elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişbahiscasinobahiscasinokulisbetkulisbetyakabetyakabetpadişahbetpadişahbetrinabetrinabetroyalbetroyalbetwbahiswbahisbetlikebetlikebetovisbetovisaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

betosfer

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

konya escort

casinowon

deneme bonusu

ultrabet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

hit botu

grandpashabet

jojobet

galabet

kralbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

galabet

cratosroyalbet

betcio

dinamobet giriş

ultrabet

bahisfair

grandpashabet

matbet

marsbahis

holiganbet

kingroyal

meritking

madridbet

vdcasino

jojobet

meritking

Jojobet giriş

padişahbet

vegabet

tlcasino

jojobet giriş

bets10

bahislion

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

ikimisli

grandpashabet

betosfer

hiltonbet

kulisbet

yakabet

marsbahis

betsat

pusulabet

jojobet

holiganbet

pusulabet

teosbet

jojobet

casibom

marsbahis

kingroyal

livebahis

betnano

matbet giriş

jojobet giriş

నిజామాబాద్ లో తల లేని మొండెం… మహిళ ఎవరు?

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మిట్టాపూర్ వద్ద మహిళ హత్యకు గురైంది. గుర్తు తెలియని మహిళను దుండగులు  దారుణంగా హత్య చేశారు. బాసరకు వెళ్లే రోడ్డు పక్కన వివస్త్రగా మహిళ మృత దేహం కలిపించింది. తల, కుడి చేయి మణికట్టు వరకు లేకుండా మృత దేహం కనిపించింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వేరే ప్రాంతంలో చంపి అక్కడ పడేశారని, హత్యకు గురైన మహిళ వయసు 30-40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.  

కన్నొదిలి కలనొదిలి..

అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ ‘12ఎ రైల్వే కాలనీ’ నవంబర్ 21న థియేటర్లలో విడుదల కానుంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర సిరీస్ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించడానికి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘కన్నొదిలి కలనొదిలి’ని విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ట్రాక్ లవ్ ఫీలింగ్ ని అందంగా హైలైట్ చేస్తుంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ గాత్రం ఈ పాటకు అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. ఆయన వాయిస్ మ్యాజిక్ లా వుంది. దేవ్ పవార్ సాహిత్యం అద్భుతంగా వుంది. అల్లరి నరేష్, డా.కామాక్షి భాస్కర్ల మధ్య కెమిస్ట్రీ లవ్లీగా వుంది. విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌లు సినిమాపై అంచనాలు పెంచాయి. 12ఎ రైల్వే కాలనీ చిత్రం ఎమోషన్స్, ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో మంచి సినిమాటిక్ అనుభూతిని ఇవ్వనుంది. సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషించారు. 

మైమరపించే మెలోడి

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న యూనిక్ ఎంటర్‌టైనర్ ’ఆంధ్రా కింగ్ తాలూకా’ నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. వివేక్, మెర్విన్ స్వరపరిచిన మొదటి రెండు పాటలు చార్ట్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. శుక్రవారం మేకర్స్ థర్డ్ సింగిల్ ’చిన్ని గుండెలో’ను విడుదల చేశారు. ఇక రామ్ అద్భుతంగా పాడిన మొదటి పాట ఒక గ్రామం నేపథ్యంలో సెట్ చేయబడిన ప్రేమకథను వివరిస్తుంది. రెండో పాటలో రామ్ తన వాయిస్ తో అభిమానుల క్రేజ్, ఫ్యాన్ వార్స్, ఫస్ట్ డే ఫస్ట్ షో ఉత్సాహాన్ని అద్భుతంగా చూపించారు. ఇప్పుడు విడుదలైన మూడో పాట కూడా అంతే మ్యాజికల్ గా వుంది. రాత్రి సముద్రతీరంలో హీరో, హీరోయిన్ ఇద్దరూ ఇసుకపై నక్షత్రాలను చూస్తూ చల్లని గాలిని ఆస్వాదిస్తారు.

