elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahiscasibomcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişExnessXMsohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxteosbetteosbet girişteosbetcasinoroyalcasinoroyal girişcasinoroyalpadişahbetpadişahbet girişpadişahbetkulisbetkulisbet girişwinxbetwinxbet girişyakabetyakabet girişyakabetExnessizmit escortcasibom girişcasibom güncel girişhilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinopiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyakabetwbahiswinxbetbahiscasinosüratbethilbetenbetyouwinyouwin girişbetkolikbetturkeybetmarinovaycasinoyakabetyakabetaresbetaresbet girişaresbetaresbet girişkulisbetkulisbet girişkulisbetyakabetyakabetteosbetteosbet girişteosbetteosbet girişparobetparobetwipbetwipbet girişwipbetjoybetjoybet girişjoybetloyalbahisloyalbahis girişloyalbahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

betturkey

kingroyal

marsbahis

casinolevant

casinolevant

bets10

imajbet

sekabet

meritking giriş

jojobet

meritking

tlcasino

kavbet

piabellacasino giriş

kralbet

bets10

realbahis

cratosroyalbet

mavibet

lidyabet

galabet

matbet

sakarya escort

casibom orjinal giriş

Casibom

jojobet

jojobet

efesbet

deneme bonusu veren yeni siteler

efesbet

jojobet

teosbet

jojobet 1120

kingroyal

vdcasino

parobet

betplay

istanbul escort

vaycasino

matbet

izmir escort

kulisbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

jojobet

casinolevant

holiganbet

tempobet

dinamobet giriş

marsbahis

casinolevant

casibom

bahislion

bahislion giriş

cratosroyalbet

artemisbet

milosbet

kalebet

eskisehir escort

Sweet Bonanza Super Scatter

Sweet Bonanza Oyna

Sweet Bonanza

Pusulabet

Pusulabet Giriş

Pusulabet

Pusulabet Giriş

casinowon

kralbet

Jojobet

betcio

padişahbet

deneme bonusu

galabet

తెలంగాణ బౌద్ధధర్మ క్షేత్రాలు

Totemistic జాతులు, భూతవాదులైన (Ani mists) పూర్వీకులు(ancestors) మరణించినవారి శరీరాలకు రాకాసిగుళ్ళు (Megalithic Tombs) నిర్మించారు. ఈ పెదరాతియుగం సమాధుల ప్రభావం చేతనే బుద్ధుని ధాతువులపై స్తూపాలను నిర్మించడం మొదలైంది. బౌద్ధంలో తొలుత నిర్మించబడ్డవి స్తూపాలే. ఇవి స్మారకచిహ్నాలు. స్తూపాలు స్థూలంగా మూడు రకాలు. 1.ఉద్దేశిక స్తూపం, 2.పారభోజిక స్తూపం, 3.శారీరక స్తూపం.

ఉద్దేశిక స్తూపాలు బుద్ధునికి ప్రతిరూపంగా భావిం చి ఆరాధించే నిర్మాణం. అర్ధగోళాకారంగా చెక్కబడిన రాళ్ళు, ఇటికెలతో చేసినవి, మట్టితో చేసినవి పూజార్హమైనవే. పారభోజిక స్తూపాలలో బౌద్ధగురువుల దుస్తులు, వస్తువులను దాచి, వారికి ప్రతిరూ పం, ప్రాతినిధ్యంగా ఆరాధించేవారు బౌద్ధులు. శారీరక స్తూపాలంటే బుద్ధుని శరీర ధాతువులను నిక్షిప్తం చేసిన కరండాలతో కూడినవి, బుద్ధుని శిష్య, ప్రశిష్యులలో ముఖ్యులైన వారి శరీర ధాతువులుంచిన అర్ధగోళాకార నిర్మాణాలు. వాటికి అలంకరణ ఫలకాలు, ప్రదక్షిణాపథాలు, ఆయక స్తంభాలు, తోరణ ద్వారాలు, దానశాసనాల రాతిపలకలు ఉంటాయి.

ప్రతిబౌద్ధ స్తూప నిర్మాణంలో ఒక చక్రాకృతి వేదిక (Drum) దానిపైన అర్ధ గోళాకృతి అండము (Semi sperical dome), అండముపై ఒక హర్మిక (Pavilion), దానిలో సార్వభౌమాధికార సూచికగా దండసహిత ఛత్రము (Umbrella), అండము, హర్మికల మధ్య గళము (neck), వేదికకు నలువైపుల ఆయక వేదికలు, వాటిపై ఐదేసి ఆయక స్తంభాలు, స్తూపం చుట్టూరా ఒకటి లేదా రెండు ప్రాకారాలు (Railings), ప్రాకారాల మీద బుద్ధుని జీవిత విశేషాలు, బౌద్ధ జాతక కథల సన్నివేశాలు చెక్కబడి ఉంటాయి. ప్రదక్షిణాపథం, ఆయక స్తంభాలు, శిల్పాలు, శిల్పాలతో తోరణ ద్వారాలు, వాటిని అనుసరించి నిర్మించిన ఆరామా లు, చైత్యాలుంటాయి. తొలుత బుద్ధ విగ్రహాలు లేవు. బౌద్ధ జాతక కథలను దృశ్యమానం చేసిన శిల్ప ఫలకాలు, బుద్ధుని జీవిత సంఘటనల్ని శిల్పించిన పానెల్స్ బౌద్ధస్తూపాల ప్రాకారాలను అలంకరించాయి. తోరణాల మీద చెక్కబడ్డాయి.

