admin
చెలరేగిన వైభవ్.. ఆసీస్ బౌలర్లను ఉతికేశాడు..

బ్రిస్బేన్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి తన బ్యాట్ని ఝుళిపించాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో భారత్ అండర్-19 జట్టు మధ్య జరుగుతున్న రెండో యూత్ వన్డేలలో అర్థ శతకంతో రాణించాడు ఈ 14 ఏళ్ల కుర్రాడు. మూడు వన్డేలు, రెండు యూత్ ఆడేందుకు భారత యువ జట్టు ఆస్ట్రేలియలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి యూత్ వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బుధవారం […]
ఇంద్రకీలాద్రిలో దసరాకు రికార్డు స్థాయిలో అమ్మవారి ప్రసాదం నేతి లడ్డూల తయారీ.. ఈసారి ఎన్ని లక్షలు అంటే?
బుమ్రాకు విశ్రాంతి.. అతని స్థానం జట్టులో ఎవరొస్తారో?

దుబాయ్: ఆసియాకప్-2025లో భారత్ ఫైనల్కి చేరువలో ఉంది. బుధవారం సూపర్-4లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్ కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. ఇంకా సూపర్-4లో భారత్ రెండు మ్యాచ్లు ఆడాలి. ఇందులో ఒక మ్యాచ్లో విజయం సాధించినా.. భారత్ ఫైనల్కు చేరుతుంది. అయితే ఈ మ్యాచ్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఆడుతాడా..? లేదా..? అనే విషయంలో ఇప్పటికైతే క్లారిటీ లేదు. పని ఒత్తిడి వల్ల బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడేందుకు సెలెక్టర్లు స్సష్టం […]
నీట్ లో 99.9 శాతం మార్కులు… మెడిసిన్ చదవడం ఇష్టంలేక విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: మెడిసిన్ చదవడం ఇష్టం లేక టాప్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనురాగ్ అనిల్ బోకర్ అనే విద్యార్థి నీట్ ఎగ్జామ్లో 99.9 శాతం మార్కులు వచ్చాయి. నీట్ లో ఒబిసి కేటగీరిలో 1475 ర్యాంకు సాధించాడు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్ ప్రాంతంలో ఓ ఎంబిబిఎస్ కాలేజీలో అడ్మిషన్ పొందేటందుకు వెళ్తుండగా అతడు ఇంట్లోనే ఉరేసుకున్నాడు. తాను వైద్య వైద్య అభ్యసించడం […]
ఆ విధంగా తలస్నానం చేస్తే పక్షవాతం వస్తుందా?

చాలామంది స్నానం చేసేటప్పుడు మనం సాధారణంగా ముందు తలకు నీళ్లు పోసుకుని తర్వాత శరీరానికి పోసుకుంటాము. కాని అది సరి కాదు అని కెనడా వైద్యుల బృందం పరిశోధన తెలుపుతుంది. ముందు కాళ్ల మీద నీళ్లు పోసుకుని తరువాత శరీరం మీద నీళ్లు పోసుకుని ఆఖరిలో తలకు స్నానం చేయాలి అని కొత్త పరిశోధన తెలుపుతుంది. మన శరీరంలో ఒక రకమైన టెంపరేచర్ మెయింటెన్ అవుతూ ఉంటుంది. మనం తలపైన నీళ్లు పోసుకోవడం వలన అక్కడికి వెంటనే […]
రేవంత్, ఉత్తమ్ అజ్ఞానంతో నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ఏడారే: హరీష్ రావు

హైదరాబాద్: కృష్ణా జలాల వాటాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది ఒక మాట, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిది మరో మాట అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పూట పూటకో మాట, ఘడియ ఘడియకో లెక్క చెబుతున్నారని దుయ్యబట్టారు. కృష్ణ జలాల్లో 299 టిఎంసిల వాటా ఒప్పుకొని తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని చురకలంటించారు. కృష్ణా జలాల్లో వాటా విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మల్లా పాత పాటే పాడిండని, […]
ఏపీ పీజీసెట్ సీట్ల కేటాయింపు – రిపోర్టింగ్ తేదీ ఇదే…! త్వరలోనే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్..!
మహీంద్రా ఎస్యూవీలపై పండుగ ఆఫర్లు.. జీఎస్టీ తగ్గింపుతో పాటు అదనపు ప్రయోజనాలు
టిజిపిఎస్సికి ఊరట.. నియామకాలకు తొలగిన అడ్డంకి

హైదరాబాద్: గ్రూప్-1 విషయంలో టిజిపిఎస్సికి (TGPSC) హైకోర్టు డివిజన్ బెంచ్లో ఊరట లభించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. డివిజన్ బెంచ్ స్టే విధించడంతో గ్రూప్-1 నియామకాలకు అడ్డంకి తొలగిపోయింది. తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి డివిజన్ బెంచ్ వాయిదా వేసింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని సిజె పేర్కొన్నారు. గ్రూప్-1 మెయిన్స్ పత్రాలు పునఃమూల్యాంకనం చేయాలని ఈ నెల 9వ తేదీన సింగిల్ బెంచ్ […]