భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్
మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మన దేశానికి 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source
మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మన దేశానికి 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source
ఆసియా కప్ 17వ ఎడిషన్ మంగళవారం (సెప్టెంబర్ 9) నుంచి ప్రారంభం కానుంది. తొలిసారిగా 1984లో ఆసియా కప్ జరిగింది. ఈ టోర్నీలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఆసియా కప్ లో భారత్ ఇప్పటి వరకు 8 టైటిల్స్ గెలిచింది. భారత్ తర్వాత శ్రీలంక (6 ట్రోఫీలు) ఉంది.,ఫోటో న్యూస్ Source
పింక్ మిడీలో కీర్తి సురేష్ మెరిసిపోయింది. రెడ్ రోజ్ లా కనిపించింది. అయితే సింపుల్ గా కనిపిస్తున్న ఈ డ్రెస్ ధరెంతో తెలిస్తే మాత్రం షాక్ తింటారు. జస్ట్ చిల్లింగ్ అంటూ ఆమె ఈ ఫొటోలను షేర్ చేసింది.,ఫోటో న్యూస్ Source
ఈ సంవత్సరం నవరాత్రి సెప్టెంబర్ 22న ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం నవరాత్రి సమయంలో దుర్గాదేవి అనుగ్రహం ద్వారా ఏ నాలుగు రాశుల వారు తమ జీవితాల్లో ఆనందం, శ్రేయస్సును పొందుతారో చూద్దాం..,ఫోటో న్యూస్ Source
రేపు అంటే బుధవారం సెప్టెంబర్ 10న మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మొత్తం 12 రాశుల వారికి సంబంధించిన ఫలితాలను ఇక్కడ ఇస్తున్నాం. ఐదు రాశుల వారికి కలిసి వచ్చే రోజు ఇది.,ఫోటో న్యూస్ Source
కియా ఇండియా తన కార్లపై పూర్తి జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తోంది. సోనెట్, సెల్టోస్, కారెన్స్ వంటి ప్రముఖ మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. పండుగ సీజన్కు ముందు కొనుగోలుదారులకు మరింత అందుబాటు ధరల్లో కార్లు లభ్యం.,బిజినెస్ న్యూస్ Source
ఊటీ చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రకృతి మధ్య చల్లని ప్రదేశంలో గడుపుతుంటే వచ్చే కిక్కే వేరు. మీరు కూడా ఊటీ వెళ్లాలి అనుకుంటే ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తుంది. ఈ సూపర్ టూర్ ఎప్పుడు ఉంది? బడ్జెట్ ఎంత?,తెలంగాణ న్యూస్ Source
Gold prices: దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,10,312 రికార్డు స్థాయికి చేరింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, డాలర్ బలహీనపడటమే ప్రధాన కారణాలు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ సుంకాల తగ్గింపు వంటి అంశాలు కూడా ధరల పెరుగుదలకు తోడ్పడుతున్నాయి.,బిజినెస్ న్యూస్ Source
గ్రూప్ 1 మూల్యంకనం, ర్యాంకింగ్ లిస్ట్ మీద తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఫలితాలను రద్దు చేసింది. రీవాల్యూయేషన్కు ఆదేశించింది.,తెలంగాణ న్యూస్ Source
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత పోరు కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ. ఇందులో భాగంగా యూరియా కొరతపై ప్రభుత్వంపై నేతలు విమర్శలు గుప్పించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించారు.,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ Source