elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahiscasibomcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişhilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasino

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

betturkey

kingroyal

marsbahis

casinolevant

casinolevant

bets10

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

tlcasino

kavbet

piabellacasino giriş

kralbet

bets10

realbahis

cratosroyalbet

mavibet

lidyabet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

padişahbet

efesbet

betcio

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

grandpashabet

teosbet

jojobet 1120

kingroyal

vdcasino

parobet

betplay

istanbul escort

vaycasino

matbet

izmir escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

Pusulabet

Pusulabet Giriş

casinowon

kralbet

Jojobet

betcio

padişahbet

40ఏళ్లే బతికినా..ప్రజలపై చెరగని ముద్ర

నిజాంకు సవాల్‌గా నిలిచిన కొమురం భీమ్

 ‘మన్‌కీ బాత్’లో కొనియాడిన ప్రధాని నరేంద్ర మోడీ

మన తెలంగాణ/హైదరాబాద్: ఆదివాసీల పోరాటయోధుడైన కొమురం భీమ్ సేవలు అమోఘమైనవని ప్రధాని నరేంద్ర మోడి కొనియాడారు. ప్రతి నెలా నిర్వహించే మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 12 7 వ కార్యక్రమంలో ప్రధాని మోడి ప్రసంగించారు. ప్రధాని తన ప్రసంగంలో కొమురం భీమ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. భారత్‌ను దోచుకోవడానికి బ్రిటీష్ పాలకులు అన్ని మార్గాలూ ఉపయోగించారని ఆయన తెలిపారు. ఆ సమయంలో బ్రిటీష్ పాలకులు నిజాం పాలనను బలపరిచారని అన్నారు. పేదలు, గిరిజనులపై నాడు జరిగిన వేధింపులు వర్ణనాతీతమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల భూములను నిజాం పాలకులు లాక్కున్నారని ఆయన విమర్శించారు. అటువంటి కష్టకాల సమయంలో ఇరవై ఏళ్ళ యువకుడు ఆ అన్యాయాలను ఎదురొడ్డి నిలిచారని ప్రధాని వివరించారు. ఆ కుర్రాడి గురించి తెలియని వారంతా తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఆ రోజుల్లో నిజాం గురించి ఏ ఒక్కరూ ఒక్క మాట మాట్లాడేందుకూ అవకాశం లేదని, అలా ఎవరైనా మాట్లాడితే నేరం అయ్యేదని ఆయన తెలిపారు. ఆ కుర్రాడే నిజాం అధికారి సిద్దిఖీని బహిరంగంగా సవాల్ చేశారని, చివరకు మట్టుబెట్టారని ఆయన తెలిపారు. ఆ కుర్రాడి వీరత్వం గురించి తెలుసుకున్న బ్రిటిషర్లు మట్టుపెట్టాలని ప్రయత్నించగా, తప్పించుకుని అసొం చేరుకున్నారని. ఆ కుర్రాడే కుమురం భీమ్ అని ప్రధాని మోదీ చెప్పారు.

సైనికులు హత్య చేశారు

1940లో నిజాం సైనికులు కొమురం భీమ్‌ను హత్య చేశారని ఆయన తెలిపారు. నిజాంకు చాలా కాలం సవాల్‌గా నిలిచిన కొమురం భీమ్ నలభై ఏళ్ళు బ్రతికారని ఆయన చెప్పారు. ఆదివాసీల పోరాట యోధుడైన కొమురం భీమ్ ప్రజల్లో చెరగని ముద్ర వేశారని ఆయన తెలిపారు. కొమురం భీమ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన చెప్పారు. సంస్కృత భాష, వందేమాతరం, కాఫీ ఉత్పత్తులు, సర్దార్ పటేల్ జయంతి గురించి కూడా ప్రధాని మోదీ సుదీర్ఘంగా వివరించారు. ఇదిలాఉండగా ప్రధాని నరేంద్ర మోడి మనక్ బాత్ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి వీక్షించారు. ఇదేవిధంగా జిల్లాల్లోనూ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలూ వీక్షించారు.

