elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişpiabellacasinohepsibahishepsibahisyouwinyouwintrendbettrendbetroyalbetroyalbetpadişahbetpadişahbetrinabetrinabetkulisbetkulisbetroyalbetroyalbetbetticketbetticketyakabetyakabetatlasbetatlasbet girişhilbethilbet girişsüratbetsüratbet girişrekorbetrekorbet girişmislibet girişpuntobahisgamabetgamabet girişcasicostacasicosta girişhepsibethepsibet girişbahiscasinobahiscasinokulisbetkulisbetyakabetyakabetpadişahbetpadişahbetrinabetrinabetroyalbetroyalbetwbahiswbahisbetlikebetlikebetovisbetovisaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

bets10

jojobet

piabellacasino giriş

bets10

betosfer

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

konya escort

casinowon

deneme bonusu

ultrabet

kingroyal

xnxx

porn

madridbet

dinamobet

betebet

meritking

betpas

hit botu

grandpashabet

jojobet

galabet

kralbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

galabet

cratosroyalbet

betcio

dinamobet giriş

ultrabet

bahisfair

grandpashabet

matbet

marsbahis

holiganbet

kingroyal

meritking

madridbet

vdcasino

jojobet

meritking

Jojobet giriş

padişahbet

vegabet

tlcasino

jojobet giriş

bets10

bahislion

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

ikimisli

grandpashabet

betosfer

hiltonbet

kulisbet

yakabet

marsbahis

betsat

pusulabet

jojobet

holiganbet

pusulabet

teosbet

jojobet

casibom

marsbahis

kingroyal

livebahis

betnano

matbet giriş

jojobet giriş

కాశీబుగ్గ తొక్కసలాటపై సిఎం దిగ్భ్రాంతి

 అమరావతి: శ్రీకాకుళం కాశీబుగ్గ  వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే విషాదంపై ఎపి సిఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి చెందారు. దురదృష్టకర ఘటనలో భక్తుల మరణం అత్యంత విషాదకరమని,  తొక్కిసలాట తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు.  

పబ్జీ గేమ్ ఆడుతున్నాడని పక్కింటి యువకుడిని నరికాడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా జగ్గంపేటలో దారుణం చోటుచేసుకుంది. సెల్‌లో పబ్జీ గేమ్ ఆడుకుంటున్న యువకుడిపై కత్తితో దాడి చేయడంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గుండేపల్లి మండలం ఎర్రంపాలెంలో గత రాత్రి ఒక ఇంటి వద్ద స్నేహితుడు చందూతో కలిసి బుంగ బాబ్జీ‌ సెల్ ఫోన్ లో పబ్జీ గేమ్ ఆడుతున్నాడు.  గేమ్ ఆపి ఇంటికి వెళ్ళిపోవాలని కాకడ చిన్ని అనే స్ధానికుడు హెచ్చరించాడు. మాట వినకపోవడంతో ఆగ్రహంతో ఇంటికి వెళ్ళి కత్తి తెచ్చి బాబ్జీ మెడపై చిన్ని నరికాడు.  ఆసుపత్రికి తరలిస్తుండగా బాబ్జీ మృతి చెందాడు. గుండేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

ఆ నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసింది: మాజీ ఆసీస్ కెప్టెన్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి-20 సిరీస్‌లో భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. అయితే ఓటమి విషయం పక్కన పెడితే.. భారత్ తుది జట్టు ఎంపిక విషయంలో కోచ్ గౌతమ్ గంభీర్, టీం మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంపై పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. టాప్ వికెట్ టేకర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ను బెంచ్‌కి పరిమితం చేయడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందని ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ వ్యాఖ్యానించాడు.

‘‘ఆర్ష్‌దీప్ సింగ్‌ కచ్చితంగా తుది జట్టులో ఉండాలి. కనీసం మూడో టి-20లోకైనా జట్టులోకి తీసుకోవాలి. ఎక్కువగా బ్యాటర్లతోనే వెవెళ్లినా మ్యాచ్‌లు గెలవడం కష్టమే. భారత్‌ కూడా అదనంగా బ్యాటర్‌ను తీసుకొని ప్రయోగాలు చేస్తోంది. ప్రపంచకప్ కోసమే ఇదంతా అయినా.. బౌలింగ్ విభాగం కూడా కీలకమే. మెగా టోర్నీలో గెలవాలంటే.. కేవలం బ్యాటింగ్‌‌తోనే సాధ్యం కాదు. జట్టులో సరైన కూర్పు ఉండాలి. రెండో టి-20లో స్కోర్ బోర్డుపై ఎక్కువ పరుగులు లేకపోవడం కూడా భారత బౌలర్లు తేలిపోవడానికి కారణం. ఇంకాస్త అదనంగా ఉండి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది’’ అని ఫించ్ తెలిపాడు.