చైత్యగృహాలు: బౌద్ధుల ఆరాధనస్థలాలు చైత్యగృహాలు. ఇవి కొండల్లో తొలిచినవి, ఇటికెలతో కట్టినవని రెండు రకాలు. చైత్యంలో ద్వారప్రవోష్టం, దేహాళి, చైత్యాలయం అని మూడు భాగాలు. చైత్య వాతాయతనం గుర్రపునాడా ఆకారంలో ఉంటుం ది. థేరవాద చైత్యాలు నిరాడంబరాలు. మహాయానులు స్తూపముఖంలో బుద్ధుని ప్రతిమను రచించేవారు. ఇందుకు అజంతా గొప్ప ఉదాహరణ. బౌద్ధంలో వచ్చిన మహాయాన, వజ్రయాన పరిణామాలు ఈ శిల్పాలకు కారణభూతాలు. మహాయానంలో బుద్ధుడు లోకోత్తరుడైనాడు. బోధిసత్త్వులు వచ్చారు. జాతక కథలు రచించబడ్డాయి. వీటితో బౌద్ధం ఆకర్షణీయమతంగా పరిణమించింది. బుద్ధుని శిల్పాలలో 1.ధ్యానాసన బుద్ధుడు, 2.స్థానక బుద్ధుడు అని రెండు రకాలు. మళ్ళీ వీటిలో అనేక భేదాలుంటాయి.

ధ్యానాసనబుద్ధుడు

ధ్యానాసనబుద్ధుడు సకలముకుళం లేదా అర్ధపద్మాసనంలో ఎడమమోకాలి మీద మూసిన పిడికిలిని వుంచి కూర్చుని వుంటాడు. ఒంటిమీద చీవరం లేదా సంఘాతి పొరలు ఎడమభుజం, చేయి, వీపును కప్పివుంటాయి. ఛాతీమీద చీవరం ఎడమభుజం నుంచి కిందివరకు అడ్డంగా సన్నగా కనిపిస్తుంది. కుడిచేయి అభయముద్ర పట్టివుంటుంది. అతని పాదాలు, అరచేతిలో అష్టమంగళ చిహ్నాలు అగుపిస్తాయి. బుద్ధశిల్పం తలమీద తలవెంట్రుకలను బిగించి, చుట్టిన సిగముడి ‘ఉష్ణీషం’, మంగళదాయకమైన నుదుటి మీద రాతిస్ఫటిక చిహ్నం ‘ఊర్ణ’(బొట్టువంటి) ఉంటాయి. గతం లో ధరించిన బరువైన కుండలాల వల్ల సాగిన చెవుల తమ్మెలు…ఇవి ఆసనబుద్ధుని ప్రతిమాలక్షణం.

స్థానకబుద్ధుడు

స్థానక బుద్ధుడు సమపాదభంగిమలో నిలబడిన శిల్పరూపం. తల, కుడిభుజం వదిలి శరీరమంత కప్పిన సంఘాతి ఉంటుంది. తలపై ఉష్ణీషం, కుడిచేయి అభయముద్ర తో, ఎడమచేయి ఎడమభుజందాక ఎత్తిపట్టుకున్నట్టు కనిపిస్తాడు బుద్ధు డు. (నాగార్జున కొండపైన గాంధారశైలి బుద్ధుని స్థానకశిల్పం)

తెలంగాణాలో బావనూర్ కుర్రు, కోటిలింగాల, పాశిగాం, ధూళికట్ట, నేలకొండపల్లి, నాగార్జున కొండ, ఫణిగిరి, గాజులబండ, ఇంద్రపాలనగరం, కంభాలపల్లి, సింగరాయలొద్ది, ఏలేశ్వరం, చాడలలో బౌద్ధస్తూపాలు, కొండాపూర్, లింగాలమెట్ట, పెదబంకూర్, మాహూర్, తేలుకుంట, వర్ధమానుకోట, తిర్మలగిరి, కారుకొండ, దేవునిగుట్ట, కొలనుపాక, బాసర, చైతన్యపురి, కీసరగుట్ట, ఇప్పగూ డెం, గీసుకొండ, పజ్జూరు, ఎల్ మడుగు, మునులగుట్ట, కొన్నె గజగిరిగుట్ట, రాయగిరి, రఘునాథపు రం, ముదిగొండ, వేములకొండ, పరడ, నాగారం, రామిరెడ్డిపల్లి, సింగారం, అరవపల్లి, ఆర్లగడ్డగూడెం, గొట్టిపర్తి, ఆమనగల్లులలో బౌద్ధశిల్పాలు, బౌద్ధనిర్మాణాల జాడలున్నాయి.