ఎపిలో మరో దారుణం.. 12 ఏళ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ తండ్రి కన్నకూ తురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ తండ్రి మద్యం మత్తులో కొన్ని రోజుల క్రితం తన రెండో కుమార్తె (12)పై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేశాడు. అయితే చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో నిజం బయటపడింది. కడుపు నొప్పి వస్తుందని బాలిక చెప్పడంతో తల్లి ఒంగోలులోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించి బాలికపై అఘాయిత్యం జరిగిందని నిర్ధరించారు. దీంతో కంగుతిన్న బాలిక తల్లి.. కుమార్తెను ఇంటికి తీసుకొచ్చింది. ఈ ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కొండపి పోలీసులు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండడంతో, అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

తండ్రికి కఠిన శిక్ష విధించాలి

గ్రామంలోని ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ తండ్రికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన మళ్లీ ‘మన సమాజం ఎటు పోతుందో?‘ అనే ప్రశ్నను తలెత్తిస్తోంది. పాప కుటుంబానికి మద్దతుగా మహిళా సంఘాలు, సామాజిక సంస్థలు ముందుకు వచ్చాయి. ఆ పాపకు వైద్య సహాయం, మానసిక కౌన్సెలింగ్ అందించేలా స్థానిక అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనిస్తే వెంటనే స్పందించాలని సూచిస్తున్నారు. పాఠశాలలు, గ్రామ స్థాయి స్థాయిలో బాలల భద్రతపై అవగాహన కార్యక్రమాలు అత్యవసరమని కోరుతున్నారు. ఈ ఘటన మరోసారి మన సమాజానికి గట్టి హెచ్చరికగా నిలిచింది. రక్షణనివ్వాల్సిన తండ్రే దాడి చేసేవాడిగా మారితే, పిల్లల భవిష్యత్తు ఎలా సురక్షితం అవుతుంది? చట్టం తన పని చేస్తుందేమో కానీ, ఇలాంటి మృగాలకు శిక్షతో పాటు సామాజిక అవమానమే పెద్ద పాఠమని ప్రజలు అంటున్నారు.

తాగి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టులతో సమానం.. సజ్జనార్ ఫైర్

హైదరాబాద్‌లో డ్రంక్ డ్రైవింగ్‌పై జీరో టాలరెన్స్ విధానం అమలు

పట్టుబడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

ఇది పొరపాటు కాదు.. జీవితాలను నాశనం చేసే నేరమన్న సజ్జనార్

మన తెలంగాణ/హైదరాబాద్ : మద్యం సేవించి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టులతో సమానమని సీనియర్ ఐపిఎస్ అధికారి విసి సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై వారి చర్యలు ఉగ్రవాద చర్యల కన్నా ఏమాత్రం తక్కువ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 20 మంది ప్రాణాలను బలిగొన్న కర్నూలు బస్సు ప్రమాదం నిజానికి ప్రమాదం కాదని, అది ఒక తాగుబోతు బైకర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన దారుణ మారణకాండ అని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. కర్నూలు ప్రమాద ఘటన వివరాలను సజ్జనార్ పంచుకున్నారు. బి. శివ శంకర్ అనే బైకర్ మద్యం మత్తులో తన బైక్‌పై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని తెలిపారు.

తెల్లవారుజామున 2:24 గంటలకు ఓ పెట్రోల్ బంకులో బైక్‌లో ఇంధనం నింపుకున్న దృశ్యాలు సిసిటివి ఫుటేజీలో నమోదయ్యాయని, సరిగ్గా 2:39 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగిందని ఆయన వివరించారు. అతని బాధ్యతారాహిత్యం క్షణాల్లో ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మద్యం తాగి వాహనాలు నడిపేవారు ప్రతీ విషయంలోనూ టెర్రరిస్టులే. నేను నా మాటకు కట్టుబడి ఉన్నాను. వారు ప్రాణాలను, కుటుంబాలను, భవిష్యత్తును నాశనం చేస్తారు. ఇలాంటి చర్యలను ఎప్పటికీ సహించబోం,‘ అని సజ్జనార్ స్పష్టం చేశారు.