సమయం వేగంగా సాగిపోతుందనే ఆందోళనతో హీరోయిన్ మాట్లాడగా, హీరో మనమే ఈ క్షణాన్ని ఆపొచ్చు అని చెబుతాడు. అప్పుడు పాట మొదలవుతుంది. ఈ పాట ప్రేక్షకులను ఒక మ్యాజికల్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ, ఇద్దరూ మధురమైన క్షణాలను పంచుకుంటారు. వివేక్, మర్విన్ అందించిన సంగీతం, మర్విన్ సొలోమన్, సత్య యామినీ గాత్రం అద్భుతంగా వున్నాయి. కృష్ణకాంత్ రాసిన సాహిత్యం లవ్ ఫీలింగ్ అద్భుతంగా చూపించింది. ఆన్-స్క్రీన్‌లో రామ్, భాగ్యశ్రీ బోర్స్‌ల కెమిస్ట్రీ మైమరపించింది. జానీ మాస్టర్ ఈ రొమాంటిక్ నంబర్‌ను అద్భుతంగా కొరియోగ్రాఫ్ చేశారు. గ్రేట్ ఎనర్జీతో ఈ పాట ఆల్బమ్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయం. ఈ చిత్రంలో రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఘనంగా అల్లు శిరీష్ నిశ్చితార్థం

ఎట్టకేలకు అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. శుక్రవారం నయనికా రెడ్డితో శిరీష్ నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది. వీరి నిశ్చితార్ధం అతికొద్ది బంధుమిత్రుల మధ్య వధువు ఇంట ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. అల్లు అరవింద్ దంపతులు, అల్లు అర్జున్, సతీమణి స్నేహా రెడ్డి, చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులు, వరుణ్ తేజ్ దంపతులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇక క్రీమ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో అల్లు శిరీష్ కనిపించగా.. ఎరుపు లంగా వోణి ధరించి చాలా సింపుల్ గా నయనికా కనిపించింది. ఇక రింగులు మార్చుకుంటున్న ఫోటోలను షేర్ చేస్తూ శిరీష్.. ఎట్టకేలకు నా జీవితానికి ప్రేమగా మారిన నయనికాతో సంతోషంగా నిశ్చితార్థం జరుపుకున్నాను అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

హర్మన్ సేన్ ఆత్మవిశ్వాసం రెట్టింపు

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఆస్ట్రేలియాతో ముంబై వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్లో ఆతిథ్య భారత జట్టు చిరస్మరణీయ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చారిత్రక విజయాన్ని అందుకున్న టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆస్ట్రేలియా ఉంచిన అత్యంత క్లిష్టమైన లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన భారత్ మూడో సారి ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం జరిగే తుది పోరులో సౌతాఫ్రికాతో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన తలపడుతుంది. వరుస ఓటమలుతో సతమతమైన టీమిండియా ఒక దశలో సెమీస్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. కానీ కీలకమైన మ్యాచ్‌లో బలమైన న్యూజిలాండ్‌ను ఓడించడంద్వారా అడ్డంకులను తొలగించుకుని నాకౌట్ రేసులో నిలిచింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో టీమిండియా అసాధారణ ఆటను ఎంత పొగిడినా తక్కువేనని చెప్పాలి.

స్మృతి మంధాన, షెఫాలీ వర్మ వంటి విధ్వంసక బ్యాటర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిన నేపథ్యంలో భారత్ 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ అసమాన్య పోరాట పటిమతో భారత్‌కు అండగా నిలిచారు. తీవ్ర ఒత్తిడిని సయితం తట్టుకుంటూ వీరు కొనసాగించిన చిరస్మరణీయ బ్యాటింగ్‌ను ఎంత ప్రశంసించిన తక్కువే. పటిష్టమైన బౌలింగ్ లైనప్ కలిగిన ఆస్ట్రేలియాను వీరు సమర్థంగా ఎదుర్కొని జట్టును ముందుకు నడిపించిన తీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ చరిత్రలోనే ఈ మ్యాచ్ చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో భారత్‌ను సురక్షిత స్థితికి చేర్చింది.

