Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Marsbahis

body to body massage in istanbul

dizipal

xslot

hd porn

Hacklink

Hacklink

Hacklink

sahabet giriş

Hacklink panel

tlcasino

tlcasino.win

tlcasino giriş

casinowonadresgiris.com

bahiscasino giriş

https://bahiscasino.pro/

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

kayaşehir escort

Betpas

Betpas giriş

google hit botu

sweet bonanza siteleri

padişahbet

trendbet giriş

meritking

meritking

trendbet giriş

bomonti escort

Casibom Giriş

özbek escort

betsmove

betsmove giriş

galabet

pusulabet

galabet

jojobet giriş

Meritking Giriş Güncel

Trendbet

meritking güncel giriş

vdcasino

betvole

holiganbet

jojobet

holiganbet

jojobet giriş

holiganbet

giftcardmall/mygift

matbet

Streameast

onwin

ataköy escort

milosbet

ultrabet

ultrabet

padişahbet

padişahbet

padişahbet

Hacklink Panel

Hacklink

galabet

ultrabet giriş

Streameast

Hacklink

vaycasino

casibom giriş

vaycasino

Holiganbet giriş

vaycasino

vaycasino

casibom güncel giriş

sakarya escort bayan

hasta, bakıcı, ankara, halı, yıkama

istanbul mobilyacı

yakabet giriş

adapazarı escort

casibom giriş

padişahbet

jojobet

matbet

vaycasino

vdcasino

matbet

bahiscasino

bahiscasino giriş

bahiscasino.com

betsmove giriş

jojobet

casibom

iptv satın al

betsmove

betsmove giriş

hiltonbet

pusulabet

meritking giriş

Jojobet

galabet

truvabet

artemisbet

vdcasino

matbet

deneme bonusu veren siteler 2025

betoffice giriş

jojobet

Betpas

Betpas

Betpas giriş

matbet

betwoon

betvole

Hacklink

casibom

livebahis

casibom

betpark

queenbet

meritking

queenbet

queenbet

meritking

hit botu

request hit botu

mecidiyeköy escort

matbet

sweet bonanza oyna

grandpashabet

sakarya escort bayan

casibom

Matbet

diyetisyen

madridbet

sapanca escort bayan

onwin

meritking güncel giriş

betvole

Betpas

Betpas giriş

piabellacasino

casibom

meybet

piabellacasino

piabellacasino

parmabet

palacebet

palacebet

yakabet

casibom

meybet

online diyetisyen

vaycasino

vaycasino

padişahbet

palacebet

casibom

betmarino

konya escort

Betpas

atlasbet

jojobet

betkolik

betsmove

Trendbet

Kavbet

Galabet

vaycasino

asyabahis

queenbet

Betpas

Betpas giriş

winxbet

casibom

bahislion

Marsbahis

meritking

betboo

vevobahis

holiganbet

holiganbet

slotbar

oslobet

meritking giriş

Marsbahis

betturkey giriş

betturkey

queenbet

truvabet

milosbet

casinolevant

galabet

bahiscasino

Jojobet

jojobet

betoffice

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

casinowon

deneme bonusu veren yeni siteler

kavbet

pusulabet

pusulabet

kavbet

kavbet

betsmove

lunabet

lunabet giriş

meritking giriş

yakabet resmi adres

vaycasino

Atlasbet Giriş

Wbahis

vaycasino

Situs Judi Bola

Agb99

betsmove

palacebet

bahislion

galabet

bağcılar escort

betpuan

xgeorgia

grandpashabet

matbet

sekabet

sekabet

imajbet

marsbahis

Wbahis

grandpashabet

betpark

matbet

pusulabet giriş

casibom

meritking

casibom

Casibom

betsmove

Slot Mahjong

meritking güncel

Casibom Giriş

Betpas

matbet

matbet güncel giriş

lidyabet

sweet bonanza siteleri

padişahbet

betasus

berlinbet

casinoas

casibom

kingroyal

holiganbet

marsbahis

casibom

queenbet

padişahbet

padişahbet giriş

yakabet

casinolevant giriş

padişahbet

meritking

1xbet

padişahbet

galabet

vdcasino

dinamobet

grandpashabet

casinolevant

marsbahis

fatih escort

kralbet

milanobet

gallerbahis

galabet

royalbet

betkolik

betticket

enbet

suratbet

süratbet

betpas