ఇకపై హైదరాబాద్‌లో డ్రంక్ డ్రైవింగ్‌పై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు సజ్జనార్ ప్రకటించారు. మద్యం మత్తులో పట్టుబడిన ప్రతి ఒక్కరూ చట్టం యొక్క పూర్తి పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. అమాయకుల జీవితాలను ప్రమాదంలో పడేసే వారి పట్ల ఎలాంటి కనికరం, మినహాయింపులు ఉండవని తేల్చిచెప్పారు. డ్రంక్ డ్రైవింగ్‌ను ఒక పొరపాటుగా చూడటం సమాజం మానుకోవాలని, అది జీవితాలను నాశనం చేసే నేరమని, దానికి తగ్గ శిక్ష కచ్చితంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా బలపడుతోందని. గడిచిన ఆరు గంటల్లో గంటకు 5 కి.మీ వేగంతో పశ్చిమ దిశగా కదిలిందని, ప్రస్తుతం ఇది చెన్నైకి దక్షిణ -తూర్పున 770 కి.మీ, విశాఖపట్నంకి 820 కి.మీ, కాకినాడకి 810 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. భారత వాతావరణశాఖ వెల్లడించింది. తాజా నివేదికల ప్రకారం ఈ తీవ్ర వాయుగుండం మరో 10 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తుపాను నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతాల మీదుగా కదిలి, తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

సోమవారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావర కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరో మూడు రోజుల పాటు పలు జిల్లాలకు రెడ్, అరెంజ్ అలర్ట్ ఇచ్చింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తుఫాన్ ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధం కండి

మొంథా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని, ఈ సమయంలో ఎక్కడా ఎటువంటి ప్రాణ-ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మచిలీపట్నం నుంచి కాకినాడ ప్రాంతం వరకు తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని సిఎం చెప్పారు. ఎస్‌ఎంఎస్ అలర్ట్, సోషల్ మీడియా, ఐవీఆర్‌ఎస్ కాల్స్, వాట్సాప్‌ల ద్వారా ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు పంపించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తుఫాన్ ప్రభావంపై సమాచారం వేగంగా చేరవేసి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే తీర జిల్లాలలో మోహరించామని వెల్లడించిన ముఖ్యమంత్రి తుఫాన్‌పై ప్రెడిక్టివ్ మోడల్, రియల్ టైమ్ డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తున్నామన్నారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించి అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని స్పష్టం చేశారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించాలన్నారు. సముద్రంలోనే ఉన్న 82 మెకనైజ్డ్ పడవలు, 37 మోటరైజ్డ్ పడవలను సురక్షితంగా తీరానికి రప్పించే చర్యలు తీసుకోవాలన్నారు.

పార్టీ పరంగా రిజర్వేషన్‌లకు ఒప్పుకోం : ఆర్.కృష్ణయ్య

మన తెలంగాణ / హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలను పాత పద్ధతిలో నిర్వహిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని బిసి జెఎసి చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య అన్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్‌ల అమలుకు అంగీకరించ బోమని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్‌లను పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందని ఆయనన్నారు. సరైన వాదనలు వినిపిస్తే కోర్టు స్టే ఎందుకు ఇస్తుందని కృష్ణయ్య ప్రశ్నించారు.

బిసిల తరఫున హైకోర్టులో వాదనలు వినిపిస్తామని ఆయనన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. సంవత్సరం నుంచి ఎన్నికలు వాయిదా పడుతున్నాయని మరో రెండు నెలలు వాయిదా పడితే ఏమవుతుందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికలు నాలుగేళ్లు వాయిదా పడ్డాయని గుర్తు చేశారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ం తరహా ఉద్యమాలు చేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు.

ఇందిరమ్మ ఇళ్ల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు..

మనతెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు నాలుగు విడతలుగా అందచేస్తున్న బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 పని దినాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం (ఐహెచ్‌హెచ్ ఎల్ ) పనులను చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున ఈ మార్పు అనివార్యమైందని మంత్రి తెలిపారు. కేవలం చెల్లింపుల షెడ్యూల్‌లో మాత్రమే మార్పులు జరుగుతాయని, లబ్ధిదారులకు మంజూరు చేసే రూ.5 లక్షల మొత్తంలో ఎలాంటి మార్పు ఉండదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

