admin
రాయదుర్గంలో స్కూటీని ఢీకొట్టిన కారు: ఇద్దరు యువకులు మృతి

రంగారెడ్డి: హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. శనివారం అర్థరాత్రి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది… మహ్మద్ అబ్దుల్ నజీర్ ఫహద్(22), మహ్మద్ అబ్దుల్ ఆహదుద్దీన్ ఖాన్(25) అనే యువకులు స్కూటీపై టోలీచౌకీ నుంచి గచ్చిబౌలి వెళ్తున్నారు. Also Read: అక్కడి జంగ్ సైరన్ ఇక్కడా మోగుతుందా? రాయదుర్గంలోని హనుమాన్ టెంపుల్ సమీపంలో వెనుక నుంచి అతి వేగంగా స్కూటీని […]
డివైడర్ను ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు కుక్కును తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు లక్ష్మణ్(70), సుబ్బాయమ్మ(65), హేమంత్(25)గా గుర్తించారు. లక్ష్మణ్- సబ్బాయమ్మ కుటుంబం తిరుపతి నుంచి పిఠాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. Also Read: అధికారం […]
Amul price cut : వెన్న, పన్నీర్.. 700కుపైగా ఉత్పత్తుల ధరలను తగ్గించిన అమూల్
బాలీవుడ్లో బంపర్ ఆఫర్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకి బాలీవుడ్లో యమా క్రేజ్ ఉంది. ఇప్పటికే ఆమె ఖాతాలో చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి. ఇటీవలే ఆమె యానిమల్, చావా వంటి కళ్ళు చెదిరే హిందీ సినిమాల్లో కనిపించింది. సికిందర్ వంటి హిందీ చిత్రాలు ఆడలేదు కానీ ఆ సినిమా ఫలితం ఆమెపై పడలేదు. అందుకే, ఆమెకి ఇంకా బడా హిందీ సినిమాల ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం వచ్చింది. క్రిష్ 4 చిత్రంలో రష్మిక […]
ఆసియా కప్.. నేడు భారత్-పాక్ సూపర్ 4 పోరు..

దుబాయి: ఆసియాకప్లో భాగంగా ఆదివారం జరిగే సూపర్4 రెండో మ్యాచ్కు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్లు సిద్ధమయ్యాయి. ఇరు జట్లు ఇప్పటికే లీగ్ దశలో పోటీపడ్డాయి. ఆ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇదే సంప్రదాయాన్ని సూపర్4లోనూ కొనసాగించాలనే పట్టుదలతో భారత్ ఉంది. పాకిస్థాన్ కూడా విజయమే లక్షంగా పెట్టుకుంది. లీగ్ దశలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలని తహతహలాడుతోంది. అయితే వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాను ఓడించాలంటే పాకిస్థాన్ సర్వం ఒడ్డి పోరాడక […]
ప్రపంచశాంతి గగనకుసుమమే?

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న ప్రపంచ దేశాలు అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పాటిస్తాయి. ఈ రోజున కాల్పుల విరమణ, అహింస, సోదరభావం, శాంతిసాధన కోసం ఐక్యరాజ్యసమితి దేశాలను ఒక వేదికపైకి తీసుకొస్తుంది. 1981లో కోస్టారికా ప్రతిపాదించిన తీర్మానం ప్రకారం తొలిసారిగా 1982లో ప్రపంచ శాంతి దినాన్ని జరుపుకోగా, 2002లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 21నే శాశ్వతంగా శాంతి దినోత్సవంగా గుర్తించింది. ప్రపంచ చరిత్రలో రెండు మహాయుద్ధాలు మానవాళిని అమితంగా దెబ్బతీశాయి. 1914-1918 మధ్య జరిగిన మొదటి […]
2026 జూన్ నాటికి ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ రహిత రాష్ట్రంగా ఏపీ – సీఎం చంద్రబాబు
టెకీలపై ట్రంప్ పిడుగు

వాషింగ్టన్/న్యూఢిల్లీ : ప్రతీకార సుంకాలతో భారత్ సహా ప్రపంచ దేశాలపై ఇప్పటికే తన ప్రతాపాన్ని చూపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్1 బి వీసాదారులపై పిడుగు పాటు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు 2000-5000 డాలర్ల వరకు ఉన్న హెచ్1 బి వీసా దరఖాస్తులపై వార్షిక ఫీజును ఏకంగా 1,00,000 డాలర్లకు పెంచేశారు.ఈ మేరకు శనివారంనాడు కార్యనిర్వహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. అనంతరం అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఒక ప్రకటన […]