dinamobet

artemisbet

bahis siteleri

deneme bonusu veren yeni siteler

deneme bonusu veren yeni siteler

madridbet

betasus

sekabet

marsbahis

vdcasino

grandpashabet

bahiscasino

casinoroyal

sekabet

jojobet

casibom

casibom giriş

casibom güncel giriş

joybet

kingroyal

yakabet

yakabet

betkolik

betkolik

wbahis

kingroyal

masterbetting

kingroyal

imajbet

sekabet

pusulabet

meritking

vdcasino

betlike

vdcasino

ultrabet

tlcasino

casibom

galabet

ultrabet

tarafbet

madridbet

tarafbet

casino siteleri

jojobet

Jojobet giriş

Holiganbet giriş

diyarbakır escort

Jojobet giriş

marsbahis

padişahbet giriş

padişahbet

Pendik Escort, Kartal Escort, Maltepe Escort, Tuzla Escort

polobet

romabet

vevobahis

అమెరికాలో వైట్హౌస్ దగ్గర కాల్పులు..ఇద్దరు నేషనల్ గార్డ్స్ మృతి

వాషింగ్టన్ : అమెరికాలో వైట్హౌస్ దగ్గర కాల్పులు కలకలం రేపాయి. నేషనల్ గార్డ్స్పై దుండగుడు కాల్పులు జరిపారు. ఇద్దరు నేషనల్ గార్డ్స్ మృతి చెందారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల ఈ ఘటనపై మండిపడ్డారు. కాల్పులు జరిపిన మృగాన్ని వదిలేది లేదని, మూల్యం చెల్లించుకోక తప్పదంటూ  హెచ్చరించారు. ట్రంప్ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు సమాచారం ఇచ్చారు. భద్రతా బలగాలు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

జైలులోనే ఖేల్ ఖతం..?

ఇమ్రాన్ ప్రాణాలతో ఉన్నట్లా లేనట్లా

పాక్ సైన్యంచేతిలో అంతం అయ్యాడా?

సైనిక చీఫ్ మునీర్ సైగలతోనే లాకప్ డెత్?

అఫ్ఘన్…ఖైబర్ ప్రాంత మీడియా అధికారుల వెల్లడి

కట్టుదిట్టమైన అడియాలా జైలువద్దకు జనం రాక

ఎటువంటి ప్రకటన వెలువరించని పాక్ ప్రభుత్వం

ఇస్లామాబాద్ : క్రికెట్ బ్రాండ్, పాకిస్థాన్ రాజకీయాల్లో సంచలనమై, పాకిస్థాన్ తెహరీక్ ఏఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ పెట్టి ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు? అనేది పాక్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా తీవ్రసంచలనం అయింది. అత్యంత అల్ప స్థాయి అవినీతి ఆరోపణలపైనే జైలుపాలయిన ఇమ్రాన్ ఖాన్ దాదాపుగా మూడు సంవత్సరాలుగా రావల్పిండిలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కంచుకోట వంటి జైలు అడియాలా కారాగాచంలో మగ్గిపోతున్నాడు. అయితే ్రఇమాన్ ఖాన్‌ను జైలులోనే తీవ్రంగా హింసించి పాక్ సైనిక వర్గాలు ఆయన ఏకాంత సెల్‌లోనే మట్టుపెట్టారనే వార్తలు పాక్ అంతటా వ్యాపించాయి. ఇప్పుడు ఈ జైలు వెలుపల అత్యధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు వచ్చి చేరుతున్నారు. మంగళవారం రాత్రి నుంచే జైలు ఆవరణ అంతటా జనం కోపోద్రిక్తులై నింది పోయి ఉన్నారు.

జైలులోనే ఇమ్రాన్‌ను చంపివేయాలని పాకిస్థాన్ శక్తివంత సైనిక విభాగం అధినేత జనరల్ అసిమ్ మునీర్ ఇటీవల ఆదేశించారని, ఈ మేరకు తరువాతి క్రమంలో ఇమ్రాన్‌ను మట్టుపెట్టారని ప్రచారం జరుగుతోంది. తమ నేత ఎక్కడున్నాడు? తమకు చూపించాలని కోరుతూ జైలు పరిసరాలలో జనం చేరుకుని నినాదాలకు దిగుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ సోదరిలు కూడా ఆయన పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇక బెలూచిస్తాన్, అఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖల నుంచి కూడా సోషల్ మీడియా ద్వారా ఇమ్రాన్ హత్య జరిగిందనే ప్రకటనలు వెలువడుతున్నాయి. వీటిని జనం ఎక్కువగా విశ్వసిస్తున్నారు. ఖాన్‌ను కస్టడీలో చంపేశారని వదంతులు రావడంతో పలు దేశాలలో ప్రత్యేకించి దుబాయ్ ఇతర ప్రాంతాలలో దీని నిర్థారణకు దౌత్యవర్గాలు యత్నిస్తున్నాయి.

జైలులోనే ఆయనను చంపివేసి, తరువాత భౌతిక కాయాన్ని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకువెళ్లారని అఫ్ఘనిస్థాన్ మీడియా వార్తలు వెలువరించింది. అయితే ఇమ్రాన్ మృతి వార్తలను లేదా ఆయన లాకప్ డెత్ గురించి ఎక్కడ కూడా అధికారిక నిర్థారణ జరగలేదు. పాకిస్థాన్ అధికార వర్గాలు ఇప్పటివరకూ దీనిపై ఎటువంటి స్పందన వెలువరించలేదు. ఇమ్రాన్ సజీవంగా ఉంటే తరువాత రాజకీయంగా తమకు ఎదుర్కొనేందుకు వీలుందని పాక్ సైన్యం నిర్థారించుకుంది. దీనిని ఐఎస్‌ఐ బలపర్చింది, దీనితోనే జైలులోపలికి సైనిక వర్గాలు చేరుకుని వీలును చూసుకుని మట్టుబెట్టినట్లు తేలింది.