శ్రీకాకుళంలో తొక్కిసలాట: ఏడుగురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కార్తీక ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి భారీగా భక్తులు తండోపతండాలుగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. కొందరు భక్తులు స్పృహతప్పిపడిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు సిఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ఘటనలో భక్తులు చనిపోవడం అనేది అత్యంత విషాదకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు తక్షణమే చికిత్స అందించాలని జిల్లా వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులతో స్థానిక ప్రతినిధులకు బాబు సూచించారు. 

మియాపూర్ లో అక్రమ నిర్మాణం కూల్చివేత

మియాపూర్: జిహెచ్ఎంసి పరిధిలోని మియాపూర్ లోని 100 సర్వే నెంబర్ లో భారీ అక్రమ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు కూలగొట్టారు. అమీన్ పూర్ మున్సిపాలిటీలో సర్వే నెంబర్ మార్చి అక్రమ నిర్మాణం జరపడంతో ఐదంతస్థుల భవనాన్ని కూలగొట్టారు. హెచ్ఎండిఏ ఫెన్సింగ్ తొలగించి నిర్మాణదారులు అక్రమ నిర్మాణం జరిపినట్టు హైడ్రా గుర్తించింది. అక్రమ నిర్మాణాన్ని తొలగించడానికి శనివారం హైడ్రా, హెచ్ఎండిఎ అధికారులు వచ్చారు. భారీ పోలీస్ బందో బస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూలగొట్టారు. 100 సర్వే నెంబర్లలో నిర్మాణాలు జరిగాయని, దీనికి సంబంధించిన పర్మిషన్ అమీన్ పూర్ మున్సిపాలిటీ సర్వేనెంబర్ 307,308 మార్చి ఇచ్చినట్టు విచారణలో తేలింది. 

మోత్కూర్ లో ఘనంగా ఎఐటియుసి ఆవిర్భావ దినోత్సవం

మన తెలంగాణ/మోత్కూర్: ఎఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సివిల్ సప్లై యూనియన్ ఆధ్వర్యంలో ఎఐటియుసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎఐటియుసి మండల కార్యదర్శి జంగా నరసయ్య జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అన్నెపు వెంకట్ పాల్గొని వారు మాట్లాడుతూ.. ఎఐటియుసి ఆవిర్భావం అయిన నాటినుండి కార్మిక కర్షక హక్కులకై నిరంతరం పోరాటం చేస్తున్న జెండా అని తెలిపారు. కార్మికుల హక్కులకై పోరాటం చేస్తున్నది ఎఐటియుసి అని, ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని పిలుపునిస్తున్నదని వెంకట్ తెలియజేశారు. కార్మికులంతా ఐక్యంగా ఉండాలని వారి సమస్యలను పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై యూనియన్ అధ్యక్షుడు పురుగుల రవి,  సిపిఐ శాఖ కార్యదర్శి బోయిని ఉప్పలయ్య,  గొలుసుల యాదగిరి,  పంగ వెంకన్న యాదగిరి పురుగుల, జీడయ పరశురాములు,  రమేష్ గొడుగు, శ్రీను,  మచ్చ గిరి, తాడూరు లక్ష్మీనరసయ్య, తదితరులు పాల్గొన్నారు

ప్రతీకారం వీడి పరస్పర మైత్రి

పరస్పర ప్రతీకార సుంకాల హెచ్చింపులతో ప్రపంచ వాణిజ్యాన్ని గందరగోళ పరుస్తున్న అమెరికా, చైనా అధినేతల మధ్య దక్షిణ కొరియా లోని బుసాన్ వేదికగా భేటీ జరగడం అనూహ్య పరిణామం. ఆరేళ్ల తరువాత ఇరువురు నేతలు కలుసుకోవడం ఇదే మొదటిసారి. బుసాన్‌లో దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో తాను ఒప్పందం కుదుర్చుకున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు ఏప్రిల్‌లో తాను చైనా పర్యటిస్తానని, ఆ తరువాత జిన్‌పింగ్ అమెరికా పర్యటన ఉంటుందని ప్రకటించారు. నిన్నమొన్నటివరకు శత్రువులుగా కత్తులు నూరుకున్న అగ్రనేతలు ఇద్దరూ దోస్తీ కావడం మంచి పరిణామమే. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇంకా తనదారిలోకి సరిగ్గా రావడం లేదని, అందుకని చైనాతో స్నేహం పెంచుకుంటే ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపేందుకు పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావచ్చన్నది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ భేటీలో ఈ విషయాలేవీ ప్రస్తావనకు రాకుండా కేవలం వాణిజ్య అంశాలపైనే వీరు దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే షట్‌డౌన్‌లో నడుస్తోన్న అమెరికా ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ట్రంప్ ప్రస్తుత ప్రధాన లక్షంగా కనిపిస్తోంది.

