elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişpadişahbetpadişahbet girişcasibomcasibom girişcasibom güncel girişsonbahis girişsonbahissonbahis güncelcasibomcasibom girişrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahiscasibomcasibom girişcasibom güncel girişkulisbetkulisbetyakabetyakabetkulisbetkulisbetbahiscasinobahiscasinoroyalbetroyalbetbetlikebetlikebetovisbetovismasterbettingmasterbettingpadişahbetpadişahbetenbetenbet girişenbetenbet girişwinxbetenbet girişwinxbetwinxbet girişsonbahissonbahis girişkralbetenbetsuratbetbetpipobetasusprizmabetrinabetkulisbetbahiscasinoteosbetkalebetkulisbetkulisbet girişkulisbetkulisbet girişgalabetgalabetultrabetultrabetrealbahisrealbahisnetbahisnetbahissonbahissonbahisoslobetoslobetmilosbetmilosbetmetrobahismetrobahis

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

galabet

sakarya escort

Vaycasino

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

eskisehir escort

deneme bonusu

betasus

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

cratosroyalbet

Streameast

cratosroyalbet

dinamobet giriş

Jojobet giriş

padişahbet

tlcasino

jojobet giriş

bets10

jojobet

sonbahis

holiganbet

jasminbet giriş

betmoney

realbahis

marsbahis

betsat

pusulabet

jojobet

holiganbet

pusulabet

jojobet

casibom

marsbahis

betnano

matbet giriş

jojobet giriş

kralbet

galabet

süratbet

meritking

grandpashabet

imajbet

matbet

grandpashabet

meritking

vdcasino

betcio

meritking

madridbet

casibom

meritking

Sweet Bonanza

sekabet

meritking

meritking

meritking

xleet

madridbet

kingroyal

madridbet

marsbahis

meritking

madridbet

timebet

Pusulabet

royalbet

otobet

kingroyal

cratosroyalbet

బాలయ్య 111వ సినిమాలో హీరోయిన్‌గా?

సీనియర్ స్టార్ బాలయ్య బాబు, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో సతీష్ కిలారు నిర్మిస్తున్న పీరియాడిక్ సినిమా కొత్త అప్ డేట్ వచ్చింది. సోమవారం ఈ సినిమాలో నటించబోతున్న హీరోయిన్‌ను వెల్లడిస్తామని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం 12:01 గంటలకు హీరోయిన్ అప్ డేట్ రానుంది. తన రాణిని ఆమె వైభవంతో స్వాగతించడానికి యుద్ధభూమి సిద్ధంగా ఉంది. సామ్రాజ్యం.. ఆమె గంభీరమైన, శక్తివంతమైన రాకను చూస్తుంది’ అంటూ పోస్ట్ ను పెట్టారు.కాగా ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోందని పుకారు ఉంది, కానీ అధికారిక అప్ డేట్ కోసం మనం వేచి ఉండాలి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో కొంత హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ వుంటుందని, బాలకృష్ణ మహరాజుగా కనిపిస్తారని టాక్. ప్రస్తుతం ఈ సినిమా బృందం, దర్శకుడు గోపీచంద్ మలినేని రాజస్థాన్‌లో కోటల రెక్కీలో వున్నారు. ఈ సినిమా గురించి గోపీచంద్ మలినేని ఎక్స్ వేదికగా ఆ మధ్య స్పందిస్తూ.. “గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది” అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ నటించనున్న 111 వ ప్రాజెక్ట్ ఇది

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ షూటింగ్ పూర్తి

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. చివరి పాట చిత్రీకరణతో సినిమా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో హైదరాబాద్‌లోని సెట్‌లో రామ్, భాగ్యశ్రీ బోర్సేపై దీనిని చిత్రీకరించారు. ఈ సందర్భంగా హీరో రామ్ ఒక స్పెషల్ నోట్ షేర్ చేశారు. ‘షూటింగ్ పూర్తయింది. నేను గర్వపడే సినిమా… మనమందరం గర్వపడే సినిమా..! నా కెరీర్‌లో ఈ అందమైన సినిమా ఇచ్చిన మహేష్‌కి ధన్యవాదాలు. నవంబర్ 28న ఆంధ్ర కింగ్ తాలూకా మీ ముందుకు వస్తోంది’ అని పేర్కొన్నారు. ఇప్పుడు సినిమా టీమ్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఫోకస్ చేస్తోంది. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారు. రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.’ఆంధ్ర కింగ్ తాలూకా’ నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది.

