ankara escortankara escortankara escortmardin escortankara escortankara escortankara escortankara escortankara escort

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

piabellacasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

piabellacasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

meritking

betboo

vevobahis

holiganbet

holiganbet

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

piabellacasino

Atlasbet Giriş

piabellacasino

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

piabellacasino

grandpashabet

betpark

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

queenbet

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

betasus

bahiscasino

casinoroyal

sekabet

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

Online Hack Tool

పీడిత వర్గాలకేదీ చేయూత?

‘ఓటు హమారా -రాజ్‌తుమారా, నహీ చలేగా.. నహీచలేగా’ (ఓట్లు మావి -రాజ్యం మీది, ఇకపై చెల్లదు, ఇకపై చెల్లదు), జిస్కి జితినీ సంఖ్యా భారి, ఉన్కి ఉత్ని ఇస్సేదారి (ఎవరెంతో, వారికంతా) వంటి నినాదాలతో దేశరాజకీయాల్లో ప్రకంపలను సృష్టించిన వీరుడు కాన్షీరాం. స్వాతంత్య్రానంతరం రాజ్యాంగం అమల్లోకి వచ్చాక అటు దేశంలో, ఇటు రాష్ట్రాల్లోనూ అగ్రకుల ఆధిపత్య రైటిస్ట్, లెఫ్టిస్ట్ పార్టీలే అధికారంలో ఉండేవి. 1975 ఎమర్జెన్సీ తరువాత కూడా ఆ పార్టీలే అధికారంలోకి రావడం గమనార్హం. వీటికి అభిముఖంగా కాన్షీరాం బహుజన ఉద్యమం బయలుదేరింది. ములాయంసింగ్ యాదవ్ 1992 ముందు జనతాదళ్ (సోషలిస్ట్) నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు. కాన్షీరాం ఆ పార్టీనుంచి బయటికి రప్పించి ఆయనతో సొంతగా బిసిల రాజకీయ పార్టీనీ పెట్టించాడు. 1993లో ఆ పార్టీ పొత్తుతో యుపిలో బహుజన రాజ్యాధికారం చేజిక్కిచ్చుకున్నాడు. ఇది ఆనాటి సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా కాన్షీరాం సృష్టించిన రాజకీయ ప్రకంపనలు. డిఆర్‌డిఒ లో శాస్త్రవేత్తగా జీవితాన్ని ఆరంభించిన కాన్షీరాం 31వ ఏట అంబేద్కర్ రాసిన ‘కులనిర్మూలన’ గ్రంథం చదివి ప్రేరేపితుడయ్యాడు.

ఈ దేశంలో అట్టడుగు వర్గాల విముక్తికి ఉద్యమాలు సాగించిన ఫూలే, సాహుమహరాజ్, పెరియార్, నారాయణ గురు, అంబేద్కర్‌లకు ప్రతిరూపంగా నిలిచాడు. బహుజన కులాలను ఏకంచేసేందుకు బామ్ సేఫ్, డిఎస్-4 వంటి సంస్థలను ఏర్పాటు చేసి సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్య భేరి మోగించాడు. 1984 ఏప్రిల్ 14న బహుజన సమాజ్ పార్టీని స్థాపించాడు. ఇదీ 1996 నాటికి జాతీయ పార్టీగా ఎదిగి బహుజన రాజ్యానికి దిక్సూచిగా నిలిచింది. కాన్షీరాం మన నుంచి దూరమై రెండు దశాబ్దాలు కావస్తున్నా ఆయన స్వరాజ్య, సామాజిక న్యాయపోరాటం కొనసాగుతుంది. ఇటీవల దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల కులగణన, రిజర్వేషన్లు పెంపు వంటి సామాజిక న్యాయ డిమాండ్లు ఇందుకు నిదర్శనం. కానీ అగ్రకుల రాజకీయ నీడలో అని విఫలమవుతున్నాయి. కాన్షీరాం కులాన్ని రాజకీయ అస్త్రంగా వాడిన రాజనీతిజ్ఞుడు. కులం పునాదుల మీద ఒక జాతిని కానీ, ఒక నీతిని కానీ నిర్మించలేమని’ ఆనాడు అంబేద్కర్ పేర్కొన్నారు. ఆయన ఆధిపత్య కులపునాదుల మీద జాతీయవాదాన్ని నిర్మించాలన్న అగ్రకులాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేశాడు. దీనిలోని తాత్వికతను అర్థం చేసుకున్న కాన్షీరాం ‘కులాన్ని రెండంచుల కత్తి’గా పేర్కొంటూ కులాల కేంద్రంగా రాజ్యాధికారాన్ని సాధించాడు. మినీ ఇండియా లాంటి ఉత్తరప్రదేశ్‌కు ఒక దళిత మహిళ అయిన మాయావతిని నాలుగుసార్లు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాడు. ఆమె హయాంలో ప్రజల సామాజిక, ఆర్ధిక స్వావలంబనకు పునాది పడ్డది.

అట్టడుగువర్గాల చేతిలో ఆధికారమే ఇలాంటి మార్పులకు కారణమైనది. కాన్షీరాం బహుజనోద్యమం పంజాబ్, రాజస్తాన్, కర్ణాటక, హర్యానా, ఢిల్లీ, కశ్మీర్, బీహార్, మధ్యప్రదేశ్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రభావం చూపింది. ఆయన రాజకీయ చైతన్య పోరాటం బిసి వర్గాలలో రాజకీయ కాంక్షను రగిలించింది. ఆ వర్గాలలో నుంచీ యుపిలో ములాయం సింగ్ యాదవ్, బీహార్‌లో లాలూప్రసాద్ యాదవ్, రామ్‌విలాస్ పాశ్వాన్, నితీశ్ కుమార్ మొదలైనవారు తమ సొంత రాజకీయ పార్టీలతో శాసించగలిగారు. దక్షిణాన తమిళనాట ఆత్మగౌరవ రాజకీయాలు ఇందుకు నిదర్శనమే. రాజకీయాల్లో సరికొత్త నినాదానికి తెరలేపిన కాన్షీరాం బాట నేటికీ మరువలేనిది. ఒక ఓటు- ఒక నోటు నినాదంతో ప్రజల దగ్గరకు వెళ్లి వారిచ్చే డబ్బుతోనే ప్రచారం చేశాడు. కులాన్ని నిర్మూలిద్దాం -బహుజన రాజ్యాన్ని నిర్మిద్దాం అంటూ దేశవ్యాప్తంగా తనదైన శైలిలో రాజకీయ ఉద్యమం సాగించాడు. నువ్వు 85% ఉండగా, 15%మీద ఎందుకు ఆధారపడతావు అని ప్రశ్నించాడు. నీ కాళ్లమీద నీవే పార్లమెంటు, అసెంబ్లీకి నడువు అంటూ ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు స్వాభిమానన్నీ నేర్పినయోధుడు. ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, ప్రజల భూమి మీద ప్రజలకు హక్కులేదా? అంటూ అగ్రకుల పాలకులపై ప్రశ్నల వర్షం కురిపించాడు.

ఆనాడు మండల్ కమిషన్ (1980) ఒబిసిలకు 27% రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. వీటి అమలుకై ఢిల్లీ బోట్స్ క్లబ్ ముందు 48 రోజుల ధర్నా చేశాడు. కాన్షీరాం బీసీ రిజర్వేషన్ ఉద్యమం విప్లవానికి కారణమైనది. ‘విప్లవం అంటే రేషన్‌కార్డు, పెన్షన్‌కోసం వంటి సంక్షేమ పథకాల కోసం ఉద్యమాలు, ధర్నాలు చేయడంకాదు. వేల సంవత్సరాలనుంచి దోపిడీ చేస్తున్న అగ్రకులాలు మాకు న్యాయం కావాలని రోడ్లపైకి రావడమే విప్లవం. ఇదీ భారతదేశ చరిత్రలో రెండు సందర్భాల్లో జరిగింది. మొదటిది రాజ్యాంగం అమలైన తరువాత, అగ్రకులాలు అదనపు హక్కులు కోల్పోతున్నామని ఎన్.డి తివారి నాయకత్వంలో వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి రాజ్యాంగాన్ని కాల్చి ధర్నా చేశారు. రెండోది 1990లో మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా రోడ్లపైన ధర్నా చేస్తూ న్యాయాన్ని అభ్యర్థించారు. ఇలాంటి అనివార్యతను సృష్టించిన అధినాయకుడు కాన్షీరాం. ఇప్పుడు మనం కూడా ఆ సందర్భాలు సృష్టించడమే విప్లవం’. కాన్షీరాం యుపి తర్వాత ఎపిలో రాజ్యాధికారం కోసం విశ్వప్రయత్నం చేశాడు. ఇక్కడ అగ్రకుల నీడలో నడిచిన బిసి, ఎస్‌సి, ఎస్‌టి ప్రజలు ఆయనకు సహకరించలేదు.

ఇప్పుడు తెలంగాణలో కాన్షీరాం ఉద్యమానికి కొనసాగింపుగా బిసి, ఎస్‌సి, ఎస్‌టిల ఐక్యకార్యాచరణ సమితి (జాక్) ఆవిర్భవించింది. ఇది రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ చిరంజీవులు, డాక్టర్ విశారదన్ మహరాజ్, ఉమ్మడి ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, ప్రొ. నాగం కుమారస్వామి, ప్రొ. రామయ్య షెఫర్డ్ మొదలైన వారి ఆధ్వర్యంలో ఏర్పడింది. ఈ జాక్ సారథ్యంలో లక్ష కిలోమీటర్ రథయాత్ర సాగుతున్నది. ఇది తెలంగాణలో మూడున్నర కోట్ల పీడిత ప్రజల విముక్తి కోసం సాగే మహా ప్రయాణం. ఇప్పుడు వీరంతా సంఘటితమై, భారత రాజ్యాంగ బలంతో రాజ్యాధికారం వైపునడవాలి. అప్పుడే సామాజిక న్యాయం సాకారమవుతుంది.

సంపతి రమేష్ మహారాజ్, 7989579428

పేరుకు ‘పార్ట్‌టైమ్’.. విధులు ‘ఫుల్‌టైమ్’

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ‘పార్ట్‌టైమ్ అధ్యాపకుల’ జీవన స్థితిగతులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. రాష్ట్రంలోని నిరుపేద తెగలకు చెందిన గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతితోపాటు పోటీ ప్రపంచంలో ఉన్నతంగా రాణించేందుకు ప్రమాణ విద్యను అందించేందుకు ప్రభుత్వం ‘పార్ట్‌టైమ్ అధ్యాపకుల’ను అన్ని అర్హతలను అనుసరిస్తూ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి, పటిష్టమైన నిర్దేశంతో ఆయా గురుకులాల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడం శుభపరిణామం. అలాగే శాశ్వత అధ్యాపకులవలే ప్రభుత్వ, ఆయా ఉన్నతాధికారుల నియమ నిబంధనలను తూచా తప్పకుండ సక్రమమైన విధులు నిర్వర్తిస్తున్న ‘పార్ట్ టైమ్ అధ్యాపకుల’ జీవితాలు ప్రస్తుతం శ్రమకు తగిన వేతనం అందకపోవడంతో అయోమయ స్థితిలోకి నెట్టివేయబడ్డాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిఆర్‌సి గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్‌టైమ్ టీచర్లకు తప్ప మిగిలిన అన్ని సొసైటీ ఉద్యోగులకు జిఒ నెం 16, 63 ఇప్పటి వరకు అమలు కాకపోవడం గమనార్హం.