ఖండనలేదు..నిర్థారణ లేదు…షరీఫ్‌లు మౌనం

అయియితే పాకిస్థాన్ ప్రభుత్వం కానీ, సైనిక వర్గాలు కానీ ఇమ్రాన్ ఖాన్ విషయంపై ఎటువంటి ప్రకటన వెలువరించలేదు. గత రెండు మూడు రోజుల క్రితం అంతర్జాతీయ మీడియా సంస్థ ఒకటి ఇమ్రాన్ ఆసుపత్రిలోలేదా జైలులో అత్యంత బలహీనమైన స్వరంతో మీడియాతో మాట్లాడుతూ ఉండటం, ఈ దశలో ఆయన పూర్తిగా శారీరక అంత్య లక్షణాలతో ఉండటం కన్పించింది. జైలులో చాలాకాలంగా ఉంటూ వస్తున్న ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై అనేక నెలలుగా ఎటువంటి అధికారిక బులెటిన్ వెలువడలేదు. ప్రభుత్వ పరమైన రాజకీయ వ్యవస్థను క్రమేపీ శాసిస్తూ వస్తోన్న సైనిక ప్రధానాధికారి మునీర్ ప్రాబల్యం క్రమంలోనే ఈ విధంగా పాక్ అధికారిక ప్రకటనలను తొక్కిపెట్టారని వార్తలు వెలువడుతున్నాయి.

తాను జైలు వద్దకు వెళ్లి ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసేందుకు అనుమతి కోరానని, అయితే ఇందుకు నిరాకరించారని ఇటీవలే ఖైబర్ ఫక్తూన్‌క్వా ముఖ్యమంత్రి సొహైల్ అఫ్రిది ప్రకటన వెలువరించారు. తాను ఏడుసార్లు ఆయనను కలిసేందుకు యత్నించినా, వెనకకు పంపించారని తెలిపారు. జైలు వెలుపల ఉన్న సైనిక అధికారి ఒకరు తనను మర్యాదపూర్వకంగా బయటకు తరలించారని చెప్పారు. కాగా తాను సోదరుడి కోసం ఆందోళన చెంది తన అక్కాచెల్లెళ్లతో వెళ్లానని డాక్టర్ ఉజ్మా ఖాన్ తెలిపారు. అయితే తనతో పాటు ఇతరులను పోలీసు, సైనిక అధికారులు జుట్టుపట్టుకుని లాక్కెళ్లారని ఆమె రోదిస్తూ తెలిపింది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కనుక్కుందామని వెళ్లితే ఈ విధంగా వ్యవహరించడం ఏం న్యాయం అని ప్రశ్నించారు. ఆయన ఉన్నదీ లేనిది అయినా తమకు తెలియాల్సి ఉందని తెలిపారు. 

విద్యార్థి వీసాలో కీలక మార్పు

వాషింగ్టన్ : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు అమెరికా భారీ ఊరట కల్పించడానికి సిద్ధమైంది. ఈమేరకు ఎఫ్1 వి ద్యార్థి వీసాల్లో కీలక మార్పులు తీసుకురానుంది. ప్రస్తుతం ఈ వీసాల జారీలో అనుసరిస్తున్న “ఇంటెంట్ టు లీవ్ ” నిబంధన రద్దు దిశగా డిగ్నిటీ యాక్ట్ 2025ను చట్టసభ్యులు ప్రతిపాదించారు. దీనివల్ల ఇకపై విదేశీ విద్యార్థులు (యుఎస్ స్టూడెంట్ వీసా) తమ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత తప్పనిసరిగా స్వదేశానికి తిరిగి వెళ్తామని నిరూపించుకోవలసిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఎఫ్1 వీసా దరఖాస్తుల్లో (యుఎస్ వీసా రూల్స్) చాలా వరకు ‘ ఇంటెంట్ టు లీవ్ రూల్ కిందే తిరస్కరణకు గురవుతున్నాయి. ఈ నిబంధన ప్రకారం దరఖాస్తుదారులు తాత్కాలిక స్టే తరువాత (చదువు పూర్తయిన వెంటనే ) అమెరికా విడిచి వెళ్లిపోతామని కాన్సులర్ అధికారి వద్ద నిరూపించుకోవలసి ఉంటుంది.

దీనికోసం దరఖాస్తుదారులు తమ స్వదేశంలో ఉన్న తమ ఆస్తులు లేదా ఉద్యోగావకాశాలకు సంబంధించిన పత్రాలను చూపించాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థులకు ముఖ్యంగా భారతీయులకు ఈ నిబంధన కఠినంగా మారింది. ఈ ఏడాది భారత విద్యార్థులకు ఎఫ్1 వీసాల జారీ సంఖ్య భారీగా తగ్గింది. ఈ వీసాల తిరస్కరణల్లో అత్యధికం ‘ ఇంటెంట్ టు లీవ్’ ను నిరూపించుకోలేని అభ్యర్థులవే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యం లోనే తాజా చట్టం ఇలాంటి విద్యార్థులకు ఊరట కల్పించే అవకాశం ఉంది. ‘ తిరిగెళ్లే ఉద్దేశం ఉందా ? అనే ప్రశ్న లేకుండా వీసాలు జారీ చేస్తే.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు బిల్లు దశలోనే ఉన్నాయి. అమెరికా కాంగ్రెస్ ఉభయసభల్లో ఇది ఆమోదం పొంది అధ్యక్షుడు సంతకం చేసిన తర్వాత ఈ డిగ్నిటీ చట్టం అమల్లోకి రానుంది. మరోవైపు ఎఫ్1 వీసాల్లో ‘డ్యూరేషన్ ఆఫ్ స్టే’ ను తొలగించే దిశగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ మార్పులు చేపట్టింది. ఎంతకాలం అంటే అంతకాలం చదవాలనుకునే వీలు లేకుండా పరిమిత కాల నివాస అనుమతితో కూడిన విద్యార్థి వీసాలను మంజూరు చేయాలని ప్రతిపాదించింది. 

