elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişXM海外fxvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbet海外fxExnesshilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişcasibomcasibom girişcasibom güncel girişbetasuskralbethilbetsuratbetatlasbetaresbetteosbetyakabetbahiscasinobetkolikbetkolikkulisbetroyalbetyakabetkalebetroyalbetpadişahbetpadişahbetroyalbetkalebetyakabetroyalbetkulisbetbetkolikbahiscasinoyakabetteosbetaresbetatlasbetsuratbethilbetkralbetbetasusbahiscasinobahiscasinokulisbetkulisbetyakabetyakabetpadişahbetpadişahbetrinabetrinabetroyalbetroyalbetwbahiswbahisbetlikebetlikebetovisbetovisaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişaresbetbetpipohiltonbehiltonbetrealbahissuratbetroketbetenbettrendbetprizmabetrinabetyakabetyakabetrinabetprizmabettrendbetenbetroketbetsuratbetrealbahishiltonbetbetpipoaresbetpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

jojobet - jojobet resmi giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Casibom

jojobet

Kadıköy Escort

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

tempobet

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakir escort

Sweet Bonanza Oyna

Sweet Bonanza

casinowon

betcio

padişahbet

deneme bonusu

ultrabet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

hit botu

grandpashabet

teosbet

Pusulabet

grandpashabet

jojobet

jojobet

izmir escort

betlike

pusulabet

Casibom giriş

marsbahis

galabet

kralbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

royalbet

Streameast

orisbet

kingroyal

teosbet

kralbet

galabet

cratosroyalbet

betcio

dinamobet giriş

ultrabet

betosfer

grandpashabet

sekabet

matbet

imajbet

kingroyal

meritking

madridbet

వన్డేల్లో కోహ్లీ రూల్ నే… టి20ల్లో అతడు ఫాలో అవుతున్నాడు: కార్తీక్

హైదరాబాద్: శుభ్‌మన్ గిల్ టెస్టులో అదరగొడుతున్నాడు. వన్డేలలో కూడా పర్వాలేదనిపిస్తాడు. వన్టే, టెస్టులకు గిల్ కెప్టెన్ బాధ్యతలు నిర్వహిస్తుండడంతో అదనపు బాధ్యతలు రావడంతో బ్యాటింగ్ లో మెరుపులు మెరిపిస్తున్నాడు. టి20లకు మాత్రం వైఎస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆసీస్‌లో తొలి టి20లో గిల్ బ్యాటింగ్‌లో అరదగొట్టాడు. అభిషేక్ ఔటైన తరువాత సూర్యతో కలిసి గిల్ అద్భుతంగా ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ సందర్భంగా గిల్ బ్యాటింగ్ తీరును మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ కొనియాడారు. కెప్టెన్, వైఎస్ కెప్టెన్ పదువుల రావడంతో గిల్ ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాడన్నారు. టి20ల్లో ఒత్తిడి లేకుండా ఆడడం అనే గొప్ప విషయమని ప్రశంసించారు. బాధ్యతలే అతడిలో ఉత్తమ ఆటను బయటకు తీసుకొస్తున్నాయని, ఆత్మవిశ్వాసం పెరగడంతో వన్డే, టెస్టుల్లో నిలకడ పరుగులు చేస్తున్నాడని, టి20ల్లో పరుగుల మాత్రం ఆపకూడదని దినేశ్ కార్తీక్ సలహా ఇచ్చాడు. వన్డేలలో కోహ్లీ క్రీజులో ఉంటే చాలు పరుగులు వాటంతట అవే వస్తాయని, గిల్ కూడా టి20ల్లో అదే రూల్ పాలో అవుతున్నారని మెచ్చుకున్నాడు. ఆసీస్ జరిగిన టి20లో స్కోరు బోర్డు చూసే వరకు ఎన్ని పరుగులు చేశాడో తెలియదన్నాడు. వన్డేలో కోహ్లీ ఆటను టి20ల్లో గిల్ చూపిస్తున్నాడన్నారు. భారత్ బ్యాటింగ్ డెప్త్ చాలా పెద్దదిగా ఉందని, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లను దాటుకొని ఓపెనర్‌గా గిల్ వచ్చాడని, టి20ల్లో ఓపెనర్‌గా రావడం అనేది కఠినమైన సవాళ్లను ఎదుర్కొవడం అని దినేశ్ కార్తీక్ ప్రశంసించారు. ఒత్తిడి అధిగమించి పరుగులు తీయడంతో పాటు ప్రతి మూడు మ్యాచ్‌లలో విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాలని దినేశ్ కార్తీక్ సూచనలు చేశాడు. 

