elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişcasibomcasibom girişcasibom güncel girişbetasuskralbethilbetsuratbetatlasbetaresbetteosbetyakabetbahiscasinobetkolikbetkolikkulisbetroyalbetyakabetkalebetroyalbetpadişahbetpadişahbetroyalbetkalebetyakabetroyalbetkulisbetbetkolikbahiscasinoyakabetteosbetaresbetatlasbetsuratbethilbetkralbetbetasusbahiscasinobahiscasinokulisbetkulisbetyakabetyakabetpadişahbetpadişahbetrinabetrinabetroyalbetroyalbetwbahiswbahisbetlikebetlikebetovisbetovisaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişaresbetbetpipohiltonbehiltonbetrealbahissuratbetroketbetenbettrendbetprizmabetrinabetyakabetyakabetrinabetprizmabettrendbetenbetroketbetsuratbetrealbahishiltonbetbetpipoaresbetpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Casibom

jojobet

Kadıköy Escort

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

tempobet

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakir escort

Sweet Bonanza Oyna

Sweet Bonanza

casinowon

betcio

padişahbet

deneme bonusu

ultrabet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

jojobet

hit botu

grandpashabet

Pusulabet

grandpashabet

jojobet

casibom

betlike

pusulabet

Casibom giriş

marsbahis

galabet

kralbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

royalbet

Streameast

orisbet

kingroyal

teosbet

galabet

cratosroyalbet

betcio

dinamobet giriş

ultrabet

betosfer

grandpashabet

sekabet

matbet

imajbet

kingroyal

meritking

madridbet

kingroyal

vdcasino

jojobet

meritking

Jojobet giriş

kingroyal

కేబినెట్ లోకి తీసుకుంటే ఎవరైనా స్వాగతించాలి: భట్టి

హైదరాబాద్: దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన క్రీడాకారుడు.. ముహమ్మద్ అజారుద్దీన్ అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవద్దని లేఖలు రాస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ బిడ్డ.. మన కీర్తిపతాకాలను రెపరెపలాడించిన వ్యక్తి అని దేశ రాశారని ఔన్నత్యాన్ని ప్రపంచపటంలో నిలబెట్టిన వ్యక్తి అజారుద్దీన్ అని ప్రశంసించారు. అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకుంటే ఎవరైనా స్వాగతించాలని సూచించారు. బిఆర్ఎస్ ను గెలిపించడంలో భాగంగానే బిజెపి నేతలు లేఖలు రాశారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి బిఆర్ఎస్ పార్టీ సహకరించిందని భట్టి మండిపడారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిజెపి బలహీన వ్యక్తిని నిలబెట్టారని, అజారుద్దీన్ కు కేబినెట్ లో స్థానం కల్పించవద్దనే కుట్ర కనిపిస్తోందని ధ్వజమెత్తారు. అజారుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోకుండా గవర్నర్ పైనా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోందని, గవర్నర్ గొప్ప వ్యక్తి.. ఇలాంటి ఒత్తిళ్లకు లొంగరని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి : కోమటిరెడ్డి

 హైదరాబాద్: రోడ్లు, భవనాలశాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని మంత్రి కోమటి రెడ్డి తెలిపారు. మొంథా తుఫాను కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీవ్ర నష్టం జరిగిందని అన్నారు.  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరదల్లో 230 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న రోడ్డు, వంతెనలు, కాజ్ వేల పునరుద్ధరణకు రూ.7 కోట్లు ఖర్చు అవుతుందని కోమటిరెడ్డి తెలియజేశారు. దెబ్బతిన్న రోడ్ల శాశ్వత పునరుద్ధరణకు రూ. 225 కోట్లు అవసరం అని అన్నారు. నల్గొండ జిల్లాలో వేల ఎకరాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకెపి సెంటర్లలో సుమారు 2 లక్షల టన్నుల ధాన్యం ఉందని చెప్పారు. పత్తి తేమ శాతం గురించి ఇప్పటికే సిసిఐ ఛైర్మన్ ను కలిశానని, నిబంధన సడలించాలని రైతుల పక్షాన ముంబయి వెళ్లి విజ్ఞప్తి చేశానని కోమటి రెడ్డి పేర్కొన్నారు.

