Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Eros Maç Tv

Hacklink

Hacklink panel

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Holiganbet Giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

หวยออนไลน์

Hacklink

Hacklink satın al

Hacklink Panel

casinolevant giriş

casinolevant giriş

setrabet

jojobet

piabellacasino giriş

bets10

bets10

cratosroyalbet

mavibet

casibom

sakarya escort

Casibom

nitrobahis

holiganbet

betgaranti giriş

betgaranti

betgaranti giriş

casinolevant

casinolevant

bahislion

aresbet

cratosroyalbet

piabellacasino

holiganbet giriş

nitrobahis

eskisehir escort

deneme bonusu

Bahiscasino

xnxx

porn

hit botu

cratosroyalbet

Pusulabet

Pusulabet Giriş

milosbet

Streameast

jojobet

bets10

holiganbet

jojobet giriş

casibom

casibom giriş

jojobet

jojobet

jojobet giriş

jojobet giriş

Pusulabet Giriş

casibom

Mavibet

holiganbet

Mavibet

jojobet güncel giriş

dinamobet giriş

casibom

holiganbet

holiganbet

aresbet

bets10

marsbahis

bettilt

eyüp escort

bettilt

interbahis

Pusulabet

lunabet

lunabet

holiganbet

kralbet

betcio

padişahbet

galabet

casibom güncel giriş

pusulabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

grandpashabet

süratbet

bets10

deneme bonusu veren yeni siteler

casibom

sekabet güncel giriş

interbahis

jojobet

casibom

lunabet

casibom giriş

kingroyal

jojobet

primebahis

madridbet

గుండెకు అమర్చే పంపు-LVAD

చాలామంది గుండె జబ్బు వచ్చే పేషెంట్లకు ఆఖరి సమయంలో హార్ట్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది.. గుండె ప్రధాన పని ఏంటి అంటే రక్తాన్ని శరీరంలోని వివిధ భాగాలకు పంపించడమే.. అది పుట్టినప్పటినుంచి చనిపోయేదాకా నిరంతరం పనిచేసే ఒక పంపు..

కానీ ఆ పంపు పని గుండె చేయలేనప్పుడు అది పూర్తి ఫెయిల్యూర్ అయిపోయి కాళ్ళ వాపులు ఆయాసము వస్తాయి.. గుండె ఎన్లార్జ్ అయిపోయి చాలా పెద్దగా అవుతుంది.. అప్పుడు దానిని కార్డియామయోపతి అని అంటారు..

అటువంటి అప్పుడు హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనేది చాలా అవసరం అంటే గుండె మార్పిడి శస్త్ర చికిత్స.. కానీ ఇది చాలామందికి అవసరం ఉండడము మరియు గుండెను చనిపోయినప్పుడు కడావరిక్ ట్రాన్స్ ప్లాంటుకు దానం చేయడం మన లాంటి దేశాలలో చాలా తక్కువగా ఉంటుంది.. అన్ని దేశాలలో కూడా గుండె ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఎదురు చూసే వాళ్లకు గుండె దొరకడం అనేది కష్ఠం గా ఉంటుంది.. ఎందుకంటే అవయవ దానం అనే కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే మన దేశంలో వస్తూ ఉంది.. బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ల అవయవాలను మనం దానం చేయవచ్చు..

అలా గుండె మార్పిడి కోసం వెయిటింగ్ చేస్తున్న వాళ్ళకు ఈ హార్ట్ ఫెయిల్యూర్ నుంచి ఉపశమనం కలిగించే కి ఓ పరికరాన్ని అనగా ఓ యంత్రాన్ని గుండె లోపల పంపు చేయడానికి అమరుస్తారు.. కొన్ని కారణాల వలన గుండె మార్పిడి చేయడానికి పనికిరాని అప్పుడు కూడా ఈ యంత్రాన్ని అమరుస్తారు.. దీనిని లెఫ్ట్ వెంట్రుకలర్ అసిస్టెంట్ డివైస్ LVAD అని అంటారు.. ఇది ఎడమ జఠరికలో అమరుస్తారు అక్కడినుంచి రక్తాన్ని తీసుకొని బృహద్దమని అనగా అయోర్టాలోకి పంపిస్తుంది.. ఇది బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది ఈ బ్యాటరీ లోకి కనెక్ట్ చేసే లీడ్ ను మన చర్మం నుంచి బయటికి తీసుకొచ్చి పెడతారు.. ఇవి రీఛార్జిబుల్ బ్యాటరీలు 12 గంటల నుంచి 24 గంటల వరకు పనిచేస్తాయి..