వైద్య విద్యా విధానంలో సంస్కరణలు అవసరమేనా?

మన భారత దేశంలో వైద్య విద్యను వైద్య ప్రమాణాలను పరిరక్షించేకే ఇంతకు మునుపు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఉండేది. అది మనదేశంలో వైద్య విద్యార్థుల స్థితిగతులను వారి చదువును, పేషంట్లకు లభించే ట్రీట్మెంట్ గురించి ప్రత్యేక శ్రద్ధ చూపించేది. అప్పుడు కూడా మనదేశంలో వైద్య విద్య చదివినా కానీ ఏదైనా విదేశాలకు వెళ్ళాలి అని అంటే అక్కడ సమానమైన పరీక్ష పాస్ అయితేనే మనవల్ని వాళ్ళు దేశాలల్లోకి అనుమతించేవారు ఎందుకంటే మన విద్య పై వారికి నమ్మకం అంతంత మాత్రమే…

తరువాత కొత్త కొత్త మెడికల్ కళాశాలలో ప్రైవేట్ రంగంలో ప్రవేశపెట్టి వాటిలో ఘోస్ట్ ఫ్యాకల్టీ, ఉత్తుత్త పేషెంట్స్ ను తనిఖీలప్పుడు అక్కడ అడ్మిషన్స్ చేసి తనిఖీలు జరిగిన వెంటనే అక్కడ ఎటువంటి ప్రమాణాలు లేకపోవడం అనేది మనము ఒక 15 ఏళ్ల కింద తరచూ వార్తలలో చూసేవాళ్ళము. అయినా కానీ ఇబ్బడిముబ్బడిగా మెడికల్ కళాశాలకు పర్మిషన్లు ఇచ్చి మనకు దాదాపుగా 85 వేల ఎంబిబిఎస్ సీట్లు మన భారతదేశంలో ఉన్నాయి. ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పూర్తిగా అవినీతి ఊబిలో కూరుక పోవడం వలన దానిని సంస్కరించేకి నేషనల్ మెడికల్ కమిషన్ అని ఒక కొత్త దానిని తీసుకొచ్చారు. ఇందులో డాక్టరు, కొందరు నామినీలను ఆ కమిషన్ లో సభ్యులుగా చేర్చారు..

కానీ ఇది కొత్త సీసాలో పాత మందులాగా తయారయ్యింది. ఇప్పుడు కేవలం మెడికల్ సీట్లను పెంచడమే తమ పనిగా పెట్టుకుంది. ఆ కాలంలో నూరు సీట్లకు అడ్మిషన్లు ఇస్తే అటువంటి కళాశాలలకు 250 సీట్ల వరకు పర్మిషన్లు ఇస్తూ ఉంది. ఆ ప్రైవేట్ కళాశాలలో దానికి తగ్గట్లు ఫ్యాకల్టీ కానీ వసతులు కాని ఉండవు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ఎంబిబిఎస్ సీట్లు, పీజీ సీట్ల వలన వారిపైన అధ్యాపకుల దృష్టి ఉండదు. 250 మంది ఉన్న క్లాసులో ఏదో మొక్కుబడిగా పాఠం చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. వారికి ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. పర్యవేక్షణ అంత మందికి చేయడం కూడా కష్టమే? అందుకే చాలామంది క్లాసులకు కూడా గైరుహాజరు అవుతూ ఉంటారు.

క్లినికల్ మెటీరియల్ ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కువగా ఉన్నా కానీ ప్రైవేట్ ఆసుపత్రులలో క్లినికల్ మెటీరియల్ అనగా రకరకాల పేషెంట్స్ రావడం రకరకాల వ్యాధులను చూడడం చాలా తక్కువగా ఉంటుంది. ఆపరేషన్లు చేసే సర్జరీ లాంటి బ్రాంచీలలో పీజీ సీట్లు ఎక్కువ కావడం వలన వాళ్లకు వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా పేషెంట్స్ వైపు నుంచి ప్రెజర్స్ కన్జ్యూమర్స్ పోరం నుంచి వచ్చేసమస్యల వలన వాళ్లతో ఇండిపెండెంట్ గా ఆపరేషన్లు చేపించాలంటే అధ్యాపకులకు చాలా కత్తితో కూడిన సాములగా ఉంటుంది.