ఎన్నాళ్ళు నటిస్తాం

విశ్వరూపం చూపిస్తోంది మరోసారి జీవితం

ముచ్చు మొకం మృత్యువంటే భయమే లేదు ఎప్పుడూ

కాలమే రకరకాల రంగులు మార్చి కాటేస్తోంది

ఒకప్పుడు ఇల్లు

అసమ్మతి నుండి శత్రువర్గానికి, శత్రువర్గం నుండి అసమ్మతికి

అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించి దాగుడు మూతల దండాకోర్

ఆట ఆడిన పుండాకోర్పోరాటమో, పొర్లాడటమో

ఆటలో ఓడిందే లేదు ఎప్పుడూ

ఇప్పుడు ఇల్లు

హెర్క్యులస్ మోస్తున్న భూగోళమై మహా భారమనిపిస్తుంది

ఇష్టంలేని భాగస్వామిని తన్ని తగలెయ్యలేక

కాపురం కాటిని కలిసి తగలబెట్టలేక, అపురూపంగా కట్టిన బొమ్మరిల్లును

ఆట మధ్యలో చెడిపెయ్యలేక తన్లాడుతున్న

సొంతదా? కిరాయిదా? అని, తింగరి పృచ్ఛకులు కాకండి

ఎవరికైనా ఇల్లంటే జీవితమే కదా..

జీవితమంటే పోరాటమే ఏ కాలమైనా

ఎన్నాళ్ళు నటిస్తాంగెలిచినట్టు రాలిపోయే కాలం దగ్గరయ్యేలోపు..

అన్నీ దులుపుకోవడమే లాభసాటి యాపారం

తెలివైన యవ్వారం

– జ్వలిత

చరిత్ర చెక్కిలిపై నెత్తుటి జ్ఞాపకం

వేరు వేరు భారతీయ భాషలతో పాటు అంతర్జాతీయ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు చేరువచేస్తున్న ఛాయ, ఈసారి బెంగాలీ సాహిత్యం వేస్తోంది. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన త్రిపుర చరిత్రలో 80వ దశకం ఒక నెత్తుటి జ్ఞాపకం. నాటి పరిణామాలను ప్రముఖ బెంగాలీ రచయిత సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సమరేశ్ మజుందార్ తన రచనల ద్వారా భవిష్యత్తు తరాలకు అందించే ప్రయత్నం చేశారు. త్రిపుర నేలపై జరిగిన సాయుధ పోరాట ప్రభావాలను నవల రూపంలో అక్షరీకరించారు. ‘ఇంత రక్తపాతం ఎందుకు? ‘పేరుతో ఆ నవలను ఆర్.వి. లక్ష్మీదేవి తెలుగులోకి అనువదించారు.

త్రిపుర బ్రిటిష్ కాలంలో స్వయంప్రతిపత్తి గల రాజ్యంగా ఉండేది. త్రిపురను పాలించిన రాజులు 19వ శతాబ్దపు చివర్లో, ఆధునిక విద్యావ్యవస్థను అభివృద్ధి చేయాలనే ఆశయంతో బెంగాల్ నుండి విద్యాధికారులను, ప్రభుత్వ ఉద్యోగులను ఆహ్వానించారు. తూర్పు బెంగాల్ ప్రాంతం (ప్రస్తుతం బంగ్లాదేశ్) నుండి అధికంగా వ్యవసాయ పనికి శిక్షణ పొందిన రైతులు, కూలీలు త్రిపురకు వలస వచ్చారు. దేశ విభజన నేపథ్యంలోనూ తూర్పు బెంగాలీలు పెద్దఎత్తున వలస వచ్చారు. ఫలితంగా అరణ్య భూములు వ్యవసాయ భూములుగా మారాయి.