హర్మన్ అండతో జెమీమా చారిత్రక ఇన్నింగ్స్‌ను ఆడింది. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ వీరు సాగించిన పోరాటం అద్వితీయం. భారత క్రికెట్ చరిత్రలోనే హర్మన్, జెమీమా బ్యాటింగ్ ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పాలి. ఏడు సార్లు విశ్వ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా టీమ్ ఈ సెమీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఊహించినట్టే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ముందు అత్యంత క్లిష్టమైన 339 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్ తర్వాత మ్యాచ్ ఏకపక్షంగా సాగుతుందని అందరూ భావించారు. కానీ టీమిండియా అందరి అంచనాలను తారుమారు చేస్తూ చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. హర్మన్‌ప్రీత్ సెంచరీ చేజార్చుకున్నా జెమీమా రోడ్రిగ్స్ అజేయ శతకంతో భారత్‌కు విజయం సాధించి పెట్టింది. దీప్తి శర్మ, రిచా ఘోష్, అమన్‌జోత్ కౌర్‌లు కూడా కీలక ఇన్నింగ్స్‌లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపు భారత్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. సౌతాఫ్రికాతో జరిగే ఫైనల్లో మరింత విశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఈ గెలుపు దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మేడిపల్లిలో ప్రియరాలుతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్న ప్రియుడు

మేడిపల్లి: ఓ పాత నేరస్థుడు తన ప్రియురాలుతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ సంఘటన మేడ్కల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బోడుప్పల్ ప్రాంతం సాయిరాంనగర్‌లో గురువారం రాత్రి ఇంటి ముందు పెట్టిన బైక్ కనిపించకపోవడంతో సిసి కెమెరాలను పరిశీలించారు. అదే రోజు తెల్లవారుజామున 3.39 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి మహిళ బైక్ పట్టుకుంటూ వెళ్తున్నట్టు సిసి కెమెరాలో రికార్డయ్యింది. అదే ఇంట్లో ఉంటున్న ప్రవీణ్ కుమార్ కూడా ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్టకు వెళ్లాడు. అతని ఇంట్లో కూడా తులం బంగారం, రూ.60 వేల నగదుతో పాటు శ్రీకాంత్ బైక్‌ను దొంగ సుధాకర్ తన ప్రియురాలుతో కలిసి ఎత్తుకెళ్లాడు. ప్రియురాలితో కలిసి అతడికి అలవాటు ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను అతి త్వరలో పట్టుకుంటామని తెలియజేశారు. 

బాలికపై జనసేన నేత అత్యాచారం?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డా అంబేడ్కర్  కోన‌సీమ‌ జిల్లాలో మ‌రో దారుణం వెలుగులోకి వచ్చింది. ఐ పోలవరం మండలంలోని ఓ గ్రామంలో 11 ఏళ్ల బాలిక‌పై జ‌న‌సేన నేత రాయపురెడ్డి అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. స్కూల్‌కు సమీపంలో ఉన్న ఒక భవనానికి బాలికను తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పవడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జ‌న‌సేన నేత రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ (బాబీ)పై పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరో తరగతి చదువుతున్న బాలికకు రాయపురెడ్డి చాకెట్లు, బిస్కెట్లు పలుమార్లు కొనిచ్చాడు. చాకెట్ల పేరుతో బాలికపై రాయపు రెడ్డి అత్యాచారం చేశాడని చిన్నారి తల్లి ఆరోపణలు చేసింది. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. తునిలో 63 ఏళ్ల తాటిక నారాయణ రావు ఓ బాలికపై అత్యాచారం చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్తుండగా నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. 

