elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişkalebetwinxbetbahiscasinomasterbettingrinabetyakabetkulisbetbetasusbetosferalobetaresbetmetrobahisbetpipocasinoroyalXM海外fxbahiscasinomasterbettingkulisbetwbahisvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetbetpiporoyalbetikimislibetticketkalebetperabetbetasusbetosferceltabetaresbettikobetgalabetbetpipobetpipogalabettikobetaresbetceltabetbetosferbetasusperabetkalebetbetticketikimisliroyalbetwinxbet girişpadişahbet girişvizyonbet girişrestbet girişyakabet girişkulisbetkalebetbetkoliktrendbetperabetbetosferaresbetteosbetbetasusmetrobahisgalabetteosbetbetosfermilosbetrealbahisperabetgalabetkulisbetkulisbetrinabetyakabetyakabetbetlikebetovisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisprizmabetlordbahistrendbetlivebahiswinxbetwbahisteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetperabetroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikroyalbetrinabetyakabetmasterbettingbahiscasinobetkolikwinxbewinxbetkulisbetwbahisbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahisnetbahis girişmilosbetmilosbet girişoslobet girişcasinowon girişcasinoroyal girişmetrobahis girişteosbet girişaresbet giriştikobet girişbetasus girişbetasustikobetaresbetteosbetmetrobahiscasinoroyalcasinowonoslobetnetbahismislobetvizyonbetvizyonbet girişvizyonbetefesbetefesbet girişefesbetbetboxbetbox girişbetboxteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetvizyonbetbetasusteosbetpadişahbetultrabetwinxbetrealbahisrestbetkulisbetperabetgalabetrealbahisyakabetyakabetcasibomalobetaresbetkralbethiltonbetroketbetteosbetrealbahisbetasuscasibomcasibom girişcasibom güncel girişteosbetaresbetkralbetgalabetbetpipoefesbetsüratbetatlasbetcasinoroyalteosbetaresbetcasibomcasibom girişcasibom güncel girişpiabellacasinorinabetroyalbetyakabetprizmabetkalebetlordbahisExnessXMroyalbetkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingkralbetteosbetcasinoroyaloslobetperabetnetbahisalobetrealbahisbetkolikkulisbetlordbahiskalebetmasterbettingrinabetmasterbettingpiabellacasinopiabellacasinosohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxkulisbetkulisbetroyalbetroyalbetpadişahbetpadişahbetbetticketbettickettrendbettrendbetroyalbetroyalbetyakabetyakabetrinabetrinabetkulisbetkulisbetmasterbettingmasterbettingaresbethilbetenbetsohobetteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnesscasibomcasibom girişcasibom güncel girişrealbahisalobetnetbahissüratbetatlasbetkralbetaresbethilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişkralbetaresbetbetkolikkulisbetyakabetmasterbettingrinabetprizmabetroyalbetroyalbetprizmabetrinabetmasterbettingyakabetkulisbetroyalbetroyalbet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

casibom - casibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

kavbet

Hacklink Panel

Sweet Bonanza

betturkey

Jojobet giriş

kingroyal

marsbahis

casinolevant

casinolevant

bets10

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

tlcasino

marsbahis

kavbet

piabellacasino giriş

kralbet

Cratosroyalbet

Cratosroyalbet Giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

lidyabet

Vaycasino Giriş

Vaycasino

galabet

matbet

sakarya escort

royalbet

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

jojobet

padişahbet

deneme bonusu veren yeni siteler

efesbet

betcio

meritking

madridbet

meritking

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

grandpashabet

teosbet

jojobet 1120

kingroyal

vdcasino

parobet

betplay

madridbet

kingroyal

kingroyal

jojobet

vaycasino

matbet

kingroyal

madridbet

kingroyal

diyarbakır escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

కాంగ్రెస్‌పై హరీష్ రావు విషం చిమ్ముతున్నారు: అడ్లూరి లక్ష్మణ్

దండుపాళ్యం బ్యాచ్ అంటూ మాట్లాడడం సబబు కాదు

బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు బాధ్యత కాంగ్రెస్‌దే

బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా?