దీనికి తోడు కొత్తగా మిక్సోపతి అని హోమియోపతి ఆయుర్వేదం డాక్టర్లకు కూడా ఎంబిబిఎస్ లో ఉండే ఔషధ శాస్త్రాన్ని ప్రవేశపెట్టి వాళ్లను కూడా అలోపతి డాక్టర్లుగా పరిగణించే కి ఎన్ఎంసి పావులు కదుపుతూ ఉంది.

ఆల్ ఇండియా కోట వలన భారతదేశంలో ఎక్కడైనా కానీ వైద్య విద్యను అభ్యసించేకి పిజి విద్యను అభ్యసించేకి విద్యార్థులకు అవకాశం రావడం వలన ఆ ప్రదేశంలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయి ఆపరేషన్లు నేర్చుకోవడం కూడా విద్యార్థులకు కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా క్లిష్టమైన వైద్య విద్యను అభ్యసించే సమయంలో ఒత్తిడిని ఎదుర్కో లేకపోవడం, విద్యార్థులు ఫెయిల్ అయితే విక్టిమ్ కార్డు ప్లే చేయడం వలన ఇప్పుడు ఎక్కువమందిని ఫెయిల్ అంటూ చేయడం అనేది అసలు ఉండదు. అందరిని ప్రాక్టికల్స్ లో పాస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పి అని అధ్యాపకులు భావిస్తారు. నిజంగా వైద్య విద్య సంస్కరణలు అవసరమే.. సీట్లు పెంచడమే కాకుండా క్వాలిటీ వైద్య విద్య పై దృష్టి పెట్టడం అవసరమే. మీరేమంటారు…

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ 

గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

సాగర జలాలతో సాగు సాధ్యమేనా?

ప్రపంచంలో మంచినీటి కొరత నానాటికీ తీవ్రమవుతున్నది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా మంచినీటి లభ్యతను పెంచడం ఎలా అన్నది ప్రస్తుతం ప్రభుత్వాలు, విధానకర్తల ముందున్న ప్రధాన సమస్య. 95 శాతం ఉన్న ఉప్పునీటి సముద్ర జలాలను మంచినీటిగా మార్చే అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా మంచినీరు, ఆహార కొరతను తీర్చవచ్చని శాస్త్రజ్ఞులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా లభించే జలాలతో 97.43 శాతం ఉప్పునీరు కాగా, మంచినీటి లభ్యత కేవలం 2.57 శాతం మాత్రమేనని గణాంకాలు ఘోషిస్తున్నాయి. ఈ స్వచ్ఛజలాలలో నదుల ద్వా రా లభించేది కేవలం 0.0002 శాతం మాత్రమే. ఈ పరిమిత నీటితోనే విశ్వవ్యాప్తంగా మానవులు, జంతువుల ఆకలిదప్పులు, పంటల సాగు అవసరాలు తీర్చవలసి వస్తోంది. అయితే ప్రస్తుతం 800 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 2050 నాటికి 1000 కోట్లు దాటుతుంది. పరిమితంగా ఉన్న మంచినీటి లభ్యతను పెంచకపోతే భవిష్యత్తులో జీవావళి తీవ్ర నీటికొరతను ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాతావరణంలో వస్తున్న పెనుమార్పులవల్ల దుర్భిక్షాలు, కరవులు ఏర్పడి నీటిలభ్యత తగ్గడం, దశాబ్దాల క్రితం నిర్మించిన భారీ జలాశయాలు ఒండ్రు మట్టి చేరడంవల్ల పూడికపెరిగి నిల్వ సామర్థ్యం తగ్గి ఆయకట్టు చివరి ప్రాంతాలకు నీరు చేరకపోవడం తెలిసిందే. భారీవర్షాలు, వరదలు వచ్చినపుడు నీరు నిల్వ చేసుకోలేని దుస్థితి వల్ల ఏటా వేల టిఎంసిలు వృథాగా ఉప్పు సముద్రాలలో కలసి పోవడం, అయినా రాష్ట్రాల మధ్య జలజగడాలు ఎడతెగకుండా కొనసాగడం, ఒక ప్రధాన ప్రాచీన పార్టీ నేతలు వాస్తవాలను గమనించకుండా 90% వాటా నీరు తమకే కావాలని కోరుతూ జాతీయ సమైక్యతకు చేటు తెస్తూ ఉండటం చూస్తున్నాం. నీటి సంక్షోభం ముంచుకొస్తున్నా ప్రత్యామ్నాయ మంచినీటి వనరుల కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఏమంత ఆశాజనకంగా లేవు. రానున్న కాలంలో ఆహారం, మంచినీటి అవసరాలు మరింత పెరుగుతాయి. నీటికొరత ఉన్న ప్రాంతాలలో సేద్యానికి, మంచినీటికోసం అధికాధికంగా తోడటం వల్ల పెక్కు చోట్ల భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి.