నాపై వచ్చిన దుష్ప్రచారాన్ని నమ్మకండి: రాజగోపాల్ రెడ్డి

హైదరాబాద్: సోషల్ మీడియాలో తనని టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. భవిష్యత్ లో తాను ఏదైనా రాజకీయ పరంగా నిర్ణయం తీసుకుంటే మీడియా సమావేశం పెట్టి తానే ప్రజలకు ముందు చెబుతానని వివరణ ఇచ్చారు. గురువారం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్ వాళ్లు తనని అడ్డంపెట్టి ఏదేదో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రివర్గ విస్తరణ అనేది హైకమాండ్ తీసుకునే నిర్ణయమని, కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి తాను ని చేస్తానని చెప్పారు. ఒక ఎమ్మెల్యేగా, క్రమశిక్షణ గల కాంగ్రెస్ కార్యకర్తగా మునుగోడు అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తానన్నారు. సోషల్ మీడియాలో తనపై వచ్చిన రూమర్స్ నమ్మొద్దని రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు. సామాజిక మాధ్యమాల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ కొందరు, ఇతర పార్టీల వాళ్లు కూడా తనపై దుష్ప్రచారం చేస్తున్నాని ధ్వజమెత్తారు. తనపై వచ్చిన దుష్ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్మొద్దని కోరారు. 

కాంగ్రెస్- ఆర్జేడిపై మోడీ తీవ్ర ఆరోపణలు

బిహార్: ఆ పార్టీలు ఎక్కడుంటే అక్కడ రాజ్యం వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఆయుధం ఉన్న చోట క్రూరత్వం ఉంటుందని అన్నారు. బిహార్ బిహార్ ఎన్నికల ప్రచారంలో మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముజఫ్పర్ పుర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్- ఆర్జేడిపై ప్రధాని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ అవినీతి మహరాజులంటూ సైటైర్లు వేశారు. ఆర్జేడి-కాంగ్రెస్ పాలనకు కట్ట, క్రోర్తా, కటుటా, కుషాసన్, కరప్షన్.. అనే ఐదు పదాలతో నిర్వచనం చెప్పారు.  

ధాన్యం సేకరణ కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి: రేవంత్

హైదరాబాద్: పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు ఇవ్వాలి అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాల్స్ కు తరలించాలని అన్నారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సిఎం వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. సిఎంతో సమీక్షలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. వివిధ జిల్లాలో కురిసిన వర్షాలు, జరిగిన నష్టాన్ని కలెక్టర్లు వివరించారు. పంట నష్టం, రహదారుల నష్టంపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు. పంటనష్టం, రోడ్ల నష్టంపై సమగ్ర వివరాలు ఇవ్వాలని అధికారులకు రేవంత్ ఆదేశం ఇచ్చారు.

కేంద్రం నుంచి వరదసాయం పొందే అంశాలపై, పంటల కొనుగోళ్లపై జిల్లాల అధికారులతో చర్చించారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి 24 గంటలకోసారి కలెక్టర్ కు రిపోర్టు ఇవ్వాలని అన్నారు. ధాన్యం కొనుగోలుపై రిపోర్టు ఇవ్వని అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని, వరదలకు దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని సూచించారు. చెరువులు, వాగులు, కల్వర్టుల వద్ద ప్రజలను ముందుగానే అలర్ట్ చేయాలని, అన్నివిభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.16 జిల్లాలపై తుపాను ఎఫెక్టు ఉందని సమాచారం ఇచ్చారు. కేంద్రం హెచ్చరికలతో ముందస్తు చర్యలు తీసుకున్నామని, వరికోతల కాలంలో అనుకోని ఉపద్రవం రైతులకు ఆవేదన మిగులుస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

శారద నదికి గండి… నీటిలో మునిగిపోయిన వైలోవ గ్రామం

అమరావతి: మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిశాయి. నదులు, వాగులు, వంకలు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. శారద నదికి గండిపడడంతో వైలోవ గ్రామం నీటిలో మునిగిపోయింది. దీంతో గ్రామస్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. అంతకంతకూ వరద ప్రవాహం పెరగడంతో నీటమట్టం పెరుగుతుందని గ్రామస్థులు వాపోతున్నారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో శారద నది గండి పడటడంతో వైలోవ గ్రామం నీటమునిగింది. మొంథా తుపాన్ ప్రభావంతో చేతికి వచ్చిన పంటలను రైతులను కోల్పోయారు. రైతుల ఆర్థికంగా పూర్తిగా నష్టపోయారు. 