ఉపాధి హామీ పథకం కింద రూ.60 వేలు

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బేస్‌మెంట్ వరకు నిర్మాణం పూర్తి అయితే ఒక లక్ష రూపాయలు, రూఫ్ లెవల్ వరకు వచ్చిన తరువాత మరో లక్ష రూపాయలు విడుదల చేస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే ప్రస్తుతం రూఫ్ పూర్తి అయిన తరువాత లబ్ధిదారులకు రూ.2 లక్షలను చెల్లిస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కలుగుతున్న లబ్ధి (90 రోజుల పనిదినాల మొత్తం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం నిర్ధేశించిన మొత్తం) వారి ఖాతాల్లోకే నేరుగా జమ అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఇంటి శ్లాబ్ వేసిన తరువాత చెల్లించే మొత్తాన్ని రూ.1.40 లక్షలుగా అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించనట్లు మంత్రి పొంగులేటి వివరించారు. ఇకపై శ్లాబ్ పూర్తి అయిన తరువాత రూ.1.40 లక్షలను మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని, మిగిలిన మొత్తాన్ని (రూ.60 వేలను)కూడా లబ్ధిదారుల ఖాతాల్లో ఉపాధి హామీ పథకం కింద అందచేస్తారని మంత్రి పొంగులేటి తెలిపారు. అలాగే, ఇంటి నిర్మాణం పూర్తి అయిన తరువాత మిగిలిన లక్ష రూపాయలను విడుదల చేస్తామన్నారు. పరిపాలనా సౌలభ్యం నేపథ్యంలో ఈ మార్పులు అనివార్యమయ్యాయని, లబ్ధిదారులు ఈ మార్పును గమనించి ప్రభుత్వంతో సహకరించాలని మంత్రి పొంగులేటి కోరారు.

కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా: హరీష్ రావు

మనతెలంగాణ/హైదరాబాద్ :  కాంగ్రెస్‌ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా అని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని ఆరోపించారు. కెసిఆర్ ప్రభుత్వం వడ్డెర సమాజానికి సహాయం చేసిందని చెప్పారు. సిద్దిపేటలో ట్రాక్టర్లు అందించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొరం కొట్టుకునే వడ్డెర సోదరులపై అక్రమ కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో బిల్డింగులు నిర్మించే వడ్డెర సోదరులకు చేతినిం పని దొరికేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రజల గురించి చూడడం లేదని.. వాళ్ళు తన్నుకోడానికి, వాటాలు పంచుకోవడానికి సరిపోతుందని మండిపడ్డారు.

ఇటీవల మంత్రి కొండా సురేఖ బిడ్డ,జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడుకున్నారో చూశారని.. కేబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు తిట్టుకున్నారని ఆరోపించారు. మళ్లీ కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. హైదరాబాదులో కెసిఆర్ లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి లక్ష ఇళ్లను కూలగొట్టించాడని మండిపడ్డారు. పేదల ఇళ్లు కూల్చొద్దంటే, హైడ్రా బంద్ కావాలంటే కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఇళ్లు కూలగొట్టినా ప్రజలు తనకే ఓటేశారని రేవంత్ రెడ్డి విర్రవీగుతారని అన్నారు.