అధిక సుంకాల వల్ల అమెరికాకు ఎగుమతులు తగ్గిపోవడంతో చైనా కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ దశలో ఇరుదేశాలు పరస్పర ప్రయోజనాలు సాధించుకోవడానికి ప్రయత్నించడం ఎంతైనా అవసరం. అయితే ట్రంప్ చెప్పే దానికి, చేసే దానికి మధ్య ఉన్న అవాంతరాలను ఎదుర్కోవడానికి ప్రపంచం అలవాటుపడిన తరుణంలో ఆందోళనలకు కొంత విరామం కలిగి ఉండవచ్చు. అన్ని సమస్యలు క్లుప్తంగా పరిష్కరించబడతాయని నమ్మడమంటే ఈసారి ట్రంప్ తన మాటలను చేతలతో నిరూపించడానికి మొగ్గు చూపిస్తుండడమే కావచ్చు. చైనాపై అమెరికా విధించిన సుంకాలు 10 శాతం వరకు తగ్గుతాయని ట్రంప్ ప్రకటించారు. 57 శాతం నుంచి 47 శాతానికి సుంకాలు తగ్గుతాయి. దీనికి బదులుగా చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులపై ఏడాది కాలం వరకు ఆంక్షలను తొలగించింది. దీంతో సరఫరా గొలుసులకు అంతరాయం కలిగిస్తూ, ప్రపంచ వాణిజ్యాన్ని ఛిన్నాభిన్నం చేసిన వాణిజ్యయుద్ధం ముగింపు ప్రారంభమైందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

అమెరికాతో ఒప్పందానికి అన్ని దేశాలు సన్నద్ధం కావడానికి లేదా వారి ఎగుమతి గమ్యస్థానాలను గుర్తించడానికి అవకాశాలు కలగవచ్చు. గత ఆరు నెలలుగా ట్రంప్ చపలమైన ఇష్టాయిష్టాలు, ఊహాగానాలతో అధిక సుంకాలు, ప్రతీకార సుంకాలతో ఆర్థిక వాణిజ్య లావాదేవీలు ప్రపంచ దేశాల్లో అస్తవ్యస్తమయ్యాయి. చైనా, బ్రెజిల్ తోపాటు భారత్‌కూడా దీనికి బాధితురాలైంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల ద్వారా రష్యా ఖజానాను నింపుతుండడం ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధానికి దోహదం చేస్తోందని భారత్‌పై విచక్షణారహితంగా ట్రంప్ నిందారోపణ చేయడం తీవ్రంగా కొనసాగుతోంది. అందువల్ల భారత్ కూడా అమెరికా నుంచి అత్యధిక సుంకాల బాధితురాలు కావలసి వస్తోంది. అందుకనే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపాలన్న డిమాండ్ ట్రంప్ నుంచి పదేపదే వస్తోంది. ఈ మేరకు రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులకు కూడా బ్రేక్ పడినట్టు పరిస్థితులు తెలియజేస్తున్నాయి.

సింథటిక్ మత్తు పదార్థం ఫెంటానిల్ తయారీకి అవసరమైన రసాయనాల సరఫరాను నివారించాలన్న అమెరికా విజ్ఞప్తిని చైనా అంగీకరించడంతో ఫెంటానిల్ విషయంలో చైనాపై ప్రతీకారంగా విధించిన 20 శాతం సుంకాల్లో 10 శాతం తగ్గిస్తానని ట్రంప్ జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత్, బ్రెజిల్‌తో కూడా త్వరలో వాణిజ్య ఒప్పందాలు సమంజసమైన రీతిలో కుదుర్చుకునేలా ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చిందా అన్న ప్రశ్న ఎదురవుతోంది. అమెరికాకు దిగుమతి అయ్యే ఏ వస్తువులపైనయినా సరే సుంకాలు అధికంగా విధిస్తే అమెరికాలోని పౌరులు ప్రతివారూ తమ జేబులోంచి ఎక్కువగా చెల్లించుకోవలసి వస్తుందని ట్రంప్ ఇప్పటికైనా గ్రహించారా అన్న చర్చ సాగుతోంది. కెనడాపై టారిఫ్‌ల భారాన్ని రోనాల్డ్ రీగన్ వ్యతిరేకించగా, ఆ అభిప్రాయాన్ని తిరిగి తెరపైకి తీసుకురావడానికి వీలుగా ట్రంప్ టారిఫ్ తంత్రాలు చాలావరకు ఆగిపోవాల్సి వచ్చినప్పుడు, ప్రపంచ వాణిజ్యంలో కొంత క్రమబద్ధీకరణ జరిగినప్పుడు 2026 నుంచి సజావుగా సాగుతుందని అంచనా వేయడం కష్టం.