ఈ వలసలు త్రిపురపై బలమైన ప్రభావం వేశాయి. మరోమాటలో చెప్పాలంటే ఆధునిక భారతదేశం లో విలీనమైన త్రిపుర తన చారిత్రక, సాంస్కృతిక ప్రత్యేకతలను పోగొట్టుకుంది. క్రమంగా బెంగాలీ ల ప్రాబల్యం పెరిగింది. కోర్టులు, పాఠశాలలు, కార్యాలయాల్లో బెంగాలీ మౌలిక భాషగా మారిం ది. వలసలతో భూ వినియోగం, నివాస, సాగు వంటి విషయాల్లో స్థానికులపై ఒత్తిడి పెరిగింది. అప్పటివరకు స్థానికుల చేతుల్లో ఉన్న వనరులు క్రమంగా వలసదారుల చేతుల్లోకి మారాయి. అనతికాలంలోనే త్రిపురలో షెడ్యూల్ ట్రైబ్ జనాభా భారీగా పడిపోయింది. వలసల కారణంగా ఆదివాసీయేతర జనాభా భారీగా పెరిగింది. వలసదారుల జనాభా వేగంగా పెరగడం, రాజకీయ, పరిపాల న, వాణిజ్యం, విద్య, ఉద్యోగాల్లో వారి ఆధి క్యం పెరగడంతో స్థానిక మూలవాసుల్లో అసంతృప్తి పెరిగింది. త్రిపుర ఆర్థిక వ్యవస్థ లో వ్యవసాయం కీలకమైంది. అలాంటి చోట ప్రభుత్వ భూములపై వలసదారులు స్థిరపడడంతో తమ జీవనాధారం కోల్పుతున్నామనే భావన స్థానికుల్లో పెరిగింది. వలసల వల్ల తమ జీవనాధారం దెబ్బతినడంతో పాటు, తన సంస్కృతి కూడా మాయమవుతోందనే భావన పెరిగింది. ఇందుకు అసమ అభివృద్ధి కూడా మరో కారణం.

ఈ నేపథ్యంలో 1980లలో త్రిపుర మూలవాసుల ఆధ్వర్యంలో బెంగాలీ ఆధిపత్య వ్య తిరేక ఉద్యమం పెల్లుబికింది. అది క్రమంగా సాయుధ పోరాట రూపం దాల్చింది. ఫలితంగా హింస పెచ్చరిల్లింది. స్థానికులకూ, స్థానికేతరుల కూ మధ్య మొదలైన ఘర్షణ చరిత్ర చెక్కిలిపై నెత్తు టి జ్ఞాపకాన్ని మిగిల్చింది. నేటికీ ఆ ఉద్రిక్తతలు వేరువేరు రూపాల్లో కనిపిస్తూ ఉన్నాయి. నేటికీ ప్రాసంగికత గల ఈ రచనను తెలుగు పాఠకులకు అందజేస్తున్నది ప్రచ్ఛాయ. 

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై పొన్నం దిగ్భ్రాంతి…. 20 మంది మృతి

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖానాపూర్- మిర్జాగూడ గేటు సమీపంలో ఆర్‌టిసి బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 40 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ఆర్‌టిసి ఎండి నాగిరెడ్డితో మంత్రి పొన్నం మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి పొన్నం ఆదేశించారు. టిప్పర్ రాంగ్ రూట్‌లో వచ్చి బస్సును ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పొన్నం వెల్లడించారు. ఆర్‌టిసి అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లాలని పొన్నం ఆదేశించారు.

ప్రమాణికుల ఆర్తనాదాలో హృదయవిదారఖ వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైపోయింది. సమాచారం తెలుసుకున్న చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ తన సిబ్బందితో హుటా హుటిన సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. జెసిబి, క్రేన్ల సహాయంతో సహాయక చర్యలను చేపట్టారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్న చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్ కాళ్లపైకి జెసిబి వెళ్లడంతో సిఐ కూడా గాయపడ్డారు. వెంటనే సిఐని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స నిర్వహించారు. ఈ ఘటనతో బీజాపూర్ హైదరాబాద్ అంతర్ రాష్ట్ర రహదారిపై అటు ఇటు సుమారు ఏడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు మూడు గంటల నుంచి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ ప్రమాదం నుంచి బస్సు కండక్టర్ రాధ సురక్షితంగా బయటపడ్డారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఏకాకి తత్వవేత్తకు దక్కిన పట్టాభిషేకం క్రాస్నహోర్కైకు నోబుల్ బహుమానం

