elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbetroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetbetsmoveteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabet

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

betebet

Hacklink

Hacklink

Hacklink

dinamobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

artemisbet

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

kingroyal

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

casibom

cryptobet

Sweet Bonanza

betturkey

marsbahis

Jojobet giriş

kingroyal

betturkey

ultrabet güncel giriş

casinolevant

casinolevant

casinolevant

casinolevant

bahisfair

smartbahis

vipslot

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

kingroyal

hızlıcasino

tlcasino

marsbahis

kavbet

pusulabet

grandpashabet

rinabet

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

bets10 giriş

betcio

mavibet

lidyabet

pusulabet giriş

Vaycasino Giriş

Vaycasino

galabet

kralbet

matbet

sakarya escort

royalbet

ప్రైవేట్ స్కూల్‌లో ప్రాణాలు హరీ

 హన్మకొండ నయీంనగర్ స్కూల్‌లో వరుస మరణాలు

గురువారం ‘బ్రెయిన్‌డెడ్’తో నాల్గో తరగతి విద్యార్థి మృతి

బాలుడి మరణంపై తల్లిదండ్రుల అనుమానాలు

న్యాయం చేయాలని పాఠశాల ఎదుట ఆందోళన

 గత నెలలోనే హార్ట్‌ ఎటాక్‌తో ఓ విద్యార్థి మృతి

మనతెలంగాణ/హన్మకొండ: హనుమకొండ నయీంనగర్‌లో గల తేజస్వి ప్రైవేట్ స్కూల్‌లో ఒ క విద్యార్థి గురువారం అనుమానాస్పద రీతిలో మ రణించాడు. ఈ పాఠశాలలో విద్యార్థుల వరుస మ రణాలు తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నెల రోజుల కిందట ఒక విద్యార్థి ఆడుకుంటూ కింద పడి హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోవడం తో భారీ ఎత్తున బంధువుల వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ ఘటనను మరువక ముందే ఇదే పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న బానోతు సు జిత్ ప్రేమ్ అనే విద్యార్థి క్లాస్ రూమ్‌లోనే కింద ప డ్డాడు. స్కూల్ యాజమాన్యం ఆ చిన్నారిని హాస్పిటల్‌కి తీసుకెళ్లింది.

అయితే, ఆ విద్యార్థిని పరీక్షించిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్ కావడంతో చనిపోయాడని నిర్ధారించారు. ఈ విషయం తెలిసి బాధిత వి ద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ గేట్ ముందు ఆందోళన చేపట్టారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు జురుగకుండా పోలీసు లు స్కూల్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆసియాన్ సదస్సుకు వర్చువల్‌గా హాజరు

న్యూఢిల్లీ: మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో అక్టోబర్ 26 నుంచి 28 వరకు జరగనున్న ఆసియాన్ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వ్యక్తిగతంగా హాజరు కావడం లేదు. బదులుగా వర్చువల్‌గా పాల్గొంటారని అధికారికంగా ప్రకటించారు. మోడీకి బదులు విదేశాంగ మంత్రి జైశంకర్ భారత దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రధాని మోడీ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహింతో ఫోన్‌లో ఆత్మీయ సంభాషణ అనంతరం , మోడీ మలేసియాకు ఆసియాన్ ఛైర్మన్‌షిప్ అభించినందుకు అభినందించారు.

ఆసియాన్ కూటమిలో భారత్‌తోపాటు అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, తదితర దేశాలు చర్చల్లో పాల్గొననున్నా యి . మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్ , వియత్నాం, మయన్మార్ వంటి 10 దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. షెడ్యూల్ సమస్యల వల్లనే మోడీ ఈ సదస్సుకు హాజరు కాలేకపోతున్నట్టు తెలుస్తోంది. దీంతో ట్రంప్ మోడీ భేటీపై వచ్చిన ఊహాగానాలకు తెరపడినట్లయింది.

రిజ్వీ ప్రకంపనలు

 సిఎం, డిప్యూటీ సిఎంతో మంత్రి జూపల్లి భేటీ

రిజ్వీ వ్యవహారశైలిపై ఫిర్యాదులు 

సిఎంను కలిసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ

రాజకీయ వేడి సృష్టించిన వివాదం

రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తుందని విమర్శలు 

సిఎం అల్లుడు, మంత్రి కొడుకు పంచాయితీలో రిజ్వీ బలి అయ్యారని ఆరోపణ

రాష్ట్రంలో రేవంతుద్దీన్ సర్కార్: బిజెపి రాష్ట్ర చీఫ్ రామచందర్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. గురువారం ప్రజా భవన్‌లో భట్టిని కలిసిన జూపల్లి రిజ్వీపై తాను రాసిన లేఖ, తాజా పరిణామాల గురించి వివరించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తమ పరిధి దాటి వ్యవహారించారని మంత్రిగా తన ఆదేశాలను ఎక్సైజ్ కమిషనర్ కూడా పట్టించుకోలేదని భట్టికి వివరించినట్లుగా సమాచారం. సీనియర్ ఐఏఎస్ సయ్యద్‌అలీ ముర్తజా రిజ్వీ వర్సెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు లేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.