లభ్యమయ్యే ఉపరితల నదీ జలాల కోసం వివిధ ప్రాంతాల మధ్య ఎడతెగని వివాదాలు, వైషమ్యాలను పెంచుతున్నాయి. ప్రపంచ జనాభాలో ఇప్పటికే సగం మంది నీటికొరతను ఎదుర్కొంటున్నట్లు యునిసెఫ్ పేర్కొన్నది. భారత్‌లో 60 కోట్లమంది (జనాభాలో 45%) నీటి కొరతను ఎదుర్కొంటున్నట్లు కేంద్ర విధాన నిర్ణాయక మండలి నీతిఆయోగ్ వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో నీటి అవసరాలు రెండింతలు పెరగనుండటం, మరోవైపు జలాశయాలలో పూడికపెరిగి నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నీటికి కటకట ఏర్పడింది. ఉప్పునీటిలో లీటరుకు టిడిఎస్ స్థాయిలు వెయ్యి మి.గ్రా కంటే ఎక్కువగా ఉండటం వల్ల అవి తాగడానికి, సేద్యానికి, పారిశ్రామిక వినియోగానికి పనికి రావనే అభిప్రాయం ఉంది. అందువల్ల అన్ని అవసరాలకు మంచినీటినే వాడటం వల్ల గిరాకీ కంటే నీటి లభ్యత తక్కువగా ఉండటంవల్ల సమస్యలు ఏర్పడుతున్నాయి.

నీటిసంక్షోభం తీవ్రమవుతున్నా నీటి పొదుపు, పరిమితంగా ఉన్న మంచినీటి పునఃపంపిణీ గురించే మాట్లాడుతున్నారే గానీ ప్రత్యామ్నాయాల గురించి పట్టించుకోవడం లేదు. ఉప్పునీటి నుండి క్షారాన్ని యోలగించి మంచినీటిగా మార్చడం, సేద్యానికి ఎలా వాడాలి అనే దానిపైనే పరిశోధనలు సాగుతున్నాయి. వాస్తవ మేమంటే ప్రపంచ నీటిలో 98% ఉప్పునీరే. అందువల్ల అత్యాధునిక శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను వినియోగించి పెరుగుతున్న మానవాళి అవసరాలు తీర్చే రీతిలో ప్రపంచ దేశాలు క్షార జలాలను ఎలా మార్చాలి అనే ప్రధానాంశంగా పరిశోధనలు సాగిస్తే అది ఎంతో మేలు. రక్షణ బడ్జెట్లు, ఆయుధ పోటీలు పెంచి, లాభాలు దండుకుంటున్న సంపన్న దేశాలు మానవాళికి అత్యవసరమైన మంచినీటిపై దృష్టి సారించకపోవడం తగదు. భారీ జలాశయాలలో నీటినిల్వ, నీటి ఆదాకు మాత్రమే పరిష్కారాలను పరిమితం చేశారు. ఉప్పునీటిని శుద్ధి చేసి ఆహారోత్పత్తికి, మంచినీటి సరఫరా మెరుగుకు నిర్దిష్ట ప్రయత్నాలు లేవు. ఉప్పునీరు వాడకానికి పనికి రావనే నమ్మకాలు బలంగా ఉన్నా యుగయుగాలుగా మానవాళి ఆక్షార జలాలను వాడటం తెలిసిందే. 1900 పోషకాలతో లభించే సముద్ర ఉత్పత్తులు మానవ ఆహారంలో ప్రధాన భాగం.