ఈ పరికరం ఖరీదు దానికి అమర్చేకి అంతా కలిపి ఓ 40-80 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది.. ఇది మన దేశంలో చాలా తక్కువగా అమరుస్తారు కానీ జర్మనీ లాంటి దేశాలలో ఎక్కువగా అమరుస్తారు.. కొందరు గుండె మార్పిడి కంటే ఇదే సౌకర్యంగా ఉంది అని కూడా ఫీల్ అవుతారు.. మన దేశంలో ఇది రేటు తక్కువగా ఉండండం వల్ల దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ద్వారా అమర్చుకుంటూ ఉన్నారు..

ఇది చాలా ఖరీదైనది కానీ ప్రాణాలు పోకుండా ఆపుతుంది…

డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు

ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

బీహార్‌లో రేపు తుదిదశ పోలింగ్

రెండోదశలో 122 స్థానాల్లో ఓటింగ్‌కు సర్వంసిద్ధం

చివరి రోజు ఎన్‌డిఎ, మహాకూటమి నేతల హోరాహోరీ ప్రచారం

14న ఎన్నికల ఫలితాలు

పాట్నా: బీహార్‌లో ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. రెండో తుది రౌండ్ పోలింగ్ ప్రచారం చివరి రోజున ఎన్‌డిఎ, ఇం డియా కూటమి అగ్రనేతలు పలు సభలలో గడు వు దాకా సభల్లో పాల్గొన్నారు. సాయంత్రంతో నెలరోజులుగా ఇక్కడ నెలకొని ఉన్న తీవ్రస్థాయి వ్యాగ్యుద్ధం, అధికారం కోసం ప్రత్యర్థుల స్థాయి హోరాహోరీ ముగిసింది. రెండో దఫా ఓటింగ్ మంగళవారం జరుగుతుంది. ఈ నెల 6వ తేదీన తొలి దశ పోలింగ్‌లో బీహార్‌లో అత్యధిక స్థాయి లో దాదాపు 65 శాతం ఓటింగ్ రికార్డు అయిం ది. అప్పుడు 121 స్థానాల్లో తమ ప్రతినిధుల భ వితవ్యాన్ని ప్రజలు బ్యాలెట్ ద్వారా నిర్ధేశించి ఉంచారు. రెండో దఫాలో 122 స్థానాలకు పో లింగ్ జరుగుతుంది. దీనితో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల వ్యూహాలకు మరింత పదును పెట్టుకోవడం జరిగింది. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇతర నేతలు ఎన్‌డిఎ తరఫున పలు సభల లో ప్రసంగించారు.

ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగా రు. ప్రధాని మోడీ, అమిత్ షాలపై ఓట్ల చోరీ ఆ రోపణలను తీవ్రతరం చేశారు. సీమాంచల్ ప్రాంతంలోని కిషన్‌గంజ్, పూర్ణియా జిల్లాల్లో ముస్లింల జనా భా ఎక్కువగా ఉండటంతో ఇక్క డ తమ స్థితిని పదిలపర్చుకునేందుకు ఇండియా కూటమి య త్నిస్తోంది. దీనికి ప్రతిగా బీహార్ ప్రగతిని ప్రధా న నినాదంగా చేసుకుని కేంద్ర మంత్రులు క్షేత్రస్థాయిలో ప్రచార రంగంలోకి దిగారు. వరుసగా 20 దశాబ్దాలుగా బీహార్‌లో నితీశ్ పాలన కొనసాగుతూ వస్తోంది. దీనిని ఇప్పుడు దెబ్బతీసేందుకు ప్రత్యేకించి ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ తన స్థానికత బలంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. తండ్రి లాలూ సెంటిమెంట్‌ను జాగ్రత్తగా వాడుకున్నారు.

ఈ సారి ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులు అ నేక మంది బీహార్‌లో ప్రచారం సాగించారు. డ బుల్ ఇంజిన్‌తోనే బీహార్ ప్రగతి సాగుతుందనే సంకేతాలు వెలువరించారు. పలువురు ఎన్‌డిఎ పాలిత సిఎంలు, మంత్రులు కూడా ప్రచారానికి వచ్చా రు. కాంగ్రెస్ సిఎంలు కూడా బీహార్ ప్రచారానికి దిగారు. ఎన్‌డిఎ, ఇండియా కూటమి మ ధ్య ఈసారి ఓటరు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ఈ నెల 14వ తేదీన ఎన్నికల వెల్లడి అవుతుంది. ఈసారి ఎన్నికల ఫలితం ఇప్పటికైతే ఎవరికి అంతుచిక్కని ఉత్కంఠత రీతిలోనే ఉందని ఎన్నికల విశ్లేషకులు తెలిపారు. 