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు అబద్ధపు ప్రచారాలు చేస్తూ విషం చిమ్ముతున్నారని ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మోహినిపుర వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న అనంరతం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చకు రాని మాటలు మాట్లాడారని హరీశ్‌రావు అనడం సబబు కాదని అన్నారు. మంత్రివర్గ సమావేశంపై అనుచితంగా మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

20 నెలల కాంగ్రెస్ పాలనపై బిఆర్‌ఎస్ నాయకులకు ఇంత ఆక్రోషం ఎందుకని మండిపడ్డారు. ప్రజా పాలనలో తమ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలను సక్రమంగా అందిస్తోందని, ఇకపై కూడా ప్రజలకు అనుగుణంగా పాలన కొనసాగుతుందని అన్నారు. ‘పదేళ్ల రాష్ట్ర ప్రజలకు మీరేం చేశారో.. 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో సచివాలయం దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చకు రావాలి’ అని సవాల్ హరీశ్‌రావుకు విసిరారు. మాజీ సిఎం కెసిఆర్ చర్చకు వస్తే తమ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వస్తారని, లేదంటే హరీశ్‌రావుకు తాను చర్చకు సరిపోతానని పేర్కొన్నారు. గత సర్కార్ చేసిన అప్పులకు ఇపుడు తమ ప్రభుత్వం వడ్డీలు కడుతూనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తోందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాదిరిగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటోందని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన హరీశ్‌రావు తమ మంత్రి వర్గాన్ని దండుపాళ్యం బ్యాచ్ అనడం సరికాదని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో త్వరలోనే తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గంప మహేందర్, గూడూరి శ్రీనివాస్, దరిపల్లి చంద్రం, సాకి ఆనంద్, బొమ్మల యాదగిరి, మార్క సతీష్ తదితరులు పాల్గొన్నారు. 

బిఆర్‌ఎస్ లీడర్ల కుట్రల వల్లే నా ఓటమి:కల్వకుంట్ల కవిత

నిజామాబాద్‌లో బిఆర్‌ఎస్ లీడర్ల కుట్రల వల్లే నా ఓటమి జరిగిందని, ఇది కుట్రనా.. కాదా.. ఆలోచించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం జాగృతి జనం బాట ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఆమె నిజామాబాద్ చేరుకున్నారు. ఆమెకు ఇందల్వాయి వద్ద జాగృతి శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జాగృతి కార్యాలయానికి వచ్చి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నిజామాబాద్‌లో తనపై ఏం కుట్ర జరిగిందో చిన్నపిల్లలను అడిగినసరే చెబుతారని పేర్కొన్నారు. ‘ఎన్ని అవమానాలు జరిగినా సరే నాన్న మీద, బిఆర్‌ఎస్ మీద ప్రేమతో భరించా, కానీ ఇంటి గుట్టు బయటపెట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. నన్ను పార్టీ నుంచి పంపించారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ సమయంలో మీ ఆశీర్వాదం కావాలని మీ ముందుకు వచ్చా.. తొలి అడుగు నిజామాబాద్ గడ్డ మీది నుంచే అని వచ్చా’ అని అన్నారు. ఇక 5 నెలలుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల కారణంగా నిజామాబాద్ రాలేకపోయానని, ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి రావటం సంతోషంగా ఉందని తెలిపారు. ఎక్కడ ఉన్నా తన మనసు ఈ గడ్డపైకి కొట్టుకుంటుందని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు వచ్చి 20 సంవత్సరాలు మొత్తం తెలంగాణ కోసం, ఉద్యమం కోసం, కెసిఆర్ కోసం, బిఆర్‌ఎస్ పార్టీ కోసం పనిచేశానని తెలిపారు.