మన సాగరాలు, మహాసముద్రాలు ఎన్నో ఖాద్య యోగ్యమైన మొక్కలకు నెలవులు. వివిధ వర్ణాల, రకాల నాచు, ఆలగే (aalge), గవ్వలరకాలు, తూర్పు, ఆగ్నేయాసియా, పసిఫిక్ తీరదేశాల్లో ఎక్కువగా వాడే సముద్ర ద్రాక్ష తదితర మొక్కలు ఆహారంగా ఎంతో ఉపయోగమవుతున్నాయి. ఆర్థిక దృక్కోణం నుండి చూస్తే మంచినీటితో సాగయ్యే ఎన్నో పంటలను కొన్ని ప్రక్రియలతో ఉప్పునీటితో సాగు చేసే వీలుం ఉంటుందని అంటున్నారు. క్షారాన్నీ తట్టుకుని పెరిగే తుమ్మ, జమ్మి తదితర సముద్ర మాన్లు మేలి కలపగా పనికొస్తాయని చెబుతున్నారు. హాలో ఫైట్స్ ప్రత్యామ్నాయంగా వస్తున్న పంటలు వంట నూనెల ఉత్పత్తికి, మొక్కజొన్న, చెరకు, పామాయిల్‌కు ప్రత్యామ్నాయంగా అక్కరకొస్తాయంటున్నారు. ఉప్పునీటితో పెరిగే పూవులు, ఉద్యాన పంటలు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడతాయని నిపుణుల అభిప్రాయం.

క్షారాజలాన్ని మెరుగైనరీతిలో వాడితే పురోభివృద్ధి సాధ్యం కాగలదని భావన బలంగా ఉంది. ప్రపంచ జనాభాలో 38% మంది సముద్ర తీరానికి 100 కి.మీ దూరంలోనే నివసిస్తున్నందున (అంటార్కిటికా మినహా) తీరప్రాంతం 24 లక్షల కి.మీ మీరు ఉంటుంది. వాతావరణ పెనుమార్పు వల్ల సముద్రాలు చొచ్చుకువచ్చి తీర ప్రాంతాలను కలిపేసుకుంటున్నాయి. భారత ద్వీపకల్పం 11 వేల కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ 972 కి.మీ సాగరతీరాన్ని కలిగి, లక్షలాది మంది కడలి పుత్రులకు జీవనోపాధి కల్పిస్తున్నాయి. వారికి మరింత మెరు గయిన జీవనోపాధుల కల్పనకు సాగరతీరాన్ని, జలాలను ఆహారోత్పత్తి, పంటల సాగు, తాగునీటి అవసరాలు తీర్చడానికి ఎలాంటి చర్యలు అవసరమో నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలి. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న గూగుల్ డేటా కేంద్రాల శీతలీకరణకు రోజుకు కోటి 90 లక్షల లీటర్ల నీరు అవసరమని, సాగర జలాలను శుద్ధి చేసి వాడతారని చెబుతున్నారు. ఈ ఘనత కూటమి ప్రభుత్వానిదేనని సిఎం చంద్రబాబు, ఐటి మంత్రి లోకేష్ చెబుతున్నారు. సాగర జలాలను మెరుగైన రీతిలో వినియోగించడంపై ప్రజలకు అవగాహన కల్పించి, వారి జీవన ప్రమాణాలు పెంచడానికి మోడీ ప్రభుత్వ సహకారంతో ముందడుగు వేయాలి.

– పతకమూరు దామోదర్ ప్రసాద్

94409 90381

వరంగల్ నగరాన్ని ఇంకా వీడని వరద

హైదరాబాద్: మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. హన్మకొండ జిల్లాలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 412.3 ఎంఎం తీవ్రతతో వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలు కురవడంతో హన్మకొండ, వరంగల్ జిల్లా కేంద్రాలను వరదలు ముంచెత్తాయి. దీంతో అనేక కాలనీలు జలమయంగా మారాయి. వరంగల్ నుంచి ములుగు వెళ్లే రోడ్డులో వరదలు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరంగల్, హనుమకొండలో పలు కాలనీల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. బుధవారం కురిసిన వర్షానికి వరంగల్ నగరం జలదిగ్భంధంగా మారింది. వరంగల్- హనుమకొండ మధ్య రాకపోకలు అంతరాయం ఏర్పడింది. హంటర్ రోడ్డులో బొందివాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 100 ఫీట్ల రోడ్డుపై భారీగా వరద నీరు చేరడంతో పాటు ఇండ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