పూర్తిగా నష్టపోయామని వరి, పత్తి రైతుల ఆవేదన

 హైదరాబాద్: ఉమ్మడి నల్గొండ జిల్లాపై మొంథా తుఫాను ప్రభావం చూపింది. వరి, పత్తి పంటలకు భారీగా నష్టం జరిగింది. పత్తి, వరి పత్తి, వరి పోలాలకు వరద నీరు చేరడంతో నల్గొండ జిల్లా లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసిపోయింది. పెట్టుబడి కూడా పూర్తిగా నష్టపోయామని వరి, పత్తి రైతులు ఆవేదన చెందారు. నల్లొండ జిల్లాలో 5.64 లక్షల ఎకరాల్లో పత్తి రైతులు సాగు చేశారు. ఈ నెల 14 న పత్తి కొనుగోలు కేంద్రాలు అధికారులు ప్రారంభించారు. తేమ అధికంగా ఉందని పత్తిని అధికారులు కొనుగోలు చేయలేదని అన్నారు. తాజాగా కురిసిన వర్షాలకు పత్తి మరింతగా తడిసిందని రైతులు ఆవేదన చెందారు. తేమ శాతం నిబంధన సడలించి కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. 

పోలీసు అమరవీరుల దినోత్సవం… యాదగిరిగుట్టలో రక్తదాన శిబిరం

మన తెలంగాణ/యాదగిరిగుట్ట:  పోలీసు అమరవీరుల దినోత్సవం వారోత్సవాలను పురస్కరించుకొని యాదగిరిగుట్ట పిఎస్ పరిధిలోని య ఎసిపి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. భువనగిరి డిసిపి ఆకాంక్ష యాదవ్ రక్తదాన శిబిరం ప్రారంభించి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ భాస్కర్, వివిధ మండలాల సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.

యాదాద్రిలో రూ.1,90,000 లంచం తీసుకుంటూ ఎసిబి వలకు చిక్కిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి

 యాదాద్రి భువనగిరి: దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్ఈ రామారావు ఎసిబి వలకు చిక్కారు. మిషనరీ ఖరీదు ఇప్పించడానికి రూ.1, 90,000 లంచం ఓ కాంట్రక్టర్ నుంచి తీసుకుంటున్న ఎస్ఇ రామారావును ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్ఇగా రామారావు బాధ్యతలు స్వీకరించారు. యాదగిరిగుట్టలో లడ్డు కౌంటర్లు టెండర్ ద్వారా ఓ కాంట్రాక్టర్ మిషనరీ సప్లై చేశాడు. మిషనరీ ఖరీదు 11,50,000 ఆ బిల్లు కాగా ఇప్పించడానికి 20% కమిషన్ ను ఆ కాంట్రాక్టర్ ను రామారావు అడిగారు. ఇద్దరి మధ్యలో ఒక లక్ష 90 వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది. కాంట్రాక్టర్ ఎసిబి వాళ్ళని కలవడంతో నల్గొండ ఎసిబి అధికారులను కలిశారు.  రామారావు ఆడియో కాల్స్ డేటాను సేకరించి మేడిపల్లిలో నిన్న సాయంత్రం రూ. 1,90,000 ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. రామారావుకు సంబంధించిన యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా కొన్ని ఫైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రామారావుకు హైదరాబాదులోని ఎల్బీనగర్ లో ఉన్న ఇంటిపై కూడా ఎసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.  పూర్తి సమాచారం ఈ రోజు మధ్యాహ్నం వరకి తెలుస్తుందని ఎసిబి డిఎస్ పి చెప్పాడు.  రామారావును జ్యూడిషియల్ రిమాండ్ కోసం నాంపల్లి కోర్టుకు తరలించారు. ఉమ్మడి నలగొండ జిల్లా ప్రజలకు ఇలాంటి సమాచారం ఉంటే మాకు ఇవ్వాలని ఎసిబి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

బీహార్ పాఠాలు ఇసి నేర్చుకుందా?