రష్యానుంచి కొనుగోళ్లను తగ్గించడాన్ని భారత్ సమర్థిస్తోంది కాబట్టి దానికి తగ్గట్టు భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయాలన్న తార్కిక ఆలోచతో భారత్ ఎదురు చూస్తోంది. ట్రంప్‌ను, అమెరికా రైతులను సంతోషపెట్టడానికి సోయాబీన్‌ను కొనుగోలు చేస్తామని చైనా బలవంతంగా అంగీకరించి ఉండవచ్చు. కానీ ఇదే విషయంలో భారత్ సందిగ్ధంలో పడవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా సార్వత్రిక గందరగోళం తలెత్తిన కొన్ని నెలల తరువాత అమెరికాలో పెట్రోలు ధరలు, సూపర్ మార్కెట్లలో కిరాణా సామాన్ల ధరలు బాగా తగ్గించగలిగానని ట్రంప్ తన విజయాలుగా చాటుకుంటున్నప్పటికీ, ట్రంప్ తన తీవ్ర వైఖరి నుంచి వెనక్కు తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అది మంచిదే అయితే ఊదరగొట్టే చర్యలు, ప్రతీకార సుంకాల విధింపులు ఎన్ని అనుభవించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను ప్రపంచ అగ్రరాజ్యాలు రెండూ అర్థం చేసుకున్నాయి. అమెరికాకు చైనాతో ఉన్న భారీ వాణిజ్య లోటు పోరాటానికి కారణమైనప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రమాదం లోకి నెట్టేంత రిస్క్ వారు తీసుకోలేకపోయారు. 

కులం పునాదులు కూలాల్సిందే

‘భారత దేశంలో కులం సామాజిక సామరస్యతను పరిరక్షించడానికి ఉపయోగపడింది. అంతేకాని కులం ప్రగతి నిరోధకమైంది కాదు’ అంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం గత నెల సెప్టెంబర్ 23వ తేదీన సుప్రీంకోర్టు ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ సమస్యకు సంబంధించి దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఇందుకు గాను మధ్యప్రదేశ్ ప్రభుత్వం మౌలోని డా॥ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి ఎందిన సోషల్ సైన్సెస్ విభాగం నిర్వహించిన ఒక సామాజిక సర్వేను తన అఫిడవిట్‌లో ప్రస్తావించింది. వెనుకబడిన తరగతుల సామాజిక ఆర్థిక, విద్య, రాజకీయ స్థితిగతులపై ఈ సర్వే జరిగింది. ఈ సర్వేలో మిగతా విషయాలు ఎట్లా ఉన్నప్పటికీ, కులంపై చేసిన వ్యాఖ్యానం కేవలం సైద్ధాంతిక సమస్య మాత్రమే కాదు. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. ఇటువంటి వాదనలు రెండు విషయాలను మరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా కులం అనే సమస్యపైన ఆర్‌ఎస్‌ఎస్‌లోని కొన్ని శక్తులు భారతదేశ వాస్తవిక స్థితిని మరుగు పరిచి, క్రమంగా రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను పట్టించుకోకపోవడం గాని, క్రమంగా వాటిని రాజ్యాంగం నుంచి తొలగించడానికి ప్రయత్నం జరుగుతున్నది.

భారతదేశంలో కులం ఎన్నో అనర్థాలకు దారి తీసిందని, మరెన్నో ఘాతుకాలు జరిగాయని, ముఖ్యంగా మనుషుల్లో ఉండాల్సిన మానవ సంబంధాలను కేవలం హెచ్చుతగ్గుల సాంప్రదాయంగా మార్చి, ఒకరి మీద మరొకరు ఆధిపత్యం చెలాయించడానికి వాడుకున్నారని చరిత్ర పొడవునా ఎన్నో రుజువులున్నాయి. భారతదేశంలో కులం అనేది లేదని, పాశ్చాత్య ఆక్రమణదారులు దీనిని సృష్టించారని మరొక ప్రచారం. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వాళ్లు కళ్లు ఉన్న అంధులు తప్ప ఎక్కువ చెప్పిన ప్రయోజనం లేదు. కులం ఉనికిలో ఉన్నదని వీళ్లు అంగీకరిస్తున్నారు. అయితే ఈ కులం సామాజిక ప్రగతికి మాత్రమే ఉపయోగపడిందని వారి భావన. ఒకవేళ అదే నిజమైతే చరిత్ర పొడవునా జరిగిన ఘర్షణలు, యుద్ధాలు వీళ్లకు కనిపించలేదు.

