elexbet güncel girişklasbahisklasbahis girişklasbahis güncel girişlimanbetlimanbet girişlimanbet güncel girişrestbetrestbet girişrestbet güncel girişqueenbetqueenbet girişqueenbet güncel girişrestbetrestbet girişperabetperabet girişelexbetelexbet girişklasbahisklasbahis girişklasbahis güncel girişrestbet girişelexbet girişperabet girişqueenbet girişgalabet girişxmtradingxmtradingvizyonbet girişvizyonbetwinxbet girişwinxbetyakabet girişyakabetkulisbet girişkulisbetteosbet girişteosbetperabet girişbetasus girişteosbet girişgalabet girişrestbet girişvizyonbet girişyakabet girişpadişahbetrealbahiswinxbetkulisbetteosbetgalabetelexbetperabetteosbetvizyonbetbetasusultrabetpadişahbetwinxbetrestbetrealbahisperabetkulisbetrealbahissohobetteosbethilbetperabetbetmarinoenbetsuratbetaresbetyakabetatlasbetxmtradingxmtradinghilbethilbet girişmislibetmislibet girişpuntobahispuntobahis girişgamabetgamabet girişhepsibethepsibet girişcasicostacasicosta girişrekorbetrekorbet girişatlasbetatlasbet girişsuratbetsuratbet girişaresbetaresbet girişaresbetyakabetyakabet girişyakabetyakabet girişsüratbetsüratbet girişsüratbetsüratbet girişatlasbetatlasbet girişatlasbetatlasbet girişteosbetteosbet girişteosbetteosbet girişcasibomsonbahis girişsonbahissonbahis güncelrekorbetrekorbet girişmislibetmislibet girişhepsibethepsibetsüratbetsüratbetatlasbetatlasbet girişaresbetaresbet girişhilbethilbet girişsohobetsohobet girişyakabetyakabet girişwinxbetwinxbet girişkulisbet girişkulisbetbetmarinobetmarino girişmisliwinmisliwin girişbetnanobetnano girişpadişahbetpadişahbet girişyakabetrealbahisbetovisyouwinbetwonkralbetatlasbetsuratbetaresbetalobetteosbetkralbetkulisbetrinabetmasterbettingyakabetlordbahistrendbetbetkoliklivebahiscasibomcasibom girişjojobet girişkulisbetkulisbetyakabetyakabetkulisbetkulisbetbahiscasinobahiscasinoroyalbetroyalbetbetlikebetlikebetovisbetovismasterbettingmasterbettingpadişahbetpadişahbetenbetenbet girişenbetenbet girişwinxbetenbet girişwinxbetwinxbet girişsonbahissonbahis girişkralbetenbetsuratbetbetpipobetasusprizmabetrinabetkulisbetbahiscasinoteosbetkalebetkulisbetkulisbet girişkulisbetkulisbet girişgalabetgalabetultrabetultrabetrealbahisrealbahisnetbahisnetbahissonbahissonbahisoslobetoslobetmilosbetmilosbetmetrobahismetrobahiswinxbetwinxbet girişaresbetaresbet girişsohobetsohobet girişenbetenbet girişkulisbetkulisbet girişkulisbetkulisbet girişsüratbetsüratbet girişbetnanobetnano girişhilbethilbet girişatlasbetatlasbet girişyakabetyakabet girişcasibomcasibom girişcasibom güncel girişcasibomcasibom girişcasibom güncel girişaresbetaresbet girişaresbetaresbet girişenbetenbet girişenbetenbet girişyakabetyakabet girişteosbetteosbet girişteosbetteosbet girişkulisbetkulisbet girişkulisbetkulisbet giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hiltonbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant

casinolevant

smartbahis

jojobet

piabellacasino giriş

bets10

realbahis

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

cratosroyalbet

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

artemisbet

holiganbet giriş

kalebet

diyarbakır escort

deneme bonusu

betasus

xnxx

porn

request hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

tlcasino

bets10

jojobet

sonbahis

betmoney

realbahis

jojobet giriş

primebahis

jojobet giriş

kralbet

galabet

süratbet

meritking

imajbet

matbet

grandpashabet

meritking

casibom

sekabet

xleet

marsbahis

royalbet

otobet

kingroyal

holiganbet

holiganbet giriş

holiganbet güncel giriş

jojobet

jojobet giriş

casibom güncel giriş

Mavibet

Mavibet Giriş

casibom

grandpashabet

Sweet Bonanza

Pusulabet

holiganbet

deneme bonusu veren yeni siteler

Pusulabet Giriş

betsmove giriş

marsbahis

vdcasino giriş

betnano

casibom

matbet giris

dinamobet giriş

casibom

holiganbet

casibom

holiganbet

marsbahis

holiganbet

yakabet

betcio

padişahbet

betcio

కార్తీక పౌర్ణమి… భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా  తెలంగాణలో శివాలయాలు భక్తజన సంద్రంగా మారాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు తండోపతండాలు శివాలయాలకు తరలివస్తున్నారు. పలువురు భక్తులు భద్రాచలం, జోగులాంబ, గద్వాలల్ నదిలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీకదీపాలు వెలిగించి నీళ్లలోకి వదులుతున్నారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బీచుపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయాలలో వేకువజామునుంచే కృష్ణ నదిలో నది స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి నదిలో భక్తులు వదిలారు.  అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల పరిసరాలలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం స్వామి వారికి అభిషేకాలు,అమ్మవారికి కుంకుమ అర్చనలు చేశారు. 

కార్తీక మాసంలో దీపారాధన ఎందుకు చేయాలి?

నిత్యం ప్రతి ఇంట్లో దేవుని చెంత దీపారాధన చేయడం పరిపాటే. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం వల్ల కోటి రెట్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాల సారాంశం. శైవ, వైష్ణవ తారతమ్యాలు లేకుండా ఏ ఆలయంలోనైనా ప్రతి నిత్యం ఉదయం లేదా సాయంత్రం (కార్తీక సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి పౌర్ణమి వంటి పర్వదినాల్లో సమయం లేదు) ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం శ్రేష్ఠం. కొబ్బరినూనెతో కూడా దీపాలు వెలిగించవచ్చు. అయితే ఆవునెయ్యి, నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల సర్వ పాపాలు తొలగి, పుణ్యగతులు సిద్ధిస్తాయని నమ్మకం. మట్టి ప్రమిదలు, ఉసిరికాయలలో రెండు వత్తులు వేసి వెలిగిస్తే పుణ్యఫలం రెట్టింపు ఉంటుంది.

ఇక క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసిమొక్క (బృందావనం) వద్ద సాయంత్రం వేళ దీపాలు వెలిగించి పూజలు చేసి నివేదనలు సమర్పిస్తారు. ఇది విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం. శివవిష్ణువులను పూజించే ఏకైక మాసం కార్తీకం. అంత ప్రశస్తమైన ఈ మాసంలో నాగుల చవితి, సోమవారాలు, శుక్ల ఏకాదశి, పౌర్ణమి రోజున ఉపవాసదీక్షలు ఉండి దీపాలు వెలిగిస్తే ఉత్తమ గతులు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.

కార్తీక మాసమంతా ఆలయాల్లో సాయంత్రం వేళ నక్షత్రం మాలలు పేరుతో దీపోత్సవాలు నిర్వహిస్తుంటారు. సూర్యోదయం కంటే ముందే మేల్కొని స్నానాదికాలు పూర్తి చేసి నదులు, చెరువులు, ఆలయాలు, లేదా ఇళ్లలో దీపాలు వెలిగించడం పరిపాటి. పౌర్ణమి రోజు అయితే 365 వత్తులు (ఒకే కట్ట) వెలిగిస్తారు. దీనిని సాధారణంగా కొబ్బరిచిప్పలో ఆవునేతితో వెలిగిస్తారు. ప్రతిరోజూ దీపం వెలిగించనివారు ఇలా ఒకేసారి 365 వత్తులు వెలిగిస్తే దైవానుగ్రహం కలుగుతుందని చెబుతారు. ఇక దీపదానం కూడా సత్ఫలితాలనిస్తుంది. ఉసిరి, మట్టి ప్రమిదలు ఇలా ఎవరి తాహతును బట్టి వారు దీపాలు వెలిగించి దానం ఇవ్వవచ్చు. ఇలా నెలంతా గడిచిన తరువాత అమావాస్య మర్నాడు పోలిస్వర్గం అంటారు. ఆరోజు ఉదయం స్నానాదులు ముగించి దీపాలు నదులు, లేదా చెరువులు, కాల్వలలో విడిచిపెట్టడంతో కార్తీక మాసం ముగుస్తుంది.