బుద్ధుని శిల్పాలు ఫణిగిరి, నేలకొండపల్లి, కారుకొండ, నాగులవంచ, వర్ధమానుకోట, చాడలలో తవ్వకాలలో లభించాయి. సూక్ష్మమైన బోధిసత్వుని శిల్పం గీసుకొండలో, అతిపెద్దదైన స్టక్కో బోధిసత్వుని శిల్పం ఫణిగిరిలో లభించాయి. శాసనంతో పాటు నాగముచుళింద ఫలకాలు ధూళికట్ట, పరడలలో ల భించాయి. దేశంలోనే తొలి హారీతి కంచుశిల్పం పెద్దపల్లి జిల్లా ధూళికట్ట తవ్వకాలలో వెలుగుచూసింది. కొండాపూర్లో టెర్రకోట హారీతీ శిల్పం, కొలనుపాక సమీపగ్రామం రాఘవాపురంలో మూడడుగుల ఎత్తున్న హారీతీ శిలాశిల్పం గుర్తించబడ్డాయి. బౌద్ధస్తూపాలు, ఆరామాల వద్ద లభించిన ప్రాకృతభాష, బ్రాహ్మీలిపి శాసనాలు బౌద్ధధర్మానికి, దే శంలో లిపిపరిణామాలకు ఆధారాలుగా నిలుస్తున్నాయి. మొత్తం దే శంలో బౌద్ధధర్మశిల్పాలు ఎన్ని వైవిధ్య శైలులలో చెక్కబడ్డాయో వాటికి ప్రతినిధులైన శిల్పాలు తెలంగాణ బౌద్ధధర్మక్షేత్రాలలో లభించాయి.

– శ్రీరామోజు హరగోపాల్

వరల్డ్ కప్‌కు ఆ ఇద్దరి స్లాట్‌లు బుక్: సునీల్

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలో బ్యాటింగ్‌లో మెరిశారు. రోహిత్ సెంచరీతో పాటు హాఫ్ చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కించుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా రెండు మ్యాచ్ డకౌట్ రూపంలో వెనుదిరుగగా మూడో మ్యాచ్ హాఫ్ సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. ఇద్దరు దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో రాబోయే వరల్డ్ కప్ వారి స్థానాలు పదిలమని క్రికెట్ పండితులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలో జరిగి వరల్డ్ కప్ సినీయర్ల అనుభవం పనికి వస్తుందన్నారు. ఈ సందర్భంగా సునీల్ గావస్కర్ ఇద్దరు సీనియర్లు మద్దతుగా మాట్లాడారు. వరల్డ్ కప్ టీమ్‌లో రోకో పేర్లు బుక్ అయ్యాయని తెలిపాడు. ఫిట్‌నెస్ లేదా గాయపడితే తప్ప వాళ్లిదరి స్లాటులు బుక్ అయ్యాయని చెప్పారు. ఇప్పుడు ఉన్న రిథమ్‌ను చూసిన వారెవరైనా అదె మాట చెబుతారన్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలో ఏం జరిగిన రోకో పేర్లు మాత్రం వరల్డ్ కప్ స్కాడ్‌లో ఉండాల్సిందేనని సునీల్ స్పష్టం చేశారు. 

రేపే పెళ్లి…. డ్యాన్స్ చేస్తూ నవవధువు మృతి

ఛండీగఢ్: పెళ్లికి ముందురోజు డ్యాన్స్ చూస్తూ పెళ్లి కూతురు మృతి చెందింది. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రం ఫరీద్‌కోట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బర్గారి గ్రామంలో పూజ అనే యువతి తన కుటుంబ సభ్యులతో నివసిస్తోంది. పక్క గ్రామంలో ఓ యువకుడితో ప్రేమలో పడింది. పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. యువకుడు దుబాయ్‌లో ఉండడంతో వీడియోకాల్ సహాయంతో నిశ్చితార్థం చేసుకున్నారు. అక్టోబర్ 24న పెళ్లి చేయాలని ఇరు వైపుల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి కోసం యువకుడు కూడా దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాడు. అక్టోబర్ 23న రాత్రి సమయంలో అమ్మాయి ఇంట్లో జాగరణ్ వేడుక నిర్వహించారు. ఇంట్లో అందరితో కలిసి పెళ్లి కూతురు కూడా డ్యాన్స్ చేసింది. బాంగ్రా నృత్యం చేస్తుండగా ఆమె ముక్కులో నుంచి రక్తం కారడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె గుండెపోటుతో చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు. 