అసాధారణమైనది, అచంచలమైనది, అసాధ్యమనిపించేది. ఇవే హంగేరీ సాహిత్య శిఖరం లాస్లో క్రాస్నహోర్కై సృష్టించిన కళాఖండాలను నిర్వచించే పదాలు. 2025లో ఆయనకు లభించి న నోబెల్ పురస్కారం కేవలం ఒక గౌరవం కాదు, సాహిత్య నియమాలను ఉల్లంఘిస్తూ, తనదైన మార్గాన్ని చెక్కుకున్న ఒక ఏకాకి తత్వవేత్తకు దక్కిన పట్టాభిషేకం. సంప్రదాయపు సరిహద్దుల ను ఛేదించి, మానవ ఉనికి తాలూకా లోతైన చీక టి కోణాలను ఆవిష్కరించిన ఒక తపస్వికి దక్కిన సముచిత గౌరవం. సాహితీ స్రవంతిలో నూతన ఒరవడిని సృష్టించిన లాస్లో క్రాస్నహోర్కై రచనలు కేవలం గ్రంథాలు కావు.

ఆయన సాహిత్యాన్ని మిగిలిన వారి నుండి వేరు చేసే, దానికి అనిర్వచనీయమైన వైభవాన్ని అం దించే ప్రత్యేకతలు రెండు ధ్రువాల మాదిరిగా ఉన్నాయి. ఒకటి గద్య శిల్పం, మరొకటి తాత్విక దృక్పథం.

అఖండ వాక్య శిల్పం-కాలగమనపు

నిరంతర ప్రవాహం:

క్రాస్నహోర్కై గద్యం మన తెలుగు సాహిత్యంలోని చంపకమాల వలె, ఒక నిర్దిష్టమైన లయబద్ధమైన దార్శనికతను కలిగి ఉంటుంది. సాధారణంగా రచయితలు వాక్యాన్ని పూర్తి విరామంతో ఆపి పాఠకుడికి విశ్రాంతిని ఇస్తారు. కానీ క్రాస్నహోర్కై రచనలలో వాక్యం అ ఖండమైన ప్రవాహం లాగా పేజీల కొద్దీ సాగుతుంది. ఇది కేవలం శైలి విన్యాసం కాదు. ఇది జీవిత సత్యాన్ని ప్రతిబింబిస్తుంది. మన ఆలోచనలు, ఆందోళనలు, భయాలు ఏనాటికీ ఒక ‘చుక్క’తో ఆగిపోవు అని అవి ఒక నిరంతర ఊపిరిలా సాగుతూనే ఉంటాయని తెలియజేస్తాయి. ఆ ఊపిరిని ఆయన తన వాక్యాలలో బంధించారు. ఆయన గద్యం శబ్ద తరంగం వలే పాఠకుడిని చుట్టుముడుతుంది. ఈ నిరంత ర వాక్య నిర్మాణం, ఆవేశం, నిరీక్షణ అనే భావాలను పాఠకుడికి బలంగా అనుభూతినిస్తుంది. పాఠకుడు తన ఇష్టానికి కాకుండా, రచయిత నిర్దేశించిన ఆ విపరీతమైన లయకు లొంగిపోక తప్పదు.

తాత్విక సారస్యము-చీకటిలో వెలుగు రేఖ:

ఆయన రచనల్లోని నేపథ్యం ప్రళయ చీకటిలో కప్పి ఉన్నప్పటికీ, దాని అంతర్లీన సందేశం చీకటిని దాటే ప్రయత్నం లాంటిది. ఆయన కథాంశాలు ముఖ్యంగా సాటాన్టాంజో వంటివి. నైతిక వ్యవస్థలు కూలిపోతున్న ఒక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి. ఇక్కడ ప్రళయం అనేది బాహ్య విస్ఫోటనం కాదు. అంతర్గత క్షీణత. మానవుని ఆత్మ లో, సమాజపు కట్టుబాట్లలో సంభవించే నెమ్మదై న, అనివార్యమైన విచ్ఛిన్నం. క్రాస్నహోర్కైతత్వం పరాకాష్ఠ ఇక్కడే ఉంది. దారుణమైన నిరాశ మధ్యలో కూడా సౌందర్యాన్ని ఆవిష్కరించడం. ఆయన తరువాతి రచనల్లో, జపాన్ కళ, బౌద్ధ తత్వపు ప్రభావంతో అశాశ్వతమైన లోకంలో కళా శక్తిని, ఒక నృత్యాభినయంలోని క్షణిక పరిపూర్ణతను ఆయన ఆవిష్కరించారు. మధ్య యూ రని కాఫ్కా వంటి తత్వవేత్తల అసంగత హాస్యం, బెర్న్హార్డ్ వంటివారి తీవ్ర విమర్శనాత్మక ధోరణిని స్వీకరిస్తూనే, దానికి ప్రాచ్య తత్వపు ప్రశాంతతను జోడించి, ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన విశ్వజనీన దృక్పథాన్ని సృష్టించారు.