సీతమ్స్ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య… మృతుడి కుటుంబ సభ్యులను తోసేసిన సిఐ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి రుద్ర కాలేజీ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సీతమ్స్ కాలేజీ వద్ద రుద్ర కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తుండగా సిఐ వారిని కిందకు తోసేశాడు. తమ బిడ్డ మృతి చెందాడని కాలేజీ యజమానాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన కుటుంబ సభ్యులను చిత్తూరు తాలూకా సీఐ నిత్యబాబు బలవంతంగా తోసేశాడు. దీంతో సదరు మహిళ అపస్మాకర స్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసుల జూలుం నశించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతూ బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో రుద్ర అనే యువకుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందాడని తెలిపారు. ఐదు రోజుల వ్యవధిలో సీతమ్స్ కాలేజీ లో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. సరిగ్గా నాలుగు రోజులక్రితం ఇదే కాలేజీలో నందిని రెడ్డి అనే విద్యార్ధిని కాలేజీ సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసకుంది. తమిళనాడు వేలూరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది. 

అమెరికాలో కూలిన విమానం: ముగ్గురు మృతి

న్యూయార్క్: అమెరికాలోని లూయిస్‌విల్లేలో కెన్ టక్క్ విమానాశ్రయంలో విమానం కూలిపోయింది. ముహమ్మద్ అలీ ఇంటర్‌నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి విమాన్ టేకాఫ్ తీసుకుంటుంగా ఒక్కసారిగా మంటలచెలరేగడంతో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. 2976 అనే నంబర్ గల విమానం గాల్లోకి ఎగిరిన మరుక్షణంలో మంటల చెలరేగాయి. వెంటనే విమానం చూస్తుండానే కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

3నెలలైనా అరెస్టులేవీ?

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి, -బిఆర్‌ఎస్‌ల మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే 11వ తేదీలోగా బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌ను, ఆ పార్టీ ఎంఎల్‌ఎ హరీష్‌రావును కాళేశ్వరం అవినీతి కేసులో సిబిఐతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించి అరెస్టు చేయించాలని సిఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నే పథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెహమత్ నగర్ లో భారీ రోడ్డు-షో నిర్వహించారు. ఈ రోడ్-షోలో రాష్ట్ర మంత్రులు కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజహరుద్దీన్, పిసి సి చీఫ్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలనుద్ధేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ బిఆర్‌ఎస్-బిజెపిల బంధాన్ని తూర్పార బట్టారు. ఆ రెండు పార్టీల నేతలు ప గలు కొట్లాడుకుంటారని, రాత్రి అలయ్-బలయ్ అంటారని అ న్నారు. కారు గుర్తు పార్టీని గెలిపిస్తే, ఆ కారు ఢిల్లీ వెళ్ళగానే కమలం పవ్వుగా మారిపోతుందని ఆయన తూర్పారబట్టారు.