బీహార్ తరువాత, ఎన్నికల కమిషన్ 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నవంబర్ 4 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)ను చేపట్టడానికి సిద్ధమైంది. ఈ ఎక్సర్‌సైజులో ఎన్నికలు త్వరలో జరగనున్న తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి కూడా ఉంది. ఈ సంవత్సరం తరువాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోంను ఇప్పుడు విస్మరించడం పెద్ద లోపం.ఈ జాబితాలో ఉన్న ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపం, చత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. గతంలో ఆఖరి సారిగా 2002 2004 లోనే ఓటర్ల సర్వే జరగడంతో ఇప్పుడు ఈ ప్రక్రియను చేపట్టారు. ఇదివరకటి ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లు అంతా ఇప్పటి జాబితాలో కూడా సాధ్యమైనంత వరకు ఉండేలా ఎన్నికల కమిషన్ అధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేస్తారని చెబుతున్నారు. జాబితాలో ఎవరి పేర్లయినా గల్లంతయితే ఆధార్‌తో సహా సూచించిన 12 ధ్రువీకరణ డాక్యుమెంట్లలో దేని ద్వారానైనా తిరిగి జాబితాలో నమోదు చేయించుకోవచ్చని ఎన్నికల కమిషన్ సూచిస్తోంది.

ఈ సర్వేకు సంబంధించిన మొదటి జాబితా నమూనా డిసెంబర్ 9న, తుది జాబితా ఫిబ్రవరి 7న ఎన్నికల కమిషన్ వెలువరిస్తుంది. అప్పటికీ బాధిత ఓటర్లు ఎవరైనా ఉంటే జిల్లా మెజిస్ట్రేట్‌లకు, రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులకు అప్పీలు చేసుకోవచ్చు. ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న రెండోదశ ప్రక్రియ ఇది. మొదటిదశ బీహార్‌లో పూర్తయింది. బీహార్‌లో అనుభవమైన పాఠాల బట్టి తాము విధానాలను సవరించుకున్నామని ఎన్నికల కమిషన్ చెబుతోంది. ఓటర్ల జాబితా తయారీ అన్నది సమ్మిళిత ప్రక్రియగా ఉండాలి తప్ప ఓటర్లను మినహాయించేలా ఉండకూడదని సుప్రీం కోర్టు సూచించిన సూచనలను ఈసారి ఎన్నికల కమిషన్ ఎంతవరకు పాటిస్తుందో చూడాలి. బీహార్‌లో తరచుగా ఇతర ప్రాంతాలకు వలసలు, మృతి చెందిన ఓటర్లు, ఇతర తప్పుడు సమాచారం, ఇవన్నీ ఓటర్ల జాబితాల్లో గజిబిజిని సృష్టించినా, ఎన్నో లోపాలు ఉన్నాయని ముఖ్యంగా కాంగ్రెస్‌తో సహా విపక్షాలు ఎత్తి చూపినా, వాటిని సరిదిద్ది జాబితాలను సంసిద్ధం చేయడం తమ విజయంగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. బీహార్‌లోని అనుభవం చెప్పిందేమంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తమ హక్కును కోల్పోయే రిస్కును తెచ్చిపెట్టిందని స్పష్టమైంది.

అక్కడ చాలా తక్కువ వ్యవధిలో ఓటర్ల జాబితా సవరణ చేపట్టారు. ఒక నెల వివరాల సేకరణకు, మరో నెల అభ్యంతరాలు, వివాదాల స్వీకరణకు వినియోగించారు. ఇప్పుడు వచ్చిన చెప్పుకోదగిన మార్పు అభ్యంతరాలు విచారించడానికి, పరిశీలించడానికి దాదాపు 54 రోజులు అధికారికంగా గడువు ఇవ్వడం. బీహార్‌లో ఆదరాబాదరాగా జాబితాల సవరణ చేపట్టడం తుది జాబితాలో గణాంక క్రమ రాహిత్యాలను బయటపెట్టింది. సవరణ చేపట్టక ముందు లింగ నిష్పత్తి ప్రతి వెయ్యిమంది పురుషులకు 907 మంది మహిళలు ఉండగా, సవరణ చేపట్టిన తరువాత 892 మంది మహిళలుగా సంఖ్య పడిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పురుషులు కన్నా మహిళలే ఓటింగ్‌లో పాలొన్నారు. కానీ ముఖ్యంగా 18 నుంచి 29 ఏళ్ల వయసు గ్రూపు వారు ‘పెర్మనెంట్లీ షిఫ్టెడ్’ కేటగిరి కింద మహిళా ఓటర్లు విచక్షణా రహితంగా జాబితాల నుంచి తొలగింపబడటం గమనార్హం.