వ్య క్తిగత కారణాలు చూపుతూ రిజ్వీ విఆర్‌ఎస్ తీసుకోగా, రిజ్వీ అవినీతిపరుడైన అధికారి అని ఆయనపై విచారణ చేపట్టాలని సిఎస్‌కు జూపల్లి రా సిన లేఖ బహిర్గతం కావడంతో ప్రతిపక్షాలు ఈ సంఘటనను అస్త్రంగా మలుచుకోవడంతో ప్రభు త్వం ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే పనిలో పడింది. ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సిఎం రేవంత్‌ను కూడా కలిసి తన శాఖలో జరిగిన పరిణామాల గురించి ఆయనకు వివరించినట్టుగా తె లిసింది. అయితే, సిఎస్‌కు రాసిన లేఖ, దానిలో అంశాల గురించి మంత్రి జూపల్లి పేర్కొన్నట్టుగా సమాచారం. ఎక్సైజ్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు తన ఆదేశాలను తరువాయి 8లో

కెసిఆర్ కుటుంబం అంటేనే లిక్కర్ మాఫియా: వర్ధన్నపేట ఎమ్మెల్యే

మనతెలంగాణ/హైదరాబాద్: లిక్కర్ గురించి మాట్లాడే హక్కు కెటిఆర్‌కు లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్ కుటుంబం అంటేనే లిక్కర్ మాఫియా అని ఆయన అన్నారు. దేశంలో తెలంగాణకు విలువ లేకుండా చేసిన పాపం కెసిఆర్ కుటుంబానిదేనని ఆయన చెప్పారు. టెండర్లు కాకుండానే లిక్కర్ కుంభకోణం జరిగిందని కెటిఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

ఆధారాలు ఉంటే చూపించాలని, కానీ, అడ్డగోలుగా ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. టానిక్ పేరుతో కెటిఆర్, సంతోష్ రావులు కలిసి మద్యం వ్యాపారం చేయలేదా? అని ఆయన ప్రశ్నించారు. కెటిఆర్ మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన విమర్శించారు. టానిక్ పేరుతో మీరు ఎంత దోచుకున్నారో నిరూపిస్తామని ఆయన సవాల్ చేశారు.

దీనిపై జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమని ఆయన ప్రకటించారు. మీ రాజకీయాల్లోకి సిఎం అల్లుడిని లాగడం సిగ్గుచేటని, మరోసారి ఇష్టమున్నట్టు మాట్లాడితే తగిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మద్యం టెండర్లలో ఎలాంటి అవినీతి జరగలేదని, రిజ్వీ మంచి అధికారి అని, ఆయన తన ఇష్టంతోనే విఆర్‌ఎస్ తీసున్నారని ఆయన తెలిపారు.

ఇది రేవంతుద్దీన్ సర్కారు: బిజెపి చీఫ్ రాంచందర్ రావు

అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? లేదా..?

గోవుల రక్షణకు కొత్త పాలసీ తెస్తామన్న ప్రభుత్వం

గోవులను కోసేవాళ్లకు ఇప్పుడు గన్ లైసెన్సులు ఇస్తున్నారా?

తెలంగాణలో గోవధ నిషేధ చట్టం తీసుకురావాలి

రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డ బిజెపి చీఫ్ రాంచందర్ రావు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణను పాలిస్తున్నది రేవంత్‌రెడ్డి సర్కార్ కాదని, రేవంతుద్దీన్ సర్కార్ అని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. తాజా సంఘటనలు చూస్తే అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా..? లేదా..? అనే అనుమానం వస్తోందని అన్నారు. రాష్ట్రంలో గోవుల రక్షణకు కొత్త పాలసీ తెస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు గోవులను కోసేవాళ్లకు గన్ లైసెన్సులు ఇస్తున్నారా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ఒక ప్రకటనల విడుదల చేశారు. గోవులను రక్షిస్తున్న ప్రశాంత్ సింగ్ పై అభాండాలు వేస్తారా?, గోవులను కాపాడుతున్న ప్రశాంత్ పై హత్యాయత్నం చేసినవారిని కాపాడే ప్రయత్నమే ఇది అంటూ మండిపడ్డారు.