ఎన్ని కష్టాలు వచ్చినా ఓపికతో ఉన్నానని అన్నారు. నిజామాబాద్ జిల్లా కోడలిగా, బిడ్డగా తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే సహనంతో ఎదురు చూశానని పేర్కొన్నారు. తాను బిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఏమీ చేయలేదని, కానీ తనను కుట్ర చేసి పంపించారని..ఈ విషయం నిజామాబాద్‌లో ఉన్న బిఆర్‌ఎస్ కార్యకర్తలు ఆలోచించాలని కోరారు. ‘బిఆర్‌ఎస్ నన్ను కుట్ర చేసి పంపించటంతో నా దారి నేను వెతుకుతున్నా. ఇన్నాళ్లు కెసిఆర్ నీడలో ఉన్నా.. ఇప్పుడు ఆ నీడలోంచి నన్ను బయట పడేశారు. అందుకే మీరు ఆశీర్వదిస్తారని మీ కోసం వచ్చా. మీరు అండగా ఉంటారని ఆశిస్తున్నా.. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చిన మీరు… ముందు ముందు కూడా నాకు అండగా ఉండాలి’ అని కోరారు. ‘మన అక్కాచెల్లెలు ప్రతి విషయంలో కష్టపడతాం. కానీ ఒక్క ప్రభుత్వం కూడా మనకు ఏమీ చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా రూ.2,500 పెన్షన్ ఇస్తలేదని, పెన్షన్ కోసం ప్రభుత్వంపై పిడికిలి బిగించి కొట్లాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మహిళలు, నిరుద్యోగులను చిన్నచూపు చూస్తోందని అన్నారు. గత పదేళ్లలో మనం కొంత సాధించుకున్నామని, కానీ అమరవీరుల కుటుంబాలకు దక్కాల్సిన గౌరవం, న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆనాటి ఉద్యమకారులకు, ఈనాటి ఉద్యమకారులకు కూడా అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి రూ. కోటి రూపాయలు వచ్చే వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమం చేశామని అన్నారు. ప్రతి ఉద్యమకారునికి ఐడెంటిటీ కార్డు రావాలె. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారికి వచ్చిన విధంగా పెన్షన్ రావాలని అన్నారు. జనం బాటలో మేధావులు, విద్యార్థులు సహా అన్ని వర్గాలతో మాట్లాడుతానని ప్రతి ఒక్కరినీ భాగస్వామిగా చేస్తామని పేర్కొన్నారు. ఇక పేద వారికి ఇళ్లు, వైద్యం, విద్య అందాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ ప్రభుత్వ హాస్పిటల్‌లో పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. ఇక గురుకులాల్లో ఆత్మహత్యలు, ఎలుకలు విద్యార్థులను కొరకటం, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కనీసం వారికి భద్రత, తిండి సరిగా పెట్టలేకపోతోందని దుయ్యబట్టారు. ఈ జిల్లాకే చెందిన పిసిసి ప్రెసిడెంట్‌మహేశ్ కుమార్ గౌడ్ దీనిపై ఒక్క మాట మాట్లాడటం లేదని మండిపడ్డారు. సరైన విద్య, ఉద్యోగాలు, వైద్యం అందించలేకపోతున్నారని అన్నారు.

అధికారంలోకొచ్చి రెండేళ్లయినా నోటిఫికేషన్లు ఇవ్వరేం?: సిపిఎం

బిసి రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి

ఉద్యోగ ఖాళీలు ప్రకటించి, భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్

మన తెలంగాణ/గోదావరిఖని: రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఆసిఫాబాద్ వెళ్తున్న సిపిఎం రాష్ట్ర బృందం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండారు రవి కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్‌కు గోదావరిఖని వద్ద పార్టీ జిల్లా నాయకత్వం శనివారం స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని కుల గణన, బిల్లు, ఆర్డినెన్స్, .ఇఒలను తీసుకు వచ్చినప్పటికీ కూడా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుకొని సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