ఎన్నికల ముందు మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని గ్యారెంటీ కార్డు ఇచ్చారని గుర్తు చేశారు. రెండు వేల పెన్షన్ రూ. 4000 చేస్తామన్నారు, చేశారా..? అని ప్రశ్నించారు. రూ. 200 ఉన్న పెన్షన్‌ను కెసిఆర్ రూ. 2000 చేశారని కొనియాడారు. మహిళలకు రూ. 2500 రావాలన్నా, వృద్ధులకు రూ. 4000 పెన్షన్ రావాలన్నా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. కెసిఆర్‌తో మాట్లాడి వడ్డెర సోదరులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగాపైకి రావడానికి సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటానని ఇచ్చారు. ఆరోజు అడగకపోయినా హైదరాబాద్‌లో వడ్డెర సంఘానికి కెసిఆర్ ఎకరం భూమి ఇచ్చారని గుర్తు చేశారు. కెసిఆర్, బిఆర్‌ఎస్ పార్టీ హైదరాబాద్‌లో వడ్డెర ఆత్మగౌరవ భవనానికి స్థలాలను కేటాయించిందని.. దాని నిర్మాణానికి డబ్బులు ఇచ్చిందని తెలిపారు. రేవంత్ రెడ్డి సిఎం అంటే కటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి ఎక్కడా కొత్త స్కీమ్ పెట్టింది లేదని.. కొత్త భవనం కట్టింది లేదని విమర్శించారు. కెసిఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు, బిల్డింగ్‌లకు రిబ్బన్లు కట్ చేయడం, కెసిఆర్ పెట్టిన స్కీములను కటింగ్ చేయడం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కెసిఆర్ కిట్టు, బతుకమ్మ చీర, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ అన్ని పథకాలకు కత్తెర పెట్టాడని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీతమ్మ భర్తను కోల్పోయి చిన్నపిల్లలతో ఉన్నారని.. గోపీనాథ్ చనిపోతే ఆ కుటుంబాన్ని అనాధలుగా వదిలేయమంటారా..? అని ప్రశ్నించారు. భర్త చనిపోతే ఏడ్చిన ఆడపడుచుని కాంగ్రెస్ నాయకులు అవహేళన చేశారని విమర్శించారు. ప్రతి ఒక్కరి ఓటు 11వ తేదీన రోజు పోలింగ్ బూత్‌కు పోయి సునీతమ్మకు ఓటు వెయ్యాలని కోరారు. కారు మీద ఓటు గుద్దితే రేవంత్ రెడ్డి గువ్వ గుయ్యిమనాలని అన్నారు.

అలీబాబా దొంగల ముఠాలా కాంగ్రెస్ పాలన

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది

రాబందు ప్రభుత్వం పోవాలి.. కెసిఆర్ రైతు ప్రభుత్వం రావాలి

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పరిపాలన రౌడీ షీటర్ల పాలన అయ్యిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. అలీబాబా దొంగల ముఠాలా పాలన తయారైందని ఎద్దేవా చేశారు. మంత్రి ఒఎస్‌డి తుపాకీతో బెదిరించారని మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లారని, మంత్రి బిడ్డ బయటకొచ్చి తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. మంత్రి భర్త తుపాకీ ఇచ్చారని పోలీసులు అంటున్నారని చెప్పారు. తుపాకీ రోహిన్ రెడ్డి పెట్టిండా..సుమంత్ పెట్టిండా..? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం హోటల్స్ కార్మిక యూనియన్ నేతలతో కెటిఆర్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, పలువురు హోటల్స్ కార్మిక నాయకులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి కెటిఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. హోటల్‌లో పనిచేసే కార్మికులు బ్రతుకుదెరువు కోసంహైదరాబాద్‌కు వచ్చారని, బిఆర్‌ఎస్ హయాంలో హోటల్ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని అన్నారు. లిక్కర్ బాటిల్స్ స్టిక్కర్ కాంట్రాక్టు కోసం సిఎం అల్లుడు,మంత్రి కొడుకు పోటీ పడ్డారని, ఎవరికీ చెప్పలేక ఐ.ఏ.ఎ.స్ రాజీనామా చేశారని ఆరోపించారు. హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదని, ఓఆర్‌ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాలేదని చెప్పారు.

రెండేళ్లలో రాష్ట్రాన్ని,హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హామీల్లో కాంగ్రెస్ అర్రాస్ పాట పాడిందని విమర్శించారు. హైడ్రాలో పేదవాళ్లకు మాత్రమే నిబంధనలు ఉంటాయని, పెద్దలకు రూల్స్ ఉండవు అని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చురుకు పెట్టాలని, తెలంగాణకు లాభం చేసే తీర్పు ప్రజలు ఇవ్వాలని కోరారు. జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి చరిత్ర మీకు తెలుసు అని, రౌడీషీటర్లు, నేరచరిత్ర, బెదిరింపులకు పాల్పడే వాళ్ళను గెలిపిస్తారా…? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బుల్డోజర్ మీ ఇంటికి వస్తుందని హెచ్చరించారు. రాబందు ప్రభుత్వం పోవాలి..కెసిఆర్ రైతు ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు.