చిత్తూరులో కాలేజీ భవనం పైనుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా సితమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఘోరం జరిగింది. ల్యాబ్ ప‌రీక్ష‌కు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్పడ్డింది. ఎన్ నందినిరెడ్డి అనే యువతి బీటెక్ లో ఇసిఇ చదువుతోంది. ల్యాబ్ పరీక్షకు అనుమతించక పోవడంతో మానస్థపంతో అకాడమిక్ బ్లాక్ మూడవ అంతస్తు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నందిని రెడ్డి స్వగ్రామం సామిరెడ్డి పల్లి, జీడి నెల్లూరు మండలంగా గుర్తించారు. వెంటనే పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చే సింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రా మకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్లాగ్‌షిప్ అభివృద్ధి కార్యక్రమాల అమలు విభాగం ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌ను ప్రభు త్వం నియమించింది. ఈయన దీంతోపాటు సం క్షేమశాఖ ప్రత్యేక సిఎస్‌గా కొనసాగనున్నారు. ర వాణా శాఖ కమిషనర్‌గా కె.ఇలంబర్తిని నియమించడంతో పాటు పశుసంవర్ధకశాఖ కార్యదర్శి గా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించా రు. గిరిజన సంక్షేమ కార్యదర్శి, కమిషనర్‌గా అ నితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించనున్నారు. జీఏడి పొలిటికల్ ఇన్‌చార్జీగా ఇ. శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు, ఆయిల్‌ఫెడ్ ఎండి గా యాస్మిన్ భాషాకు అదనపు బాధ్యతలు, ఎస్సీ అభివృద్ధి కమిషనర్‌గా జి. జితేందర్ రెడ్డిని నియమించడంతో పాటు ఎస్సీ సహకార సంస్థ ఎండి గా అదనపు బాధ్యతలు కల్పించారు. ఇక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు ఇన్‌చార్జీ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం సిఎస్ వద్దే మెట్రో పాలిటన్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్యదర్శి బాధ్యతలను ఉంచుకున్నారు.

త్వరలోనే పలువురు అధికారులకు కన్‌ఫర్డ్ ఐఏఎస్‌లుగా పదోన్నతి

త్వరలో తెలంగాణకు చెందిన పలువురు (ఐఏఎస్, కన్‌ఫర్డ్‌లుగా) అయ్యే అవకాశం ఉందని, సుమారుగా 24 మంది ఐఏఎస్‌లు అయ్యే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చిన తరువాత మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే పూర్తిస్థాయిలో ఐఏఎస్‌ల బదిలీలు జరుగుతాయని తెలుస్తోంది.

ఇలంబర్తి పనితీరుపై ప్రభుత్వం ఆగ్రహం

పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇలంబర్తి, ఐఏఎస్ (హెచ్‌ఎండిఏ పరిధిలో) పనితీరుపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. గత సంవత్సరం ఆయన జిహెచ్‌ఎంసిలోనూ 8 నెలలు మాత్రమే కమిషనర్‌గా పనిచేశారు. అప్పట్లో కూడా ఆయన పనితీరులో మార్పు రాలేదని ఫైళ్లను పెండింగ్ పెడతారన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇలంబర్తి (హెచ్‌ఎండిఏ పరిధి)లో నియమించినా ఫైళ్లు పెండింగ్‌లో పెట్టడం తప్ప ఆయనలో మార్పు రాలేదని సచివాలయ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై ఆయన పనితీరు మార్చుకోవాలని ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చినా ఆయన పెడచెవిన పెట్టారని అందుకే ఆయనకు రవాణా శాఖ కమిషనర్‌గా నియమించారని తెలుస్తోంది. గతంలోనూ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన దానకిశోర్ సైతం విధి నిర్వహణలో నిర్లక్షం వహించడంతో ఆయన్ను కార్మికశాఖకు ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే.

 

బాధితులకు భరోసా

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో : మొంథా తుఫాన్ కారణంగా సంభవించిన వరదల్లో మృతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల తో వరంగల్ ఉమ్మడి జిల్లా వరద నష్టంపై శుక్రవా రం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ రాష్ట్రంలో12 జిల్లాల్లో మొంథా తుఫాను సృష్టించిన బీభత్సానికి రాష్ట్రవ్యాప్తంగా పంటలు గ్రామాలు, పట్టణాలు తీ వ్రంగా నష్ట పోయాయని చెప్పారు. వరంగల్ నగరంలోని వరద బాధితులకు ఇంటికి రూ.15 వేలు ఇస్తామని, ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ స్పెషల్ కోటలో ఇంటి పట్టాలు 