రాష్ట్రంలో బిసి రిజర్వేషన్లు అమలు జరగాలంటే రాష్ట్రం నుంచి గెలిచిన బిజెపికి చెందిన 8 మంది ఎంపిలు, 8 మంది ఎంఎల్‌ఎలు, ఇద్దరు కేంద్ర మంత్రులు కేంద్రంపై ఒత్తిడి చేసి అమలు చేయించాలని, తమ పదవులకు లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల వాగ్దానం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో ప్రకటించి, వాటి భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.మహేశ్వరి, వేల్పుల కుమారస్వామి, జిల్లా కమిటీ సభ్యులు టి.రాజారెడ్డి, ఎన్.బిక్షపతి, సిహెచ్.శైలజ, గీట్ల లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు గిరిజన బాలికలపై సామూహిక అత్యాచారం

 ఒడిశా లోని మయూర్భంజ్ జిల్లాలో ఇద్దరు గిరిజన బాలికలపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికలు తమ స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసులు శనివారం వెల్లడించారు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగినప్పటికీ వారి తల్లిదండ్రులు రాసగోవిందపూర్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. 13, 14 ఏళ్ల బాలికలు ఇద్దరు బాలురతో కలిసి సమీపాన జాతర లేదా థియేటర్‌కు చూడడానికి వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా, కొంతమంది యువకులు వారిని అడ్డగించారు.

బాలురపై దాడి చేసి బాలికలను తమ మోటారు సైకిళ్లపై బలవంతంగా తీసుకెళ్లిపోయారు. బాధితులు 8,9 తరగతులు చదువుతున్నారు. నిందితులు ముగ్గురిని పట్టుకున్నామని మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. బిఎన్‌ఎస్, పోస్కో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై విపక్షం బీజేడీ మండిపడింది. గత 16 నెలల్లో ఒడిశాలో 5000 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారని ఆరోపించింది. రాష్ట్రంలో ప్రస్తుత బీజేపీ పాలనలో మహిళలకు భద్రత క్షీణించిందనడానికి ఈ సంఘటనలే సాక్షమని బీజేడీ అధికార ప్రతినిధి లెనిన్ మొహంతి ధ్వజమెత్తారు. 

పట్టుకోవడానికి ప్రయత్నిస్తే…పోలీసులపై దాడి

కరడుకట్టిన పాతనేరస్థులను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై కత్తితో తెగబడటంతో పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన నగరంలోని సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరపగా ఓ నేరస్థుడు తీవ్రంగా గాయపడగా, మరొకరు తప్పించుకున్నాడు. గాయపడి పట్టుబడిన నేరస్థుడిని ఆసుపత్రికి తరలించారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ సంఘటన రాజధాని నగరంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి….శనివారం మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో సౌత్‌ఈస్ట్ జోన్ డిసిపి చైతన్యకుమార్ హైదరాబాద్ కమిషనరేట్‌లో జరిగిన సమావేశం నుంచి తన కార్యాలయానికి వెళ్తుండగా, చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్దకు రాగానే రౌడీషీటర్ కామాటిపురకు చెందిన ఉమెర్ అన్సారీతోపాటు మరో వ్యక్తి అక్కడ అనుమానాస్పదస్థితిలో సంచరిస్తున్నారు. దీన్ని పసిగట్టిన డిసిపి చైతన్యకుమార్ వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోతుండటంతో పోలీసులు వెంటాడారు.

ప్లేగ్రౌండ్ వెనకాల నున్న గల్లీలో దుండగులను పట్టుకోవడంతో చాకుతో తిరగబడ్డారు. డిసిపి,గన్‌మెన్‌లపై దాడికి యత్నించి ప్లేగ్రౌండ్ ప్రహారి గోడ దూకి పారిపోతుండగా డిసిపి చైతన్యకుమార్ దుండుగులపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రౌడీషీటర్ ఉమెర్ అన్సారీ భుజం, కడుపులో బుల్లెటు గాయాలు కావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. మరో దుండగులు పరారయ్యాడు. గాయపడిన అన్సారీని బంజారాహిల్స్‌లోని ఓప్రైవేటు అసుపత్రికి తరలించారు. ఈఘటనలో గాయపడిన డిసిపి చైతన్యకుమార్, గన్‌మెన్‌ను మలక్‌పేట్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న నగర పోలీసు కమిషనర్ సజ్జనార్, డిసిపిలు శిల్పవల్లి, స్నేహామెహ్రా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటన జరిగిన తీరు పరిశీలించారు. కాల్పుల్లో గాయపడిన రౌడీషీటర్ అన్నారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు.