వీళ్లు నమ్ముతున్న పురాణాలు కూడా అదే విషయాన్ని రుజువు చేయడం లేదా! భారతదేశ సాంప్రదాయానికి ప్రధాన గురువులైన వశిష్టుడు, విశ్వామిత్రుడు జరిపిన సంఘర్షణ బ్రాహ్మణ క్షత్రియ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కాదా! అదే విధంగా బ్రాహ్మణ వర్గమంఆ యాగాల పేరుతో జాతి సంపదను అగ్గిపాలు చేస్తుంటే, మిగతా కులాలు, వర్గాలు తిరగబడితే, తమ మనస్సు నచ్చు గోమాంసం తినడం మానేసి మళ్లీ తమ ఆధిపత్యం కోసం ఆర్థిక దోపిడీ కోసం సాంప్రదాయాలను సృష్టించడం లేదా! భారతంలోని కథలన్నీ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదుర్కొన్న క్షత్రియుల హత్యల ఉదంతాలు కావా!

అంతేకాకుండా గౌతమ బుద్ధుని మొదలుకొని బాబా సాహెబ్ అంబేద్కర్ దాకా సాగించిన సామాజిక ఉద్యమం ఎందుకు? గురునానక్, కబీర్, జ్ఞానేశ్వర్ తుకారాం, చొక్కామేళా, గాడ్గేబాబా, జ్యోతిబా ఫూలే, సావిత్రి భాయి ఫూలేలు ఎందుకు తమ కులాధిపత్య పోరాటాలకు అంకితం చేశారు? ఇది చరిత్ర. వర్తమానంలోకి వస్తే ఇప్పటికీ దళితుల మీద ఎందుకు హత్యలు, అత్యాచారాలు, దాడులు, అవమానాలు జరుగుతున్నాయి. ఇవి సామరస్య హత్యలా, విద్వేష హత్యలా! ఒక చిన్న పిల్లవాడు పాఠశాలలో నీటి కుండను ముట్టుకున్నాడని కర్రతో కొట్టి చంపింది కూడా కుల సామాజిక సామరస్యమేనా? కీలవేణిమని, బెల్చి, కారంచేడు, చుండూరు, ఖైర్లాంజి లాంటి అతి ఘోరమైన దళితుల ఊచకోత సామాజిక సామరస్యతకు నిదర్శనమా? అయితే ఇవన్నీ తెలియక కాదు. కావాలని ఒక కుట్రపూరితమైన చర్చను లేవనెత్తుతున్నాయి. అది కూడా ప్రజాస్వామ్య విధానంలో, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అటువంటి అభిప్రాయాన్ని అది కూడా సుప్రీంకోర్టు ముందు పెట్టడం యాదృచ్ఛికం కాదు.

భారతదేశ సుప్రీం కోర్టుకు ఒక ప్రధానమైన బాధ్యత ఉంది. అది రాజ్యాంగ విలువలను కాపాడడం, హక్కులను రక్షించడం. అయితే ఇటువంటి వాదనలు సుప్రీం కోర్టు ముందు పెట్టడమంటే, ఎంతో మంది దార్శనికులు, రాజ్యాంగ నిపుణులు, ప్రత్యేకించి బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని నిరాకరించడమే. నిజానికి ఈ ఒక్క విషయం చాలు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడానికి. ఎందుకంటే పదవీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తాము రాజ్యాంగ విలువలను కాపాడుతామని ప్రమాణం చేస్తారు. ఈ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనది.

భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పూర్తిగా భారత దేశంలో ఉన్న సామాజిక వ్యత్యాసాలు, ప్రత్యేకించి కులవ్యవస్థ, అంటరానితనం నిర్మూలన జరగాలని ఉద్దేశించినవి. ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 14 నుంచి 21 వరకు సంపూర్ణంగా కుల అసమానతలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. అదే విధంగా ఆదేశిక సూత్రాలలోని చాలా అంశాలు కుల అసమానతలను రూపుమాపడానికి ఉపయోగపడతాయని భావించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు కూడా మౌనం వహిస్తే దాని అర్థం ఏమిటో తెలియదు. ఇటు ప్రజా ఓట్లతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఇటువంటి వ్యాఖ్యలు భవిష్యత్‌లో రాజ్యాంగ విలువలను సంపూర్ణంగా మార్చి సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను పెంచి పోషించే కుల వ్యవస్థను మళ్లీ మనం తిరిగి మరింత బలం చేకూర్చినట్టవుతుంది.