పదేళ్ల బిఆర్‌ఎస్ ప్రగతి, రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలన చూసి- జూబ్లీహిల్స్‌లో ఓటు వేయాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. షేక్‌పేటలోని రిలయన్స్ జూబ్లీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్‌లో జరిగిన సమావేశంలో కెటిఆర్ మాట్లాడారు. రెండు సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసి తెలంగాణలో లోపాయి కారీగా కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు. బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటిని కాంగ్రెస్, బిజెపి బీ టీం అంటుందని మండిపడ్డారు. తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తుందని అన్నారు. బిజెపితో కలిసి పని చేస్తున్న రేవంత్ రెడ్డి గురించి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు కూడా లేదని పేర్కొన్నారు.

కొండా కూతురు అలా మాట్లాడటం తప్పు: మహేష్ కుమార్ గౌడ్

మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఇటీవల నెలకొన్న వివాదం సమయంలో మంత్రి కూతురు చేసిన వ్యాఖ్యలను పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. ఆదివారం ఢిల్లీలో మహేష్ కుమార్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన వివాదాల గురించి ప్రశ్నించగా.. అది ముగిసిన అధ్యాయం అని అన్నారు. మంత్రి కొండా సురేఖకు జిల్లా ఎమ్మెల్యేలకు మధ్య సమాచార లోపం కారణంగా తలెత్తిన వివాదం సమిసిపోయిందన్నారు. అక్కడక్కడా తలెత్తిన వివాదాలూ పరిష్కారమయ్యాయని తెలిపారు. అయినప్పటికీ మంత్రి కొండా సురేఖ కూతురు అలా మాట్లాడి ఉండాల్సింది కాదని మహేష్‌కుమార్ అభిప్రాయపడ్డారు.

కులాల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు. పార్టీ అన్నింటికీ సుప్రీం అని గుర్తు చేసారు. అక్కడ హైదరాబాద్‌లో ఏమి జరుగుతుందో ఢిల్లీలో అధిష్టానానికి తెలియదనుకోవడం అమాయకత్వం అవుతుందన్నారు. తామంతా అధిష్టానం రాడార్ పరిధిలోనే ఉన్నామన్న విషయాన్ని అందరూ గుర్తించుకుంటే బాగుంటుందని అన్నారు. ఎంతటి వారైనా పార్టీ నియమావళికి లోబడి నడుచుకోవాల్సిందేనని ఆయన చెప్పారు. అధికారులు, మంత్రులెవరైనా జవాబుదారీతనంగా ఉండాలని ఆయన తెలిపారు.

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో చారిత్రక తీర్పు ఇవ్వాలి: తుమ్మల

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర భవిష్యత్ ను నిర్దేశించే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో చారిత్రక తీర్పు ఇవ్వాలని జూబ్లీ హిల్స్ ఓటర్లకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఆదివారం వెంగళరావు నగర్ డివిజన్ మధురా నగర్ లో ఎన్నికల ప్రచారంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ.. పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ లో విధ్వంసం జరిగిందని,అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం పాలైన బిఆర్‌ఎస్ కుయుక్తులు ఈ ఉప ఎన్నికలో తిప్పి కొట్టాలని మంత్రి పేర్కొన్నారు. ఈ ఉప ఎన్నికతో బిఆర్‌ఎస్ కథ పరిసమాప్తమవుతుందని మంత్రి తెలిపారు.

మినీ ఇండియా లాంటి హైదరాబాద్ అభివృద్ధికి సిఎం రేవంత్ రెడ్డి విజనరీగా పని చేస్తున్నారని ఉప ఎన్నికలో జూబ్లీ హిల్స్ ఓటర్లు సిఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలవాలని మంత్రి కోరారు. నియోజకవర్గంలో స్థానికుడిగా, ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నవీన్ యాదవ్‌ను గెలిపించడంతో జుబ్లీహిల్స్‌ను మరింత అభివృద్ధి చేసుకోవచ్చని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ వి. నవీన్ యాదవ్ మాట్లాడుతూ స్థానిక సమస్యలు మాధుర నగర్ కాలనీలోని మౌలిక వసతుల లోపాలను, డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట ఎంఎల్‌ఏ నాగరాజు, కాంగ్రెస్ సీనియర్ నేత బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.