రౌడీషీటర్ ఉమెర్ అన్సారీపై 25 కేసులు

కామాటిపురకు చెందిన రౌడీషీటర్ మహ్మద్ ఉమర్ అన్సారీపై కాలాపత్తర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఓపెన్ చేశారు. అయినా కూడా నేరాలు చేయడంతో పోలీసులు 2016,2020లో రెండుసార్లు పిడి యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన నిందితుడు మళ్లీ నేరాలు చేయడం ప్రారంభించాడు. ఉమెర్ అన్సారీపై టపాచపుత్ర, కామాటిపుర, మైలార్‌దేవ్‌పల్లి, శివరాంపల్లి, చార్మినార్ , బహదుర్‌పుర, అఫ్జల్‌గంజ్, ఉప్పల్, హుస్సేనీ ఆలం, ఫలక్‌నూమ పోలీస్ స్టేషన్లలో 25 కేసులు నమోదయ్యాయి. పిడి యాక్ట్ పెట్టడంతో రెండేళ్లు జైలులో ఉన్నాడు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి డాగర్లు, కత్తులు గతంలో స్వాధీనం చేసుకున్నారు.

రౌడీలు, చైన్ స్నాచర్స్ ఉక్కుపాదంః విసి సజ్జనార్, హైదరాబాద్ సిపి

రౌడీషీటర్లు, చైన్‌స్నాచర్లపై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు. రౌడీషీటర్ దాడి చేయడంతో డిసిపి ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని తెలిపారు. రౌడీషీటర్ మొబైల్స్ స్నాచర్, ఇద్దరు వ్యక్తులు స్నాచింగ్ చేస్తుండగా డిసిపి చైతన్యకుమార్ పట్టుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసేందుకు యత్నించాడని తెలిపారు. దొంగ డిసిపి గన్‌మెన్‌పై కత్తితో దాడి చేయడంతో వెంటనే డిసిపి చైతన్య కుమార్ రెండు రౌండ్లు కాల్పులు జరిపారని తెలిపారు. దొంగకు భుజం, కడుపులో గాయాలయ్యాయని తెలిపారు. డిసిపి, గన్‌మెన్‌కు స్వల్ప గాయాలయ్యాయని, ఇద్దరిని ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు. రౌడీషీటర్ ఉమర్ అన్సారీ చేస్తున్న నేరాలకు సహకరిస్తున్న వారిని గుర్తిస్తామని తెలిపారు.

హరీష్‌రావు చొరవతో సొంతుళ్లకు చేరుకున్న 12 మంది జోర్డాన్ వలస కార్మికులు

మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు చేసిన కృషి ఫలించింది. ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లి వివిధ కారణాలతో అక్కడే చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు ఎట్టకేలకు సొంతూళ్లకు చేరుకున్నారు. శనివారం తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకున్న వలస కార్మికులు మాజీ మంత్రి హరీష్ రావును తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జోర్డాన్‌లో అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొన్న తమను ఆదుకొని, స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సాయం చేసిన బిఆర్‌ఎస్ పార్టీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని వారు ఆనందం వ్యక్తం చేశారు.తమ సమస్యను కాంగ్రెస్, బిజెపి ఎంపీలు, ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎవరూ స్పందించలేదని చెప్పారు.