ఇస్తామని అన్నారు. గుడిసెవాసులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని, నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.10 వేలు ఇస్తామని, ఇసుక మేటల తొలగింపునకు ఎకరాకు ఎన్‌ఆర్‌జిఎస్ కింద రూ.లక్ష కింద సాయం అందజేస్తామని వెల్లడించారు. వరదల్లో నష్టపోయిన వరంగల్ ను త్వరగా పునరుద్ధరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం సిఎం, తన సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం హనుమకొండ=వరంగల్ జిల్లాల కేంద్రాల్లోని వరద ముంపునకు గురైన పోతననగర్, సమ్మయ్యనగర్ బాధితులను స్వయంగా కలుసుకున్నారు. వారి ఇళ్లలోకి పోయి వారితో సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం అండగా ఉందంటూ బాధితులను ఓదార్చారు. అక్కడి నుండి హన్మకొండ నహీంనగర్ బ్రిడ్జిని సందర్శించి నాలాను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

హన్మకొండ కలెక్టరేట్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి బృందం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో వరంగల్ ఉమ్మడి జిల్లా వరద నష్టంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాను కారణంగా జరిగిన నష్టంపై అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో సమీక్షలు చేసి అన్ని శాఖల అధికారులు కలెక్టర్లు సమన్వయంతో క్షేత్ర స్థాయి పర్యటన చేసి నివేదికలను అందించాలని ఆదేశించారు. ఆ నివేదికలను కేంద్రానికి పంపించాలని వచ్చిన నష్టంపై కేంద్రం నిధులు కేటాయించి ఆదుకోకపోతే ఊరుకునేది లేదని అన్నారు. వరదలతో దెబ్బతిన్న వరంగల్ జిల్లాను త్వరగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో స్మార్ట్ నిధులతోపాటు ఇతర అభివృద్ధి నిధులతో వరంగల్ మహానగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నారు. చెరువులు, కుంటలు వరంగల్ నగరం చుట్టూ ఎన్ని ఉన్నాయి? వాటిని పరిశీలించి పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో క్లౌడ్బరెస్ట్ వర్షాలు నిత్యం ఉంటాయని వాటికి అనుగుణంగా శాశ్వత నిర్మాణాలు ఉండాలన్నారు. పట్టణంలో చెరువు శిఖాల్లో కబ్జాలు ఉంటే వాటిపై ఉక్కు పాదం మోపాలన్నారు.

పది మంది కోసం పదివేల మందిని ఇబ్బందులకు గురిచేయడం సరైనది కాదన్నారు. వరంగల్, హనుమకొండ పట్టణాల్లోని అమరావతి నగర్, సమ్మయ్యనగర్, టివి నగర్ పోతన నగర్, రంగంపేట తదితర కాలనీలన్నీ వరదలతో ముంచెత్తినందున ఆ బాధితులందరినీ గుర్తించి వారికి నష్టపరిహారం అందించాలన్నారు. ఒక్కొక్క ఇంట్లో లెక్కలేనంత నష్టం జరిగిందన్నారు. టివిలు, ఇతర విలువైన వస్తువులు ప్రభుత్వం ఇచ్చే ఈ సాయం దేనికి సరిపోదని, వారిని తక్షణ సహాయంగా ఆదుకోవడానికి నిధులను అందిస్తామని అన్నారు. వరదల్లో మృతి చెందిన పశువులకు రూ.50 వేల చొప్పున నష్టం అందించాలని అందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలన్నారు. వరద ప్రాంతాల్లో ఉన్న గుడిసె రేకుల షెడ్డు బాధితులకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని మంజూరు చేయాలన్నారు. చెరువు శిఖం భూములను ఎవరు ఆక్రమించినా సహించేది లేదన్నారు. శిఖం భూముల్లో గుడిసెలు వేసిన వారికి పట్టాలు గానీ ఇండ్ల మంజూరు ఇచ్చేది లేదన్నారు. నిరుపేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసె వేసుకున్న వారికి పట్టాలు ఉంటే వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టాలు లేనివారికి వర్తించదని అన్నారు. వరంగల్ మహానగరం వరద ముంపు నుండి ఇంకా కోలుకోలేదని, తక్షణమే అధికారులు గ్రౌండ్ లెవెల్ లో కోఆర్డినేషన్‌తో పనిచేయాలన్నారు.