రేపు పెళ్లి…. డ్యాన్స్ చేస్తూ నవవధువు మృతి

ఛండీగఢ్: పెళ్లికి ముందురోజు డ్యాన్స్ చూస్తూ పెళ్లి కూతురు మృతి చెందింది. ఈ సంఘటన పంజాబ్ రాష్ట్రం ఫరీద్‌కోట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బర్గారి గ్రామంలో పూజ అనే యువతి తన కుటుంబ సభ్యులతో నివసిస్తోంది. పక్క గ్రామంలో ఓ యువకుడితో ప్రేమలో పడింది. పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. యువకుడు దుబాయ్‌లో ఉండడంతో వీడియోకాల్ సహాయంతో నిశ్చితార్థం చేసుకున్నారు. అక్టోబర్ 24న పెళ్లి చేయాలని ఇరు వైపుల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి కోసం యువకుడు కూడా దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాడు. అక్టోబర్ 23న రాత్రి సమయంలో అమ్మాయి ఇంట్లో జాగరణ్ వేడుక నిర్వహించారు. ఇంట్లో అందరితో కలిసి పెళ్లి కూతురు కూడా డ్యాన్స్ చేసింది. బాంగ్రా నృత్యం చేస్తుండగా ఆమె ముక్కులో నుంచి రక్తం కారడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె గుండెపోటుతో చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారు. 

పామును గడ్డియంత్రంతో మూడు ముక్కలు… తలభాగం కాటు వేయడంతో యువతి మృతి

భోపాల్: గడ్డియంత్రంతో పామును మూడు ముక్కలు కట్ చేయడంతో పాము తల యువతిని కరవడంతో ఆమె మృతి చెందింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం మురైనా జిల్లా సభల్‌గఢ్ ప్రాంతంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నౌదండ గ్రామంలో భర్తి కుశ్వాహా(18) అనే యువతి వ్యవసాయం పనులలో కుటుంబ సభ్యులకు చేదోడువాదోడుగా ఉంటుంది. యంత్రంతో గడ్డిని భర్తి కట్ చేస్తుంది. గడి మధ్యలో పాము ఉన్న విషయం ఆమె గమనించకపోవడంతో పాము మూడు ముక్కలు చేసింది. పాము తలభాగం భర్తిని కాటువేయడంతో నోట్లో నుంచి నురగలు వచ్చాయి. వెంటనే ఆమెను నాటు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందిందని వెల్లడించారు. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సిఎం ప్రచారం

మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారం చేయనున్నారు. రెండు విడతలుగా సీఎం ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు సమాచారం. ఈనెల 30,31 తేదీల్లో నాలుగు డివిజన్లలో సీఎం ప్రచా రం చేయనున్నారు. అలాగే నవంబర్ 4, 5తేదీల్లో మరోసారి సీఎం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ తరపున ప్రచారం చేయనున్నారు.

ఇదేంది బై.. బై నెంబర్‌లతో ప్రభుత్వ భూముల కబ్జా!

 కోర్టు కేసుల్లో ఉన్న వాటికి సైతం రిజిస్ట్రేషన్లు

అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ వివిధశాఖల అధికారుల

అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు  

మనతెలంగాణ/హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ స్థలాలపై కొందరు దొడ్డిదారిన హక్కులు పొందుతున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. పలు ప్రాంతాల్లో వివాదాస్పదంగా ఉన్న భూముల సర్వేనెంబర్‌లకు బై నంబర్లను వేసి ఆ భూములను అక్రమార్కులు కొల్లగొడుతున్నారని, దీంతోపాటు మరికొన్ని ప్రాంత్లాలో సర్వే నెంబర్లు వేయకుండానే ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు సహకరించడంలో రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ముందువరుసలో ఉన్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం.

నకిలీ పత్రాలను జోడించి

2020 ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి తహసీల్దార్‌లు వ్యవసాయ భూములను, సబ్ రిజిస్ట్రార్‌లు నాన్ అగ్రికల్చర్ భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అయితే, ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు వ్యవసాయ భూములకు నాలా కన్వర్షన్ లేకుండా సబ్ రిజిస్ట్రార్ దగ్గర సర్వే నెంబర్‌లకు బై నెంబర్‌లు వేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని, దీంతోపాటు కోర్టు కేసుల్లో ఉన్న భూములను ప్లాట్లుగా చేసి వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. మరికొన్ని కోర్టు కేసులకు సంబంధించి నకిలీ పత్రాలను జోడించి ఆయా భూములను అక్రమార్కులు స్వాహా చేస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు రాజకీయ నాయకులు ఏకంగా ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్ట్రార్‌లపై ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలిసింది.