ప్రశాంత్ (సోనూ సింగ్)పై దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. తక్షణమే బాధ్యులైన ఎంఐఎం గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తెలంగాణలో గోవధ నిషేధ చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంఐఎం గూండాలను కాపాడటానికే రేవంత్ సర్కారు ఉందా..? నిన్న గోరక్షకుడు ప్రశాంత్ (సోనూసింగ్)పై ఆవుల అక్రమ రవాణా మాఫియా కాల్పులు జరిపితే, నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం గోరక్షకుడిపై అభాండాలు మోపి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు.

అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నా

గోరక్షకుడు సోనూ సింగ్ పై కాల్పుల ఘటన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీకి మెమోరాండం అందించేందుకు బయల్దేరిన క్రమంలో, నాతో పాటు సుమారు 100 మంది బిజెపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. గోవులను తరలిస్తుండగా ఘట్కేసర్ వద్ద అడ్డుకోవడంతో, ఎంఐఎంకు చెందిన గూండాలు జరిపిన కాల్పుల్లో సోనూ సింగ్ తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయితే సోనూ సింగ్ పై లేనిపోని అభాండాలతో, కేసు సెటిల్మెంట్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్న బాధితుడిపై తప్పుడు ఆరోపణలు చేయడం దారుణమన్న బిజెపి అధ్యక్షుడు ఈ ఘటనపై తాము డీజీపీతో మాట్లాడటానికి వెళుతుంటే అరెస్ట్ చేయడం అన్యాయమని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, గోవులను తరలించే గుండాలు, మాఫియా రెచ్చిపోతోందని పేర్కొన్నార. గోరక్షకులపై అనేక దాడులు పెరిగాయని దానికి పరాకాష్ట ఇదేనని వెల్లడించారు. పాతబస్తీ నుంచి వచ్చిన ఇబ్రహీం అనే వ్యక్తి ప్రశాంత్ (సోనూ సింగ్)ను కాల్చి చంపే ప్రయత్నం చేయడమేనని అన్నారు. దీనిని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటు వైపు ఆలోచిస్తున్నదో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. ఈ ఘటనకు సంపూర్ణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రభుత్వం గోవధ నిషేధ చట్టం తీసుకురావాలని, లేనిపక్షంలో, బిజెపి ఆధ్వర్యంలో ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రభుత్వ పరీక్ష విభాగం ప్రకటించింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈనెల 30వ తేదీ నుంచి నవంబర్ 13 లోపు విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించాలని తెలిపింది. హెచ్‌ఎంలు ఆన్‌లైన్ ద్వారా నవంబర్ 14 లోపు ఫీజు చెల్లింపు చేయాలని, విద్యార్థుల డాటాను నవంబర్ 18 లోపు డిఇఒలకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ.50 ఆలస్య రుసుంతో నవంబర్ 29 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 2 నుంచి 11వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 15 నుంచి 29 వరకు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించారు.

నవీన్ యాదవ్ గెలుపు లాంఛనమే: మంత్రి సీతక్క

బిఆర్‌ఎస్ ఓర్వలేక దుష్ప్రచారం

బిజెపికి బి టీంగా బిఆర్‌ఎస్ పని చేస్తోంది

బిఆర్‌ఎస్‌కు ఓటమి తథ్యం

మంత్రి సీతక్క వెల్లడి

మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ప్రజా స్పందన చూస్తుంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపు లాంఛనమేనని అన్నారు. బోరబండలో గురువారం మంత్రి సీతక్క విస్తృత ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ గల్లీలో పుట్టి పెరిగిన యువకుడు నవీన్ యాదవ్‌కు ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌కు వస్తున్న ప్రజాస్పందన వోర్వలేక బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అవుతుందని పేర్కొన్నారు. బిజెపికి బీ టీమ్ గా బిఆర్‌ఎస్ పని చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. అబద్దాలనే నమ్ముకొని ఎన్నికల బరిలో దిగిన బీఆర్‌ఎస్‌కు ఓటమి తధ్యమని అన్నారు. అధికార కాంగ్రెస్‌కు ఓటేస్తేనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఓటర్లే స్వయంగా చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారని తెలిపారు.