అదే విధంగా కుల వ్యవస్థ వలన సామాజిక రంగంలోనే కాదు, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అది మరింత పటిష్టంగా కనపడుతున్నది. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు కేవలం ఉపాధి, వ్యాపారం, వాణిజ్యం మాత్రమే కాదు కులం కూడా ఈ అసమానతలను పెంచి పోషిస్తున్నది. ఈ రోజు దేశంలో వ్యాపారాలు, పరిశ్రమలు, కార్పొరేట్లు కొన్ని కులాలకే పరిమితమవుతున్నాయి. ఆయా రంగాల్లో ఆ కులాలు ఆధిపత్యం నిరంతరం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఇందులో ఎటువంటి మార్పులు లేవు. ఈ విషయాలపైన ఎన్నో పరిశోధనలు జగిగాయి. జరుగుతున్నాయి. వ్యాపారాలు, పరిశ్రమలు కొన్ని కులాలకు డబ్బులు ఆర్జించి పెట్టి లక్షల కోట్ల అధిపతులను చేసే అదే వ్యాపార, పారిశ్రామిక వర్గాలు కంపెనీల్లో పని చేసి ప్రాణాలు కోల్పోవడం నిమ్న కులాల వంతుగా మారింది. దానికి ఎన్నైన ఉదాహరణలు ఇవ్వవచ్చు. ఆధిపత్య కులాలు అన్ని రంగాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటే, మిగతా కులాలు పేదరికంలో మగ్గుతున్నాయి.

విద్య, వైద్య సౌకర్యాలు కూడా ఎవరికి అందుబాటులో ఉన్నాయి? వరదల్లో కరువులో ఎవరు ఆకలి చావుల్లో బతుకుతున్నారు? రైతుల ఆత్మహత్యల్లో ఏ కులాలు ఉన్నాయి? ఇవన్నీ తెలియని విషయాలు కాదు. ఈ విషయాలు మాట్లాడుతున్న వాళ్లు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. అయితే ఈ కుల వ్యవస్థ వల్ల అనేక సమస్యలకు, అసమానతలకు, అవమానాలకు, హత్యలకు, అత్యాచారాలకు గురవుతున్న నూటికి ఎనభై శాతం మంది వివక్షకు గురవుతున్న కులాలు ఇప్పటికైనా మేల్కోవాలి. ఈ దేశంలో కులం ఉన్నంత వరకు ఈ అవమానాలు, వివక్ష సమసిపోదని గుర్తించాలి. బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు కుల వ్యవస్థ ఈ దేశ విచ్ఛిన్నానికి కారణం కాగలదని, కులం పునాదుల మీద జాతిని, నీతిని నిర్మించలేమని అర్థం చేసుకోవాలి. 

– మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)

యుద్ధోన్మాదాల మాయా ప్రపంచం

ప్రపంచ చరిత్రను తిప్పిచూసినా, యుద్ధాల జాడ కనిపిస్తుంది. కాలం మారినా, మనిషి ఆలోచన మారినా యుద్ధం అనే ఆతురత మాత్రం మానవ స్వభావంలో ఏదో మూలన దాగి ఉంది. కొన్నిసార్లు అది అహంకారంగా పుట్టుతుంది. కొన్నిసార్లు భయంగా, మరికొన్నిసార్లు ఆత్మరక్షణ అనే పేరుతో రూపం దాలుస్తుంది. దేశాల మధ్య యుద్ధాలకు ప్రధాన కారణం అధికారం మీద ఆకాంక్ష. ఒక దేశం తన ప్రభావాన్ని మరొక దేశంపై చూపించాలనే ప్రయత్నం చేస్తుంది. సరిహద్దులు విస్తరించాలనే ఆశ, ఆర్థిక వనరులపై ఆధిపత్యం సాధించాలనే తపన, వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ప్రాంతాలపై కన్నేయడం ఇవన్నీ యుద్ధాలకు విత్తనాలు వేస్తాయి. ఒక దేశం ప్రజాస్వామ్య మార్గంలో నడుస్తే, ఇంకో దేశం నియంతృత్వం దిశగా సాగుతుంది. ఆ విలువల మధ్య ఉన్న భిన్నతే కొన్ని సందర్భాల్లో సాయుధ ఘర్షణలకు దారితీస్తుంది. అయితే ఇవి కేవలం సిద్ధాంతాల మధ్య పోరాటం కాదు వాటి వెనుక మనుషుల భావాలు, ఆశలు, భయాలు కూడా ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాలు కూడా యుద్ధాలను ప్రేరేపిస్తాయి. చమురు, బంగారం, నీరు, ఖనిజాలు వంటి సహజ వనరులు ఉన్న ప్రాంతాలు ఎప్పుడూ ఆర్థిక స్పర్ధకు వేదిక అవుతాయి.