భారీగా డబ్బు ఆశచూపి

అయితే, కొందరు సబ్ రిజిస్ట్రార్‌లకు, తహసీల్దార్‌లకు భారీగా డబ్బు ఆశచూపి ఆయా భూములను అక్రమార్కులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని, కొన్ని ప్లాట్లలో ఎలాంటి నిర్మాణాలు లేకున్నా వాటికి ఇంటి నెంబర్‌లను కేటాయించి రిజిస్ట్రేషన్‌లు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆబాదీ, గ్రామకంఠం భూముల్లో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్‌ల కోసం మండలాల ఎంపిఓలు, పంచాయతీ కార్యదర్శులు ఎన్‌ఓసీలు ఇవ్వాలని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో దానిని అధికారులు తమకు అనుకూలంగా మలుచుకొని డబ్బులు ముట్టచెబితేనే ఎన్‌ఓసి ఇస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడం విశేషం. సర్వే నంబర్ లేకపోయినా చాలా ఏళ్లుగా నివాసముంటున్న వారి భూమి మోఖాపై విచారణ చేసి ఎన్‌ఓసిలు ఇవ్వాల్సి ఉన్నా, ఆ దిశగా అధికారులు చర్యలకు పూనుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలోని 31,093 సర్వే నంబర్లలో గ్రామకంఠం, ఆబాదీ భూములు

రాష్ట్రంలోని వేల గ్రామాల్లో భూ సంబంధిత సమస్యలతో ఇళ్లకు పర్మిషన్లు, ఇంటి నంబర్లు రాక యజమానులు తీవ్ర అవస్థ పడుతున్నారు. తెలంగాణలో 31,093 సర్వే నంబర్లలో గ్రామ కంఠం, ఆబాదీ భూములు ఉన్నాయి. గ్రామాల నిర్మాణాలకు కేటాయించిన భూములను ఈ పేర్లతో రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. కొన్నిచోట్ల వాటికి ఆనుకొని ఉండే ప్రభుత్వ స్థలాలను ప్లాట్లుగా మార్చి ప్రభుత్వం గతంలో పేదలకు పంపిణీ చేసింది. ఇవన్నీ పంచాయతీ, మున్సిపాలిటీ సంస్థల దస్త్రాల్లో నమోదై కావడంతో స్థానికంగా నివాసం ఉండే వారికి రిజిస్ట్రేషన్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి.

అనుమతులు లేని అంతస్థులకు…..

స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసే ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఓ మంత్రి పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం విశేషం. ఇక వనస్థలిపురం ఇన్‌చార్జీగా ఉన్న ఓ సబ్ రిజిస్ట్రార్ ఈ మధ్య పార్కు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి భారీగా వసూళ్లకు పాల్పడినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మూసాపేట, ఇబ్రహీంపట్నం, ఆజంపురా, కుత్భుల్లాపూర్‌లో సబ్ రిజిస్ట్రార్ 3గా పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్‌పై, గోల్కొండ, బీబీనగర్, భువనగిరి, హయత్‌నగర్, యాదగిరిగుట్ట, పెద్ద అంబర్‌పేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు రావడం గమనార్హం. అపార్ట్‌మెంట్‌లలో అనుమతి లేని అంతస్థులకు రిజిస్ట్రేషన్ చేయవద్దని ఆదేశాలు ఉన్నా వాటిని సబ్ రిజిస్ట్రార్‌లు పట్టించుకోవడం లేదని, బై నెంబర్‌లతో అధికంగా రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం.

తనిఖీలు చేపట్టని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ

స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో గ్రేటర్ పరిధిలో పనిచేసే ఒక జిల్లా అధికారికి ప్రస్తుతం అదనపు బాధ్యతలను సైతం అప్పగించడంతో ఆయన తన పరిధిలోని సబ్ రిజిస్ట్రార్‌ల నుంచి అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు సిఎంఓలో ఓ ఉన్నతాధికారి అండదండలు ఉండడంతో ఆయన చెప్పిందే వేదంగా ఆ శాఖలో జరుగుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ అధికారి ఒక జూనియర్ అసిస్టెంట్ దగ్గర డిప్యూటేషన్ కోసం డబ్బులు తీసుకొని ఇప్పటివరకు ఆ పని చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూనియర్ అసిస్టెంట్ దగ్గరే డబ్బులు తీసుకున్న ఆ జిల్లా అధికారి సబ్ రిజిస్ట్రార్‌ల నుంచి ఏ విధంగా వసూళ్లు చేస్తున్నారన్న విషయమై విచారణ జరపాలని ఆ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ శాఖ ఐజికి సమయం దొరక్కపోవడంతో పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదని, దీంతో సబ్ రిజిస్ట్రార్‌లు అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