సెటిల్‌మెంట్‌లకు కేంద్రంగా సిఎం ఇల్లు: కెటిఆర్

హైదరాబాద్: తెలంగాణలో నడుస్తుంది ఇందిరమ్మ రాజ్యం కాదని.. మాఫియా రాజ్యమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం ఇల్లు సెటిల్‌మెంట్‌లకు కేంద్రంగా మారిపోయిందని ఆరోపించారు. నీకింత, నాకింత అనే సెటిల్‌మెంట్లు తప్ప.. రాష్ట్రంలో పాలన లేదు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన ఇంటి మీదకు ముఖ్యమంత్రే పోలీసులను పంపారని మంత్రి కుమార్తె చెప్పారని, తుపాకీతో బెదిరించిన మాట వాస్తవమని మంత్రి కుమార్తె స్వయంగా చెప్పారని అన్నారు. బెదిరింపులు, టెండర్ల రిగ్గింగ్ ఇంత బహిరంగంగా దేశ చరిత్రలో ఏనాడూ జరగలేదని చెప్పారు.

ఒక మంత్రి ఇంటికి టాస్క్‌ఫోర్స్ పోలీసులను ముఖ్యమంత్రి పంపడం, నిందితుని స్వయంగా మంత్రి తన కారులో తీసుకొని మాయమైపోవడం ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. సిఎం అనుచరుడు రోహిన్ రెడ్డి బెదిరించారని, తుపాకీ రేవంత్ రెడ్డే ఇచ్చిండని మంత్రి కుమార్తె చెబుతున్నారని, బెదిరించింది వాస్తవమేనని పోలీసులు చెబుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి ఈ అంశంపైన స్పందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వంటి బలహీన ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. సిఎంకు తన పరిపాలన పైన, మంత్రుల పైన ఎలాంటి పట్టు లేదని తేలిపోయిందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో తుపాకులతో బెదిరించే సెటిల్మెంట్ సెంటర్లు ఫుల్ అయ్యాయని, తూకాలు వేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాంత్రం నిల్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ,రేవంత్ రెడ్డిని వదిలించుకుంటే తప్ప.. తెలంగాణకు పట్టిన శని పోదు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ముఖ్యమంత్రి కుర్చీలో దావూద్ ఇబ్రహీం తమ్ముడు కూర్చున్నాడని మండిపడ్డారు. కేబినెట్ మీటింగ్‌లోనే మంత్రులు తిట్టుకుంటున్నారని చెప్పారు. పొంగులేటి అరాచకాలకు ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు అడ్డుకట్ట వేయటం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రుల పంచాయితీ మధ్య అధికారులు నలిగిపోతున్నారని ఆరోపించారు. రెండు మూడు రోజులపాటు తిట్టుకొని ముఖ్యమంత్రి, మంత్రి ఇద్దరు కలిసి శాలువాలు కప్పుకుని స్వీట్లు పంచుకున్నారని ఎద్దేవా చేశారు. ఏం ఉద్దరించారని ముఖ్యమంత్రికి శాలువా కప్పి పిసిసి ప్రెసిడెంట్ సన్మానం చేశారని అడిగారు. 