ప్రభుత్వం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల సేవలను ఇప్పటికైనా గుర్తిస్తూ వేతనాల పెంపు, ఉద్యోగభద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెగ్యులర్ ఉపాధ్యాయుల విధులను తూచా తప్పకుండా, సక్రమంగా అందిస్తున్నందున బేసిక్ పే వేతనాలను పార్ట్‌టైమ్ ఉద్యోగులకు వర్తింపజేయడంతోపాటు 30 శాతం పిఆర్‌సిని అందించాలి. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల వేతనాలు తక్కువే అయినా గురుకులాల్లో అధిక బాధ్యతలను మోస్తున్నారు. గత పదిహేను సంవత్సరాలుగా శాశ్వత ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు ఏమాత్రం తక్కువ కాకుండా సమానంగా పని చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ తెగల్లోని తండాలు, గూడెంల్లోని నిరుపేద గిరిజన విద్యార్థుల బంగారు భవిష్యత్తును తమదైన శైలిలో తీర్చిదిద్దుతూ, గురుకుల విద్యాలయాల సొసైటీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని అనడంలో సందేహం లేదు. ప్రభుత్వం వీరి అమూల్య సేవలను పొందుతున్నందుకుగాను వేతనంగా కేవలం రూ. 14000 మాత్రమే అందిస్తోంది. దీంతో పార్ట్‌టైమ్ అధ్యాపకులు కుటుంబ పోషణలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ, అరకొర సౌకర్యాలతో జీవన ప్రయాణాన్ని సాగిస్తున్నారు. జిల్లా స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేసి, రాత, మౌఖిక పరీక్షలు, డెమో క్లాస్ నిర్వహించి, అన్ని రకాల విద్యార్హతలను పరిశీలించిన అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో ఐటిడిఎ పిఒ ద్వారా పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తున్నారు. ఇందులో చాలా మంది గురుకులంలో విద్యను అభ్యసించిన నిరుపేద గిరిజన కుటుంబాలకు చెందినవారే.

తాత్కాలిక ఉపాధ్యాయులు గురుకుల పాఠశాలలో ఉదయం గం. 8 నుంచి మధ్యాహ్నం గం. 1:30 వరకు తరగతులు, డైనింగ్ హాల్ డ్యూటీ, మధ్యాహ్నం గం. 2:30 నుంచి గం. 4:00 వరకు సూపర్‌విజర్ స్టడీ, గం. 4:00 నుండి 4:30 వరకు క్లబ్ కృత్యాల నిర్వహణ, సాయంత్రం 6:30 సప్పర్ డ్యూటీ, గం. 7:30 నుండి 10:00 వరకు నైట్ స్టడీ సూపర్‌విజిన్‌తోపాటు నైట్ స్టే, హాలిడే డ్యూటీ ఉదయం గం. 9:00 నుండి రాత్రి 9:00 వరకు, హౌస్ మాస్టర్ డ్యూటీ, వివిధ రకాల ఇన్‌చార్జి బాధ్యతలు సహా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా 24 గంటలు పని చేస్తున్నా కొందరి ప్రధానోపాధ్యాయులు దురుసుతనం ప్రదర్శించినా నోరుమెదపక సొసైటి అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన ధ్యేయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. గిరిజన గురుకులాల్లో పని చేస్తున్న అధ్యాపకులు పేరుకు పార్ట్‌టైమ్ అయిన విధులు మాత్రం ఫుల్‌టైమ్ చేస్తూ 24 గంటలూ గురుకులాలకే తమ అమూల్యమైన సేవలను అంకితం చేస్తున్నారు. పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులకు గురుకుల ఆవరణలో క్వార్టర్స్ ఇవ్వకపోవడం వల్ల నైట్ డ్యూటీ తర్వాత తమ ఇళ్లకు చేరే సందర్భంలో పలుమార్లు రోడ్డు ప్రమాదాలకు గురవుతూ, పలువురు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. పొరుగు సేవల ప్రాతిపదికన పనిచేసే అటెండర్, వాచ్‌మెన్ల వేతనాలతో పోలిస్తే పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల వేతనాలు తక్కువగా ఉండటంతో వారు ఆత్మన్యూనతా భావానికి గురవుతున్నారు.

పేరుకే పార్ట్ టైమ్ కానీ, 24 గంటలూ పని చేయిస్తూ అధికారులు పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం అడుతున్నారు. ప్రభుత్వం పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల సేవలను రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా ఉపయోగించుకొని, వేతన విషయంలో తీవ్ర వివక్ష చూపిస్తూ, శ్రమ దోపిడీకి పాల్పడుతున్నది. ఇతర గురుకుల సొసైటీ పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల వేతనాలతో పోల్చితే, గిరిజన గురుకుల పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల, అధ్యాపకుల వేతనాలు తక్కువగా ఉన్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, పార్ట్‌టైమ్ అధ్యాపకులకు పనికి తగిన గౌరవ వేతనాలు అందించాలి. ప్రభుత్వం పార్ట్‌టైమ్ అధ్యాపకుల సమస్యల విషయంలో ప్రత్యేక చొరవ చూపి, గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్‌టైమ్ ఉపాధ్యాయుల సమస్యలు తప్పక పరిష్కరించాలి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిఆర్‌సి గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్‌టైమ్ అధ్యాపకులకు తప్ప మిగిలిన అన్ని సొసైటీ ఉద్యోగులకు జిఒ నెం. 16, 63 ఇప్పటివరకు అమలు కాకపోవడం బాధాకరం. ప్రభుత్వం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులు నిరుపేద గిరిజన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం అందిస్తున్న నిర్విరామ సేవలను గుర్తిస్తూ, సమస్యల పరిష్కారంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించవలసిన అవసరం ఉంది. 

ఈదునూరి మహేష్

9949134467

చితి నుంచి చిగురిస్తున్న శాంతి

ఫీనిక్స్ అనే పక్షి తన పూర్వీకుల బూడిదనుంచి కొత్త జీవితాన్ని పొందుతుందని ప్రాచీన గ్రీకు ఇతిహాసాలు చెబుతున్నాయి. కాలానికి, సామ్రాజ్యాలకి, పునర్జన్మలకి, పునరుజ్జీవనానికి చిహ్నంగా ఈ పక్షిని చిత్రీకరిస్తుంటారు. అదే విధంగా దాదాపు రెండేళ్లు రావణకాష్ఠంలా మారణకాండతో రణజ్వాలలతో భస్మమైన గాజా చితిపై మళ్లీ ఇప్పుడు శాంతి పునరుజ్జీవనం పొందే మంచి రోజులు వచ్చాయి. గాజాలో యుద్ధం పరిసమాప్తి కావడానికి వీలుగా ఇజ్రాయెల్, హమాస్ మొదటి శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడం అపూర్వ ఘట్టం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో రూపొందిన సమగ్రశాంతి ప్రణాళిక ఇన్నాళ్లూ రణతంత్ర వ్యూహాలతో దద్దరిల్లిన గాజాలో పునర్నిర్మాణం ప్రారంభానికి నాంది పలికింది. ఈ నిర్ణయంతో హమాస్ చెరలో బందీలు త్వరలో విడుదల అవుతారు. అలాగే ఇజ్రాయెల్ గాజా నుంచి తన బలగాలను వెనక్కు తీసుకుంటుంది. బందీలందరినీ ఇళ్లకు చేర్చేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది.

గాజాలో ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైనిక బలగాలు ఉపసంహరణ అవుతాయని, ఖైదీల మార్పిడి జరుగుతుందని, బాధితులకు మానవతా సాయం అందే మార్గం ఏర్పడుతుందని హమాస్ విశ్వసిస్తోంది. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, స్వయం నిర్ణయాలు సాధించేవరకు తమ ప్రజల హక్కులను వదులుకోమని హమాస్ స్పష్టం చేసింది. ఈ అక్టోబర్ 7 తో గాజా యుద్ధానికి రెండేళ్లు పూర్తి అయ్యాయి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి 1200 మందిని హతమార్చడమే కాక, 250 మందిని బందీలుగా చేశారు. దీంతో హమాస్‌ను అంతం చేయడమే లక్షంగా ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఈ రెండేళ్లలో దాదాపు 67 వేల మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా, 1.70 లక్షల మంది గాయపడ్డారు. లక్షకు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు గాజా శాంతి ఒప్పందం కోసం 20 సూత్రాల ప్రణాళికను తెరపైకి తీసుకువచ్చారు. గత మూడు రోజులుగా ఈజిప్టులో ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన శాంతి చర్చలు చివరకు ఫలించాయి. ప్రణాళిక మొదటి దశ అమలుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

శాంతి ప్రణాళికకు మొదట ఇజ్రాయెల్ కానీ, హమాస్ కానీ తలవంచకపోవడంతో ట్రంప్ కఠినంగా వ్యవహరించి ఇజ్రాయెల్ మెడ వంచగలిగారు. అరబ్ దేశాల ఐకమత్యాన్ని వివరించి ఇజ్రాయెల్ పట్టు వదిలేలా చేశారు. ఓవల్ ఆఫీస్ నుంచే ఖతార్ నేతకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుచే క్షమాపణలు చెప్పించారు. అలాగే హమాస్‌ను అక్టోబర్ 5 లోగా అంగీకరించకపోతే నరకం చూస్తారని బెదిరించారు. నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడుతున్న ట్రంప్‌కు ఇదో గొప్పబలం చేకూర్చింది. ట్రంప్ టెన్షన్ పడుతున్న సమయంలో శుక్రవారం (10.10.25) నోబెల్ శాంతి బహుమతి ప్రకటించనున్నారు. ఈ బహుమతి ట్రంప్‌కు దక్కుతుందో లేదో చెప్పలేం కానీ గాజా శాంతి ఒప్పందాన్ని కుదిర్చిన ఘనత తనదేనని, ఇంతకన్నా మరెవరైనా సాధించగలరా? అని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. ఇజ్రాయెల్, హమాస్ ఒప్పందంపై సంతకాలు చేయగానే ‘పీస్ ప్రెసిడెంట్’ అని ట్రంప్‌ను ప్రశంసిస్తూ వైట్‌హౌస్ పోస్ట్ పెట్టడం గమనార్హం. గాజాలో గత రెండేళ్లలో ఇజ్రాయెల్ దారుణ మారణ హోమానికి అగ్రనాయకులే ఆజ్యం పోస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి కమిషన్ గత నెలలో తీవ్రంగా ఆక్షేపించిన సంగతి తెలిసిందే. అంతేకాదు కమిషన్ వెలువరించిన 72 పేజీల నివేదికలో అనేక వాస్తవాలు బయటపడ్డాయి.