తక్కువ రిజిస్ట్రేషన్‌తో పోలిస్తే అధిక మహిళా ఓటింగ్ సాధారణంగా పురుషుల వలసలను సూచిస్తుంది. సాధారణ నివాసులను తొలగించలేదని వలసవాదులను మాత్రమే తొలగించాలన్నదే తమ టార్గెట్ అని ఎన్నికల కమిషన్ చెబుతున్నప్పటికీ ఎక్కువ శాతం మహిళలు తొలగింపబడ్డారు. ఈ క్రమరాహిత్యాలు ఎన్నికల కమిషన్ విధానపరమైన చట్రంలో రూపొందినట్టు కనిపిస్తున్నాయి. ధ్రువీకరణ ప్రాథమిక బాధ్యత బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు కాకుండా పౌరులు, పార్టీ ప్రతినిధులు అనవసరంగా భరించవలసి వచ్చింది. రాజకీయ పోటీగురించి ఎక్కువ ఆందోళన చెందుతున్న పార్టీల సభ్యులు అర్హత ఉన్న ఓటర్లందరినీ జాబితాలో చేర్చడం సమస్యాత్మకమే అని నిర్ధారించడం గమనార్హం. జాబితాలో గల్లంతయిన ఓటర్లు ఎవరైనా బూత్‌లెవెల్ ఏజెంట్ల ద్వారా నమోదు చేయించుకోవచ్చు. కానీ ఈ క్రమ రాహిత్యాలకు ఎన్నికల కమిషన్ స్పందించిన తీరు సరిగ్గా ఉండడం లేదు. సుప్రీం కోర్టు జోక్యం తరువాత ఎన్నికల కమిషన్ ఓటర్ల తొలగింపులో కారణాలను వివరిస్తూ సవరణలకు పూనుకుంది. సవరించిన నమూనా ఇప్పుడు విస్తృతంగా ప్రతిబింబించబడుతోంది.

బూత్ స్థాయి అధికారులు ఇప్పుడు మూడు సార్లు ఇంటింటా పరిశీలించాలని ఎన్నికల కమిషన్ నిబంధన విధించడం స్వాగతించదగింది. అయితే తాత్కాలిక వలసవాదులు చట్టప్రకారం సాధారణ నివాసిగా ఉన్నప్పటికీ ఇంటింటా సర్వే చేసే సమయంలో ఎవరైతే గైరుహాజరవుతారో వారికి ఓటరు జాబితాలో చోటు లేకుండా పోయే వీలుంటుంది. అయితే ఈ పరిస్థితిని నివారించడానికి అలాంటి ఓటర్లు ఆన్‌లైన్‌నలో ఎన్యూమరేషన్ ఫారంను నింపే వీలు కల్పించినట్టు ఎన్నికల కమిషన్ సూచిస్తున్నా అది సరిపోదు. ఈ నిబంధన డిజిటల్ అంతరాన్ని, అక్షరాస్యత సవాళ్లను విస్మరిస్తోంది. ఎన్యూమరేషన్ సమయంలో బూత్‌స్థాయి అధికారులకు సహకరించేందుకు ప్రత్యక్షంగా హాజరు కాని ఓటర్లపై అనవసర భారాన్ని మోపుతోంది. ఈ కసరత్తు భారత దేశ ఎన్నికల ప్రజాస్వామ్య సమగ్రతను ప్రభావితం చేసేలా పౌర సమాజంపైన, మీడియాపైన, పార్టీలపైన తీవ్రమైన నిఘా పాత్రను స్వీకరించే బాధ్యతను ప్రస్ఫుటం చేస్తోంది.