కాళేశ్వరం ప్రా జెక్టు అవినీతి విషయంలో తాము అసెంబ్లీలో చర్చించి అందరి ఆమోదంతో సిబిఐ విచారణకు కోరుతూ తీర్మానం ఆమోదిచామన్నారు. అయితే ఈ అవినీతి విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సిబిఐ విచారణకు ఆదేశిస్తే నలభై ఎనిమిది గంటల్లో అరెస్టు చేయించి చర్లపల్లి, చంచల్‌గుడా జైలుకు పంపిస్తామని అన్నారని ఆయన గుర్తు చేశారు. నలబై ఎనిమిది గంటలు కాదు కదా వంద రోజులైందన్నారు. అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఫార్ములా ఈ-కార్ల కేసులో కెటిఆర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.అవినీతి కేసులో అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా తాము గవర్నర్‌ను కోరితే ఇంత వరకు అనుమతి రాలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమీత్ షా ఎందుకు మాట్లాడడం లేదన్నారు. త్రిబుల్ తలాఖ్ వంటి ఏ నిర్ణయాన్ని కేంద్రం తీసుకున్నా కెసిఆర్ మద్దతునిస్తున్నందుకే వారు అండగా ఉంటున్నారని ఆయన విమర్శించారు.

బిఆర్‌ఎస్ కారు స్టీరింగ్ ప్రధాని మోడీ చేతిలో ఉందని ఆయన దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు బిఆర్‌ఎస్ నేతలకు ఏటిఎంలా మారిందని లోగడ అమీత్ షా విమర్శించారని ఆయన గుర్తు చేశారు.మీది ఫెవికాల్ బంధం కాకపోతే పోలింగ్‌లోగా వారిపై సిబిఐ చేత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించి అరెస్టు చేయించాలని ఆయన కేంద్ర మంత్రిని డిమాండ్ చేశారు. గూడుపుఠాణి ఏమిటీ అని ఆయన కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.

జూబ్లీహిల్స్ ముఖ చిత్రం మార్చేస్తా..

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను ముప్పై వేల మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. నవీన్ గెలుపొందిన తర్వాత డిసెంబర్ నెలాఖరులోగా రహ్మత్ నగర్‌లోని ఖబరాస్థాన్ సమస్యను పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్‌లో చెత్త-చెదారం ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ రెండేళ్ళ క్రితం వరకూ మున్సిపల్ మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. ఈ చెత్తకు కారణం ఎవరు?, ప్రచారానికి ఇక్కడికి వస్తే ఆయన్ను చెత్త కుండీకి కట్టేయాలని ముఖ్యమంత్రి అన్నారు. జూబ్లీహిల్స్ బిఆర్‌ఎస్ అభ్యర్థి సునీతకు న్యాయం చేస్తానని అంటున్నారని, సొంత చెల్లికి ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇంటి నుంచి మెడ పట్టి బయటకు గెంటించిన కసాయి అని ఆయన విమర్శించారు. సొంత చెల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేయిస్తానంటే నమ్ముతామా? అని ఆయన ప్రశ్నించారు. సొంత చెల్లినే తనను ఇంటి నుంచి గెంటేశారని ఆదిలాబాద్ నుంచి రాష్ట్ర పర్యటన చేస్తూ కన్నీటిపర్యంతమవుతున్నారని ఆయన తెలిపారు.

బెంజ్ కారు ఫంక్షర్ అయితే షెడ్డుకు పంపించి బావ-బామ్మర్థి ఆటోల్లో తిరుగుతున్నారని ఆయన అన్నారు. శిల్పారామం తాము కడితే కెటిఆర్ అక్కడ నిలబడి సెల్పీ దిగారని, హై-టెక్ సిటీ వద్ద పొటోలు దిగారని అన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బుతో జన్వాడలో కెటిఆర్, గజ్వేల్‌లో కెసిఆర్, మొయినాబాద్‌లో హరీష్ రావు, శంకర్‌పల్లిలో కవిత ఫామ్ హౌస్‌లు కట్టుకున్నారని ఆయన విమర్శించారు. ఇది నిజం కాదని కెటిఆర్ చెబితే తాను జూబ్లీహిల్స్ నుంచి వంద బస్సుల్లో మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తానన్నారు. రబ్బర్ చెప్పులు కూడా లేని వాళ్ళు వందల కోట్లు ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు.

బిజెపికి డిపాజిట్ రాదు..