లాస్లో క్రాస్నహోర్కై సాహిత్యం నియమాలను పాటించే వారికి కాదు. అది సత్యాన్ని శోధించే వారికి. ఆ ఒక్క అఖండ వాక్యం వెనుక, ఒక యు గం క్షీణత, ఒక ఆత్మ అలజడి, వాటి మధ్య ఎక్కడో దాగి ఉన్న కళ యొక్క దివ్యశక్తి దాగి ఉన్నాయి. అందుకే ఆయన రచనలు, ఒక నిత్య సత్యాన్ని చాటి చెప్పే మౌన విపంచిగా నిలిచాయి.

– విర్గో

సౌతాఫ్రికాపై భారత్-ఎ ఉత్కంఠ విజయం

బెంగళూరు: సౌతాఫ్రికాఎతో జరిగిన తొలి అనధికార టెస్టు మ్యాచ్‌లో ఇండియాఎ మూడు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 277 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ఏడు వికెట్లు కోల్పోయి చేదించింది. ఓపెనర్లు సాయి సుదర్శణ్ (12), అయుశ్ మాత్రె (6)లు జట్టుకు శుభారంభం అందించలేక పోయారు. ఈ దశలో రజత్ పటిదార్‌తో కలిసి కెప్టెన్ రిషబ్ పంత్ జట్టును లక్షం దిశగా నడిపించాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన పటిదార్ 87 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన అయుశ్ బడోనితో కలిసి పంత్ పోరాటం కొనసాగించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బడోని 4 ఫోర్లతో 34 పరుగులు చేశాడు. తనుష్ కొటియన్ (23), మానవ్ సుతార్ 20 (నాటౌట్), అన్షుల్ కంబోజ్ 37 (నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో తమవంతు సహకారం అందించారు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన పంత్ 113 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. కాగా, సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 309, రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌటైంది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 234 పరుగులు మాత్రమే చేసింది.

భారతీయ సంగీతంలో భేదాలు

కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం భారతీయ శాస్త్రీయ సంగీతంలోని రెండు ప్రధానమైన రకాలు లేదా శైలులు. ఈ రెండూ మన దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికా, యూరప్ ఖండాల్లో రసికుల విశేష ఆదరణను చూరగొన్నా యి. హిందుస్తానీ సంగీతం ఉత్తర భారత దేశంలో ఉద్భవించింది. దానిమీద పర్షియన్, అఫ్గాన్, మొగల్ సంగీత సంప్రదాయాల ప్రభావం ఉంది. కర్ణాటక శైలి, ప్రాచీన వేద సంప్రదాయాన్నీ, దేవాలయాల సంప్రదాయాన్నీ పుణికి పుచ్చుకున్నది. పేరులో కర్ణాటక ఉంది కనుక, ఇది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినదని అపోహ పడేవాళ్లుంటారు కొందరు. కానీ కర్ణాటక అనే సంస్కృత శబ్దానికి దక్షిణ భారత దేశం అని అర్థం. కర్ణము అంటే చెవి కాబట్టి, చెవులకు ఇంపైనది కర్ణాటక సంగీ తం అని భావించే ప్రమాదం కూడా ఉంది. కానీ ఈ ఊహ సంబద్ధమైనది కాదు.