ఈ సందర్భంగా హరీష్ రావు జోర్ధాన్ నుంచి వచ్చిన వారి కుటుంబ పరిస్థితులు, జోర్డాన్‌లో వార్డు ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి అడిగి తెలుసుకున్నారు. కడుపు నిండా తిండి కూడా లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కున్నామని జోర్డాన్‌లో అనుభవించిన బాధలు చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా హరీష్ రావు వారికి భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఉండి ఉపాధి, ఉద్యోగ మార్గాలు ఆలోచించాలని సూచించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లోని తమ తమ సొంతూళ్లకు వలస కార్మికులు పయనమయ్యారు. కెసిఆర్ ఆదేశాలతో జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మందిని స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు కృషి చేశామని హరీష్‌రావు తెలిపారు. బతుకు తెరువు కోసం, అప్పులు తీర్చడం కోసం జోర్డాన్, ఇజ్రాయిల్, గల్ఫ్ వంటి దేశాలకు వెళ్లి ఏజెంట్ల చేతుల్లో చిక్కుకొని ఎంతో మంది బతుకులు ఆగం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

12 మంది వలస కార్మికుల సమస్య తెలియగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లామని, వెంటనే స్పందించి వారికి సాయం అందించాలని కోరామని చెప్పారు. జోర్డాన్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయానికి వెళ్లి కార్మికులు అనేక సార్లు మొరపెట్టుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా స్పందన లేదని అన్నారు. అందుకే జోర్డాన్‌లో చిక్కుకున్న12 మంది కోసం పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకువచ్చామని తెలిపారు. ఎంతో మంది ఉపాధి నిమిత్తం వివిధ దేశాల్లో అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూన్నారని, మన పిల్లల్ని మనం కాపాడుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని వ్యాఖ్యానించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దునిద్ర పోతే బిఆర్‌ఎస్ పార్టీ 12 మందినీ కాపాడి స్వదేశానికి తీసుకువచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డి గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతా అని వాళ్లకోసం ప్రత్యేక పాలసీ తెస్తామని, నిధులు పెడతామని చెప్పారని, రెండేళ్లయినా రేవంత్ రెడ్డి నుంచి స్పందన లేదని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఏ హామీ నెరవేర్చలేదని విమర్శించారు.

ఆధార్ లింక్ చేయని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నిలిపివేత

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగుల జీతాలను నిలిపివేయాలని ఆర్థికశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25వ తేదీ అర్థరాత్రి లోపు తప్పనిసరిగా ఆధార్ నెంబర్‌ను ఐఎఫ్‌ఎంఐఎస్ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ఆర్థికశాఖ ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఆధార్, సెల్‌ఫోన్ నంబర్లు నమోదు చేయకపోతే ఈ నెల జీతం రాదని ఇప్పటికే ఆర్థికశాఖ అన్ని ప్రభుత్వశాఖల అధిపతులకు ఆదేశాలను జారీ చేసింది.

అన్ని శాఖల్లో కలిపి శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు మొత్తం 10.14 లక్షల మంది ఉన్నారు. వారి పేర్లు, హోదా, ఆధార్, ఫోన్ నంబర్లు తదితర వివరాలన్నీ ప్రతి నెల 10వ తేదీ వరకు ఆర్థికశాఖ నిర్వహణ పోర్టల్ (ఐఎఫ్‌ఎంఐఎస్)లో నమోదు చేయాలని గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, ఈ నెల 16వ తేదీ వరకు సగం మంది వివరాలు కూడా నమోదు చేయలేదు. ఈ క్రమంలోనే వివరాలివ్వని వారి జీతాలను ఈ నెల బిల్లులను నిలిపివేసింది. మిగిలిన వారు వెంటనే వివరాలు ఇవ్వాలని లేకపోతే ఇదే ట్రీట్‌మెంట్ అమలవుతుందని ఆర్థికశాఖ హెచ్చరించింది.

సిపి సజ్జనార్ తోనే ఆటలా?.. ఆయన ఫోటోతోనే సైబర్ నేరగాళ్ల మోసాలు

ఫేస్ చూసి మోసపోవద్దు

హైదరాబాద్ సిపి ఫొటోతో సైబర్ నేరస్థుల మోసాలు

నమ్మవద్దని కోరిన సిపి విసి సజ్జనార్

మన తెలంగాణ/ సిటిబ్యూరో: తన ఫొటో పెట్టి సైబర్ నేరస్థులు డబ్బులు వసూలు చేస్తూ మోసాలు చేస్తున్నారని, ఫేస్ చూసి మోసపోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ కోరారు. సైబర్ నేరస్థులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఫొటోను వాట్సాప్ డిపిగా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు. కమిషనర్‌కు తెలిసిన వారికి మెసేజ్‌లు పంపి డబ్బులు అడుగుతున్నారు.