ఎవరైతే ఆ వనరులను నియంత్రిస్తారో, వారే ప్రపంచానికి నియంత్రణ కలిగి ఉంటారనే భావనతో దేశాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా నిలబడతాయి. కానీ ప్రతి యుద్ధం వెనుక ఒక మానవ కథ ఉంటుంది. ఒక సైనికుడి కన్నీరు, ఒక తల్లి ఆవేదన, ఒక చిన్నారి భయం – ఇవే నిజమైన యుద్ధ దృశ్యాలు. గెలిచిన దేశమూ, ఓడిన దేశమూ చివరికి గాయాలతోనే మిగిలిపోతాయి. యుద్ధం ఎవరినీ సంతోషపెట్టదు; అది కేవలం నష్టాల పునాదిపై నిర్మితమైన విజయాన్ని మాత్రమే అందిస్తుంది. నేటి ప్రపంచం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా, యుద్ధాల రూపంమారినా వాటి మూలస్వభావం మాత్రం మారలేదు. ఇప్పుడు బాంబులు, కత్తులు కాకుండా సాంకేతిక ఆయుధాలు, సైబర్ దాడులు, ఆర్థిక ఆంక్షలు యుద్ధ రూపాలు అవుతున్నాయి. కానీ అసలు తాత్పర్యం ఒకటే ఎవరో ఒకరు గెలవాలనే మనస్తత్వం. ఇలాంటి సమయాల్లో మానవ విలువలే అసలైన ఆయుధం కావాలి. సంభాషణ, పరస్పర గౌరవం, అవగాహన – ఇవే దేశాల మధ్య శాంతి దారులు. యుద్ధం అనేది ధైర్యానికి కాదు, సహనానికి పరీక్ష. ఎవరు శాంతిని కాపాడగలరో, వారు నిజమైన వీరులు. ప్రపంచం మొత్తానికీ ఈ సత్యం ఒక జ్ఞాపకం కావాలి.

యుద్ధం ఎవరికీ లాభం కాదు; ప్రేమ, నమ్మకం, సంభాషణ – ఇవే శాశ్వత విజయ మార్గాలు. మానవతనే యుద్ధం మీద గెలిచే ఏకైక శక్తి. గత నూరేళ్ల యుద్ధగాథలు – ప్రపంచానికి ఒక నేర్చుకోదగిన పాఠం ప్రపంచ చరిత్రలో గత నూరేళ్ల కాలం అత్యంత మార్పులు, పరీక్షలు, మానవతకు గాఢమైన పాఠాలు నేర్పిన కాలంగా నిలిచింది. ఈ శతాబ్దం రెండు ప్రపంచ యుద్ధాలతో మొదలై, శాంతి ప్రయత్నాలతో ముగిసిన అనుభవాల సమాహారం. యుద్ధం అనే పదం కేవలం పోరాటాన్ని మాత్రమే కాదు, మానవ మనసులోని ఆశలు, భయాలు, ఆధిపత్యం, రక్షణల మధ్య నడిచే సంఘర్షణను సూచిస్తుంది. ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభం నుంచే ప్రపంచ దేశాలు సాంకేతికంగా ఎదుగుతున్న సమయంలో, 1914లో యూరప్ దిశగా ఒక పెద్ద మంట మొదలైంది. ఆస్ట్రియా యువరాజు ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్యతో మొదలైన ఈ ఘర్షణ, క్రమంగా ప్రపంచ దేశాలను చుట్టుకుంది. ఆ యుద్ధంలో యూరప్ దాదాపు మొత్తం కుదేలైంది. కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. శాంతి కోసం ఏర్పడిన ‘లీగ్ ఆఫ్ నేషన్స్’ తర్వాతి కాలంలో ప్రపంచ సహకారానికి పునాదిగా మారింది.