మున్సిపల్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, పోలీస్, ఆర్ అండ్ బి అన్ని శాఖలు సమన్వయంతో పారిశుద్ధ పనులను ముమ్మరం చేస్తూ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. తక్షణమే కాలనీలన్నీ శుభ్రం చేసి ప్రజలకు అండగా నిలవాలన్నారు. దెబ్బతిన్న రోడ్లపై తక్షణమే నివేదికలు తయారుచేసి అందుబాటులో ఉన్న నిధులను ఖర్చు చేసి రోడ్లను పునరుద్ధరించాలన్నారు. వరంగల్ రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు గతంలోనే నిధులు మంజూరు చేశామని, ఆ పనులతోనే వరద ముంపు నష్టం జరిగిన పనులను కూడా పూర్తి చేయాలని సూచించారు. స్మార్ట్ పథకం నిధులతో చేపట్టిన పనులు ఆ నిధులు ఉన్నంతవరకే పనులు చేసే వాటిని అక్కడే వదిలేశారని అన్నారు అలాంటి పనులను ప్రత్యేక అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులతో ప్రణాళిక ప్రకారం వాటిని పూర్తి చేయాలన్నారు. వరద పనుల అభివృద్ధి పనులకు అవసరమైన నిధులను జోడించి ట్రై సిటీని ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చేయాలన్నారు.

ప్రభుత్వ అధికారులు ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. వరదల్లో ప్రజలను ఆదుకోవడంలో ఎవరు అలసత్వం వహించిన ఇకపై తక్షణ చర్యలు ఉంటాయన్నారు. భారీ వర్షాల్లో బాగా పనిచేసిన అధికారులను అభినందిస్తున్నానని, పనిచేస్తున్న అధికారులు కూడా గుర్తించి అందరికీ సరైన గౌరవాన్ని ఇస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్, ఎంపిలు కడియం కావ్య, బలరాం నాయక్, ఎంఎల్‌ఎలు దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు రేవుూరి, ప్రకాశ్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు పాల్గొన్నారు.

సిఎం పర్యటనలో భారీ బందోబస్తు..

వరంగల్‌కు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరద మంపు ప్రాంతాల్లో పర్యటించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసులు అసాధారణ బందోబస్తును కల్పించారు. కమాండోస్‌తో పాటు సివిల్ పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. ప్రధానంగా వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలను కలుసుకున్న సమయంలో పోలీసులు వారి పరిధిలోని అంశాలను అమలు చేశారు. ముందుగా సూచించిన ప్రకారంగానే వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రిని పర్యటించి, కొంతమంది ప్రజలతో మాట్లాడించారు. అక్కడే ఉన్న దెబ్బతిన్న ఇళ్లను కూడా పోలీసులు ముందుగా తనిఖీ చేసి నష్టపోయిన ఇండ్లను ముఖ్యమంత్రి స్వయంగా లోనికి వెళ్లి పరిశీలించారు అక్కడ పరిమిత సంఖ్యలో బాధితులతో మాట్లాడేవారు

సర్వం కోల్పోయిన విధానాన్ని స్వయంగా చూసి చలించిపోయారు. రెండు కాలనీలో ప్రజలు ఆర్థికంగా ఆస్తి పరంగా నష్టపోవడం కాకుండా వరదల్లో మృతి చెందిన వారి బాధలు కూడా విని చలించారు. వరదలపై ఛాయాచిత్రాన్ని పరిశీలించిన సిఎం ..వరంగల్‌లో వరదలు ముంచెత్తిన దృశ్యాలను ఫొటోలను సేకరించిన అధికారులు హనుమకొండ కలెక్టరేట్లో ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. వరద ముంపు ప్రాంతాలను ప్రజలను కలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించడానికి ముందు ఏర్పాటుచేసిన ఛాయా చిత్రాలను సమీక్షించారు. వరంగల్ కలెక్టర్ సత్య శారద వరదలు తలెత్తిన విధానం, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు తదితర అంశాలను ముఖ్యమంత్రికి వివరించారు.