 

యంగ్ స్టార్ మూవీలో ప్రియాంక?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాతో చెన్నై బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ పెద్ద హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. నాని ‘గ్యాంగ్ లీడర్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘సరిపోదా శనివారం’తో మంచి హిట్‌ను అందుకుంది. అయితే హీరో రామ్.. కిషోర్ గోపు అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేయనున్నాడు. ఇందులో హీరోయిన్‌గా ప్రియాంక అరుల్ మోహన్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నట్టు సమాచారం. ఇది లవ్ అండ్ యూత్‌పుల్ ఎంటర్‌టైనర్. సినిమాలో హీరోకి ధీటుగా హీరోయిన్ పాత్ర ఉంటుందంటున్నారు.

మణుగూరులో గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా… తప్పిన పెను ప్రమాదం

మణుగూరు: గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. గ్యాస్ సిలిండర్ల పేలకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని అశోక్ నగర్ లో జరిగింది.  గ్యాస్ సిలిండర్ల లారీ విజయవాడ నుంచి ములుగుకు వెళ్తుండగా అశోక్ నగర్ శివార్లలో బోల్తాపడింది. వెంటనే స్థానికులు పోలీసులు, గ్యాస్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. మరో లారీలో గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్లారు. గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

యూనిక్ స్పై డ్రామా

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్ చేశారు. కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ సాంగ్ ని ఎనర్జిటిక్ గా కంపోజ్ చేశారు. స్ఫూర్తి జితేందర్, హారిక నారాయణ్ మధురంగా పాడారు. దినేష్ కాకర్ల లిరిక్స్ కాన్సెప్ట్ ని చాలా ఫన్‌ఫుల్ గా చూపించాయి. 

ఆర్‌ఎక్స్ 100, బేబి మూవీస్‌లా ‘రాజు వెడ్స్ రాంబాయి’

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ న్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న ‘రాజు వెడ్స్ రాంబాయి‘ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వర్క్ బ్యానర్స్‌పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ చిత్ర రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ “రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూశాను. ఇది నా మనసుకు హత్తుకుంది. కొందరి లైఫ్‌లో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా చేశారు. ఈ సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు ఒక ఎమోషనల్ ఫీల్ తో వస్తారు. అఖిల్ రాజు, తేజస్విని తమ నటనతో ఆకట్టుకున్నారు”అని అన్నారు.

డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ “చిన్నప్పుడు మా ఇంట్లో టీవీ లేకుంటే మరొకరి ఇంటి కిటికీలో నుంచి సినిమాలు చూసేవాళ్లం. ఈ రోజు నేను డైరెక్ట్ చేసిన సినిమా అదే టీవీ ప్రొడక్షన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2016 నుంచి ఈ కథ పట్టుకుని తిరుగుతూ ఉన్నాను. నేను కథ చెప్పగానే వేణు ఊడుగుల మనం సినిమా చేస్తున్నాంరా తమ్ముడు అన్నారు. ఈటీవీ విన్ వారిని సంప్రదిస్తే వాళ్లకూ కథ నచ్చింది. అలా రాజు వెడ్స్ రాంబాయి సినిమా తెరకెక్కింది”అని తెలిపారు. ప్రొడ్యూసర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ “ఖమ్మం, వరంగల్ మధ్య జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్ర కథను దర్శకుడు సాయిలు రాసుకున్నాడు. ప్రేమతో కూడిన విషాధభరితమైన ఈ సంఘటన ఆ ఊరిలోనే జరిగి అక్కడే సమాధి అయ్యింది. దాన్ని ఆధారంగా చేసుకుని సాయిలు ఒక మంచి స్క్రిప్ట్ రాశాడు. ఈ కథ విన్నప్పుడే కదిలించింది. ఈ కథను ఎంటర్‌టైనింగ్, మాస్ అప్పీల్ ఉండేలా దర్శకుడు సాయిలు స్క్రిప్ట్ రాశాడు. ఈటీవీ విన్ వారి వల్లే నేను ప్రొడ్యూసర్‌ను అయ్యాను. 7జీ బృందావన్ కాలనీ, ప్రేమిస్తే, ఆర్‌ఎక్స్ 100, బేబి లాంటి చిత్రాల్లా తెలుగు ఆడియెన్స్ కు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది అవుతుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వంశీ నందిపాటి, హీరో అఖిల్, హీరోయిన్ తేజస్వినీ, ఈటీవీ విన్ నితిన్, సాయికృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, నటుడు చైతు జొన్నలగడ్డ పాల్గొన్నారు. 