లక్కు కిక్కు ఎవరికో?.. నేడు మద్యం షాపులకు డ్రా

ఏర్పాట్లు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు

కలెక్టర్ల చేతుల మీదుగా సోమవారం ఉదయం 11 గంటలకు డ్రా ప్రారంభం

మనతెలంగాణ/హైదరాబాద్: మద్యం షాపులకు నేడు డ్రా నిర్వహించడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. హైకోర్టు నుంచి మద్యం షాపులకు అనుమతి రావడంతో ఏర్పాట్లను చేసుకోవాలని అధికారులకు ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ అదేశాలివ్వడంతో అధికారులు ఏర్పాట్ల చేస్తున్నారు. మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులను డ్రా (లాటరీ) పద్దతిలో మద్యం షాపుల లైసెన్స్‌ల ఎంపిక జరుగుతుంది. జిల్లాల వారీగా నేడు ఉదయం 11 గంటలకు దరఖాస్తులు దాఖలు చేసిన వారి సమక్షంలో జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా ఈ డ్రా ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 34 కేంద్రాల్లో జిల్లాల వారీగా కలెక్టర్‌ల చేతులమీదుగా ఈ డ్రాను నిర్వహించనున్నారు. మొత్తం 95,137 దరఖాస్తులకు గాను రూ.2,854.11 కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది.

రంగారెడ్డి డిసి పరిధిలో అధికంగా దరఖాస్తులు…

అధికంగా దరఖాస్తులు రంగారెడ్డి డిసి పరిధిలో వచ్చాయి. దరఖాస్తుల్లో అధికంగా శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో వచ్చాయి. శంషాబాద్ పరిధిలోని 100 షాపులకు గాను 8,536 దరఖాస్తులు వచ్చాయి. ఇక, రెండోస్థానంలో సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసు నిలిచింది. సరూర్‌నగర్ పరిధిలో 134 షాపులు ఉండగా 7,845 దరఖాస్తులు, మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 114 షాపులకు గాను 6,063 దరఖాస్తులతో మూడోస్థానంలో నిలిచింది. వాటితో పాటు మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 88 షాపులకు గాను 5,168 దరఖాస్తులు, నల్లగొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 155 షాపులకు గాను 4,906 దరఖాస్తులు, సంగారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 101 షాపులకు గాను 4,432 దరఖాస్తులు, ఖమ్మం పరిధిలోని 122 షాపులకు గాను 4,430 దరఖాస్తులు వచ్చాయి. ఇక, కొత్తగూడెంలోని 88 షాపులకు 3,922 దరఖాస్తులు రావడం విశేషం.

జిల్లాల వారీగా డ్రాలు జరిగే….

అదిలాబాద్‌లో 40 మద్యం షాపులకు 771 దరఖాస్తులు రాగా (రత్నా గార్డెన్ మావాలలో) డ్రా నిర్వహించనున్నారు. కొమురం భీం అసిఫాబాద్‌లో 32 షాపులకు 680 దరఖాస్తులు (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), మంచిర్యాలలో 73 షాపులకు 1,712 (పివిఆర్ గార్డెన్‌లో), నిర్మల్‌లో 47 షాపులకు 3,002 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), జగిత్యాలలో 71 షాపులకు 1,966 రాగా (విరూపాక్షి గార్డెన్)లో, కరీంనగర్‌లో 94 షాపులకు 2,730 (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), పెద్దపల్లిలో 77 షాపులకు 1,507 దరఖాస్తులు రాగా (స్వరూప గార్డెన్‌లో), రాజన్న సిరిసిల్లలో 48 షాపులకు 1,381 రాగా, (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), ఖమ్మంలో 122 షాపులకు 4,430 దరఖాస్తులు రాగా (సిక్వేల్ క్లబ్), కొత్తగూడెంలో 88 షాపులకు 3,922 రాగా (కొత్తగూడెం క్లబ్‌లో), జోగులాంబ గద్వాలలో 36 షాపులకు 774 రాగా (ఐడిఓసి కాంప్లెక్స్‌లో), మహబూబ్‌నగర్‌లో 90 షాపులకు 2,487 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), నాగర్‌కర్నూల్‌లో 67 షాపులకు 1,518 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), వనపర్తిలో 37 షాపులకు 757 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), మెదక్‌లో 49 షాపులకు 1,920 దరఖాస్తులు రాగా (శ్రీ వెంకటేశ్వర కాంప్లెక్స్‌లో), సంగారెడ్డి 101 షాపులకు 4,432 దరఖాస్తులు రాగా (జెఎస్‌ఆర్ గార్డెన్, పంక్షన్‌హాల్‌లో), సిద్దిపేట్ లో 93 షాపులకు 2,782 దరఖాస్తులు రాగా (సిసి గార్డెన్, కరీంనగర్ రోడ్డు), నల్లగొండలో 155 షాపులకు గాను 4,906 దరఖాస్తులు రాగా (లక్ష్మీగార్డెన్ హైదరాబాద్ రోడ్డులో), సూర్యాపేట్‌లో 99 షాపులకు గాను 2,771 దరఖాస్తులు రాగా (కలెక్టర్ కాంప్లెక్స్‌లో), యాదాద్రి భువనగరిలో 82 షాపులకు 2,776 దరఖాస్తులు రాగా (రాధాకృష్ణ పంక్షన్‌హాల్‌లో), కామారెడ్డిలో 49 షాపులకు 1,502 దరఖాస్తులు రాగా (రేణుకాదేవి, కళ్యాణమండపంలో), నిజామాబాద్‌లో 102 షాపులకు 2,786 దరఖాస్తులు రాగా (భారతి గార్డెన్‌లో), మల్కాజిగిరిలో 88 షాపులకు 5,168 దరఖాస్తులు రాగా (పాలనీ కన్వేషన్‌లో), ( మేడ్చల్‌లో 114 షాపులకు 6,063 దరఖాస్తులు రాగా (పాలనీ కన్వేషన్‌లో), సరూర్‌నగర్‌లో134 షాపులకు 7,845 దరఖాస్తులు రాగా (మల్లిక కన్వేన్షన్‌లో), శంషాబాద్‌లో100 షాపులకు 8,536 దరఖాస్తులు రాగా (మల్లిక కన్వేన్షన్‌లో), వికారాబాద్‌లో 59 షాపులకు 1,808 దరఖాస్తులు రాగా (అంబేద్కర్ భవన్‌లో), జనగాంలో 47 షాపులకు 1,697 దరఖాస్తులు రాగా (నందన్ గార్డెన్‌లో), భూపాలపల్లిలో 60 షాపులకు 1,863 దరఖాస్తులు రాగా (ఇల్లెంద్ క్లబ్‌హౌజ్‌లో), మహబూబాబాద్‌లో 59 షాపులకు 1,800 దరఖాస్తులు రాగా (ఏబి పంక్షన్‌హాల్‌లో), వరంగల్ రూరల్‌లో 63షాపులకు 1,958 దరఖాస్తులు రాగా (నానీ గార్డెన్‌లో), వరంగల్ అర్బన్‌లో 65 షాపులకు 3,175 దరఖాస్తులు రాగా (అంబేద్కర్ భవన్, గోకుల్‌నగర్, హన్మకొండలో) ఈ డ్రాను నిర్వహిస్తారని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