మొదటి యుద్ధం ముగిసి ఇరవై ఏళ్లలోపే, ప్రపంచం మరలా ఆగ్రహాగ్నిలో చిక్కుకుంది. జర్మనీ, ఇటలీ, జపాన్ లాంటి దేశాల విస్తరణ వాంఛ, మరోసారి ప్రపంచాన్ని అగ్నిగుండం చేసింది. అణుబాంబులు, ట్యాంకులు, గగనయానాలు – మానవ విజ్ఞానానికి నొప్పి కలిగించే పరికరాలుగా మారాయి. చివరికి యుద్ధం ముగిసింది. కానీ ప్రపంచం రెండు శక్తులుగా విడిపోయింది. ఒకటి పశ్చిమ దేశాలు, మరొకటి తూర్పు బ్లాక్. ఇదే కాలం లో ఐక్యరాజ్యసమితి పుట్టింది – శాంతికి పునాది వేసిన ప్రపంచ వేదికగా. 1945 తర్వాత ప్రపంచం నేరుగా యుద్ధం చేయకపోయినా, ఆలోచనల యుద్ధం కొనసాగింది. అమెరికా, సోవియట్ రష్యా మధ్య నడిచిన ప్రచ్ఛన్నయుద్ధం అనేది ఆయుధాల పోటీగా, అంతరిక్ష పోటీగా, ఆర్థిక ఆధిపత్య పోటీగా మారింది. ప్రపంచ దేశాలు ఈ రెండు శక్తుల మధ్య సంతులనం పాటించే ప్రయత్నం చేశాయి. 1950 1975 మధ్య కాలం వరకు కొరియా యుద్ధం, వియత్నాం యుద్ధం వంటి ఘర్షణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఇవి కేవలం ప్రాంతీయ సరిహద్దుల పోరాటం మాత్రమే కాకుండా, ప్రజల ఆత్మగౌరవం, స్వాతంత్య్రం కోసం జరిగిన త్యాగాల పాఠాలుగా నిలిచాయి.

మధ్యప్రాచ్యంలో జరిగిన యుద్ధాలు- సూయెజ్, ఇరాన్, ఇరాక్, గల్ఫ్ వంటి ఘర్షణలు చమురు ఆధారిత ఆర్థికత, భూభాగ ప్రాధాన్యం కారణంగా చోటు చేసుకున్నాయి. ఇటీవలి కాలంలో ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. నగరాలు శిథిలమయ్యాయి, వేల కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. కానీ ఆ దేశ ప్రజల ధైర్యం, దేశభక్తి ప్రపంచానికి స్ఫూర్తి ఇచ్చింది. శాంతి కోసం వారి ప్రయత్నం మానవ విలువల పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తోంది. ప్రపంచం నేడు కూడా యుద్ధాల భయంతో పూర్తిగా విముక్తి పొందలేదు. సాంకేతిక శతాబ్దంలోనూ యుద్ధాలు కొత్త రూపాల్లో కొనసాగుతున్నాయి. సరిహద్దుల వద్ద తుపాకీ శబ్దాలే కాకుండా, ఆర్థిక ఆంక్షలు, సైబర్ దాడులు, సమాచార మాయాజాలాలు, వ్యూహాత్మక ప్రభావ పోటీలు కూడా యుద్ధాలే అయ్యాయి. మధ్యప్రాచ్యంలో ఇంకా ఘర్షణలు ఆగలేదు; యూరప్ తూర్పు అంచుల్లో ఉక్రెయిన్ యుద్ధం నేటి మానవతకు సవాలు విసురుతోంది. ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోనూ అంతర్గత ఘర్షణలు ప్రజల జీవితాలను కుదిపేస్తున్నాయి. శాంతి ఒప్పందాలు కుదురుతున్నా, అవిశ్వాసపు గోడలు మాత్రం ఇంకా కూలలేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఇప్పుడు తెలుసుకోవలసిన ఒక సత్యం ఉంది. యుద్ధం ఎవరికీ పరిష్కారం కాదు, శాంతి మాత్రమే మానవతకు ఆశ్రయం. ఆగ్నేయ, తూర్పు, పశ్చిమ ఏదైనా కావచ్చు, చివరికి ప్రతి మానవ హృదయంలో శాంతి అగ్ని వెలిగితేనే ఈ ప్రపంచం నిజమైన విజయం పొందుతుంది.

– చిటికెన కిరణ్ కుమార్ 94908 41284

రోహిత్ రికార్డును కొల్లగొట్టిన పాక్ బ్యాట్స్‌మెన్

హైదరాబాద్: టి20లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజమ్ రికార్డు సృష్టించాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ రికార్డును బాబర్ తన ఖాతాలో వేసుకున్నాడు. దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ 11 పరుగులు చేసి టి20లో అత్యధిక పరుగులు చేసి బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. బాబర్ 123 ఇన్నింగ్స్‌లలో 39.37 సగటుతో 4234 పరుగులు చేశాడు. గతంలో రోహిత్ శర్మ 159 మ్యాచ్‌ల్లో 4231 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 125 మ్యాచ్‌లలో 4188 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్, విరాట్ టి20లకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. టి20ల్లో నంబర్ వన్ స్థానంలో అభిషేక్ శర్మ ఇదే ఫామ్ కొనసాగిస్తే బాబర్ రికార్డు గల్లంతు కావడం ఖాయమని క్రికెట్ పండితులు చెబుతున్నారు.