హిందుస్తానీ సంగీతం స్వర (సుర్) ప్రధానమైనది, కర్ణాటక శైలిలోనేమో తాళం ముఖ్యం అని చెప్పవచ్చు స్థూలంగా. కానీ ఈ వాక్యాన్ని categorical comment (నిర్ద్వంద్వ వ్యాఖ్య) గా చెప్పకూడదు. స్వరం, తాళం పరస్పరం ఆశ్రితాలు అని రెండు శైలులూ ఒప్పుకుంటాయి.

ఘరానాలు హిందుస్తానీ పద్ధతిలో మాత్రమే ఉన్నాయి. గ్వాలియర్ ఘరానా చాలా ప్రాచీనమైనది,16వ శతాబ్దం నాటిది. దీనిలో స్వరశుద్ధతకు, తళుకుబెళుకులు లేని రాగప్రస్తారానికి ప్రాధాన్యమిస్తారు. టప్పా అనే ఉపశాస్త్రీయ శైలి మొదట ఈ ఘరానాలో, తర్వాత బనారస్ ఘరానాలో వృద్ధి చెందింది. మైహర్ ఘరానా సంస్థాపకుడు ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్. ఈయన కూ తురైన విదుషి అన్నపూర్ణా దేవి గొప్ప విద్యాంసు రాలు. ఈ ఘరానా కళాకారులు ఎక్కువ వరకు వాద్యసంగీతకారులు. కిరాణా ఘరానా శ్రుతిశుద్ధికి ప్రసిద్ధమైనది. దీనికి మూలస్తంభం అనదగినవాడు ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్. ఇతని ఠుమ్రీ గాయనాన్ని విని, సంగీతాన్ని నేర్చుకునేందుకు పండిత్ భీమ్ సేన్ జోషి చిన్నతనంలోనే ఇల్లు విడిచి పారిపోయాడు.

జైపూర్- అత్రోలి ఘరానా సంస్థాపకుడు ఉస్తాద్ అల్లాదియా ఖాన్. అరుదైన, క్లిష్టమైన రాగాలకు, లయకారికి ప్రాధాన్యమిస్తారు ఈ ఘరానా వాళ్లు. పటియాలా ఘరానాను అలీ బక్ష్, ఫతే అలీఖాన్‌లు స్థాపించారు. ఉస్తాద్ బడే గులామలీ ఖాన్, రాషిద్ ఖాన్‌లు దీనిలోని ముఖ్యులు. ఉల్లాసకరమైన, అలంకృత శైలి వీరి ప్రత్యేకత. వీరు ఎక్కువగా శుద్ధ శాస్త్రీయ ప్రక్రియలైన ధ్రు పద్, ఖ్యాల్‌లు కాకుండా ఠుమ్రీలు, ఉపశాస్త్రీయ బందిష్‌లను పాడుతారు. వీరి గాయనంలోని మీండ్ (ఒక స్వరం నుండి మరొక స్వరానికి మెల్లగా జారడం) చాలా ఆకర్షణీయంగా ఉం టుంది. బనారస్ ఘరానా 18వ శతాబ్దం నాటి ది. ఇది పూరబ్ అంగ్ ఠుమ్రీకి పుట్టినిల్లు. దాద్రా, కజ్రీ, చైతీ, హోరీ మొదలైన ఉపశాస్త్రీయ శైలులు ఇక్కడ వృద్ధి చెందాయి. ఇవిగాక భేండీ బజార్ ఘరానా, ఆగ్రా ఘరానా, ఇటావా ఘ రానా మరికొన్ని ఉన్నాయి. కర్ణాటక సంగీతం లో ఘరానాలు లేకపోయినా గురుశిష్య పరంపర పద్ధతి, బాణీ పద్ధతి ఉన్నాయి. ఉదాహరణకు అరియక్కుడి, సెమ్మంగుడి, మదురై మణి అయ్యర్‌ల బాణీ పద్ధతులను వారి శిష్య ప్రశిష్యులు గానం చేస్తున్నారు. వీటిని schools of singing అంటారు.