చెన్నై నుంచే 2 లక్షలకు పైగా హెచ్ 1బి వీసాలు

వాషింగ్టన్ / చెన్నై: హెచ్ 1బి వీసా ప్రక్రియ యావత్తూ మోసం అని అమెరికా ఆర్థికవేత్త డేవ్ బ్రాట్ విమర్శించారు. చెన్నైకు చెందిన ఓ కన్సల్టెంట్ సంస్థ ఒక్కదానికే 2,20,000 హెచ్ 1 బి వీసాలు జారీ అయ్యాయని, భారతదేశం అంతటితో పోలిస్తే ఇది రెండింతలు పైగా ఉందని , ఇంతకంటే ఫ్రాడ్ మరోటి ఉంటుందా? అని ప్రశ్నించారు. అమెరికా మాజీ రాయబారి అయిన బ్రాట్ భారత్‌కు ఉన్న హెచ్ 1 బి వీసాల పరిమితి 85000 అని, అయితే చెన్పై కన్సల్టెంట్‌కు రెండున్నర లక్షల వీసాలు దక్కాయని తెలిపారు.

తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటకల హెచ్ 1బి వీసాల దరఖాస్తుల ప్రాసిసింగ్‌లో ఉండే ఈ కంపెనీకి ఇన్ని వీసాలు మంజూరు కావడం ఏమిటని ప్రశ్నించారు. దీనితో హెచ్ 1 బి వీసాల అంశం ఇప్పుడు మరోసారి వివాదాస్పదం అయింది. హెచ్ 1 బి వీసాల ప్రక్రియ అంతాకూడా పారిశ్రామిక వర్గాల స్థాయి స్కామ్‌లు పావులు ఎత్తుగడల గుప్పిట్లోకి జారుకుందని విమర్శించారు. చట్టబద్ధమైన అధికారిక పరిమితి దాటి వీసాలు జారీ అయితే ఇక ఈ ప్రక్రియకు విలువ ఏమిటని హెచ్ 1 బి వీసాల వాటాల్లో 71 శాతం వరకూ ఇండియాకు చెందుతాయి.

కాగా చైనాకు కేవలం 12 శాతం కోటా దక్కుతోంది. భారత్‌కు సంబంధించి 85000 వీసాల పరిమితి ఉంది.అయితే కానీ ఇండియాలోని చెన్నై జిల్లా లేదా పూర్వపు మద్రాసు జిల్లకు రెండులక్షలకు పైగా హెచ్ 1 బి వీసాలు దక్కాయని రిపబ్లికన్ మాజీ ఎంపి అయిన డాక్టర్ బ్రాట్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగల వీసాల ప్రాసిసింగ్ సెంటర్‌గా చెన్నై కన్సల్టెంట్ సెంటర్ ఉంది. హెచ్ 1 బి వీసాల ప్రక్రియ ఇంత యధేచ్ఛగా మోసాల భరితం అయి ఉంటే ఇక అమెరికా వర్కర్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా), యాంటి ఇమిగ్రేషన్ అజెండా వంటివి ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాయని ప్రశ్నించారు. 

విదేశీ విద్యార్థులకు అమెరికా భారీ ఊరట..

వాషింగ్టన్ : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు అమెరికా భారీ ఊరట కల్పించడానికి సిద్ధమైంది. ఈమేరకు ఎఫ్1 విద్యార్థి వీసాల్లో కీలక మార్పులు తీసుకురానుంది. ప్రస్తుతం ఈ వీసాల జారీలో అనుసరిస్తున్న “ఇంటెంట్ టు లీవ్ ” నిబంధన రద్దు దిశగా డిగ్నిటీ యాక్ట్ 2025ను చట్టసభ్యులు ప్రతిపాదించారు. దీనివల్ల ఇకపై విదేశీ విద్యార్థులు (యుఎస్ స్టూడెంట్ వీసా) తమ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత తప్పనిసరిగా స్వదేశానికి తిరిగి వెళ్తామని నిరూపించుకోవలసిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఎఫ్1 వీసా దరఖాస్తుల్లో (యుఎస్ వీసా రూల్స్) చాలా వరకు ‘ ఇంటెంట్ టు లీవ్ రూల్ కిందే తిరస్కరణకు గురవుతున్నాయి.

ఈ నిబంధన ప్రకారం దరఖాస్తుదారులు తాత్కాలిక స్టే తరువాత (చదువు పూర్తయిన వెంటనే ) అమెరికా విడిచి వెళ్లిపోతామని కాన్సులర్ అధికారి వద్ద నిరూపించుకోవలసి ఉంటుంది. దీనికోసం దరఖాస్తుదారులు తమ స్వదేశంలో ఉన్న తమ ఆస్తులు లేదా ఉద్యోగావకాశాలకు సంబంధించిన పత్రాలను చూపించాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థులకు ముఖ్యంగా భారతీయులకు ఈ నిబంధన కఠినంగా మారింది. ఈ ఏడాది భారత విద్యార్థులకు ఎఫ్1 వీసాల జారీ సంఖ్య భారీగా తగ్గింది. ఈ వీసాల తిరస్కరణల్లో అత్యధికం ‘ ఇంటెంట్ టు లీవ్’ ను నిరూపించుకోలేని అభ్యర్థులవే ఉండటం గమనార్హం.