గ్రూప్-1 నియామకాల్లో అన్యాయం.. టిజిపిఎస్‌సిపై సుప్రీంకోర్టుకు కవిత లేఖ

గ్రూప్-1 నియామకాల్లో అన్యాయం.. టిజిపిఎస్‌సిపై సుప్రీంకోర్టుకు కవిత లేఖ

గ్రూప్-1 నియామకాల్లో టిజిపిఎస్‌సి 371డి ఆర్టికల్‌ను తుంగలో తొక్కింది

రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం చేసింది

సుప్రీంకోర్టు ఈ అంశంలో జోక్యం చేసుకోని సుమోటోగా విచారణ చేపట్టాలి

సిజెఐ జస్టిస్ బి.ఆర్ గవాయ్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష నియామకాల్లో టిజిపిఎస్‌సి రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆర్టికల్ 371-డి ని ఉల్లంఘించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని విచారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం సిజెఐకి కవిత లేఖ రాశారు. గ్రూప్-1 నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులైన 371-డి ఆర్టికల్‌కు విరుద్దంగా నియామకాలు జరిపినట్లు ఎంతో మంది అభ్యర్థుల నుంచి తనకు ఫిర్యాదులు వచ్చాయని కవిత లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను ఆమె కోరారు. మా ఉద్యోగాలు మాకే అంటూ తెలంగాణ ఉద్యమం జరిగిందని…ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా రాష్ట్రపతి ఉత్తర్వు ఆర్టికల్ 371-డి ని సాధించుకున్నారన్నారని గుర్తు చేశారు. 371-డి ప్రకారం ఇక్కడి ప్రాంత వాసులకే ఉద్యోగాల్లో అవకాశాలు దక్కాల్సి ఉందన్నారు. కానీ, తెలంగాణ సాధించుకున్న పదేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ తెలంగాణ ప్రజల హక్కులకు విరుద్ధంగా వ్యవహారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన గ్రూప్ -1 నియామకాల్లో ఆర్టికల్ 371-డి ని ఉల్లంఘించటమే కాకుండా టిజిపిఎస్‌సి చాలా తప్పులకు పాల్పడిందని సిజెఐకి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. ఈ కారణంగా స్థానిక తెలంగాణ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. టిజిపిఎస్‌సి తన చర్యతో అటు రాజ్యాంగంపై ఇటు తెలంగాణ ప్రజల హక్కులపై దాడి చేసిందని అన్నారు. ఈ అంశంపై అభ్యర్థుల నుంచి వందలాది ఫిర్యాదులు వచ్చినప్పటికీ టిజిపిఎస్‌సి పట్టించుకోకపోవటం కచ్చితంగా రాజ్యాంగాన్ని అవమానించటమేనని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభ్యర్థుల్లో రాజ్యాంగంపై, నాయ్యవ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షకులైన మీరు జోక్యం చేసుకోవటం ద్వారానే తెలంగాణలో అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని సిజెఐ జస్టిస్ బి.ఆర్ గవాయి రాసిన లేఖలో కవిత విజ్ఞప్తి చేశారు. ఆర్టికల్ 371డి ఉల్లంఘనకు పాల్పడిన టిజిపిఎస్‌సి వ్యవహారాన్ని సుమోటోగా విచారణ జరపాలని కోరారు. ఈ మొత్తం అంశాన్ని విచారించి అవకతవకలు జరిగినట్లు తేలితే గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా టిజిపిఎస్‌సి చేపట్టిన గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ, నియామక ప్రక్రియపై స్వతంత్ర న్యాయపరమైన విచారణకు ఆదేశించాలని సిజెఐకి కవిత లేఖలో విజ్ఞప్తి చేశారు.

జూబ్లీహిల్స్ లో రౌడీ షీటర్ల ప్రచారం.. కెసిఆర్ సంచలన కామెంట్స్

జూబ్లీహిల్స్ ప్రచారంలో రౌడీ షీటర్లే ప్రచారంలో పాల్గొంటున్నారని, ఈ విషయాన్ని ఇప్పడికే జూబ్లీహిల్స్ ప్రజలు గమనించారని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. రౌడీ షీటర్‌గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే జూబ్లీహిల్స్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంటుందో అక్కడి ప్రజలు ఆలోచించాలని కోరారు. కత్తులు కటార్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్న అభ్యర్ధి తాలూకు మనుషులు ఈ ఎన్నికలో గెలిస్తే ఎట్లా ఉంటదనే విషయం., రౌడీలను గెలిపిస్తే జూబ్లీహిల్స్ ఇజ్జతే వుంటదా..? అనీ ప్రజలకు అర్థం చేయించాలని సూచించారు.

జూబ్లీహిల్స్ బి.ఆర్.ఎస్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ ఆ నియోజక వర్గ ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేయాలని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ పేదలకు అందుబాటులో ఉండి వారిని ఆపదలో ఆదుకుంటూ … జూబ్లీహిల్స్ ప్రజల హృదయాలను గెలిచారని చెప్పారు. గోపీనాథ్ కుటుంబం పట్ల ప్రజలకున్న అభిమానాన్ని కాపాడుకోవాలని తెలిపారు.రెండేండ్లు కూడా నిండకముందే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజా వ్యతిరేకంగా మారిందని….ప్రభుత్వ వైఫల్యాల మీద ఒక చార్ట్ తయారు చేసుకొని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి విడమర్చి చెప్పండనీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

నిత్యం నాణ్యమైన కరెంటును పొందిన హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జనరేటర్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేసుకునే గతి వచ్చిందనీ, పోయిన వాటర్ ట్యాంకర్లు తిరిగి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీతో బిఆర్‌ఎస్ గెలవడం అంటే…. తెలంగాణ భవిష్యత్తుకు పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాది పడటమే అని వ్యాఖ్యానించారు. కాబట్టి ప్రతీ ఒక్క నేత పట్టుదలతో, చిత్తశుద్ధితో భారీ మెజారిటీ లక్ష్యంగా.. సంపూర్ణంగా మనసు పెట్టీ కృషి చేయాలని కెసిఆర్ తెలిపారు.