‘మాస్ జాతర’తో రవితేజ జాతర చూడబోతున్నాం: సూర్య

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనున్న ’మాస్ జాతర’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను, అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా హైదరాబాద్ లోని జె.ఆర్.సి కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు తమిళ అగ్ర కథానాయకుడు సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో సూర్య మాట్లాడుతూ “రవితేజలా వినోదాన్ని పంచేవాళ్ళు అరుదుగా ఉంటారు.

రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ ఎలాగైతే వినోదాన్ని పంచగలరో రవితేజ కూడా అలాగే అలరిస్తారు. రవితేజ ఇలాగే వినోదాన్ని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్టోబర్ 31న మాస్ జాతర రూపంలో రవితేజ జాతర చూడబోతున్నాం. మాస్ జాతర సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. “శివుడు పాత్ర చేసిన నవీన్ ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్ పాత్ర అద్భుతంగా ఉంటుంది. నాది, శ్రీలీలది సూపర్ హిట్ జోడి. ఈ సినిమాలో కొత్త శ్రీలీలను చూడబోతున్నారు. మాస్ జాతర చిత్రం ఖచ్చితంగా బాగుంటుందని నమ్ముతున్నాను. భాను రూపంలో మన పరిశ్రమకి మరో మంచి దర్శకుడు వస్తున్నాడు”అని తెలిపారు.

నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. “వెంకీ, విక్రమార్కుడు, కిక్ చిత్రాల్లాగా రవితేజ సినిమా అంటే ఏమి ఆశించి థియేటర్‌కి వస్తారో.. అన్ని అంశాలు మాస్ జాతరలో ఉంటాయి. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. రెండు నిమిషాల ట్రైలర్ ఏ స్థాయిలో ఉందో.. రెండు గంటల సినిమా కూడా అదే స్థాయిలో మెప్పిస్తుంది”అని పేర్కొన్నారు. దర్శకుడు భాను భోగవరపు మాట్లాడుతూ.. “నా కథ నచ్చి రవితేజ నాకు అవకాశమిచ్చారు. ఇందులో తులసి అనే పాత్ర శ్రీలీల పోషించారు. ఆమెలో ఉన్న మాస్ కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. ట్రైలర్ విడుదలయ్యాక నవీన్ చంద్ర పాత్ర లుక్ గురించి, నటన గురించి అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు. భీమ్స్ అద్భుతమైన సంగీతం అందించారు”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కథానాయిక శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, భీమ్స్ సిసిరోలియో, శివ నిర్వాణ, రామ్ అబ్బరాజు, విధు అయ్యన్న, శ్రీనాగేంద్ర తంగాల తదితరులు పాల్గొన్నారు. 

కిడ్నాప్… కారులో బాలికపై నలుగురు గ్యాంగ్ రేప్

ఛండీగఢ్: 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి కారులో ఆమెపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అక్టోబర్ 26 సాయంత్రం సెక్టార్ 18 మార్కెట్‌కు వెళ్లిన బాలిక రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యుల వెతికారు. ఎక్కడి కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 27 తెల్లవారుజామున నాలుగు ప్రాంతంలో బాలికను ఇంటి వద్ద దుండగులు వదలి వెళ్లారు. బాలికను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం కారులో బాలికపై నలుగురు సామూహిక అత్యాచారం చేశారు. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సిసి కెమెరాలను పరిశీలిస్తున్నామని, అనంతరం నిందితులను అరెస్టు చేస్తామని పోలీస్ అధికారి విష్ణు మిట్టర్ తెలిపాడు.