ఇంకా మూడు నెలలే ఉంది.. అందరూ సిద్ధంగా ఉండాలి: గంభీర్

ఆస్ట్రేలియాతో టి-20 సిరీస్‌లో విజయం తర్వాత భారత్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే ఈ మేరకు ఇప్పటికే జట్టు సభ్యులు అంతా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ వచ్చే ఏడాదిలో జరిగే టి-20 ప్రపంచకప్ గురించి ఇప్పటి నుంచే జట్టు సభ్యులు సిద్ధంగా ఉండాలని.. సూచనలు చేశారు. జట్టులో ఉండే ప్రతీ ఒక్కరు ఫిట్‌గా ఉండలని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని బిసిసిమా సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేసింది.

అందులో గంభీర్ మాట్లాడుతూ.. ‘‘మా డ్రెస్సింగ్ రూం పారదర్శకంగా ఉంటుంది. ఇది అలాగే కొనసాగాలి. టి-20 ప్రపంచకప్ కోసంమేం పూర్తిగా సన్నద్ధం కావాలి. మన చేతిలో ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రాముఖ్యతను ఆటగాళ్లు అందరూ తెలుసుకోవాలి’’ అని అన్నారు. ఇక 2026 టి-20 ప్రపంచకప్ భారత్, శ్రీలంక వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లు 2026. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ జరిగే అవకాశం ఉంది.

దృశ్యం సినిమా వీక్షించి.. భార్యను చంపి కొలిమిలో పడేసి.. మిస్సింగ్ కేసు

ముంబయి: దృశ్యం సినిమాలు నాలుగు సార్లు వీక్షించి భార్యను భర్త చంపి కొలిమిలో పడేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో తన భార్య కనిపించడంతో లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు లోతుగా విచారించడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి. అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శివాణే ప్రాంతంలో సమీర్ పంజాబ్‌రావు జాదవ్ అనే వ్యక్తి తన భార్య అంజలి సమీర్ జాదవ్‌తో నివసిస్తున్నాడు. సటేజ్ పటీల్‌ అనే వ్యక్తితో అంజలి వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో భార్యను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు.

నటుడు దేవగణ్ నటించిన దృశ్యం సినిమాను నాలుగు సార్లు వీక్షించాడు. ఓ గిడ్డంగి 18,000 రూపాయలకు అద్దెకు తీసుకొని అగ్నికుండం ఏర్పాటు చేసుకున్నాడు. అక్టోబర్ 26న భార్యను తీసుకొని మరియాయ్ ఘాట్‌కు తీసుకెళ్లాడు. దారిలో స్నాక్స్ తీసుకొని భార్యను గిడ్డంగికి తీసుకెళ్లాడు. గిడ్డంగిలో భార్యను గొంతునులిమి చంపి అనంతరం కొలిమిలో మృతదేహాన్ని పడేశాడు. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తరువాత అస్థికలు నదిలో కలిపేశాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పలుమార్లు పోలీస్ స్టేషన్‌లో భర్త వచ్చి ఆరాతీశాడు. పోలీసులు అడిగినప్పుడల్లా సమాధానాలు వేర్వేరుగా చెబుతుండడంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

ఇసికి వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేశాం : హరీశ్ రావు

హైదరాబాద్: కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎస్ఇసిని బిఆర్ఎస్ నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్యాత్మక కేంద్రాల వద్ద బలగాలను పెంచాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. మిక్సీలు, గ్రైండర్లు, చీరలు పంచుతున్నారని, మంగళవారం పోలీంగ్ లో దొంగఓట్లు పడే అవకాశం ఉందని హరీశ్ రావు తెలియజేశారు. జూబ్లీహిల్స్ లో మద్యం ఏరులై పారుతోందని, ఫేక్ ఓటర్ ఐడిలు పంచుతున్నారని విమర్శించారు. ఇసికి వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేశామని, కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని హరీశ్ రావు మండిపడ్డారు. 

9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి!

అమరావతి: కడప జిల్లా చింతకొమ్మదిన్నెలో విషాదం చోటు చేసుకుంది. చైతన్య పాఠశాల హాస్టల్‌లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. అనారోగ్యంగా ఉందని రిమ్స్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని మృతి చెందింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా.. ఈ మృతిని పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

జడేజా ఇన్‌స్టా అకౌంట్ మాయం.. కారణం అదేనా..?

ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి ఇంకా చాలా సమయమే ఉన్నా.. దాని గురించి చర్చ ఇప్పటికే మొదలైంది. ఏ ఫ్రాంచైజీలు ఏ ఆటగాడిని ఆట్టిపెట్టుకుంటాయో, ఎవరిని వదిలేస్తారా అని అభిమానులు సోషల్‌మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీం ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. సోమవారం రవీంద్ర జడేజా ఇన్‌స్టా అకౌంట్ మాయమైంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతడిని వదులుకునేందుకు సిద్ధమైందనే వార్తకు మరింత బలం చేకూరింది. కానీ, అసలైన కారణం ఇప్పటి వరకూ తెలియరాలేదు.