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బిజెపికి డిపాజిట్ కూడా రాదన్నారు. అజహర్‌ను మంత్రివర్గంలో తీసుకోవడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి అయ్య జాగీరును తీసుకున్నామా? గుజరాత్‌లో ప్రధాని మోడీ ఆస్తిని లాక్కున్నామా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గంలో తాము కొండా సురేఖ, సీతక్కను తీసుకున్నామని, బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహిళా మంత్రి లేరని ఆయన తెలిపారు. పేదల పెన్నిది పి. జనార్దన్ రెడ్డి మరణిస్తే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వస్తే కెసిఆర్ సహకరించకుండా పోటీ పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడేమో కెటిఆర్ సునీత విషయంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించలేదని మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగిస్తూ జూబ్లీహిల్స్‌లో నవీన్ కుమార్ యాదవ్‌ను గెలిపిస్తే, రేవంత్ రెడ్డే మీ ఎమ్మెల్యే అయినట్లు అని చెప్పారు.

రీయింబర్స్‌మెంట్‌పై అధ్యయన కమిటీ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై అధ్యయనానికి ప్ర భుత్వం కమిటీ ఏర్పాటు చే సింది. ఈ మేరకు మంగళవారం సిఎస్ కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమశాఖ స్పెషల్ సిఎస్ ఛైర్మన్‌గా, ప్రొ ఫెసర్ కంచ ఐలయ్య, కోదండ రాం, ఆర్థి క, విద్య, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ సంక్షేమశాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌తో పాటు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) నుంచి ముగ్గురు ప్రతినిధులను కమిటీలో సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఫీజు రీ యింబర్స్‌మెంట్ పాలసీపై కమిటీ.. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది. ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఫీ జు రీయింబర్స్‌మెంట్ సాధ్యాసాధ్యాలను కమిటీ పరిశీలించనుంది. 3 నెలల్లో కమిటీ నివేదిక ఇ వ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యా సంస్థలు పేర్కొన్న సూచనలపై కూడా కమిటీ అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పే ర్కొంది. కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ప్రైవేట్ వృత్తి వి ద్య, డిగ్రీ కాలేజీలు చేపట్టిన బంద్ రెండో రోజు కొనసాగింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెం ట్ నిధులు విడుదల

చేసే వరకూ కొనసాగించనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) నాయకులు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల నిరసనలో భాగంగా ఈ నెల 8న ఎల్.బి.స్టేడియంలో మంది అధ్యాపకులు, కళాశాలల సిబ్బందితో సమావేశం నిర్వహించనున్నట్లు ఫెడరేషన్ నాయకులు తెలిపారు. అలాగే ఈ నెల 11న 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్‌లో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 2,500 ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయని ఈ బంద్‌లో పాల్గొన్నట్లు ఫెడరేషన్ నాయకులు తెలిపారు. వీటిలో ఇంజనీరింగ్, ఫార్మసీ, లా, బి.ఎడ్, ఎంబిఎ, ఎంసిఎ, నర్సింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు ఉన్నాయని అన్నారు.

ఫార్మసీ పరీక్షలకు తక్కువగా హాజరు నమోదు

బి. ఫార్మసీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. అయితే ఈ పరీక్షలకు 12 శాతం మాత్రమే హాజరు నమోదైంది. జెఎన్‌టియుహెచ్ పరిధిలో 9 కాలేజీలు పరీక్షలు నిర్వహించగా, 52 కాలేజీలు పరీక్షలను బహిష్కరించినట్లు ప్రైవేట్ యాజమాన్యాలు తెలిపాయి. కాగా, కొన్ని కాలేజీలు షెడ్యూల్ ప్రకారం విద్యార్థులను పరీక్ష రాయడానికి అనుమతించలేదని తెలిసింది.

చర్చనీయాంశంగా కమిటీని ఏర్పాటు

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ ప్రైవేట్ కాలేజీలు బంద్ పాటిస్తుండగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి సంస్కరణలపై కమిటీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒకపక్క ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. వాయిదాల రూపంలో బకాయిలు చెల్లిస్తామంటూ కాలేజీల యాజమాన్యానికి ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. తమకు హామీ ఇచ్చిన మేరకు నిధులు విడుదల చేస్తే తమ నిరసనను విరమిస్తామని యాజామన్యాలు ప్రభుత్వానికి తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోంది.

ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్లపై రేపటినుంచి విచారణ

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్లపై ఈ నెల నుంచి తిరిగి విచారణ చేపట్టాలని అసెంబ్లీ స్పీ కర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం షెడ్యూలు ప్రకటించింది.ఈనెల 6న డాక్టర్ సంజయ్, 7న పోచారం శ్రీనివాస్‌రెడ్డి, 12న తెల్లం వెంకట్రా వు, 13న అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్ల పై విచారణ చేపట్టనున్నారు. తొలుత పిటిషనర్ల తరఫున న్యాయవాదుల వాదనలను స్పీకర్ ప్ర సాద్ కుమార్ వింటారు. అనంతరం ప్రతివాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫిరాయింపు ఎం ఎల్‌ఎలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఇదివరకే ప్రకాష్‌గౌడ్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డిల విచారణ ఇటీవల ముగిసింది. ఇదిలాఉండగా మొత్తం పది మంది ఎంఎల్‌ఎలపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. స్పీకర్ కార్యాలయం నుంచి పది మందికీ నోటీసులు వెళ్ళగా, అందులో కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇంత వరకూ కౌంటర్ దాఖలు చేయలేదు.

సుప్రీం జోక్యం..

తాము పది మంది ఫిరాయింపు ఎంఎల్‌ఎలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా స్పీకర్ కనీసం వారికి నోటీసులు కూడా పంపించలేదంటూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీం కోర్టు మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు సూచించింది. దీంతో వెంటనే నోటీసులు పంపించి విచారణ చేపట్టారు. ఆ గడువు అక్టోబర్ నెలాఖరుతో ముగిసింది. తమకు అసెంబ్లీ సమావేశాలు, స్పీకర్ల కాన్ఫరెన్స్‌కు వెళ్ళడం ద్వారా సమయం సరిపోలేదని, ఇంకా నలుగురు ఎంఎల్‌ఎల విచారణ పూర్తి చేయడానికి మరో రెండు నెలల గడువు కావాలని స్పీకర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు మిగతా నలుగురు ఎంఎల్‌ఎల విచారణ పూర్తి చేయడానికి విచారణ చేపట్టనున్నారు.

కడియం, దానం సంగతి ?

మరోవైపు ఎంఎల్‌ఎలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై దాఖలైన పిటిషన్లపై స్పీకర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారోనని వివిధ పార్టీల నాయకులు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.

మూడు జిల్లాలను ముంచెత్తిన వాన

మన తెలంగాణ/వరంగల్ కార్పొరేషన్/నాగర్‌కర్నూల్ /మహేశ్వరం : వరంగల్,నాగర్‌కర్నూల్, రంగారెడ్డిజిల్లాలో మంగళవారం భారీ వర్షాలు పడ్డాయి. వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో వ ర్షం కారణంగా పత్తి బస్తాలు తడిసిపోవడంతో రై తులు లబోదిబోమన్నారు. నాలుగు రోజుల క్రిత మే వాతావరణ శాఖ వరుణుడు మళ్లీ విరజిమ్మనున్నట్లు హెచ్చరించినా ఏనుమాముల మార్కెట్ యార్డు అధికారులు రైతులకు తాటిపత్రులు సమయానికి ఇవ్వకపోవడంతో పత్తి బస్తాలు వర్షాని కి తడిసిపోయాయి. రైతులు పత్తిని మార్కెట్‌కు తెచ్చినా వర్షం కారణంగా బస్తాలు నీటిలో తడిసిపోతున్నాయని అన్నారు. అధికారులు పరిస్థితిని గమనించి ముందుగానే సరిపడా తాడిపత్రులు ఏర్పాటు చేసి ఉంటే ఈ నష్టం తప్పేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీ సుకొని తాటిపత్రులు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా నాగర్‌కర్నూల్ జిల్లా కేం ద్రంతో పాటు, నాగర్‌కర్నూల్ మండల పరిధిలో ని చుట్టుపక్కల గ్రామాల్లో మంగళవారం మధ్యా హ్నం అకాల వర్షం కురిసింది. ప్రధాన రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే వాన వరద కారణంగా దాదాపు మూడు గంటల పాటు నిలిచిపోయాయి.

ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన వరి, పత్తి తదితర పంటలు విక్రయానికి సిద్ధంగా ఉండగా అకాల వర్షం కారణంగా వారి కష్టం నీటిపాలైందని లబోదిబోమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వపరంగా రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా, మహేశ్వరంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు రామచంద్రగూడ కుంట తెగిం ది. దీంతో మోడల్ స్కూల్, కస్తూర్బా స్కూల్, డైట్ కాలేజీలు నీట మునిగాయి. విద్యార్థులు భయందోళనతో బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూశారు. పోలీసులు, స్థానికులు స్పం దించి సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులను వ రద నీటి నుండి రక్షించారు. అయితే వరద నీటి లో విద్యార్థుల వస్తువులు పాఠ్య పుస్తకాలు నీటిపాలయ్యాయి. ఇళ్లలోకి వరదనీరు చేరడంతో, స్థానిక పోలీసు శాఖ నేతృత్వంలో సహాయక చర్యలు చేపట్టారు. సిఐ వెంకటేశ్వరులు, ఎస్‌ఐలు ప్రసాద్, రాఘవేందర్‌రావు, ధనుంజయ్ తదితరులు వరద నీరు చేరిన బాధితుల ఇళ్లల్లో పర్యటించి, నీటమునిగిన ఇళ్ల నిర్మాణ నష్టం, నివాసితుల పరిస్థితులను సమీక్షించారు. బాధిత కుటుంబాలకు తక్షణ సహాయ చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులకు సమస్యలపై సూచనలు అందజేశారు. 

బకాయిలు అడిగితే బెదిరింపులు

మనతెలంగాణ/హైదరాబాద్: ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.10,000 కోట్లకుపైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య ను పొందే హక్కును దూరం చేస్తున్నారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా మంగళవా రం సోమాజిగూడ డివిజన్‌లో కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ఆధారపడిన వేలాది కుటుంబాల ఆశయాలను నాశనం చేసి, తెలంగాణ వి ద్యావంతులైన యువతను బలహీనపరిచేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల ను విడుదల చేయకుండా, మనుగడ కోసం పోరాడుతు న్న ప్రైవేట్ కళాశాలలు, విద్యా సంస్థలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయభ్రాంతులకు

గురిచేస్తోందని అన్నారు. బకాయిలు చెల్లించకపోవడం ద్వారా దళిత, ఆదివాసీ, బహుజన, పేద అగ్రకుల విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, అణగారిన వర్గాల ఆశలను అణిచివేసేందుకు పన్నిన పన్నాగం అని ఆరోపించారు. విద్యార్థుల ఫీజులు కూడా చెల్లించలేని ముఖ్యమంత్రి, జూబ్లీహిల్స్ ప్రజలకు మాత్రం ఏం చేస్తారని ప్రశ్నించారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో నిర్వీర్యమైందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి, సంస్థలను బెదిరించి భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం

2023 ఎన్నికలకు ముందు 420 తప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, హామీలు అమలు చేయడంలో విఫలమైందని కెటిఆర్ విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రారంభించిన రైతుబంధు, రైతుబీమా, కెసిఆర్ కిట్లు, బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ కానుకలు వంటి అన్ని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు. హైదరాబాద్‌లో ఉచిత నీటి సరఫరా పథకాన్ని కూడా ఆపివేసిందని పేర్కొన్నారు. భార్యలకు ఉచిత బస్సు ప్రయాణం అంటారు.. కానీ, భర్తలకు మాత్రం టికెట్ ధరను రెట్టింపు చేశారని, ఇదేనా వాళ్ళు చెప్పే సంక్షేమం..? అని ప్రశ్నించారు. కెసిఆర్ నాయకత్వంలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని గుర్తు చేశారు. 2014కి ముందు నగరంలో కరెంటు కోతలు, నీటి కొరత తీవ్రంగా ఉండేవని, ప్రతి ఇంట్లో ఇన్వర్టర్ ఉండేది, ప్రతి వేసవిలో నీటి కొరత తప్పేది కాదని పేర్కొన్నారు. కానీ, కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, తెలంగాణ నిరంతర విద్యుత్, స్వచ్ఛమైన తాగునీరు, వేగవంతమైన పట్టణాభివృద్ధికి నమూనా రాష్ట్రంగా మారిందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో 3 లక్షల నుంచి 10 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించామని, పరిశ్రమలను విస్తరించి, శాంతిభద్రతలను కాపాడామని వివరించారు.

ఇది కారుకు.. బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న పోరాటం

కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ, ధనవంతులు, పలుకుబడి ఉన్నవారిని మాత్రం వదిలిపెడుతోందని కెటిఆర్ మండిపడ్డారు. మురికివాడల్లో ఉండేవాళ్ల ఇళ్లను కూల్చుతారు..కానీ మంత్రులు, కాంట్రాక్టర్ల బంగ్లాలను మాత్రం తాకరు అని, ఇదేనా న్యాయం..?అని నిలదీశారు. ఇది సాధారణ ఎన్నిక కాదు అని, కారుకు.. బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న పోరాటం అని పేర్కొన్నారు. బుల్డోజర్ ప్రభుత్వాన్ని ఆపడానికి ప్రజలు కారు గుర్తుకే ఓటు వేయాలని కోరారు. మోసపోయిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికి ఈ ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని కెటిఆర్ జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. ఈ మొండి ప్రభుత్వానికి గట్టి సందేశం పంపే అవకాశం జూబ్లీహిల్స్ ప్రజలకు ఉందని,- కారు గుర్తుకు ఓటు వేసి, కెసిఆర్ పాలనను తిరిగి తీసుకురావడానికి జూబ్లీహిల్స్ నుంచే విజయయాత్ర ప్రారంభం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నిక పదేళ్ల అభివృద్ధికి, రెండేళ్ల గందరగోళానికి మధ్య జరుగుతున్న పోరాటం అని పేర్కొన్నారు. తేడా ఏంటో ప్రజలు చూశారు.. ఇప్పుడు తెలంగాణ బిఆర్‌ఎస్‌తో ముందుకు సాగాలా లేక కాంగ్రెస్‌తో వెనక్కి వెళ్లాలా అని నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. నవంబర్ 11న కారు గుర్తుకు ఓటు వేసి, తెలంగాణ భవిష్యత్తును రక్షించచాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.

పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే మందు బంద్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీ లు మరోసారి అల్టిమేటం జారీ చేశాయి. పెండింగ్ బకాయిలను చె ల్లించకపోతే లిక్కర్ ఉత్పత్తి ఆపేస్తామని హెచ్చరించాయి. తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే డిసెంబర్‌లో మద్యం కొరత, ఆర్థిక విపత్తు తప్పదని లిక్కర్, బేవరేజెస్ కంపెనీల సంఘం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ప్రభుత్వం నుంచి రూ.3,366 కోట్ల బకాయిలు రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో మద్యం తయారీ కంపెనీలు ఇబ్బంది పడుతున్నట్లుగా పేర్కొంది. బిల్లులు చెల్లించకుంటే మద్యం ఉత్పత్తిని నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని కంపెనీల సంఘం స్పష్టం చేసింది. ఈ బకాయిల్లో రూ.2,300 కోట్లకు పైగా గత ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉండగా ప్రస్తుతం ఈ ప్రభుత్వం రూ.1,366 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. గత ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో సరఫరా సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతోపాటు తాత్కాలికంగా అడ్వాన్స్ ఎక్సైజ్ డ్యూటీని 30 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశాయి.