడు చేపట్టడం అవసరమా అని ప్రశ్నించారు. భవిష్యత్‌ను వదిలి ప్రధానమంత్రి గతాన్ని తవ్వుతున్నారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యను పక్కనపెట్టి వందేమాతరం చర్చ చేపట్టి అందులో నెహ్రూపై ప్రధానమంత్రి విమర్శలకు పాల్పడుతున్నారని, అయితే నెహ్రూపై కూడా ఈ తరహాలోనే చర్చకు సమయం తీసుకుందామని ప్రతిపాదించారు. ఆయన గురించి ఒక జాబితా రూపొందించి అంశాల వారీగా మాట్లాడుకుందామని ప్రియాంక సూచించారు. 

 ప్రియాంక ప్రధాని మోడీపై పదునైన విమర్శలు గుప్పించారు. ‘మీరు పదేపదే నెహ్రూతో పాటు ఆయన వారసత్వంపై విమర్శలకు దిగుతున్నారు. 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రి పదవిలో ఉంటున్నారు. కానీ నెహ్రూ 17 ఏళ్లు ఆ పదవిని అధిష్టించారు. ఆయనపై ఎన్నో విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఆయన ఇస్రో ఆరంభించకపోయి ఉంటే ఈనాడు మంగళయాన్ ఉండకపోయేది. ఆయన డిఆర్‌డిఓను తీసుకురాకపోయి ఉంటే తేజాస్ మనుగడ సాధ్యమయ్యేదా?. నెహ్రూ ఐఐటిలు, ఐఐఎంలు ప్రారంభించకపోయి ఉంటే ఐటి ఎక్కడిది? ఆయన ఎయిమ్స్ మొదలు పెట్టి ఉండకపోతే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం సాధ్యమయ్యేదా? అని ప్రశ్నలు గుప్పించారు.

నెహ్రూ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా 9 సార్లు జైలు పాలయ్యారు. మొత్తం 3200 రోజులు కారాగారంలో ఉన్నారని గుర్తు చేశారు. నెహ్రూను అవమానించదలచుకుంటే ఒక జాబితా తయారు చేయాలని, ఆ సంఖ్య 99 లేదా 999 మీ ఇష్టం అని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సమయం నిర్ణయించి చర్చ చేపడితే దానికి మేం సిద్ధమని ప్రియాంక సవాల్ విసిరారు. ఇందిర, రాజీవ్ ఈ దేశానికి ఏం చేశారు? వారసత్వ రాజకీయాలు అంటే ఏంటీ? నెహ్రూ చేసిన తప్పిందాలు ఏమేం ఉన్నాయి వీటన్నింటిపై చర్చ చేపడదామన్నారు. అదే సమయంలో దేశాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగం, ధరల పెరుగుదలపై కూడా మాట్లాడుకుందామని ప్రియాంక పేర్కొన్నారు.

నవజ్యోత్ కౌర్ సిద్ధూను సస్పెండ్ చేసిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, పంజాబ్ మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూపై కాంగ్రెస్ వేటు వేసింది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల పార్టీపై నవజ్యోత్ కౌర్ సిద్ధూ సంచలన ఆరోపణలు చేసింది.

ఇటీవల నవజ్యోత్ సింగ్ సిద్ధూ క్రియాశీల రాజకీయాలకు తిరిగి రావడంపై ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. కాంగ్రెస్ 2027కి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను ప్రకటిస్తేనే ఆయన మళ్లీ పోటీ చేస్తారని చెప్పారు. రూ.500 కోట్లు సూట్ కేసు ఇచ్చేవారే ముఖ్యమంత్రి అవుతారని..ఆ పదవిని కొనడానికి అంత డబ్బు తమ వద్ద లేవని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు పార్టీలో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆమెను ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు.

మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. మరో టాప్ కమాండర్ సరెండర్..

రాజ్‌నంద్‌గావ్: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలక నక్సలైట్ కమాండర్, కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) రామ్‌ధేర్ మజ్జి సోమవారం తన బృందంతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయాడు. హిడ్మాతో సమానంగా కీలక నేతగా ఎదిగిన అతని తలపై ఇప్పటికే పోలీసులు రూ. కోటి రివార్డు ప్రకటించారు. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ బకర్ కట్టాలోని పోలీస్ స్టేషన్‌లో మజ్జి లొంగిపోయాడు. మజ్జితో పాటు లొంగిపోయిన ఇతర మావోయిస్టు కార్యకర్తలలో చందు ఉసేండి, లలిత, జానకి, ప్రేమ్, రాంసింగ్ దాదా, సుకేశ్ పొట్టం, లక్ష్మి, షీలా, సాగర్, కవిత, యోగిత ఉన్నారు. వీరి లొంగుబాటుతో, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మండలాలు నక్సల్ రహితంగా మారాయి. కాగా, ఇటీవల మావోయిస్టులు భారీగా ఆయుధాలతో సహా పోలీసుల ముందు లొంగిపోతున్న విషయం తెలసిందే.

“ఛత్తీస్‌గఢ్‌లో 80 శాతం నక్సలిజం నిర్మూలించబడింది.. కేవలం 20 శాతం మాత్రమే మిగిలి ఉంది. మార్చి 2026 నాటికి ఈ హింస నుండి రాష్ట్రం విముక్తి పొందుతుంది. అభుజ్‌మద్‌లోని పశ్చిమ ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలలో, సుక్మా, బీజాపూర్ జిల్లాల దక్షిణ ప్రాంతాలలో మాత్రమే నక్సలిజం కొనసాగుతోంది. నేడు, బస్తర్‌లోని ప్రజలు భయం లేకుండా బహిరంగ గాలిని పీల్చుకోగలరు” అని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం అన్నారు

నైట్ క్లబ్‌లో అగ్నికీలలు.. 25 మంది దుర్మరణం

మృతుల్లో నలుగురు పర్యాటకులు

మిగతావారంతా సిబ్బందే

గోవాలో ఘోర విషాదం

పనాజీ: గోవా ఉత్తరప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి ఉత్సాహంగా సాగుతున్న నృత్యకార్యక్రమం సందర్భంగా జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. 25మంది మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలోని అర్పోరా వద్ద ఉన్న బిర్చ్ బై రో మియో లేన్ నైట్ క్లబ్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్ర మాదం జరిగింది. బయటకు వెళ్లే మార్గాలు ఇరు గ్గా ఉండడంతో బాధితులు చిక్కుకుపోయారు. ఎక్కువ మంది ఊపిరాడక చనిపోయినట్లు అగ్నిమాపక దళం అధికారి తెలిపారు. మరణించిన వారిలో నలుగురు టూరిస్ట్‌లు, 14మంది క్లబ్ సిబ్బంది ఉన్నారు. ఇంకా ఏడుగురిని గుర్తించవలసి ఉందని పోలీసులు తెలిపారు. క్లబ్ భవనం అనధికారికంగా నిర్మించిన కట్టడం. భద్రతా నిబంధనలను ఉల్లంఘించినా పట్టించుకోకుండా క్లబ్ నిర్వహణకు అనుమతినిచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ హెచ్చరించారు.

క్లబ్ మొదటి అంతస్తులో మొదట మంటలు చెలరేగాయని, రద్దీ, బయటుకు వెళ్లే తలుపులు చిన్నగా ఉండడంతో బాధితులు బయటకు వెళ్లలేకపోయారని ప్రాథమిక విచారణలో తేలింది. కొందరు గ్రౌండ్ ఫ్లోర్ కి పరిగెత్తుకువెళ్లినా అక్కడ చిక్కుకు పోయారని ముఖ్యమంత్రి సావంత్ తెలిపారు. నైట్ క్లబ్ య జమాని, జనరల్ మేనేజర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అరెస్ట్ చేస్తామని సీఎం తెలిపారు. క్లబ్ య జమానితో పాటు, నిబంధనలు ఉల్లంఘించినా, క్లబ్ నిర్వహణకు అనుమతినిచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపా రు. టూరిస్ట్ సీజన్ సమయంలో ఇలాంటి సం ఘటన జరగడం దురదృష్టకరమని ముఖ్యమం త్రి తెలిపారు. మెజిస్టేట్ ఎంక్వయిరీకి ఆదేశించి దోషులను శిక్షిస్తామన్నారు. క్లబ్‌లో జరిగిన ప్ర మాదంలో పలువురి మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని మోదీ దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. క్లబ్‌ను సౌరవ్ లూ త్రా నడుపుతున్నారని అర్పోరా- నాగో వా పంచాయతి సర్పంచ్ రోషన్ రెడ్కర్ తెలిపారు. క్లబ్ నిర్మాణానికి అనుమతి లేదని, కూల్చివేతకు పంచాయతీ నోటీసులు జారీ చేసినా పంచాయతీ డైరెక్టరేట్ అధికారులు ఆ నోటీసులను నిలిపివేశారని సర్పంచ్ రెడ్కర్ చెప్పారు.

నైట్ క్లబ్ యజామూనులపై కేసు, సర్పంచ్ నిర్బంధం

గోవాలోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ యజమానులు సౌరభ్ లూత్రా తో పాటు, క్లబ్ మేనేజర్ పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. క్లబ్ కు గతంలో అనుమతిచ్చిన అర్పొరా- నాగోవా పంచాయతి సర్పంచ్‌ను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడం, బయటకు వెళ్లే మార్గం ఇరుగ్గా ఉండడం, డాన్స్ వేదిక వద్ద భారీ రద్దీ కారణంగా క్లబ్ ప్రాణాంతకంగా మారింది.

విచ్చుకుంటున్న లోహ విహంగాల రెక్కలు

1,650 ఇండిగో విమానాల రాకపోకలు క్రమంగా కుదుటపడుతున్న ప్రయాణాలు

విమానాలు రద్దయిన ప్రయాణికులకు రూ.610 కోట్ల రిఫండ్

శంషాబాద్‌లో కొనసాగిన సంక్షోభం, 126 సర్వీసులు రద్దు

న్యూఢిల్లీ: దేశవ్యాప్ంతగా ఇండిగో విమానాల ప్రయాణాలు క్రమేపీ కుదుటపడుతున్నాయి. పరిస్థితిని చక్కదిద్దుతున్నామని సంస్థ సిఇఒ పీటర్ ఎల్బర్స్ చెప్పారు. దశలవారీగా మేం తిరిగి సవ్యమైన పరిస్థితికి చేరుకుంటున్నామని ఆయన ఆదివారం తెలిపారు. దేశంలో అత్యధిక విమానాల నిర్వహణ సంస్థ ఇండిగో ద్వారా ప్రతిరోజూ సాధారణంగా 2,300 విమానాలు నిర్వహిస్తారు. అయితే కొద్దిరోజులుగా పలు విమానాలు రద్దయ్యాయి. వందలాది విమానాల నిలిపివేతతో ప్రధాన విమానాశ్రయాలలో ప్రయాణికులు నానా అగచాట్లకు గురయ్యారు. తాము పెద్ద ఎత్తున చేపట్టిన దిద్దుబాటు చర్యలతో ఆదివారం సాయంత్రానికి దాదాపు 1,650 విమానాలను నడిపించినట్లు సిఒఒ తెలిపారు. ఆయన సిబ్బందికి అంతర్గత సందేశం లో ఈ విషయం తెలిపారు.

ఆదివారం నిర్వహణ సామర్థం (ఒటిపి)75 శాతానికి చేరుకుందని వివరించారు. ఆదివారం మొత్తం 138 రూట్లలో 137 వరకూ సజావుగా ప్రయాణాలు సాగాయని వివరించారు. ఇక పరిస్థితిని బట్టి ముందుగా కొన్ని విమానాల కాన్సిల్ గురించి సకాలంలో తెలియచేయడం జరుగుతుంది. దీని వల్ల విమానాశ్రయాలలో రద్దీ , ప్రయాణికుల పడిగాపులు ఉండకుండా ఏర్పాట్లు జరిగాయి.ఇప్పటివరకూ ఇండిగో విమాన జాప్యం, రద్దు పరిణామాలతో ప్రయాణికులకు రిఫండ్ వేగవంతం అయింది. ఇప్పటివరకూ మొత్తం మీద రూ 610 కోట్ల వరకూ చెల్లింపులు జరిగాయి. ఇక 3వేల వరకూ బ్యాగేజ్‌లను దేశవ్యాప్తంగా ప్రయాణికుల చిరునామాలకు పంపించడం జరిగిందని ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. టికెట్ల రిఫండ్ వేగవంతానికి పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఉత్తర్వులు వెలువరించింది.

శంషాబాద్‌లో కొనసాగిన సంక్షోభం.. 126 సర్వీసుల రద్దు

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్)లో ఇండిగో విమానాల రద్దు పరంపర ఆదివారం కొనసాగింది. ఆదివారం ఏకంగా 126 సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఆదివారం రద్దయిన విమానాల్లో 66 శంషాబాద్ నుండి వెళ్లేవి కాగా, 60 రావాల్సిన విమానాలు ఉన్నాయి. దీంతో ఇప్పటి వరకు రద్దు చేసిన మొత్తం ఇండిగో విమానాల సంఖ్య 519కి చేరుకుంది. సర్వీసుల రద్దు క్రమంగా తగ్గుతాయని ఇండిగో పేర్కొన్నప్పటికీ, త్వరలో ప్రయాణ ప్రణాళికలు ఉన్న ప్రయాణికులు తమ విమానాలు నడుస్తాయో లేదో అని ఖచ్చితంగా తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానాల రద్దుతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇండిగో కౌంటర్ల వద్ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సె క్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్) అదనపు భద్రతను ఏర్పాటు చేసింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, విశాఖపట్నం, గోవా వంటి కీలక మార్గాల్లో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా నష్టపోవడంతో పాటు ఆగ్రహాం వ్యక్తం చేశారు. కాగా, విశాఖపట్నం విమానాశ్రయంలో పది ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. తమ వ్యవస్థను పునరుద్దరించేందుకు విస్తృతంగా కృషి చేస్తున్నామని, త్వరలోనే షెడ్యూళ్లను సాధారణ స్థితికి తీసుకొస్తామని ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

పార్లమెంట్‌లో నేడు వందేమాతరం

ప్రధాని మోడీతో ప్రారంభం… కీలక అంశాల ప్రస్తావన

న్యూఢిల్లీ ః జాతీయ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవం నేపథ్యంలో లోక్‌సభలో సోమవారం చర్చ జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ చర్చను ప్రారంభిస్తారు. చర్చ ఆరంభ ప్రసంగంలో ప్రధాని మోడీ వందేమాతరంపై అనేక కీలక ఆసక్తికర విషయాలను, చరిత్రలో వెలుగుచూడని కోణాలను ప్రస్తావిస్తారని భావిస్తున్నారు. గత వారం బిఎసి సమావేశంలో వందేమాతరంపై ఉభయ సభలలో వేర్వేరుగా పది గంటల పాటు చర్చను అజెండాలో ఖరారు చేశారు. ప్రధాని మోడీ తరువాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికార పక్షం తరుఫున రెండో వక్తగా ప్రసంగిస్తారు. కాంగ్రెస్ తరఫున లోక్‌సభలో పార్టీ ఉప నాయకులు గౌరవ్ గొగోయ్, ప్రియాంక గాంధీ ఇతరులు మాట్లాడుతారు.

మంగళవారం జరిగే చర్చలో కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. లోక్‌సభలో పది గంటల పాటు వందేమాతరంపై చర్చా కార్యక్రమాన్ని అధికార వర్గాలు నిర్థారించాయి. వందేమాతరంతో ముడివడి ఉన్న పలు కీలక అంశాలు ఈ చర్చ సందర్భంగా వెలుగులోకి వస్తాయని ప్రకటనలో తెలిపారు. బెంగాలీ కవి బంకిమ్ చంద్ర ఛటర్జీ రాసిన గీతం ఆ తరువాత జాదూనాథ్ భట్టాచార్య సంగీత బాణిలో రూపుదిద్దుకుని , దేశ స్వాతంత్య్ర పోరాట సమయంలో స్ఫూర్తిని అందించే జాతీయ గీతంగా జనం మన్నన్నలు పొందింంది. ఈ గీతానికి 150 సంవత్సరాల వసంతం ఏడాది దశలో ఈ ఏడాది మొత్తం ఉత్సవాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాతీయ గీతంలోని కొన్ని ప్రధాన చరణాలను కాంగ్రెస్ పార్టీ 1937లో తొలిగించిందని, ఇది దేశ విభజనకు ఆద్యం పలికినట్లు అయిందని ఆరోపించారు. ఇక రాజ్యసభలో మరుసటి రోజు మంగళవారం వందేమాతరంపై పది గంటల చర్చను హోం మంత్రి అమిత్ షా ఆరంభిస్తారు.

రాజ్యసభలో అధికార పక్షం నేత, ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా రెండో వక్తగా ఉంటారు. ఎగువ సభలో ప్రతిపక్షాల తరుఫన చర్చను కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే ఆరంభిస్తారు. సమావేశాల ఆరంభం నుంచి అత్యధిక సమయం సర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతిపక్షాల నిరసన హోరుతో ప్రతిష్టంభనల నడుమనే సాగుతూ వచ్చాయి. ఈ దశలో ఇప్పుడు సర్‌పై చర్చకు అంగీకారం కుదిరింది. మూడు రోజుల పాటు జరిగే వందేమాతరం చర్చలో కాంగ్రెస్ పార్టీ వక్తల జాబితా ఖరారు అయింది. దీపేందర్ హూడా, బిమోల్ అకోయిజమ్, ప్రణతి షిండే, ప్రశాంత్ పదోలే, చామల కిరణ్ రెడ్డి , జ్యోత్సా మహంత్ మాట్లాడుతారు. ఇక ఎన్నికల సంస్కరణలపై చర్చలో కాంగ్రెస్ తరఫున కెసి వేణుగోపాల్, మనీష్ తివారీ, వర్షా గైక్వాడ్, మెహ్మద్ జావెద్, ఉజ్వల్ రామన్ సింగ్, ఇసా ఖాన్, మల్లు రవి, ఇమ్రాన్ మసూద్, జ్యోతిమణి పేర్లు ఖరారయ్యాయి. 

గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కాలేకపోతున్నా: ఖర్గే

మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంటు సమావేశాలు, ముందస్తుగా షెడ్యూల్ చేయబడిన కార్యక్రమాల నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025 కు హాజరు కాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025 విజయవంతం కావాలని ఖర్గే ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఖర్గే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చట్టాలను ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టం: లోకేష్

వాషింగ్టన్: అమెరికాలో తెలుగువాళ్లు తమ సత్తా చాటారని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. స్పీడ్ కు ఎపి బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని అన్నారు. డాలస్ లో లోకేష్ పర్యటించారు. తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టాలను ఉల్లంఘించిన వారిని ఎవరినీ వదిలిపెట్టమని, విలువలతో కూడిన భారత్ తోనే వికసిత్ భారత్ సాధ్యమని అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని లోకేష్ తెలియజేశారు. వైసిపి వైనాట్ 175 అంటే.. ప్రజలు వైనాట్ 11 అని అన్నారని, చట్టాలను ఉల్లంఘించిన ఎవరినీ వదిలిపెట్టమని, తల్లిని అవమానించే వారిని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. వాళ్లు చేసిన తప్పులు మనం చేయకూడదని, రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని లోకేష్ పేర్కొన్నారు. 

ఇండిగో సిఇఓపై వేటు?

న్యూఢిల్లీ: ఇండిగో సంక్షోభానికి ఆ సంస్థ సిఇఒ వై ఫల్యమే ప్రధాన కారణమని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ సిఇఒ పీటర్ ఎల్బర్స్‌కు ఉద్వాసన పలకాలని విమానయాన శాఖ కోరిన ట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై వేటు వేసేందు కు ఇండిగో కూడా సిద్ధమైందని సమాచారం. సం స్థ చేపట్టిన సంస్కరణలు, తద్వారా ఎదురయ్యే ప రిణామాలను పసిగట్టలేకపోయిన ఇండిగోపై కేం ద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో జరిమానా విధించడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంక్షోభం పై వివరణ ఇవ్వాలని పౌరవిమానయాన శాఖ ఇండిగోకు నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి విచారణకు పౌర విమానయాన శాఖ ఆదేశించింది. నలుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించిం ది. అందులో డిజిసిఎ డైరెక్టర్ సంజయ్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా. విమాన ఆపరేషన్స్ సీనియర్ కెప్టెన్ కపిల్, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ రాంపాల్ ఉన్నారు. వీరు ప్రస్తుత సంక్షోభానికి కారణాలు అన్వేషించడంతో పాటు భవిష్యత్ ఇలా ంటివి పునరావృతం కాకుండా సూచనలు చేస్తారని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో ఆదివారం వరకు రద్దు చేసిన

అన్ని విమానాలకు సంబంధించిన ప్రయాణికులకు రీఫండ్ ప్రక్రియను అదే రోజు రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రీఫండ్ ప్రాసెసింగ్‌లో ఏదైనా ఆలస్యం జరిగితే తక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేసింది. టికెట్ రద్దు ఫీజును కూడా ఇండిగో వసూలు చేస్తోందని పలువురు ప్రయాణికుల నుంచి సోషల్ మీడియాలో ఫిర్యాదులు, విమర్శలు రావడంతో ఇండిగో వెనక్కి తగ్గింది. పూర్తిగా రీఫండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సయంలో లగేజీలను కూడా 48 గంటల్లో ప్రయాణికులకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు తాజా పరిస్థితిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. దీనిపై ఇండిగో తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిందేనన్నారు. విచారణకు ఒక కమిటీని నియమించామని, కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని, రైల్వేశాఖను కూడా అప్రమత్తం చేశామని, ఆ దిశగా కూడా చర్యలు మొదలయ్యాయని తెలిపారు. ఇదిలావుండగా శనివారంనాడు దేశవ్యాప్తంగా 800 విమానసర్వీసులు రద్దు చేసినట్లు ఇండిగో తెలిపింది. శుక్రవారంనాటితో పోల్చితే తక్కువ అని వివరించింది. విమాన సర్వీసుల క్రమబద్దీకరణ క్రమంగా పుంజుకుంటోందని ఒక ప్రకటనలో తెలిపింది.

ఎన్ని కిలో మీటర్లకు ఎంత ధర అంటే..?

అంతేకాదు టికెట్ రేట్లు పెంచితే ఊరుకునేది లేదని ఇండిగోతో పాటు మిగిలిన విమాన సంస్థలను విమానయాన శాఖ హెచ్చరించింది. ఇండిగో సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని మిగతా విమానయాన సంస్థలు భారీగా టికెట్ ధరలు పెంచేశాయి. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం వాటిపై నియంత్రణ విధించింది. ప్రయాణికులపై భారాన్ని మోపితే సహించేది లేదని స్పష్టం చేసింది. కి.మీటర్ల వారిగా చార్జీలను ఖరారు చేసింది. ఎకానమీ క్లాస్‌లో 500 కి.మీ వరకు రూ.7,500, 5000 నుంచి 1000 కి.మీటర్ల వరకు రూ.12, 000, 1000నుంచి1500 కి.మీ వరకు రూ.15,000, ఆపైన కి.మీటర్లకు రూ.18,000 ఖరారు చేసింది. ఆర్‌సిఎస్‌ఉడాన్ విమానాలు, బిజినెస్ క్లాస్‌లకు తాజా నియంత్రణలు వర్తించవని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టులో పిల్..

ఇండిగో సంక్షోభం, ప్రయాణికుల పడుతున్న కష్టాలపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విమానల రద్దీ, తదితర ఇబ్బందులపై పిల్ దాఖలైంది. దాన్ని విచారించిన సుప్రీంకోర్టు తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

రష్యాతో పతంజలి గ్రూప్ ఎంఓయూ

న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి గ్రూప్ శనివారం రష్యా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఇది ఆ దేశంలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది. ఆరోగ్యం మరియు శ్రేయస్సు, ఆరోగ్య పర్యాటకం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల మార్పిడి మరియు పరిశోధన సంబంధిత కార్యక్రమాలను ప్రోత్సహించడం ఈ అవగాహన ఒప్పందం లక్ష్యం. పతంజలి గ్రూప్ తరఫున రాందేవ్, ఇండో-రష్యా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్, రష్యా వాణిజ్య మంత్రి సెర్గీ చెరెమిన్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. బాబా రాందేవ్ మరియు ఆచార్య బాలకృష్ణ స్థాపించిన పతంజలి గ్రూప్, పతంజలి ఆయుర్వేద, పతంజలి ఫుడ్స్(గతంలో రుచి సోయా)తో కూడిన ఆయుర్వేద మరియు ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన భారతీయ సమ్మేళనం.ఈ కార్యక్రమంలో ప్రసంగించిన రాందేవ్.. రష్యాలో ప్రజలు యోగా, ఆయుర్వేదం, ప్రకృతివైద్యాన్ని ఆదరిస్తున్నారని, చురుకుగా అభ్యసిస్తున్నారని అన్నారు.