ఈ నేపథ్యం లోనే తాజా చట్టం ఇలాంటి విద్యార్థులకు ఊరట కల్పించే అవకాశం ఉంది. ‘ తిరిగెళ్లే ఉద్దేశం ఉందా ? అనే ప్రశ్న లేకుండా వీసాలు జారీ చేస్తే.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు బిల్లు దశలోనే ఉన్నాయి. అమెరికా కాంగ్రెస్ ఉభయసభల్లో ఇది ఆమోదం పొంది అధ్యక్షుడు సంతకం చేసిన తర్వాత ఈ డిగ్నిటీ చట్టం అమల్లోకి రానుంది. మరోవైపు ఎఫ్1 వీసాల్లో ‘డ్యూరేషన్ ఆఫ్ స్టే’ ను తొలగించే దిశగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ మార్పులు చేపట్టింది. ఎంతకాలం అంటే అంతకాలం చదవాలనుకునే వీలు లేకుండా పరిమిత కాల నివాస అనుమతితో కూడిన విద్యార్థి వీసాలను మంజూరు చేయాలని ప్రతిపాదించింది. 

భారీ అగ్ని ప్రమాదం.. కాలిపోయిన 5 టవర్స్.. 13 మంది మృతి

హాంకాంగ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం హాంకాంగ్‌లో తాయ్ పో జిల్లాలోని 5 భారీ అపార్ట్‌మెంట్ భవనాల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వేగంగా మంటలు వ్యాపించి పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో చాలా మంది అపార్ట్‌మెంట్ భవనాల్లోనే చిక్కుకుపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఫైరింజన్ల సాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దాదాపు 700 మంది నివాసితులను రక్షించి తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోయారని, మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని అధికారులు తెలిపారు. అనేక మంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఐదు బిగ్ టవర్స్ మంటల్లో కాలిపోయి పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సోదరుడు ఇమ్రాన్ ఖాన్ జాడ చెప్పండి

తన సోదరుడి జాడ చెప్పాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరిలు ముగ్గురు డిమాండ్ చేశారు. రావల్పిండి జైలులో ఖైదీ అయిన తమ సోదరుడిని కలిసేందుకు అనుమతిని ఇవ్వాలని అధికారులను కోరారు. నెలరోజులుగా ఇమ్రాన్‌ను జైలులో ఎవరూ చూడటానికి వీల్లేకుండా అధికారులు ఆంక్షలు విధించారు. మరో వైపు ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, చనిపోయాడని, దీనిని రహస్యంగా ఉంచుతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఆయన ఎక్కడున్నాడు? ఏమైంది? అనేది తమకు తీవ్ర మానసిక ఆందోళన కల్గిస్తోందని ముగ్గురు సోదరిలు నూరెన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా తెలిపారు. తాము ఇటీవల రావల్పిండిలోని అడియాలా జైలు వద్దకు పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పిటిఐ) కార్యకర్తలతో కలిసి వెళ్లామని, ఆయనను కలిసేందుకు అనుమతి అడిగామని, అయితే ఈ దశలో తమపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని, తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. రావల్పిండి జైలులో 2023 నుంచి ఖాన్ నిర్బంధంలో ఉన్నాడు. మూడు వారాలుగా ఆయన పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదని ఇమ్రాన్ సోదరిలు వాపోయారు. 

జైల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ దారుణ హత్య?.. బలూచిస్తాన్ సంచలన ఆరోపణలు

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో దారుణంగా హత్య చేశారంటూ బలూచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంచలన ఆరోపణలు చేసింది. పాక్ సోషల్ మీడియాలో, ఆఫ్ఘన్ మీడియాలలోనూ ఇమ్రాన్ చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు కుటుంబ సభ్యులు జైలు వద్దకు వెళ్లగా.. పోలీసులు వారిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఇమ్రాన్ హత్యకు గురై ఉండవచ్చనే అనుమానాలను ఇది మరింత తీవ్రతరం చేసింది. మరోవైపు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలులో చిత్రహింసలకు గురిచేసి చంపారని.. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఈ కుట్రను అమలు చేశారని బలూచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. కాగా, అవినీతి కేసులో 2023 నుంచి ఇమ్రాన్ ఖాన్.. రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆయన మృతి చెందినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఏఐ సద్వినియోగానికి ప్రపంచ కూటమి