జర్మనీలో హిట్లర్ ఊచకోతలతో ఇజ్రాయెల్ దమనకాండను పోల్చింది. నాజీ జర్మనీలో హిట్లర్ 60 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్‌లో పెట్టి ఊచకోత కోసినట్టుగానే, ఇజ్రాయెల్ 2023 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు నాలుగు మారణకాండ చర్యలకు పాల్పడిందని నివేదికలో బయటపెట్టింది. ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు గాజాలో 10 లక్షల మంది పాలస్తీనా ప్రజలు ఉండేవారు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం రెండు నెలల క్రితం 2.20 లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు ఉత్తర గాజా నుంచి తరలిపోయారని తేలింది. ఇజ్రాయెల్ బలిగొన్న వారిలో సగానికి సగం మంది మహిళలు, చిన్నారులే. వీరికి ఇజ్రాయెల్ పగ ప్రతీకారాలకు ఎలాంటి సంబంధం లేకపోయినా హతమయ్యారు. దాడులు ఆపాలని హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారి కుటుంబాలు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నివాసం ఎదుట నిరసనలు కొనసాగించినా, నెతన్యాహు చలించకపోవడం రాక్షసత్వానికి తార్కాణం. నోబెల్ శాంతి బహుమతి కోసం అర్రులు చాస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ పాపంలో భాగం పంచుకున్నారని చెప్పవచ్చు. ఇప్పటివరకు సాగిన యుద్ధం వెనుక ట్రంప్ ప్రోత్సాహం ఉందన్న సంగతి జగమెరిగిన సత్యం. గాజాలో ఆకలి చావులు పెరిగిపోతున్నా, మానవతా సాయం అందకుండా ఇజ్రాయెల్ అడ్డుపడినా ఏమాత్రం ఖండించకపోవడం తెలిసిందే. ఇటీవల కొన్ని నెలల క్రితం ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడుల వెనుక కూడా ట్రంప్ రణతంత్రం ఉంది. ఇరాన్ లోని అణుశక్తి వనరులన్నిటినీ ధ్వంసం చేయించడమే కాక, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీని లొంగిపోవాలని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ పూర్వాపరాల నేపథ్యంలో శాంతి బహుమతి ట్రంప్‌కు వస్తుందా? అన్నది ప్రశ్నార్థకమే. అయితే గాజా శాంతి ప్రణాళిక ప్రకారం గాజా స్ట్రిప్‌కు ఒప్పందం ప్రకారం పునరావాస మౌలిక వసతులు కల్పించడమే కాక, పాలస్తీనా స్వతంత్ర దేశంగా ప్రాణం పోస్తే ఇంతవరకు జరిగిన ఘోరాల నుంచి ట్రంప్‌కు ప్రక్షాళన జరుగుతుందని చెప్పవచ్చు.

భారత్ అంటే ఎందుకీ గాభరా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశానిది ‘మృతప్రాయమైన ఆర్థిక వ్యవస్థ’ అన్నారు. భారత- పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపించానన్నారు. యుద్ధ సమయంలో పాకిస్థాన్ సైన్యం ఇండియాకు చెందిన యుద్ధ విమానాలను కూల్చిందని ప్రకటించారు. దానిని బట్టి తేలేది భారతదేశం ఆర్థికంగా, సైనికంగా కూడా బలహీనమైనదని. అమెరికా వంటి అగ్రరాజ్యనేత అంతటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసారంటే ఆయా అంశాలపై పూర్తి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి అటువంటి అభిప్రాయానికి వచ్చి ఉంటారని భావిస్తాము. తన అభ్రిపాయాలు సరైనవని అమెరికా అధ్యక్షుడు నమ్మినట్లయితే, ఈ దేశాన్ని ఇక పట్టించు కోకుండా ఉపేక్షించాలి. కాని అట్లా జరగటం లేదు. తన వ్యాఖ్యల తర్వాత కొద్ది రోజులు తిరిగాయో లేదో, ఇండియాలో సత్సంబంధాల కోసం తహతహలాడటం కనిపిస్తున్నది. అందుకు ప్రధాన కారణాలు రెండు. ఒకటి, ఆర్థికంగా భారతదేశం బలహీనమైనదేమీ కాదు. ‘మృతప్రాయ వ్యవస్థ’ అంతకన్న కాదు. రెండు, బహుశా ఆర్థికంగా కన్న ముఖ్యంగా అమెరికా దీర్ఘకాలిక సామ్రాజ్యవాద వ్యూహాలకు ఆసియాలో ఇండియా కీలకంగా ఉపయోగపడగలదన్నది వారి పథకం. కనుక, ఆర్థికం ఎట్లున్నా ఇటువంటి ప్రయోజనాల దృష్టా వారు భారతదేశాన్ని దూరం చేసుకోలేరు. తాము కోరుకున్న రీతిలో ఉపయోగపడేందుకు భారత్ సిద్ధమా అన్నది వేరే ప్రశ్న. ఈ వ్యూహాత్మక కోణాన్ని చర్చించే ముందు ఆర్థిక విషయాలను కొద్దిగా చెప్పుకుందాము.

ప్రస్తుత వివాదమంతా ఇతర దేశాలతో అమెరికా వాణిజ్య లోటు, ఆ స్థితిని తొలగించుకునేందుకంటూ ట్రంప్ విధిస్తూ వస్తున్న కొత్త టారిఫ్‌ల మాట తెలిసిందే. ఆ విషయమై కుప్పతెప్పలుగా చర్చలు జరిగినందున అందులోకి మళ్లీ వెళ్లనక్కరలేదు. అదే విధంగా, ఇండియాతో అమెరికా వాణిజ్య లోటు కొత్తది కాదు. ఇండియా సహా అనేకానేక దేశాలతో వారిలోటుకు కారణాలేమిటి? ఆ సమస్య పరిష్కారానికి టారిఫ్‌ల హెచ్చింపు సరైన పద్ధతా? అనే చర్చలు కూడా చాలా సాగాయి. ఆ విషయం అట్లుంచి, తాము స్వయంగా స్వయంగా సృష్టించుకున్న ఆర్థిక సమస్యలనుంచి బయటపడేందుకు ట్రంప్ మరొక రెండు మార్గాలను అనుసరిస్తున్నారు. ఒకటి, ఇతర దేశాలను ఒత్తిడి చేసి తమకు అనుకూలమైన విధంగా కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవటం. రెండు, ఇతరులను ఒత్తిడి చేసి తమ దేశంలో భారీ పెట్టుబడులు పెట్టించుకోవటం. ఈ ప్రధాన చర్యలకు ఉపచర్యలుగా మరి రెండు పనులు చేస్తున్నారు. ఒకటి, ఇతర దేశాలలో గల అమెరికన్ కంపెనీలను సుంకాల బెదిరింపులతో స్వదేశానికి తిరిగి రప్పించజూడటం. రెండు, ఇతర దేశాల కంపెనీలకు వివిధ రాయితీల ఆశలు చూపి రప్పించే ప్రయత్నం. ఇవన్నీ ఎట్లా ముందుకు సాగుతున్నాయి లేదా సాగటం లేదు అనే చర్చ ప్రస్తుత సందర్భంలో అక్కరలేదు.

భారత దేశానికి పరిమితమై చూస్తే పరిస్థితి ఈ విధంగా కనిపిస్తున్నది. మన ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రపంచంలో అయిదు లేదా నాలుగో స్థాయికి చేరినప్పటికీ అమెరికా అవసరాలతో చూసినపుడు సాధారణమైనదే. అనగా, మనం అక్కడ భారీ పెట్టుబడుల పెట్ట గలిగింది లేదు. అందువల్ల అమెరికాకు కావలసింది ఇక్కడి వనరులు, విస్తృతమైన మార్కెట్లు. యథాతథంగా అమెరికాకు వనరుల ఎగుమతికి, పారిశ్రామిక సంబంధమైన అమెరికన్ ఉత్పత్తులకు భారత మార్కెట్లలో ప్రవేశానికి సమస్యలంటూ లేవు. భారత ప్రయోజనాల రీత్యా స్వల్ప జాగ్రత్తలు మినహా. సమస్య అంటూ తలెత్తింది అమెరికన్ వ్యవసాయ పాడి మత్స ఉత్పత్తుల విషయంలోనే అన్న చర్చలు కూడా వరుసగా జరుగుతున్నవే. ఇవి 1995లో డబ్లుటిఒ స్థాపనకు ముందునుంచే మొదలై గత 30 సంవత్సరాలుగా, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరుగుతూనే ఉండటాన్ని బట్టి, ఈ నిర్దిష్ట అంశం భారత ప్రయోజనాలకు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పకుండానే గ్రహించవచ్చు. ఆ విధంగా దేశ ప్రయోజనాలను కాపాడుతున్నందుకు అన్ని పార్టీలను అభినందించాలి. ప్రస్తుత చర్చల సందర్భంగా కూడా ప్రధాని మోడీ, ఎటువంటి త్యాగాలకైనా సిద్ధపడతాము తప్ప ఈ విషయం లో రాజీ ప్రసక్తి లేదని విస్పష్టంగా ప్రకటించటం గమనించదగ్గది. ఆ స్థితిలో, తమ విపరీతమైన కోరికలను, ఇండియా వంటి వర్ధమాన దేశాలను లొంగదీసుకోగలమనే అహంభావాన్ని వదలుకుని, రాజీకి రావలసింది అమెరికా మాత్రమే.

ఉభయ దేశాల మధ్య పెద్ద మొత్తంలో వాణిజ్యం జరిగే మరొక రంగం ఆయుధాల కొనుగోలు. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు వరకు ప్రపంచంలోనే అత్యధిక దిగుమతిదారు అయిన ఇండియా, ప్రధానంగా రష్యా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ రాగా, ఇటీవలి కాలంలో అమెరికా సహా ఇతర దేశాల నుంచి దిగుమతులను పెంచింది. కాని, అది చాలని అమెరికా మాత్రం రష్యా నుంచి దిగుమతులు పూర్తిగా ఆపేయాలంటూ ఒత్తిడి చేయటం మొదలు పెట్టింది. ఇందుకు ఒక కారణం తమ వ్యాపారం పెంచుకోవటమైతే, మరొకటి భారత్‌ను రష్యాకు దూరం చేయటం. పైకి చెప్తున్నది మాత్రం, ఆయుధ దిగుమతుల కోసం భారత్ చెల్లిస్తున్న మొత్తాలు ఉక్రెయిన్‌పై యుద్ధాల కోసం రష్యాకు ఉపయోగపడుతున్నాయని. ఇది చమురు దిగుమతులతో ముడిపెట్టి చేస్తున్న వాదన వంటిదే. ఇదంతా గ్రహించినందు వల్లనే ప్రభుత్వం దేశ ప్రయోజనాల కోసం ఏ ఆయుధాలు ఎక్కడి నుంచి దిగుమతి చేసుకోవాలో ఆ పని చేస్తున్నది తప్ప, ట్రంప్ ఒత్తిడికి తల ఒగ్గటం లేదు. ఇది ఆయనకు కంటగింపుగా మారింది. ఇవన్నీ ఒక ఎత్తు కాగా, మొదటి అనుకున్నట్లు ఇండియా అంటే ట్రంప్‌కు గాభరా మొదలైంది. ఈ ఆర్థిక, వాణిజ్య విషయాల వల్ల ఎంత మాత్రం కాదు. ఇవి అన్నీ కూడా కొంత అటు ఇటుగా ఏదో ఒక రోజు సర్దుబాటు అవుతాయి. అంతమాత్రాన అమెరికా దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలు దెబ్బతినేది ఏమీ ఉండదు. అవి దెబ్బతినటం లేదా తినకపోవటమనేది ఆసియాకు సంబంధించి అమెరికా భౌగోళిక వ్యూహంలో ఇండియా పాత్ర ఎట్లా ఉండగలదనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆ వ్యూహం ఏమిటి? గతం నుంచి చూసినట్లయితే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ సముద్రం, యూరప్‌లతో కూడిన పశ్చిమార్ధ భూగోళాన్నంత అమెరికా తన పూర్తి ప్రాబల్య ప్రాంతంగా పరిగణించింది. ఆ మాట బాహాటంగానే ప్రకటిస్తూ ఆ మేరకు మన్రోడాక్ట్రిన్‌ను ప్రకటించింది. అక్కడ ఇతరులకు ప్రవేశం లేదని హెచ్చరించింది. తర్వాత తూర్పు యూరప్, మధ్య ఆసియా, పశ్చిమాసియా, ఆఫ్రికాలలో అదే విధమైన సంపూర్ణ ఆధిపత్యం కోసం రాజకీయంగా, సైనికంగా ప్రయత్నిస్తూ వస్తున్నది. అది తన ఆలోచనల ప్రకారం నెరవేరనందు వల్ల పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి.