హిందుస్తానీ సంగీతంలో ప్రాతఃకాలం నుండి మళ్లీ ప్రాతఃకాలం వరకు ప్రతి 3గంటల వ్యవధి కొకటి చొప్పున సమయాన్ని 8విభాగాలుగా విభజించి, వాటికి రాగాలను కేటాయించారు. ఆ రా గాలను ఆ సమయాల్లోనే పాడాలనే నియమం ఉంది. కానీ దీనికి కొన్ని మినహాయింపులున్నా యి. ఉదాహరణకు, మల్హార్ రాగాలను వర్ష రుతువులో ఏ సమయంలోనైనా పాడవచ్చు. అదేవిధంగా దుర్గా రాగాన్ని సాధారణంగా రాత్రి వేళలోనే పాడాలి కానీ, ఉదయం వేళ పాడే దుర్గా రాగం కూడా ఒకటి ఉంది. దీన్ని ‘ప్రాతః దుర్గా’ అంటారు. అంత కఠినమైనవి కాకపోయినా, కర్ణాటక పద్ధతిలో స్థూలంగా కొన్ని నియమాలున్నాయి. ఉదాహరణకు భైరవి రాగాన్ని ఉదయం వేళ, శంకరాభరణంను రాత్రివేళ పాడాలని చెప్పేవారు మొదట్లో. కానీ కల్యాణి, భైరవి రాగాలను ఏ సమయంలోనైనా పాడవచ్చునంటారు. మొత్తం మీద ఈ శైలిలో సమయ నిబంధన అంత కఠినంగా ఉండదు. అయితే, హిందుస్తానీ సంగీతంలో కచేరీని భైరవి రాగంతో ముగించాలనే నియమం ఉంది.

కర్ణాటక సంగీతంలో కృతులను ఎక్కువ వరకు త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి, స్వాతి తిరుణాల్, పట్నం సుబ్రహ్మణియ అయ్యర్ మొదలైన ఎందరో వాగ్గేయకారు లు స్వరబద్ధం చేశారు. హిందుస్తానీ శైలిలో వా గ్గేయకారులు తక్కువ. చాలా కాలం క్రితం జానపదులు పాడుకున్న గీతాలలోని ఒకటి రెండు పంక్తులను తీసుకొని – వీటిని చీజ్‌లు అంటారు – ఎవరో సంగీతకారులు బందిష్‌లను రచించారు. వారి పేర్లు మనకు తెలియవు. కానీ, ఆధునిక శకంలో సంగీతకారులు బందిష్‌లను రచిస్తున్నా రు. ఇది కర్ణాటక సంగీతంలో కూడా అరుదుగా ఉంది. గురువుల లేదా సంగీతకారుల పేర్లను పలికేటప్పుడు హిందుస్తానీ గాయకులు తమ చెవిని లేదా చెవులను చేయితో స్పర్శిస్తారు. ఈ చర్య లిప్తకాలం పాటు మాత్రమే ఉంటుంది కనుక, ఈ సంప్రదాయం గురించి ముందుగా తెలిసినవారు తప్ప ఇతరులు దీన్ని గుర్తించలేరు. ఈ ఆచారం కర్ణాటక సంగీత పద్ధతిలో లేదు.

హిందుస్తానీ సంగీతాన్ని పాడటంకన్న కర్ణాటక సంగీతాన్ని పాడటం చాలా కష్టం. ఎందుకంటే, అందులో తాళం(beat) క్లిష్టంగా ఉంటుంది. కర్ణాటక సంగీతాన్ని సరిగ్గా పాడటం వస్తే ఏ సంగీతాన్నైనా పాడవచ్చుననే వ్యాఖ్య సబబైనదే.

– ఎలనాగ

నిండు గర్భిణీ…. దంపతుల ఆత్మహత్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ పట్నంలో విషాదం చోటుచేసుకుంది. అక్కయ్యపాలెం సంగం ఆఫీస్ సమీపంలోని ఓ ఇంట్లో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య ఏడు నెలల గర్భిణీగా ఉంది. గత సంవత్సరం ఇద్దరు వివాహం చేసుకున్నారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

చేవెళ్లలో ఆర్‌టిసి బస్సును ఢీకొట్టిన టిప్పర్: డ్రైవర్ మృతి

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్‌టిసి, బస్సు, టిప్పర్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సు 70 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్, బస్సు ఢీకొనడంతో టిప్పర్ డ్రైవర్ ఘటనా స్థలంలోనే చనిపోయారు. టిప్పర్‌లోనే కంకర్ బస్సులో పడడంతో ప్రయాణికులు కురుకుపోయారు. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.