జోహెన్నెస్స్‌బర్గ్: విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఎఐ ) దుర్వినియోగం అరికట్టేందుకు ప్రపంచ కట్టుబాట్ల కూటమి ఏర్పాటు అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. జి 20 సమ్మిట్ లో ఆయన మూడో సెషన్‌లో ఆదివారం టి, వి నూత్న పరిణామాల విషయంపై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. అత్యంత కీలకమైన సాంకేతిక తు మానవ కేంద్రీకృతం కావాల్సిందే. కేవలం ఆ ర్థిక లావాదేవీలతోనే సాగరాదని పిలుపు నిచ్చా రు. ఈ సందర్భంగా ఆయన ఎఐ ఇతర ఐటి వైపరీత్య లక్షణాల ఆటకట్టుకు అత్యవసరంగా గ్లోబ ల్ కూటమి అవసరం అని కోరారు. టెక్నాలజీ విధానాలు కేవలం జాతీయం దేశాల పరిమితం కాకుండా అవి గ్లోబల్ కావల్సి ఉంటుందన్నారు. వినూత్న ఆవిష్కరణలు కేవలం పరిమితం, కొం దరికే సొంతం కాకుండా అవి బహిరంగ టెక్ వ నరుగా మారాల్సి ఉందని కోరారు. ఇప్పటికే త మ దేశం ఈ విస్తృత విధానంతోనే ముందుకు సాగుతోందని వివరించారు. ఇండియన్ టెక్నాల జీ పర్యావరణ వ్యవస్థ దీనిని అనుసంధానం చే సుకుని ఉందని, ఈ క్రమంలో ప్రజలకు బహుళ ప్రయోజనాలు దక్కుతున్నాయని తెలిపారు.

అం తరిక్ష రంగం మొదలుకుని ఎఐ వరకూ డిజిటల్ చెల్లింపుల దాకా ఇదే పంథా ఉందన్నారు. డిజిట ల్ పేమెంట్స్‌లో భారత్ గ్లోబల్ స్థాయిలో అగ్రదశలో ఉందని తెలిపారు. ప్రధానమైన ఖనిజాలు, పనివిధానాలు, ఎఐ ఇతర విషయాలలో అందర కి సరైన న్యాయం, భవిత అనే ఇతివృత్తంతో ఈ సెషన్ జరిగింది. ఎఐ రాకను కాదనలేమం అయి తే ఇది మానవాళికి ఉపయుక్తం అంతకు మించి మేలు చేసేదిగా ఉండాల్సిందే. , దుర్వినియోగం అరికట్టాల్సిందే. ఇందుకు అంతా ఏకాభిప్రాయంతో కట్టడికి తగు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవల్సి ఉందని తెలిపారు. ఎఐను కొన్ని నిర్థిష్ట మౌ లిక సూత్రాల పరిధిలోనే వాడుకోవల్సి ఉంటుం ది. సమర్థవంతమైన మానవ పర్యవేక్షణ, డిజైన్‌పరంగా సెఫ్టీ, పారదర్శకత, డీప్ ఫేక్, క్రైమ్, ఉగ్రవాద చర్యలలో దీని వాడకం లేకుండా చూడటం వంటివి అత్యవసరం అని పిలుపు నిచ్చారు. అన్నింటికీ మించి ఎఐతో మానవ సమర్థత , ఫలితం పెరగాల్సిందే. మానవ శక్తి ఇనుమడించాల్సిందే అయితే ఎఐని ఏ విధంగా ఏ స్థాయిలో వాడుకోవల్సిందనే తుది నిర్ణయాధికారం మానవుడిదే అయి ఉండాలి. అది కూడా సమగ్ర గ్లోబల్ కట్టుబాట్ల పరిధిలో ఉండాలని స్పష్టం చేశారు. ఇది ఎఐ కాలం ,ఈ క్రమంలో మన దృక్పథంలో మార్పు అవసరం, ఇప్పటి ఉద్యోగాల అవసరం అనే ఆలోచన క్రమేపీ రేపటి సమర్థవంతమైన అవకాశాల దిశకు మారాల్సి ఉంటుందని. ఉద్యోగ నిర్వహణ నుంచి ఉద్యోగ ఉపాధి సృష్టి దశకు దారితీయాల్సిందే అన్నారు.

భద్రతా మండలి సంస్కరణలు అత్యవసరం

ఐరాస భద్రతా మండలి సంస్కరణలు ఇప్పుడు అత్యవసరం, ఐచ్ఛికం కావని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. మండలిలో ఇప్పటి భౌగోళిక, సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు జరగాల్సిందే అన్నారు. దక్షిణిఫ్రికాలో జి 20 సదస్సు నేపథ్యంలోనే జరిగిన ఇండియా బ్రెజిల్ దక్షిణాఫ్రికా (ఐబిఎస్‌ఎ) దేశాధినేతల సదస్సులో ప్రధాని ప్రసంగించారు. ప్రస్తుత విభజిత, భిన్నాభిప్రాయాల ప్రపంచంలో ఈ వేదిక ప్రత్యామ్నాయ రీతిలో ఐక్యతా, సహకారం, మానవతా సందేశం బలీయంగా విన్పిస్తుందన్నారు. ఈ సదస్సుకు హాజరయిన దక్షిణాఫ్రికా నేత సైరిల్ రమాఫోసా, బ్రెజిల్ అధ్యక్షలు లూలా డా సిల్వాలను ఉద్ధేశించి మాట్లాడుతూ ఐబిఎస్‌ఎను మరింతగా వ్యవస్థీకృతం చేయాల్సి ఉందని పిలుపు నిచ్చారు. మూడు సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరం అన్నారు. భద్రతా మండలి విస్తృతి ద్వారా ప్రపంచానికి సరైన సందేశం వెలువరించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని ఈ నేపథ్యంలో ఆయన భారత్‌కు మండలిలో చోటు గురించి పరోక్షంగా తమ వాదన విన్పించారు. అంతకు ముందు ప్రధాని మోడీ దక్షిణాఫ్రికా నేత సైరిల్‌తో విడిగా సమావేశం అయ్యారు. భారత్ దక్షిణాఫ్రికా మధ్య స్నేహ బంధాలను పలు కీలక రంగాలలో మరింత పటిష్టం చేసుకోవల్సి ఉందని తెలిపారు. ఇందుకు దక్షిణాఫ్రికా నేత సానుకూలంగా స్పందించారు.