ఈ విషయం తెలిసిన పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తన ఫొటోతో ఉన్న వాట్సాప్ డిపితో వచ్చిన సందేశాలను నమ్మవద్దని, అవి నకలీ ఖాతాలని, మోసపూరితమైనవని, ఇలాంటి మెసేజ్‌లకు స్పందించవద్దని కోరారు. వెంటనే ఆ నంబర్లను బ్లాక్ చేసి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. డబ్బులు అడిగితే పంపవద్దని, నకిలీ వాట్సాప్ ఖాతాల గురించి 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.

కాంగ్రెస్‌పై విషం చిమ్ముతున్న హరీశ్‌రావు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు అబద్ధపు ప్రచారాలు చేస్తూ విషం చిమ్ముతున్నారని ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మోహినిపుర వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న అనంరతం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చకు రాని మాటలు మాట్లాడారని హరీశ్‌రావు అనడం సబబు కాదని అన్నారు. మంత్రివర్గ సమావేశంపై అనుచితంగా మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 20 నెలల కాంగ్రెస్ పాలనపై బిఆర్‌ఎస్ నాయకులకు ఇంత ఆక్రోషం ఎందుకని మండిపడ్డారు. ప్రజా పాలనలో తమ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలను సక్రమంగా అందిస్తోందని, ఇకపై కూడా ప్రజలకు అనుగుణంగా పాలన కొనసాగుతుందని అన్నారు. ‘పదేళ్ల రాష్ట్ర ప్రజలకు మీరేం చేశారో.. 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో సచివాలయం దగ్గర ఉన్న

అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చకు రావాలి’ అని సవాల్ హరీశ్‌రావుకు విసిరారు. మాజీ సిఎం కెసిఆర్ చర్చకు వస్తే తమ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వస్తారని, లేదంటే హరీశ్‌రావుకు తాను చర్చకు సరిపోతానని పేర్కొన్నారు. గత సర్కార్ చేసిన అప్పులకు ఇపుడు తమ ప్రభుత్వం వడ్డీలు కడుతూనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మాదిరిగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటోందని అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన హరీశ్‌రావు తమ మంత్రి వర్గాన్ని దండుపాళ్యం బ్యాచ్ అనడం సరికాదని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో త్వరలోనే తెలుస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గంప మహేందర్, గూడూరి శ్రీనివాస్, దరిపల్లి చంద్రం, సాకి ఆనంద్, బొమ్మల యాదగిరి, మార్క సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఎసిబి వలలో మరో అవనీతి చేప

మంచిర్యాల జిల్లాలో ఎసిబి వలలో మరో అవినీతి చేప చిక్కింది. కొమురం భీం జిల్లా ఇన్‌ఛార్జి జిల్లా సహకార సంఘం అధికారి (డిసిఓ) రాథోద్ బిక్కు మంచిర్యాలలోని తన నివాసంలో శనివారం రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని బెజ్జూర్ సహకార సంఘంలో సస్పెన్షన్‌కు గురైన ఉద్యోగి జక్కుల వెంకటేశ్వర్‌గౌడ్ ఉద్యోగ విషయంలో జిల్లా ఇన్‌ఛార్జి సహకార సంఘం అధికారి రాథోడ్ బిక్కును సంప్రదించాడు. ఇందుకు ఆయన రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే, బాధితుడు రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని రెండు విడతలలో డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ విషయమై బాధితుడు ఎసిబి అధికారులకు తెలియజేశాడు. వారి సూచనల మేరకు శనివారం ఎసిబి అధికారులు డిసిఒ రాథోడ్ బిక్కు నివాసంలో వెంకటేశ్వర్‌గౌడ్ రూ.2 లక్షలు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఎసిబి అధికారులు తెలిపారు.