రూ.4.5కోట్ల డ్రగ్స్ స్వాధీనం

మన తెలంగాణ/శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిఆర్‌ఐ అధికారులు ఆదివారం రూ.4.5 కోట్ల విలువ చేసే 4.5 కిలోల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో హైడ్రోపోనిక్ కలుపు గంజాయిని అక్రమంగా బ్యాంకాక్ నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి తరలిస్తున్న ఓ ప్రయాణికురాలి కదలికలపై అనుమానం వచ్చి తనిఖీ చేశారు. ఆమె తీసుకువచ్చిన సూటుకేసులో రహ స్య పోరలో 4.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్టు గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకొని ఎన్‌టిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

కర్నూలు ఘటనలో 19 మృతదేహలు గుర్తింపు

ఉలిందకొండ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు

సంచనల విషయాలు బయటపెట్టిన ఎర్రిస్వామి

బైక్ నడిపిన శివ శంకర్ మద్యం తాగి ఉన్నాడని పోలీసులు నిర్ధారణ

బస్సు డ్రైవర్ మద్యం సేవించలేదు

బస్సు ప్రమాదానికి, బైక్ యాక్సిడెంట్‌కు మధ్య అదే దారిలో వెళ్లిన మరో రెండు బస్సులు

19 మృతదేహాలు గుర్తింపు..15 మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత

19వ మృతదేహం చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా నిర్ధారణ

మన తెలంగాణ/హైదరాబాద్ : కర్నూలు బస్ ప్రమాద ఘటనకు కారణమైన మృతుడు శివశంకర్‌పై అతడి స్నేహితుడు ఎర్రిస్వామి చేసిన ఫిర్యాదుపై ఉలిందకొండ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. శివశంకర్ నిర్లక్షంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ఎర్రిస్వామి తాను పోలీసులకకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బండి నడిపే ముందు తాను, శివ శంకర్ మద్యం సేవించినట్టు ఎర్రిస్వామి ఫిర్యాదులో వెల్లడించారు. ఎర్రిస్వామి హైదరాబాద్‌లో చెత్త సేకరించే, ప్రాసెస్ చేసే పనిచేస్తారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి రెండు కేసుల్లో విచారణ జరగాల్సి ఉంది. శనివారం సాయంత్రమే ఎర్రిస్వామిని ప్రమాద స్థలానికి తీసుకెళ్లిన పోలీసులు ప్రమాదం జరిగిన తీరును క్షుణ్ణంగా అధ్యయనం చేసి రికార్డు చేసుకున్నారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. దీంతో పాటు రవాణా రంగానికి సంబధించిన నిపుణులను కూడా పోలీసులు ఘటనా స్థలానికి తీసుకువెళ్లి పరిశీలన చేశారు. బస్సు ప్రమాదానికి గురైన రోజు రాత్రి జరిగిన ఘటనపై ఎర్రిస్వామిని పోలీసులు ప్రశ్నించడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం శివశంకర్, అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఇద్దరూ బైక్‌పై లక్ష్మీపురం నుంచి రాత్రి 2 గంటలకు బయల్దేరారు. ఎర్రిస్వామిని ఇంటి వద్ద దించేందుకు శివశంకర్ తుగ్గలి బయల్దేరాడు. మార్గమధ్యంలో కియా షోరూం వద్ద ఓ పెట్రోల్ బంకులో ఇంధనం నింపు కున్నారు. రోడ్డుపైకి వచ్చిన కొద్దిసేపటికే వారి బైక్ అదుపు తప్పి స్కిడ్ అయింది. వేగంగా కుడివైపున ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలైన ఎర్రిస్వామి, రోడ్డుపై ఎగిరిపడిన తన స్నేహితుడిని, రోడ్డు మధ్యలో ఉన్న బైక్‌ను పక్కకి తీయాలని అనుకున్నాడు. శివశంకర్‌ను రోడ్డు పక్కకు లాగేందుకు ఎర్రిస్వామి ప్రయత్నిస్తున్న సమయంలోనే, ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చింది. రోడ్డు మధ్యలో పడి ఉన్న వారి బైక్‌ను చాలా దూరం ఈడ్చుకెళ్లింది. దాంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు మంటల్లో చిక్కుకోవడం చూసిన ఎర్రిస్వామి భయపడి తన స్వగ్రామం తుగ్గలి వెళ్లిపోయాడు.

19 మృతదేహాలు గుర్తింపు.. 15 మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత

ఈ ఘోర బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన ప్రయాణికుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఒక మృతదేహం మినహా మిగతా డెడ్‌బాడీస్‌ను డీఎన్‌ఏ టెస్టుల అనంతరం వారి కుటుంబసభ్యులకు అప్పగింత ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు అధికారులు తీసుకున్న చర్యలు, తుది నివేదిక వివరాలను కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్‌పి వెల్లడించారు. వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రమాదంలో చనిపోయిన వారి మృత దేహాలు తీవ్రంగా కాలిపోవడంతో, వాటిని గుర్తించడం కష్టమైంది. ఈ క్రమంలో ఎపి ప్రభుత్వం మృతదేహాలకు, వారి కటుుంబసభ్యులకు డిఎన్‌ఎ టెస్టులు నిర్వహించింది. ఆ నివేదిక ఆధారంగా గుర్తించి వాటిలో 15 మంది మృతదేహాలను అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగిం చారు. మరో నాలుగు మృతదేహాలను బంధువులు రాగానే అప్పగిస్తామని అధికారులు వెల్లడించారు. ఇక 19వ మృతదేహం చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తిగా నిర్ధారణ జరిగింది. త్రిమూర్తి హైదరాబాద్‌కు వచ్చి రిజర్వేషన్ లేకుండా ఆరంగర్ సర్కిల్ వద్ద బస్సు ఎక్కినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, అలా బస్సు ఎక్కిన అతను ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనకు మొబైల్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నం చేశారు. అయినా కానీ అతను అందుబాటులోకి రాలేదు. దానితో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కర్నూలుకు బయలుదేరి వచ్చారు. ఆ తర్వాత ఆ అంతుచిక్కని 19వ వ్యక్తికి డిఎన్‌ఏ టెస్ట్ జరిపి అమృతదేహం త్రిమూర్తిదే అని వైద్యులు ధ్రువీకరించారు. దీనితో బస్సు దుర్ఘటనలో మరణించిన మొత్తం 19 మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయింది.

బస్సు డ్రైవర్ మద్యం సేవించలేదు

ప్రమాదానికి గల కారణాలపై నెలకొన్న అనుమానాలపై ఎస్‌పి విక్రాంత్ పాటిల్ స్పందించారు. ఈ ప్రమాదంపై జరిగిన విచారణలో భాగంగా వచ్చిన నివేదిక వివరాలను వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ మద్యం సేవించలేదని నివేదికలో తేలినట్లు స్పష్టం

బైక్ డ్రైవర్ మద్యం తాగినట్లు నిర్ధారణ

బైక్ నడిపిన శివ శంకర్ మద్యం తాగి ఉన్నారని పోలీసులు నిర్ధరించారు. ’సిసి వీడియోలో ఆయన వైఖరి మద్యం సేవించినట్టు ఉంది. శవ పరీక్ష లో అదే నిజమని తేలింది’ అని పోలీసులు తెలిపారు. ”ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ ), కర్నూలు తన విశ్లేషణా నివేదికను సమర్పించింది. మృతుడి విస్సెరా నమూనాలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఈ నివేదిక ఆధారంగా ప్రమాదం జరిగిన సమయంలో మృతుడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తేలింది” అని కర్నూలు ఎస్‌పి ప్రకటించారు.