జి 20 బాధ్యత ఈజీ కాదని చెప్పాల్సింది

జి 20 సారధ్యం వహించడం ఇంత కష్టమని ముందే చెప్పి ఉండాల్సిందని ప్రధాని మోడీతో దక్షిణాఫ్రికా నేత సైరిల్ రమాఫోసా చమత్కరించారు. ఇంత ఇబ్బంది అని చెప్పి ఉంటే తాను ముందుగానే బాధ్యతల నుంచి పారిపోయి ఉండేవాడినేమో అని నవ్వుతూ తెలిపారు. ఇరువురు నేతలు జి 20 నేపథ్యంలో ముచ్చటించుకున్నారు. ఈసారి జి 20కి దక్షిణాఫ్రికా తొలిసారి ఆతిధ్యం ఇచ్చింది. 2023లో ఈ బాధ్యత తీసుకున్న అనుభవం భారత్‌కు ఉంది. ఏది ఏమైనా ఇక్కడ ఈ భేటీ జరిగేందుకు భారత్ నేత మోడీ నుంచి అందిన సహకారం అభినందనీయం అని కూడా ఆఫ్రికా నేత స్పందించారు. ఇప్పటి సదస్సును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహిష్కరించారు. భారత్‌లో సువిశాల సుందర భారత్ మండపంలో జి 20 జరిగింది. దీనితో పోలిస్తే ఇక్కడ ఏర్పాటు అయిన వేదిక అల్పమే అని ఆఫ్రికా నేత అంగీకరించారు. దీనికి మోడీ బదులిస్తూ అల్పమే ఎప్పుడూ ఘనం, సూక్ష్మంలోనే మోక్షం అని బదులిచ్చారు.

అమెరికా లేకున్నా జీ20 డిక్లరేషన్

జొహనెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్‌లో జి 20 సదస్సు ఆరంభంలోనే ప్రధాన డిక్లరేషన్‌ను అసాధారణ రీతిలో ఆమోదించారు. దక్షిణాఫ్రికా ఆతిధ్యంలో తొలిసారిగా ఇక్కడ జి 20 సమ్మిట్ జరుగుతోంది. డిక్లరేషన్ వెలువడకుండా అమెరికా శతవిధాలుగా యత్నించినా , పట్టించుకోకుండా దీనిని ఏకగ్రీవంగా ఆమోదించి, వెలువరించడం కీలక అంశం అయింది. దక్షిణాఫ్రికాలో శక్తివంతమైన జి 20 సదస్సు నిర్వహణపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ నిరసనకు దిగాడు. తాను వెళ్లడం లేదని అలకవహించాడు. ప్రపంచ దేశాల పలువురు నేతలు , ప్రతినిధులు తరలివచ్చిన ఈ సమ్మిట్‌లో డిక్లరేషన్ ఆమోదం అమెరికా వైఖరికి ప్రతిఘటనగా నిలిచింది. సాధారణంగా తీర్మానం లేదా డిక్లరేషన్‌ను సమావేశంలో పలు స్థాయిల్లో జరిగే చర్చలు ఉప చర్చల తరువాత ఆమోదించడం జరుగుతుంది.

కానీ ఈసారి ఇందుకు విరుద్ధంగా దీనిని శనివారం సదస్సుకు ఆరంభం ముందే ఆమోదించడం కీలకం అయింది. పైగా సర్వసమ్మతితోనే దీనిని వెలువరించారు. అమెరికా ప్రాతినిధ్యం లేకుండా జి 20 డిక్లరేషన్ కుదరదనే ట్రంప్ వాదనను జి 20 సదస్సు ఆరంభంలోనే కొట్టిపారేసింది. ఈ డిక్లరేషన్ ఆమోదం అత్యంత కీలకం అని , తమకు ఘననీయమైన క్షణం అని ఆ తరువాత దక్షిణాఫ్రికా అంతర్జాతీయ వ్యవహారాలు , సహకార మంత్రి రోనాల్డ్ లమోలా తెలిపారు. ఇది ఆఫ్రికా ఖండాన్ని విప్లవభరితం చేస్తుందని వ్యాఖ్యానించారు. పైగా డిక్లరేషన్ పూర్తిగా బహుళధృవ అంతర్లీనతను సంతరించుకుందని వివరించారు. ముందుగానే తమ దూతలు పలు దేశాల ప్రతినిధులతో మాట్లాడిన తరువాత డిక్లరేషన్‌కు రంగం సిద్ధం అయిందని తెలిపారు. ఆఫ్రికా ఖండానికి, ప్రపంచానికి అవసరం అయిన పలు కీలక విషయాలు ఈ డిక్లరేషన్‌లో ఉన్నాయని మంత్రి ప్రకటించారు.

నేతలకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా గైర్హాజరీపై, ట్రంప్ విమర్శలపై రోనాల్డ్ తీవ్రంగా స్పందించారు. జి 20 ఓ వేదిక. అమెరికా ప్రాతినిధ్యం ఉన్నా లేకున్నా ఇది కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఆహ్వానితులు రాకపోవడంతో సదస్సు జరగకుండా పోదని, జరిగి తీరుతుందని లమోలా తెలిపారు. ట్రంప్ వైఖరిపై పరోక్షంగా విరుచుకుపడ్డారు . ఇది బహుళపక్ష వేదిక. ఏ ఒక్కరి కోసం సాగేది కాదు. లేరని ఆగేది కాదని తేల్చిచెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాతి దశ నుంచి కూడా ఈ వేదిక అంతర్జాతీయ విషయాలలో కీలక పాత్ర వహిస్తూ వచ్చింది. అందుకే ఈ డిక్లరేషన్‌ను సగర్వంగా వినూత్నంగా వెలువరించడం జరుగుతోందని తెలిపారు. డిక్లరేషన్ విజయవంతం అయి తీరుతుంది. ప్రపంచం అంతా ఇక్కడనే ఉందని తెలియచేయదల్చుకున్నామని , ప్రస్తుత దశలో అంతర్జాతీయ సహకారం అత్యవసరం , దీనిని మించిన వాదన ఏదీ లేదని దక్షణాఫ్రికా మంత్రి పిలుపు నిచ్చారు.

ట్రంప్ అసత్య ఆరోపణలు.. అమెరికా పట్ల గౌరవం హద్దుల మేరకే

దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి రైతులపై సామూహిక హత్యాకాండ జరుగుతోందని ట్రంప్ చేస్తున్న ఆరోపణలను దక్షిణాప్రికా మంత్రి ఖండించారు. అటువంటిదేమీ లేదు. నేరాల ఘటనలు అందరిని ఇబ్బందిపెడుతాయి. తమ సవాళ్లు, సమస్యలు తమకు ఉండనే ఉన్నాయని ఆయన విశ్లేషించారు. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాల గురించి స్పందించారు. అమెరికా అతి పెద్ద ఆర్థిక శక్తి, దక్షిణాఫ్రికాకు రెండో అతి పెద్ద వ్యాపార భాగస్వామ్య పక్షం, అమెరికాతో నిమిత్తం లేకుండా ఆఫ్రికా ముందుకు సాగదు. అయితే దౌత్యపరంగా సముచితంగా ఉంటున్న తమకు వేరే దేశం మితిమీరి వ్యవహరిస్తే ఇంకో విధంగా స్పందించాల్సి ఉంటుందని మంత్రి లమోలా అమెరికాకు చురకలు పెట్టారు. డిక్లరేషన్‌లో పలు కీలక విషయాల ప్రస్తావన జరిగింది. ఇందులో పేద దేశాల రుణాల పరిస్థితి, వడ్డీల భారం వంటివాటి ప్రస్తాన ఉందని తెలిపారు. కొన్ని వివాదాస్పద విషయాలు ఉండనే ఉంటాయి. వీటిని రెండు రోజుల సదస్సులో సంప్రదింపుల్లో చర్చించుకుని, మార్పులు చేర్పులకు దిగవచ్చు అని, ఈ క్రమంలో కొన్ని లాభనష్టాలు ఉండనే ఉంటాయని, ఏకాభిప్రాయం కీలకం అని తేల్చిచెప్పారు.

వర్థమానదేశాలకు ప్రాధాన్యత కీలకం ..జి 20 డిక్లరేషన్

 సంక్షుభిత ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో ఎదుగుతున్న దేశాల పట్ల ప్రాధాన్యత అత్యవసరం. దీనినే ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలి.

 వీధి పోరాటాలుగా మారుతున్న పలు అంతర్జాతీయ ప్రాంతీయ ఘర్షణల నివారణకు సత్వర చర్యలు అవసరం .ఇందుకు అంతా పాటుపడాలి.

 పేద దేశాలకు రుణాల పరపతి వ్యవస్థ బలోపేతం చేయాలి. వడ్డీ భారం కుదించాల్సి ఉంది. దీనిని స్థిరీకరించాల్సి ఉంది.

ఉక్రెయిన్, ఆక్రమిత పాలస్తీనియా, సూడాన్, కాంగో రిపబ్లిక్ ప్రాంతాలలో శాశ్వత స్థిరమైన శాంతికి అంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంది.

 యాంత్రీకరణ ప్రభావంతో తలెత్తుతున్న కాలుష్యం, వాతావరణ పరిసరాల సమస్యలపై శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంది. గ్లోబల్ వార్మింగ్ పరిణామాలపై మరింత స్పందన అవసరం.

 ప్రపంచవ్యాప్తంగా విలువైన అరుదైన ఖనిజాల గనుల నిక్షేపాల పరిరక్షణ, వీటిని కొన్ని దేశాలు తమ వాణిజ్యపరమైన ప్రయోజనాలకు కొల్లగొట్టకుండా చూడాల్సి ఉంది.