ఇరాక్, ఇరాన్, అప్ఘానిస్థాన్, పాలస్తీనా, ఉక్రెయిన్ వంటివి అందుకు ఉదాహరణలు. అమెరికా భౌగోళిక వ్యూహాల పరిస్థితి ఒకవైపు ఇట్లుండగా, దానిని ఒబామా కాలంలో మరింత తూర్పుకు విస్తరించారు. ఒబామా నల్లవాడు గనుక కేవలం తన చర్మపు రంగు కారణంగా అభ్యుదయవాది అయిపోయినట్లేనని భారత్ సహా అనేక దేశాలలో చాలా మంది అమాయకంగా భ్రమపడ్డారు. కాని ఆయన ఏ తెల్లవారికీ తీసిపోని సామ్రాజ్యవాది. పశ్చిమాసియా యుద్ధాలు ఓడిపోవటంతో తన దృష్టి తూర్పు ఆసియాకు మళ్లింది. ఆ విధంగా తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా, దూరప్రాచ్యం, దక్షిణ చైనా సముద్రం పసిఫిక్ మహా సముద్ర ప్రాంతాలన్నీ ఆయన వ్యూహ పరిధిలోకి వచ్చిచేరాయి. ఈ పరిధిలోని ఒక్కొక్క దేశాన్నే తమ సైనిక, ఆర్థిక, రాజకీయ ప్రాబల్యం కిందకు తెచ్చుకునే ప్రయత్నాలు ఒబామా ఎనిమిదేళ్ల కాలంలో జోరుగా సాగాయి. ఆ ప్రాంతమంతా అనేక సైనిక స్థావరాలు కొత్తవి ప్రారంభించారు. తమ నౌకా బలపు సంచారాలు, మోహరింపులు పెరిగాయి. పశ్చిమాసియాలో క్రమంగా బలహీనపడుతూ, ఇతర ఆసియా ప్రాంతాలలో, ఆఫ్రికాలో ప్రయత్నాలు కోరుకున్నట్లు నెరవేరనందున, తూర్పు ఆసియాలో ప్రాబల్య సాధన తప్పనిసరి అన్నది ఆలోచన. ఈ కొత్త ఆలోచనకు కేంద్ర బిందువు రష్యా, చైనాలను నియంత్రించటం. ముఖ్యంగా తమకు దీటుగా అభివృద్ధి చెందుతూ సవాలుగా మారుతున్న చైనాను అదుపు చేయటం. మరొక వైపు, రష్యాను యూరప్‌లో కట్టడి చేయటం కోసం నాటోను ఆ దేశం దిశగా విస్తరించటంలోనూ ఒబామాది కీలకమైన పాత్ర కావటం గమనించదగ్గది.

సరిగా ఇక్కడ వస్తున్నది భారతదేశం ప్రస్తావన. ఇండియా భౌగోళికంగా, సైనికంగా, ఆర్థికంగా ఆసియాలోని ప్రముఖ దేశాలలో ఒకటి కావటమేగాక, పసిఫిక్‌కు పొరుగున గల హిందూ మహా సముద్రంలో కీలక స్థానంలో ఉంది. ఆ దేశం సైద్ధాంతికంగా, స్వీయ ప్రయోనాల దృష్టా తమకు సన్నిహితమన్నది అమెరికా, యూరప్‌ల నమ్మకం. అందుకే ‘క్వాడ్’ కూటమిలో భాగస్వామిని కూడా చేసారు. తూర్పు సముద్రాలలోని ఉమ్మడి నౌకా విన్యాసాలలో భాగస్వామిని చేస్తున్నారు. భారత ప్రభుత్వం ఒక వైపు ఇటువంటి భాగస్వామ్యాలు ఉన్నా, ‘కాడ్’ను సైనిక కూటమిగా మార్చే ప్రతిపాదనకు మాత్రం అంగీకరించకపోవటాన్ని బట్టి, తన జాగ్రత్తలలో తాను ఉంటున్నట్లు గ్రహించవచ్చు. మరొక మాటలో చెప్పాలంటే, అమెరికన్ వ్యూహాలలో ఒక పావు కాదలచుకోలేదన్న మాట. ఈ నేపథ్యం ఇట్లుండగా, ఇటీవలి టారిఫ్‌ల సందర్భంలో ఇండియా ఒక్కసారిగా బ్రిక్స్, ఎస్‌సిఒల వైపు బలంగా మొగ్గటం, రష్యాకు దూరమయే ప్రసక్తి లేదని స్పష్టం చేయటం, చైనాతో వేగంగా సంబంధాల పునరుద్ధరణతో అమెరికా శిబిరానికంతా గాభరా మొదలైంది. ఒకవేళ భారతదేశం ఇదే వైఖరిని కొనసాగించినట్లయితే, వర్తమానపు ఆర్థిక సంబంధాల మాట ఎట్లున్నా, దీర్ఘకాలిక సామ్రాజ్యవాద వ్యూహం విషయం ఏమిటన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. అందుకు సమాధానం కనుగొనేందుకు అమెరికన్ కూటమి పెద్దలు తలకిందులవుతున్నారు.

టంకశాల అశోక్

నిజం, నిర్భయమే ఆయన ఆయుధాలు

ఆ ముఖంలో ప్రశాంతత, విజ్ఞత ప్రతిబింబిస్తాయి. దేశంలో అత్యంత నిష్ణాతులైన ఎడిటర్, జర్నలిస్ట్‌లలో ఒకరు ఆయన. మనకు టిజెఎస్‌గా చాలా ఏళ్లుగా తెలిసిన తయిల్ జాకబ్ సోని జార్జ్. తన సుదీర్ఘ జీవితం దేశంలో అధికారంలో ఉన్నవారికి నిజాన్ని నిర్భయంగా చెప్పిన ఘనుడు. అలాంటి వారు ఇటీవలి సంవత్సరాల్లో జాతి వ్యతిరేకి అని ముద్రపడే ప్రమాదం ఎదురవుతోంది. 97 ఏళ్ల జార్జి జీవితం అంతా, న్యూస్ రూమ్‌లలోనూ, జర్నలిజం స్కూళ్లలో భవిష్యత్ జర్నలిస్ట్‌లకు దిశానిర్దేశంలోనే గడిచింది. దేశం గర్వించదగ్గ కొద్ది మంది జర్నలిస్ట్‌ల జాబితాలో టిజెఎస్ పేరు అగ్రస్థానంలో ఉంటుంది. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ పట్టభద్రుడైన వెంటనే పత్రికారంగంలో ప్రవేశించిన జార్జి 70 ఏళ్లుగా జర్నలిస్ట్‌గా దేశం గురించి, దేశ ప్రజల గురించే ఆలోచించారు. పూర్తి సమయం ఎడిటర్‌గా, జర్నలిజం ఉపాధ్యాయుడిగా, చివర్లో కాలమిస్ట్‌గా ప్రతిభావంతంగా పని చేశారు. ఏ కాలమ్‌కు అయినా ముగింపు తప్పదు. టిజెఎస్ 2022 జూన్ 12న ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ లో తన చివరి కాలం రాశారు.

ఆయన చివరి కాలంలో ఓ పేరా గుర్తు చేసుకోవడం ముఖ్యం. ఆ కాలంలో మనలో కొందరు మన దేశాన్ని విమర్శించకూడదని భావిస్తారు. మరి కొందరు దీనికి పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తారు. మన లాంటి పెద్ద దేశానికి ఎదురయ్యే ఆపదల గురించి అన్ని విధాలుగా హెచ్చరించాలి. ఏ వాదనకైనా మద్దతునిచ్చేవారు, వాటి విమర్శకులు ఉంటారు. వాటిలో కొన్ని మంచి అంశా లు, కొన్ని లోపాలు ఉండవచ్చు. దేశ పాలకులు తమను అస్సలు విమర్శించకూడదని ముఖ్యంగా వార్తా పత్రికలవారు విమర్శించరాని భావించడం ప్రారంభిస్తే, ఏదో తప్పు జరుగుతుంది అని ఆయన రాశారు. కానీ ఎక్స్‌ప్రెస్ సంప్రదాయం, దాని పాఠకుల అంచనాలకు అనుగుణంగా ఎదిగేందుకు తాను 25 ఏళ్ల పాటు రాయలేకపోయానని ఆయన ఒక దశలో అంగీకరించారు. కాలం మారిపోయింది.