వచ్చే ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్‌ను వదులుకొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. సంజూని తమ జట్టులోకి తీసుకొని అతడికి బదులుగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను వదలుకొనేందుకు సిఎస్‌కె సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ జట్టు ఆమోదం తెలిపితే ఈ ప్రక్రియ పూర్తవుతుందట.

2021 నుంచి సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపిఎల్ కెరీర్‌లో అతడు ఎక్కువ మ్యాచ్‌లు ఆర్ఆర్ తరఫునే ఆడాడు. మరోవైపు సిఎస్‌కె జట్టులో రవీంద్ర జడేజా కూడా చాలాకాలంగా కొనసాగుతున్నాడు. 2022లో అతడికి స్వల్పకాలం కెప్టెన్సీ కూడా ఇచ్చారు. కానీ, కెప్టెన్‌గా జడేజా ఆకట్టుకోకపోవడంతో మరోసారి ఆ బాధ్యతలను ధోనీకే అప్పగించారు. అయితే జడేజా తొలి రెండు ఐపిఎల్‌ సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ తరఫఉనే ఆడాడు. 

యువతితో వివాహిత సహజీవనం…. అడ్డుగా ఉన్నాడని శిశువు చంపిన కసాయి తల్లి

చెన్నై: వివాహిత, ఓ యువతి గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు శారీరకంగా కలిశారు. వీళ్లు ఏకాంతంగా గడుపుతుండగా శిశువు అడ్డుకావడంతో కన్నతల్లి చంపేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో జరిగింది. చిన్నతి గ్రామంలో సురేష్(38), భారతి(28) అనే దంపతులు నివసిస్తున్నారు. గత కొంతకాలంగా సుమిత్ర అనే యువతితో భారతి సహజీవనం చేస్తోంది. ఇద్దరు కూడా లివ్ ఇన్ పార్టర్‌లో ఉన్నారు. భారతికి కుమారుడు పుట్టిన తరువాత ఇద్దరు కలవడం తగ్గించారు. ఈ జంట కలిసి సమయం గడిపేందుకు టైమ్ లేకపోవడంతో పసి కందును హత్య చేశారని భారతి నిర్ణయం తీసుకుంది.చిన్నారికి తల్లి పాలు ఇస్తుండగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే తం డ్రి బాబును కెళమంగళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి చనిపోయిందని తెలిపారు. బాబు మరణం సహజంగానే జరిగిందని అందరూ భావిలించారు. తన కుమారుడు చనిపోవడానికి అతడి భార్య భారతి(26), ఆమె ప్రియురాలు సుమిత్ర కారణమని ఆరోపణలు చేయడంతో పోలీసులు కేస నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు. భారతి ఫోన్‌లో అసభ్యకర ఫొటోలు, వాయిస్ మెయిల్ ఉండడంతో పోలీసులు చూపించాడు. భారతి తన బిడ్డను చంపినట్లుగా ఒప్పుకున్న ఆడియో కూడా ఉండడంతో పోలీసులు సమర్పించాడు. దీంతో వెంటనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దంపతులకు నాలుగు, ఐదు సంవత్సరాల కూతుళ్లు కూడా ఉన్నారు. 

అందెశ్రీ నెల రోజుల నుంచి మందులు వాడటం లేదు: గాంధీ వైద్యులు

హైదరాబాద్: అందెశ్రీని సోమవారం ఉదయం 7.20 నిమిషాలకు గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యుడు సునీల్ కుమార్ తెలిపారు. అప్పటికే గుండెపోటుతో అందెశ్రీ చనిపోయారని, ఆయన నెల రోజుల నుంచి మందులు వాడటం లేదని తెలిసిందన్నారు. గత రాత్రి భోజనం చేశాక మామూలుగానే వెళ్లి పడుకున్నారని కుటుంబ సభ్యులు చెప్పారన్నారు. కాసేపట్లో అందెశ్రీ భౌతికకాయానికి సిఎం నివాళులర్పించనున్నారు. అందెశ్రీ అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో జరపాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. అందెశ్రీ కుటుంబ సభ్యులను మంత్రి వాకిటి శ్రీహరి పరామర్శించారు. ఆయన అంత్యక్రియాల ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి దగ్గర ఉండి పరిశీలిస్తున్నారు. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. లాలాగూడలో అందెశ్రీ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ సిఎం కెసిఆర్,న మంత్రులు, ఎంఎల్ఎ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.