ఒకప్పుడు జర్నలిస్ట్ అంటే.. నిజాన్ని నిర్భయంగా, వ్యవస్థాగతంగా, విమర్శనాత్మకంగా ఉండడానికి సంసిద్ధత కలిగి ఉండడమే ప్రాథమిక లక్షణం. అదే ఇప్పుడు జాతి వ్యతిరేకి అని పిలవబడే స్థితికి దారి తీస్తోంది. 2025 అక్టోబర్ 3న టిజెఎస్ మరణించిన ఒక రోజు తర్వాత, ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో మొదటి పేజీలో వచ్చిన నివాళిలో. 1300 కాలమ్‌లు రాసిన తర్వాత 2022 జూన్ 22న టిజెఎస్ తన కాలాన్ని అంకితం చేశారని పేర్కొంది. నిజానికి ఆయన అలా చేయమని సూచించారు. ఆ వార్తా పత్రిక సంపాదకుడిగా నేను ముగింపు పలుకుతున్న సమయం అది. టిజెఎస్ తన కాలం ఆపాలనే సందేశాన్ని తెలియజేసేందుకు నిరాకరించాను. అలా చేసి ఉంటే, ఆయన కాలమ్‌ను ఆపివేసిన అపరాధ భావన నాపై ఉండేది. చివరికి ఆ సందేశం ఆయనకు చేరిందని (వాసు) పేర్కొన్నారు. నెలల తర్వాత ముంబై ప్రెస్‌క్లబ్ టిజెఎస్‌కు జర్నలిజంలో జీవిత కాల సాధన కోసం ప్రతిష్ఠాత్మకమైన రెడ్ ఇంక్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది. ఎప్పుడూ ప్రచారం కోరుకోని వ్యక్తిగా టిజెఎస్ ఈ గొప్ప దేశంలో వివేకవంతులైన పౌరులతో చాలా కాలం చర్చను కొనసాగించడం గర్వకారణమని పేర్కొనే వారు. ఇప్పుడు ఇతరులు ఈ పోరాటాన్ని కొనసాగించాల్సిన సమయం ఆసన్నమైంది. పోరాటం కొనసాగాలి అని ఆయన ఆకాంక్షించారు. ప్రధానంగా బిజెపి ఆధిపత్య విధానాన్ని వ్యతిరేకించిన ఆయన వాస్తవికతను తెలుసుకున్నారు. 2019లో బిజెపి రెండవసారి విజయం సాధించిన వెంటనే, 2029 వరకూ పార్టీ అధికారంలో ఉండకుండా ఎవరూ ఆపలేరని ఆయన చెప్పేవారు. ఆయన తన కాలంలో కూడా అదే చెప్పారు.

మీడియా యజమానులకు టిజెఎస్ వంటి కాలమిస్ట్‌లు ఒక లక్ష్యాన్ని సూచించారు. ఆయనలా నిర్భయంగా రచనలు చేయడం ద్వారా, సంస్థాగత అనుకూలత ద్వారా చేసిన పాపాలు తొలగిపోతాయి. కానీ, కాలం మారింది. 1970ల నుంచి ఈ శతాబ్ది ప్రారంభం వరకూ, బిజెపి పాలన ప్రారంభం వరకూ వార్తాపత్రికలు తాము ఆశించిన విధంగా పనిచేశాయి. ఇక లొంగిపోవక తప్పదని మీడియా సంస్థలు గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ప్రభుత్వ నిధులపై ఆధారపడడం, వారి స్వాతంత్య్రాన్ని కోల్పోయేలా చేసిందని ఓ పెద్ద మీడియా గ్రూప్ యజమాని, సంపాదకుడు ఈ మధ్య అన్నారు. ఇది ఇందిరా గాంధీ హయాంలో విధించిన వంటిది కాదు. స్వీయ సెన్సార్ షిప్ లాంటిది. దీనిపై పోరాడలేము. టిజెఎస్ ఎక్స్‌ప్రెస్‌లో రాయడం మానేసిన తర్వాత కూడా ఓ ప్రముఖ మలయాళ వార్తాపత్రిక అప్పుడప్పుడు ఆయన రచనలను ప్రచురించే ధైర్యం చేసింది. వార్తాపత్రికలు, ఛానెళ్లకు ఒకటి కంటే ఎక్కువమంది ఎడిటర్లు ఉన్న యుగంలో మనం జీవిస్తున్నాం. అదృశ్య ఎడిటర్లు ఏ కథను హైలైట్ చేయాలో, దేనిని విస్మరించాలో నిర్ణయిస్తారు. కనిపించే ఎడిటర్లు దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది.

మీడియా కథనాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని పాలకులు నమ్మడంలో తప్పులేదు. ఇందుకోసం టిజెఎస్, ధ్రువ్ రథీ, పరకాల ప్రభాకర్, మహమ్మద్ జుబైర్, రవీష్ కుమార్ వంటి వారిని అదుపు చేయాలి. టిజెఎస్ మరణించిన తర్వాత ఒక రోజు ప్రధానమంత్రి కార్యాలయం ఆయన కుటుంబానికి సంతాప సందేశం పంపాలనుకున్నట్లు తెలియజేసింది. టిజెఎస్ తో విభేదించినా, ప్రధాని కూడా నివాళి అర్పించకుండా ఉండడం కష్టమైంది.టిజెఎస్ అంత్యక్రియల్లో కనిపించకుండా పోయిన వారిని గమనించడం కష్టం కాలేదు. మీడియా వర్గాలనుంచి పెద్ద ఎత్తున అభిమానులు బెంగళూరులోని శ్మశాన వాటికకు వచ్చి నివాళులర్పించారు. టిజెఎస్ భౌతిక కాయం బూడిదై పోయి ఉండవచ్చు. కానీ ఆ నిప్పులు మండుతూనే ఉంటాయి. ఆయన చేసిన పోరాటం కొనసాగుతుందని ఆశిస్తున్నాం.

జిఎస్ వాసు

ప్రజాయుద్ధాల కలం, గళం.. సుద్దాల

‘ఓ పాలబుగ్గల జీతగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయిందో’ అంటూ ఆ కన్నీటి వెతలను తడిమిందా కలం, పల్లెటూరి పిల్లవాని ఆర్ద్రత, ఆవేదనలను వినిపించిందా గళం ‘వెట్టిచాకిరి విధానమో రైతన్న, ఎంత చెప్పినా తీరదు కూలన్న’ అంటూ ప్రజల దీనగాథలు రాసిందా కలం. సామాజిక అసమానతలను ప్రశ్నించిందా గళం. ‘ఎత్తరుగులపై పెత్తందారులు అన్ని విధాలుగా దోచుకుని, అందలమెక్కిన మహానుభావులు’ అంటూ వ్యవస్థను నిలదీసిన కలం. జాగరతోయ్ జాగరత అంటూ జనానికి కర్తవ్య బోధన చేసిందా గళం. ‘నిజాంలో ప్రతి బజారులో మా ధ్వజం ఎర్రని జెండా ఎగరేస్తాం’ అంటూ నిజాం ప్రభువుపై పాటల తూటా గురిపెట్టిందా కలం. ప్రజా ప్రభుత్వం సాధిస్తామంటూ ఎలుగెత్తి చాటిందా గళం. ‘వెయ్ దెబ్బకు దెబ్బ వెయ్’ అంటూ నిజాం సైన్యంపై తిరగబడిందా కలం. అచేతన వ్యవస్థను జాగృతపరచిందా గళం. ఆ కలం, గళం సమ్మేళనమే ప్రజాకవి సుద్దాల హనుమంతు. అర్థవంతమైన ఆవేశం, అవగాహనతో కూడిన పరిపక్వ ఆలోచనాభావాలు, సామాజిక స్పృహ అతని కవిత్వంలో పాల పొంగులా ఉప్పొంగుతూనే ఉంటాయి. ప్రజా ఆవేదనలను రాసి, పాడి, ఆడి వారిలో చైతన్యాన్ని నింపిన దివిటి సుద్దాల.

ఒక చేత పెన్ను మరో చేత గన్ను పట్టి నిజాం ముష్కరుల వెన్నులోవణుకు పుట్టించిన ధీరుడు. పాత నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో నిరుపేద చేనేత కుటుంబంలో బుచ్చి రాములు, లక్ష్మీనరసమ్మ దంపతులకు సుద్దాల జన్మించాడు.వారికి ఆరుగురు సంతానం. నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. వారందరిలో చివరగా జన్మించిన హనుమంతు అసలు ఇంటి పేరు గుర్రం. జీవన పోరాటంలో ఆ కుటుంబం గుండాల మండలం సుద్దాల గ్రామంలో స్థిరపడటంతో ఆ ఊరి పేరు ఆయన ఇంటిపేరుగా మారింది. చిన్నతనంలో చదువుకునే అవకాశాలు లేక వీధి బడిలో ఉర్దూ, తెలుగు భాషలు నేర్చుకున్నాడు. శతకాలు, కీర్తనలు, సీస, కంద పద్యాలు కంఠస్థం చేశాడు. బాల్యంలోనే యక్షగానాలు, కీర్తనలు, భజనలు లాంటి కళారూపాలు అంటే ఆసక్తి మెండుగా ఉండేది. తన గ్రామంలో హరికథలు చెప్పే అంజనదాసుకు శిష్యుడిగా ఆయన బృందంలో చేరాడు. చిన్న వయసులోనే బతుకుతెరువు కోసం ఉద్యోగానికి హైదరాబాద్ చేరాడు. ప్రభుత్వ కార్యాలయంలో అటెండర్‌గా పని చేశాడు. కానీ సమాజ చైతన్యం లక్ష్యంగా ఉన్న సుద్దాల స్వల్పకాలం మాత్రమే ఉద్యోగం చేసాడు. ఆర్యసమాజం వైపు ఆకర్షితుడై కార్యకర్తగా పని చేశాడు.

1944లో భువనగిరిలో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభలో స్వచ్ఛంద కార్యకర్తగా తన కార్యాచరణ మొదలు పెట్టాడు.ఆ మహాసభ ప్రభావంతో సుద్దాల గ్రామంలో సంఘం స్థాపించాడు. ఆ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు, తిరుగుబాటు పోరాటాలు మొదలైనాయి. సంఘం పెట్టి, పాటలు కట్టి ప్రజల్ని ఉద్రేక పరుస్తున్నాడని సుద్దాలపై నిజాం ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పుడే హనుమంతు అజ్ఞాతవాసంలోకి వెళ్లాల్సి వచ్చింది. కొంత కాలం తరువాత అనారోగ్య కారణంగా బయటకు వచ్చి బాల్యంలో తనకున్న సాంప్రదాయ హరికథలు జానపద గేయాలు సభలలో పాడి అందరి మన్ననలు పొందేవాడు. తన కలం, గళం కలగలిపి ప్రజలని ఉద్యమానికి కార్యోన్ముఖులను చేయడంలో సుద్దాల పాత్ర కీలకంగా మారింది. నిజాం దౌర్జన్యాలను పాటల రూపంలో వివరిస్తూ పల్లె పల్లెనా సమావేశాలు నిర్వహణకు సుద్దాల పాటలే ఆయువుపట్టయ్యాయి. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రజల గుండెల్లోకి తీసుకు వెళ్ళేది పాటే కాబట్టి పాటే పోరాటరూపం దాల్చేది. ఆ పాటల ప్రవాహానికి బలాన్ని బలగాన్ని సమకూర్చిన వాగ్గేయకారుడు సుద్దాల హనుమంతు. ‘నీ బాంచన్ కాల్ మొక్కుతా’ అన్నవారితో బందూకులు పట్టించిన పాటలు ఆయనవి.

హరికథ, బుర్రకథ, యక్షగానాలతో బూజుపట్టిన నిజాం నిరంకుశ పాలకుల దొరల, దేశ్‌ముఖ్‌ల కోట గోడలను కూల్చివేసిన జనగీతం సుద్దాల. వెట్టిచాకిరి విధానాన్ని వ్యతిరేకిస్తూ దొరల దౌర్జన్యాలను నిరసిస్తూ అనేక పాటలు రాశాడు. ఇవన్నీ వీర తెలంగాణ పేరుతో అచ్చయ్యాయి. అపారమైన ఆత్మగౌరవం, అలుపెరుగని వీరావేశం అతని పాటకు బలాన్ని సమకూర్చినవి. అంతేకాదు సుద్దాల బుర్రకథ చెపితే గడ్డిపోచ కూడా కరవాలంగా మారేదని నానుడి. అతని బుర్రకథ కోసం ప్రజలు ఎన్ని గంటలైనా ఎదురుచూసేవాళ్లంటే అతిశయోక్తికాదు. సమావేశంలో ఐదు గంటలు పాటు సాంస్కృతిక కార్యక్రమాలు సుద్దాల నిర్వహించే వాడు. దీన్ని బట్టి అయన ఎంత గొప్ప కళాకారుడో మనం అర్ధం చేసుకోవచ్చు. గొల్లసుద్దులు, లత్కోర్‌సాబ్, బుడబుక్కలు, ఫకీర్ వేషం, సాధువు మొదలైన కళారూపాల ద్వారా పీడిత వర్గాల బాధల్ని భావాలని వ్యక్తీకరించాడు. తన కళారూపాలతో సభికులను విశేషంగా ఆకట్టుకునేవాడు. జానపద కళారూపాలకు జీవంపోసి అనేక పాటలను ప్రజలకు అందించాడు. కేన్సర్ వ్యాధితో 1982 అక్టోబర్ 10న సుద్దాల కలం గళం శాశ్వతంగా మూగపోయాయి.

ములక సురేష్ 94413 27666

నోబెల్‌పై వీడని ట్రంప్ వ్యామోహం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈసారి నోబెల్ శాంతి బహుమతి ఎలాగైనా పొందాలన్న ఆకాంక్షతో చాలాకాలంగా నిరీక్షిస్తున్నారు. వారం రోజుల క్రితం ఈ బహుమతిపై మాట్లాడుతూ అక్టోబర్ 10న తనకు నోబెల్ శాంతి బహుమతి రాకుంటే తమ దేశం అమెరికాకే ఘోర అవమానంగా ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతోంది. గతంలో పలువురు నాయకులు, సంస్థలు ట్రంప్ పేరును నోబెల్ బహుమతికి నామినేట్ చేశారు. 2020 లో బైడెన్ వారసురాలు కమలా హారిస్ అధ్యక్షురాలు అవుతుందని చెప్పినప్పుడు అది అమెరికాకే పెద్ద అవమానమని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఎందుకు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిని కోరుతున్నారో విచిత్రంగా ఉంది. ఇంతవరకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలంతా దానికి అనర్హులేనని, కేవలం సందేహాస్పద విధానాల ద్వారానే ఎంపికయ్యారన్న అపోహ ట్రంప్‌లో గూడుకట్టుకుంది. శాంతి అహింసలే ఆయుధంగా స్వాతంత్య్ర పోరాటం సాగించిన మహాత్మాగాంధీకి నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేసినట్టయితే ఆయన ఆత్మ ఎంతో కృతజ్ఞత వెల్లడించేది.

కానీ ఆయనకు శాంతి బహుమతి రాలేదు. ఆ తరువాత కాలంలో హెన్రీ కిసింజర్‌కు, అంగసాన్ సూకీలకు నోబెల్ బహుమతి లభించింది. హెన్రీ కిసింజర్ వియత్నాం యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేలా చేయడంతో పాటు కాంబోడియా, లావోస్‌లలో బాంబుల దాడిలో ఆయన హస్తం పరోక్షంగా ఉంది. అంగ్‌సాన్ సూకీ తన సైనిక దళాలు రోహింగ్యాలను హింసించడాన్ని సమర్థించింది. ఒబామా గత రెండు దశాబ్దాలుగా ఎలాంటి అద్దె చెల్లించకుండా నివాసంలో ఉంటున్నాడని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అలాగే అమెరికా దేశాధ్యక్షుడుగా ఉన్న కాలంలో అంతకు ముందటి దేశాధ్యక్షుడు బుష్ సైనిక వాదాన్ని తిరస్కరించడానికి ప్రేరేపించాడు. అంతకు తప్ప మరేమీ చేయని ఒబామా 2009 లో పదవీ బాధ్యతలు చేపట్టిన తొమ్మిది నెలల్లోనే నోబెల్ శాంతి బహుమతి వచ్చినప్పుడు తాను అంతకుమించి ఎన్నో చేశానని తనకెందుకు రాకూడదని ట్రంప్ వాదిస్తున్నారు. భారత్ పాకిస్థాన్ మధ్య ఆపరేషన్ సిందూర్ పేరున జరిగిన యుద్ధంతోసహా ఏడు యుద్ధాలను ఆపానని ట్రంప్ చెప్పుకొచ్చారు. వాస్తవానికి ట్రంప్ ఎంత మొత్తుకున్నా ఇజ్రాయెల్ దాడి గాజాపై ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలాగే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. తన దౌత్యం వల్లనే భారత్, పాకిస్థాన్ దేశాలకు వాణిజ్య ఒప్పందాల ఆశ చూపి యుద్ధాన్ని ఆపించానని ట్రంప్ పదేపదే చెప్పుకోవడాన్ని భారత ప్రధాని మోడీతోసహా భారతీయ దౌత్యవేత్తలు పలుసార్లు ఖండించడం జరిగింది.

భారత్ పాక్ ద్వైపాక్షిక నిర్ణయం తప్ప మూడో దేశం జోక్యం తాము అంగీకరించేది లేదని భారత్ స్పష్టం చేసింది. అయితే పాకిస్థాన్ మాత్రం నోబెల్ బహుమతికి ట్రంప్ అర్హుడని సమర్థిస్తోంది. అబ్రహాం అకార్డ్ అనే ఒప్పందం ఇజ్రాయెల్, అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సుడాన్, మొరాకో వంటి అరబ్ దేశాల మధ్య జరిగింది. 1994లో జోర్డాన్‌తో ఇజ్రాయెల్ ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఒక అరబ్ దేశంతో ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఒప్పందం 2020 సెప్టెంబర్ 15న వాషింగ్టన్ డీసీ లోని వైట్‌హౌస్‌లో ట్రంప్ సమక్షంలో జరిగింది. ఇది మధ్యప్రాచ్యంలో శాంతికి కీలకమైన ఒప్పందంగా ట్రంప్ ప్రచారం చేసుకుంటున్నారు. ఉత్తర కొరియాలో జిమ్మీకార్టర్, బిల్ క్లింటన్ మాజీ అధ్యక్షులుగా పర్యటించిన తరువాత ట్రంప్ ఆ దేశంలో పర్యటించారు. రెండుసార్లు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశమైనా అణు నిరాయుధీకరణ ప్రాంతంగా ఉత్తర కొరియాను చేయాలన్న లక్షం నెరవేరలేదు. కానీ శాంతి ప్రయత్నాలు చేశానని ట్రంప్ గొప్పగా చెప్పుకొచ్చారు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పుతానన్న హామీతో అధికారం లోకి వచ్చిన ట్రంప్ మొదటి ఆరు నెలల్లోనే యుద్ధోన్మాదిగా మారారు. ఇజ్రాయెల్ యుద్ధాన్ని అమెరికా యుద్ధంగా మార్చేసిన ట్రంప్ ఇప్పుడు శాంతి సూత్రాల ప్రణాళికను తెరపైకి తీసుకు వస్తున్నారు.

కొన్ని నెలల క్రితం అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు బడ్డీ కార్డర్ ట్రంప్ పేరును నోబెల్‌కు ప్రతిపాదిస్తూ నార్వేలోని నోబెల్ కమిటీకి లేఖ రాశారు. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ట్రంప్ పేరును ప్రతిపాదించింది. ఇప్పుడు నోబెల్ కమిటీ వామపక్ష, ఉదారవాదుల పట్ల సానుకూల ధోరణితో ఉంటున్నదని, తన లాంటి సంప్రదాయ, జాతీయవాదుల విషయంలో వ్యతిరేకంగా ఉంటున్నారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. శాంతిని, ప్రజాస్వామ్యాన్ని, మానవహక్కుల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించిన ప్రముఖులకే ఇంతవరకు నోబెల్ శాంతి బహుమతి వరించింది. 1906లో నాటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్టు రష్యా జపాన్ యుద్ధం ముగింపునకు కృషి చేసినందుకు, 1919 లో అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత ప్రపంచ శాంతి కోసం లీగ్ ఆప్ నేషన్స్ స్థాపించినందుకు చేసిన కృషికి నోబెల్ శాంతి బహుమతి వరించింది. 2002 లో జిమ్మీకార్టర్ అంతర్జాతీయ వివాదాలకు శాంతియుత పరిష్కారాల కోసం కృషి చేసినందుకు నోబెల్ బహుమతి లభించింది. 2009 లో ఒబామా అణు నిరాయుధీకరణకు అంతర్జాతీయ దౌత్యంలో కీలక పాత్ర వహించినందుకు నోబెల్ సాధ్యమైంది. వీరితోపాటు 2007 లో అమెరికా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన అల్‌గోర్‌కు కూడా వాతావరణ మార్పులపై అవగాహన పెంపొందించినందుకు ఈ అవార్డు దక్కింది. వీరితోపాటు తాను కూడా అంతర్జాతీయ దౌత్య ఒప్పందాలు, శాంతి స్థాపనకు ఎంతో కృషి చేశానని, అందుకే నోబెల్ శాంతి బహుమతి తనకే దక్కాలని ట్రంప్ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి నోబెల్ బహుమతి ఎవరిని వరిస్తుందో చూద్దాం. 

పౌరస్వేచ్ఛ కోసం తపించిన ప్రజల మనిషి

వరంగల్‌లోని మా కాకతీయ విశ్వవిద్యాలయంలో డాక్టర్ బాలగోపాల్ స్మారకోపన్యాసం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాను. భారతీయ సామాజిక, సాంసృ్కతిక, రాజకీయ చరిత్రలో కాకతీయవర్శిటీ, వరంగల్ కీలక స్థానాన్ని పొందాయి. ప్రగతిశీల, ఉదారవాద సాహిత్య సంప్రదాయం, గొప్ప కవిత్వానికి మానవ హక్కుల పరిరక్షణ చరిత్రకు వరంగల్ ప్రసిద్ధి చెందింది. తన కవిత్వాన్ని రాజుకు అంకితం ఇవ్వడానికి నిరాకరించిన బమ్మెర పోతన, అన్యాయాన్ని సవాల్ చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు, ప్రజల పౌరస్వేచ్ఛ, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసిన బాలగోపాల్ హక్కులకోసం పోరాడినవారే. బాలగోపాల్ ఒక ఆదర్శప్రాయుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, పండితుడు, పౌరన్యాయవాది అంతకన్నా స్నేహపూర్వక మనిషి. నెల్సన్ మండేలా ఆదర్శవంతుడైన మానవుడిని అంచనా వేస్తూ, నిజాయితీ, సరళత, వినయం, దాతృత్వం, గర్వం లేకపోవడం, తోటివారికి సేవ చేయాలన్న సంకల్పం అవి ఒకరి ఆధ్యాత్మిక జీవితానికి పునాదులు అంటాడు. ఆ లక్షణాలన్నీ బాలగోపాల్‌లో మూర్తీభవించాయి. శిక్షణ ద్వారా గణిత శాస్త్రజ్ఞుడు. వృత్తిరీత్యా న్యాయవాది. అంతకంటే, తెలంగాణ ప్రజల జీవన వాస్తవాలతో మమేకమైన ప్రజా మేధావి.

భారత పౌర స్వేచ్ఛా ఉద్యమానికి 200 ఏళ్ల గొప్ప చరిత్ర ఉంది. రౌలత్ సత్యాగ్రహం, ఎస్. సత్యమూర్తి రాసిన పౌరహక్కుల గ్రంథం వలస పాలనలో పౌర స్వేచ్ఛా ఉద్యమ చరిత్రలో మైలురాళ్లు. 1936 ఆగస్టు 24న ఇండియన్ సివిల్ లిబర్డీస్ యూనియన్ (ఐసిఎల్‌యు)ను జవహర్ లాల్ నెహ్రూ అధికారికంగా ప్రారంభించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గౌరవ అధ్యక్షులుగా, సరోజని నాయుడు అధ్యక్షులుగా కెబి మీనన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పౌర హక్కుల ఉల్లంఘన, ఖైదీలు, ముఖ్యంగా రాజకీయ ఖైదీల స్థితిగతుల సమాచారం సేకరించడం, పత్రికా స్వేచ్ఛను కాపాడడం, పోలీసు జులుం నిరోధించడం ఐసిఎల్‌యు లక్ష్యాలు. స్వతంత్ర భారతదేశంలో పౌర స్వేచ్ఛా ఉద్యమం 1970వ దశకంలో ముఖ్యంగా 1975 ఎమర్జెన్సీ తర్వాత ఊపు అందుకుంది. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల కమిటీ ( ఎపిసిఎల్‌సి) 1960వ దశకం చివరిలో స్థాపించబడినా, 1980లో బాలగోపాల్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తిస్థాయిలో పని చేయడం ప్రారంభించింది. ఎపిసిఎల్‌సి తర్వాత మానవ హక్కుల వేదికకు చెందిన నిజనిర్ధారణ కమిటీలు ఆంధ్రప్రదేశ్‌లో బాలగోపాల్ మారుమూల ప్రాంతాలకు కూడా చేరుకునేలా చేశాయి.

పౌరస్వేచ్ఛా ఉద్యమంలో బాలగోపాల్ చేసిన కృషి, ఆయన నాయకత్వం రాజ్యాంగబద్ధత అనేది కోర్టు గదులకో, పాఠ్యపుస్తకాలో పరిమితం కాదని తేటతెల్లం చేసింది. రాజ్యాంగబద్ధత అసలు స్వరూపం పోలీసు స్టేషన్లు, ట్రయల్ కోర్టులు, జైలు గదుల్లో స్పష్టం కాగలదని తెలిపింది. ఎమర్జెన్సీ తర్వాత భారత సుప్రీం కోర్టు చేపట్టిన న్యాయపరమైన కార్యకలాపాలు పరిశోధనాత్మక జర్నలిజం, మానవ హక్కులు, మహిళా హక్కుల కార్యకలాపాలు వరంగల్‌లోని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చాయి. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు, స్వేచ్ఛ, గౌరవం, సమానత్వం అనే ప్రాథమిక హక్కుల పరిరక్షణ, స్వేచ్ఛా ఉద్యమానికి కీలకం అయ్యాయి. రాష్ట్రంలో ఈ ఉద్యమం ముందుకు నడపడంలో కెజి కన్నబిరాన్, పత్తిపాటి వెంకశ్వర్లు, హరగోపాల్, బాలగోపాల్ కీలక పాత్ర పోషించారు. బాలగోపాల్… తరచు రాజ్యాంగం అంటే ఏమిటి. అది అరెస్ట్ అయినవారు, నిర్బంధించబడిన వారు, నిందితులు, జైలుశిక్ష అనుభవిస్తున్న వారికి, వారి అనుభవంలో జీవిస్తుందా. కోర్టు తీర్పులు, ప్రసంగాలకే పరిమితమవుతుందా అని అని ప్రశ్నించేవారు.

క్రిమినల్ జస్టిస్ రాజ్యాంగబద్ధీకరణ

1950 నాటి రాజ్యాంగం ఆర్టికల్ 14, 19, 20, 21, 22, 39ఎ క్రిమినల్ ప్రొసీజర్ రక్షణ ప్రధానాంశాలుగా ఉన్నాయి. రాజ్యాంగ చట్టం అనేది ఆ అధికరణాల ఆధారంగా నిర్మించిన కేసుల చట్టం. 1950లో ఎకె గోపాలన్ కేసు నుంచి 2017లో పుట్టస్వామి కేసు వరకూ వచ్చిన తీర్పులు రాజ్యాంగ సజీవ స్వరూపాన్ని మనకు తేటతెల్లం చేస్తున్నాయి. బాలగోపాల్ నిబద్ధత, దీనిని ప్రశ్నించింది. ప్రభుత్వానికి పౌరులకు మధ్య ఘర్షణలకు అరెస్టులు, నిర్బంధం, కస్టడీ హింస మొత్తం ప్రక్రియ అద్దం పడుతుంది. అరెస్టు దర్యాప్తు సమయంలో సంక్షిప్త శిక్షలు విధించడం పోలీసు వ్యవస్థ మరింత యాక్టివేట్ చేస్తోంది. నేరాల రూపంలో జరిగే వ్యక్తిగత క్రిమినల్ చట్టం, క్రిమినల్ న్యాయ వ్యవస్థ శాంతి భద్రతలకు, నేర నియంత్రణకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది.

క్రిమినల్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్‌లో పౌరులతో సంబంధాలు కలిగిన మొదటి ఏజెన్సీ పోలీసులు. పోలీసుల విధులు నియంత్రణాత్మకమైనవి. పోలీసు వ్యవస్థ ప్రజల జీవితం, స్వేచ్ఛలో జోక్యం చేసుకుంటుందనే ముద్రపడింది. పోలీసు కస్టడీ నేర న్యాయ ప్రక్రియలో కీలకంగా పని చేస్తుంది. అరెస్టు అంటే స్వేచ్ఛను కోల్పోవడమే. ఆపై పోలీసు దర్యాప్తు పద్ధతి, నిర్బంధం, వైద్య పరీక్షలు, డిఎన్‌ఎల నమూనా సేకరణ వంటివి భయంకరమైన అనుభవాలే. అంతకంటే దారుణం నిందితులను ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వికలాంగులు, మానసికంగా బాగోలేని ఖైదీల పట్ల ప్రవర్తన దారుణం. బాలగోపాల్ కోర్టులను, రాజ్యాంగాన్ని ప్రజల సాధికారతకు ఓ వేదికగా ఉపయోగించుకున్నాడు. ఆ ప్రక్రియలో క్రిమినల్ జస్టిస్‌ను ఎదుర్కొనేందుకు కొత్త సాధనాలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాడు. ఆంధ్రప్రదేశ్ పౌర స్వేచ్ఛ కమిటీతో బాలగోపాల్ దీర్ఘకాల అనుబంధం అక్కడే కీలకంగా మారుతుంది. పోలీసు ఎన్‌కౌంటర్‌లు, కస్టడీ హింసను ఎపిసిఎల్‌సి జాగ్రత్తగా నమోదు చేస్తూ, ప్రజలకు జవాబుదారీ ఉండాలని కోరుతోంది.

1978 మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుతో సిద్ధాంతపరమైన పురోగతి వచ్చింది. కోర్టు చట్టం ప్రకారం అనుసరించే విధానం న్యాయంగా, సహేతుకంగా ఉండాలని నిర్ధారిస్తూ, పోలీసు అధికారాన్ని స్క్రూటినీ చేసేందుకు కోర్టులకు వీలు కల్పించింది. చట్టం అరెస్ట్, నిర్బంధాన్ని రాజ్యాంగబద్ధం చేస్తుంది. కానీ సెక్షన్ 41ఎ ను తరచు విస్మరిస్తారు. అరెస్టు, దర్యాప్తులో డిఫాల్ట్ సాధనంగా మిగిలిపోతుంది. న్యాయాధికారులు గుడ్డిగా రిమాండ్ ఇచ్చేస్తారు. దీంతో అక్రమ నిర్బంధాన్ని అడ్డుకోడం జరగదు.

ఖైదీల హక్కులు, గౌరవం పెంపు, సంస్కరణ లేమి

1980ల ప్రారంభంలో ఖైదీల హక్కుల విషయంలో ఓ చైతన్యం వచ్చింది. సునిల్ బత్రా (ఓ కేసులో) ఖైదీలు ప్రాథమిక హక్కులను నిలుపుకోవాలని పట్టుబడుతూ, ఏకాంత నిర్బంధం, బార్ ఫైటర్‌లను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. షీలా బార్సే (1983) కస్టడీలో ఉన్న మహిళలు, పిల్లలను రక్షించారు. శత్రుఘన్ చౌహాన్ (2014) క్షమాభిక్ష పిటిషన్లలో జాప్యాన్ని శిక్ష తగ్గింపునకు ఓ కారణంగా గుర్తించారు. దోషులకు గౌరవం ఉంటుందని గుర్తించాలని కోరారు. అయినా, జైళ్లు కిక్కిరిసి ఉన్నాయి. వారిలో మూడింట రెండు వంతుల మంది విచారణలో ఉన్న ఖైదీలు, పెరోల్, ఫర్లోలను రాజ్యాంగ హక్కుగా కాకుండా జైలు అధికారుల విచక్షణ అధికారంగా పరిగణిస్తారు. ఇక ఓపెన్ జైళ్లు ప్రయోగశాలలే. ఇక పోలీసు సంస్కరణలు నామమాత్రమే, పోలీసింగ్ రాజ్యాంగ సంస్కరణలకు ప్రతిఘటనే ఎక్కువ.

పోలీసు బలగాలను జవాబుదారీ చేయడం ఓ కలగానే నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్ పౌర స్వేచ్ఛ కమిటీ, వంటి సంఘాలు బాధితుల కుటుంబాలు, ఖైదీలకు ఇటువంటి మెజిస్టీరియల్ విచారణ సమయంలో చట్టపరమైన ప్రాతినిధ్యం ఉండాలని పదే పదే ఒత్తిడి చేస్తున్నాయి. 1980ల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్ని కస్టోడియల్ మరణాలను ఎపిసిఎల్‌సి నమోదు చేసి దర్యాప్తు చేసింది. మెజిస్టీరియల్ విచారణ సమయంలో మృతుల కుటుంబాలకు ఉచిన న్యాయ సలహా అందించింది. భారతదేశంలో పౌర స్వేచ్ఛా సంఘాల ప్రయత్నాల వల్ల ఈ పరిమిత చట్టపరమైన ప్రాతినిధ్యం సాధ్యమైంది. కస్టోడియల్ న్యాయం అభివృద్ధికి బాలగోపాల్ అపార కృషి చేసిన మరో రంగం ఇది. బాలగోపాల్ తన తోటి పౌరులను అర్థం చేసుకుంటూ పౌర న్యాయవాదిగా తన పూర్తి జీవితాన్ని అంకితం చేశారు. ఆయనకు నిజమైన నివాళి జ్ఞాపకాలలో కాదు, కష్టమైన ప్రశ్నలు సంధించడమే. రాజ్యాంగం చట్టం, నివేదికలలో కాకుండా ప్రజల జీవితాలలో ఉండాలని డిమాండ్ చేయడమే.

ప్రొ. శ్రీకృష్ణదేవరావు

(వైస్ చాన్సలర్ నల్సార్ వర్శిటీ)

సంక్షోభాల ఊబిలో అగ్రరాజ్యం

ట్రంప్ వివిధ దేశాలపై విధిస్తున్న దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) ఆ దేశ ఆర్థిక సంక్షోభాన్ని, దాని డొల్లతనాన్ని మరోసారి వెల్లడి చేసింది. సామ్రాజ్యవాదం ఒక పరాన్నభుక్కు. ఇతరులపై ఆధారపడి జీవించట మే దాని విధానం. అమెరికా సామ్రాజ్యవాదం ఇతర దేశాల సహజ వనరులను దౌర్జన్యంగా తరలించుకుపోయి బతుకుతున్నది. వెనుకబడిన దేశాలను బెదిరించడం, దాడులు చేయడం, దేశాల మధ్య యుద్ధాలు ప్రేరేపించి ఆయుధాలు అమ్ముకోవటం అమెరికా విధానం. కొల్లగొట్టిన విదేశీ వనరులను రక్షణ వ్యవస్థకు, ఆయుధ తయారీకి అత్యధికం ఖర్చు చేయడం వల్ల అది తరచూ ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్నది. నేడు అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం అందులో భాగమే. ఈ సంక్షోభ ఫలితంగా ఏర్పడిన నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, నిరుద్యోగం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ వ్యతిరేకత నుండి బయటపడేందుకు విదేశాలనుండి దిగుమతి అవుతున్న సరుకులపై ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాలు.

దిగుమతులపై విధించే సుంకాల వల్ల దేశానికి చాలా డబ్బులు వస్తాయని, దేశం మరింత ధనిక దేశంగా మారుతుందని ట్రంప్ దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆచరణలో ట్రంప్ అనుకున్నట్లు జరగకపోగా, అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. సుంకాల పెంపుతో అమెరికా పీకల్లోతు ఆర్థిక కష్టాల్లోకి కూరుకు పోయింది. దేశంలోకి దిగుమతులు తగ్గిపోయి వస్తువుల కొరత ఏర్పడి వాటి ధరలు పెరిగాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కుటుంబ ఖర్చులు పెరిగాయి. ట్రంప్ వెడల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది.

ట్రంప్ టారిఫ్ విధానాలపై అనేక మంది తీవ్ర విమర్శలు చేశారు. 2007లో దేశంలో ఆర్థిక మాంద్యాన్ని అంచనా వేసిన మొదటి ఎకనమిస్ట్ మార్క్ జండీ నేటి అమెరికా గురించి మాట్లాడుతూ.. ట్రంప్ టారిఫ్ ఒక చెత్త నిర్ణయమని తిట్టిపోశాడు. వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం 3 నుండి 4 శాతానికి చేరుకుంటుందని హెచ్చరిక చేశాడు. టారిఫ్‌ల పెంపుతో అమెరికా కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయని చెప్పారు. ట్రంప్ విధిస్తున్న సుంకాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు రాబోయే 12 నెలల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం 43 శాతం ఉందని ‘ఇస్ బ్యాంకు’ ఇటీవల నిర్వహించిన సర్వే హెచ్చరించింది. కొత్త సుంకాలు అమల్లోకి వస్తే, మాంద్యం ప్రమాదం 50% కన్నా ఎక్కువ ఉండవచ్చని జెపి మోర్గాన్ బ్రూస్ సాస్మాన్ సూచిస్తున్నాడు.

అమెరికా ప్రభుత్వానికి తాత్కాలిక నిధులు సమకూర్చే బిల్లును రిపబ్లికన్లు సెనేట్‌లో ప్రవేశపెట్టగా, దానికి డెమొక్రాట్లు మద్దతు ఇవ్వకపోవటంతో ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రభుత్వ ఖర్చుల గడువు 30 ఆగస్టు, -25 అర్ధరాత్రి ఉదయం 00.01 నిమిషంతో ముగియడం వల్ల సంక్షోభం తలెత్తింది. ఏడు వారాల పాటు ఫెడరల్ ఫండింగ్‌ను పొడిపించే బిల్లును సెనేట్ ఆమోదించపోతే, గత ఏడేళ్లలో అమెరికాలో ఇదే తొలి షట్ డౌన్ అవుతుంది. షట్ డౌన్ అంటే, అమెరికా కాంగ్రెస్ ఫెడరల్ ప్రభుత్వ ఏజన్సీలకు నిధులు కేటాయించేందుకు ఒక చట్టాన్ని ఆమోదించడంలో విఫలమైనప్పుడు, ఆ నిధులు నిలిచిపోతాయి. ఫలితంగా అత్యవసరం గాని ప్రభుత్వ కార్యక్రమాలు నిలిచిపోయి, తాత్కాలిక ఉద్యోగులు సెలవులపై వెళ్లాల్సి వస్తుంది. షట్ డౌన్ ఏర్పడితే దాదాపు 75 వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుంది.

అమెరికా ప్రభుత్వ యంత్రాంగం చరిత్రలోనే ఎప్పుడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ట్రంప్ నిర్ణయాల ఫలితంగా గత సెప్టెంబర్ 30 నుండి ఏకంగా లక్ష మంది ఫెడరల్ ఉద్యోగులు తమ విధులకు దూరమయ్యారు. 2025 సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్య 3 లక్షలకు చేరుకుంటుందని అంచనాగా ఉంది. ట్రంప్ ప్రభుత్వం డిఫర్త్ రెసిగ్నేషన్ పోగ్రామ్ (డిఆర్‌పి)పేరుతో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే సెప్టెంబర్ నెల 30 వరకు ఎలాంటి పని చేయకుండానే పూర్తి జీతం పొందే అవకాశం కల్పిస్తూ రాజీనామాలను ప్రోత్సహిస్తున్నది. దీనికి తోడు కొత్త నియామకాలపై నిషేధం, అనవసరమైన ఉద్యోగుల తొలగింపు చర్యలు ప్రభుత్వం చేపట్టడంతో చాలా మంది ఉద్యోగులు ఒత్తిడికి లోనై ట్రంప్ పథకానికి అనుగుణంగా రాజీనామాల బాట పడుతున్నారు. గత జులైలో ఉద్యోగ గణాంకాలు తగ్గిపోవటం పట్ల సదరు డేటాను ఇచ్చిన బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బి ఎల్‌ఎస్) డైరెక్టర్‌ను ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. ట్రంప్ విధానాలను సవాలు చేస్తూ ఉద్యోగ సంఘాలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా 8.1 తేడాతో ప్రభుత్వ చర్యను సుప్రీం కోర్టు ఆమోదించి ఉద్యోగుల తొలగింపును సమర్థించింది. షట్ డౌన్ ఏర్పడితే చాలా మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తామని ట్రంప్ బహిరంగంగానే హెచ్చరించాడు. ఆయన విధానాల ఫలితంగా అమెరికా ఉద్యోగ మార్కెట్ బలహీన పడింది. తయారీ వంటి కొన్ని రంగాలు కార్మికులను తొలగించటం ప్రారంభించాయి.

2024లో అమెరికా జిడిపి అభివృద్ధి రేటు 2.6% ఉండగా, 2025లో 1.6% తగ్గిందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో- ఆపరేషన్ అండ్ డెవలఫ్‌మెంట్ (డిఇసిడి) అంచనాగా ఉంది. 4- సెప్టెంబర్, 25న అమెరికా కార్మిక శాఖ ప్రచురించిన డేటా ప్రకారం 2024 సెప్టెంబర్ ఆ దేశ ద్రవ్యోల్బణం 2.4% ఉండగా, 2025 ఆగస్టు నాటికి 2.9%కి చేరింది. జిడిపి తగ్గి, ద్రవ్యోల్బణం పెరగటం వల్ల ధరలు బాగా పెరిగి వినియోగదారులకు ఖర్చు పెరిగి ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నారు. నేడు అమెరికా అప్పు 37 లక్షల కోట్ల డాలర్లు. ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం 2020లో 23.2 ట్రిలియన్ (ట్రిలియన్ అంటే లక్ష కోట్లు) డాలర్లుగా ఉంటే, గత ఐదు సంవత్సరాల్లో 17 ట్రిలియన్ల అప్పు పెరిగింది. ఈ సంవత్సరంలోనే 40 బిలియన్ డాలర్ల అప్పు చేసింది. ప్రతి సంవత్సరం ఒక లక్ష కోట్ల డాలర్లు అంటే 86 లక్షల కోట్ల రూపాయలు అప్పులకు వడ్డీలు చెల్లిస్తోంది. ఈ వడ్డీ ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణుల అంచనాగా ఉంది. అమెరికా పన్నుల ద్వారా సేకరించే డబ్బులో దాదాపు 25% వడ్డీలకే చెల్లిస్తోంది. 1900 సంవత్సరంలో ఈ వ్యయం జిడిపి 3.14% ఉంటే, 1950 నాటికి 13.83%, 2000 సంవత్సరం నాటికి 17.55%కి, 2025లో 23.87 కి చేరింది. దీన్ని గమనిస్తే అమెరికా అప్పులు ఏ స్థాయిలో ఉంది అర్థమవుతుంది.

అమెరికాలో ఆర్థిక అసమానతలు తీవ్రమవుతున్నాయి. అమెరికా పాలకులు అప్పుల ద్వారా పాలన సాగిస్తున్నారు. నిరుద్యోగం పెరుగుతూ ఉంది. దేశ స్థూల ఉత్పత్తి (జిడిపి) తగ్గి, ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంది. ట్రంప్ విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరగటంతో సామాన్య కుటుంబాలపై అదనంగా ఆర్థిక భారం పడి ఇబ్బందులు పడుతున్నాయి. గత 12 సంవత్సరాల్లో కుటుంబాలు భవిష్యత్తు గురించి అత్యంత నిరాశావాదంలో ఉన్నాయి. ట్రంప్ దిగుమతి సుంకాలు పెంచటం వల్ల సమస్యలు పెరిగాయే తప్ప తగ్గలేదు. ఈ పరిస్థితుల నుండి ప్రజలు బయటపడాలంటే, సంపద వికేంద్రీకరణ జరగాలి. పాలకులు సామ్రాజ్యవాద విధానాలను విడిచిపెట్టాలి. ఆయుధ ఉత్పత్తికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించాలి. ఇందుకు అమెరికా ప్రజల ముందు ఉన్న ఏకైక మార్గం పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం వైపు పయనించటమే.

బొల్లిముంత సాంబశివరావు

9885983526

పురుగుల మందు తాగి హోంగార్డు ఆత్మహత్య

మన తెలంగాణ/చొప్పదండి: కరీంనగర్ కమిషనరేట్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న ముద్దసాని కనుకయ్య (46) పురుగుల మందు తాగి హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే…చొప్పదండి మండలం, రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని కనుకయ్య ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమితం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించే క్రమంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు […]